సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్‌లో పెడితేనే.. అమెరికాకు వీసాలు

అమెరికా వీసాకు అప్లై చేసే భారతీయలకు కొత్త నిబంధనను అగ్రరాజ్యం అమల్లోకి తీసుకువచ్చింది. F, M, J నాన్-ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తుదారులంతా ఇక మీదట తమ సోషల్ మీడియా అకౌంట్ వివరాలు వెల్లడించాలని షరతులు పెట్టింది.

BIG BREAKING: షాకింగ్.. ఎయిర్ ఇండియా విమానంలో ఏడుగురికి అస్వస్థత..

లండన్ నుండి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 7గురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత.. వారందరినీ మెడికల్ రూమ్‌కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగుపడినట్లు తెలుస్తోంది.

Crime News: ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని.. 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు..!

తాను ప్రేమించిన వ్యక్తి వేరే మహిళను పెళ్లి చేసుకోవడాన్ని ఓ మహిళా టెకీ తట్టుకోలేకపోయింది. అతడి పేరుతో నకిలీ ఈ-మెయిల్‌ ఐడీలు, డార్క్‌ వెబ్‌, వీపీఎన్‌ క్రియేట్ చేసింది. ఆపై 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపు మెసే‌జ్‌లు పంపింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

West Bengal: ఎన్నికల కౌటింగ్‌ కేంద్రంలో బాంబు పేలుడు.. 10 ఏళ్ల చిన్నారి మృతి

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఉప ఎన్నికల కౌంటింగ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. కాళీగంజ్‌ నియోజకవర్గంలో జరిగిన కౌంటింగ్‌లో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ ప్రమాదంలో 10 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది.

Arvind Kejriwal: రాజ్యసభకు కేజ్రీవాల్.. క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం!

తాను రాజ్యసభకు వెళ్లడం లేదని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే తనను చాలాసార్లు వార్తల్లో రాజ్యసభకు పంపారని అన్నారు. తాను అక్కడికి వెళ్లడం లేదని..  ఎవరిని నామినేట్ చేయాలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుంది.

Web Stories
web-story-logo Foods5 వెబ్ స్టోరీస్

కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు ఇవే

web-story-logo fever వెబ్ స్టోరీస్

జ్వరానికి కారణం తెలుసా..?

web-story-logo flowersplants5 వెబ్ స్టోరీస్

వర్షాకాలంలో మనసును దోచే అందమైన మొక్కలు

web-story-logo Ola Roadster X8 వెబ్ స్టోరీస్

రూ. లక్షలోపు లభించే బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. పవర్‌ఫుల్ మైలేజ్

web-story-logo Iphone 16 Price Drop2 వెబ్ స్టోరీస్

ఫ్లిప్‌కార్ట్‌లో IPHONE 16 ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు!

web-story-logo Rawcoconut5 వెబ్ స్టోరీస్

ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి తిన వచ్చా..?

web-story-logo Shortgirl3 వెబ్ స్టోరీస్

పొట్టి అమ్మాయిల్లో తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయా..?

web-story-logo Ruhani Sharma pic 8 సినిమా

దుప్పట్లో రహానీ స్టన్నింగ్ ఫోజులు.. చూస్తే మతిపోతుంది!

web-story-logo pragya సినిమా

సెలెబ్రెటీల యోగా స్పెషల్.. ఇందులో బుల్లి స్టార్ ఫొటో వైరల్!

web-story-logo crow వెబ్ స్టోరీస్

పక్షులు భవిష్యత్తును ముందు పసిగడతాయా..?

Advertisment

ceasefire: కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన..సీజ్ ఫైర్ స్టార్ట్

కొంతసేపటి వరకూ కాల్పుల విరమణ లేదు ఏం లేదు అన్న ఇరాన్ ఇప్పుడు సడెన్ గా సీజ్ ఫైర్ స్టార్ట్ అయిందని ప్రకటించింది. టెహ్రాన్ అధికారిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. 

Iran-Israel War: 12 రోజుల యుద్ధం.. ఎవరికి ఎంత నష్టమంటే?

ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులతో మొదలైన యుద్ధం 12 రోజులు కొనసాగింది. అమెరికా కూడా ఎంటర్ అవడంతో ఈ వార్ మరింత ముదిరింది. ఈరోజు రెండు దేశాలు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకోవడంతో దీనికి ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ వార్ కారణంగా ఇరు దేశాలకూ కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 

Iran-Israel: రెచ్చిపోతున్న ఇరాన్..ఇజ్రాయెల్ పైనా దాడులు

ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇటు అమెరికా సైనిక స్థావరాలపైనా..అటు ఇజ్రాయెల్ పైనా ఒక్కసారే దాడులకు తెగబడుతోంది. టెహ్రాన్లో బాంబులు పేలుతుండడంతో అక్కడ సైరన్లు మోగుతున్నాయి. 

సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్‌లో పెడితేనే.. అమెరికాకు వీసాలు

అమెరికా వీసాకు అప్లై చేసే భారతీయలకు కొత్త నిబంధనను అగ్రరాజ్యం అమల్లోకి తీసుకువచ్చింది. F, M, J నాన్-ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తుదారులంతా ఇక మీదట తమ సోషల్ మీడియా అకౌంట్ వివరాలు వెల్లడించాలని షరతులు పెట్టింది.

US Army Bases: మిడిల్ ఈస్ట్ లోని అమెరికా కీలక స్థావరాలు ఇవే..

ప్రపంచంలో ఎక్కడ గొడవున్నా నేనున్నా అంటూ అమెరికా దూరుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. చెప్పపెట్టకుండా ఉన్నట్టుండి దాడులు చేసింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా కీలక స్థావరాల మీద విరుచుకుపడుతోంది. 

Iraq: సీజ్ ఫైర్ అని చెప్పిన కొన్ని నిమిషాలకే బాగ్దాద్ లో పెద్ద పేలుళ్లు

ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నామని అమెరికా ప్రకటించిన కాసేపటికే ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో పెద్ద పెద్ద పేలుళ్ళు వినిపించాయి. అక్కడ తాజి అనే ప్రదేశంలో యూఎస్ ఆర్మీ బేస్ మీద ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది.

Advertisment

Bike Stunts: HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

ఒకే బైక్‌పై ఎనిమిది మంది యువకులు ప్రమాదకరంగా స్టంట్స్‌ చేస్తూ పోలీసులకు చిక్కిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Hyderabad: HYDలో దారుణం.. కూతురిపై తండ్రి అత్యాచారయత్నం

సికింద్రాబాద్‌ బొల్లారం పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారానికి యత్నించాడు. మద్యం మత్తులో కూతురి శరీర భాగాలు తాకి వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

30 రోజుల్లో రిజర్వేషన్లు.. 60 రోజుల్లో ఎలక్షన్స్.. స్థానిక ఎన్నికలపై సర్కార్ కీలక ప్రకటన!

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని చెప్పింది.

TG Cabinet Meet: తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో 10 కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ సోమవారం సమావేశమైంది. అందులో పది కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. అందులో భాగంగా ఈరోజు సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’  కార్యక్రమం నిర్వహించనుంది ప్రభుత్వం.

BIG BREAKING : సాయంత్రం లోపు చంపేస్తాం.. ఎంపీ రఘునంధన్ రావుకు మావోయిస్టుల కాల్

బీజేపీ లీడర్, మెదక్ ఎంపీ రఘునంధన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది.  సాయంత్రం లోగా చంపేస్తామంటూ రఘునంధన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టులు కాల్ చేసి మరీ బెదిరించారు.

Advertisment

Pawan Kalyan Mother: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లికి తీవ్ర అస్వస్థత!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం కేబినెట్ ప్రారంభం కాగానే పవన్‌కు తెలియడంతో ఆయన వెంటనే అక్కడ నుంచి బయల్దేరినట్లు సమాచారం. దీంతో మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. 

AP CRIME: ఏపీలో ట్రైన్ సిగ్నల్ వైర్లు కట్ చేసి భారీ దోపిడీ.. సినిమాను తలపించే ఇన్సిడెంట్..!

ఏపీలో సినిమాను తలపించేలా ఓ రైలులో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్‌ వద్ద సిగ్నల్ వైర్లు కట్ చేసి.. రైలును ఆపి.. ప్రయాణికుల నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకుని దుండగులు పారిపోయారు. ఈ ఘటన సంచలనంగా మారింది.

Ap Road Accident: ఏపీలో ఘోరం.. కార్లు, బైక్‌లపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లో ముగ్గురు మృతి -మరో 16 మంది

అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లంకెలపాలెం కూడలిలో సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

YS Jagan: సింగయ్య మృతి.. చంద్రబాబుకు జగన్ 14 ప్రశ్నలు!

డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా టీడీపీ నేతలు సింగయ్య మృతిని వివాదం చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ మేరకు 14 ప్రశ్నలతో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. వాటికి ఆన్సర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisment

Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ట్రంప్ ప్రకటనే కారణం

నిన్న నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లోకి వచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటన మార్కెట్ మీద ప్రభావం చూపించింది. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పైకెగిసింది.

Stock Market: స్టాక్ మార్కెట్ పై బలంగా వార్ దెబ్బ..25 వేల దిగువకు నిఫ్టీ

ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ దెబ్బ అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత స్టాక్ మార్కెట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ఈరోజు నిఫ్టీ 141పాయింట్లు కోల్పోయి 25 వేల దిగువకు పడిపోయింది. 

Best Electric Bikes: బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే పరుగో పరుగు - ధర చాలా తక్కువ!

తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుక్కోవాలనుకుంటున్నారా?.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్‌మంటూ తిరిగే బైక్‌లు లక్షలోపు లభిస్తున్నాయి. వాటిలో ఓలా రోడ్‌స్టర్ ఎక్స్, రివోల్ట్ ఆర్వీ1, ఒబెన్ రోర్ EZ, ప్యూర్ EV ఎకోడ్రైఫ్ట్ Z బైక్‌లు ఉన్నాయి.

Bajaj Freedom 125 Price Drop: అరాచకం భయ్యా.. బజాజ్ CNG బైక్‌పై భారీ తగ్గింపు.. అస్సలు వదలొద్దు!

Bajaj Freedom 125 సీఎన్జీ బైక్ ధర తగ్గింది. బేస్ వేరియంట్‌పై కంపెనీ రూ. 5000 తగ్గించింది. ఈ తగ్గింపుతో రూ. 90,976గా ఉండే దీని ధర ఇప్పుడు రూ.85,976కు చేరుకుంది. మిడ్, టాప్ వేరియంట్‌ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఇది సీఎన్జీ, పెట్రోల్ రెండింటితోనూ నడుస్తుంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2