Uttarkhand: చలికి తట్టుకోలేక మంట వేయడంతో.. భార్యాభర్తలు మృతి

చలి తీవ్రతను తట్టుకోలేక గదిలో మంటలు వేసిన ఓ దంపతులు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. గదిలో కార్బన్ మోనాక్సైడ్ అధికం కావడం వల్ల ఊపిరి ఆడక భార్యాభర్తలు మృతి చెందారు. తల్లిదండ్రులు చనిపోవడంతో కొడుకు కన్నీరుమున్నీరు అవుతున్నాడు.

Rahul Gandhi: RSS చీఫ్‌ మోహన్‌ భాగవత్‌పై రాహల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్ దేశ స్వాతంత్ర్యం విషయంలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ స్పందించారు.ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Saif Ali Khan పై దాడి.. పోలీసుల అదుపులో మరో నిందితుడు!

నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మరో నిందితుడు ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

Uttar Pradesh: కాపురం ఖరీదు రూ. కోటి.. డిమాండ్ చేసిన భార్య

కోటి రూపాయలు ఇస్తేనే భర్తతో కాపురం చేస్తానని భార్య డిమాండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కోటి రూపాయలు ఇస్తేనే కాపురం చేస్తా అనడంతో.. భర్త పోలీసులను ఆశ్రయించాడు.

Arvind Kejriwal: వాళ్లకి ఉచిత కరెంట్, నీరు.. కేజ్రీవాల్ సంచలన హామీ

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ మరో హామీని ప్రకటించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దె ఇళ్లల్లో ఉండేవారికి ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పూర్వాంచల్‌కు చెందిన కౌలుదారులకు కూడా ఈ పథకాలు వర్తింపజేస్తామని ప్రకటించారు.

PM Modi: 65 లక్షల మందికి పైగా ఆస్తి కార్డుల పంపిణీ చేసిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ శనివారం స్వామిత్వ పథకం కింద ప్రజలకు ఆస్తి కార్డులు పంపిణీ చేశారు. వర్చువల్ విధానం ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 65 లక్షల మందికి పైగా ఈ కార్డులు అందించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Maha kumbh melaకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ప్యాకేజీని అందిస్తున్న ఐఆర్‌సీటీసీ

సికింద్రాబాద్ నుంచి మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందించనుంది. తక్కువ బడ్జెట్‌తో ప్రయాగ్‌రాజ్‌తో పాటు అయోధ్య కూడా చూడవచ్చు. పూర్తి వివరాలు కోసం ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.

Web Stories
web-story-logo ntr death anniversary photos purandeshwari వెబ్ స్టోరీస్

ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీ నివాళులు.. ఫొటోలు వైరల్

web-story-logo Tongue వెబ్ స్టోరీస్

నాలుకపై మచ్చలు ఉంటే ఏం అవుతుందో తెలుసా..?

web-story-logo Rudraksha beads వెబ్ స్టోరీస్

రుద్రాక్ష ధరిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందా..?

web-story-logo vomiting వెబ్ స్టోరీస్

మనం ఎందుకు వాంతి చేసుకుంటాం?

web-story-logo Banana Tea 1 వెబ్ స్టోరీస్

బనానా టీతో బోలెడన్నీ ప్రయోజనాలు

web-story-logo shiva jyothi sankranthi photos వెబ్ స్టోరీస్

సెలెబ్రెటీల సంక్రాంతి స్పెషల్.. ఫొటోలు వైరల్

web-story-logo Headache- Migraine వెబ్ స్టోరీస్

సరిగ్గా నుదుటిపై తలనొప్పికి కారణం

web-story-logo Periods-Fruits వెబ్ స్టోరీస్

పీరియడ్స్‌ సమయంలో వీటిని తప్పక తినాలి

web-story-logo Cigarette addiction వెబ్ స్టోరీస్

సిగరెట్ తాగే వ్యసనాన్ని ఇలా వదిలించుకోవాలి

web-story-logo RO water వెబ్ స్టోరీస్

RO నీటిలో TDS ఎంత ఉండాలి?

Advertisment

Israel-Hamas: ఇజ్రాయెల్‌- హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందం..హెజ్‌బొల్లా ఏం చెప్పిందంటే ?

ఇజ్రాయెల్ - హమాస్‌ మధ్య జరిగిన కాల్పుల ఒప్పందంపై హెజ్‌బొల్లా అగ్రనేత నయీం ఖాసిం స్పందించారు. హమాస్‌కు అభినందనలు తెలిపారు. పాలస్తీనా ప్రజల త్యాగాలు ఇజ్రాయెల్ ప్రయత్నాలను అడ్డుకున్నాయని తెలిపారు. అందుకే ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు.

Sheik Hasina: చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాం..అంతా 20 నిమిషాల్లోనే!

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌ లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షేక్‌ హసీనా కీలక విషయాలు వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు తన పై జరిగిన హత్యాయత్నాల గురించి ఆమె తెలిపారు.

