Pakistan Boat: గుజరాత్ లో పాకిస్తాన్ బోటు...దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటు?

గుజరాత్ సముద్రంలో పాకిస్తాన్ బోటు కలకలం సృష్టించింది. అందులో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి వారంతా మత్స్యకారులని తెలుస్తున్నా..ఉగ్రవాదులనే అనుమానంతో విచారణ చేస్తున్నారు. 

Indigo: ఆ ప్రయాణికులకు రూ.10 వేల ట్రావెల్ వోచర్..ఇండిగో బంపర్ ఆఫర్

గత వారం అంతా ఇండిగో సంక్షోభంలో వల్ల లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఇండిగో పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో పాటూ ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు పరిహారం ప్రకటించింది. 

E-Cigarette In Parliament: లోక్ సభలో ఈ సిగరెట్ రచ్చ..ఫిర్యాదు చేసిన బీజేపీ

శీతాకాల సమావేశాల్లో ఈరోజు లోక్ సభలో ఈ సిగరెట్ పై రచ్చ అయింది. దేశంలో నిషేధించబడిన ఈ-సిగరెట్‌ను టీఎంసీ పార్టీకి చెందిన ఒక ఎంపీ సభ లోపల ధూమపానం చేసినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.

Mumbai : ముంబయి ఎయిర్‌పోర్టులో కలకలం.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్‌, బంగారం పట్టివేత

అక్రమ రవాణాకు  మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా మారింది. Mumbai airport లో రూ.45 కోట్ల విలువైన గంజాయి, బంగారం, వజ్రాలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Indigo: సంక్షోభంలో ఉంటే టికెట్ ధర రూ.40 వేలా? కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్న

ఇండిగో సంక్షోభం ప్రస్తుతం కోర్టులో ఉంది. దీనిపై ఈ రోజు విచార జరిగింది. అసలెందుకు ఈ సంక్షోభం తలెత్తిందని హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దాంతో పాటూ విమాన టికెట్ ధరలు అంతలా పెరగడానికి కారణమేంటని అడిగింది. 

Amazon: భారత్ కు క్యూ కడుతున్న కంపెనీలు.. అమెజాన్ భారీ పెట్టుబడులు..10 లక్షల ఉద్యోగాలు

భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వరుసపెట్టి పెద్ద కంపెనీలన్నీ క్యూలు కడుతున్నాయి. నిన్న మైక్రోసాఫ్ట్ ఈరోజు అమెజాన్. ఈ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ 2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని ప్రకటన చేసింది. 

Deepavali: గుడ్‌న్యూస్‌.. దీపావళి పండుగకు యునెస్కో నుంచి అరుదైన గుర్తింపు

దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగకు తాజాగా యునెస్కో నుంచి అరుదైన గౌరవం దక్కింది. యునెన్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌ జాబితాలో దీపావళి పండుగను చేర్చారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Myanmar: మయన్మార్ లో ఉద్రిక్తతలు..ఆసుపత్రిపై దాడిచేసిన సైన్యం..31 మంది మృతి

మయన్మార్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పశ్చిమ రఖైన్‌లోని ఒక ఆసుపత్రిపై మయన్మార్ సైనిక దళాలు వైమానికి దాడి జరిపాయి. ఇందులో 31 మంది మరణించగా..మరో 70 మందికి గాయాలయ్యాయి. 

Modi-Putin Car Selfie: కారులో మోదీ-పుతిన్ సెల్ఫీ..అమెరికాలో రాజకీయ దుమారం

రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన అమెరికాలో తీవ్ర సంచలనం రేపింది. దాంతో పాటూ అమెరికా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి కూడా తీసింది. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రధాని మోదీ, పుతిన్ కారులో తీసుకున్న సెల్ఫీ అయితే అక్కడ రాజకీయాల్లో కూడా కలకలం రేపుతోంది. 

Trump Tariffs: సుంకాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ లపై అక్కడ సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్ లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే అది అమెరికాకే పెద్ద ముప్పని అన్నారు. 

Morocco: మొరాకోలో కూలిన రెండు భవనాలు...19 మంది మృతి

మొరాకోలని ఫెజ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ రెండు భవనాలు కూలి...19 మంది ప్రాణాలు కోల్పోయారు. మొరాకోలో పట్టణ భద్రత, అభివృద్ధి సవాళ్లపై పెరుగుతున్న ఆందోళనల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Pakistan: మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ అధికారి..తిట్టి పోస్తున్న జనం

పాకిస్తాన్ అధికారులు మాటలు పడడంలో ముందుంటారు. తాజాగా పాక్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర విమర్శల పాలౌవుతున్నారు. మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్ కు కన్నకొట్టడంపై జనాలు తిట్టిపోస్తున్నారు. 

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పురస్కారానికి మచాదో గైర్హాజరీ..వెనెజులా ప్రభుత్వం వల్లనే..

 నోబెల్ పురస్కారాలను అందించే కార్యక్రమం ఈ రోజు నార్వేలో జరుగుతోంది.  దీనికి ఈ ఏడాది శాంతి బహుమతి పొందిన మరియా కెరీనా మచాడో గైర్హాజరు అయ్యారు. బయటకు వస్తే నేరస్థురాలిగా ప్రకటిస్తామని వెనెజులా ప్రభుత్వం ప్రకటిస్తామని చెప్పడంతో ఆమె కార్యక్రమానికి రాలేదు. 

Pakistan: పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్‌.. సింధు దేశం కావాలంటూ రోడ్లపై నిరసనలు

పాక్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పుడు సింధు ప్రావిన్స్‌లో ఉన్నవాళ్లు కూడా తమకు ప్రత్యేక సిందూదేశం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం కరాచీలో దీనిపై జరిగిన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి.

TG News: ఓటమి అవమానంతో సర్పంచ్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం!

సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక ఓ అభ్యర్థి దారుణానికి పాల్పడింది. ఎన్నికలకు ముందు గెలుపు ధీమాతో గ్రామంలో సవాల్లు విసిరిన మహిళా అభ్యర్థి.. అనూహ్యంగా ఓటమిపాలవడంతో అవమానం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.

TG News: సర్పంచ్ ఎన్నికల్లో ట్విస్టులే ట్విస్టులు..!

తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పలు చోట్ల ఫలితాలు టై అవగా టాస్ వేయగా.. మరికొన్ని చోట్ల లక్కీ డ్రాతో సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. మరోచోట మొదలి రెండు సార్లు ఫలితాలు తారుమారయ్యాయి.

TG: కాంగ్రెస్ హవా.. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్‌ శాతం ఇదే!

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ విజయవంతంగా ముగిసింది. ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి.

Telangana: పల్లెపోరులోనూ కాంగ్రెస్సే ముందంజ

తెలంగాణ గ్రామపంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. దీని ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. 

Minister Ponguleti : కొడుకుపై కేసు పెట్టినందుకు మంత్రి పొంగులేటి ప్రతీకారం..గచ్చిబౌలి సీఐ పై వేటు ?

రూల్‌ బుక్‌ పట్టుకుని, నిష్పక్షపాతంగా వ్యవహరించిన గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. కేసు నమోదు చేసినందుకు హబీబుల్లాఖాన్‌ను బదిలీ చేయడం సంచలనంగా మారింది.

Crime News: పరువు హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్..శ్రవణ్‌ మర్డర్‌ వెనుక ఆమె ప్రియుడు?

యువతిని  ప్రేమించినందుకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.  కుమార్తెను ప్రేమించాడని ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ సాయి అలియాస్ శివను ఆమె తల్లి  బ్యాటుతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. పరువు హత్యకు గురైన కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి.

Gram Panchayat Elections : తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్..

తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తొలివిడత 3,834 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.  ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటు న్నారు.

Nara Lokesh: 30 వాట్సాప్ గ్రూపుల ద్వారా పెట్టుబడులను పర్యవేక్షిస్తున్నాం: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ 30 వాట్సాప్ గ్రూపుల ద్వారా పెట్టుబడులను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ప్రాజెక్టులకు ప్రత్యేక గ్రూపులు, రియల్‌టైమ్ అప్డేట్లు, 24 గంటల మానిటరింగ్ ద్వారా ప్రభుత్వం వేగంగా, పారదర్శకంగా వ్యాపార మద్దతు అందిస్తోందని తెలిపారు.

AP News: ఏపీలో స్క్రబ్ టైఫస్ కల్లోలం.. నాలుగేళ్ల చిన్నారికి పాజిటివ్

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతంలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు కావడంతో స్థానికంగా కొంత ఆందోళన నెలకొంది. బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల చిన్నారి నీలం కాన్విప్రియకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Tirumala Scam: అది కూడా వదల్లేదు కదా? తిరుమల శ్రీవారి చెంత మరో భారీ స్కాం..!

తిరుమల శ్రీవారి చెంత మరో బిగ్‌ స్కామ్‌ బయటపడింది. ఇప్పటికే లడ్డులో నెయ్యి కల్తీ, పరకామని అక్రమాల కేసు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో భారీ స్కాం బయటపడింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి దేవస్థానంలో గత దశాబ్ద కాలంగా ఈ స్కామ్ జరుగుతోంది.

Andhra Pradesh: ఏపీలో విద్యార్థినిపై లైంగిక దాడి.. ఇద్దరు లెక్చరర్లు అరెస్టు

ఏపీలోని తిరుపతిలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా డీఎస్పీ భక్తవత్సవం ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కల్లోలం.. 1500 దాటిన కేసులు.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి లక్షణాలతో తొమ్మిది మంది మృతిచెందారు.

రవిప్రకాశ్ సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రి అద్భుతం.. బీజేపీ నేత యామిని శర్మ సంచలన పోస్టు..

బీజేపీ నాయకురాలు యామిని శర్మ ఇటీవల రవిప్రకాశ్ సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆమె ఆ ఆస్పత్రి గురించి ఎక్స్‌లో చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Explainer: ఏపీలో విజృంభిస్తోన్న స్క్రబ్ టైఫస్ .. 8కి చేరిన స్క్రబ్ డెత్స్.. కరోనా అంత డేంజరా..?

ఏపీ రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో స్క్రబ్‌ టైఫస్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్యను నిరంతరం పర్యవేక్షించాలి. స్క్రబ్‌ టైఫస్‌ను నివారించడం సాధ్యమే. కాబట్టి ప్రజలు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

Stock Market: హమ్మయ్య గట్టెక్కాయి..ఫెడ్ రెట్ల కోతతో 3రోజుల వరుస నష్టాలకు బ్రేక్

మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి. 

Stock Market: మూడో రోజు మరింత నష్టాల్లోకి..సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం

మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్  600 పాయింట్లకు దిగజారిపోయింది. 

Smartphones Price Hike: స్మార్ట్ ఫోన్ లవర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకో తెలుసా..?

సెమీకండక్టర్ల కొరత తాత్కాలిక సమస్యగా కాకుండా.. AI టెక్నాలజీ వైపు పరిశ్రమ మళ్లడం వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది. AI అప్లికేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి.

Airports Sectors: భారత్‌లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?

ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్‌లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Indian Airlines: ఇండియాలో దివాలా తీసిన.. విమాన సంస్థలివే!

ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్‌ సివిల్ ఏవియేషన్‌ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.

Stock Market: రెండో రోజూ బేర్ విలవిల..400 పాయింట్ల దిగువకు సెన్సెక్స్

  దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ నష్టాలకు లోనవుతూ అత్యంత కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా సెన్సెక్స్ 400 పాయింట్ల దిగువకు దిగజారింది. 

Indigo Crisis: ఇండిగో సంక్షోభానికి ఈ 5 కారణాలే.. కేంద్రానికి సంచలన లేఖ!

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దు కావడం, ఆలస్యం కావడం వల్ల తలెత్తిన సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఇండిగో వివరణ ఇచ్చింది. దీనికి కారణం లేఖలో 5 ప్రధాన అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2