AP Crime: రక్తసిక్తమైన ప్రకాశం రోడ్లు.. యాక్సిడెంట్లో ఆరుగురు మృతి
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న కారు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.