Delhi: మరో పాకిస్తాన్ హై కమిషన్ ను బహిష్కరణ..24 గంటల టైమ్

న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ నుంచి మరో అధికారిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. 24 గంటల్లోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పింది. తన హోదాకు తగ్గట్టుగా నడుచుకోకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

Heavy Rain: ఢిల్లీలో భారీ వర్షం.. ఈదురుగాలుల బీభత్సం

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. వేసవి ఎండ తీవ్రతో నగరానికి ఒక్కసారిగి ఉపశమనం కలిగింది. ఈదురుగాలులు, దుమ్ము తుఫాన్‌తో ఘజియాబాద్, కర్నాల్‌లోని ఎన్‌సిఆర్ ప్రాంతాలలో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?

ఇండియా అణుశక్తి వాస్తులిల్పి డాక్టర్ శ్రీనివాసన్ మంగళవారం మరణించారు. 95ఏళ్ల జీవితంలో అణు రంగంలో గొప్ప సేవలు అందించారు. అణుశక్తి కమిషన్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. తమిళనాడుకు చెందిన NPCILను స్థాపించారు. అణు విద్యుత్ బోర్డు, NPCIL చైర్మన్‌గా పని చేశారు.

ATM : అసలే ఎండకాలం, పైగా కరెంట్ కోతలు.. ఏటీఎంలో చల్లగా ఉంటుందని అంతా అక్కడికెళ్లి..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో నిత్యం కరెంటు కోతలు విధిస్తున్నారు. అసలే ఎండకాలం కావడం, మరోవైపు రాత్రి, పగలు అని లేకుండా కరెంట్‌ తీసివేస్తున్నారు. దీంతో జనాలు ఉక్కపోతకు తట్టుకోలేక పోతున్నారు. అయితే ఓ కుటుంబం మాత్రం ఏకంగా ఏటీఎంలో పడుకుంటుండటం వైరల్ అయింది.

Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. బుధవారం సాయంత్రం వడగళ్ల వాన పడటంతో సాకేంతిక సమస్య తలెత్తింది. దీంతో  227 మంది ప్రయాణికులతోకూడిన విమానాన్ని శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా దించారు. వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

China plan: ఇండియాని ఒంటరి చేస్తున్న చైనా.. పెద్ద ప్లానే

ఇండియా పొరుగు దేశాలను తనవైపుకు తిప్పుకొని భారత్‌ను ఒంటరిని చేయాలని చైనా ప్లాన్ చేస్తోంది. ఆ దిశగా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ దేశాల్లో పలు ప్రాజెక్టుల పేరుతో ప్రవేశిస్తోంది. సీ పోర్టులు, రోడ్లు, ప్రాజెక్టులు నిర్మిస్తూ ఆయా దేశాల మద్దతు పొందుతుంది చైనా.

Web Stories
web-story-logo Soap In Family వెబ్ స్టోరీస్

ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?

web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo pregnant వెబ్ స్టోరీస్

గర్భిణులు వీటిని తింటే అంతే సంగతులు

web-story-logo mango seeds వెబ్ స్టోరీస్

మామిడిపండు టెంక పడేస్తున్నారా..?

web-story-logo Lychee Side Effects వెబ్ స్టోరీస్

సరిగా పండని లీచీతో జర భద్రం

web-story-logo fried-samosa-with-green-dip-on-old-wooden-table-2025-03-24-07-38-57-utc వెబ్ స్టోరీస్

సమోసాతో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Tomato face pack వెబ్ స్టోరీస్

పార్లర్‌తో పనిలేదు టమాటాతో అద్భుత అందం

web-story-logo Jackfruit వెబ్ స్టోరీస్

ఈ పండు తింటే అనేక జబ్బులు పరార్

web-story-logo woman skin వెబ్ స్టోరీస్

ఈ సీక్రెట్స్‌తో వయసెంతో ఎవరూ చెప్పలేరు

web-story-logo Betel leaves and White hair వెబ్ స్టోరీస్

తెల్ల జుట్టుతో ఇబ్బందిగా ఉందా..?

Advertisment

Honey trapping : 52 ఏళ్ల వయసులో 30 ఏళ్ల యువకుడితో ప్రేమ.. ISI ఏజెంట్‌గా మారిన భారత రాయబారి..

హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా హనీట్రాప్‌లో పడి దేశ రహస్యాలను చేరవేసిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం మాధురి గుప్తా అనే మహిళా ఇలాగే దేశ ద్రోహానికి పాల్పడింది. ఆమె భారత రాయబారిగా ఉండి ఐఎస్ఐ ఏజెంట్ తో ప్రేమలో పడి దేశానికి ద్రోహం తలపెట్టింది.

China plan: ఇండియాని ఒంటరి చేస్తున్న చైనా.. పెద్ద ప్లానే

ఇండియా పొరుగు దేశాలను తనవైపుకు తిప్పుకొని భారత్‌ను ఒంటరిని చేయాలని చైనా ప్లాన్ చేస్తోంది. ఆ దిశగా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ దేశాల్లో పలు ప్రాజెక్టుల పేరుతో ప్రవేశిస్తోంది. సీ పోర్టులు, రోడ్లు, ప్రాజెక్టులు నిర్మిస్తూ ఆయా దేశాల మద్దతు పొందుతుంది చైనా.

Indus River : పాకిస్థాన్ లో మంటలు రేపుతున్న సింధూ జలాలు...

ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్ పాక్ కు సింధూ జలాలు నిలిపివేసింది. దీంతో సింధ్ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. ఇది దేశంలో అంతర్యుద్ధానికి దారితీస్తోంది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హోంమంత్రి ఇంటికి నిప్పుపెట్టారు. 

BJP MLA: ముఖంపై మూత్రం పోసి, వైరస్ ఎక్కించి గ్యాంగ్ రేప్.. BJP ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు

బెంగుళూర్ ఎమ్మెల్యే మునిరత్నం మహిళా కార్యకర్తపై సామూహిక అత్యాాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. అతని అనుచరులతో రేప్ చేయించి ముఖంపై మూత్ర విసర్జన చేశాడని, ప్రమాదకరమైన వైరస్ ఆమె శరీరంలోకి ఎక్కించాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Jyoti Malhotra: నన్నుపెళ్లి చేసుకో.. ISI ఏజెంట్‌కు జ్యోతి ప్రపోజల్.. బయటపడ్డ సీక్రెట్ చాట్!

పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో సంచలన విషయం బయటపడింది. పాక్ ISI ఏజెంట్ అలీ హసన్‌తో ఆమె లవ్‌లో ఉన్నట్లు తేలింది. 'నన్ను పాక్‌లో పెళ్లి చేసుకో' అంటూ అతనికి ప్రపోజ్ చేసిన సీక్రెట్ చాట్ బయటపడింది. ఆమెకు 4 అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు.

Turkey: పాకిస్తాన్‌కి బాంబులు, ఇండియాకేమో స్వీట్లు.. టర్కీ తీరుపై చర్చ

చాలా ఖరీదైన బక్లావా స్వీట్స్ టర్కీలో పుట్టాయి. కేజీ బక్లావా ధర వేలల్లో ఉన్నా ఇండియాలోనూ ఫుల్ డిమాండ్. టర్కీ నుంచి చెఫ్‌లను పిలిపించి ఈ స్వీట్లు తయారు చేయిస్తున్నాయి బేకరీలు. భారత్‌కేమో స్వీట్లు, పాకిస్తాన్‌కు బాంబులు ఇచ్చిందని విమర్శలు వస్తున్నాయి.

Advertisment

Heavy rain in hyderabad : హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్..బయటకు రావోద్దని హెచ్చరిక

హైదరాబాద్‌ లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకుని చిన్నచిన్నగా మొదలైన వర్షం జోరందుకుంది. వర్షంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Balagam : బలగం సినిమా రిపీట్.. 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచి ఒక్కటైన అన్నదమ్ములు

కుటుంబ అనుబంధాలను అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం బలగం. ఆ సినిమా కథనమే రాజన్నసిరిసిల్లలో రిపీట్ అయింది. కొలనూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములిద్దరూ మనస్పార్థాలతో విడిపోయారు. పదేండ్లుగా మాటలు లేని 60 ఏండ్ల వృద్ధులు మాట్లాడుకొని బలగం చిత్రాన్ని గుర్తు చేశారు.

BIG BREAKING: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు!

తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావుకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14న గాంధీ భవన్ లో ఆందోళనకు దిగడంపై సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

TG JOBS: గ్రూప్‌‌ 3, 4 పరీక్షల్లో కీలక మార్పులు.. మరో 27 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

గ్రూప్స్ పరీక్షలపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రూప్ 3,4 నియామకాల కోసం ఒకే పరీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలుపెట్టింది. గ్రూప్స్‌తో పాటు వివిధ శాఖల్లో 27వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

BIG BREAKING: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచికొడుతున్న వాన!

