DC vs LSG : ఉత్కంఠ మ్యాచ్ లో ఢిల్లీ సూపర్ విక్టరీ!
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఇరు జట్ల మధ్య హోరాహోరిగా సాగిన మ్యాచ్ లో ఫైనల్ గా ఒక వికెట్ తేడాతో ఢిల్లీ జట్టు గెలిచింది.
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఇరు జట్ల మధ్య హోరాహోరిగా సాగిన మ్యాచ్ లో ఫైనల్ గా ఒక వికెట్ తేడాతో ఢిల్లీ జట్టు గెలిచింది.
నికోలస్ పూరన్ టీ20 క్రికెట్లో అత్యంత భయంకరమైన హిట్టర్ అని నిరూపించుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడుతున్న ఈ వెస్టిండీస్ స్టార్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అన్ని లీగ్ లో కలిపి అంటే 385 టీ20లలో ఏకంగా 600 సిక్సలు బాదాడు.
గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ అనే యువకుడికి ఏడాది క్రితమే పెళ్లి అయింది. అతడు భార్యతో కలిసి ఫీనిక్స్ లో నివసిస్తున్నాడు. అయితే ఆరు నెలల నుంచిఉద్యోగం లేకపోవడం.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆంక్షల మనస్థాపంతో కొల్లి అభిషేక్ ఆత్మహత్య పాల్పడ్డాడు.
నెక్స్ట్ బెట్టింగ్ కింగ్ అంటూ యూట్యూబర్ అన్వేష్ మరో పోస్టు పెట్టాడు. వీఆర్ రాజాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అతడు మూడేళ్లుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ మండిపాడ్డాడు. లక్షల సంపాదన వస్తున్నా గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్ ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 210 పరుగులు ఛేదించాల్సి ఉంటుంది.
ఐఐటీ బాంబే క్యాంపస్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాంపస్లోని రోడ్డుపై ఓ భారీ మొసలి సంచరించడం కలకలం రేపింది. స్థానికంగా ఉండే సరస్సు నుంచి అది బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతోన్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ దుమ్ము దులిపేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 13 ఓవర్లో తొలి బంతి డాట్ కాగా.. తర్వాత వరుసగా 6,6,6,6 సిక్స్లు, ఒక ఫోర్ బాదేశాడు. అలా 30 బంతుల్లో 75 పరుగులు చేసి ఔటయ్యాడు.
భారత స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతులకు ఆడపిల్ల పుట్టింది. ఈ జంట మార్చి 24, సోమవారం రోజున అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
గర్భధారణ సమయంలో కొన్ని ఆహారాలు తీసుకోకూడదంటారు. వాటిలో సాఫ్ట్ డ్రింక్స్ ఒకటి. శీతల పానీయాలలో కెఫిన్ ఉంటుంది. గర్భిణీ స్త్రీలకి నిద్ర సంబంధిత ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం ఉన్న ఆహారాలు తింటే తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.
మేడ్చల్ MMTS ఘటనలో ఎస్పీ చందనాదీప్తి కీలక విషయాలు బయటపెట్టారు. ‘బాధితురాలు లేడిస్ కంపార్ట్ మెంట్లోనే ఎక్కింది. ఆ తర్వాత మరో ఇద్దరు ఎక్కి దిగిపోయారు. అప్పుడే ఓ వ్యక్తి ఆమెపై చేయివేశాడు. దీంతో ఆమె భయంతో కిందికి దూకేసింది. అతడిపై కేసు నమోదు చేశాం’ అన్నారు.