పావురాల కేసు కనిపెట్టినందుకు పోలీసులకు రూ.20వేల రివార్డ్

పావురాలకు లైట్లు కట్టి.. రాత్రి సమయంలో వాటిని గాల్లోకి వదిలారు. అవి కాస్త డ్రోన్లు అంటూ గ్రామస్తులను భయపెట్టారు. అలా రోజు గ్రామంలో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజప్ఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది.

Crime News : భార్య, అత్తను చంపి మృతదేహాలు పాతినచోట అరటి చెట్లు నాటాడు

ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు.  ఆ తర్వాత ఇంటి వద్ద ఉన్న తోటలో  వారి మృతదేహాలను పాతిపెట్టాడు. అంతేకాదు, ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు. అంతటితో ఆగకుండా తన భార్య, అత్త కొంతకాలంగా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Buddha relics : 127 ఏళ్ల తర్వాత.. భారత్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు..విశేషాలేంటంటే?

బ్రిటిష్‌ పరిపాలన కాలంలో  భారత్‌ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలు127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇది మన దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజుగా  మోదీ పేర్కొన్నారు.  

Naisaar’ Launch:  ‘నైసార్‌’ ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌16

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌ (నిసార్‌) అనే ఉపగ్రహం నిసార్‌ శాటిలైట్‌  GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది.

BIG BREAKING : బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి

నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి దక్కింది.  తమిళనాడులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు సుందర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు.

Madhya Pradesh Crime : మంచి చేస్తే అరెస్ట్.. 395 రోజులు జైల్లోనే ఉంచారు!

వందమంది దోషులు తప్పించుకున్నా ఓ నిర్దోషికి మాత్రం మాత్రం శిక్ష పడకూడదనేది మన న్యాయవ్యవస్థ సిద్ధాంతం. కానీ మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి చేయని తప్పుకు ఏకంగా 395 రోజులపాటు జైలుశిక్షను అనుభవించాడు.

Pahalgam Terror Attack: రహస్య టన్నెల్‌ మూసివేత...సైన్యం చేతికి చిక్కిన  పహల్గాం టెర్రరిస్టులు

పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’ పేరుతో  హతమార్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిన్న లోక్‌సభలో ప్రకటించారు. ఆపరేషన్‌ సిందూర్‌ పై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చ సందర్భంగా  హోంమంత్రి అమిత్‌షా ఈ విషయాన్ని సభ్యులకు వివరించారు.

Web Stories
web-story-logoPremature agingవెబ్ స్టోరీస్

చర్మాన్ని కాపాడుకునేందుకు బెస్ట్ జాగ్రత్తలు

web-story-logoDragon Fruitవెబ్ స్టోరీస్

శక్తి తక్కువగా ఉన్న మహిళలకు సరైన పండు ఇదే

web-story-logonabha threeవెబ్ స్టోరీస్

యాష్ కలర్ ఫ్రాక్ లో నభా స్టన్నింగ్ లుక్స్!

web-story-logoTamannaah Bhatia oneవెబ్ స్టోరీస్

గోల్డెన్ డ్రెస్ లో అదిరిపోయిన మిల్కీ బ్యూటీ! పిక్స్ చూశారా

web-story-logosleepవెబ్ స్టోరీస్

9 గంటలకుపైగా నిద్రపోతే అకాల మరణమా..?

web-story-logoPriyanka Jawalkar pic sevenవెబ్ స్టోరీస్

నెట్టింట 'టాక్సీ వాలా' బ్యూటీ హాట్ షో! ఫొటోలు చూశారా

web-story-logoChilds eye dropవెబ్ స్టోరీస్

పిల్లలకు దిష్టి బొట్టు ఎందుకు పెడతారో తెలుసా..?

web-story-logoJackfruitవెబ్ స్టోరీస్

ప్రపంచంలో అత్యంత దుర్వాసనగల పండు తెలుసా..?

web-story-logoRidge Gourdవెబ్ స్టోరీస్

ఈ సమస్యలు ఉన్నవారు బీరకాయ తింటున్నారా..?

web-story-logoHome Odorsవెబ్ స్టోరీస్

వర్షాకాలంలో ఇల్లంతా గబ్బు వాసన వస్తుందా..?

Donald Trump: భారత్ పై 25 శాతం సుంకాలు.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 శాతం సుంకాలు, జరిమానాలను విధించారు. 2025 ఆగస్టు 1 తేదీ నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి వస్తాయి. ఇండియాకు తమకు మిత్ర దేశమేనన్న ట్రంప్..  ఇతర దేశాలకన్నా ఎక్కువ సుంకాలను వసూలు చేసిందన్నారు.  

