దారుణం.. పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

కేరళలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బూత్‌ లెవెల్‌ అధికారిగా (BLO) పనిచేస్తున్న అనీష్ జార్జ్‌(44) తీవ్రంగా పని ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.

India-China: భారత్‌, చైనా మధ్య విమాన సర్వీసులు

కరోనా మహమ్మరి, లడఖ్‌లో సైనికుల మధ్య ఉద్రిక్తత వల్ల భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎయిరిండియాకు సంబంధించి కూడా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే ఎయిరిండియా విమాన సంస్థ కూడా భారత్-చైనా మధ్య సర్వీసులను ప్రారంభించనుంది.

Air Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన

శీతాకాలం వస్తే దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా వాయు కాలుష్యం నెలకొంటోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక పరిష్కారాలతో వాయు కాలుష్యాన్ని అరికట్టలేమని పేర్కొంది.

Saudi Arabia: సౌదీలో మరణిస్తే మృతదేహాన్ని ఇవ్వరు.. ఈ రూల్‌ గురించి తెలుసా ?

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందారు. అయితే మక్కా, మదీనా లేదా ఇతర ప్రాంతాల్లో మతపరమైన యాత్రకు వెళ్లే సమయంలో ఎవరైనా మరణిస్తే.. వాళ్ల మృతదేహాన్ని తమ సొంత దేశానికి అప్పగించరు.

BIG BREAKING: బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయనే..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనేదానిపై గత కొంతకాలంగా సందిగ్ధత కొనసాగుతోంది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఈ పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

Bomb Threats : సీఎం స్టాలిన్‌కు బాంబు బెదిరింపులు..చెన్నైలో హై అలర్ట్

తమిళనాడు చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపుల ఘటన కలకలం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) సహా పలువురు సినీ ప్రముఖులకు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడం చర్చనీయంశంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు.

BREAKING: బిహార్ కాబోయే సీఎం అతడే.. బిగ్ ట్విస్ట్!

మరోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు.

Web Stories
web-story-logoPoco M7 5G (9)వెబ్ స్టోరీస్

Poco 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్..!

web-story-logoHonda Dio 110 (2)వెబ్ స్టోరీస్

వారెవ్వా.. రూ.69వేలకే హోండా స్కూటీ.. మైలేజ్ అదిరిపోయింది..!

web-story-logoPriyanka Chopra (2)వెబ్ స్టోరీస్

దేవ‌క‌న్య‌లా దేసి గర్ల్!.. ‘వారణాసి’ ఈవెంట్‌లో ప్రియాంక రాయల్ ఎంట్రీ

web-story-logosamosaవెబ్ స్టోరీస్

చలికాలంలో సమోసా తింటున్నారా..?

web-story-logoblack raisinsవెబ్ స్టోరీస్

వృద్ధాప్యంలో సమస్యలు తగ్గాలంటే ఇలా చేయండి

web-story-logoCherry fruitsవెబ్ స్టోరీస్

పోష‌కాహార లోపం నుంచి బ‌య‌ట ప‌డాలనుకుంటున్నారా..?

web-story-logoOnePlus 15 (2)వెబ్ స్టోరీస్

వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కుమ్మేశాయ్ భయ్యా..!

web-story-logomultani mittiవెబ్ స్టోరీస్

ముల్తానీ మట్టి బెనిఫిట్స్

web-story-logoBellamkonda sai fiveవెబ్ స్టోరీస్

తిరుమల శ్రీవారి సేవలో బెల్లంకొండ శ్రీనివాస్!

web-story-logoDatesవెబ్ స్టోరీస్

ఖర్జూర గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు?

Sheikh Hasina: మరణశిక్షపై స్పందించిన షేక్ హసీనా

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా షేక్ హసీనా స్పందించారు. కోర్టు తీర్పు మోసపూరితమైనదని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకోకుండా ఏర్పడ్డ ప్రభుత్వం తనకు కావాలనే కుట్రపూరితంగా శిక్ష పడేలా చేశారని మండిపడ్డారు.

BREAKING: సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది.

Saudi Arabia Bus Accident: వణుకుపుట్టించే వీడియోలు.. సౌదీ బస్సు ప్రమాదం విజువల్స్ చూశారా..

సౌదీ అరేబియాలో ఘోరమైన బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. భారతీయులతో నిండిన ఒక బస్సు మక్కా నుండి మదీనాకు ప్రయాణించిన సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో సెకన్ల వ్యవధిలో వెంటనే మంటలు అంటుకుని బస్సు మొత్తం కాలి బూడిదైంది.

BIG BREAKING: షేక్ హసీనాకు మరణశిక్ష.. బంగ్లాదేశ్‌ కోర్టు సంచలన తీర్పు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆ దేశంలో జరిగిన అల్లర్ల కేసులో ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.

BREAKING: షేక్ హసీనా దోషి.. బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కోర్టు దోషిగా తేల్చింది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు జరగడానికి ప్రధాన సూత్రధారి షేక్ హసీనానేని తెలిపింది. అయితే షేక్ హసీనాకు గరిష్ట శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sheikh hasina: ఢాకాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. కనిపిస్తే కాల్చేయమని ఆదేశాలు జారీ చేసిన పోలీసులు!

ఢాకాలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా కేసు విషయంలో నేడు తీర్పు రానుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు మొదలయ్యాయి. ఎవరైనా అల్లర్లు చేస్తే వారిని వెంటనే కాల్చివేయాలని పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు.

Epstein Files: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌పై బిగ్‌ట్విస్ట్‌..వెనక్కి తగ్గిన ట్రంప్‌.. వ్యతిరేకిస్తున్న సొంతపార్టీ

అమెరికాలో సంచలనం సృష్టించిన సెక్స్‌కుంభకోణం ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు సంబంధించిన విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూ-టర్న్ తీసుకోవడం చర్చనీయంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను బహిర్గతం చేసే బిల్లుకు మద్దతు ఇవ్వాలని హౌస్ రిపబ్లికన్లను ఆయన కోరారు.

iBomma Ravi: ఐబొమ్మ రవి టాలెంట్ సూపర్.. అతడ్ని వాడుకోండయ్యా - శివాజీ ప్రశంసలు..!

ఇమ్మడి రవి.. ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వినిపిస్తోంది. ‘ibomma’, ‘bappam’ వంటి పైరసీ వెబ్‌సైట్లను క్రియేట్ చేసి కొత్త కొత్త సినిమాలను అందులో అప్లోడ్ చేసి.. తెలుగు సినీ ఇండస్ర్టీకి వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడు.

జూబ్లీహిల్స్ లో BJP ఓటమికి కారణం వాళ్లే.. ఈటల సంచలన వ్యాఖ్యలు!

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ అభ్యర్థిని చివరివరకు ప్రకటించకపోవడం అనేదే పెద్ద మైనస్ అన్నారు.

TG Girl Kidnap: పోలీసులకు చుక్కలు చూపించిన ఏడో తరగతి బాలిక.. స్కూలుకు వెళ్లడం ఇష్టం లేక ఏం చేసిందంటే?

‘‘అమ్మా నన్ను ఎవరో కిడ్నాప్ చేయాలని చూశారు. స్కూల్‌కి వెళ్తుండగా కారులో వచ్చి నన్ను బలవంతంగా లోపలకి ఎక్కించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారి నుంచి తప్పించుకుని వచ్చేశాను.’’ అంటూ ఏడో తరగతి విద్యార్థిని తన తల్లి దండ్రులకు చెప్పింది.

BIG BREAKING: డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనోత్సవాల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి.

BREAKING: సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది.

Saudi Arabia Bus Accident: వణుకుపుట్టించే వీడియోలు.. సౌదీ బస్సు ప్రమాదం విజువల్స్ చూశారా..

సౌదీ అరేబియాలో ఘోరమైన బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. భారతీయులతో నిండిన ఒక బస్సు మక్కా నుండి మదీనాకు ప్రయాణించిన సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో సెకన్ల వ్యవధిలో వెంటనే మంటలు అంటుకుని బస్సు మొత్తం కాలి బూడిదైంది.

Saudi Arabia: హైదరాబాద్‌కు చెందిన ఒక కుటుంబంలో 7గురు.. మరో కుటుంబంలో 8గురిని పొట్టన పెట్టుకున్న బస్సు యాక్సిడెంట్!

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వీరిలో హైదరాబాద్‌కు చెందిన రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన వారిలో ఒక కుటుంబానికి చెందిన 7 గురు, మరో కుటుంబానికి చెందిన 8 గురు ఉన్నారు.

Cyber Crime: ఏపీ MLA భార్య డిజిటల్ అరెస్ట్.. కోటి 70 లక్షలు దోచేసిన కేటుగాళ్లు - చివరికి..!

సంపన్నులు, రిటైర్డ్ ఉద్యోగులు, డబ్బున్న వృద్ధులనే టార్గెట్‌గా పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ సర్వం దోచేస్తున్నారు. ఇందులో సెలబ్రెటీలు, రాజకీయ వ్యక్తులు కూడా ఉన్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే ఫ్యామిలీ సైబర్ వలలో చిక్కుకుని రూ.1.70 కోట్లు పోగొట్టుకుంది.

Hindupuram: హిందూపురంలో మరోసారి టెన్షన్‌ ..వైసీపీ..టీడీపీ నువ్వా..నేనా?

హిందూపురంలో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. నిన్న హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడిని ఖండిస్తూ నేడు  నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు.

Ap Politics : రాజకీయాల్లోకి వంగవీటి వారసురాలు.. ఏ పార్టీలోకి అంటే?

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, కాపు సామాజిక వర్గ ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా కుమార్తె  వంగవీటి ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశం చేశారు.

AP, TG Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు!

అల్పపీడనం ప్రభావం దక్షిణ ప్రాంతాలకే పరిమితం కావడంతో ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

Hindupuram : ఎవరో హైదరాబాద్‌లో ఉండేవాడి కాళ్లకింద బతుకుతున్నాం..వైసీపీ నేత వ్యాఖ్యలు.. భగ్గుమన్న టీడీపీ

ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. తాజాగా..నందమూరి బాలకృష్ణ నియోజక వర్గం హిందూపురంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీస్ పై దాడి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్ ను ధ్వంసంచేశారు.

AP: హిందూపురంలో హై టెన్షన్..వైసీపీ కార్యాలయంపై దాడి..ఉద్రిక్తత

ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.  శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. వైసీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

CII Summit: విశాఖలో భాగస్వామ్య సదస్సు.. ఛాయాచిత్రాలు

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కొనసాగుతోంది.పలు కంపెనీలు శ్రీ సిటీలో ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలో రేమండ్‌ గ్రూప్‌ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

Best 110cc Scooty: చౌకైన 110cc స్కూటీలు.. 50కి.మీ మైలేజ్- ధర తక్కువ ఫీచర్లెక్కువ..!

భారతదేశంలో 110cc స్కూటీలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇవి తక్కువ ఖర్చు, సౌకర్యవంతమైన రైడింగ్, ఇంధన సామర్థ్యం కారణంగా బాగా ప్రజాదరణ పొందాయి. అందువల్ల భారత మార్కెట్‌లో అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే బెస్ట్ 110cc స్కూటీల గురించి తెలుసుకుందాం.

Mobile Offers: 5G స్మార్ట్‌ఫోన్ వెరీ చీప్.. ఈ ఆఫర్లతో చిటికెలో కొనేయొచ్చు మావా..!

మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా పెరిగిపోయింది. కొందరి చేతిలో ఒకటి నుంచి రెండు మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో కొత్త కొత్త కంపెనీలు తమ మోడళ్లలో అధునాతన ఫీచర్లు అందించి రిలీజ్ చేస్తూ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి.

Scooty Offers: స్కూటీ మస్తుంది మచ్చా.. రూ.69,096 లకే అదిరిపోయే మైలేజ్ - ఫీచర్లు మైండ్ బ్లోయింగ్

హోండా యాక్టివాకు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. మరో స్కూటర్ Honda Dio 110 పై కూడా వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీని స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, తక్కువ ధర కారణంగా వాహన ప్రియులు ఈ స్కూటర్‌ను ఇష్టపడుతున్నారు.

Adulterated Petrol: బంక్‌లో పెట్రొల్ కొట్టిస్తున్నారా..? అయితే ఒక్క క్షణం..! ఇది తెలుసుకోండి.

పెట్రోల్ బంక్‌లో కల్తీ ఉందో లేదో మీటర్‌లో కనిపించే డెన్సిటీ ద్వారా గుర్తించవచ్చు. పెట్రోల్ డెన్సిటీ 0.730-0.780, డీజిల్ 0.820-0.860 మధ్యలో లేకపోతే కల్తీ ఉన్నట్టు. కల్తీ ఇంధనం వాడితే ఇంజన్‌కు నష్టం. కనుక డెన్సిటీ చెక్ చేసి పెట్రోల్ కొట్టించుకోవడం ఉత్తమం.

Flipkart Geyser Offers: గీజర్లపై రప్పా రప్పా ఆఫర్స్.. రేటు తెలిస్తే హీటెక్కిపోతారు భయ్యా..!

శీతాకాలం వచ్చేసింది. ఉదయం, రాత్రి పూట స్నానం చేయాలంటే సవాలుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. దీంతో చాలా మంది చల్లటి నీటితో సరిపెట్టుకుంటుంటే.. మరికొందరు గ్యాస్ స్టవ్ మీద, ఇంకొందరు ఇమ్మర్షన్ రాడ్‌తో నీటిని వేడి చేసుకుంటూ స్నానం చేస్తుంటారు.

Best Mileage Bikes: మైలేజీలో తోపు తురుము బైక్స్.. రూ.55వేలకే 73 కి.మీ రయ్ రయ్- వదలొద్దు మావా..!

దేశీయ మార్కెట్‌లో టూ వీలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పేద, మధ్యతరగతి ప్రజలు అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌లనే ఇష్టపడుతున్నారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు కొత్త కొత్ బైక్‌లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి.

Amazon Mobile Offers: రూ.62వేల ఫోన్ మరీ ఇంతచీపా.. పరుగులెడుతున్న కస్టమర్లు..!

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందిస్తోంది. గతంలో పండుగ సీజన్‌ సమయంలో పలు ఆఫర్లు అందించి కస్టమర్లను ఉత్సాహపరిచిన అమెజాన్‌ ఇప్పుడు ప్రసిద్ధ కంపెనీ OnePlus మొబైల్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2