Celebi: భారత ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సెలెబీ సంస్థ

తుర్కియేతో ఉన్న సంబంధాలు అన్నీ భారత్ తెంచుకుంటోంది. ఇందులో భాగంగా తుర్కియే సంస్థ సెలెబీకి ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్ ను భారత్ రద్దు చేసింది. అయితే దీనిపై ఆ సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీని వలన 3791 మంది ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

Gayatri Hazarika: ప్రముఖ సింగర్  కన్నుమూత.. 44 ఏళ్లకే అకాల మరణం!

ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా (44) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం గౌహతిలో కన్నుమూశారు. ఆమె అకాల మరణం సంగీత లోకానికి తీరని లోటు అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు.

Hyderabad: హైదరాబాద్‌లో ఫేక్ భూపత్రాలు.. ఆరుగురు అరెస్టు

ఫేక్ బర్త్, ఇన్‌కమ్, క్యాస్ట్‌తో పాటు భూ క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్ల దందా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు.

E-Commerce: అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌కు బిగ్ షాక్.. కేంద్రం నోటీసులు

భారత్‌లో ఈ కామర్స్‌ సేవలందిస్తున్న అమెజనా, ఫ్లిప్‌కార్డ్‌ సహా పలు కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపించింది. పాకిస్థాన్‌కు చెందిన జెండాలు, ఆ దేశ వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది.

Pakistan: భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్‌ కుట్ర !

పాక్‌ చైనాతో కలిసి భారత్‌పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్‌ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం.

Toilet Seat Explodes: బాత్‌రూం‌లో బిగ్ బ్లాస్ట్.. టాయిలెట్ సీటు పేలి యువకుడు స్పాట్‌లో!

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అషు అనే యువకుడు తన ఇంట్లోని వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్‎కు వెళ్లాడు. లోపలికి వెళ్లి ఫ్లష్ బటన్ నొక్కాడు. వెంటనే టాయిలెట్ సీటు పెద్ద శబ్దంతో పేలి మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి.

Web Stories
web-story-logo Yellow Watermelon వెబ్ స్టోరీస్

ఎడారి రాజుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Chocolate Face Mask వెబ్ స్టోరీస్

చాక్లెట్ ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై బెస్ట్ రిజల్ట్

web-story-logo varun tej pizza video 3rd వెబ్ స్టోరీస్

భార్య కోసం వరుణ్ తేజ్ పిజ్జా.. వీడియో వైరల్

web-story-logo bottle guard juice 5th pic వెబ్ స్టోరీస్

సొరకాయ జ్యూస్ తో బోలెడు లాభాలు!

web-story-logo vaishanavi chaitanya35 వెబ్ స్టోరీస్

మరో క్లాసిక్ లవ్ స్టోరీతో 'బేబీ' జంట.. ఫొటోస్ పిచ్చ క్లాస్

web-story-logo alarm వెబ్ స్టోరీస్

వామ్మో అలారంతో రక్తపోటు వస్తుందా..?

web-story-logo Roasted cashews వెబ్ స్టోరీస్

వేయించిన జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా..?

web-story-logo hansika 3rd pic వెబ్ స్టోరీస్

చీరలో హన్సిక హొయలు

web-story-logo apple juice వెబ్ స్టోరీస్

వేసవిలో అందం, ఆరోగ్యానికి కోసం జ్యూస్‌

web-story-logo eggs వెబ్ స్టోరీస్

వేసవిలో గుడ్లు ఎక్కువగా తినవచ్చా..?

Advertisment

Salman Rushdie: సల్మాన్ రష్దీపై హత్యాయత్నం నిందితుడికి 25 ఏళ్ళ జైలు శిక్ష

అంతర్జాతీయ రచయిత, బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై హత్యాయత్నం కేసులో తీర్పు తీరోజు వెల్లడైంది. ఈ కేసులో దోషిగా ఉన్న న్యూజెర్సీకి చెందిన హాది మతార్ కు 25 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. 2022లో జరిగిన దాడిలో సల్మాన్ రష్దీ ఓ కన్ను కోల్పోయారు. 

Balochistan Liberation Army: 56 మంది పాక్ సైనికులు మృతి

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా 56 మంది పాక్ సైనికులను హతమార్చామని బీఎల్‌ఏ వెల్లడించింది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై తుపాకులతో దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  

Israel: భీకర దాడులు.. 82 మంది మృతి

తాజాగా దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్, దేర్‌ అల్‌బలా నగర శివార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిగిన ఈ దాడుల్లో 82 మంది మృతి చెందారు.

Explainer: పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?

పాకిస్తాన్‌ నుంచి స్వాతంత్రం కావాలని బలుచిస్తాన్ కోరుకుంటోంది. 1950నుంచి ఉద్యమం చేస్తుండగా ఇప్పుడు ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. కానీ అంతర్జాతీయ గుర్తింపు పొందడం సాధ్యమేనా? బలూచిస్తాన్ దేశంగా స్థిరపడాలంటే ఏమి చేయాలి? పూర్తి ఆర్ఠికల్ చదవండి.  

India Pakistan War: దేశాల మధ్య యుద్ధం.. వాళ్లకి ఆయుధాల వ్యాపారం

భారత్‌-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఇతర దేశాలకు మాత్రం ఇది వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా దేశాలకు ఇది కలిసొచ్చింది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

Pakistan : ఇజ్జత్ పోయిందిపో... సొంత దేశంలోనే పాకిస్తాన్‌కు ఘోర అవమానం

సొంత దేశంలోనే పాకిస్తాన్‌కు ఘోర అవమానం జరిగింది. భారత్ తో జరిగిన యుద్ధం విషయంలో ఇప్పటికే చాలా అబద్ధాలు ఆడిన పాకిస్తాన్ .. మరో అబద్ధం ఆడి సొంత దేశంలోనే పరువు తీసుకుంది. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌ను ది టెలిగ్రాఫ్ ప్రశంసించిందని ఫేక్ ప్రచారం చేసుకుంది

Advertisment

RAIN ALERT: రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మొత్తం 12 జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఈసారి నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి త్వరగానే రానున్నట్లు వెల్లడించింది.

Aleti Maheshwar Reddy: సీఎం రేవంత్, భట్టికి మధ్య విభేదాలు.. ఇదిగో ప్రూఫ్.. ఏలేటి సంచలనం!

రాష్ట్రం దివాలా తీసిందని సీఎం ప్రకటిస్తే.. ఆర్థిక మంత్రి భట్టి దీనిపై ఎందుకు స్పందించడం లేదని BJLP నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. రేవంత్ ఆర్థిక ఎమర్జెన్సీ స్టేట్మెంట్ ను మిగతా మంత్రులు వ్యతిరేకిస్తున్నారన్నారు.

KTR: హరీష్ ఇంటికి కేటీఆర్.. 2 గంటలకు పైగా చర్చలు.. కారణం అదేనా?

ఈ రోజు హరీష్ రావు ఇంటికి సతీసమేతంగా వెళ్లిన కేటీఆర్ దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. హరీష్ తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పరామర్శించడానికే వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Viral News: కరీంనగర్‌లో కలకలం.. పెళ్లికి ముందే కోటి కట్నం.. మరో అమ్మాయితో వరుడు జంప్!

కరీంనగర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. హూజురాబాద్ రంగాపూర్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మధుకర్ ఒక అమ్మాయితో పెళ్లిపెట్టుకుని మరో అమ్మాయితో లేచిపోయాడు. నిశ్చితార్థంలో కట్నంగా ఇచ్చిన కోటి రూపాయల ఆస్తితో పారిపోగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Revanth Reddy: హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

ఫ్యూచర్ సిటీలో విద్యుత్ లైన్లు మొత్తం భూగర్భంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ టవర్లు, పోల్స్, తీగలు అక్కడ కనిపించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. GMHC పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలన్నారు.

BIG BREAKING: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ!

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయ్యారు.. మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు.

Advertisment

RAIN ALERT: రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మొత్తం 12 జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఈసారి నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి త్వరగానే రానున్నట్లు వెల్లడించింది.

Vallabhaneni Vamshi Case: వల్లభనేని వంశీపై మరో కేసు

వల్లభనేని వంశీపై గన్నవరం పీఎస్ లో మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలో మైనింగ్ లో అక్రమాలు జరిగాయంటూ మైనింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో విచారణకు త్వరలోనే కోర్టులో గన్నవరం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు.

Tiranga Rally Vijayawada: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ పై విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ..

ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని విజయవాడలో సెప్టెంబర్ 16న సాయంత్రం 7 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Heart attack : వివాహ వేడుకలో విషాదం..డీజే పాటలకు స్టెప్పులేస్తూ..

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన యువతీ, యువకుడికి గురువారం రాత్రి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న బంగారు నాయుడు డీజే పాటలకు స్టెప్పులేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. 

AP NEWS : బస్సు కండక్టర్‌పై దాడి చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు!

ఓ బస్సు కండక్టర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు నవాజ్‌బాషా, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.  

Advertisment

Jio Cheapest Recharge Plan: జియో మామ బిగ్గెస్ట్ ఆఫర్.. తక్కువ ధరకే 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్!

జియో సంస్థ తమ యూజర్ల కోసం లాంగ్ టెర్మ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.1958తో రీఛార్జ్ చేసుకుంటే 365రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రూ.458ల ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. రెండింటిలోనూ డేటా ప్రయోజనం లేదు. ఓన్లీ కాల్స్, sms బెనిఫిట్స్ లభిస్తాయి.

Flash News :రూ.1200 పెరిగిన బంగారం... హైదరాబాద్ లో ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 2025 మే 16వ తేదీ శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 పెరిగి రూ.  87 వేల 200కు చేరుకుంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  1200 పెరిగి రూ.  95 వేల 130కి చేరుకుంంది.

Stock Market Losses Today: వరుసగా రెండో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ ఫలితాల నడుమ వారం క్లోజింగ్ డే మార్కెట్లు డౌన్ తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా క్షీణతతో 82,300 స్థాయిలో ఉండగా..నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగింది.

Ambani - Bluechip Stocks: బ్లూ చిప్ స్టాక్స్‌.. అంబానికి వేల కోట్ల లాభాలు!

ముకేశ్ అంబానీ బ్లూ చిప్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి రూ.10 వేల కోట్ల లాభాన్ని పొందారు. 2008లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా ఆసియా పెయింట్స్ స్టాక్‌లో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు దాని విలువ రూ.10,500 కోట్లకు పెరిగింది.

Boycott Turkey: బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌.. స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు!

ఇండియాలో బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌పై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఘాటుగా స్పందించారు. కాల్పుల విరమణను స్వాగతించినప్పటికీ పాకిస్తాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంచి, చెడు సమయాల్లో పాక్ పక్షాన నిలబడతాం అన్నారు. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2