Tsunami: 30 దేశాలపై రష్యా సునామీ విధ్వంసం.. సముద్రం పక్కనున్న భారత్ పరిస్థితి ఏంటి?

పసిఫిక్ మహాసముద్రంలో సంభించిందిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలపై ప్రభావం పడనుంది. అమెరికా తీరాన్ని సైతం సునామీ తాకనున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలాస్కా, హవాయి, వాషింగ్టన్ తీరంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

UNO: పాకిస్థాన్‌కు అమెరికా షాక్.. UNSCలో భారత్ విజయం

భారత్‌లో పహల్గామ్‌ ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ని అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్తగా ప్రకటించింది. దాన్ని భారత్ స్వాగతించింది. TRF పాకిస్తాన్ ఆధారిత లష్కరే తాయిబా సంస్థకు అనుబంధ సంస్థగా పనిచేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు.

Donald Trump: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబు.. 25 శాతం సుంకం తప్పదని హెచ్చరికలు!

మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా అమెరికాకి మిత్రదేశంగా ఉన్నా అధికంగా సుంకాలు విధిస్తుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్‌తో కుదుర్చుకునే ఒప్పందం బట్టి ఉంటుందని, లేకపోతే 20-25 శాతం వరకు సుంకం విధించే ఛాన్స్ ఉందని తెలిపారు.

Earthquake Alerts: రష్యా, జపాన్‌లో సునామీ.. భారతీయులకు బిగ్ అలర్ట్

పసిఫిక్ సముద్ర తీరంలో రష్యా, జపాన్‌లో భూకంపం, సునామీ సంభించాయి. హవాయిలో కూడా సునామీ సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అక్కడున్న ఇండియన్ కాన్సులేట్ అప్రమత్తం చేసింది. శ్రాన్స్‌ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ ఓ ప్రకటన జారీ చేసింది.

Earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ బీభత్సం (VIDEO)

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి సమీపంలో 8.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ తీరంలో సునామీ హెచ్చరిక జారీ చేసిందని జపాన్ వాతావరణ సంస్థ బుధవారం తెలిపింది. ఈ భూకంపం జపాన్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:25 గంటలకు వచ్చింది.

AI Jobs: మీకు ఏఐ నైపుణ్యాలుంటే భారీగా జీతాలు.. నివేదికలో సంచలన విషయాలు

మరో ఐదేళ్లలో ఏఐ వాడకం దాదాపు అన్ని రంగాల్లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచనలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ వల్ల ఉద్యోగులకు మంచి ప్రయోజనం ఉండనుందని, భారీగా వేతనాలు ఉండనున్నాయని ఓ సర్వే చెబుతోంది.

Keshan Industries : రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత...కేషన్ ఇండస్ట్రీస్ పై కేసు

కేషన్ ఇండస్ట్రీస్ జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని విలువ 100 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.  జీఎస్టీ (GST) చెల్లింపుల్లో మరో భారీ మోసం జరిగినట్లు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.  

BRS MLAs disqualification : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. రేపు సుప్రీం కోర్టు తుది తీర్పు

బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తుంది.

Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. పూర్తి స్థాయికి నీటి మట్టం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.20 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 26 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

KCR: ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకో తెలుసా?

త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ టూర్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి రాష్ట్రపతితో బీఆర్ఎస్ బీసీ నేతల బృందంతో కలిసి సమావేశం కావాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ధర్నా తర్వాత కేసీఆర్ ఢిల్లీ టూర్ ఉండే ఛాన్స్ ఉంది.

Sheep Scam Case: ఈడీ అదుపులో తలసాని మాజీ OSD కళ్యాణ్

మాజీ మంత్రి తలసాని ఓఎస్‌డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కించేందుకు మెషిన్లు తీసుకెళ్లిన ఈడీ అధికారులు లెక్కింపు చేపట్టారు.. అలాగే విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 

BIG BREAKING: రాజాసింగ్ మరో సంచలన ట్వీట్!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా స్వామీజీలను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్వామీజీలను కలుస్తున్నారన్న చర్చ సాగుతోంది.

Telangana: ఫ్రీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రద్దు.. వెనక్కి తీసుకోనున్న రేవంత్ సర్కార్.. కారణమిదే!

గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇళ్లను ఇవ్వగా.. ప్రస్తుతం కొన్నింట్లో ఎవరూ ఉండటం లేదు. దీంతో ఆ ఇళ్లను వెనక్కి తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.

AP Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం రెండు బైకుల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్పాట్‌లోనే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. పూర్తి స్థాయికి నీటి మట్టం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.20 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 26 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Naisaar’ Launch:  ‘నైసార్‌’ ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌16

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌ (నిసార్‌) అనే ఉపగ్రహం నిసార్‌ శాటిలైట్‌  GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది.

