Maharashtra Train Accident: 12 మంది ప్రాణాలు తీసిన పుకారు.. రైలు ప్రమాదానికి ఇదే కారణం
ట్రైన్లో వదంతు 12మంది ప్రాణాలు తీసింది. మహారాష్ట్రలోని జల్గాల్కు 20 కి.మీ దూరంలో రైలు ప్రమాదం జరిగింది. ట్రైన్లో మంటలు చెలరేగాయని ప్రయాణీకులు చైన్ లాగి కిందకి దిగి పరుగులు పెట్టారు. అదే టైంలో పక్క ట్రాక్పై వెళ్తున్న మరో ట్రైన్ వారిని ఢీకొట్టింది.