సెలెబ్రెటీల సంక్రాంతి స్పెషల్.. ఫొటోలు వైరల్
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఈ క్రమంలో సెలెబ్రెటీలు కూడా తమ సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. వెబ్ స్టోరీస్
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఈ క్రమంలో సెలెబ్రెటీలు కూడా తమ సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. వెబ్ స్టోరీస్
టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది. కోచ్ గంభీర్ సూచనల మేరకు ఆటగాళ్లు కుటుంబంతో వెచ్చించే సమయం, ప్రయాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయనుంది. దేశవాళీ క్రికెట్ ఆడని ప్లేయర్లను జట్టు నుంచి తొలగించనుంది.
పురుషుల అధిక బరువు పుట్టబోయే పిల్లలకు ప్రమాదమని నిపుణులు సూచిస్తున్నారు. అధిక బరువు.. పురుషుల స్పెర్మ్, DNA నిర్మాణం, నాణ్యతను ప్రభావితం చేస్తోందని పరిశోధనలో కనుగొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన పిల్లల తల చుట్టుకొలత తక్కువగా ఉంటుందని వెల్లడైంది.
ఏసీబీ, ఈడీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఏం అడిగినా చెబుతానని కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెట్టిస్తున్నారని ఈడీ విచారణ అనంతరం చెప్పారు. తనకోసం చేసే ఖర్చును పథకాల అమలుకు ఉపోయోగించుకోవాలని రేవంత్ సర్కారుకు సూచించారు.
టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్గా సితాంశు కోటక్ను బీసీసీఐ నియమించినట్లు తెలుస్తోంది. భారత్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సితాంశు గతంలో దేశవాళీ క్రికెట్ ఆడారు. ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్గా మారారు.
నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ భారీ శుభవార్త చెప్పనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 26,263 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దశలవారిగా ఈ ఖాళీలను భర్తీ చేయనుండగా మొదటి దఫాలో 8వేలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్ అలీ ఖాన్ ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు గుర్తించారు.
నీట్ UG పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో జరగబోయే ఎగ్జామ్స్ పెన్&పేపర్ (OMR) పద్ధతిలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్టులో కండక్ట్ చేస్తామని తెలిపింది.
రజనీకాంత్ 'జైలర్ 2' లో పలువురు టాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్స్ లో నటించనున్నట్టు తెలుస్తోంది. సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్. బాలయ్యతో పాటూ మరో తెలుగు హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నటి కీర్తి సురేష్ భర్త ఆంటోనీతో కలిసి తొలి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
మహారాష్ట్రలోని షిరిడీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. షిరిడీ పర్యటనకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులను భువనగిరి జిల్లా వాసులుగా గుర్తించారు.
కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ-కార్ రేస్ ఇష్యూలో దాదాపు 7 గంటలపాటు కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీలకు సంబంధించిన అంశాలపైనే అధికారులు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసిన వారు దొంగతనానికి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ఆస్తి విలువ రూ.1200 కోట్లు, రెండవ భార్య కరీనా కపూర్ ప్రాపర్టీ వ్యాల్యూ రూ.485 కోట్లు. అతను రూ.5 కోట్ల భరణం ఇచ్చి ఫస్ట్ వైఫ్ అర్మిత్ నుంచి విడాకులు తీసుకున్నాడు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడి ఫొటో బయటికొచ్చింది. ఆ ఫొటోలో దుండగుడు మెట్లపై నుంచి వస్తున్నట్లు కనిపిస్తోంది.
సైఫ్ ఆలీఖాన్పై కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసును ఛేదించడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్ను రంగంలోకి దించారు. ముంబై నేరస్థులకు సింహస్వప్నమైన దయా ఈ కేసును ఎలా ముగిస్తాడనేది మరింత ఆసక్తికరంగా మారింది.