కశ్మీర్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన.. స్థానికులతో ముచ్చట్లు-PHOTOS

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు శ్రీనగర్‌ను సందర్శించారు.లాల్ చౌక్‌లోని పోలో వ్యూ మార్కెట్‌లో దుకాణదారులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంతో పాటు పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం చేస్తున్న కృషిని వివరించి భరోసానిచ్చారు.

IND-PAK: ట్రంప్ ఫ్యామిలీతో పాకిస్థాన్ వ్యాపారం.. అసలేం జరుగుతోంది?

అమెరికా-పాకిస్థాన్ మధ్య చీకటి ఒప్పందం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థతో పాక్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

Droupadi Murmu: సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలు.. సంచలన లేఖ!

రాష్ట్ర ప్రభుత్వాల బిల్లుల అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువులు నిర్ణయించడంపై ద్రౌపది ముర్ము సంచలన లేఖ రాశారు. రాజ్యాంగంలో నిబంధన లేకపోయినా తమకు కాలపరిమితి ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు. మొత్తం 14 అంశాలపై ముర్ము వివరణ కోరారు. 

BIG BREAKING: పాక్ అణు స్థావరాన్ని దెబ్బ కొట్టిన భారత్.. సంచలన ప్రకటన!

ఆపరేషన్ సిందూర్‌ గ్రాండ్‌ సక్సెస్ అయినట్లు ఆస్ట్రియన్ వార్‌ఫేర్‌ అనలిస్ట్‌ టామ్‌ కూపర్ అన్నారు. అణు స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే భారత్‌ గెలిచినట్లే కదా అన్నారు.

J&K Terrorists Encounter: షెడ్లో నక్కిన టెర్రరిస్టులు.. షాకింగ్ వీడియోలు!

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఈ రోజు మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే.. ఎన్ కౌంటర్ కన్నా ముందు ఓ షెడ్లో ఉగ్రవాదులు దాక్కున్నారు. భద్రతా బలగాలు డ్రోన్ ద్వారా వారి కదలికలను గుర్తించి మట్టుబెట్టాయి.

UPSC Calendar 2026: UPSC ఎగ్జామ్ క్యాలెండర్ 2026 విడుదల.. ఫుల్ షెడ్యూల్ ఇదే

2026 ఏడాదికి గానూ ఎగ్జామ్ క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గురువారం రిలీజ్ చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 24న జరగనుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్‌ను ఆగస్టు 21, 2026న నిర్వహించనున్నారు.

Web Stories
web-story-logo alarm వెబ్ స్టోరీస్

వామ్మో అలారంతో రక్తపోటు వస్తుందా..?

web-story-logo Roasted cashews వెబ్ స్టోరీస్

వేయించిన జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా..?

web-story-logo hansika 3rd pic వెబ్ స్టోరీస్

చీరలో హన్సిక హొయలు

web-story-logo apple juice వెబ్ స్టోరీస్

వేసవిలో అందం, ఆరోగ్యానికి కోసం జ్యూస్‌

web-story-logo eggs వెబ్ స్టోరీస్

వేసవిలో గుడ్లు ఎక్కువగా తినవచ్చా..?

web-story-logo Cooking Oils వెబ్ స్టోరీస్

ఆరోగ్యానికి బెస్ట్ ఆయిల్స్ ఇవే!

web-story-logo Stress వెబ్ స్టోరీస్

చిన్న చిన్న పనులతో ఒత్తిడి పరార్

web-story-logo Sperm Count Tips వెబ్ స్టోరీస్

Sperm Count Tips: స్పెర్మ్​ కౌంట్ పెంచే అద్భుతమైన ఫుడ్స్.. తిన్నారంటే వరదే!

web-story-logo Almond oil వెబ్ స్టోరీస్

బాదం ఆయిల్ ఫేస్‌కు రాస్తున్నారా..?

web-story-logo Ghee chapati వెబ్ స్టోరీస్

నెయ్యి చపాతీలతో అద్భుతమైన బెనిఫిట్స్

Advertisment

Trump: ఇండియాతో ఆ బిజినెస్ చేయొద్దు.. ట్రంప్ వార్నింగ్

భారత్‌లో ఆపిల్‌ ఐఫోన్ల ఉత్పత్తిని విస్తరించేందుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం తనకు నచ్చలేదని ట్రంప్‌ అన్నారు. ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌తో చెప్పినట్లు పేర్కొన్నారు.

