iPhone : ఐఫోన్ కొనివ్వలేదని కోసేసుకుంది!

ఐఫోన్ కొనివ్వలేదని ఓ అమ్మాయి తన చేతి మణికట్టును కోసుకుంది. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. ఆ అమ్మాయి తల్లి మాట్లాడుతూ తాను, తన భర్త ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత ఖరీదైన మొబైల్ కొని ఇవ్వలేకపోయామని అన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Banking New Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!

ఏప్రిల్ 1, 2025 నుంచి బ్యాంకింగ్‌ రంగంలో అనేక రూల్స్ మారుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అంశం బ్యాంకింగ్ రంగంలో వస్తున్న 7 కీలక మార్పులు ఈ కథనంలో..

Layoffs: ఉద్యోగులకు IBM ఊహించని షాక్.. 9 వేల మంది ఔట్!

ఐటీ రంగంలో ఉద్యోగాల తొలగింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఐటీ దిగ్గజం ఉద్యోగులను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ (IBM) కంపెనీ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న దాదాపు 9 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది.

Ramadan: రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు బీజేపీ స్పెషల్ గిఫ్ట్

రంజాన్ పండుగ సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 'సాగత్ ఈ మోదీ' పేరుతో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు పండగ కిట్లు అందించనుంది. అర్హులైన వారికి రంజాన్ రోజున 32 వేల మంది బీజేపీ మోర్చా కార్యకర్తలు ఈ కిట్లు చేరవేయనున్నారు.

Tihar Jail: త్వరలో తీహార్ జైలు తరలింపు.. ఎక్కడికంటే ?

తీహార్‌ను జైలును త్వరలో మరోచోటుకి మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఢిల్లీ సరిహద్దుల్లో తీహార్‌ జైలును ఏర్పాటు చేసేలా ఓ సర్వే, కన్సల్టెన్సీ సర్వీసులు ఏర్పాటు కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు.

Wife Attacks Husband: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ సావిటీ బూరా తన భర్త, ప్రముఖ కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హూడాపై దాడి చేశారు. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇలా చేయడంతో పాపం భర్త అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Web Stories
web-story-logo Krithi Shetty multi color dress వెబ్ స్టోరీస్

సీతాకోక చిలుకలా మెరిసిపోతున్న కృతి

web-story-logo Salt in milk వెబ్ స్టోరీస్

పాలలో ఉప్పు కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

web-story-logo anasuya white saree photos వెబ్ స్టోరీస్

అబ్బా.. వైట్ శారీలో అనసూయ అదిరింది!

web-story-logo Salad వెబ్ స్టోరీస్

Salad: ఏ సలాడ్ ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది?

web-story-logo Papad వెబ్ స్టోరీస్

Papad: పాపడ్ తినడం వల్ల ఏ వ్యాధి నయమవుతుంది?

web-story-logo Janhvi Kapoor in red dress photos వెబ్ స్టోరీస్

రెడ్ డ్రెస్ లో జాన్వీ హాట్ లుక్స్

web-story-logo Parenting వెబ్ స్టోరీస్

ఈ 6 అలవాట్లు పిల్లల మెదడును దెబ్బతీస్తాయి

web-story-logo old age skin వెబ్ స్టోరీస్

ఇలా చేశారంటే వృద్ధాప్యం ముందే వస్తుంది..జాగ్రత్త

web-story-logo Mrunal Thakur stunning looks in  white saree వెబ్ స్టోరీస్

వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న మృణాల్.. ఫొటోలు చూశారా?

web-story-logo miss world at yadagirigutta temple photos వెబ్ స్టోరీస్

యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్.. ఫొటోలు ఇక్కడ చూడండి!

Advertisment

Uk Visa Prices:మరింత  పెరగబోతున్న యూకే వీసా ఛార్జీలు

యూకే మరింత ఖరీదైన దేశంగా మారిపోతోంది. ముఖ్యంగా ఆ దేశాన్ని సూచేందుకు వెళ్లాలన్నా, చదువుకునేందుకు వెళ్లాలనుకున్నా మరింత భారం పడబోతుంది. స్టూడెంట్ సహా పర్యటకులతో పాటు అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.

