New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Terror Alert: భారత్ లోనూ సిడ్నీ తరహా దాడులు ..నిఘా వర్గాల హెచ్చరిక

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉగ్రవాదులుజరిపిన కాల్పులు తీవ్ర విషాదాన్ని మిగుల్చాయి. ఇలాంటి దాడులు భారత్ లోనూ జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు కాచుకుని కూర్చొన్నాయని చెబుతున్నాయి. 

Anant Ambani: మెస్సికి అనంత్‌ అంబానీ ఇచ్చిన గిఫ్ట్‌ గురించి తెలిస్తే షాక్!

ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సి సందర్శించారు. మెస్సికి అనంత్‌ అంబానీ రిచర్డ్‌ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్‌ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.

PM Modi Tour: మోదీ పర్యటనలో.. ఇండియా-జోర్డాన్‌‌ 5 కీలక ఒప్పందాలు ఇవే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల జోర్డాన్‌ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. గత 37 ఏళ్లలో ఓ భారత ప్రధాని జోర్డాన్‌లో జరిపిన మొట్టమొదటి పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం.

Smart Watch: కిడ్నాపర్లను పట్టించిన స్మార్ట్‌వాచ్.. చిన్న తప్పుతో అందరూ జైలులోకి

సినిమాల్లో కనిపించే విధంగా ఓ యువకుడు తన చాకచక్యంతో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు. విచిత్రమేమిటంటే, తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించి తన సమాచారాన్ని పంపి ప్రాణాలతో బయటపడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Dhruv 64: సెమీకండక్టర్ల రంగంలో ఇండియా మైలురాయి.. ధ్రువ్ 64 తెలుస్తే షాక్!

సెమీకండక్టర్ల రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. దేశంలోనే పూర్తిగా రూపొందించబడిన ధ్రువ్ 64 మైక్రోప్రాసెసర్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఇది ఇండియా ఫస్ట్ 1.0 GHz క్లాక్ స్పీడ్ కలిగిన, 64-బిట్ డ్యూయల్-కోర్ మైక్రోప్రాసెసర్.

Maoists Arrest: సిర్పూర్‌-యు అడవుల్లో 16 మంది నక్సల్స్‌ అరెస్ట్

దేశవ్యాప్తంగా మావోయిస్టుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి కూంబింగ్‌ నిర్వహించిన పోలీసులు 16 మంది మావోయిస్టులను అరెస్ట్‌ చేశారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Imran Khan: మా నాన్నను జైల్లో చిత్రహింసలు పెడుతున్నారు.. ఇమ్రాన్ ఖాన్ కొడుకులు తీవ్ర ఆవేదన

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రెండేళ్లకు పైగా జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కొడుకులు ఖాసీం, సులేమాన్‌ ఖాన్‌లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రితో మాట్లాడి చాలా నెలలు అయినట్లు వాపోయారు.

Canda: కెనడా వెళ్లేవారికి అలెర్ట్.. పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు

కెనడాలో పౌరసత్వానికి సంచలన అప్‌డేట్ వచ్చింది. అక్కడి ప్రభుత్వం దీనికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. కెనడా బయట జన్మించిన కెనడియన్ల పిల్లలకు పౌరసత్వం అందించే అవకాశాన్ని ఇచ్చింది.

Hyderabad Terrorist: ఆస్ట్రేలియా ఉగ్రదాడి వెనుక హైదరాబాద్ టెర్రరిస్ట్.. షాకింగ్ విషయాలు

సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోని టోలిచౌకీ (అల్హస్నత్ కాలనీ) నివాసి. ఇతని సోదరుడు స్థానికంగా డాక్టర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోనే బి.కామ్ పూర్తి చేసిన సాజిద్, 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఉద్యోగ వేటలో ఆస్ట్రేలియాకు వెళ్లాడు.

PM Modi Tour: మోదీ పర్యటనలో.. ఇండియా-జోర్డాన్‌‌ 5 కీలక ఒప్పందాలు ఇవే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల జోర్డాన్‌ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. గత 37 ఏళ్లలో ఓ భారత ప్రధాని జోర్డాన్‌లో జరిపిన మొట్టమొదటి పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం.

White House Shooting: వైట్ హౌస్ కాల్పులు.. ఈ 5 దేశాల పౌరులు అమెరికాలోకి నో ఎంట్రీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్‌లపై ఆఫ్ఘన్ జాతీయుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో 5 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశం నిషేధించారు. బుర్కినా ఫాసో, మాలీ, నైజర్, సౌత్ సుడాన్, సిరియా దేశాలు.

Trump: బీబీసీకి బిగ్‌ షాక్.. ట్రంప్ పరువు నష్టం దావా.. రూ.90 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్

ట్రంప్‌.. బీబీసీపై పరువు నష్టం దావా వేశారు. తన ప్రసంగాన్ని సవరించి జనాలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు తనకు 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.90 వేల కోట్లు) నష్ట పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

H-1b Visa: భారీగా H-1B, H-4 వీసాలు ‘రద్దు’..ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్

హెచ్ 1బీ, హెచ్ 4 వీసాల సోషల్ మీడియా వెట్టింగ్ మొదలైంది. దీని కారణంగా వేల సంఖ్యలో వీసాల ఇంటర్యూలు వాయిదా పడ్డాయి. మరోవైపు ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ పేరుతో భారీగా వీసాలను రద్దు చేస్తోంది యూఎస్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్.

BIG BREAKING: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన తీర్పు

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై కీలక తీర్పు వెలువరింది. అయిదుగురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను స్పీకర్ గడ్డం ప్రసాద్ తోసిపుచ్చారు.

BREAKING: మూడో విడత ఓట్ల లెక్కింపు ప్రారంభం..

తెలంగాణలో మూడో విడుత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. భోజన విరామం తర్వాత పోలింగ్ అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

Telangana: 148 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఓటు వేసిన మాజీ జవాన్

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసింది. ఓటు వేసేందుకు నగరాలు, పట్టణాలు సహా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత గ్రామాలకు వచ్చారు. అయితే ఓ మాజీ ఆర్మీ జవాన్ సైకిల్‌పై ఏకంగా 148 కిలోమీటర్లు ప్రయాణించి తన సొంతూరులో ఓటు వేశారు.

Gram Panchayat Elections 2025: ఒక్కో ఓటుకు రూ.1.50 లక్షలు.. సర్పంచ్ ఎన్నికల్లో ఆల్ టైం రికార్డ్.. ఎక్కడో తెలుసా?

తెలంగాణలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ నేటితో ముగియనుంది. ఈ సందర్బంగా ఓ గ్రామంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రికార్డు స్థాయిలో డబ్బులు పంపకాలు జరిగాయి. బహుషా ఈ లెక్కన డబ్బులు ఎమ్మెల్యే ఎలక్షన్‌లో కూడా చూసిఉండకపోవచ్చు ఆ గ్రామస్తులు.

Maoists Arrest: సిర్పూర్‌-యు అడవుల్లో 16 మంది నక్సల్స్‌ అరెస్ట్

దేశవ్యాప్తంగా మావోయిస్టుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి కూంబింగ్‌ నిర్వహించిన పోలీసులు 16 మంది మావోయిస్టులను అరెస్ట్‌ చేశారు.

Local Body Elections Update: చివరి విడత పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామునే 7 గంటలకు పోలింగ్ బూత్‌ల తలుపులు తెరుచుకున్నారు. 3వ దశలో నేడు 4,157 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

Student Alert: తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలెర్ట్.  బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. మార్చి 3వ తేదీన హోలీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. 

Annavaram Temple: అన్నవరంలో వైభవంగా 'మెట్లోత్సవం'

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభ సందర్భంగా మెట్ల ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామి, అనంతలక్ష్మి అమ్మవార్లతో గ్రామోత్సవం నిర్వహించి మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలు చాటారు.

TTD Divine Plantation Project: టీటీడీ కొత్త ప్రయత్నం.. దేశంలోనే తొలి 'దివ్య వృక్షాల' ప్రాజెక్ట్.

టీటీడీ దేశంలోనే తొలి ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్ట్ ప్రారంభించింది. సుమారు 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాలను పెంచి భవిష్యత్తులో ఆలయ ధ్వజస్తంభాలకు ఉపయోగిస్తారు. ఇది ఆగమ సంప్రదాయం, ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ, స్వావలంబనను కలిపిన ప్రాజెక్ట్.

AP CRIME : ఎంతకు తెగించార్ర..ఇంటర్‌ బాలికను డ్రగ్స్‌కు బానిసను చేసి..ఆపై రోజు..

తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో యువతులు మోసం పొవడం సర్వసాధారణమైంది. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేయడం యువకులకూ పరిపాటైంది. తమ చేతికి చిక్కిన బాలకలకు మత్తుపదార్థాలు అలవాటు చేసి యువకులు వారి జీవితంతో ఆడుకుంటున్నారు.

Special Trains: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త.. ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి అడ్వాన్స్ బుకింగ్‌లు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంగా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లు నడుస్తాయి.

AP CRIME: ఏపీలో పెను విషాదం.. తండ్రి ఆటో కింద పడి కూతురు స్పాట్ డెడ్!

అనకాపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. టెట్ పరీక్ష రాయడానికి వెళ్తున్న సునీత విద్యార్థిని దురదృష్టవశాత్తు తండ్రి నడుపుతున్న ఆటో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Panchayat Elections : ఏపీలో సర్పంచ్‌ ఎన్నికలు..విజయమే లక్ష్యంగా కూటమి మాస్టర్‌ ప్లాన్‌

తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోనూ సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ విషయమై SEC కసరత్తు ప్రారంభించింది. అ మేరకు ఉన్నతాధికారులతో SEC కమిషనర్‌ నీలం సాహ్ని సమీక్ష సమావేశం నిర్వహించారు.

Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు.. ఏపీలో ఎప్పుడంటే..?

దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరికి పుష్కర ఘడియలు వస్తున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పుష్కరాలకు ముహూర్తం నిర్ణయిస్తూ గెజిట్‌ విడుదల చేసింది. పుణ్యస్నానాలు ఆచరించే తేదీలను ప్రకటించింది.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Anant Ambani: మెస్సికి అనంత్‌ అంబానీ ఇచ్చిన గిఫ్ట్‌ గురించి తెలిస్తే షాక్!

ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సి సందర్శించారు. మెస్సికి అనంత్‌ అంబానీ రిచర్డ్‌ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్‌ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.

Indian Market: రూపాయి @ 91..మళ్ళీ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం దీని విలువ డాలర్ కు 91 రూ. చేరుకుంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ మళ్ళీ ఈరోజు భారీ నష్టాలను చవి చూసింది. నిఫ్టీ 26 వేల దిగువకు పడిపోయింది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు

వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్‌లు' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Stock Market: హమ్మయ్య గట్టెక్కాయి..ఫెడ్ రెట్ల కోతతో 3రోజుల వరుస నష్టాలకు బ్రేక్

మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి. 

Stock Market: మూడో రోజు మరింత నష్టాల్లోకి..సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం

మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్  600 పాయింట్లకు దిగజారిపోయింది. 

Smartphones Price Hike: స్మార్ట్ ఫోన్ లవర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకో తెలుసా..?

సెమీకండక్టర్ల కొరత తాత్కాలిక సమస్యగా కాకుండా.. AI టెక్నాలజీ వైపు పరిశ్రమ మళ్లడం వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది. AI అప్లికేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2