Vijay Thalapathy విజయ్కు బిగ్ షాక్.. కోర్టులో భార్య మరో పిటిషన్
విజయ్ దళపతి భార్య సంగీత తాజాగా హైకోర్టులో మరో పిటిషన్ను దాఖలు చేశారు. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్తో ఇంట్లో ఉండటానికి పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.
విజయ్ దళపతి భార్య సంగీత తాజాగా హైకోర్టులో మరో పిటిషన్ను దాఖలు చేశారు. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్తో ఇంట్లో ఉండటానికి పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.
తెలంగాణలో మరో 2 నెలల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కవిత తెలిపారు. ఈ పార్టీ నినాదం "తెలంగాణ ఫస్ట్" అని ఆమె స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో కోర్టు క్లీన్చీట్ ఇవ్వడంతో ఆమె ఫ్యామిలీతోపాటు అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనలైజ్ చేసింది. ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు నేతలకు ఈ అవకాశం దక్కింది.
నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్తే, బీహార్ ముఖ్యమంత్రి పదవి ఖాళీ అవుతుంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. గతంలో అనేకసార్లు నితీష్ కోసం ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న బీజేపీ, ఈసారి మాత్రం ఆ ఛాన్స్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.
స్టాలిన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నార్త్ చెన్నైలోని ఓ నియోజకవర్గం నుండి విజయ్ పోటీ చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ ప్రాంతం దశాబ్దాలుగా డీఎంకే నిర్లక్ష్యానికి గురైందని, అభివృద్ధిలో వెనుకబడిందని టీవీకే పార్టీ నమ్ముతోంది.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మెట్రో సేవలను ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసన ఆయన తీవ్రంగా ఖండించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ వాలంటైన్స్ డే సందర్భంగా కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మూడు పార్టీల మధ్య ఉన్నది అక్రమ సంబంధం అని ఎద్దేవా చేశారు.
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య పోరు 'టై' కావడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది.