తెలంగాణBIG BREAKING: రాజాసింగ్ మరో సంచలన ట్వీట్! గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా స్వామీజీలను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్వామీజీలను కలుస్తున్నారన్న చర్చ సాగుతోంది. By Nikhil 30 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Pm Kisan Yojana 2025: రైతు సోదరులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్ట్ 2 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విడతలో 9.3 కోట్ల మంది రైతుల ఖాతాలో 2 వేల రూపాయలు జామ కానున్నాయి. By Vijaya Nimma 30 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణKomatireddy Vs Uttam: ఇదేం పద్ధతి.. ఉత్తమ్ పై కోమటిరెడ్డి ఫైర్.. అలిగి మధ్యలోనే ఇంటికి.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలీకాప్టర్లో వెళ్లాల్సి ఉంది. అయితే.. సమయానికి కోమటిరెడ్డి వచ్చినా ఉత్తమ్ మాత్రం 10 వరకు రాలేదు. ఆగ్రహానికి గురైన కోమటిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. By Nikhil 29 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG New Ration Cards: కొత్త రేషన్కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ స్కీమ్స్ కూడా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! ప్రభుత్వ పథకాలలో ముఖ్యమైన ఆరోగ్యశ్రీ సేవలను కూడా రేషన్ కార్డు ఆధారంగా అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. నూతన కార్డుదారులు ఆరోగ్యశ్రీ ప్రయోజనాలను పొందడంలో జాప్యం కాకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. By Vijaya Nimma 28 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBIG BREAKING: వారందరి పెన్షన్లు కట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణమిదే! రేవంత్ సర్కార్ పెన్షన్లు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 42.67 లక్షల మంది పింఛన్ దారులున్నారు. అయితే వృద్ధుల వేలిముద్రలు సరిగా పడకపోవడం, మరణించిన వారి పేర్లపై ఇంకా పింఛన్లు అందుతున్న అనుమానాలు ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. By Vijaya Nimma 28 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్13 ఏళ్ల తర్వాత.. కలిసిన ఠాక్రే అన్నాదమ్ములు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే 13 ఏళ్ల తర్వాత ఆదివారం ముంబైలో మాతోశ్రీలోకి అడుగుపెట్టారు. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులైన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు బాల్ ఠాక్రే చిత్రం ముందు నిలబడి ఫొటో దిగారు. By K Mohan 27 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YCP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో బిగ్ షాక్! YCP కీలక నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి జిల్లా ఎస్పీ బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన గన్ మెన్ ను సస్పెండ్ చేశారు. ఇటీవల మిథున్ రెడ్డితో ములాఖత్ కు వెళ్లిన సమయంలో గన్ మెన్ పెద్దిరెడ్డి బ్యాగులు మోశారు. ఇది విధుల్లో భాగం కాదంటూ.. ఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నారు. By Nikhil 25 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణMLA Padi Kaushik Reddy : నా భార్య ఫోన్ను రేవంత్ రెడ్డి ట్యాప్ చేశాడు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్! సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని, ఓ హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి మై హోం భూజాకు రమ్మన్నాడని ఆరోపించారు. By Krishna 25 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG News: డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చిన వారికి షాకింగ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది డబుల్ బెడ్రూం ఇళ్లను తనిఖీ చేయనున్నారు. యాప్ను ఉపయోగించి బోడుప్పల్, చెంగిచెర్లలోని ఇళ్లకు వెళ్లి గృహాలలో లబ్ధిదారులే నివసిస్తున్నారా లేదా అనే సమాచారం సేకరించనున్నారు. By Vijaya Nimma 25 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn