Domestic Violence : ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్‌కు వేలాడదీసిన భర్త

ఉత్తరాఖండ్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన వీడియో నెటిజన్లను తీవ్ర షాక్‌కు గురిచేసింది.ఈ వీడియోను చూసిన వారంతా నువ్వెంత మూర్కుడివిరా అంటూ తిట్టుకుంటున్నారు. ఈ ఫుటేజీలో భర్త తన భార్యను అపార్ట్‌మెంట్ బాల్కనీ రెయిలింగ్‌లకు వేలాడదీస్తున్నట్లు కనిపిస్తోంది.

Air India: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. చివరికీ

గుజరాత్‌లో విమాన ప్రమాద ఘటన మరువక ముందే మరో ఊహించని ఘటన చోటుచేసుకుంది. యూపీ నుంచి కోల్‌కతాకు బయలుదేరిన మరో ఎయిరిండియా విమానంలో టేకాఫ్‌కు ముందు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ ఫ్లైట్ సర్వీసును నిలిపివేశారు.

Bridge collapses in Pune : మహారాష్ట్ర పూణెలో కుప్పకూలిన వంతెన పలువురు మృతి.. 25 మంది గల్లంతు

మహారాష్ట్ర పూణెలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పుణెలోని కుండమల ప్రాంతంలో కుప్పకూలిన వంతెన. గాలింపు చర్యలు కోనసాగుతున్నాయి.

Manali Adventure: మనాలి జిప్ లైన్ అడ్వెంచర్ లో విషాదం.. 30 అడుగుల లోయలో పడ్డ బాలిక...ఆ తర్వాత.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలిలో జిప్‌లైన్‌ ప్రమాదంలో ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. నాగపూర్‌కు చెందిన ఓ కుటుంబం వేసవి సెలవుల సందర్భంగా మనాలికి విహారయాత్రకు వెళ్లింది. జిప్‌లైన్‌ కేబుల్‌ అడ్వెంచర్ చేయడానికి ప్రయత్నించిన బాలిక కేబుల్ వైర్ తెగటంతో లోయలో పడింది

Vijay Rupani: మాజీ సీఎం విజయ్‌ రూపాణీ మృతదేహం గుర్తింపు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆయన మృతదేహం లభించింది. ఈ విషయాన్ని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు.

Kedarnath Helicopter Crash: కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి మరో వీడియో

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో NDRF సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు కనిపిస్తున్నారు. ప్రమాద స్థలంలో హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

Web Stories
web-story-logo Tulsi face pack వెబ్ స్టోరీస్

తులసి చర్మ సంరక్షణను పెంచుతుందా..?

web-story-logo skipping 15 minutes వెబ్ స్టోరీస్

స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

web-story-logo Rudraksha వెబ్ స్టోరీస్

వర్క్‌ని బట్టి రుద్రాక్ష.. వృత్తిలో గెలుపు మీదే..!!

web-story-logo Birds Migration వెబ్ స్టోరీస్

వలస పక్షుల దారి వెనుక కారణం తెలుసా..?

web-story-logo hibiscus plant వెబ్ స్టోరీస్

ఈ మొక్క ఇంట్లో పెంచితే డబ్బులే డబ్బులు

web-story-logo green almonds వెబ్ స్టోరీస్

పచ్చి బాదంపప్పుతో ఆ సమస్యలు వస్తాయా.?

web-story-logo mobile offers 8 వెబ్ స్టోరీస్

Poco X7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌‌పై భారీ డిస్కౌంట్!

web-story-logo Asafoetida Water వెబ్ స్టోరీస్

రాత్రి ఈ నీరు తాగితే ఆ సమస్య పరార్

web-story-logo Braided Hair వెబ్ స్టోరీస్

జుట్టును రక్షించుకోవడానికి గొప్ప మార్గం

web-story-logo Walking Benefits వెబ్ స్టోరీస్

ఎక్కువ వాకింగ్ అవసరమా.?

Advertisment

Iran: ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. భారతీయులకు కీలక ఆదేశాలు

ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ భయాందోళనకు గురికావొద్దని టెహ్రాన్‌లోని దేశ రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది.

ఇరాన్‌కు ఇజ్రాయెల్ మరో స్ట్రాంగ్ వార్నింగ్..!

ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో కూడా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖట్జ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమన్నారు. అయితే ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో బాంబు షెల్టర్లు లేవు.

Trump: ఇరాన్‌పై దాడులు చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక

ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అమెరికాపైకి దాడులకు దిగితే తమ బలగాలు ఇరాన్‌పై విరుచుకుపడతాయని హెచ్చరించారు.

Israel Attacks: ఇరాన్ ఆయిల్ గోడౌన్స్ నుంచి గ్యాస్, అణు కర్మాగారం వరకు.. దేన్నీ వదలని ఇజ్రాయెల్.. వీడియోలు వైరల్!

ఇరాన్ పై ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేస్తోంది. ఇరాన్ లో ఇరాన్ చమురు డిపోలు,శుద్ధి కర్మాగారాల నుంచి అణు కేంద్రాల వరకు అన్నింటిపైనా దాడులు చేస్తోంది.ఈ దాడుల్లో ఇప్పటి వరకు 130 మందితో పాటూ తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు, అగ్ర కమాండర్లున్నారు.

Falcon-9: స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 లో పెద్ద లోపం...గుర్తించిన ఇస్రో

శుభాంశు శక్లా ప్రయాణించాల్సిన స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్క్ 9. ఈ రాకెట్ మొదటి దశలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించింది మన ఇస్రో. ఈ సంస్థ ఛైర్మన్ వి. నారాయణన్ పట్టువల్లే దీని ప్రయాణాన్ని వాయిదా వేశారు.

Israel: అణు ముప్పు సాకు మాత్రమే..అసలు టార్గెట్ ఇరాన్ ప్రభుత్వం కూల్చివేతే..

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మీద దాడులు చేస్తోంది. దీనికి కారణం అణు ముప్పే అని చెబుతోంది. కానీ అసలు టార్గెట్ మాత్రం ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేయడమే అని విశ్లేషకులు చెబుతున్నారు. 

Advertisment

TG Crime : జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఈ రోజు జరిగిన ఒక దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Pamela Satpathy: పాపకు జోలపాడిన కలెక్టర్...పాట వింటూ ఆ చిన్నారి ఏం చేసిందంటే...

కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి జోలపాట పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ చిన్నారి పాపకు పమేలా సత్పతి జోల పాట పాడింది. ఆమె పాటకు చిన్నారి కూడా శ్రద్ధగా వింటూ కలెక్టర్ ఒడిలో ఒదిగిపోయింది.

Telangana : అయ్యో తల్లి..నువ్వేం చేశావు నేరం..మతిస్థిమితం లేని తల్లి..తాగుడుకు బానిసైన తండ్రి

చేయని నేరానికి ఆ పసిబిడ్డ తన ప్రాణాలు పోగొట్టుకుంది. మతిస్థిమితం లేని తల్లికి పుట్టిన రెండు నెలల పసికందు రోడ్డు పాలైంది. తాగుడుకు బానిసైన తండ్రి పట్టించుకోకపోగ మతిస్థిమితం లేని తల్లి తన బిడ్డ ప్రాణం పోవడంతో ఏం చేయాలో తెలియక వదిలేసి వెళ్లింది.

G. Kishan Reddy : బీజేపీలోకి చిరంజీవి..కిషన్‌ రెడ్డి సంచలన ప్రకటన

బీజేపీలోకి ఎవరైనా వస్తారంటే పిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, నా మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తారని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు.

CPI (Maoist) : 20న తెలంగాణ, ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన మవోయిస్టులు

ఆపరేషన్ కగార్‌ను నిరసిస్తూ.. ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. తెలుగు రాష్ట్రాల బంద్‌కు  ప్రజలు సహకారం అందించి.. విజయవంతం చేయాలని కోరుతూ.. మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు.

BRS పార్టీకి బిగ్ షాక్.. మెదక్‌‌లో హరీశ్ కిడ్నాప్‌యత్నం!

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం 44వ హైవేపై బీఆర్ఎస్ లీడర్ కిడ్నాప్‌ కలకలం చోటుచేసుకుంది. నిర్మల్‌ జిల్లా మామడకు చెందిన మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నేత హరీశ్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. తర్వాత ఆయన దుండగుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు.

Advertisment

CPI (Maoist) : 20న తెలంగాణ, ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన మవోయిస్టులు

ఆపరేషన్ కగార్‌ను నిరసిస్తూ.. ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. తెలుగు రాష్ట్రాల బంద్‌కు  ప్రజలు సహకారం అందించి.. విజయవంతం చేయాలని కోరుతూ.. మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు.

AP Crime news: ఏపీలో విషాదం.. గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రీసు సూరి ఇంటి మట్టిగోడ కూలిపోయింది. ఆదివారం ఆ గోడ మట్టిని తీస్తుండగా పక్కనున్న మరో ఇంటిగోడ కూలీపోయి ఇద్దరు కూలీలు మృతి చెందారు.

Covid-19 Case in India: దేశంలో 7400 కోవిడ్‌ కేసులు.. ఒక్కరోజులో 9 మంది మృతి - రాష్ట్రాల వారీగా లిస్ట్ ఇదే!

దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. గత 24 గంటల్లో 269 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,400కు చేరింది. ఈ క్రమంలో 9 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 11,967 మంది డిశ్చార్జ్ అయ్యారు.

జూన్ 20న ఏపీలో ప్రధాని పర్యటన.. షెడ్యూల్ ఇదే!

ప్రధాని మోడీ జూన్ 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకొని రాత్రికి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ RKబీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.

DSC Exams: బిగ్ అలర్ట్.. డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పు

ఏపీలోని డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 20, 21న పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

Advertisment

Sukanya Samriddhi Yojana scheme: నెలకు రూ.2 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.11 లక్షలు.. ఎలాగంటే?

సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు లక్షల్లో డబ్బులు వస్తాయి. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్, 10 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అమ్మాయి పేరు మీద ఈ ఖాతాను తెరవొచ్చు. ఖాతా తెరిచిన 21 ఏళ్లకు పథకం మెచ్యూరిటీ అవుతుంది.

BIG BREAKING: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. విమానానికి ఇకపై ఆ నెంబర్ ఉండదు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా కంపెనీ AI 171 నెంబర్‌ని భవిష్యత్‌లో విమానాకు కేటాయించకుడదని నిర్ణయించుకుంది. దీనికి బదులుగా AI 159 నెంబర్‌ను ఈ ఫ్లైట్‌కు పేరు పెట్టనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

Today Gold Rates: రూ. లక్ష దాటిన బంగారం ధర.. నాలుగు రోజుల్లోనే రూ.4వేలకు పైగా హైక్!

HYDలో 24క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.280 పెరిగి రూ.1,01,680గా నమోదైంది. 22క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.250 పెరిగి రూ.93,200గా ఉంది. కేజీ వెండిపై రూ.100 పెరిగి తొలిసారి రూ.1,20,000కు చేరింది. 4రోజుల్లోనే 10గ్రా 24 క్యారెట్ గోల్డ్‌పై రూ.4100 పెరిగింది.

Gold Price: మరోసారి లక్ష దాటినా బంగారం ధర!

బంగారం ధర మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంధర  రూ.1,00,210కు పలుకుతోంది. అలాగే వెండి ధర రూ.1,08,700 చేరింది. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2