Delhi: ఢిల్లీ ప్రజలకు బిగ్ అలర్ట్.. కమ్ముకున్న పొగమంచు.. తగ్గిన ఎయిర్ క్వాలిటీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 384గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 384గా నమోదైంది.
ఢిల్లీ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి వెళ్లిన అంకిత్ అనే అతనిపై పైలట్ దాడి చేశాడు. దీంతో అతను ఆవేదన చెంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులే లక్ష్యంగా అమెరికా బలగాలు భారీ స్థాయిలో వైమానిక దాడులను నిర్వహించాయి. ఈ నెలలో పాల్మిరాలో అమెరికన్, సిరియా దళాల కాన్వాయ్ లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఇంకా రాబోయే మూడు రోజుల పాటు చలి తీవ్రత భారీగా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన హరినాథ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. మొదట ఆత్మహత్యగా భావించినా.. హత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. భార్య తన ప్రియుడితో కలిసి పక్కా పథకం ప్రకారం చేసిందని పోలీసులు తెలిపారు.
బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారత్కు వ్యతిరేకంగా గళం ఎత్తే తీవ్రవాద భావజాలం నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో పూర్తిగా హింసాకాండంగా మారిపోయింది.
మానవ శరీరంలో ఏ సమస్య ఉందో రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చును. కానీ ఇప్పుడు అదే బ్లడ్ టెస్ట్ తో మరణాన్ని కూడా అంచనా వేయొచ్చని చెబుతున్నారు. యూకేలోని సర్రే యూనివర్శిటి పరిశోధకులు దీనిపై ఓ కొత్త నివేదికను సమర్పించారు.
ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్ ల మధ్య దూరం పెరిగింది. దౌత్య పరంగా రెండు దేశాలూ కలిసి ముందు సాగడం లేదు. ఇలాంటి సమయంలో తాజా బంగ్లా అల్లర్లు, ఉస్మాన్ హదీ మృతి ఈ దూరాన్ని మరింత పెంచుతుందని అంటున్నారు.