BREAKING: మూడో విడత ఓట్ల లెక్కింపు ప్రారంభం..
తెలంగాణలో మూడో విడుత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. భోజన విరామం తర్వాత పోలింగ్ అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
తెలంగాణలో మూడో విడుత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. భోజన విరామం తర్వాత పోలింగ్ అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసింది. ఓటు వేసేందుకు నగరాలు, పట్టణాలు సహా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత గ్రామాలకు వచ్చారు. అయితే ఓ మాజీ ఆర్మీ జవాన్ సైకిల్పై ఏకంగా 148 కిలోమీటర్లు ప్రయాణించి తన సొంతూరులో ఓటు వేశారు.
తెలంగాణలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ నేటితో ముగియనుంది. ఈ సందర్బంగా ఓ గ్రామంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రికార్డు స్థాయిలో డబ్బులు పంపకాలు జరిగాయి. బహుషా ఈ లెక్కన డబ్బులు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చూసిఉండకపోవచ్చు ఆ గ్రామస్తులు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైట్హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్లపై ఆఫ్ఘన్ జాతీయుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో 5 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశం నిషేధించారు. బుర్కినా ఫాసో, మాలీ, నైజర్, సౌత్ సుడాన్, సిరియా దేశాలు.
సెమీకండక్టర్ల రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. దేశంలోనే పూర్తిగా రూపొందించబడిన ధ్రువ్ 64 మైక్రోప్రాసెసర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇది ఇండియా ఫస్ట్ 1.0 GHz క్లాక్ స్పీడ్ కలిగిన, 64-బిట్ డ్యూయల్-కోర్ మైక్రోప్రాసెసర్.
తెలంగాణలో చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామునే 7 గంటలకు పోలింగ్ బూత్ల తలుపులు తెరుచుకున్నారు. 3వ దశలో నేడు 4,157 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ‘సహనా సహనా’ పాటను హైదరాబాద్ లులు మాల్లో ఈవెంట్తో విడుదల చేయనున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా నిడివి సుమారు 3 గంటల 10 నిమిషాలుగా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది.
ట్రంప్.. బీబీసీపై పరువు నష్టం దావా వేశారు. తన ప్రసంగాన్ని సవరించి జనాలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు తనకు 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.90 వేల కోట్లు) నష్ట పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలెర్ట్. బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. మార్చి 3వ తేదీన హోలీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది.
స్వల్ప వ్యక్తిత్వ, భావోద్వేగ మార్పులను సీరియస్గా తీసుకోవడం ముఖ్యం. లక్షణాలను ముందుగానే గుర్తిస్తే నివారణ చర్యలు తీసుకోవచ్చు. సరైన జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ, మెదడు శిక్షణ వంటి అంశాల ద్వారా న్యూరోడీజెనరేషన్ను నెమ్మదింపజేసే అవకాశాలు పెరుగుతాయి.
రూఫ్టాప్ సోలార్ను విస్తరించాలనే లక్ష్యంతో గతేడాది తీసుకొచ్చిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజీలీ యోజన స్కీమ్ ప్రయోజనాలు అందిస్తోంది. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 24.35 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. వీళ్లలో 7.7 లక్షల కుటుంబాలకు జీరో బిల్లు వచ్చింది.
శీతాకాలంలో తాజా ఉసిరిని ముక్కలుగా చేసి తినవచ్చు, జ్యూస్గా చేసుకోవచ్చు లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఉసిరి మురబ్బా, ఉసిరి పచ్చడి లేదా చ్యవన్ప్రాష్ రూపంలో కూడా దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.