Wanaparthy : ఆటలకు దూరం చేస్తున్నారని ఆ విద్యార్థులు పాఠశాల గోడదూకి ఏం చేశారంటే?
తమ పట్ల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అమానుషంగా వ్యవహరిస్తూ ఆటలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ గురుకుల పాఠశాల విద్యార్థులు పెద్ద సాహసానికి సిద్ధపడ్డారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు గురుకుల పాఠశాల గోడదూకి పొలం గట్లవెంట పరుగులు పెట్టడం కలకలం రేపింది.