BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాకిస్తాన్‌ బెదిరిస్తే ఇండియా సహించదని ప్రధాని మోదీ హెచ్చరించారు. బ్లాక్‌మెయిల్ చేస్తే వారినే టార్గెట్ చేసి అటాక్ చేస్తామని మోదీ పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ పోరు ఆపదని ప్రధాని తేల్చి చెప్పారు.

🔴India-Pak LIVE Updates : మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ ప్రసంగం.. వార్ పై ప్రకటన!

జమ్మూ కశ్మీర్‌లో రాత్రిపూట కాల్పుల విరమణ ఉల్లంఘనలు, డ్రోన్లు సంభవించలేదని, మే 7 తర్వాత ఈ ప్రాంతంలో మొదటి ప్రశాంతమైన రాత్రిగా ఇది మారిందని ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్ వాడింది చైనా మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు.. సాక్ష్యాలు ఇవే!

భారత్‌పై పాకిస్తాన్ జరిపిన దాడులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ వాటిని పరిశీలించి అవి చైనా, టర్కీకి చెందినవిగా గుర్తించారు. చైనా PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి శిథిలాలను ఆర్మీ సాక్ష్యాలతో మీడియా ముందు పెట్టింది.

PM Modi: అలా చేస్తే పాక్‌ అంతమే.. ప్రధాని మోదీ సంచలన వార్నింగ్

ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్‌ తోకజాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు.

BIG BREAKING: యుద్ధంపై భారత్, పాక్‌కు నేనిచ్చిన వార్నింగ్ ఇదే.. ట్రంప్ సంచలనం!

ఇండియా పాకిస్తాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తానే యుద్ధం ఆపానంటూ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భవిష్యత్‌లో మళ్లీ యుద్ధం చేయొద్దని ఇరు దేశాధినేతలకు సూచించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. పర్మినెంట్ సీజ్ ఫైర్ చేయాలని సూచించానన్నారు.

ప్రధాని మోదీ ప్రసంగంలో మాట్లాడబోయే అంశాలు ఇవే..!

ప్రధాని మోదీ మరికాసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. పాకిస్తాన్‌పై తదుపరి చర్యలు, ఉగ్రవాదంపై భారత్ యాక్షన్ గురించి మోదీ జాతికి తెలియజేయనున్నారు. ఇండో పాక్ ఉద్రిక్తత తర్వాత మొదటిసారి మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. దీంతో ఆసక్తి నెలకొంది.

operation sindoor : ముగిసిన భారత్‌-పాకిస్థాన్ DGMOల చర్చలు.. ఏం తేల్చారంటే?

operation sindoor : కాల్పులవిరమణ ఒప్పందం అనంతరం ఇవాళ భారత్‌-పాకిస్థాన్ ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌’ (DGMO)లు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టిన DGMOల చర్చలు ముగిశాయి దీనిలో కాల్పుల విరమణ విధివిధానాలపై చర్చించారు.

Web Stories
web-story-logo Ghee chapati వెబ్ స్టోరీస్

నెయ్యి చపాతీలతో అద్భుతమైన బెనిఫిట్స్

web-story-logo Jaggery Rice వెబ్ స్టోరీస్

బెల్లం రైస్‌ ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుందా..?

web-story-logo OnePlus Nord CE4 5G3 వెబ్ స్టోరీస్

OnePlus Nord CE4 5G: మచ్చా పిచ్చెక్కించే ఆఫర్రా.. వన్‌ప్లస్ పై బ్లాక్ బస్టర్ డిస్కౌంట్

web-story-logo Regena Cassandrra fifth pic వెబ్ స్టోరీస్

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?

web-story-logo Turmeric and sandalwood face pack వెబ్ స్టోరీస్

పసుపు, గంధంతో అందానికి అద్భుత మెరుపు

web-story-logo StarFruit వెబ్ స్టోరీస్

క్యాన్సర్‌కి ఈ పండు దివ్యౌషధం

web-story-logo fourth pic వెబ్ స్టోరీస్

చీరలో బుల్లితెర బ్యూటీల ఫోజులు.. ఫొటోలు చూశారా?

