ICC Men's T20 World Cup 2026 : టీమిండియాకు బీసీసీఐ భారీ న‌జ‌రానా...ఏకంగా రూ.131 కోట్ల రివార్డు

టీ20 వ‌ర‌ల్డ్‌కప్‌-2026 విజేత అయిన భారతజట్టుకు బీసీసీఐ భారీ నగదును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు రూ. 131 కోట్ల రివార్డును అందజేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. మరోవైపు ఐసీసీ టోర్నమెంట్ ప్రైజ్ పూల్ నుండి రూ. 27.48 కోట్లు లభించాయి.

Gas shortage : దేశంలో వంట గ్యాస్‌ కొరత.. అక్కడ హోటల్స్‌ అన్ని క్లోజ్‌

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. తాజాగా ఆ ప్రభావం భారతీయ వంటగదిని తాకింది. దేశవ్యాప్తంగా  కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు మూతపడే ప్రమాదం పొంచి ఉంది.

Delhi liquor case : కవితకు మరోసారి బిగ్ షాక్..ఆ కేసులో హైకోర్టు నోటీసులు

ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అగ్రనేతలు అరవింద్‌ కేజ్రీవాల్, మనీశ్‌ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవితతోపాటు మరో 20 మందికి విముక్తి కలిగించడాన్ని సవాల్‌ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

Gyanesh Kumar : కోల్‌కతాలో సీఈసీకి నిరసన సెగ.. నల్లజెండాలతో గోబ్యాక్ నినాదాలు

గతంలో ఎన్నడు లేని విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌కు దేశవ్యాప్తంగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. అంతేకాదు, మనదేశ చరిత్రలోనే తొలిసారిగా జ్ఞానేశ్ కుమార్‌‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు విపక్ష పార్టీలు రెడీ అవుతుండటం విశేషం.

PIB Fact Check: అది ఫేక్‌ వెబ్‌సైట్.. కేంద్రం కీలక హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం ఫేక్‌ వెబ్‌సైట్‌ల విషయంలో తాజాగా కీలక హెచ్చరికలు చేసింది. సమగ్ర శిక్షా అభియాన్ అధికారిక వెబ్‌సైట్‌ లాగే సైబర్ నేరగాళ్లు http://sarvashikshaabhiyan.com అనే వెబ్‌సైట్‌ తయారుచేశారని పేర్కొంది.

Supreme Court: యాసిడ్‌ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశం

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. యాసిడ్ దాడి బాధితులకు పరిహారం కల్పించే విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.

Maoist Ganapati : మావోయిస్టు గణపతి కోసం వేట...ఏ క్షణమైన...

ఆఫరేషన్‌ కగార్‌ తో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేటకు మావోయిస్టు అగ్రనాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. పలువురు కీలక నాయకులు పోలీసులు,ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ ​గణపతి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

కుప్పకూలుతున్న పాక్, బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థలు.. భారత్ పరిస్థితి ఎలా ఉందంటే ?

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్‌లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడటంతో ముడి చమురు, సహజ వాయువు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

పుల్లలు పెట్టి పైసలు చేసుకుంటున్న ట్రంప్.. డ్రోన్ల తయారీపై ట్రంప్‌ ఫ్యామిలీ పెట్టుబడులు

రెండు దేశాలను రెచ్చగొట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొమ్ము చేసుకుంటున్నాడు. తండ్రి ఏమో కీలక వ్యాఖ్యలు చేసి దేశాల మధ్య వైరం పెంచితే.. ఆయన కొడుకులేమో యుద్ధాలు చేసి అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడానికి డ్రోన్లు సప్లై చేస్తున్నారు.

UAE: ఇరాక్‌లో UAE కాన్సులేట్‌పై దాడులు..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతంలో ఉన్న UAE కాన్సులేట్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ యుద్ధంలో తాము అనవసరంగా చిక్కుకున్నామని UAE వ్యాఖ్యానించిన కొన్ని గంటకే ఈ దాడులు జరిగాయి.

Israel-Iran War: తగ్గేదే లేదు.. ట్రంప్ కు బిగ్ షాక్.. యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన!

