Saif Ali Khan: సైఫ్ దాడి సీన్ ను రీక్రియేట్ చేసిన పోలీసులు..ఏసీ కండక్టర్ నుంచి..

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు నిందితుడు షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతనిని విచారిస్తున్నారు. ఇందులో నిందితుడు కీలక విషయాలను వెల్లడించాడు. అతనిని సైఫ్ ఇంటికి తీసుకెళ్ళి సీన్ రీ క్రియట్ చేశారు పోలీసులు. 

Maharashtra Train Accident: 12 మంది ప్రాణాలు తీసిన పుకారు.. రైలు ప్రమాదానికి ఇదే కారణం

ట్రైన్‌లో వదంతు 12మంది ప్రాణాలు తీసింది. మహారాష్ట్రలోని జల్‌గాల్‌కు 20 కి.మీ దూరంలో రైలు ప్రమాదం జరిగింది. ట్రైన్‌లో మంటలు చెలరేగాయని ప్రయాణీకులు చైన్ లాగి కిందకి దిగి పరుగులు పెట్టారు. అదే టైంలో పక్క ట్రాక్‌పై వెళ్తున్న మరో ట్రైన్ వారిని ఢీకొట్టింది.

Amrita Fadnavis: మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్ వీడియోస్స్ వైరల్

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆమె ధరించిన డ్రెస్ ప్రత్యేకంగా నిలిచింది. జనవరి 19న టాటా ముంబై మారతాన్‌తో అమృత ఫడ్నవీస్ వేసుకొచ్చిన ఫిట్‌నెస్ వేర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

MRF Tyres: భారీగా పతనమైన MRF కంపెనీ షేర్ల ధర..

గత ఏడాది నుంచి ఎంఆర్‌ఎఫ్‌ (MRF) షేర్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. మంగళవారం రూ.1,12,400కి పడిపోయింది. 2024 జనవరిలో దీని షేర్ ధర రూ.1.50 లక్షలు దాటగా.. ఇప్పుడు గరిష్ఠంగా రూ. 40 వేల దిగువకు పడిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Republic day: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారో తెలుసా ?

మరికొన్ని రోజుల్లో గణతంత్ర దినోత్సవం వేడుక జరగనుంది. ఈసారి జరగనున్న వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇండోనేషియాకు చెందిన కవాతు టీమ్, బ్యాండ్ టీమ్‌ కూడా భారత సైనికులతో కలిసి కవాతు నిర్వహించనుంది.

Delhi Elections: ఆ శాఖలో ఆప్‌ సర్కార్ రూ.382 కోట్ల అవినీతి: కాంగ్రెస్‌

ఆరోగ్యశాఖలో ఆప్ ప్రభుత్వం రూ.382 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. ఆప్ ఈ అవినీతికి పాల్పడినట్లు 14 కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG) రిపోర్టులు చెబుతున్నాయని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఇద్దరు పిల్లల్ని విసిరేసి చంపిన తల్లి

భార్యాభర్తల మధ్య గొడవలతో మహిళ డామన్‌ డయ్యూలో ఇద్దరు పిల్లల ప్రాణం తీసింది. భర్తతో వివాదమై తన ఇద్దరు పిల్లలను బిల్డింగ్‌ 4వ అంతస్తు పైనుంచి విసిరేసింది. తర్వాత ఆమె దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా భర్త అడ్డుకుని కాపాడాడు. ఈ దుర్ఘటన జరిగింది.

Web Stories
web-story-logo nabha himalayas shoot వెబ్ స్టోరీస్

హిమాలయాల్లో సేద తీరుతున్న నభా!

web-story-logo Arthritis వెబ్ స్టోరీస్

ఆరు ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణాలు..అజాగ్రత్త వద్దు

web-story-logo   After eating వెబ్ స్టోరీస్

తిన్న తర్వాత ఈ 7 అలవాట్లను అలవర్చుకోండి

web-story-logo Constipation వెబ్ స్టోరీస్

మలబద్ధకం ఉందా అయితే గంజి బెటర్‌

web-story-logo drink cold water after a meal వెబ్ స్టోరీస్

భోజనం చేసిన తర్వాత చల్లటి నీరు తాగితే?

