Bihar Elections: హత్య కేసులో జైలుకెళ్లి ఎన్నికల్లో గెలిచిన JDU నేత

బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే విజయభేరీ మోగించింది. ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చి జేడీయూ నుంచి బరిలోకి దిగిన అనంత్‌ సింగ్‌ కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందారు.

Bihar Elections: బీహార్‌లో ఎన్డీయేను గెలిపించిన మహిళా ఓటర్లు

బీహార్‌లో మరోసారి ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టనుంది. 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీయే.. 34 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Salumara Timmakka: 114 ఏళ్ల ‘వృక్షమాత’ సాలుమరద తిమ్మక్క మృతి.. పవన్ ఎమోషనల్

కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Bihar Elections: బీహార్ సీఎం నితీశ్‌ కుమార్ కాదా ?.. ఎక్స్‌ పోస్టును డిలీట్‌ చేసిన జేడీయూ

జేడీయూ తమ అధికారిక ఎక్స్‌లో సంచలన పోస్ట్ చేసింది. నితీష్‌ కుమారే మా సీఎం అని రాసుకొచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని నిమిషాలకే ఆ పోస్టును డిలీట్ చేసింది. మరోవైపు బీజేపీ కూడా నితీశ్‌ కుమార్ సీఎం అని అధికారికంగా ప్రకటించలేదు.

Bihar results: సారీ నితీష్ జీ.. ఈసారి బీహార్ సీఎం BJP లీడరే!

బిహార్‌లో NDAని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు కూడా బాగా పని చేశారు. దీంతో ఈసారి సీఎం కుర్చీ కమలం పువ్వు నాయకులే కావాలని పట్టుబట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. పవర్ ఫుల్ లీడర్లు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరిలో ఎవరో ఒకరు సీఎం కావచ్చు.

🔴Bihar Assembly Election 2025 Results: బిహార్‌ కౌంటింగ్‌.. లైవ్ అప్‌డేట్స్..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తోంది. 38 జిల్లాల్లో 243 అసెంబ్లీ సీట్లు రెండు విడతలలో పోలింగ్ జరిగాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీహార్‌లోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

సొంత పార్టీకి పని చేయని ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ.. బిహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ గల్లంతు

ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ బీహార్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకున్నారు. కానీ తన సొంత పార్టీ 'జన్ సురాజ్' అసెంబ్లీ ఎన్నికల అరంగేట్రంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Web Stories
web-story-logomultani mittiవెబ్ స్టోరీస్

ముల్తానీ మట్టి బెనిఫిట్స్

web-story-logoBellamkonda sai fiveవెబ్ స్టోరీస్

తిరుమల శ్రీవారి సేవలో బెల్లంకొండ శ్రీనివాస్!

web-story-logoDatesవెబ్ స్టోరీస్

ఖర్జూర గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు?

web-story-logoanupama bison pic oneవెబ్ స్టోరీస్

రెండు జడల అనుపమ.. ఈ పిక్స్ భలే ఉన్నాయి!

web-story-logoWhite Radishవెబ్ స్టోరీస్

ముల్లంగి తింటే ఎన్ని రోగాలు నయం అవుతాయో తెలుసా..?

web-story-logowash faceవెబ్ స్టోరీస్

ఉదయం చల్లని నీటితో ఇలా చేస్తే ఇన్ని లాభాలా..?

web-story-logofennel seedsవెబ్ స్టోరీస్

ఎక్కువగా సోంపు తింటున్నారా?

web-story-logoBlack carrotsవెబ్ స్టోరీస్

నల్ల క్యారెట్‌ తింటే నమ్మలేని బెనిఫిట్స్

web-story-logoPoori Tipsవెబ్ స్టోరీస్

క్రిస్పీ పూరీలు తినాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

web-story-logoMotorola Edge 60 5G  (6)వెబ్ స్టోరీస్

మోటో ఎడ్జ్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. అస్సలు వదలొద్దు మావా..!

Bangladesh: మళ్లీ లాక్‌డౌన్.. బంగ్లాదేశ్‌లో హైటెన్షన్‌..