America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!

ఇజ్రాయెల్‌,హమాస్‌ ల మధ్య యుద్ధం నేపథ్యంలో బైడెన్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.ఈ నేపథ్యంలోనే విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కు తన చివరి ప్రెస్‌ మీట్‌ లో చేదు అనుభవం ఎదురైంది.పూర్తి వివరాలు ఈ కథనంలో ..

Chine Fake Jobs: ఉద్యోగం ఊడినా పరువు మాత్రం సేఫ్.. చైనాలో ఫేక్ జాబ్ ట్రెండ్!

ఉద్యోగం పోయిన లేదా రాని యువత వాళ్ల పరువు కాపాడుకోవడానికి చైనాలో ఓ కొత్త ట్రెంట్ సెట్ చేశారు. డబ్బులు కట్టి మరీ రోజూ జాబ్ చేస్తున్నట్లు ఫేక్ జాబ్ కంపెనీల్లో నటిస్తున్నారు. అక్కడ ఈ ఫేక్ జాబ్ కంపెనీలు యాడ్స్‌ ఇవ్వడంతో ఈ విషయం వైరల్ అవుతుంది.

US Fire Accident: కాలిఫోర్నియాలోని అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్‌ ప్లాంట్‌ లో మంటలు!

అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ నిల్వ ప్లాంట్లలో ఒకదానిలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో వందలాది మందిని ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కాలిఫోర్నియాలోని జాతీయ రహదారి 1లోని ఒక భాగాన్ని పూర్తిగా మూసివేశారు.

Barack Obama Birthday: హ్యాపీ బర్త్ డే మై లవ్.. భార్యకు ఒబామా పుట్టిన రోజు విషెస్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే టూ ది లవ్ ఆఫ్ మై లైఫ్’ అని ఆయన Xలో ట్వీట్ చేశారు. జనవరి 17న ఆమె పుట్టిన రోజు నాడే వారి విడాకులపై వస్తున్న వార్తలను మిషెల్ టీం క్లారిటీ ఇచ్చింది.

ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు హాజరవ్వనున్నారు. నీతా, ముఖేష్ అంబానీ జనవరి18 (శనివారం) వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Advertisment

Telangana: ఘోర విషాదం.. బ్యాంకులోనే రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్‌ పట్టణంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక ఓ రైతు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పురుగులమందు తాగి ఆ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

TG Crime: పాపం తిరుపతమ్మ.. చికెన్, గారె గొంతులో ఇరుక్కొని.. కనుమ రోజు ఖమ్మంలో విషాదం..!

ఖమ్మం జిల్లా తల్లాడలో గొంతులో గారెముక్క ఇరుక్కుని ఊపిరి ఆడక వృద్ధురాలు మొక్కా తిరుపతమ్మ (80) మృతి చెందారు. కనుమ పండుగ పూట ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుమార్తె కమలమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Breaking: సూర్యాపేటలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో నుంచి ఎగిరిపడి..!

సూర్యాపేటలో రెండు బస్సులు ఢీకొడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్న బస్సును మరో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

TG Crime: ఖమ్మం జిల్లాలో విషాదం.. చెరువులో దూకి వృద్ధ దంపతులు..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారులోని చెరువులో వృద్ధ దంపతుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతులు కృష్ణారావు,సీతగా గుర్తింపు. ఆర్థిక ఇబ్బందులతో చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.

TG Weather Updates: అయ్య బాబోయ్.. తెలంగాణాలో చలికి చుక్కలే..!

తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. జనవరి 18న పటాన్‌చెరులో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో వరుసగా ఉష్ణోగ్రతలు 15.8 డిగ్రీలు, 17.2 డిగ్రీలకు పడిపోయాయి. నల్గొండలో 17.4, హైదరాబాద్‌లో 18.6 డిగ్రీల టెపరేచర్ నమోదు.

KCR: ఇది ముమ్మాటికీ కేసీఆర్ విజయమే.. ట్విట్ట‌ర్‌లో కవిత, హరీష్ సంచలన పోస్ట్!

పదేళ్ల పాటు నిర్విరామంగా కేసీఆర్ చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులని హరీష్ రావు పేర్కొన్నారు. బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని ఉద్యమ నేత కేసీఆర్ చేసిన కృషి ఫలించిందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

CM Revanth: రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్-PHOTOS

తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సీఎం సందర్శించారు.

Advertisment

BIG BREAKING: టీడీపీ నుంచి కొలికపూడి ఔట్?

జనవరి 11న ఓ ఎస్టీ మహిళపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.

Nara Lokesh: డిప్యూటీ సీఎంగా నారా లోకేష్.. ఏపీ పాలిటిక్స్ లో సంచలనం!

నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబును కోరారు. తద్వారా పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఈ రోజు మైదుకూరు మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Amit Shah AP Tour: ఏపీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2 రోజుల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2 రోజులు పర్యటించనున్నారు. శనివారం రాత్రి ఆయన ముఖ్యమంత్రి ఇంట్లో భోజనం చేయనున్నారు. డిన్నర్‌లో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొననున్నారు. ఆదివారం గన్నవరంలో NDRF, SDRF క్యాంపులను ఆయన ప్రారంభించనున్నారు.

AP Politics: జగన్ కు మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!

YCP అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్ కు రాజీనామా పత్రాన్ని పంపించారు. దీంతో ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారు? అన్న అంశంపై చర్చ సాగుతోంది. మరో కీలక నేత మర్రి రాజశేఖర్ సైతం త్వరలోనే పార్టీని వీడే అవకాశం ఉంది.

South Central Railway: సంక్రాంతి తిరుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త..8 ప్రత్యేక రైళ్లు!

సంక్రాంతి కి సొంతూర్లకు వెళ్లి తిరిగి పయనమైన వారికి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. తిరుగు ప్రయాణికుల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. జనవరి 18 నుంచి 20 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

Accident News: విజయనగరంలో యాక్సిడెంట్.. తండ్రి, కూతురు స్పాట్‌ డెడ్

ఒడిశాలోని మల్కాజిగిరి నుంచి విశాఖ తరగవలస వెళ్తున్న బస్సు విజయనగరంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. గజపతినగరం మండలం మదుపాడ సమీపంలో ఆగి ఉన్న లోడ్ లారీని డెంటల్ సైన్స్ ఇన్‌ట్యిట్యూట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు స్పాట్‌లోనే చనిపోయారు.

Tirumala: తిరుమలలో మరో అపచారం.. కొండపైకి ఆ కూరను తీసుకుని వచ్చిన భక్తులు!

తిరుమల కొండపై మరో అపచారం చోటు చేసుకుంది.కొండపైకి కొంతమంది ఇతర మతానికి చెందిన బృందం చేరుకుంది. అక్కడి వరకు బాగానే ఉన్నా వారి వెంట కోడిగుడ్ల కూర తీసుకురావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.

Advertisment

ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు హాజరవ్వనున్నారు. నీతా, ముఖేష్ అంబానీ జనవరి18 (శనివారం) వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Realme: మార్కెట్‌లోకి వచ్చేసిన రంగుల మార్చే ఫోన్.. ధర ఎంతంటే?

రియల్‌మీ కంపెనీ మార్కెట్‌లోకి తాజాగా కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్‌ అనే రెండు వేరియంట్లను కలర్‌ ఛేంజింగ్‌ వెర్షన్‌తో లాంఛ్ చేసింది. ఒక్కో వేరియంట్ ధర ఒక్కోలా ఉంటుంది. ఇప్పటికే వీటి బుకింగ్స్ సార్ట్ అయ్యాయి.

జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ నుంచి నింగిలోకి ఫస్ట్ టెస్ట్ రాకెట్‌

జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ అంతరిక్ష కంపెనీ గురువారం తన మొదటి టెస్ట్ ఫ్లైట్‌లో న్యూ గ్లెన్ రాకెట్‌ను ప్రారంభించింది. ఫ్లోరిడాలో ఈ రాకెట్‌ను లాంచ్ చేసింది. భూమికి వేల మైళ్ల కక్ష్యలో ఉండేలా ప్రోటోటైప్ ఉపగ్రహాన్ని ఇది మోసుకెళ్లింది.

Gold Rates Today: బిగ్ షాక్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే ?

బంగారం ధరలు ఊహించని షాక్ ఇచ్చాయి.  2025 జనవరి 16వ తేదీ గురువారం రోజున భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500  పెరగగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.550  పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2000 పెరిగింది.

Stock Market: లాభాల బాటలో అదానీ షేర్లు...19శాతం పైకి..

స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ 19శాతం పెరిగాయి. దీంతో ఇంట్రాడేలో టాక్ వాల్యూ గరిష్ట స్థాయి రూ.2,422.90కి చేరుకుంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ వారసుడు ఇతనే

వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ తన వారసుడిని ప్రకటించాడు. ఆయన రెండో సంతానం హువర్డ్ బఫెట్ బెర్క్ షైర్ హత్‌వే కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నటు ఆయన చెప్పారు. హువర్డ్ కంపెనీ బోర్డులో దాదాపు 30 సంవత్సరాలు పని చేశారు.

వామ్మో.. డేంజర్ యాప్స్, ఇవి ఇన్‌స్టాల్ చేస్తే డేటా లీక్

ఫ్రేమస్ గేమింగ్ యాప్ క్యాండీ క్రష్ సాగా, డేటింగ్ యాప్ టిండర్ లాంటి యాప్స్ యూజర్ల డేటాను హ్యాకర్స్‌కు లీక్ చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇవి వినియోగదారులపై నిరంతరం నిఘా పెట్టి వారి లొకేషన్, డేటాను హ్యాకర్లుకు విక్రయిస్తున్నాయి.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2