web-story-logo Iron deficiency వెబ్ స్టోరీస్

ఇవి తిన్నారంటే శరీరంలో ఐరన్‌ లోపం ఉండదు

web-story-logo foods-higiron-healthy-dieting-eating-concept-2024-10-14-10-41-29-utc (1) వెబ్ స్టోరీస్

ఈ పదార్థాల్లోనే ఐరన్ ఎక్కువ

web-story-logo children వెబ్ స్టోరీస్

వేసవిలో పిల్లల ఆరోగ్యాన్ని ఇలా జాగ్రత్తగా చూసుకోండి

Advertisment

Operation sindoor : పాకిస్థాన్‌ లోని కిరాణా హిల్స్ తెలుసా? అక్కడ ఏముందంటే?

తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో భాగంగా పాకిస్థాన్‌లోని 9కీలక ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడులు నిర్వహించింది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ లోని కిరాణాహిల్స్‌ అంశం తెరమీదకు వచ్చింది.

BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాకిస్తాన్‌ బెదిరిస్తే ఇండియా సహించదని ప్రధాని మోదీ హెచ్చరించారు. బ్లాక్‌మెయిల్ చేస్తే వారినే టార్గెట్ చేసి అటాక్ చేస్తామని మోదీ పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ పోరు ఆపదని ప్రధాని తేల్చి చెప్పారు.

పాకిస్తాన్ వాడింది చైనా మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు.. సాక్ష్యాలు ఇవే!

భారత్‌పై పాకిస్తాన్ జరిపిన దాడులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ వాటిని పరిశీలించి అవి చైనా, టర్కీకి చెందినవిగా గుర్తించారు. చైనా PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి శిథిలాలను ఆర్మీ సాక్ష్యాలతో మీడియా ముందు పెట్టింది.

Operation sindoor  : రక్షణశాఖ వర్గాల పేరుతో జర్నలిస్టులకు ఫోన్‌ చేసి...

భారత రహస్యాలను తెలుసుకోవడానికి పాకిస్థాన్‌ కు చెందిన గూఢచారులు  ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అది కూడా భారతీయ రక్షణశాఖ అధికారుల పేరు చెప్పి భారతీయ జర్నలిస్టులకు ఫోన్లు చేస్తున్నట్లు భారత నిఘావర్గాలు వెల్లడించాయి.

BIG BREAKING: యుద్ధంపై భారత్, పాక్‌కు నేనిచ్చిన వార్నింగ్ ఇదే.. ట్రంప్ సంచలనం!

ఇండియా పాకిస్తాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తానే యుద్ధం ఆపానంటూ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భవిష్యత్‌లో మళ్లీ యుద్ధం చేయొద్దని ఇరు దేశాధినేతలకు సూచించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. పర్మినెంట్ సీజ్ ఫైర్ చేయాలని సూచించానన్నారు.

ప్రధాని మోదీ ప్రసంగంలో మాట్లాడబోయే అంశాలు ఇవే..!

ప్రధాని మోదీ మరికాసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. పాకిస్తాన్‌పై తదుపరి చర్యలు, ఉగ్రవాదంపై భారత్ యాక్షన్ గురించి మోదీ జాతికి తెలియజేయనున్నారు. ఇండో పాక్ ఉద్రిక్తత తర్వాత మొదటిసారి మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. దీంతో ఆసక్తి నెలకొంది.

operation sindoor : ముగిసిన భారత్‌-పాకిస్థాన్ DGMOల చర్చలు.. ఏం తేల్చారంటే?

operation sindoor : కాల్పులవిరమణ ఒప్పందం అనంతరం ఇవాళ భారత్‌-పాకిస్థాన్ ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌’ (DGMO)లు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టిన DGMOల చర్చలు ముగిశాయి దీనిలో కాల్పుల విరమణ విధివిధానాలపై చర్చించారు.

