Faridabad:  కుప్పకూలిన భారీ ఊయల..  13 మందికి గాయాలు!

ఆనందోత్సాహాల మధ్య సాగుతున్న సూరజ్‌కుండ్ హస్తకళల మేళాలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. మేళాలో సందర్శకులను అలరిస్తున్న 'సునామీ స్వింగ్' అనే భారీ ఊయల ఒక్కసారిగా విరిగి కిందపడిపోయింది.

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ... 51 మంది లొంగుబాటు

రుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ జిల్లా బస్తర్ డివిజన్‌లో 51మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Explainer: అమెరికాపై గెలిచిన ఇండియా.. దిగివచ్చిన ట్రంప్

గత కొన్ని నెలలుగా చర్చలు నడిచిన వాణిజ్య చర్యలు ఫలించి అమెరికా, భారత్‌ల మళ్లీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని తీసుకోచ్చాయి. తాజాగా అమెరికా, భారత్‌పై కుదిరిన ట్రేడ్ డీల్ కారణంగా ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని ట్రంప్ ప్రకటించాడు.

Ahmedabad : రూ. 20 కేసు.. 30 ఏళ్ల పోరాటం.. నిర్దోషిగా తేలిన మరుసటి రోజే

చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు.. కానీ ఆ చట్టం ఇచ్చే తీర్పు రావడానికి ఒక మనిషి జీవిత కాలం పట్టింది. గుజరాత్‌కు చెందిన బాబూభాయ్ ప్రజాపతి అనే పోలీస్ కానిస్టేబుల్ కథ ఇది.

అమెరికా - భారత్ ఒప్పందంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్

భారత్, అమెరికా ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు.

ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన ఈ నగర పాలక సంస్థ పీఠాన్ని BJP కైవసం చేసుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత శివసేన పట్టు తప్పి, ముంబై మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది.

పాక్‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో భారీ ర్యాలీలు

ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఉగ్రదాడికి నిరసనగా శనివారం భారత్‌లో షియా వర్గీయులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా హంజీవేరా ప్రాంతంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Explainer: అమెరికాపై గెలిచిన ఇండియా.. దిగివచ్చిన ట్రంప్

గత కొన్ని నెలలుగా చర్చలు నడిచిన వాణిజ్య చర్యలు ఫలించి అమెరికా, భారత్‌ల మళ్లీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని తీసుకోచ్చాయి. తాజాగా అమెరికా, భారత్‌పై కుదిరిన ట్రేడ్ డీల్ కారణంగా ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని ట్రంప్ ప్రకటించాడు.

Zelenskyy : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా డెడ్‌లైన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్ నాటికి యుద్ధాన్ని ఆపేలా ఇరు పక్షాలు ఒక అంగీకారానికి రావాలని ట్రంప్ యంత్రాంగం గడువు విధించినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు

Pakistan : మీ దరిద్రానికి ఓ దండం రా బాబూ.. పాక్ లో మ్యాన్ హోల్స్ దొంగలు.. గంట కూడా ఉంచట్లే!

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను కొత్తగా మరో విషయం చిరాకు పెడుతోంది.  కొందరు చిల్లర చోరులు మ్యాన్‌ హోల్స్‌పై మూతలను ఎత్తుకుపోవడం పెద్ద సమస్యగా మారింది.  దొంగలు ‘‘మ్యాన్ హోల్స్’’పై మూతలు కూడా ఉంచకుండా, దొంగతనాలకు పాల్పడుతున్నారు.

అమెరికా - భారత్ ఒప్పందంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్

భారత్, అమెరికా ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు.

పాక్‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో భారీ ర్యాలీలు

ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఉగ్రదాడికి నిరసనగా శనివారం భారత్‌లో షియా వర్గీయులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా హంజీవేరా ప్రాంతంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.

Epstein Files: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న 'ఎప్‌స్టీన్ ఫైల్స్'.. ఇంకా ఎవరి పేర్లు బయటపడతాయో?

ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌కు కూడా ఈ వివాదం తాకింది. అనురాగ్ కశ్యప్, దీపక్ చోప్రా పేర్లపై ప్రచారం జరగగా వారు దీన్ని ఖండించారు. ఇంకా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.

India-US Trade Deal: అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ లాభమా? నష్టమా?.. 10 ముఖ్యమైన పాయింట్స్ ఇవే!

భారత్‌-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు శనివారం ఇరుదేశాలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం తర్వాత భారత్‌-అమెరికా మధ్య 10 కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అవేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Vijaya Reddy : విజయరెడ్డి ఆత్మహత్యకు అదే కారణం...నిర్ధారించిన పోలీసులు

ఇటీవల సంచలనం రేపిన చర్లపల్లి తల్లి-పిల్లల ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. గత 9 రోజులుగా పోలీసులకు సవాల్ గా మారిన ఈ కేసులో ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించారు పోలీసులు.

BIG BREAKING : ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

 సరదాగా విహారయాత్రకు వెళ్లి వస్తుండగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. సంగారెడ్డి జిల్లా పోచారం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Medaram Sammakka Hundi : ఈ సంప్రదాయం మేడారంలో మాత్రమే.. సమ్మక్క హుండీ ఆదాయాన్ని ఏం చేస్తారో తెలుసా?

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క–సారక్క జాతర అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. అదేంటంటే జాతరలో హుండీ ద్వారా సమకూరిన ఆదాయంలో పూజారులకు మూడో వంతు (33.33 శాతం) ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికల్లో కోటిశ్వరులు..ఆ పీఠాలే లక్ష్యంగా బరిలోకి..

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 11న ఓటింగ్‌, 13న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో ఎక్కువమంది కోటిశ్వరులు ఉండటం చర్చనీయంశంగా మారింది. చైర్మన్‌, మేయర్‌ స్థానాలే లక్ష్యంగా వారు రంగంలోకి దిగారు.

Supreme Court : 3 వారాల్లోపు నిర్ణయం తీసుకోండి లేదంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలు..స్పీకర్‌కు సుప్రీం హెచ్చరిక

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి తెలంగాణ స్పీకర్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. 3 వారాల్లోపు నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. లేదంటే తాము కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించింది.

suicide : కుత్బుల్లాపూర్‎లో మహిళా ఫిజియోథెరపీస్ట్‌ డాక్టర్ ఆత్మహత్య

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ డాక్టర్ బత్తిని అనిత (29) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అవివాహితురాలైన అనిత శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

Miners' love tragedy : మేడారం సమ్మక్క సాక్షిగా లవ్ మ్యారేజ్.. పెద్దలకు తెలియడంతో సూ**సైడ్.. ఖమ్మంలో పెను విషాదం!

ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరస్పరం ప్రేమించుకున్న ఇరువురు మైనర్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఖమ్మంకు చెందిన 15 ఏళ్ల బాలిక, సూర్యాపేటకు చెందిన 17 ఏళ్ల బాలుడు ప్రేమపెళ్లి చేసుకున్నారు. పెద్దలు అభ్యంతరం చెపట్టంతో ఆత్మహత్య చేసుకున్నారు.

AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా.. ముహూర్తం ఎప్పుడంటే?

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. గ్రామపంచాయితీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Amaravati Quantum Valley : అమరావతి క్వాంటం వ్యాలీ: దేశానికే గేమ్ ఛేంజర్.. ప్రత్యేకతలివే?

ఈ వ్యవస్థ ద్వారా ఎవరైనా క్వాంటం రంగంలో నోబెల్ బహుమతి సాధిస్తే, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రూ. 100 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం విశేషం. పరిశోధకులను ప్రోత్సహించేందుకు ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుంది.