BIG BREAKING: వామ్మో.. మళ్లీ కరోనా కల్లోలం.. భారీగా కేసులు, మరణాలు!

కోవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియాలో గడిచిన వారంలో 14,200 కేసులు నమోదైనట్లు సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు మరింత వేగంగా పెరుగుతున్నాయని, ఇప్పటికే మరణాలు నమోదైనట్లు హెచ్చరించింది. 

BIG BREAKING: పాక్ అణు స్థావరాన్ని దెబ్బ కొట్టిన భారత్.. సంచలన ప్రకటన!

ఆపరేషన్ సిందూర్‌ గ్రాండ్‌ సక్సెస్ అయినట్లు ఆస్ట్రియన్ వార్‌ఫేర్‌ అనలిస్ట్‌ టామ్‌ కూపర్ అన్నారు. అణు స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే భారత్‌ గెలిచినట్లే కదా అన్నారు.

Israel -Gaza: ఇజ్రాయెల్ మళ్లీ భీకర దాడులు.. 54 మంది మృతి

దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు దిగింది. 10 నిమిషాల పాటు ఈ దాడులు చేసింది. ఈ ఘటనలో ఏకంగా 54 మంది పౌరులు మృతి చెందారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.

Shubhanshu Shukla ISS Mission Postponed: కెప్టెన్ శుభాన్షు శుక్లా రోదసియాత్ర వాయిదా ?

భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నభారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కు చేయాల్సిన రోదసీ యాత్ర వాయిదా పడింది. మే 29న ఈ యాత్ర జరగాల్సి ఉండగా జూన్ 8కి మార్చినట్లు యాక్సియమ్ స్పేస్, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.

TikTok Star Murder Video: లైవ్‌లోనే టిక్ టాక్ స్టార్ దారుణ హత్య.. వీడియో ఇదిగో!

మెక్సికో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, టిక్‌టాక్ స్టార్ వలెరియా మార్కెజ్(23) దారుణ హత్యకు గురైంది. ఓ సెలూన్‌లో మార్కెజ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా దుండగుడు వచ్చి వలెరియా నువ్వేనా? అని అడిగి ఛాతీ, తలపై గన్నుతో కాల్చేశాడు. అక్కడిక్కడే ఆమె మృతి చెందింది.

Advertisment

BIG BREAKING: ఇట్స్ అఫీషియల్.. హైదరాబాద్‌ మెట్రో ఛార్జిలు పెంపు.. కొత్త ఛార్జీల లిస్ట్ ఇదే

హైదరాబాద్‌ మెట్రో ఛార్జిలను పెంచారు. కనిష్ట ధర రూ.10 నుంచి రూ.12కి పెంచగా.. గరిష్ట ధర రూ. 60 నుంచి రూ.75కు పెంచారు. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 

Women fight: సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుడే కొట్టుడు - వీడియో చూస్తే!

తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలు సీట్ల కోసం కొట్లాట సాధారణమైపోయింది. తాజాగా మరో ఘటన జరిగింది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు కొట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

HYD Crime News: హైదరాబాద్‌లో దారుణం.. గొంతుకోసి పొట్టలో పొడిచి కిరాతకంగా

HYDలోని నాంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి వద్ద రౌడీషీటర్‌ హత్యకు గురయ్యాడు. చాంద్రాయణగుట్టకు చెందిన అయాన్‌ ఖురేషీ ఓ కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు వచ్చాడు. తిరిగి వెళ్తుండగా ఐదుగురు దుండగులు ఆయన్ను వెంబడించి హతమార్చారు.

Ration Card : రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!

రానున్న వర్షాకాలన్ని దృష్టిలోపెట్టుకుని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవ్వనున్న 3 నెలల ఆహారపదార్థాలను ముందుగానే తీసుకుని పంపిణీ చేయాలని సూచించింది.

Kancha Gachibowli : పర్యావరణ నష్టం పూడ్చలేకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సిందే... కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.  కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి.