అమెరికా,ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై విరుచుకుపడుతుండగా, ఇరాన్‌ ఏమాత్రం వెనకకు తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌ తో పాటు అమెరికా మిత్ర రాజ్యాలపై దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు ఎంత కాలమైనా యుద్ధం చేసే సత్తా మాకుంది. గల్ఫ్‌​ ఫ్యూచర్‌ డిసైడ్‌ చేసేది కూడా మేమే అంటూ ప్రకటించింది.

ఆడుకునే బొమ్మలతో యుద్ధంలో ఇరాన్ గెలుపు.. డెకాయ్ వార్ ప్లాన్‌తో అమెరికా లక్షల డాలర్లు వృధా!

అమెరికా-ఇజ్రాయెల్ కూటమితో నడుస్తున్న ఉద్రిక్తతల్లో ఇరాన్ అనుసరిస్తున్న 'ఫేక్ ఫైటర్ జెట్ల’ వ్యూహం అగ్రరాజ్యానికి భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది. యుద్ధంలో శత్రువును గందరగోళానికి గురిచేయడం పాత ప్లానే అయినా, ఇరాన్ దీనిని కొత్త పుంతలు తొక్కించింది.

Iran sleeper cells : సుప్రీం లీడర్ హత్య...ఆత్మహుతి దాడులకు సిద్ధమైన ఇరాన్‌

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ తీవ్ర అగ్రహాంతో ఊగిపోతున్నది. తమ శత్రుదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకునేందుకు ఆత్మహుతి దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికోసం స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసింది.

Kharg Island: ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నా.. ఆ ప్రాంతాన్ని టచ్ చేయలేకపోతున్న ట్రంప్

ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నప్పటికీ, ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి ఖార్గ్ ఐలాండ్‌పై ఇప్పటివరకు అమెరికా దాడి చేయకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఈ చిన్న ద్వీపం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం.

BRS party : బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీలు దూరం...గులాబీ శ్రేణుల్లో ఆందోళన

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందనుకుంటే కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న మాజీ మంత్రులు ఇప్పుడు ముఖం చాటేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Insurance mafia : ఖమ్మంలో ఇన్సూరెన్స్ మాఫియా..క్లైయిమ్ కోసం హత్యలు

భీమా పాలసీలే ఇప్పుడు సామాన్యుల ప్రాణాలకు యమ పాశాలుగా మారుతున్నాయి. డబ్బు కోసం కట్టుకున్న భర్తను, ప్రాణ స్నేహితుడి ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెలుగు చూస్తున్న ఘటనలు వరుసగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది.

Kavitha Arrest : ఖమ్మంలో రాత్రంతా హైడ్రామా..కవిత అరెస్ట్‌ హైదరాబాద్‌కు తరలింపు

ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్‌ భూమిలో ఇండ్ల కూల్చివేత అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ఈ విషయమై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం అక్కడ పర్యటించిఇ అనుహ్యంగా ఆమె ఆందోళనకు దిగడంతో ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.

Delhi liquor case : కవితకు మరోసారి బిగ్ షాక్..ఆ కేసులో హైకోర్టు నోటీసులు

ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అగ్రనేతలు అరవింద్‌ కేజ్రీవాల్, మనీశ్‌ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవితతోపాటు మరో 20 మందికి విముక్తి కలిగించడాన్ని సవాల్‌ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

Telangana movement : కేసీఆర్, కేటీఆర్ కు గుడ్ న్యూస్.. ఆ కేసు కొట్టివేత!

తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకలజనుల సమ్మె సమయంలో నమోదైన కేసులను నాంపల్లి కోర్ట కొట్టివేసింది. అందులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్,బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పైన నమోదైన ఓ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Crime : భర్త ప్రాణం తీసిన భార్య అక్రమ సంబంధం

భార్య మరోకరితో అక్రమసంబంధం పెట్టుకోవడమే కాకుండా ప్రియుడితో కలసి భర్తను వేధించడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో జరిగిన ఈ ఘటనలో భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Kavitha : ఖమ్మం జెడ్పీసెంటర్‌లో ఉద్రిక్తత.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్

వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం జెడ్పీ సెంటర్ లో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కవితతో పాటు ,విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Vijayawada Firing Incident : విజయవాడలో కాల్పుల కలకలం..తుపాకీతో పోలీసులపైకి ...