web-story-logo Workouts వెబ్ స్టోరీస్

వ్యాయమానికి సమయం లేదా.. ఇలా చేయండి

web-story-logo Nagasadhus9 వెబ్ స్టోరీస్

నాగ సాదువులు నగ్నంగా ఎందుకు ఉంటారు?

web-story-logo  Lemonjuice in meat curry వెబ్ స్టోరీస్

మాంసం కూరలో నిమ్మ రసం పిండుకుంటున్నారా?

web-story-logo Raashii khanna latest looks వెబ్ స్టోరీస్

లెహంగాలో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న రాశీ హాట్ లుక్స్!

web-story-logo Glucose in fruits వెబ్ స్టోరీస్

ఒక్కో పండుతో ఒక్కోవ్యాధి దూరం

Advertisment

Cancer Treatment: గుడ్‌న్యూస్‌.. ఏఐ సాయంతో 48 గంటల్లో క్యాన్సర్‌కు వ్యాక్సిన్

క్యాన్సర్‌ను నయం చేసే ఓ కృత్రిమ మేధ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆవిష్కరించారు. క్యాన్సర్‌ను గుర్తించిన 48 గంటల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సాయంతో వ్యాక్సిన్‌ను తయారుచేసి ఇవ్వొచ్చని పలు కంపెనీలు చెబుతున్నాయి.

Birthright Citizenship: జన్మతః పౌరసత్వం రద్దు.. కోర్టుల్లో సవాలు చేసిన 22 రాష్ట్రాలు

ట్రంప్ తీసుకున్న జన్మతః పౌరసత్వ నిర్ణయంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని వారి న్యాయస్థానాల్లో సవాల్ చేశాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Trump Warns Putin: పుతిన్‌కు ట్రంప్ వార్నింగ్.. అలా చేయకుంటే.. ?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పంద చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ చర్చలకు రష్యా రాకుంటే రష్యాపై మరిన్న ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

US Deportation: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!

అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారందరినీ దేశం నుంచి పంపించేస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని, కార్మికుల కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

USA:  గ్రేట్ పీపుల్ మాత్రమే అమెరికాకు రావాలి..ట్రంప్

హెచ్ 1 బీ వీసాల మీద జరిగిన డిబేట్ లో కొత్త అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఈ వీసాలపై రిపబ్లికన్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో సమర్ధవంతులైన ప్రజలే అమెరికాకు రావాలని ట్రంప్ అన్నారు. 

డొనాల్డ్ ట్రంప్‌ మరో సంచలనం.. ఆ ఉద్యోగులందరికీ లేఆఫ్‌లు!

డొనాల్డ్ ట్రంప్‌ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. పాలనలో మరింత దూకుడు పెంచారు ట్రంప్. తాజాగా ఫెడరల్‌ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వారందరినీ సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.

USA: గుబులు గుబులుగా భారతీయులు..తిరుగుటపా తప్పదేమో..

ట్రంప్ వచ్చాడు ఇండియన్స్ ప్రాణాలు  అరచేతుల్లోకి వచ్చాయి. ఎప్పుడు తమని పంపించేస్తాడో అంటూ భయంభయంగా రోజులు గడపాల్సి వస్తోంది. అమెరికాకు వలస వచ్చిన వారి మీద ఆంక్షలు తప్పవని చెబుతున్న ట్రంప్ దానికి తగ్గట్టుగా చర్యలు మొదలుపెట్టేశారు. 

Advertisment

TS: సన్ పెట్రో కెమికల్స్ తో తెలంగాణ గవర్నమెంట్ ఒప్పందం

దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్ లో మూడో రోజు తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి. సన్ పెట్రో కెమికల్స్ కంపెనీ తెలంగాణలో రూ. 45వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది.

Ration Card Holders : రేషన్ కార్డు దారులకు శుభవార్త ...ఇక కోడిగుండ్లు కూడా..

