ఇండియా-పాక్ యుద్ధంపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. 5 ఫైటర్ జెట్లు బ్లాస్ట్

రిపబ్లికన్ దేశ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా, పాక్ యుద్ధంలో 5 ఫైటర్ జెట్లు కూలిపోయాయని అంటున్నారు. పరస్పర దాడుల్లో 5 యుద్ధ విమానాలు కూలిన‌ట్లు ట్రంప్ వెల్లడించారు. కానీ అవి ఏ దేశానికి చెందినవో అని మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

Aam Aadmi Party: ఇండియా కూటమికి బిగ్ షాక్.. ఆప్‌ గుడ్‌బై

ఇండియా కూటమికి ఆమ్‌ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో ఆప్‌కు విభేదాలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా శనివారం ఆప్ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పింది. ఇక నుంచి తాము విపక్ష కూటమిలో భాగం కాదని ప్రకటించింది.

Dowry Harassment : తొడలు,చేతులపై సూసైడ్ నోట్.. వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలి!

వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. తాను చావుకు కారణమైన భర్త  తప్పించుకోకుండా ఉండేందుకు చనిపోయేయుందు తాను అనుభవిస్తున్న బాధను పెన్నుతో తన చేయి, కాళ్ళపై  రాసింది ఓ భార్య.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 6గురు స్పాట్‌ డెడ్ - తండ్రి, ఇద్దరు కొడుకులు సహా..!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మధుర జిల్లాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు మృతి చెందగా, పది మందికి పైగా గాయపడ్డారు.

IndiGo flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మృత్యు అంచుల్లో ప్రయాణికులు

ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి నాగ్‌పూర్ వెళ్లిన విమానం ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. దారి సరిగా కనిపించకపోవడంతో పైలట్ విమానాన్ని మరోసారి గాల్లోకి తీసుకెళ్లారు. 15 నిమిషాల పాటు గాల్లోనే తిప్పి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

BIG BREAKING : తమిళనాడు సీఎం ఇంట విషాదం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె. ముత్తు తుదిశ్వాస విడిచారు. ముత్తు వయసు 77 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

Earthquake: ఒకేసారి మూడు భూకంపాలు.. పరుగులు తీసిన ప్రజలు

ఉత్తరాఖండ్‌, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్‌లలో ఒకేసారి భూకంపాలు సంభవించాయి. భారత్‌లోని ఉత్తరాఖండ్‌ చమోలిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) సమాచారం ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. 

Web Stories
web-story-logodivi in green pic threeవెబ్ స్టోరీస్

బిగ్ బాస్ బ్యూటీ హాట్ షో.. ఫొటోలు చూశారా!

web-story-logoice creamవెబ్ స్టోరీస్

వర్షాకాలంలో చల్లని పదార్ధాలు తింటున్నారా.?

web-story-logoMirchi Bajjiవెబ్ స్టోరీస్

వేడి వేడి కట్ మిర్చి ఇలా చేసి తినండి

web-story-logoFungal infection feetవెబ్ స్టోరీస్

వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించే చిట్కాలు

web-story-logoHulled black gramవెబ్ స్టోరీస్

డైలీ డైట్​లో పొట్టు మినపప్పు.. ఆరోగ్యం మీదే

web-story-logoallu arjun family vacationవెబ్ స్టోరీస్

అయాన్, అర్హతో అల్లు అర్జున్ అల్లరి.. ఫొటోలు వైరల్!

web-story-logoAnasuya Bharadwaj pic oneవెబ్ స్టోరీస్

రెండు జడల అనసూయ.. ఫొటోలు భలే ఉన్నాయి

web-story-logoEye Kajalవెబ్ స్టోరీస్

కంటికి కాటుక ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

web-story-logoCurd For Faceవెబ్ స్టోరీస్

రోజూ పెరుగు ఫేస్‌ ప్యాక్‌తో అనేక లాభాలు

web-story-logoRaai Laxmi pic twoవెబ్ స్టోరీస్

రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా!

Advertisment

ఇండియా-పాక్ యుద్ధంపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. 5 ఫైటర్ జెట్లు బ్లాస్ట్

రిపబ్లికన్ దేశ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా, పాక్ యుద్ధంలో 5 ఫైటర్ జెట్లు కూలిపోయాయని అంటున్నారు. పరస్పర దాడుల్లో 5 యుద్ధ విమానాలు కూలిన‌ట్లు ట్రంప్ వెల్లడించారు. కానీ అవి ఏ దేశానికి చెందినవో అని మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

Poison water: విషం కలిపిన నీళ్లు తాగి నలుగురు జవాన్లు మృతి

సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనికులు విషప్రయోగంతో మరణించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంలో విషం కలిపిన వాటర్ తాగి నలుగురు రష్యన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. అందులో పాయిజన్ ఎవరు కలిపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Earthquake: ఒకేసారి మూడు భూకంపాలు.. పరుగులు తీసిన ప్రజలు

ఉత్తరాఖండ్‌, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్‌లలో ఒకేసారి భూకంపాలు సంభవించాయి. భారత్‌లోని ఉత్తరాఖండ్‌ చమోలిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) సమాచారం ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. 

Pakistan: భారత్ కు గగనతల నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

భారత్ తో పోరును పాకిస్తాన్ ఇంకా ఆపాలనుకోవడం లేదు. అందుకే భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది. 

USA: వాల్ స్ట్రీట్ జర్నల్ పై ట్రంప్ దావా..10 బిలియన్ల డాలర్ల నష్టపరిహారం

ఎప్ట్సీన్ పై ఇచ్చిన నివేదిక నకిలీదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్, రూపర్ట్ ముర్డోక్ కంపెనీ, దాని యజమానులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావా వేశారు. 10 బిలియన్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Pakistan: ఉగ్రవాద ముద్ర..అమెరికా, భారత్ లపై మండిపడుతున్న పాకిస్తాన్

ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పహల్గాం దాడికి లష్కరే తోయిబాకు ఎటువంటి సంబంధం లేదని..భారత్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. 

Big Breaking: అమెరికాలో రెడ్ అలెర్ట్..పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబ్

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో లిక్కిపడే ఘటన జరిగింది. ఈ రోజు ఉదయం యూఎస్ కాలమానం ప్రకారం 7.30 గంటలకు లాస్ ఏంజెలెస్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబు పడింది. ఇందులో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. 

Advertisment

Mynampally : బట్టలిప్పి నడిరోడ్డు మీద నిలబెడతా... కేటీఆర్ కు మైనంపల్లి వార్నింగ్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడన్నారు.  గతంలో కేటీఆర్‌ షాడో సీఎంగా వ్యవహరించారని, సిరిసిల్ల ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు.

BIG BREAKING: తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజులు సెలవులు!

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా జూలై 20, 21 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. అలాగే రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

శంషాబాద్  ఎయిర్పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. థాయ్ లాండ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని మళ్లీ ఎయిర్పోర్ట్ లోనే ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

Stray Dog Attack: తెలంగాణలో గుండె పగిలే విషాదం.. మూడేళ్ల బాలుడి ప్రాణం తీసిన కుక్కలు

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్లాతండాలో వీధికుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు నిథున్ మరణించాడు. కిరాణా షాపు నుంచి వస్తుండగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తండాలో విషాదం నింపింది.

BIG BREAKING : పదేళ్లు నేనే సీఎం అన్న రేవంత్ ..  ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్!

పాలమూరు బిడ్డనైనా తాను పదేళ్ల వరకు సీఎంగా ఉంటానంటూ నాగర్ కర్నూల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి  స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.  

Highest Rainfall : హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. ఇవాళ కూడా భారీ వర్షాలు!

హైదరాబాద్‌లో నిన్న భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 60-100 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల 150 మి.మీ వరకు భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

HYD RAINS : మరో రెండు రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.

Advertisment

BIG BREAKING : నలుగురు అన్యమత ఉద్యోగులపై టీటీడీ సస్పెన్షన్ వేటు

టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. క్వాలిటీ కంట్రోల్ డీఈ బి. ఎలిజర్, బర్డ్ ఆస్పత్రి స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, బర్డ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంతలను సస్పెండ్ చేసింది.

Roja : నా కొడుక్కి న్యూడ్ ఫోటోలు పంపుతున్నారు.. లైవ్లో ఏడ్చేసిన రోజా!

ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన డిబేట్ లో ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పెయిడ్ అర్టిస్ట్ లను పెట్టుకుని తనను అవమానిస్తున్నారని..  దిగజారి మరి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Food Piece Stuck In Throat: ఏపీలో దారుణం.. రెండేళ్ల బాలుడి ప్రాణం తీసిన దోశ

అనంతపురం జిల్లాలో ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. తపోవనం ప్రాంతానికి చెందిన రెండేళ్ల బాలుడు కుశాల్ దోసె తింటుండగా.. ఒక ముక్క గొంతులో ఇరుక్కుని మృతి చెందాడు. క్షణాల వ్యవధిలోనే ఈ ఘోరం జరగడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Vizag Fire Accident: విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం.. షాకింగ్ వీడియోలు

విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గండి గుండం దగ్గర గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Kuppam Crime: ‘‘నా కన్నా.. నీ భార్యే ముఖ్యమా?’’.. ఏపీలో వివాహిత సూసైడ్

ఏపీలోని కుప్పంలో గురువారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో పలు సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధం కారణంగానే ఆ వివాహిత సూసైడ్ చేసుకుందని తెలిపారు. ‘‘నీకు నా కన్నా.. నీ భార్యే ముఖ్యమా?.. నేను చనిపోతున్నా’’ అంటూ రిప్లై ఇచ్చి చనిపోయింది.

MP Midhun Reddy : వైసీపీకి బిగ్ షాక్.. ఏ క్షణమైలోనైనా మిథున్‌రెడ్డి అరెస్టు!

ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.  ఆయనకు హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టేయడంతో సిట్ అధికారులు అలెర్ట్ అయ్యారు శుక్రవారమే విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో వేశారు.

Revanth Vs Chandrababu: మా పాలమూరు ప్రాజెక్టుకు అడ్డొస్తే.. చంద్రబాబుకు సీఎం రేవంత్ స్ట్రెయిట్ వార్నింగ్!

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం.. వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసని హెచ్చరించారు.

Advertisment

ED notices: బెట్టింగ్ యాప్‌ కేసులో గూగుల్‌, మెటాకు ఈడీ నోటీసులు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించిన కేసుల విచారణ ED వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే టెక్‌ దిగ్గజాలైన గూగుల్‌, మెటాకు దర్యాప్తు సంస్థ శనివారం నోటీసులు జారీ చేసింది. జులై 21న ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.

Dolly chaiwala: డాలీ చాయ్‌వాలా ఫ్రాంచైజీలకు భారీ డిమాండ్.. 1600 దరఖాస్తులు!

నాగ్‌పూర్‌కి చెందిన డాలీ చాయ్ వాలా 'డాలీ కీ తప్రి' పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ యాడ్ ఇచ్చిన తర్వాత రెండు రోజుల్లో దాదాపుగా 1,600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. డాలీ చాయ్‌కి భారీగా డిమాండ్ ఏర్పడింది.

ITR: ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. ఏడేళ్లు జైల్లో చిప్ప కూడే!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు తప్పుడు డిక్లరేషన్‌లపై క్లెయిమ్ చేస్తే పన్నులో 200% వరకు జరిమానా విధిస్తారు. అలాగే సంవత్సరానికి 24% వరకు వడ్డీ చెల్లించడంతో పాటు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

Tesla Cars Price: ఆకాశాన్ని తాకుతున్న టెస్లా ధరలు.. అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఎందుకు ఎక్కువ?

అమెరికాలో టెస్లా కారు ధర రూ.38.63 లక్షలు ఉండగా, ఇండియాలో రూ.61.07 లక్షలకి విక్రయించనున్నారు. అయితే అమెరికాతో పోలిస్తే భారత్‌లో ధరలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం అధిక దిగుమతి సుంకాలు. టెస్లా కార్లు దేశంలో తయారు అయితే వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.

Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ బిల్డింగ్‌కు బాంబు బెదిరింపు

మ‌హారాష్ట్ర‌ ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వ‌చ్చింది. ఈ-మెయిల్ ద్వారా అక్కడ భారీ పేలుడు సంభవిస్తోందని బెదిరింపు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ ఐడీ కేరళ సీఎం కామ్రేడ్ పిన‌ర‌యి విజ‌య‌న్ పేరుతో ఉందట.

Tesla Showroom: ఇండియాలో మొదటి టెస్లా షోరూం ఓపెన్.. అదిరిపోయే ఈ-కార్లని చూడండి (VIDEO)

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా, ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. జూలై 15 (మంగళవారం) ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి CM దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు.

Stock Market: మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు..లాభాల్లో సూచీలు

దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో మొదలై..అదే ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 25,150 స్థాయిలో ఉంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
    Advertisment
    Image 1Image 2