Advertisment

BIG BREAKING: 'రామప్ప దేవాలయాన్ని ధ్వంసం చేసే కుట్ర'

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బొగ్గు గని ప్రతిపాదించిన ప్రాంతం రామప్ప ఆలయానికి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉందన్నారు.

weather news : ఏపీకి కూల్ న్యూస్...తెలంగాణకు హాట్...ఏంటో తెలుసా?

ఈ వేసవికాలంలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఏపీలో రానున్న నాలుగు రోజల పాటు విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం వాతావరణం అందుకు భిన్నంగా ఉండనుంది. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.

Virat Kohli: విరాట్‌ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై రేవంత్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్పందించారు.అతడి నాయకత్వ లక్షణాలు లక్షలాది మందికి స్పూర్తినిచ్చాయని కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.

TG Crime : హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌...వెలుగులోకి సంచలన పేర్లు

హైదరాబాద్‌ లో మరోసారి భారీ డ్రగ్స్‌ దందా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు భారీగా డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. ఉప్పల్ లోని హెచ్‌సీఎల్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాంలో నిల్వచేసిన 106 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.

RTI Commissioners : నలుగురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం....ఎవరెవరంటే...

గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్ల నియమకాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం నలుగురి పేర్లను మాత్రమే ప్రకటించగా మరో ముగ్గురికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

HYD: హైదరాబాద్ లో ఇళ్లు కట్టుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!

హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే నిర్మాణాలకు అత్యవసరంగా ఇసుక కొనాలంటే బ్లాక్‌ మార్కెట్‌లో ఇసుక ధరలు భారీగా ఉంటున్నాయి. అలా కాకుండా ఇసుకను తక్కువ ధరకు, త్వరగా అందించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.

HYD METRO: హైదరాబాద్ మెట్రోకు అరుదైన రికార్డు.. ఆ విషయంలో ప్రపంచంలోనే టాప్!

హైదరాబాద్‌ మెట్రోకు మరో అరుదైన గుర్తింపు లభించింది.హార్వర్డ్ యూనివర్సిటీ కి చెందిన హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అనే జర్నల్‌‌‌‌‌‌‌‌లో మెట్రోను గురించిన విశేషాలను ప్రచురించింది. దీంతో మెట్రోప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయింది.

Advertisment

AP Crime : నకిలీ ఏసీబీ అధికారి కేసులో బిగ్‌ట్విస్ట్.. తెరవెనుక కిలాడీ సీఐ

విశాఖపట్నం జిల్లా మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన నకిలీ ఏసీబీ అధికారి బలగ సుధాకర్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది. సుధాకర్‌ వెనుక బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న స్వర్ణలత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

weather news : ఏపీకి కూల్ న్యూస్...తెలంగాణకు హాట్...ఏంటో తెలుసా?

ఈ వేసవికాలంలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఏపీలో రానున్న నాలుగు రోజల పాటు విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం వాతావరణం అందుకు భిన్నంగా ఉండనుంది. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.

Virat Kohli: విరాట్‌ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై రేవంత్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్పందించారు.అతడి నాయకత్వ లక్షణాలు లక్షలాది మందికి స్పూర్తినిచ్చాయని కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.

Ap Crime: బావ కాదు బద్మాష్.. భార్యతో గొడవపడి.. ఇద్దరు బావమరుదులను శూలంతో పొడిచి పొడిచి..!

అల్లూరి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు బావమరుదులను ఒక బావ శూలంతో పొడిచి హతమార్చాడు. కాపాడబోయిన మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ దారుణానికి కారణం భార్యాభర్తల మధ్య గొడవ అని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

BIG BREAKING: అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళను చంపి.. మృతదేహానికి నిప్పంటించి..!

