Delhi: మురికి వాడల పని ఇక అంతే..బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మంచి జోరు మీద నడుస్తున్నాయి. పార్టీ ఆప్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.ఒకరిపై ఒకరు విపరీతమైన నేరారోపణలు చేసుకుంటున్నారు.తాజాగా బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీలో జరగబోయేది అదే అంటూ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.

దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ

తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై ఓ గ్రామ సర్పంచ్ సామాజిక బహిష్కరణ విధించడం కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Delhi: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్‌లు.. లిస్ట్ ఇదే!

ఢిల్లీలో జనవరి 26న జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే తెలంగాణ అతిథుల లిస్ట్ ఖరారు అయింది. ఈసారి ఏకంగా 41 మందికి ఆహ్వానం అందింది. మన్ కీ బాత్ లో పాల్గొన్న 15 మందితో పాటు కేంద్ర పథకాల లబ్ది పొందిన వారితో మొత్తం 41 మంది వేడుకలకు హాజరుకానున్నారు.

Delhi Elections: ఢిల్లీ ఎన్నికల్లో కీలక పరిణామం.. బరిలోకి దిగనున్న ఎన్సీపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కూడా పోటీ చేయనుంది. 25 నుంచి 30 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 17  మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలో ఆదివారం యాక్సిటెంట్ జరిగింది. పోలీసులు, అధికారులు అక్కడకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Working Hours: ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలేంటో తెలుసా ?

L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్‌ ఉద్యోగులు వారానికి 90 గంటల పనిచేయాలని అనడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అయితే ప్రపంచంలో అత్యధిక పనివేళలు ఉన్న దేశాలేంటి ? తక్కువ పని వేళలున్న దేశాలేంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

Mumbai: ఉద్యోగం కోసం డిజిటల్ చీటింగ్.. చివరికి ఏమైందంటే?

ఎలాగైనా కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలని ఓ యువకుడు డిజిటల్ చీటింగ్‌కి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి పరీక్ష జరుగుతుండగా మైక్రో ఇయర్ పీస్ పెట్టుకుని రాశాడు. పరీక్ష సమయంలో యువకుడిని గుర్తించి చీటింగ్ చేసు నమోదు చేశారు.

Web Stories
web-story-logo walking10 వెబ్ స్టోరీస్

సాయంత్రం వాకింగ్‌తో ప్రయోజనాలు

web-story-logo blood-pressure వెబ్ స్టోరీస్

బిపీ కంట్రోల్‌లో ఉండాలంటే?

web-story-logo sneezing వెబ్ స్టోరీస్

జలుబుతో బోలెడు లాభాలున్నాయి

web-story-logo Diabetes patient Snacks వెబ్ స్టోరీస్

షుగర్‌ రోగులు ఈ స్నాక్స్‌ని రోజూ ట్రై చేయండి

web-story-logo OnePlus Nord CE 3 Lite 5G వెబ్ స్టోరీస్

108MP Camera Phones: 108mpతో కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్..వెరీచీప్ గురూ!

web-story-logo beautiful eyebrows follow these tips వెబ్ స్టోరీస్

కనుబొమ్మలు అందంగా ఉండాలంటే?

web-story-logo These are the foods that children should stay away from వెబ్ స్టోరీస్

పిల్లలకు దూరం పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే!

web-story-logo Cold Sho werin Winter వెబ్ స్టోరీస్

చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా?

web-story-logo Green tea health వెబ్ స్టోరీస్

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా..?

web-story-logo hansika stunning looks వెబ్ స్టోరీస్

అబ్బా! పింక్ శారీలో బార్బీ లా మెరిసిపోతున్న హన్సిక

Advertisment

LA: మరింత మండుతాయి..లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చుపై వాతావరణ శాఖ

ఇప్పటికే ఆరు రోజులై మంటలలో కాలిపోతున్న లాస్‌ ఏంజెలస్ రానున్న రెండు రోజుల్లో మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళుతుందని అంటోంది అక్కడ వాతావరణ శాఖ. సోమవారం నుంచి గాలులు వేగం ఇంకా ఎక్కువ పెరగడం వలన దావాగ్ని మరింత వ్యాపించొచ్చని చెబుతోంది. 

లాస్ ఏంజిల్స్‌లో ఖరీదైన కార్చిచ్చు.. లక్షల కోట్లు బూడిదపాలు

కాలిఫోర్నియాలో కార్చిచ్చు కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రకృతి విపత్తులో 11-13లక్షల కోట్ల విలువైన సంపద బూడిదపాలైంది. ఓ పక్క మంచు తుఫాను, మరో కార్చిచ్చు అమెరికాని అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి కారణం.. హెడింగ్‌పై క్లిక్ చేసి లాంగ్ ఆర్టికల్ చదవండి.

