Donald Trump : నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. వైట్ హౌస్ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్నించిన రిపోర్టర్పై ఆయన విరుచుకుపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. వైట్ హౌస్ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్నించిన రిపోర్టర్పై ఆయన విరుచుకుపడ్డారు.
మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే రూ.9 వేల కోట్లు రైతు భరోసా డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి మిర్యాలగూడలో పర్యటించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెన్సేషనల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్సింగ్’ రిలీజ్ డేట్ ఖరారైంది.
జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకి అని, ఆయన మాటలు కేవలం విభజన రాజకీయాలకే పనికొస్తాయంటూ మండిపడ్డారు.
మణిపూర్లో సుదీర్ఘ కాలంగా అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను రద్దు చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా మెరుగుపడుతుండటంతో మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించే దిశగా కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు, పార్టీ కీలక నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్ గేట్స్ గురించి తాజాగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక నేరగాడికి సంబంధించిన పాత ఉత్తరాలు, ఈమెయిల్స్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
ఏఐ రంగంలో అగ్రగ్రామి సంస్థ అయిన ఆంత్రోపిక్.. తాజాగా సరికొత్త ఏఐ టూల్ను విడుదల చేసింది. క్లాడ్ కోవర్క్ పేరుతో విడుదల చేసిన ఈ టూల్ కేవలం సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. ఓ మనిషిలాగే సంక్లిష్టమైన, వృత్తిపరమైన పనులను పూర్తి చేయగలదు.
మాదాల రంగారావు మనవడు, మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఓ టార్చర్ ప్రేమ’. శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ ప్రేమకథ టైటిల్ పోస్టర్ను పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు.
నయాగారా జలపాతం అంటే ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2026 జనవరి నుంచి తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా అక్కడ అంతా మంచుమయంగా మారిపోయింది. అయినప్పటికీ పర్యాటకులు చలిని పట్టించుకోకుండా ఈ ప్రదేశానికి వస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమింగ్ను అనేకమంది విచ్చలవిడిగా వాడుతున్నారు. కొందరు పిల్లలు, యవతీయువకులైతే ఏకంగా వాటికి బానిసలుగా మారుతున్నారు. అయితే ఓ ఇంట్లో ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని అన్నందుకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.
లిబియా నియంత పాలకుడు ముఅమ్మర్ గడాఫీ కొడుకు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ (53) దారుణ హత్యకు గురయ్యారు. వెస్ట్ లిబియాలోని జింతాన్ నగరంలో ఆయన ఇంట్లోకి చొరబడ్డ నలుగురు సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు.
ఎస్.ఎస్. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న భారీ సినిమా వారణాసి ఒకే భాగంగా తెరకెక్కుతోంది. సుమారు మూడు గంటల నిడివితో ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. రూ.1300 కోట్ల బడ్జెట్తో గ్రాండ్గా రూపొందుతోంది. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.
/rtv/media/media_files/2026/02/01/union-budget-2026-02-01-07-24-19.jpg)