Jyothi Malhotra: పుట్టిన ఏడాదికే వదిలేసిన తల్లి.. అనాథాశ్రమంలో పెంచిన తండ్రి: జ్యోతి పూర్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే!

పాకిస్థాన్ స్పైగా వ్యవహరించిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఆమె తండ్రి హరీష్ మల్హోత్రా జ్యోతి చిన్నతనం గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. ఏడాదిన్నర వయసుకే జ్యోతిని ఆమె తల్లి అనాథాశ్రమంలో వదిలివేసి వెళ్లిపోయిందని తెలిపారు.

Monsoon: రైతన్నలకు GOOD NEWS

మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. మే 27కే నైరుతి రుతుపవనాలు పశ్చిమ తీరాన్ని తాకుతాయని ఐఎండీ తెలిపింది.

Jyoti Malhotra: ఉగ్రవాదుల శిక్షణలో వీడియో రికార్డింగ్ స్కీల్స్.. 4నెలల్లో 10రాష్ట్రాలు, 30నగరాల సమాచారం సెండ్!

పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా గురించి మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. వీడియోలు ఎలా తీయాలో ఆమెకు ఉగ్రవాదులు శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 4నెలల్లో 10రాష్ట్రాలు తిరిగిన ఆమె 30కిపైగా నగరాల సున్నితమైన సమాచారం వారికి పంపినట్లు తెలుస్తోంది. 

Bangalore Rains: బెంగళూరులో వర్షాలే వర్షాలు.. రన్నింగ్ బస్సుల్లోకి నీళ్లు.. వీడియోలు వైరల్!

భారీగా కురిసిన వర్షాలకు బెంగళూరు అతలాకుతలం అయ్యింది. ఎక్కడ చూసినా కూడా అంతా నీటిమయం కనిపిస్తోంది. అయితే రన్నింగ్ బస్సులో కూర్చొన్న సీట్ల వరకు వర్షం నీరు వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Ind-Pak: 12 రోజుల తర్వాత వాఘా-అట్టారీ బోర్డర్ లో బీటింగ్ రిట్రీట్

భారత్, పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో రెండు దేశాల బోర్డర్లనూ మూసేశారు. వాఘా-అట్టారీ బోర్డర్ దగ్గర జరిగే బీటింగ్ రిట్రీట్ ను కూడా ఆపేశారు. కానీ ఇప్పుడు 12 రోజుల తర్వాత దానిని తిరిగి ఈరోజు ప్రారంభిస్తున్నారు. గేట్లు తెరవకుండానే జెండాలను ఎగురవేయనున్నారు.

Haryana: సరదాగా ప్రాణం తీసేశారు.. యువకుడి మలద్వారంలో వాటర్ పైపు పెట్టి ఫ్రెండ్స్ ఏం చేశారంటే!

నలుగురు స్నేహితులు కలిసి మనోజ్‌ను దారుణంగా చంపేసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. సరదాగా ఓ ఫామ్‌హౌస్‌కి వెళ్లగా అక్కడ నలుగురు స్నేహితులు కలిసి మనోజ్‌ మలద్వారంలో వాటర్ పైపు పెట్టి చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Web Stories
web-story-logo fried-samosa-with-green-dip-on-old-wooden-table-2025-03-24-07-38-57-utc వెబ్ స్టోరీస్

సమోసాతో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Tomato face pack వెబ్ స్టోరీస్

పార్లర్‌తో పనిలేదు టమాటాతో అద్భుత అందం

web-story-logo Jackfruit వెబ్ స్టోరీస్

ఈ పండు తింటే అనేక జబ్బులు పరార్

web-story-logo woman skin వెబ్ స్టోరీస్

ఈ సీక్రెట్స్‌తో వయసెంతో ఎవరూ చెప్పలేరు

web-story-logo Betel leaves and White hair వెబ్ స్టోరీస్

తెల్ల జుట్టుతో ఇబ్బందిగా ఉందా..?

web-story-logo Rice వెబ్ స్టోరీస్

రైస్ మళ్లీ వేడి చేసి తింటున్నారా?

web-story-logo Meditation వెబ్ స్టోరీస్

ధ్యానం చేస్తే ఆయుష్షు పెరుగుతుందా..?

web-story-logo mouth breathing వెబ్ స్టోరీస్

నోటితో శ్వాస తీసుకుంటే తీవ్ర పరిణామాలే

web-story-logo Yellow Watermelon వెబ్ స్టోరీస్

ఎడారి రాజుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Chocolate Face Mask వెబ్ స్టోరీస్

చాక్లెట్ ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై బెస్ట్ రిజల్ట్

Advertisment

Miss World 2025: ప్రపంచ దృష్టి మొత్తం హైదరాబాద్ వైపే.. ఈరోజు మిస్ వరల్డ్ హెడ్ టూ హెడ్ ఛాలెంజ్!

మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు పోటీదారులు హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని టి-హబ్ ఇన్నోవేషన్, స్టార్టప్ కేంద్రంలో ఈ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది.

Jyoti Malhotra: ఉగ్రవాదుల శిక్షణలో వీడియో రికార్డింగ్ స్కీల్స్.. 4నెలల్లో 10రాష్ట్రాలు, 30నగరాల సమాచారం సెండ్!

పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా గురించి మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. వీడియోలు ఎలా తీయాలో ఆమెకు ఉగ్రవాదులు శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 4నెలల్లో 10రాష్ట్రాలు తిరిగిన ఆమె 30కిపైగా నగరాల సున్నితమైన సమాచారం వారికి పంపినట్లు తెలుస్తోంది. 

Pakistan: కరువు అంచున పాక్..ఉగ్రవాదం కారణంగా తగ్గిన సాయం

చాలా రోజుల నుంచి పాకిస్తాన్ దారిద్ర్యరేఖకు చేరువలో ఉంది. ఇప్పుడు భారత్ తో యుద్ధం తర్వాత దాని పరిస్థితి మరింత దిగజారిపోయింది. ప్రపంచ సంస్థల నుంచి ఆర్థిక సాయం తగ్గడంతో పాక్ కరువు అంచున ఉంది. 

India Espionage: పాక్‌ చేతికి కీలక సమాచారం.. కశ్మీర్ To కన్యాకుమారి గూఢచర్య నెట్‌వర్క్‌!

పహల్గాం ఘటనపై భయంకర నిజాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేసేందుకు ఇండియాలో కశ్మీర్ To కన్యాకుమారి గూఢచర్య నెట్‌వర్క్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయగా మరికొంతమందిని అదుపులోకి తీసుకోనున్నారు. 

Swedish scientists: మనుషుల మూత్రంతో బీర్.. తాగితే స్వర్గమే!

స్వీడన్ శాస్త్రవేత్తలు మనిషి మూత్రంతో బీర్ తయారు చేస్తున్నారు. మనిషి నుంచి మూత్రాన్ని తీసుకుని దాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఎరువుగా మార్చి మాల్టింగ్ బార్లీను సాగు చేస్తున్నారు. అయితే ఈ మార్కెట్‌లోకి 2027లో వచ్చే అవకాశం ఉంది.

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు అంగీకారం..ట్రంప్

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎట్టకేలకు శాంతి చర్చలకు బీజం పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు గంటలు చర్చలు జరిపిన తర్వాత  ఆయన దీన్ని అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు తాను కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ ప్రకటించారు. 

Advertisment

Vizianagaram Case: విజయనగరం టెర్రర్ కేసులో మరిన్ని సంచలనాలు

విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌ బోయగూడలో ఉండే సమీర్‌ అల్- హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ పేరుతో ఓ గ్రూపును ఏర్పాటు చేశాడు. వీరంతా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

BIG BREAKING: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. హరీష్, ఈటలకు కూడా!

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీష్, ఈటలకు పీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్‌ను ఆదేశించింది. జూన్ 6 హరీష్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్‌ను విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. 

TG News: 5 లక్షల మందికి ‘రాజీవ్ యువవికాసం’.. 3 నెలల్లో యూనిట్లు, రూ.2 వేల కోట్లు ఖర్చు!

'రాజీవ్‌ యువవికాసం పథకం' అమలులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కల్పించే లక్ష్యంతో మొదట 5లక్షల మందికి జూన్‌ 2న  రూ.4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.  

TG Crime: పెళ్లి కొడుకును కాటేసిన కరెంట్.. మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం!

పెళ్లి అయిన మూడు రోజులకే వరుడు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. బయ్యారం మండలానికి చెందిన నరేశ్‌కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న వివాహం జరిగింది. ఇంట్లో బోరు మోటారు కోసం విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా నరేశ్‌కు షాక్ తగిలి మృతి చెందాడు.

BIG BREAKING: కేసీఆర్ కు జైలు తప్పదా? కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్!

కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తుదిదశకు చేరుకుంది. ఇందులో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్‌కు వారం రోజుల్లోపు కమిషన్‌ సమన్లు పంపించే అవకాశం ఉంది. దీంతో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ తర్వాత కేసీఆర్‌కు జైలు తప్పదా? అనే చర్చ ఊపందుకుంది.

