Pahalgam Attack: పహల్గామ్ దాడికి ముందు సోషల్ మీడియాలో ఉగ్రవాదుల పోస్ట్ లు...తుపాకీ కావాలంటూ..
పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదుల గురించి ఎన్ఐఏ తీవ్ర దర్యాప్తు చేస్తోంది. ఇందులో అనేక ముఖ్య విషయాలను కనుగొంది. దాడికి ముందు ఉగ్రవాదులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారని..రెసిస్టెన్స్ టైమ్ అనే ఒక గ్రూప్ తో కనెక్ట్ అయ్యారని చెబుతోంది.