Prisoners: జైళ్లలో స్థలం లేక 26 వేల మంది ఖైదీలు విడుదల
బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జైళ్లలో స్థలం లేక దాదాపు 26 వేల మంది ఖైదీలను విడుదల చేసింది. ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల సాఫ్ట్ జస్టిస్ కార్యక్రమాన్ని ప్రకటించారు.
బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జైళ్లలో స్థలం లేక దాదాపు 26 వేల మంది ఖైదీలను విడుదల చేసింది. ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల సాఫ్ట్ జస్టిస్ కార్యక్రమాన్ని ప్రకటించారు.
ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలు అన్నింటిని 8 వారాల్లోగా తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను గురువారం పరిశీలిస్తానని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు.
రాత్రి 7 గంటల తర్వాత డిన్నర్ చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అజీర్ణం, అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అప్పుడప్పుడు తేలియాడే మలం సాధారణంగా ప్రమాదకరం కాదు. ఇతర లక్షణాలు దానితోపాటు వచ్చినప్పుడు ఆందోళన కలిగిస్తుంది. నిరంతర విరేచనాలు, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం, మలంలో రక్తం, నల్ల రంగులోకి మారడం వంటివి గమనించాలి.
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని పేర్కొన్నారు.
వర్షాకాలంలో ప్రధానంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు, టైఫాయిడ్, కలరా, గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటివి వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తుంది. కలుషితమైన నీరు ప్రధాన కారణం కాబట్టి వేడి, ఫిల్టర్ చేసిన నీరు తీసుకోవాలి. వీధి ఆహారం, బయటి నీటిని నివారిస్తే మంచిదంటున్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా వాడుతున్న వెబ్బ్రౌజర్ గూగూల్ క్రోమ్ను కొనేందుకు పర్ప్లెక్సిటీ కంపెనీ ముందుకొచ్చింది. ఇందుకోసం గూగుల్కు మొత్తం 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
యంగ్ టాలెంట్ కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'జిగ్రీస్' టీజర్ విడుదలైంది. యానిమల్, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు.