Surya Ghar Scheme: సూర్యఘర్‌ స్కీమ్‌తో 7.71 లక్షల కుటుంబాలకు నో కరెంట్ బిల్లు

రూఫ్‌టాప్‌ సోలార్‌ను విస్తరించాలనే లక్ష్యంతో గతేడాది తీసుకొచ్చిన పీఎం సూర్యఘర్‌ ముఫ్త్ బిజీలీ యోజన స్కీమ్‌ ప్రయోజనాలు అందిస్తోంది. ఈ స్కీమ్‌ కింద దేశవ్యాప్తంగా 24.35 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. వీళ్లలో 7.7 లక్షల కుటుంబాలకు జీరో బిల్లు వచ్చింది.

Air pollution: కాలుష్యం కారణం శ్వాసకోశ సమస్యలు.. నివారణకు ఇంటి చిట్కాలు

ఢిల్లీ మరోసారి తీవ్ర వాయు కాలుష్య పెరుగుతుంది. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది, ఛాతీనొప్పి, జ్వరం లేదా తగ్గని దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి. గుండె జబ్బులు రోగులు, ఆరోగ్య సమస్యలు ఉంటే ఉపశమనం కోసం వైద్య చికిత్స తీసుకోవాలి.

బీజేపీకి సవాలు విసిరిన ప్రియాంక గాంధీ.. మళ్లీ తెరపైకి బ్యాలెట్‌ VS ఈవీఎం వివాదం..

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ, గద్దీ ఛోడ్‌ ర్యాలీలో ఆమె మాట్లాడారు. బీజేపీకి దమ్ముంటే బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు.

Congress party: ఖర్గేకి షాక్.. ప్రియాంక గాంధీకి AICC పగ్గాలు!

కాంగ్రెస్ పార్టీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోనుందా అనే చర్చ దేశ రాజకీయాల్లో జోరందుకున్నాయి. వరుస పరాజయాల మధ్య కాంగ్రెస్‌ భవిష్యత్ కనుమరుగైపోతుంది. మళ్లీ గాంధీ కుటుంబానినే పార్టీ  నాయకత్వ పగ్గాలు ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

Luthra Brothers: ఇండిగో విమానంలో ఇండియాకు లూథ్రా బ్రదర్స్

గోవాలోని నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో ప్రధాన నిందితులు గౌరవ్, సౌరభ్ లూత్రా సోదరులను థాయిలాండ్ పోలీసులు భారత్‌కు అప్పగించారు. థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో వీరిని ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు ఆధారంగా అదుపులోకి తీసుకుని, మంగళవారం ఢిల్లీకి తీసుకువచ్చారు.

Winter Fog: డ్రైవింగ్ చేస్తుంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంటే డేంజర్

శీతాకాల పొగమంచు కారణంగా ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. తెల్లవారుజామున పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్‌గా మీ గమ్యాన్ని చేరుకుంటారు. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలు కనిపించవు.

Delhi-Agra Expressway: ఢిల్లీ-ఆగ్రా హైవేపై 4 బస్సులు దగ్ధం.. ప్రాణాలు తీస్తోన్న పొగమంచు!

ఢిల్లీ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని హైవేపై నాలుగు బస్సులు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ ప్రమాదం చాలా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనేక మంది మృతి చెంది ఉంటారని స్థానికులు భయపడుతున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Trump: బీబీసీకి బిగ్‌ షాక్.. ట్రంప్ పరువు నష్టం దావా.. రూ.90 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్

ట్రంప్‌.. బీబీసీపై పరువు నష్టం దావా వేశారు. తన ప్రసంగాన్ని సవరించి జనాలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు తనకు 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.90 వేల కోట్లు) నష్ట పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

H-1b Visa: భారీగా H-1B, H-4 వీసాలు ‘రద్దు’..ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్

హెచ్ 1బీ, హెచ్ 4 వీసాల సోషల్ మీడియా వెట్టింగ్ మొదలైంది. దీని కారణంగా వేల సంఖ్యలో వీసాల ఇంటర్యూలు వాయిదా పడ్డాయి. మరోవైపు ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ పేరుతో భారీగా వీసాలను రద్దు చేస్తోంది యూఎస్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్.

కోల్‌కతాలో మెస్సి ఈవెంట్‌పై రచ్చ.. రాజీనామా చేసిన క్రీడాశాఖ మంత్రి

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్లేయర్ లియోనెల్ మెస్సి కోలకతాకు వచ్చినప్పుడు అక్కడ ఉద్రిక్తలు చోటుచేసుకోవడం దుమారం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఆ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Australia Shooting: ఆస్ట్రేలియా ఉగ్రదాడిపై కీలక అప్డేట్ ..ఉగ్రవాది ఫ్రమ్ హైదరాబాద్..

ఆస్ట్రేలియాలో బోండీ బీచ్ లో కాల్పులకు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. బోండీ బీచ్ లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్ పోర్ట్ పొందినట్లు తెలిసింది. తెలంగాణ డీజీపీ కార్యాలయం దీనిపై ప్రకటన విడుదల చేసింది. 

Elon Musk: 600 బిలియన్ డాలర్ల అధిపతి..ప్రపంచ కుబేరుడు మస్క్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన రికార్డ్ ను తానే బ్రేక్ చేసుకున్నాడు. వరల్డ్ రిచ్చెస్ట్ కే రిచ్చెస్ట్ గా నిలిచాడు. 600 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ అవతరించాడు. 

Aliens: రష్యాలో నాయకుడిని ఎలియన్స్ కిడ్నాప్.. వైరల్ వీడియో

రష్యా మాజీ రాజకీయ నాయకుడు, అంతర్జాతీయ చెస్ సంస్థ FIDE మాజీ అధ్యక్షుడు అయిన కిర్సన్ ఇల్యూమ్జినోవ్ ఇచ్చిన పాత ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీసింది. 1997లో తనను ఏలియన్స్ డి ఆయన పదేపదే చేసిన వాదనలు ఈ క్లిప్‌లో ఉన్నాయి.

VIRAL VIDEO: కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. గాలివానల బీభత్సం

బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో తుఫాను బీభత్సం సృష్టించింది. గ్వాయిబా నగరంలో ఉన్న రిటైల్ స్టోర్ 'హవాన్' ముందు ఏర్పాటు చేసిన భారీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఒక్కసారిగా కూలిపోయింది.

Student Alert: తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలెర్ట్.  బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. మార్చి 3వ తేదీన హోలీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. 

Telangna: మూడో విడత ఎన్నికకు అన్ని ఏర్పాట్లు.. ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబర్ 17న (బుధవారం) ఈ ఎన్నిక జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.

Harassment: కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఫోన్ కాల్ రికార్డ్!

హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్‌ కాలేజీలో వేధింపులు కలకలం రేపుతున్నాయి. వర్సిటీలో చదువుతున్న పీజీ విద్యార్థినులను గర్ల్స్‌ హాస్టల్‌ మెస్ ఇన్‌ఛార్జ్‌ వినోద్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Kavitha: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. కవిత సంచలన ప్రకటన

తాజాగా కవిత ఎక్స్‌లో నెటిజన్లతో తన అభిప్రాయాలు పంచుకునేందుకు ముందుకొచ్చారు. దీంతో యూజర్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూజర్ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగాడు. దీనికి కవిత అవును అంటూ సమాధానం ఇచ్చారు.

Duvvada Madhuri Srinivas : బర్త్ డే పార్టీ.. దువ్వాడ జంటకు మరోషాక్‌...ఆయనకు నోటీసులు

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి పాల్గొన్న ఒక బర్త్‌ డే పార్టీ వివాదస్పదమైన విషయం తెలిసిందే. కాగా ఈ బర్త్ డే పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీపై పోలీసులు మాధురి బంధువు పార్థసారధికి నోటీసులు జారీ చేశారు.

Wife Kills Husband : దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

అక్రమ సంబంధాల నేపథ్యంలో మరో నిండు ప్రాణం బలైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలో భర్త దారుణంగా హత్యగావించబడ్డాడు. మూడు మూళ్లు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేయించింది. ఈ దారుణం వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండల కేంద్రంలో కలకలం రేపింది.

National Book Fair : హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన..పుస్తకాల పండుగొచ్చింది.

"చినిగిన చొక్కా అయిన వేసుకో..కానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు పెద్దలు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రియుల కోసం 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను వైభవంగా నిర్వహించనున్నారు.ఈ నెల 19 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది.

Annavaram Temple: అన్నవరంలో వైభవంగా 'మెట్లోత్సవం'

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభ సందర్భంగా మెట్ల ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామి, అనంతలక్ష్మి అమ్మవార్లతో గ్రామోత్సవం నిర్వహించి మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలు చాటారు.

TTD Divine Plantation Project: టీటీడీ కొత్త ప్రయత్నం.. దేశంలోనే తొలి 'దివ్య వృక్షాల' ప్రాజెక్ట్.

టీటీడీ దేశంలోనే తొలి ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్ట్ ప్రారంభించింది. సుమారు 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాలను పెంచి భవిష్యత్తులో ఆలయ ధ్వజస్తంభాలకు ఉపయోగిస్తారు. ఇది ఆగమ సంప్రదాయం, ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ, స్వావలంబనను కలిపిన ప్రాజెక్ట్.

AP CRIME : ఎంతకు తెగించార్ర..ఇంటర్‌ బాలికను డ్రగ్స్‌కు బానిసను చేసి..ఆపై రోజు..

తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో యువతులు మోసం పొవడం సర్వసాధారణమైంది. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేయడం యువకులకూ పరిపాటైంది. తమ చేతికి చిక్కిన బాలకలకు మత్తుపదార్థాలు అలవాటు చేసి యువకులు వారి జీవితంతో ఆడుకుంటున్నారు.

Special Trains: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త.. ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి అడ్వాన్స్ బుకింగ్‌లు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంగా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లు నడుస్తాయి.

AP CRIME: ఏపీలో పెను విషాదం.. తండ్రి ఆటో కింద పడి కూతురు స్పాట్ డెడ్!

అనకాపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. టెట్ పరీక్ష రాయడానికి వెళ్తున్న సునీత విద్యార్థిని దురదృష్టవశాత్తు తండ్రి నడుపుతున్న ఆటో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Panchayat Elections : ఏపీలో సర్పంచ్‌ ఎన్నికలు..విజయమే లక్ష్యంగా కూటమి మాస్టర్‌ ప్లాన్‌

తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోనూ సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ విషయమై SEC కసరత్తు ప్రారంభించింది. అ మేరకు ఉన్నతాధికారులతో SEC కమిషనర్‌ నీలం సాహ్ని సమీక్ష సమావేశం నిర్వహించారు.

Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు.. ఏపీలో ఎప్పుడంటే..?

దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరికి పుష్కర ఘడియలు వస్తున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పుష్కరాలకు ముహూర్తం నిర్ణయిస్తూ గెజిట్‌ విడుదల చేసింది. పుణ్యస్నానాలు ఆచరించే తేదీలను ప్రకటించింది.

Indian Market: రూపాయి @ 91..మళ్ళీ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం దీని విలువ డాలర్ కు 91 రూ. చేరుకుంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ మళ్ళీ ఈరోజు భారీ నష్టాలను చవి చూసింది. నిఫ్టీ 26 వేల దిగువకు పడిపోయింది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు

వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్‌లు' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Stock Market: హమ్మయ్య గట్టెక్కాయి..ఫెడ్ రెట్ల కోతతో 3రోజుల వరుస నష్టాలకు బ్రేక్

మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి. 

Stock Market: మూడో రోజు మరింత నష్టాల్లోకి..సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం

మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్  600 పాయింట్లకు దిగజారిపోయింది. 

Smartphones Price Hike: స్మార్ట్ ఫోన్ లవర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకో తెలుసా..?

సెమీకండక్టర్ల కొరత తాత్కాలిక సమస్యగా కాకుండా.. AI టెక్నాలజీ వైపు పరిశ్రమ మళ్లడం వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది. AI అప్లికేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి.

Airports Sectors: భారత్‌లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?

ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్‌లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Indian Airlines: ఇండియాలో దివాలా తీసిన.. విమాన సంస్థలివే!

ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్‌ సివిల్ ఏవియేషన్‌ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2