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఎలకపల్లె గ్రామ సమీపంలోని రోడ్డుపై గుర్తు తెలియని మహిళని హత్య చేసి అనంతరం ఆమె మృతదేహాన్ని నిప్పు పెట్టి కాల్చిన్నారు. మంటలు గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Ap Crime: గుండె పగిలే ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు SIలు, లెక్చరర్ స్పాట్ డెడ్

ఏపీలోని సత్యసాయి జిల్లా పెద్దయల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు స్పాట్‌లోనే మృతి చెందారు. వీరిలో ఇద్దరు రిటైర్డ్ ఎస్ఐలు, ఒకరు లెక్చరర్ ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో తిరుపతి, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.

Advertisment

Jio Recharge Plan: జియో మామ ఇచ్చిపడేశాడు భయ్యా.. తక్కువ ధరకే 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్!

జియో తన కస్టమర్లకు 3 నెలలకు పైగా ప్లాన్‌ను అందిస్తుంది. రూ. 899కి రీఛార్జ్ చేసుకుంటే.. 98 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత కాలింగ్, డైలీ 100 SMSలు, డైలీ 2GB డేటా ప్రయోజనాన్ని పొందుతారు. జియో హాట్‌స్టార్ ఉచిత మెంబర్‌షిప్ 90 రోజులు అందుబాటులో ఉంది.

పరుగులు తీస్తున్న బుల్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నేడు స్టాక్ మార్కెట్లు జోరుగా ఉన్నాయి. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ 2200 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 24,500 మార్క్‌ కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది.

Gold Rates Today : రూ. 1800 తగ్గిన బంగారం... తులం ఇప్పుడెంతంటే?

2025 మే 12వ తేదీ సోమవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1650 తగ్గి రూ.  88 వేల 800గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800  తగ్గి రూ.  96 వేల 800గా ఉంది. దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Mother’s Day 2025: హ్యాపీ మదర్స్ డే.. అమ్మ కోసం కమ్మనైన స్పెషల్ గిఫ్ట్స్!

ఇవాళే మదర్స్ డే వేడుక. ఈ రోజున మీ తల్లికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్ ఆప్షన్. TVS iQube ST స్కూటర్ రూ. 84,999, బజాజ్ చేతక్ 35 రూ.1.20 లక్షలు, ఏథర్ ఎనర్జీ తన కొత్త రిజ్టా రూ. 1.35 లక్షలకు లభిస్తున్నాయి.

Mothers Day 2025 Offers: మదర్స్ డే స్పెషల్.. కిక్కెక్కె రీఛార్జ్ ఆఫర్లు - భారీగా డిస్కౌంట్

మదర్స్ డే 2025కి ముందు BSNL 3 రీఛార్జ్ ప్లాన్‌లపై భారీ డిస్కౌంట్ ప్రకటింది. రూ.599ల రీఛార్జ్ ప్లాన్‌ ధరను రూ.569లకు తగ్గించారు. అలాగే రూ.997ల రీఛార్జ్ ప్లాన్‌‌ను రూ.947కు తగ్గించారు. రూ.2399ల ధరను రూ.2279లకు తగ్గించారు. మే 14 వరకు ఈ ఆఫర్ ఉంటుంది.

Stock Market: భారత-పాక్ యుద్ధం..కుప్పకూలిన స్టాక్ మార్కెట్

భారత్-పాక్ యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీ కూడా పడింది. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు  తగ్గి 79,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 300 పాయింట్లు పడిపోయి..24,000 వద్ద ఉంది.

Bill Gates Foundation: 20ఏళ్లలో 200 బిలియన్ డాలర్లు ఖర్చు.. 2024లో బిల్‌గేట్స్ ఫౌండేషన్ ముగింపు

బిల్‌గేట్స్ నడిపుతున్న గేట్స్ పౌండేషన్ 2054లో ముగిస్తోందని ఆయన తెలిపారు. దానికి ఆయన సంపదలో 99శాతం విరాళంగా ఇచ్చారు. అయితే అది ఇప్పుడు 106 బిలియన్ డాలర్లగా ఉంది. ఇతరుల డొనేషన్‌లతో మొత్తం 200 బిలియన్ల వరకు చేరకోనుంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2