BIG BREAKING: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. అణు బెదిరింపులకు లొంగేది లేదని రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. 

Same Sex Marriage UP: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!

యూపీలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అబ్బాయిలంటే ఇష్టం లేక ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు కోర్టు ప్రాంగణంలో ఉన్న శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. కోర్టు ఒప్పుకోకపోయినా భార్యాభర్తలుగా కలిసి ఉంటామని తెలిపారు.

Ambani - Bluechip Stocks: బ్లూ చిప్ స్టాక్స్‌.. అంబానికి వేల కోట్ల లాభాలు!

ముకేశ్ అంబానీ బ్లూ చిప్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి రూ.10 వేల కోట్ల లాభాన్ని పొందారు. 2008లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా ఆసియా పెయింట్స్ స్టాక్‌లో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు దాని విలువ రూ.10,500 కోట్లకు పెరిగింది.

Chardham Yatra :  చార్‌ధామ్‌ యాత్రకు 150 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు...ఇప్పటికే 28 లక్షల మంది...

భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక, పూరీ, రామేశ్వరం లను కలిపి పిలిచే చార్‌ ధామ్‌ యాత్రకు భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 28లక్షల మంది యాత్రకోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 150కిపైగా దేశాలకు చెందినవారున్నారు.

BIG BREAKING: గుజరాత్‌లో భారీ భూకంపం

గుజరాత్‌ కచ్ జిల్లాలో బుధవారం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సాయంత్రం 6.55 గంటలకు భచౌకు ఈశాన్యంగా 12 కి.మీ దూరంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ తెలిపింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేని అధికారులు తెలిపారు.

Bus Fire Accident: డబుల్ డెక్కర్ బస్సులో అగ్నిప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలోని మొహన్‌లాల్‌గంజ్ సమీపంలో గల కిసాన్‌పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్‌ బస్సులో సడెన్‌గా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

Web Stories
web-story-logo alarm వెబ్ స్టోరీస్

వామ్మో అలారంతో రక్తపోటు వస్తుందా..?

web-story-logo Roasted cashews వెబ్ స్టోరీస్

వేయించిన జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా..?

web-story-logo hansika 3rd pic వెబ్ స్టోరీస్

చీరలో హన్సిక హొయలు

web-story-logo apple juice వెబ్ స్టోరీస్

వేసవిలో అందం, ఆరోగ్యానికి కోసం జ్యూస్‌

web-story-logo eggs వెబ్ స్టోరీస్

వేసవిలో గుడ్లు ఎక్కువగా తినవచ్చా..?

web-story-logo Cooking Oils వెబ్ స్టోరీస్

ఆరోగ్యానికి బెస్ట్ ఆయిల్స్ ఇవే!

web-story-logo Stress వెబ్ స్టోరీస్

చిన్న చిన్న పనులతో ఒత్తిడి పరార్

web-story-logo Sperm Count Tips వెబ్ స్టోరీస్

Sperm Count Tips: స్పెర్మ్​ కౌంట్ పెంచే అద్భుతమైన ఫుడ్స్.. తిన్నారంటే వరదే!

web-story-logo Almond oil వెబ్ స్టోరీస్

బాదం ఆయిల్ ఫేస్‌కు రాస్తున్నారా..?

web-story-logo Ghee chapati వెబ్ స్టోరీస్

నెయ్యి చపాతీలతో అద్భుతమైన బెనిఫిట్స్

Advertisment

Shubhanshu Shukla ISS Mission Postponed: కెప్టెన్ శుభాన్షు శుక్లా రోదసియాత్ర వాయిదా ?

భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నభారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కు చేయాల్సిన రోదసీ యాత్ర వాయిదా పడింది. మే 29న ఈ యాత్ర జరగాల్సి ఉండగా జూన్ 8కి మార్చినట్లు యాక్సియమ్ స్పేస్, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.

TikTok Star Murder Video: లైవ్‌లోనే టిక్ టాక్ స్టార్ దారుణ హత్య.. వీడియో ఇదిగో!

మెక్సికో సోషల్ మీడియా ఇన్‌ఫ్లయెన్సర్, టిక్‌టాక్ స్టార్ వలెరియా మార్కెజ్(23)ను దారుణ హత్యకు గురైంది. ఓ సెలూన్‌లో మార్కెజ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా దుండగుడు వచ్చి వలెరియా నువ్వేనా? అని అడిగి ఛాతీ, తలపై గన్నుతో కాల్చేశాడు. అక్కడిక్కడే ఆమె మృతి చెందింది.

China Spy Ship: చైనా దొంగ బుద్ధి.. భారత్ కు చేరువలో గూఢచారి నౌక..

భారత్, పాక్ టెన్షన్ మధ్యలో చైనా తన కుయుక్తులను ప్రదర్శిస్తోంది. తాజాగా చైనాకు సంబంధించిన గూఢచారి నౌక ఒకటి భారత్ కి చేరువలోకి వచ్చింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

Pakistan PM Shabaz Sharif: ఇది కూడా కాపీయేనా.. మోదీని ఫాలో అయిన పాక్ ప్రధాని... ఆర్మీ దగ్గర డ్రామా

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..భారత ప్రధాని మోదీని మొదటి నుంచీ కాపీ కొడుతూ వస్తున్నారు. ఇప్పుడు వార్ ముగిసిన తర్వాత కూడా మోదీలాగే పాక్ ఆర్మీని కలిసి.. ట్యాంక్ మీద ఎక్కి మరీ డ్రామా చేశారు. తాను ఎప్పటికైనా పాక్ సైన్యం ధైర్యం గురించి పుస్తకం రాస్తానన్నారు.