Shehbaz Sharif: పాఠశాల విద్యకు దూరంగా పాకిస్థాన్ పిల్లలు.. షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లో 2.2 కోట్ల మందికి పైగా పిల్లలు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారని ప్రధాని షెహబాద్ షరీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం దేశాలు బాలికల విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

HMPV: తగ్గుముఖం పడుతున్న HMPV వైరస్ కేసులు..!

చైనా ఆరోగ్యశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఉత్తర ప్రాంతంలో HMPV కేసులు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. 14 ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసున్నవారిలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని తెలిపారు.

Trump: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు.. భారత్‌ తరఫున ఎవరు వెళ్లనున్నారంటే ?

జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. వివిధ దేశాలకు అమెరికా ఆహ్వానం పంపుతోంది. భారత్‌ తరఫున కేంద్ర మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

వాక్ వే అనుకొని లగేజ్ కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కి.. వీడియో వైరల్

విమానాశ్రయంలో ఓ వృద్ధురాలు వాక్ వే అనుకోని చెక్ ఇన్ ఏరియాలో లగేజ్ కన్వేయర్ బెల్ట్ ఎక్కింది. ఇది రష్యాలోని వ్లాదికావ్‌కాజ్ జరిగింది. కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కిన ముసలావిడ కిందపడి లగేజ్ తోపాటు బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Maha Kumbamela 2025: రేపటి నుంచి మహాకుంభమేళ ఉత్సవాలు.. మొదటి రాజ స్నానం ఎప్పుడు చేయాలి? శుభ సమయం ఏంటి?

మహా కుంభమేళ రేపటి నుంచి ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. కుంభమేళాలో పుష్కర స్నానానికి గల ప్రాముఖ్యత, మహా కుంభంలో మొదటి రాజ స్నానం ఎప్పుడు చేయాలి అనే విషయాలు అనే విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి

Advertisment

TGSRTC: 5 లక్షల మందిని తీసుకెళ్ళిన టీజీఎస్‌ఆర్టీసీ

సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ నుంచి ఆంధ్రాకు జనాలు విపరీతంగా తరలి వెళుతున్నారు. హైదరాబాద్ నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా సొంతూళ్ళకు వెళ్ళి ఉంటారని అంచనా. దీంట్లో ఒక్క టీజీఎస్ఆర్టీసీనే 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. 

BIG BREAKING: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ముప్పు.. పేలిన కారు టైర్లు!

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కారుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలడంతో వాహనం అదుపుతప్పింది.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

గుండెపోటుతో మాజీ ఎంపీ కన్నుమూత‌

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. ట్రీట్‌మెంట్ కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స తీసుకుంటూ ఆయన ఆదివారం (ఈరోజు) సాయంత్రం కన్నుమూశారు.

Delhi: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్‌లు.. లిస్ట్ ఇదే!

ఢిల్లీలో జనవరి 26న జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే తెలంగాణ అతిథుల లిస్ట్ ఖరారు అయింది. ఈసారి ఏకంగా 41 మందికి ఆహ్వానం అందింది. మన్ కీ బాత్ లో పాల్గొన్న 15 మందితో పాటు కేంద్ర పథకాల లబ్ది పొందిన వారితో మొత్తం 41 మంది వేడుకలకు హాజరుకానున్నారు.

TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. సిలబస్, ఎగ్జామ్స్‌పై TGPSC కీలక నిర్ణయం!

టీజీపీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ పద్ధతిని ప్రవేశపెట్టాలని భావిస్తోందట. అలాగే పోటీ పరీక్షల సిలబస్ కూడా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ పార్టీపై దాడికి కారణమిదే: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి కేసీఆర్ మెప్పు పొందేందుకు స్థాయిని మరిచి సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేశాడని ఎమ్మెల్యే కుంభం అనిల్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. కావాలని తమ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు.

TG News: కలెక్టరేట్‌లో రసాభాస.. అందరిముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు!

కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరగటంతో తోపులాటకు దారితీసింది. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. 

Advertisment

మసీదు వీధిలో ఘోరం.. క్షణికావేశంలో కన్నతల్లే ఇద్దరు పిల్లలకు..

చిత్తురు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తతో గొడవ పెట్టుకొని కరిష్మ క్షణికావేశంలో ఇద్దరు కూతుర్లకు ఉరివేసి.. ఆమె కూడా ఆత్మహత్యయత్నం చేసింది. ఇద్దురు పిల్లలు చనిపోయారు. కరిష్మకు ఆస్పత్రితో చికిత్స అందిస్తున్నారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

YS Jagan: తిరుపతి తొక్కిసలాటపై జగన్ సంచలన పోస్ట్!

