BREAKING: పీఎం కిసాన్‌ నిధులు విడుదల..

కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం అందిస్తున్న పీఎం కిసాన్‌ నిధులు విడుదలయ్యాయి. తమిళనాడులోని కొయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీటిని ప్రధాని మోదీ విడుదల చేశారు.

Sabari Crime: శబరిమల ఆలయంలో అపశృతి.. ఆలయంలో భక్తురాలు మృతి!

శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద తాజాగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న ఒక మహిళా భక్తురాలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మృతి చెందారు. సరైన ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహణ విఫలమైందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Anmol Bishnoi: భారత్‌కు వచ్చిన లారెన్స్‌ బిష్ణోయ్ సోదరుడు.. ఇతడి గురించి తెలిస్తే..!

ప్రస్తుతం లారెన్స్‌ బిష్ణోయ్‌ గుజరాత్‌లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడి తమ్ముడు మరో గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్‌ను అమెరికా బహిష్కరించింది. దీంతో అతడిని తాజాగా భారత్‌కు తీసుకొచ్చారు.

Asaduddin Owaisi: ఢిల్లీ ఆత్మాహుతి దాడిపై.. MP అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఆత్మాహుతి దాడి గురించి ఉమర్‌ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపడం రెండూ ఘోరమైన పాపమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు X వేదికగా పోస్టు పెట్టారు.

Sabarimala : శబరిమలలో ఏపీ భక్తులపై అమానుషం! ..ప్యాంట్ జిప్ విప్పి

ఏపీ భక్తులపై అక్కడి భద్రతా సిబ్బంది అత్యంత అమానుషంగా, దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తుల పట్ల సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Hidma: సాయుధ పోరాటంలో అసువులు బాసిన కుటుంబం.. ఒంటరైన హిడ్మా తల్లి

కేవలం 17 ఏళ్ల వయసులోనే ఉద్యమంలో చేరి, అత్యంత క్రూరమైన దాడులకు సారథ్యం వహించి, దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులలో ఒకరిగా నిలిచిన హిడ్మా శకం ఇక ముగిసింది.

Chhattisgarh : ఐసిస్ తో సంబంధాలు..ఛత్తీస్ ఘడ్ లో ఇద్దరు మైనర్ కుర్రాళ్ళు అరెస్ట్

ఢిల్లీలో బాంబు పేలుళ్ళ తర్వాత భద్రతా బలగాలు దేశ వ్యాప్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో ఇద్దరు మైనర్ బాలురును అదుపులోకి తీసకున్నారని తెలుస్తోంది.

Web Stories
web-story-logookraవెబ్ స్టోరీస్

ఈ కాయల నీరు తాగితే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

web-story-logoMan Periodsవెబ్ స్టోరీస్

ఏంటీ పురుషులకు పీరియడ్స్ పేయిన్‌ వస్తుందా..?

web-story-logoturmericవెబ్ స్టోరీస్

మిరియాలు, పసుపు వాటర్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్

web-story-logoPoco M7 5G (9)వెబ్ స్టోరీస్

Poco 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్..!

web-story-logoHonda Dio 110 (2)వెబ్ స్టోరీస్

వారెవ్వా.. రూ.69వేలకే హోండా స్కూటీ.. మైలేజ్ అదిరిపోయింది..!

web-story-logoPriyanka Chopra (2)వెబ్ స్టోరీస్

దేవ‌క‌న్య‌లా దేసి గర్ల్!.. ‘వారణాసి’ ఈవెంట్‌లో ప్రియాంక రాయల్ ఎంట్రీ

web-story-logosamosaవెబ్ స్టోరీస్

చలికాలంలో సమోసా తింటున్నారా..?

web-story-logoblack raisinsవెబ్ స్టోరీస్

వృద్ధాప్యంలో సమస్యలు తగ్గాలంటే ఇలా చేయండి

web-story-logoCherry fruitsవెబ్ స్టోరీస్

పోష‌కాహార లోపం నుంచి బ‌య‌ట ప‌డాలనుకుంటున్నారా..?

web-story-logoOnePlus 15 (2)వెబ్ స్టోరీస్

వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కుమ్మేశాయ్ భయ్యా..!

International Men’s Day 2025: తన వాళ్ల కోసమే బ్రతికే మగ మహానుభావులందరికి హ్యాపీ మెన్స్ డే!!

ఇంటర్నేషనల్ మెన్స్ డే 2025, పురుషులు, యువకుల పాత్రను గౌరవిస్తూ, వారి ఆరోగ్యం, భావోద్వేగాలు, మానసిక స్థితిపై అవగాహన పెంచే రోజు. సమానమైన, సానుకూల, అర్థవంతమైన సమాజం కోసం ఈ రోజు ఎంతో అవసరమైంది.