రేషన్‌కార్డుదారులకు త్వరలోనే ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పనుంది.కోడిగుండ్లలో ఉండే పోషక విలువలను దృష్టిలో పెట్టుకొని రేషన్‌ షాపుల్లో గుడ్లు పంపిణీ చేయాలని నేషనల్‌ ఎగ్‌ చికెన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బాలస్వామి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Hyderabad: భార్యను చంపి ముక్కులుగా కోసి, కుక్కర్లో ఉడకబెట్టి, చెరువులో పారేసిన భర్త

రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి మృతదేహాన్ని మక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత కుక్కర్‌లో వేసి ఊడికించాడు. ఆ తర్వాత వాటిని చెరువులో పడేశాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Dil Raju on IT Raids: ఐటీ రైడ్స్‌పై స్పందించిన దిల్‌రాజు.. ఏమన్నారంటే..?

తన ఇళ్లు, ఆఫీసులపై జరిగిన ఐటీ రైడ్స్ పై ప్రొడ్యూసర్, FDC చైర్మన్ దిల్ రాజు స్పందించారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన ఇన్‌కం ట్యాక్స్ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని అన్నారు. టాలీవుడు ప్రముఖుల మొత్తం మీద రైడ్స్ జరుగుతున్నాయని చెప్పారు.

Youth Congress : గాంధీభవన్ లో కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు

Youth Congress  : హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్‌లో బుధవారం ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. గాంధీ భ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగిన యూత్ కాంగ్రెస్ స‌మావేశంలో నేత‌లు రెండు వ‌ర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇరుప‌క్షాల నేతలు బాహాబాహీకి దిగి కొట్టుకున్నారు.

Shamshabad: ఎయిర్‌పోర్టులో మహిళా ప్రయాణికురాలు అరెస్టు.. లోదుస్తుల్లో లైటర్స్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ మహిళ లోదుస్తుల్లో లైటర్లు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న ఓ ప్రయాణికురాలు అండర్‌వేర్‌లో మూడు లైటర్లు పెట్టుకుంది. బీప్ సౌండ్ రావడంతో మహిళా సెక్యూరిటీ అధికారులు చెక్ చేయడంతో లైటర్లు బయటపడ్డాయి.

TS Politics: పొలిటికల్ యాంగ్రీ లీడర్స్.. బూతులు, దాడుల్లో వీళ్లే నెం.1

రాజకీయ నాయకులు రోజూ ఏదో ఓ కార్యక్రమంలో మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు వారి సహనం కోల్పోయి బూతులు తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్, జగ్గారెడ్డి, బండి సంజయ్, ఎంపీ అర్వింద్ లు కొంచెం ఘాటుగా విమర్శలు చేస్తుంటారు.

Advertisment

Passport Office in Araku : అరకులో పాస్‌పోర్టు ఆఫీస్‌ ప్రారంభం

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్‌పోర్టు ఆఫీస్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లో కొత్త గా ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు ఆఫీస్ ను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి అరకు ఎమ్మెల్యే రెగ మత్స్యలింగం ప్రారంభించారు.

Davos Meeting : సీఎం చంద్రబాబుతో బిల్‌గెట్స్ బేటీ

ఏపీ సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గెట్స్‌తో భేటీ అయ్యారు. దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో 3వ రోజు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో AI పెట్టుబడుల గురించి బిల్‌గెట్స్‌తో చర్చించారు. ఈ భేటీ గురించి బాబు Xలో ట్విట్ చేశారు.

Kurnool Fire Accident: కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం.. భారీ నష్టం

కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి కంపెనీలో విద్యుద్ఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో దాదాపుగా పత్తి, పత్తి బేళ్లు, పత్తి గింజలు మంటల్లో కాలిపోయాయి. వీటి విలువ దాదాపుగా రూ.8.8 కోట్లు ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tirupati stampede: తిరుపతి తొక్కిసలాట...జ్యుడిషియల్ విచారణకు సర్కార్ ఆదేశం

వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జడ్జి జస్టిస్‌ సత్యనారాయణ మూర్తిని నియమించింది. ఈ మేరకు న్యాయవిచారణ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Virus: అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే లక్షల కోళ్లు మృతి.. చికెన్ తింటే ఇక ప్రమాదమే

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వైరస్ సోకింది. లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గంట ముందు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు, చికెన్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

Kakani Govardhan Reddy: మాజీ మంత్రిపై కేసు నమోదు!

కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేశారు. ఇటీవల కావలి ఆసుపత్రిలో పోలీసులు, టీడీపీ నేతలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.

APSRTC: కుంభమేళా వెళ్లేవారికి ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే 7రోజుల ప్యాకేజ్ !

ఏపీఎస్ఆర్టీసీ కుంభమేళకు వెళ్లే ప్రయాణికులను గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 10, 000 ప్యాకేజ్ తో మ‌హా కుంభ‌మేళాకి స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ బస్సు ఫిబ్ర‌వ‌రి 1న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు రాజమండ్రి కొవ్వొరు బ‌స్ స్టాప్ నుంచి బయదేరుతుంది.

Advertisment

MRF Tyres: భారీగా పతనమైన MRF కంపెనీ షేర్ల ధర..

గత ఏడాది నుంచి ఎంఆర్‌ఎఫ్‌ (MRF) షేర్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. మంగళవారం రూ.1,12,400కి పడిపోయింది. 2024 జనవరిలో దీని షేర్ ధర రూ.1.50 లక్షలు దాటగా.. ఇప్పుడు గరిష్ఠంగా రూ. 40 వేల దిగువకు పడిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Davos Meeting : సీఎం చంద్రబాబుతో బిల్‌గెట్స్ బేటీ

ఏపీ సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గెట్స్‌తో భేటీ అయ్యారు. దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో 3వ రోజు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో AI పెట్టుబడుల గురించి బిల్‌గెట్స్‌తో చర్చించారు. ఈ భేటీ గురించి బాబు Xలో ట్విట్ చేశారు.

హంగూ హర్భాలు లేకుండా అదానీ చిన్న కొడుకు పెళ్లి..!

గౌతమ్ అదానీ తన చిన్న కొడుకు జీత్ అదానీ పెళ్లి ఎలాంటి హంగూ హర్భాలు లేకుండా సింపుల్‌గా ఫిబ్రవరి 7న చేస్తానని అన్నారు. మంగళవారం ఆయన ఫ్యామిలీతో కుంభమేళాలో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో సెలబ్రెటీలు ఎవరిని పిలవకుండానే వివాహం చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

Blinkit: పది నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ డెలివరీ.. బ్లింకిట్ న్యూ సర్వీస్

బ్లింకిట్ కొత్త సర్వీసును తీసుకొచ్చింది. నిత్యావసర సరుకులతో పాటు స్మార్ట్‌ఫోన్లను కూడా కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తోంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీలో ఈ సర్వీసును తీసుకొచ్చింది. త్వరలో దేశ వ్యాప్తంగా తీసుకురానుంది.

Stock Market Today: లాభాల్లో  ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర

ఈ రోజు స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపిస్తోంది. ఉదయం మార్కెట్ మొదలైన దగ్గర నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో 76,150 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సుమారు 100 పాయింట్ల పెరిగి.. 23,100 స్థాయి వద్ద ట్రేడవుతోంది.

Amitabh Bachchan: బిగ్ బీకి కలిసొచ్చిన రియల్‌ఎస్టేట్.. రూ.83 కోట్లకు అపార్ట్‌మెంట్

అమితాబ్ బచ్చన్‌కు రియల్ఎస్టేట్‌లో కాసుల పంట పడింది. ముంబైలోని అపార్ట్‌మెంట్‌ అమ్మితే 168 శాతం లాభం. 2021లో రూ.31 కోట్లకు కొన్న అపార్ట్‌మెంట్‌ను జనవరి 17న రూ.83 కోట్లకు అమ్మాడు. ఇన్నిరోజులు దీన్ని నటి కృతి సనన్‌కు నెలకు రూ.10 లక్షల రెంట్‌కు ఇచ్చారు.

Bit Coin: ట్రంప్ రాకతో ఊపందుకున్న క్రిప్టో కరెన్సీ..బిట్ కాయిన్‌కు మహర్దశ

ట్రంప్ అధికారంలోకి వచ్చారు. బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది.డోనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారు.అంతేకాదు అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో బిట్ కాయిన్ ధర భారీగా పెరిగింది.

Advertisment

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2