BLA: 14 మంది పాక్ సైనికులు హతం...వీడియో రిలీజ్ చేసిన బలూచ్

భారత్, పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పై దాడులు చేసింది. అందులో 14 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఆ వీడియోను బీఎల్ఏ తాజాగా విడుదల చేసింది. 

Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్

బలూచ్ ప్రజలు వీధుల్లో ఉన్నారని..బెలూచిస్తాన్ ఇక మీదట పాకిస్తాన్ లో భాగం కాదని..మా జాతిని కాపాడ్డానికి తాము బయటకు వచ్చాము అంటూ బలూచ్ నాయకుడు మీర్ యార్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అన్ని దేశాలు తమకు మద్దుతునివ్వాలని ఆయన కోరారు. 

Advertisment

Kancha Gachibowli : పర్యావరణ నష్టం పూడ్చలేకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సిందే... కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.  కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి.

TG Crime: సూర్యాపేట జిల్లాలో విషాదం.. మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండలో విషాదం చోటు చేసుకుంది. మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని గొంతు కోసుకొని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

HYD BREAKING: పోలీస్ దెబ్బలకు వ్యక్తి మృతి?

రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కొట్టడం వల్లనే బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే అతను మృతి చెందాడని పోలీసులు అంటున్నారు.

Miss World 2025:  నేడు పోచంపల్లి, యాదగిరిగుట్టకు అందాల భామలు

హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచ సుందరీమణుల పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొంటున్న అందగత్తెలు బుధవారం వరంగల్‌ జిల్లాలో పర్యటించగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. దానికి తగినట్లు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం!

హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో ఆకస్మాత్తుగా కాలిపోయే వాసన, పొగలు బయటకు రావడంతో స్థానికులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమైన నాలుగు ఫైరింజన్లతో మంటల్ని అదుపు చేస్తున్నారు.

BIG BREAKING: హైదరాబాద్ లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచి కొడుతున్న వాన!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయాన్నే వర్షం మొదలైంది. నిన్నరాత్రి నుంచి మబ్బులు కమ్ముకుని వాతవరణం చల్లబడింది. ఈరోజు ఉదయం నుంచే చిన్నగా ప్రారంభమైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది. మరికొన్ని గంటల్లో భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Advertisment

అండగా ఉంటా.. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ-PHOTOS

ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన TDP నేత ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. వీరయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Vallabhaneni Vamsi Health Update: వల్లభనేని వంశీకి అశ్వస్థత..హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హుటాహుటిన  జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని న్యాయాధికారికి వంశీ వివరించారు. ఆక్సిజన్‌ ఎనలైజర్‌ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు.

TTDevasthanams : ఈజీగా తిరుమల శ్రీవారి దర్శనం.. అవి రద్దు చేయడంతో శీఘ్రదర్శనం

తిరుమలో రద్దీ కొనసాగుతోంది.పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి, బ్రేక్ దర్శనం వేళలను మార్చింది. దీంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభిస్తోంది.

AP&TG Weather: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వీరికి అలెర్ట్

ఏపీ, తెలంణాలో గాలులు, పిడుగులతో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు యానాం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో కూడా కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

BIG BREAKING: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు

మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళంపేటలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి 27.98 ఎకరాలను కబ్జా చేసినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

AP Crime: ఏపీలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు

ఏలూరు జిల్లా భీమడోలు మండలం కోమటిగుంట చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.  మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి వెలికితీశారు. ఇంకా గల్లంతైన ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisment

Ambani - Bluechip Stocks: బ్లూ చిప్ స్టాక్స్‌.. అంబానికి వేల కోట్ల లాభాలు!

ముకేశ్ అంబానీ బ్లూ చిప్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి రూ.10 వేల కోట్ల లాభాన్ని పొందారు. 2008లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా ఆసియా పెయింట్స్ స్టాక్‌లో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు దాని విలువ రూ.10,500 కోట్లకు పెరిగింది.

Boycott Turkey: బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌.. స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు!

ఇండియాలో బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌పై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఘాటుగా స్పందించారు. కాల్పుల విరమణను స్వాగతించినప్పటికీ పాకిస్తాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంచి, చెడు సమయాల్లో పాక్ పక్షాన నిలబడతాం అన్నారు. 

Women's Electric Scooters: మహిళల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ధర తక్కువ మైలేజ్ ఎక్కువ!

మహిళలకు కంఫర్టబుల్ ఫీలింగ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. TVS iQube S రూ.1.10 లక్షలు, Bajaj Chetak 35 Series రూ.1.15 లక్షలు, River Indie రూ.1.25 లక్షలు, Aether Rizta రూ.1.10 లక్షలు, Hero Vida V2 రూ.99,000 ధరను కలిగి ఉన్నాయి.

Jio Cheapest Recharge Plan: జియో మామ సూపరెహే.. రూ.100కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5GB డేటా!

జియో రూ.100 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది ఓన్లీ డేటా ప్లాన్ మాత్రమే. ఇందులో 5GB డేటా లభిస్తుంది. 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbps కి తగ్గుతుంది.

Gold Rates Today: బంగారం ప్రియులకు అదిరి పోయే శుభవార్త.. తగ్గిన ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.540 తగ్గి రూ.96,060గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.88,050గా ఉంది. అయితే ప్రాంతం సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. 

Stock Market: లాభాల్లోకి స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 300 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు ఈరోజు శుభారంభాన్ని ఇచ్చాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నా దేశీ మార్కెట్ సూచీలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 81,550 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా పెరిగింది. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2