Telangana Raj Bhavan: రాజభవన్ లో దొంగతనం చేసింది అతనే.. పోలీసుల సంచలన ప్రకటన!

రాజభవన్ చోరీపై పోలీసులు సంచలన ప్రకటన చేశారు. మహిళ ఉద్యోగి మార్ఫింగ్ ఫొటోల కేసులో సస్పెండ్ అయిన శ్రీనివాస్ అనే వ్యక్తి హార్డ్ డిస్క్‌లు దొంగిలించినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేసి, అతన్ని అరెస్ట్ చేసినట్లు పంజాగుట్ట ఏసీపీ మోహన్ చెప్పారు. 

Advertisment

Vande Bharat: విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్..తొందరలోనే

భారత ప్రతిష్టాత్మక వందే భారత్ ట్రైన్ ఇప్పుడు విజయవాడ, బెంగళూరుల మధ్య కూడా నడవనుంది. దీని ద్వారా తొమ్మిది గంటల్లో గమ్యస్థానానికి చేరవచ్చును. ఇది కార్యరూపం దాలిస్తే దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. 

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు, యానం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో నిజమాబాద్, మహబూబ్‌నగర్‌లో భారీగా వర్షాలు పడతాయి.

TTD: టీటీడీలో మరో స్కామ్..సంచలన విషయాలు వెల్లడించిన భానుప్రకాష్

తిరుమల తిరుపతి దేశస్థానంలో గత జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పాలకమండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. టీటీడీని తమ ధనార్జన క్షేత్రంగా మార్చుకొని స్వామివారి ఖజానాకు తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు.

Vizianagaram Terror case : అమేజాన్‌లో టిఫిన్‌బాక్స్‌లు ఆర్డర్...రంపచోడవరం అడవిలో ట్రయల్స్.. విజయనగరం కుట్ర కేసులో సంచలన విషయాలు

హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో విజయనగరంలో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా బాంబులు తయారు చేయడానికి ఆమేజాన్ లో టిఫిన్ బాక్స్ లు ఆర్డర్ చేయగా, తయారు చేసిన బాంబులను రంపచోడవరం అడవుల్లో  పరీక్షించినట్లు దర్యాప్తులో తేలింది.

Hyd Terrorist: హైదరాబాద్ నడిబొడ్డున్న ఉగ్రవాది ఇళ్లు.. విజయనగరం వేదికగా ఆపరేషన్!

తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌, హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌ను అరెస్ట్‌ చేశారు. వీరిద్దరూ విజయనగరం వేదికగా బాంబు పేలుళ్ల రిహార్సల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

Advertisment

BIG BREAKING: ఆ రెండు బ్యాంకుల లైసెన్సులు రద్దు!

నిబంధనలు పాటించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అహ్మదాబాద్‌లోని కలర్ మర్చంట్స్ కో-ఆప్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ గత నెల రద్దు చేసింది. ఇప్పుడు లక్నోలోని HCBL కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది.

Gold rates: భలే గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు

ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం మీద 450 దాకా తగ్గింపు కనిపిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 87,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 95,020 వద్ద ట్రేడ్ అవుతోంది.

Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసిన విండ్సర్ ప్రో ఎలక్ట్రిక్ SUV 24 గంటల్లో 8,000 బుకింగ్‌లతో సంచలనం సృష్టించింది. బెంగళూరులో మొత్తం 150 యూనిట్లు ఒకేసారి డెలివరీ చేశారు. బ్యాటరీ, డిజైన్ పరంగా ఈ కారుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Best Mobile Offers: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!

రూ.20వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లలో iQOO Z9x, Vivo T3x, Realme Narzo 70 Pro, Redmi Note 14 Pro+, Oppo F25 Pro ఉన్నాయి. వీటిలో 50MP-64MP రేర్ కెమెరాలు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్లు, మంచి డిజైన్, 5G సపోర్ట్ ఉన్నాయి.

Bank Loans : ఈ 10 బ్యాంకుల్లో 8% కంటే తక్కువ వడ్డీకే హోమ్ లోన్!

ఆర్బీఐ విధానాల కారణంగా ఇల్లు కొనడం ఇప్పుడు చౌకగా మారుతోంది. 2025లో ఆర్బీఐ ఇప్పటికే రెండుసార్లు రెపో రేటులో కోతలను ప్రకటించింది. దీంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా అనేక బ్యాంకులు ఇటీవల హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2