USA: కుక్కను కాల్చి చంపిన పోలీసు..50 వేల డాలర్లు పరిహారం

అమెరికాలో స్టర్జన్ అనే నగరంలో బ్లైండ్ అండ్ డెఫ్ కుక్కను కాల్చి చంపిన పోలీసుకు జరిమానా విధించారు. దాని యజమాని హంటర్ కు 50 వేల డాలర్లను ఇవ్వనున్నారు.

Pakistan: పాక్ ప్రభుత్వమే ఉగ్రదాడులు చేయిస్తోంది..ఖైబర్ పఖ్తుంఖ్వా  సీఎం ఆరోపణలు

ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది పాకిస్తాన్ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. కావాలనే రాజకీయ అజెండాలో భాగంగానే పాక్ ప్రభుత్వం నకిలీ ఉగ్రదాడులు చేయిస్తోందన్నారు.

pregnant Women : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల గర్భిణి మృతి!

సిడ్నీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయ మహిళ మృతి చెందింది. మృతురాలు 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈమె 8 నెలల గర్భిణి.

Trump: జర్నలిస్ట్ ఖషోగ్గి హ్యతపై సౌదీ ప్రిన్స్ కు ప్రశ్న..రిపోర్ట్ పై అరిచిన ట్రంప్

సౌదీ అరేబియా ప్రిన్స్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న అధ్యక్షుడు ట్రంప్ కు కోపం తెప్పించింది. జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య వెనుక ప్రిన్స్ హస్తం ఉందనే ప్రశ్నను అడిగిన కారణంగా ఏబీసీ ఛానెల్ రిపోర్టర్ ట్రంప్ తో తిట్లు తిన్నారు.

Twitter Down: ట్విట్టర్ X డౌన్.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X భారతదేశంలో స్తంభించిపోయింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది వినియోగదారులు అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్, డౌన్‌డెటెక్టర్‌లో X తో సమస్యలను నివేదిస్తున్నారు.

Gaza Peace Plan: ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక ముసాయిదాను అంగీకరించిన ఐక్యరాజ్యసమితి..

అమెరికా నేతృత్వంలోని గాజా శాంతి ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు అంతర్జాతీయ ఆదేశం లభించింది . మరోవైపు హమాస్ తీర్మానాన్ని తోసిపుచ్చింది.

BIG BREAKING: కల్వకుంట్ల కవిత అరెస్ట్!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ని ముట్టడించడానికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కవితతోపాటు పలువురు జాగృతినేతల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Asaduddin Owaisi: ఢిల్లీ ఆత్మాహుతి దాడిపై.. MP అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఆత్మాహుతి దాడి గురించి ఉమర్‌ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపడం రెండూ ఘోరమైన పాపమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు X వేదికగా పోస్టు పెట్టారు.

CM Revanth: ఇందిరమ్మ చీరల పంపిణీ.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ ప్రారంభించారు. అంతకుముందు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. పలువురు మహిళలకు ఆయన చీరలు పంపిణీ చేశారు.

Mahbubnagar: బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక ..ఓ తండ్రి హృదయవిదారక ఘటన.

మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్నాడు ఓ కన్న తండ్రి. ఈ హృదయవిదారక సంఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది

BIG BREAKING: తెలంగాణ గ్రూప్-2 రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు!

2025లో నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్‌–2 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓఎంఆర్ షీట్స్ రీవాల్యూయేషన్ చేసి, మళ్లీ సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. తుది లిస్ట్ ప్రకటనకు 8 వారాల డెడ్ లైన్ విధించింది.

Vijayawada: విజయవాడలో  మావోయిస్టు షెల్టర్‌ జోన్స్...పోలీసుల అదుపులో అగ్రనేత ?

మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మా సహా ఆరుగురు ఎన్‌కౌంటర్ తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు విజయవాడలో పలువురు మావోయిస్టులు పట్టుబడ్డారు. వారంతా దేవ్ జీకి సెక్యూరిటీగా ఉండే వారని తెలుస్తోంది. దీంతో దేవ్ జీ ఎక్కడున్నారన్న సందేహం మొదలైంది.

Indiramma Sarees: నేటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ...తొలి దశలో వారికి మాత్ర‌మే..

మాజీ ప్రధాని ఇందిరా జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో డిసెంబరు 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

Train Accident: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

విశాఖపట్నం పరిధిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పెందుర్తిలో రైల్వే పనుల సమయంలో విద్యుత్ స్తంభం ఒరిగి, పక్కనే ఉన్న రైల్వే OHE విద్యుత్ వైర్లపై పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది.

