Bandage se*x case: బ్యాండేజ్ సె*క్స్ చేస్తుండగా భార్య మృతి.. పోలీసుల దర్యాప్తులో ఊహించని ట్విస్ట్!

తమిళనాడు వివాహిత శశికల హత్యకేసులో సంచలన విషయాలు బయపడ్డాయి. బ్యాండేజ్ సెక్స్ చేస్తుండగా ముక్కులోంచి రక్తం కారి చనిపోయినట్లు భర్త భాస్కర్ విచారణలో చెప్పాడు. కానీ వివాహేతర సంబంధం కారణంగానే తన బిడ్డను చంపేశాడని శశికల తండ్రి అరుల్ ఆరోపిస్తున్నారు. 

Akashteer: యుద్ధంలో పాకిస్థాన్‌తో ఆడుకున్న ఆకాశ్‌తీర్ గురించి తెలుసా ?

భారత్‌పై పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్‌ జెట్లతో దాడులకు యత్నించింది. ఆ సమయంలో భారత్‌ ఆకాశ్‌తీర్‌ ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసి వాటిని కూల్చివేసింది. దీనిపై పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

Pawan kalyan: సెలబ్రిటీలు దేశ  భక్తులు కాదు.. పవన్ కల్యాణ్‌ షాకింగ్ కామెంట్స్!

ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్‌పై హీరోలు మాట్లాడట్లేదనే విమర్శలపై పవన్ స్పందించారు. 'సెలబ్రిటీలు దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. కేవలం ఎంటర్‌టైన్ చేసే గుడ్ పెర్ఫార్మర్స్ మాత్రమే. అంతకు మించి సినీ సెలబ్రిటీల నుంచి దేశ భక్తిని ఆశించొద్దు' అని చెప్పారు.

NEET Results : నీట్ ఫలితాలకు బ్రేక్... మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం!

మద్రాస్ హైకోర్టు సంచలనం నిర్ణయం తీసుకుంది.  నీట్ ఫలితాలను విడుదల చేయవద్దని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 02వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది.  

India-Pak: భారత్‌, పాకిస్థాన్‌ చర్చలు మళ్లీ ప్రారంభించాలి.. రష్యా కీలక ప్రకటన

భారత్‌ పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇరుదేశాలు ప్రత్యక్ష చర్చలు జరపాలని అమెరికా, చైనా భారత్‌కు ఇటీవలే సూచనలు చేశాయి. ఇప్పుడు తాజాగా రష్యా కూడా ఈ సూచనే చేసింది. ఈ విషయంలో ఇరుదేశాలు ముందుకెళ్లాలని కోరుతున్నామని తెలిపింది.

Operation kagar: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. 20 మంది మావోయిస్టు నేతలు అరెస్ట్‌!?

మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. 20మంది కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. మరో 8 మంది లొంగిపోగా వారినుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శబరిష్ తెలిపారు. ఇక లొంగిపోయినవారికి 24 గంటల్లో రివార్డు డబ్బులు అందజేస్తున్నట్లు ఎస్సీ చెప్పారు.

Web Stories
web-story-logo Meditation వెబ్ స్టోరీస్

ధ్యానం చేస్తే ఆయుష్షు పెరుగుతుందా..?

web-story-logo mouth breathing వెబ్ స్టోరీస్

నోటితో శ్వాస తీసుకుంటే తీవ్ర పరిణామాలే

web-story-logo Yellow Watermelon వెబ్ స్టోరీస్

ఎడారి రాజుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Chocolate Face Mask వెబ్ స్టోరీస్

చాక్లెట్ ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై బెస్ట్ రిజల్ట్

web-story-logo varun tej pizza video 3rd వెబ్ స్టోరీస్

భార్య కోసం వరుణ్ తేజ్ పిజ్జా.. వీడియో వైరల్

web-story-logo bottle guard juice 5th pic వెబ్ స్టోరీస్

సొరకాయ జ్యూస్ తో బోలెడు లాభాలు!

web-story-logo vaishanavi chaitanya35 వెబ్ స్టోరీస్

మరో క్లాసిక్ లవ్ స్టోరీతో 'బేబీ' జంట.. ఫొటోస్ పిచ్చ క్లాస్

web-story-logo alarm వెబ్ స్టోరీస్

వామ్మో అలారంతో రక్తపోటు వస్తుందా..?

web-story-logo Roasted cashews వెబ్ స్టోరీస్

వేయించిన జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా..?

web-story-logo hansika 3rd pic వెబ్ స్టోరీస్

చీరలో హన్సిక హొయలు

Advertisment

Asaduddin Owaisi: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !

టర్కీ పాక్‌కు మద్దతివ్వడాన్ని మరోసారి పరిశీలించుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. టర్కీకి భారత్‌తో చాలా చారిత్రాత్మక సంబంధాలున్నాయన్నారు. పాకిస్థాన్‌ కంటే భారత్‌లోనే ఎక్కువగా ముస్లింలు ఉన్నారన్నారు.

Trump: ట్రంప్ పరువు పోయింది.. అమెరికా చరిత్రలోనే తొలి దారుణ పరాభవం!

అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ శుక్రవారం తగ్గించింది. పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ క్రెడిట్ రేటింగ్ ను ట్రిపుట్‌ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది.

Turkey: తుర్కియేకు భారత్ మరో గట్టి దెబ్బ.. రూ.770 కోట్లు లాస్

తుర్కియేకు భారత్ మరో షాక్ ఇచ్చింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి కేంద్రంగా ఉన్న తుర్కియే బుకింగ్స్‌ను టూరిస్ట్‌లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. బుకింగ్స్ క్యాన్సిల్ చేయడంతో తుర్కియేకు దాదాపుగా రూ.770 కోట్లు నష్టం రానుందని నిపుణులు అంటున్నారు.

Edi Rama : మోకాళ్లపై కూర్చుని..రెడ్‌ కార్పెట్‌ స్వాగతం..ఆ దేశ ప్రధాని ఖుషీ...

అల్బేనియా రాజధాని టిరానాలో జరుగుతున్న ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సులో ఆ దేశాధినేత ఇటలీ ప్రధానికి పలికిన స్వాగతం అందరినీ ఆకట్టుకుంది. ఒక దేశాధినేత అనే విషయాన్ని పక్కన పెట్టి ఆయన స్వాగతం పలికిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

IND-PAK WAR: పాక్ తో భారత్ దౌత్య యుద్ధం.. విదేశాలకు పంపించనున్న ఎంపీలు వీళ్లే!

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్‌ సిద్ధమైంది. దీనికోసం అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీల ఎంపీలతో ఏర్పాటైన ఈ కమిటీ పాక్‌ ఉగ్రవాద చర్యలను ప్రపంచం ముందుంచనుంది. ఈక్రమంలో విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపనుంది.

World's Most Powerful Missile: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిసైల్ ఇదే..! ధర ఎంతంటే?

RS-28 సార్మాట్ క్షిపణి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన క్షిపణిగా పేరు తెచ్చుకుంది. రష్యా తయారు చేసిన ఈ అణు క్షిపణి భవిష్యత్తులో గ్లోబల్ డిఫెన్స్ సిస్టమ్‌లో కీలక పాత్ర పోషించనుంది. ఈ క్షిపణిని ప్రయోగించాలంటే మాత్రం బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisment

TG JOB MELA: తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 80 కంపెనీల్లో 5 వేల జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే!

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. సింగరేణి సంస్థ సహకారంతో మే 24న ఖమ్మం వైరాలో మేగా జామ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. 80 సంస్థలు, 5000 ఉద్యోగాలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. స్కానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. 

Operation kagar: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. 20 మంది మావోయిస్టు నేతలు అరెస్ట్‌!?

మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. 20మంది కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. మరో 8 మంది లొంగిపోగా వారినుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శబరిష్ తెలిపారు. ఇక లొంగిపోయినవారికి 24 గంటల్లో రివార్డు డబ్బులు అందజేస్తున్నట్లు ఎస్సీ చెప్పారు.

TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖల్లో 35 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది.  విద్య, వైద్య, ఆర్టీసీ, ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. 

Telangana: మంత్రి శ్రీధర్‌బాబుపై కేసు.. కోర్టు కీలక తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి మంత్రి శ్రీధర్‌ బాబుతో సహా 13 మంది కాంగ్రెస్‌ నేతలపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేసింది.

Asaduddin Owaisi: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !

టర్కీ పాక్‌కు మద్దతివ్వడాన్ని మరోసారి పరిశీలించుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. టర్కీకి భారత్‌తో చాలా చారిత్రాత్మక సంబంధాలున్నాయన్నారు. పాకిస్థాన్‌ కంటే భారత్‌లోనే ఎక్కువగా ముస్లింలు ఉన్నారన్నారు.

అనాథ చిన్నారులతో కలిసి మంత్రి సీతక్క భోజనం- PHOTOS

మంత్రి సీతక్క ఈ రోజు అనాథ చిన్నారులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. టూరిజం ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో అనాథ పిల్లలతో కలిసి మంత్రి భోజనం చేశారు. వారితో సరదాగా ముచ్చటించారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ పాల్గొన్నారు.

Advertisment

Pawan kalyan: సెలబ్రిటీలు దేశ  భక్తులు కాదు.. పవన్ కల్యాణ్‌ షాకింగ్ కామెంట్స్!

ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్‌పై హీరోలు మాట్లాడట్లేదనే విమర్శలపై పవన్ స్పందించారు. 'సెలబ్రిటీలు దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. కేవలం ఎంటర్‌టైన్ చేసే గుడ్ పెర్ఫార్మర్స్ మాత్రమే. అంతకు మించి సినీ సెలబ్రిటీల నుంచి దేశ భక్తిని ఆశించొద్దు' అని చెప్పారు.

Free Bus: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేశారు.

Kalyanadurgam Excise CI : అటెండర్ను చెప్పుతో కొట్టిన మహిళా సీఐ-VIDEO VIRAL

కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా బాను వివాదంలో చిక్కుకున్నారు. ఓ అటెండర్ ను ఆమె చెప్పుతో చెంపపై కొట్టారు. తన పేరు చెప్పి అక్రమ మద్యం అమ్ముతున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Kid Calls Police for Panipuri: పదే పదే కాల్ చేసి.. పోలీసులకు చుక్కలు చూపించిన బుడ్డోడు!

పానీపూరీ, చాక్లెట్లు కొనివ్వండని ఓ ఏడేళ్ల అబ్బాయి యానం పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసి అడిగాడు. ఒకసారి కాల్ చేసి అడిగితే చెప్పవద్దని పోలీసులు చెప్పినా సుమారుగా 8 సార్లు కాల్ చేసి అడిగాడు. దీంతో పోలీసులు ఆ అబ్బాయి ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Ap Crime: అనకాపల్లి మిస్సింగ్ కలకలం.. నాలుగేళ్ల లోహితను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని మహిళ

విశాఖ జిల్లా అనకాపల్లిలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసిన ఘటన సంచలనంగా మారింది. లోకావారి వీధిలో ఆడుకుంటున్న లోహిత అనే చిన్నారిని ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP News : ఏపీలో ఘోర ప్రమాదం.. క్వారీ పేలుడులో...

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరవిషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురంలో ఉన్న వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం భారీ పేలుడు జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

Advertisment

RBI సంచలన ప్రకటన..మార్కెట్ లోకి కొత్త రూ. 20 నోటు..మరీ పాతవి చెల్లవా?

దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌ కింద రూ. 20 నోట్లను రిలీజ్ చేయనున్నట్లుగా ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. వాటిపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. పాత నోట్ల లాగే కొత్త నోట్లు ఉంటాయి.

Jio Cheapest Recharge Plan: జియో మామ బిగ్గెస్ట్ ఆఫర్.. తక్కువ ధరకే 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్!

జియో సంస్థ తమ యూజర్ల కోసం లాంగ్ టెర్మ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.1958తో రీఛార్జ్ చేసుకుంటే 365రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రూ.458ల ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. రెండింటిలోనూ డేటా ప్రయోజనం లేదు. ఓన్లీ కాల్స్, sms బెనిఫిట్స్ లభిస్తాయి.

Flash News :రూ.1200 పెరిగిన బంగారం... హైదరాబాద్ లో ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 2025 మే 16వ తేదీ శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 పెరిగి రూ.  87 వేల 200కు చేరుకుంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  1200 పెరిగి రూ.  95 వేల 130కి చేరుకుంంది.

Stock Market Losses Today: వరుసగా రెండో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ ఫలితాల నడుమ వారం క్లోజింగ్ డే మార్కెట్లు డౌన్ తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా క్షీణతతో 82,300 స్థాయిలో ఉండగా..నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగింది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2