Woman And Boy Incident: ఆమెకు 37 అతనికి 17 ఇద్దరి మధ్య ఎఫైర్..భర్త, అత్తను లేపేందుకు స్కెచ్.. చివరకు ఏం జరిగిందంటే..?

చిత్తూరు జిల్లాలో 17 ఏళ్ల మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం కొనసాగించిన 37 ఏళ్ల మహిళ, అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని ఆమె ఆ బాలుడితో కలిసి స్కెచ్ వేసింది. అత్తపై మైనర్ దాడి చేయగా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Vijayawada : చైల్డ్ పోర్న్ చూస్తున్నారా? అయితే జైలుకే!.. ఐదేళ్ల జైలు, 10 లక్షల జరిమానా!

స్మార్ట్‌ఫోన్ మాయలో పడి యూత్ తమ బంగారు భవిష్యత్తును బుడిద చేసుకుంటున్నారు. ముఖ్యంగా చైల్డ్ పోర్న్ చూడటం, వాటిని ఇతరులకు షేర్ చేయడం వంటి పనులతో తెలియకుండానే కటకటాల పాలవుతున్నారు.

Fire Accident: కాలి బుడిదైన మరో ట్రావెల్ బస్సు.. 39 మంది..

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ప్రయాణికులను డ్రైవర్ అలెర్ట్ చేయగా అందరూ సురక్షితంగా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.

తిరుమల లడ్డూలో లబ్సా కెమికల్ ఉందా.. ఇది ఎంత ప్రమాదమో తెలుసా?

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని YCP ప్రభుత్వంపై హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన రిక్రూట్‌మెంట్ బోర్డు సైతం కల్తీమయమని ఆమె ఎద్దేవా చేశారు.

Pawan Kalyan : తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు!

‘ఏడుకొండలవాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచనా విధానం నుంచి, శ్రీ వెంకటేశ్వరస్వామికి ఉన్నది రెండే కొండలు అన్న వారసత్వం నుంచి పుట్టినవారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతార’ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

అమెరికా - భారత్ ఒప్పందంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్

భారత్, అమెరికా ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో డబ్బులు పోగట్టుకున్న వారికి గుడ్‌న్యూస్.. వారికి బ్యాంక్‌ నుంచి రూ.25వేలు

ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్‌, సైబర్ మోసాల వార్తలు ఎక్కువగా చూస్తున్నాము. అయితే ఆన్‌లైన్ ఫ్రాడ్‌కు గురై డబ్బులు పోగొట్టుకున్న వారికి ఆర్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు రూ.25,000 వరకు పరిహారం అందించనున్నారు.

Sundar Pichai: ఆంథ్రోపిక్‌ ఏఐ టూల్‌పై భయపడాల్సిన పని లేదు.. సుందర్ పిచాయ్‌ కీలక ప్రకటన

ఆంథ్రోపిక్‌పై గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్‌ తొలిసారిగా స్పందించారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూబ్యూట్ లాగే ఏఐ కూడా ఓ సాధారణ సపోర్టింగ్ టూల్ అని అన్నారు.

Bharat Taxi: అందుబాటులోకి వచ్చిన భారత్‌ ట్యాక్సీ సేవలు

ప్రస్తుతం క్యాబ్‌ బుకింగ్ కోసం ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి సేవలే అందుబాటులో ఉన్నాయి. దేశంలో తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

US tariff: అమెరికా సుంకాల తగ్గింపుతో ఈ కంపెనీలకు చాలా లాభం

భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సరికొత్త శకం ప్రారంభమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Cognizant jobs : ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ బంపర్ ఆఫర్.. ఏకంగా 25 వే జాబ్స్!

అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న టైమ్ లో కాగ్నిజెంట్ సంస్థ ఫ్రెషర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది.

Gold Rates: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.7,400 పెరిగి రూ.1,65,000కు చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా  రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. నేడు మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,98,300గా ఉంది. ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులుంటాయి. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    UNION BUDGET 2026