Pakistan: మరోసారి రెచ్చిపోయిన బలూచ్‌ లిబరేషన్ ఆర్మీ.. పాక్‌ సైనికులపై బాంబు దాడి

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) మరోసారి రెచ్చిపోయింది. పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని మంగళవారం ఐఈడీ అమర్చి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పాక్ సైనికులు మృతి చెందారు.

Donald Trump: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం!

ట్రంప్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియాలో పాలసీ ప్రకారం.. ఆ దేశంలో శాశ్వత నివాసం, ఆశ్రయం పొందుతున్నవారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతా వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాజకీయ అంశాలపై మాట్లాడే వ్యక్తులను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది.

Canada-Bharat: మా ఎన్నికల్లో జోక్యానికి భారత్‌ ప్రయత్నిస్తుందంటూ...కెనడా గూఢచారి సంస్థ సంచలన ఆరోపణలు!

కెనడా ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ వన్నేసా లాయిడ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘శత్రు దేశాల ఏజెంట్లు ఎఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి కృత్రిమ మేధస్సును ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు’ అని అన్నారు.

BIG BREAKING: ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా సీక్రెట్స్ లీక్.. అసలేం జరిగిందంటే?

అమెరికా బలగాలు ఇటీవల యెమెన్‌పై భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందే ఈ దాడుల ప్లాన్ ఓ గ్రూప్ చాట్ ద్వారా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ లీక్స్ ఎలా జరిగిందనే విషయం తనకు కూడా తెలియదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించాడు.

Earthquake: గజగజ వణికించిన భారీ భూకంపం.. ప్రజలు పరుగులే పరుగులు- ఎక్కడంటే?

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. మంగళవారం న్యూజిలాండ్‌లోని రివర్టన్ తీరంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించింది అని తెలిపింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

Advertisment

Telangana: రేవంత్ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. రాజీవ్ యువ వికాసం మార్గదర్శకాలు విడుదల

రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు సంబంధించి రేవంత్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల వార్షికాదాయం, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా తేల్చింది.

Flight: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే యత్నం.. చివరికి

సౌదీ అరేబియా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. విమానం ల్యాండ్‌ అయ్యాక అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Uttam Kumar Reddy: అధిష్ఠానంపై అలిగిన ఉత్తమ్.. మంత్రి పదవి బిస్కెట్

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పార్టీ అధిష్ఠానంపై అలిగినట్లు తెలుస్తోంది. తన భార్య పద్మావతికి మంత్రి అడగగా.. దీనికి హైకమాండ్ ఒప్పుకోలేదు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాహుల్‌గాంధీతో సమావేశం జరగగా.. 20 నిమిషాల్లోనే ఆయన బయటికొచ్చారు.

TG Crime: సూర్యాపేట జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ హైవేపై నీళ్ల ట్యాంకర్ లారీని ఇనోవా కారు ఢీ కొట్టినది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Jeevan Reddy : కాంగ్రెస్లో అసంతృప్తి గానే ఉన్నా..జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్!

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని.. ఎమ్మెల్సీ రాలేదన్న అసంతృప్తి ఉందన్నారు. రెన్యువల్ అవుతుందని భావించా కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చారు.  ప్రజా జీవితానికి బ్రేక్ వేసుకోవాలని లేదని స్పష్టం చేశారు.  

VIDEO VIRAL: తెలంగాణలో ఘోరం.. చెరుకు రసం మిషన్లో ఇరుక్కుకున్న మహిళ జుట్టు

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రం తపాలా కార్యాలయం సమీపంలో ఓ మహిళ జ్యూస్ పాయింట్ నడుపుతుంది.చెరుకు రసం తీస్తుండగా ప్రమాదవశాత్తు బాధిత మహిళ జుట్టు ఇనుప చక్రాల మధ్య ఇరుక్కుంది.