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వలన పలుచోట్ల రహదారులపై భారీగా నీరు నిలిచింది. వరద నీటితో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంత్రి ఉత్తమ్ కు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. షెడ్యూల్ ప్రకారం మేళ్లచెరువులో ల్యాండింగ్ అవ్వాల్సి ఉండగా.. భారీ వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ శాఖ వద్దని సూచించింది. దీంతో పైలట్ కోదాడలో ల్యాండింగ్ చేశారు.

Advertisment

Tiger Bear Fight : బిడ్డపై కన్నేసిన పెద్దపులి..తన్ని తరిమికొట్టిన ఎలుగుబంటి

నల్లమల అడవిలో ఒక ఎలుగుబంటి తన బిడ్డతో కలిసి వెళుతుండగా పెద్దపులి ఎదురైంది. ఈ క్రమంలో పిల్ల ఎలుగుబంటి పై కన్నేసిన పులి దానిపై దాడి చేయబోయింది. అయితే వెంటనే రియాక్ట్‌ అయిన తల్లి ఎలుగుబంటి ఆ పులిని ఎదురించింది. పులిని తరిమికొట్టి తన బిడ్డను కాపాడుకుంది.

AP News: YCP నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ భూమి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం!

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని తన 55 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఆధారంగా ఈ అటవీ భూమిపై చర్యలు తీసుకుంటోంది.  

టీటీడీ గోశాలలో బీఆర్ నాయుడు తనిఖీలు-PHOTOS

పలమనేరులోని టీటీడీ గోశాలను చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. అపరిశుభ్రత, నిర్వహణ లోపాలు ఉన్నట్లు గుర్తించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గోశాల నిర్వహణపై వారంలోపు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు దంపతులు-PHOTOS

కుప్పంలో ఘనంగా జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి లాంఛనాలతో సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

BIG BREAKING: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..

నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన కేశవరావు వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి చేరారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడం, ఐఈడీ బాంబు తయారీ, పేల్చడం వంటి వాటిలో కేశవరావు దిట్ట.

BIG BREAKING: ఏపీ ఆర్థిక శాఖ హెడ్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్ లో 300 మంది ఉద్యోగులు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Advertisment

BIG BREAKING: ఇండస్ఇండ్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం.. రూ.172 కోట్లు కొట్టేసిన ఇంటి దొంగలు!

ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్‌సెంట్‌లో వందల కోట్ల స్కామ్ బయటపడింది. ఇంటర్‌నల్ అడిట్‌లో రూ.173 కోట్ల ఫ్రాడ్ వెలుగుచూసింది. ఫైనాన్షియల్ ఈయర్‌ 2024-25లో తప్పుడు లెక్కలు ఉన్నట్లుగా ఇండస్‌సెంట్‌ బ్యాంక్ బోర్డు దృష్టికి వెళ్లింది.

Stock Market: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ సూచీలు మాత్రం రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 650 పాయింట్లు పెరిగి 81,820 స్థాయిలో.. నిఫ్టీ 220 పాయింట్లు 24, 900 దగ్గర ఉంది. 

Flash News : రూ. 2,400 పెరిగిన బంగారం ధర..హైదరాబాద్లో తులం ఎంతంటే?

బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 2025 మే 21వ తేదీ బుధవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగింది. దీంతో ధర రూ.  89 వేల 300కు చేరుకుంది.  ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 పెరిగింది. దీంతో ధర రూ.  97 వేల 420కు చేరుకుంది.

Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

ఇక రాజకీయాలపై ఖర్చు తగ్గిస్తానని ఎలన్ మస్క్ మంగళవారం అన్నారు. ఇప్పటికీ రాజకీయ ప్రచారాలపై భారీగా డబ్బు ఖర్చు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్‌లో వాటిపై ఖర్చు తగ్గిస్తానని ఖతార్‌లోని దోహాలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఫోరమ్ లో చెప్పారు.

BIG BREAKING: ఆ రెండు బ్యాంకుల లైసెన్సులు రద్దు!

నిబంధనలు పాటించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అహ్మదాబాద్‌లోని కలర్ మర్చంట్స్ కో-ఆప్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ గత నెల రద్దు చేసింది. ఇప్పుడు లక్నోలోని HCBL కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది.

Gold rates: భలే గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు

ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం మీద 450 దాకా తగ్గింపు కనిపిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 87,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 95,020 వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2