విజయవాడలో పోలీసులు కార్టన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఓ అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నిందితుడు తుపాకీ తీసి టిగ్గర్‌ నొక్కగా సాంకేతిక సమస్య కారణంగా ఆ తుపాకీ పేలలేదు.

AP Telangana Heatwave Alert: ఇవేం ఎండలు బాబోయ్.. ఇక బతికి బయటపడటం కష్టమే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి మొదటి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 33–39°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరో 2–4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్‌

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో కీలక నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తాజాగా అటాచ్ చేసింది.

Andhra Pradesh: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తాం.. చంద్రబాబు సంచలన ప్రకటన

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విభేదాలు లేకుండా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.

Dhulipalla Narendra: ఊసరవెల్లి.. నన్ను ఏం పీకలేవ్ రా..

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో 33 రోజులు జైల్లో పెట్టినా ఒక్క తప్పు చూపించలేకపోయారని, తిరుమల లడ్డూ కల్తీ, నెయ్యి అక్రమాలు లాంటి సమస్యలన్నీ వైసీపీ నేతల వల్ల జరిగాయని అన్నారు.

Home Minister Anitha: హోం మంత్రి అనితకు అస్వస్థత: ఆస్పత్రికి తరలింపు

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శాసనసభ సమావేశాల్లో చర్చ సాగుతుండగా ఆమె ఒక్కసారిగా అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే గమనించిన సిబ్బంది అప్రమత్తమై.. ఆమెను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు.

Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. విజయవాడ-వైజాగ్ మధ్య బుల్లెట్ రైల్..

ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో బుల్లెట్‌ రైలు రానుంది. విజయవాడ-వైజాగ్‌ మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్‌ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్‌ను సర్వే చేయాలని చూస్తోంది.

పుల్లలు పెట్టి పైసలు చేసుకుంటున్న ట్రంప్.. డ్రోన్ల తయారీపై ట్రంప్‌ ఫ్యామిలీ పెట్టుబడులు

రెండు దేశాలను రెచ్చగొట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొమ్ము చేసుకుంటున్నాడు. తండ్రి ఏమో కీలక వ్యాఖ్యలు చేసి దేశాల మధ్య వైరం పెంచితే.. ఆయన కొడుకులేమో యుద్ధాలు చేసి అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడానికి డ్రోన్లు సప్లై చేస్తున్నారు.

BREAKING: పశ్చిమాసియాలో యుద్ధం.. 30-35 ట్రిలియన్ డాలర్లకు చేరిన బంగారం విలువ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బంగారం విలువ ఏకంగా 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది భారత్‌, యూకే దేశాల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

Indian Stock Markets Crash: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే 10 లక్షల కోట్లు నష్టం

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది.

Crude Oil: భగ్గుమంటున్న చమురు ధరలు.. 100 డాలర్లు దాటిన బ్యారెల్

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన యుద్ధం రెండో వారానికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం నాటికి బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్కును దాటేసింది.

Gold Discounts: వార్ దెబ్బ.. దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం వల్ల దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.

Summer Sale AC Offers: సమ్మర్ సేల్‌లో రూ.20 వేలకే ఏసీ.. అదిరిపోయిన ఆఫర్లు

ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి లాయిడ్ (Lloyd) 0.8 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ధర రూ. 47,990 ఉంది. అయితే సమ్మర్ సేల్‌లో భాగంగా అమెజాన్ సుమారు 50 శాతం భారీ తగ్గింపును అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి దీనిని కేవలం రూ. 22 వేలకే మీరు సొంతం చేసుకోవచ్చు.

ఇండియాలో కుప్పకూలిన కోడి గుడ్డు ధర.. రోజుకు రూ. 5 కోట్ల నష్టం!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గగనతల, సముద్ర మార్గాలపై ఆంక్షలు విధించారు. దీంతో మార్చి 1 నుండి నామక్కల్ నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. గుడ్ల ఉత్పత్తి కేంద్రమైన నామక్కల్ నుంచి సుమారు కోటి గుడ్లు కోల్డ్ స్టోరేజీల్లోనే నిలిచిపోయాయి.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->