TG Crime: సూర్యాపేట జిల్లాలో విషాదం.. మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండలో విషాదం చోటు చేసుకుంది. మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని గొంతు కోసుకొని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment

కశ్మీర్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన.. స్థానికులతో ముచ్చట్లు-PHOTOS

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు శ్రీనగర్‌ను సందర్శించారు.లాల్ చౌక్‌లోని పోలో వ్యూ మార్కెట్‌లో దుకాణదారులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంతో పాటు పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం చేస్తున్న కృషిని వివరించి భరోసానిచ్చారు.

Narasaraopet Court: ఆ దుర్మార్గుడికి ఉరిశిక్ష.. నరసరావుపేట కోర్టు సంచలన తీర్పు!

నరసరావుపేట మహిళ హత్యకేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు తన్నీరు అంకమ్మరావుకి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు. సలీమా అనే మహిళను హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. 

YS Jagan: అయ్యో జగన్.. రెండు రోజుల్లో మూడు షాకులు.. సొంత జిల్లాలో దెబ్బ మీద దెబ్బ!

కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర YCPకి రాజీనామా చేశారు. TDP లేదా జనసేనలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నిన్న ఇదే జిల్లాకు చెందిన MLC మయానా జకియా ఖనమ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు పార్టీకి చెందిన కడప మేయర్ పై అనర్హత వేటు పడింది.

అండగా ఉంటా.. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ-PHOTOS

ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన TDP నేత ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. వీరయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Vallabhaneni Vamsi Health Update: వల్లభనేని వంశీకి అస్వస్థత..హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హుటాహుటిన  జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని న్యాయాధికారికి వంశీ వివరించారు. ఆక్సిజన్‌ ఎనలైజర్‌ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు.

TTDevasthanams : ఈజీగా తిరుమల శ్రీవారి దర్శనం.. అవి రద్దు చేయడంతో శీఘ్రదర్శనం

తిరుమలో రద్దీ కొనసాగుతోంది.పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి, బ్రేక్ దర్శనం వేళలను మార్చింది. దీంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభిస్తోంది.

Advertisment

Ambani - Bluechip Stocks: బ్లూ చిప్ స్టాక్స్‌.. అంబానికి వేల కోట్ల లాభాలు!

ముకేశ్ అంబానీ బ్లూ చిప్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి రూ.10 వేల కోట్ల లాభాన్ని పొందారు. 2008లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా ఆసియా పెయింట్స్ స్టాక్‌లో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు దాని విలువ రూ.10,500 కోట్లకు పెరిగింది.

Boycott Turkey: బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌.. స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు!

ఇండియాలో బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌పై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఘాటుగా స్పందించారు. కాల్పుల విరమణను స్వాగతించినప్పటికీ పాకిస్తాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంచి, చెడు సమయాల్లో పాక్ పక్షాన నిలబడతాం అన్నారు. 

Women's Electric Scooters: మహిళల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ధర తక్కువ మైలేజ్ ఎక్కువ!

మహిళలకు కంఫర్టబుల్ ఫీలింగ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. TVS iQube S రూ.1.10 లక్షలు, Bajaj Chetak 35 Series రూ.1.15 లక్షలు, River Indie రూ.1.25 లక్షలు, Aether Rizta రూ.1.10 లక్షలు, Hero Vida V2 రూ.99,000 ధరను కలిగి ఉన్నాయి.

Jio Cheapest Recharge Plan: జియో మామ సూపరెహే.. రూ.100కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5GB డేటా!

జియో రూ.100 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది ఓన్లీ డేటా ప్లాన్ మాత్రమే. ఇందులో 5GB డేటా లభిస్తుంది. 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbps కి తగ్గుతుంది.

Gold Rates Today: బంగారం ప్రియులకు అదిరి పోయే శుభవార్త.. తగ్గిన ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.540 తగ్గి రూ.96,060గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.88,050గా ఉంది. అయితే ప్రాంతం సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. 

Stock Market: లాభాల్లోకి స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 300 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు ఈరోజు శుభారంభాన్ని ఇచ్చాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నా దేశీ మార్కెట్ సూచీలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 81,550 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా పెరిగింది. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2