AP Liquor Scam: AP మద్యం కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. చెవిరెడ్డి ఫ్యామిలీ ఆస్తులు జప్తు

ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తులు జప్తుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Maoists: ఏపీలో సంచలనం.. సిటీల్లోకి మావోయిస్టులు..పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక షెల్టర్లు

'అర్బన్‌ నక్సల్స్‌'.. ఇటీవల కాలంలో ఈ పేరు బలంగా వినిపిస్తోంది. అడవుల్లో భద్రతా దళాలను తట్టుకోలేక బలహీనపడ్డ మావోయిస్టులు నగరబాట పడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నగరాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు.

PM Narendra Modi : పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి.. బాబా జీవితం వసుదైక కుటుంబం..ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రేమ, సేవకు సత్యసాయిబాబా ప్రతిరూపంగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి అంటూ కొనియాడారు. బాబా జీవితం వసుదైక కుటుంబం అన్నట్లుగానే సాగిందన్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి శత జయంత్యుత్సవానికి ఆయన హాజరయ్యారు.

Madvi Hidma: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు..లొంగుబాటుకు వస్తే కాల్చి చంపి..

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లొంగిపోవడానికి వచ్చిన హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హిడ్మా, అతని భార్య ఎన్‌కౌంటర్‌ అయ్యారని తెలుస్తోంది.

BIG BREAKING: పోలీసులు అదుపులో హిడ్మా అనుచరుడు? ఎక్కడ దొరికాడంటే?

ఏపీలో మావోయిస్టుల కలకలం రేగుతోంది. నిన్న ఏజెన్సీలో జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ఏడుగురు మావోయిస్టులు చనిపోగా వారిలో అగ్రనేత హిడ్మా ఉన్న విషయం తెలిసిందే. హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్‌ను రావులపాలెంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

PM Modi: సత్యసాయి సమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ సత్యసాయి నగరం చేరుకున్నారు. సత్యసాయి శతజయంతుత్సవాల్లో భాగంగా ఆయన సాయి కుల్వంత్ హాల్ లో సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. ఆయనతో పాటూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు.

Moto G57 Power: మోటో నుంచి మరో సూపర్ ఫోన్.. అధునాతన ఫీచర్లతో రెడీ..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా త్వరలో భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Moto G57 Powerను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది. Moto G57 Power ఇటీవల ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ అయింది.

Geyser Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. గీజర్ వాడుతున్నారా? వీటి గురించి వెంటనే తెలుసుకోండి..!

శీతాకాలం వచ్చేసింది. చాలా మంది ఉదయం లేచి చల్లని నీళ్లతో స్నానం చేయాలంటే భయపడుతున్నారు. దీంతో గ్యాస్ లేదా వాటర్ హీటర్, గీజర్ వంటివి ఉపయోగించి వేడి నీళ్లతో ఉపశమనం పొందుతున్నారు. అందుకే చాలా ఇళ్లలో వాటర్ గీజర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

Twitter Down: ట్విట్టర్ X డౌన్.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X భారతదేశంలో స్తంభించిపోయింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది వినియోగదారులు అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్, డౌన్‌డెటెక్టర్‌లో X తో సమస్యలను నివేదిస్తున్నారు.

Oppo Find X9 Series: 200MP సహా నాలుగు కెమెరాలు, 7,500mAh బ్యాటరీతో కిర్రాక్ మొబైల్స్..!

Oppo భారతదేశంలో తన Find X9 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. అవి Oppo Find X9, Oppo Find X9 Pro. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి.

Cognizant: ఉద్యోగులపై కాగ్నిజెంట్ స్పై.. 5 నిమిషాలు ఖాళీగా ఉంటే.. జాబ్ పోయినట్లే?

ఐటీ ఉద్యోగులు ఎంత సమయం పని చేస్తున్నారు? ఎంత సమయం ఖాళీగా ఉంటున్నారని కనిపెట్టడానికి కాగ్నిజెంట్ సంస్థ ఉద్యోగులపై ఓ కన్ను వేసింది. ఈ క్రమంలోనే కొత్త మానిటరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. ల్యాప్‌ట్యాప్‌లు, డెస్క్‌టాప్‌ల ద్వారా ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తోంది.

Gold Rates: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.1740 తగ్గి.. రూ.1,23,660గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.1600 తగ్గి రూ.1,13,350గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

Post office Scheme: అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్.. ఇన్వెస్ట్ చేస్తే ఒక్కసాారిగా రూ.20 లక్షలు.. ఎలాగంటే?

పోస్టాఫీసులో ఉండే పథకాల్లో కిసాన్ వికాస్ పత్రా (KVP) ఒకటి. ఈ పథకం ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇందులో పెట్టిన డబ్బు ఒక నిర్దిష్ట కాలంలో రెట్టింపు అవుతుంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2