Advertisment

AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

వచ్చే నెల 7 నుంచి ఏపీలోని ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆఫా అధ్యక్షుడు విజయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Nara Lokesh: ఏపీ యువతకు మంత్రి లోకేష్ శుభవార్త.. 20 లక్షల ఉద్యోగాలపై కీలక అప్డేట్!

ఏపీలోని యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మరోసారి ప్రకటించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం ఈ రోజు జరిగింది.

AP Crime: ఏపీలో హైటెన్షన్.. పాస్టర్ ప్రవీణ్‌ను చంపిందెవరు?

రాజమండ్రిలో పాస్టర్‌ ప్రవీణ్‌ కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా మృతి చెందారు. పాస్టర్‌కు ప్రాణహాని ఉందని నెల క్రితమే చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనది హత్య లేక ఏదైనా ప్రమాద సంఘటనలో మృతి చెందారా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

AP Govt : వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీ అవినాష్ కు చంద్రబాబు సర్కార్ ఝలక్!

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఈ హత్య కేసుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ వేసింది.  వివేకా హత్య కేసును తారుమారు చేసే కుట్ర చేశారంటూ అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.  

మున్సిపల్ శాఖ సంచలన నిర్ణయం.. ఆస్తి పన్ను బకాయిదారులకు 50 శాతం రాయితీ

ఏపీ మున్సిపల్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.  ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.  ఈ నెలఖారు వరకు ప్రాపర్టీ టాక్స్ పై పెండింగ్ లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ మార్చి 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.

Ap minister Nara lokesh: నిరుద్యోగులకు మంత్రి లోకేష్ శుభవార్త.. 50 వేల మందికి ఫ్రీ ట్రైనింగ్!

నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి.. వాటి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు రావచ్చనే దానిపై మంత్రి నారా లోకేష్ వివరాలు వెల్లడించారు.

Advertisment

Jio Users: జియో యూజర్లకు అదిరిపోయే వార్త.. !

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది.ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై 50 GB క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందిస్తోంది. ఈ విషయం గురించి గతేడాది అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Stock Market Today: ప్రారంభంలోనే దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 నిమిషాలకు నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 23,715 వద్ద ఉండగా, సెన్సెక్స్ 208 పాయింట్లు ఎగిసి 78,192 సమీపంలో ట్రేడ్ అవుతుంది. సల్సార్ టెక్నో, గో ఫ్యాషన్, జెన్ టెక్నాలజీస్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Gold Rates: కాస్త దిగొచ్చిన పసిడి.. తులంపై ఎంత తగ్గిందంటే?

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10  గ్రాముల బంగారం ధర రూ.89,610 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,140 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,00,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఏయే షేర్లు లాభాల్లో ఉన్నాయంటే?

ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 405 పాయింట్లు పెరిగి 77,311 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ విషయానికొస్తే 126 పాయింట్లు పెరిగి 23,472 వద్ద కొనసాగుతోంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, కొటక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. లాభాలు వస్తాయా?

ఐపీఎల్ సీజన్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, ట్రావెలింగ్, హోటళ్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైన ఆటగాళ్ల మ్యాచ్ వీక్షించడానికి వెళ్తుంటారు. దీంతో అక్కడ ఫుడ్, ట్రావెలింగ్‌కి లాభాలు వస్తాయని అంటున్నారు.

BSNL: కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్‌ ప్లాన్‌ చాలామంది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.1499తో ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Banks closed: దేశవ్యాప్తంగా 4 రోజులు బ్యాంకులు బంద్!

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయించుకుంది. వచ్చే వారంలో మార్చి 24, 25న బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. మార్చి 22శనివారం, 23ఆదివారం కావడంతో వరుసగా 4 రోజులు బ్యాంక్ సర్వీసులకు అంతరాయం కలుగనుంది.

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2