Crime News : భార్య, అత్త వేధింపులతో మరో నిండు ప్రాణం బలి

భార్య అత్త వేధింపులతో మనస్థాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణం తీసుకున్నాడు. చనిపోయేముందుసేల్పీ విడియో తీకుకున్నాడు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో అత్తను, భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Weather Update: వామ్మో ముంచుకొస్తున్న వర్షాలు.. మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో దంచుడే!

అరేబియా సముద్రంలో మరో వాయు గుండం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉండి, ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి ఫాంహౌస్‌పై సిట్ అధికారుల రైడ్స్

రంగారెడ్డి జిల్లా కాచారంలోని రాజ్ కసిరెడ్డికి చెందిన సులోచన ఫాంహౌస్‌పై రైడ్స్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌లోని రాజ్ కసిరెడ్డి ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా రూ.11 కోట్ల నగదు సీజ్ చేశారు సిట్ అధికారులు.

Free Gas Cylinder: ఫ్రీ గ్యాస్ సిలిండర్.. అప్లై చేసుకోవడానికి రెండు రోజులు మాత్రమే సమయం.. చివరి తేదీ ఎప్పుడంటే?

ఏపీ ప్రభుత్వం రెండవ విడత ఉచిత గ్యాస్ సిలిండర్‌ అప్లై చేసుకోవడానికి జులై 31 చివరి తేదీ. ఇందులోగా లబ్ధిదారులు అప్లై చేసుకోవాలి. ఒక్కసారి గడువు పూర్తి అయిన తర్వాత రెండో విడత సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.

August 2025 New Rule: ఆగస్టు 1 నుండి UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలో మార్పులు..!

ఆగస్టు 1, 2025 నుండి UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. బ్యాలెన్స్ చెక్ పరిమితి, ఆటో-పే లావాదేవీలు, బ్యాలెన్స్ అప్‌డేట్‌లలో కొన్ని ఛేంజెస్ జరిగి ఛాన్స్ ఉంది. కొత్త నెల ప్రారంభంలో అనేక మార్పులు జరగడం కామనే.

Hero HF Deluxe Pro: ‘పేదల బైక్’.. లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ - ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు సామీ!

ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా హీరో HF డీలక్స్ ప్రో రిలీజ్ చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.73,550గా ఉంది. ఈ బైక్‌ 97.2cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. i3S సరికొత్త టెక్నాలజీ అందించారు. లీటర్ పెట్రోల్‌కు 70 kmpl వరకు మైలేజీ ఇస్తుంది.

Gold Vs Assets: బంగారం vs ల్యాండ్.. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలో మీకు తెలుసా?

బంగారం లేదా రియల్ ఎస్టేట్‌లో కొందరు ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అయితే బంగారం vs ల్యాండ్ దులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు భారీగా లాభాలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం. 

12వేల మందికి TCS బిగ్ షాక్.. ఉగ్యోగులను తట్టాబుట్టా సర్దుకోమ్మన్న కంపెనీ

ప్రముఖ టెక్‌ దిగ్గజం TCS  రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2శాతం ఉద్యోగులను అంటే దాదాపు 12000 మందిని పైగా తొలగించనుంది. భవిష్యత్తు పరిణామాలకు తమ సంస్థను మరింత దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్‌ సీఈవో కె.కృతివాసన్‌ తెలిపారు.

TVS Ntorq 125 Super Soldier Edition: మార్కెట్‌లోకి ‘కెప్టెన్ అమెరికా’ స్కూటర్.. ధర, ఫీచర్లు సహా పూర్తి వివరాలివే!

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో కొత్త 'సూపర్ సోల్జర్ ఎడిషన్'ను విడుదల చేసింది. మార్వెల్ కెప్టెన్ అమెరికా థీమ్‌తో వచ్చిన ఈ స్కూటర్ ధర రూ. 98,117 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 124.8 cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

UPI యూజర్లకు అలెర్ట్.. ఆగస్టు 1నుంచి కొత్త రూల్స్..  ట్రాన్సాక్షన్ లిమిట్లో

UPI యాప్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. ఆగస్టు 1నుంచి రూల్స్ మారబోతున్నాయి.  యూపీఐ (UPI) యాప్‌లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాలను అమలు చేయబోతోంది.

Amazon Great Freedom Festival Sale: అమెజాన్‌లో మరో కొత్త సేల్.. ఈ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు

గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ భారీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం 12 గంటల ముందుగానే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ సేల్‌లో 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.