తిరుపతి ఆలయ తొక్కిసలాటపై మాజీ ఏపీ సీఎం జగన్ సంచలన పోస్ట్ పెట్టారు. ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోకుండా తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందుతులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 

AP Politics: పవన్ కన్నా చంద్రబాబే బెటర్.. వైసీపీ సంచలన ట్వీట్!

అబద్ధాలు చెప్పడంలో పవన్ తన గురువు చంద్రబాబునే మించిపోయాడని YCP సెటైర్లు వేసింది. రోడ్లు నిర్మాణం విషయంలో YCP, కూటమి ప్రభుత్వాలు పెట్టిన ఖర్చులో తేడాలను వివరిస్తూ ఈ రోజు పవన్ చేసిన ట్వీట్ కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది.

తిరుమల టికెట్ల డబ్బులతో రోజాకు బెంజ్ కారు.. జేసీ సంచలన ఆరోపణలు!

తిరుమల టికెట్లు అమ్ముకున్న డబ్బులతో రోజా బెంజ్ కారు కొనుక్కుందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శనానికి వెళ్లిన ప్రతీ సారి వందల మందిని వెంట తీసుకెళ్లిందన్నారు. రోజాను రాజకీయాల్లోకి తెచ్చి చంద్రబాబు తప్పు చేశాడన్నారు.

AP Weather Updates: పండుగ పూట ఏపీకి షాకింగ్ న్యూస్.. భారీ వర్షాలు!

నేడు, రేపు ఏపీలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావం వల్ల వర్షాలు కురవనున్నట్లు తెలుస్తోంది. ఏపీ, యానంలో గాలులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

TG NEWS: హైదరాబాద్‌లో చిరుత..ఏపీలో పులి..సంక్రాంతి వేళ హైటెన్షన్!

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత కలకలం రేపింది. చిరుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి..చెట్లల్లోకి వెళ్లింది. చిరుత పాద ముద్రలు సైతం చూసిన మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

AP: 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్

నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు.  

Advertisment

IRCTC: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. IRCTC సేవలకు అంతరాయం

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బిగ్ షాక్ ఇచ్చింది. సరిగ్గా తత్కాల్ బుక్ చేసుకునే సమయానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అధికారులపై మండిపడుతున్నారు.

సంక్రాంతికి ఏపీ వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. స్పెషల్ వందేభారత్!

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఇండియన్ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్-వైజాగ్-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్లో (No. 20707/20708) కోచ్ లను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుంది.

Best Camera Mobiles @ Rs 15k: బెస్ట్ 108MP కెమెరా ఫోన్లు.. కేవలం రూ.15 వేల లోపే!

ఫ్లిప్‌కార్ట్‌లో ది బెస్ట్ కెమెరా 5జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. POCO, REDMI, Infinix, OnePlus వంటి ఫోన్లను 108MP కెమెరాతో రూ.15 వేలలోపే కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు సైతం లభిస్తున్నాయి. దీంతో మరింత తక్కువకే కొనేయొచ్చు.

Flipkart Republic Day deals 2025: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. వాటిపై 70 శాతం డిస్కౌంట్స్!

ఫ్లిప్‌కార్ట్ తాజాగా మాన్యుమెంటల్ రిపబ్లిక్ డే 2025 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందు అంటే 13న ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో ఫోన్లు, ఛార్జర్లు, లాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.

Poco X7 5G series: ఒప్పో నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌!

టెక్ బ్రాండ్ పోకో తన ఎక్స్7 5జీ సిరీస్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇందులో ఎక్స్7 5జీ, ఎక్స్7 ప్రో 5జీ మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల సేల్స్ వరుసగా ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 17న జరగనున్నాయి. ఫస్ట్ సేల్‌లో పలు బ్యాంక్ కార్డులపై భారీ డిస్కౌంట్ పొందొచ్చు.

Oppo Reno 13 series: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి.. ఏంటి బ్రో ఈ ఫీచర్లు!

టెక్ బ్రాండ్ ఒప్పో తాజాగా రెనో 13 సిరీస్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇందులో రెనో 13, రెనో 13 ప్రో మోడళ్లు ఉన్నాయి. జనవరి 11 నుంచి సేల్స్ జరగనున్నాయి. ఈ ఫస్ట్ సేల్‌లో భాగంగా భారీ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి.

Amazon: అమెజాన్ కొత్త సేల్.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లే ఆఫర్లు!

అమెజాన్ కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. జనవరి 13 నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 40శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2