నేటి ఢిల్లీ భూకంపం.. రాబోయే ప్రళయానికి సంకేతమా..?

ఢిల్లీలో సోమవారం ఉదయం 4.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఢిల్లీలో మరో భూకంపం రాబోతుందని శాస్తవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎర్త్‌కేక్ త్వరలో మరో భారీ భూకంపానికి సూచన అని అనుకుంటున్నారు. 5KM దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంలతో పెద్ద శబ్ధం కూడా వచ్చింది.

Delhi: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార ముహూర్తం ఖరారు..!

ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 20న సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్‌ వర్మ ముందంజలో ఉన్నట్లు సమాచారం.

Sam Pitroda: 'చైనాను శుత్రువులా చూడటం ఆపండి'.. శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఓవర్‌సీస్ నేత శామ్‌ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌.. చైనాను శత్రువులా చూడొద్దని వ్యాఖ్యానించారు. ఆ దేశాన్ని గుర్తించి, గౌరవించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇకనుంచైనా భారత్‌ తన తీరు మార్చుకోవాలన్నారు.

మోదీకి సంకెళ్లేసిన తమిళ మ్యాగజైన్‌పై నిషేదం

మోదీ అమెరికా పర్యటనపై కార్టూన్ వేసిన తమిళ మ్యాగజైన్‌పై కేంద్రం నిషేదం విధించింది. వికటన్‌ మ్యాగజైన్‌ వెబ్‌సైట్‌ను నిలిపివేస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. మోదీ కాళ్లకు గొలుసులు కట్టి, చేతులకు సంకేళ్లు వేసి ఉన్న కార్టూన్‌ను వికటన్ పబ్లీష్ చేసింది.

Shocking Video: ఓర్నీ ఎవర్రా మీరంతా.. ఒక ఆటోలో ఇంతమంది ఎలా పట్టార్రా బాబు!

యూపీలోని ఝాన్సీ జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆటోలో డజనుకు పైగా ప్రయాణికులను చూసి పోలీసులు షాక్ అయ్యారు. బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా ఆటోను పట్టుకున్నారు. అందులోంచి ఒక్కొక్కరిని బయటకు తీయగా.. మొత్తం 19 మంది వచ్చారు.

UP: పాపం పెళ్లి కొడుకు.. బంగారం, రూ.3.5 లక్షలతో పెళ్లి కూతురు జంప్.. ఎక్కడంటే..!?

యూపీలోని మహారాజ్‌గంజ్‌ జిల్లాల్లో ఓ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుటుంబానికి పెద్ద షాకిచ్చింది. పెళ్లి అయిన రాత్రే వరుడి కుటుంబం విందు ఏర్పాట్లలో ఉండగా..కొత్త పెళ్లి కూతురు 3.5 లక్షల విలువైన నగలతో పారిపోయింది.

మోదీ గారూ ఇట్స్ షేమ్..  ఒక్కరికి కూడా దమ్ము లేదా.. అతిషి సంచలన కామెంట్స్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా బీజేపీ ఇంకా సీఎం అభ్యర్ధిని ఖరారు చేయకపోవడంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 మంది ఎమ్మెల్యేలలో ప్రభుత్వాన్ని నడిపించే దమ్ము ఒక్కరికి కూడా లేదా అని ఆమె ప్రశ్నించారు.

Web Stories
web-story-logo actor Dhananjaya marriage celebrations వెబ్ స్టోరీస్

పుష్ప ఫేమ్ ధనుంజయ పెళ్లి ఫొటోలు.. ఇక్కడ చూడండి

web-story-logo divi stunning photos in blue saree వెబ్ స్టోరీస్

నడుము వంపులతో కవ్విస్తున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?

web-story-logo shoe washing machine వెబ్ స్టోరీస్

షూలను వాషింగ్ మెషీన్‌లో వేయవచ్చా?

web-story-logo peanut chutney వెబ్ స్టోరీస్

బ్రేక్‌ ఫాస్ట్‌లో ప్రతిరోజు పల్లీ చట్నీ తింటే?

web-story-logo Cockroach Milk వెబ్ స్టోరీస్

బొద్దింక పాలల్లో అంత మ్యాటర్‌ ఉందా..?

web-story-logo Girlstoes వెబ్ స్టోరీస్

అమ్మాయిల కాలి వేళ్లను బట్టి ఎలాంటి వారో తెలుసుకోవచ్చా?

web-story-logo donkey milk వెబ్ స్టోరీస్

గాడిద పాలు తాగడం వల్ల అందం రెట్టింపు

web-story-logo sreemukhi yellow dress వెబ్ స్టోరీస్

బాబోయ్.. శ్రీముఖి ఏంటి ఇలా ఉంది! చూస్తే అంతే

web-story-logo Moringa Leaves skin వెబ్ స్టోరీస్

మునగాకు రసంతో అందమైన ముఖం మీ సొంతం

web-story-logo fruits stress వెబ్ స్టోరీస్

ఒత్తిడిని తగ్గించే సూపర్ ఫుడ్స్..తింటే అన్ని సమస్యలు పరార్

Advertisment

US Rains: అమెరికాలో అల్లకల్లోలం.. భారీ వర్షాలు, వరదలతో 9 మంది మృతి.. ట్రంప్ కీలక ఆదేశాలు!

అగ్ర రాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వరదలు కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. దాదాపు 39,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. 

Canada: అవసరమైతే ఉక్రెయిన్‌ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే తమ బలగాలను ఉక్రెయిన్‌ కు పంపడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.

America-Bharat: తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మరోసారి సంకెళ్లతోనే వారిని భారత్ కు పంపిన వైనం!

అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్న భారతీయులు మరో 112 మందిని అమెరికా మిలటరీ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ కి తీసుకుని వచ్చింది. భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించడం ఇది మూడోసారి.

Mauritius:మారిషస్‌ మాజీ ప్రధాని ప్రవింద్‌ అరెస్ట్‌!

నగదు అక్రమ రవాణా కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద జగన్నాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన భార్యను కూడా అరెస్ట్ చేశారు.ఆమెను తరువాత విడిచిపెట్టారు. కానీ ప్రవింద మాత్రం ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.

Mali Gold Mine: పెను విషాదం.. 42 మంది మృతి

పశ్చిమాఫ్రికాలోని మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలో ఓ బంగారు గని కుప్పకూలింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 42 మంది కార్మికులు మృతి చెందారు. అనేకమంది గాయాలపాలయ్యారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం కలకలం రేపుతోంది.

Zelenskyy: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మద్దతు లేకుండా తాము బతికే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపారు. పుతిన్ తమతో యుద్ధాన్ని ముగించాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. విరామ సమయంలో రష్యా మరింతగా యుద్ధానికి రెడీ అవుతోందన్నారు.

భారత్‌కు అమెరికా మెండి చేయి.. 21 మిలియన్ డాలర్ల నిధులు రద్దు

అమెరికా నుంచి ఇండియాకు అందాల్సిన 21 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ట్రంప్ బ్రేక్ వేశాడు. ఎలన్ మస్క్ అధ్యక్షతన కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఎఫీషియన్సీ తయారు చేసిన బడ్జెట్ ప్రణాళికలో విదేశీ సహయ నిధుల్లో 723 మిలియన్ డాలర్లు రద్దు చేశారు.

Advertisment

TG New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

కొత్త రేషన్ కార్డుల మంజూరుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. దరఖాస్తులు మళ్లీ మళ్లీ చేయకుండా అవగాహన కల్పించాలలన్నారు. MLC కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలన్నారు.

GHMC : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. ఆ రెండు పార్టీలు దూరం?

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు అనుకున్నట్లే కాంగ్రెస్ వశం కానున్నాయి. గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసిన ఎంఐఎం తాజాగా కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. దీంతో ఆ రెండు పార్టీలు ఏకగ్రీవంగా స్టాండింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నాయి.

BIG BREAKING: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

అక్రమ ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్ లను తనిఖీలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

Viral Video: పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన వీడియో.. తల బాదుకున్న తండ్రి: రెప్పపాటులో!

టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ తాజాగా ఓ వీడియో షేర్ చేసి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అందులో ఓ బాలుడు రెప్ప పాటులో లారీ ప్రమాదం నుంచి బయటబడ్డట్టు కనిపించింది. తండ్రి నిర్లక్ష్యంగా జరిగిందని అందరూ జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలని అన్నారు.

KCR Birthday: కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన బండి.. ఏమని విష్ చేశాడంటే..!?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.

Medchal: వదినను నేను చూసుకుంటా.. అన్నయ్యను చంపేస్తా: తల్లికి చెప్పి మరీ నరికిన సోదరుడు!

మేడ్చల్‌ సోదరుల మర్డర్‌ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మద్యానికి బానిసైన ఉమేశ్ తరచూ భార్య, తల్లిని కొట్టేవాడు. ఉమేశ్ టార్చర్ భరించలేక తమ్ముడు రాకేశ్ తన అన్నను చంపుతానని తల్లికి చెప్పాడు. వదినను తాను చూస్కుంటానని హామీ ఇచ్చి మరీ నరికి చంపాడు.

Telangana Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావనే హతమార్చిన బావమరిది!

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ సోమ్లాతండాకు చెందిన బానోత్‌ గోపాల్‌నాయక్‌ దారుణ హత్యకు గురైయ్యాడు.జేసీబీ, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత బావమరిది నరేశ్‌ నాయక్‌ నే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Advertisment

Aghori : బాపట్లలో ప్రత్యక్షమైన అఘోరీ..దగ్గరికెళ్తే..

అఘోరీ తెలంగాణలో హఠాత్తుగా ప్రత్యక్షమై ఆ తర్వాత మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్న అఘోరీ తాజాగా ఏపీలోకి ఎంటరైంది. బాపట్ల జిల్లా పంగులూరు మండలం జాగర్లమూడి వారి పాలెం వద్ద అఘోరీ స్థానికులకు కనిపించింది.

Vizag News: వైజాగ్‌లో కలకలం.. వీధి రౌడీల్లా కొట్టుకున్న విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్-వీడియో!

దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో యువతరంగ్ పోస్టర్ ఆవిష్కరణలో జూనియర్ సీనియర్స్ మధ్య వివాదం చెలరేగింది . కర్రలతో రౌడీలా సీనియర్స్, జూనియర్‌ విద్యార్థులు కొట్టుకున్నారు. ఘర్షణపై పలువురు విద్యార్ధులపై బీఎన్ ఎస్ 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

KUMBH MELA 2025: కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్: లిస్ట్ ఇదే!

మహా కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఏపీ, తెలంగాణ నుంచి దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ వేసింది. మచిలీపట్నం, గుంటూరు, కాకినాడ టౌన్, విజయవాడ, మౌలాలీ, చర్లపల్లి, వికారాబాద్, కాచీగూడ, సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యక రైళ్లు నడపనుంది.

Road Accident: అయ్యో ఘోరం: కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి!

ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూలి పనుల కోసం గుంటూరు వెళ్తున్న మహిళల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. నారా కోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య ఈ ప్రమాదం సంభవించింది.

Crime News: ఛీ ఛీ.. మీరు అన్నయ్యల కామాంధుల.. వద్దు వద్దన్నా చెల్లిని వదల్లేదు కదరా!

ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు చెల్లి అయిన యువతిపై ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఆమెకు మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. ఎలాగోలా ఆమె తప్పించుకుని ఫ్యామిలీకి చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.

TTD: తిరుమలలో ఆ ఐదు రోజులు ఆర్జిత సేవలు రద్దు.. !

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి నెలలో ఐదు రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.మార్చి 9 నుంచి 13 వరకూ సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు.

Fake Currency: రాజమండ్రిలో దొంగ నోట్ల కలకలం రూ. కోటి ఆరు లక్షలు సీజ్‌..

తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisment

Vivo V40e 5G Price Drop: వివో ఫోన్‌పై రూ.9వేల డిస్కౌంట్.. ఆఫర్ వదిలారో మళ్లీ రాదు బాసూ!

ఫ్లిప్‌కార్ట్‌లో వివో వి40ఇ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. రూ.33,999 ధరగల ఈ ఫోన్ ఇప్పుడు రూ.7000 తగ్గింపుతో రూ.26,999కి లభిస్తుంది. అలాగే బ్యాంక్ కార్డ్‌పై మరో రూ. 2000 తగ్గింపు ఉంది. దీంతో ఇది రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు.

Gold Prices: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త...వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు వరసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర స్వల్పంగా తగ్గింది. నిన్న 10 గ్రాములకు రూ.100 తగ్గిన గోల్డ్ ధర రూ.10లు తగ్గింది.

Honor 200 5G Price Drop: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. 5జీ ఫోన్‌పై రూ.16వేల డిస్కౌంట్‌: డోంట్ మిస్ బ్రో!

హానర్ 200 5జీ ఫోన్‌పై అమెజాన్‌లో రూ.16వేల తగ్గింపు లభిస్తోంది. ఇది రూ.34,999కి బదులుగా రూ.24,998కి లిస్ట్ అయింది. రూ.3,000 కూపన్ తగ్గింపును పొందొచ్చు. పలు బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌‌లపై రూ. 3,000 అదనపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో రూ.18,998కి కొనుక్కోవచ్చు.

Samsung Upcoming Smartphone: సామ్‌సంగ్ ఫోన్ల జాతర.. మార్కెట్‌లోకి రానున్న మొబైల్స్ ఇవే!

ప్రముఖ టెక్ బ్రాండ్ సామ్‌సంగ్ త్వరలో తన లైనప్‌లో ఉన్న పలు ఫోన్లను లాంచ్ చేయనుంది. గెలాక్సీ ఎ06 5జీ, గెలాక్సీ ఎ36 5జీ, గెలాక్సీ ఎ56 5జీ మొబైళ్లను రిలీజ్ చేయనుంది. వీటికి సంబంధించిన ఫీచర్లు, స్పెషిఫికేషన్లు తాజాగా వెల్లడయ్యాయి.

AI టెక్నాలజీతో గూగుల్‌ పేలో సూపర్ అప్‌డేట్.. వారు కూడా వాడొచ్చు

గూగుల్ పే వినియోగదారుల కోసం త్వరలో ఏఐ కొత్త ఫీచర్ తీసుకురానున్నారు. వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి UPI చెల్లింపులు చేసుకునే విధంగా అప్‌డేట్ తీసుకురానున్నారు. గూగుల్ పేలో వాయిస్ కమాండ్‌లను ప్రవేశపెట్టడంతో నిరక్షరాస్యులు కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ ఈజీ అవుతాయి.

Nita Ambani: నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌవరం

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆమె మసాచుసెట్స్ గవర్నర్ నుంచి ప్రశంసాపత్రం పొందారు. బోస్టన్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ ప్రశంసాపత్రం అందజేశారు.

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఇక్కడే!

వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీనిలో వాట్సాప్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ లింక్ చేయవచ్చని మెటా కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధిలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు సోషల్ మీడియా అకౌంట్లు ఏవైనా వాట్సాప్‌కి లింక్ చేసుకోవచ్చు. 

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2