బంగ్లాదేశ్‌లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసుల నమోదైన సంగతి తెలిసింది. దీనిపై నవంబర్‌ 17న తీర్పు రానుంది.

Pak Vs Ind: పాక్ బలుపు మాటలు.. భారత్‌తో యుద్ధానికి సై అన్న డిఫెన్స్ మినిస్టర్

పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో

ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో భారత్ కు తమ అవసరం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. దర్యాప్తులో తాము సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని...కానీ భారత అధికారులు అసాధారణ వృత్తి నైపుణ్యంతో పని చేస్తున్నారని అన్నారు.

BIG BREAKING: మరో బస్సు ప్రమాదం.. 37 మంది మృతి!

దక్షిణ పెరూలోని అరెక్విపా ప్రాంతంలో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంంది. లోయలో బస్సు పడిపోవడంతో 37 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు  సహాయక చర్యలు చేపట్టారు.

USA: అధికారికంగా అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగింపు...బిల్లుపై ట్రంప్ సంతకం

అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను అధికారికంగా ముగించడానికి ప్రతినిధుల సభ 222-209 ఆధిక్యంతో తీర్మానం ఆమోదించింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్...వాషింగ్టన్ కాలమానం ప్రకారం రాత్రి 9.45 గంటలకు సంతకం చేశారు.

BREAKING: విషాదం.. పడవ బోల్తా.. 42 మంది గల్లంతు

లిబియా తీరానికి సమీపంలో వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఈ పడవలో మొత్తం 42 మంది ఉన్నారు. వీరంతా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఏడుగురు వ్యక్తులు మాత్రమే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగారని తెలిపారు.

Trump: మీకెంత మంది భార్యలు..సిరియా అధ్యక్షుడికి ట్రంప్ ప్రశ్న

రీసెంట్ గా సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిరియా అధ్యక్షుడిని మీ కెంత మంది భార్యలు అంటూ ట్రంప్ ప్రశ్నించిన వీడియో...ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jubilee Hills by election : కౌంటింగ్‌కు ముందు గుండెపోటుతో అభ్యర్థి మృతి.. ఈయనకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ఫలితాల వేళ స్థానికంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అభ్యర్థిగా పోటీ చేసిన అన్వర్ ఈ ఉప ఎన్నికలో 24 ఓట్లు సాధించాడు.

Jubilee Hills By Election 2025 Results : పనిచేయని బీఆర్‌ఎస్‌ ప్రచారం..వీగిపోయిన హైడ్రా..రౌడీ అస్త్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్లుగానే ప్రచారం సాగింది. చివరికి నవీన్ యాదవ్ వైపే ప్రజలు మొగ్గు చూపారు.

🔴Jubilee Hills By Election 2025 Results: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం.. గాంధీభవన్‌లో సంబరాలు లైవ్ అప్‌డేట్స్..!

జూబ్లీహిల్స్‌ బై పోల్ లో కాంగ్రెస్‌ ఘన విజయం.. బీఆర్ఎస్‌ అభ్యర్థి సునీతా గోపినాథ్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్.. కాసేపట్లో ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటించనుంది..

కిషన్ రెడ్డి పద్ధతి మార్చుకో.. KTR అహంకారం తగ్గించుకో.. సీఎం రేవంత్ వార్నింగ్!

ఈ గెలుపు తమ మీద బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. హైదరాబాద్ లో సాధారణ ఎన్నికల్లో తమకు పెద్దగా ఫలితాలు రాలేదన్నారు. కానీ రెండేళ్ల తర్వాత ప్రజలు తమను దీవించారన్నారు. బాధ్యతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఓట్ల ద్వారా తమకు తెలిపారన్నారు.

Naveen Yadav : నవీన్‌ యాదవ్‌ అనే నేను... విజయం తర్వాత నవీన్ కీలక వ్యాఖ్యలు

భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నవీన్‌ యాదవ్‌ అన్నారు. విజయం సాధించిన అనంతరం నవీన్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ కార్యకర్తలు నన్ను గెల్పించుకున్నారు.వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యనన్నారు.

కర్మ వదిలిపెట్టదు.. BRS ఓటమిపై కవిత సంచలన ట్వీట్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరోక్షంగా స్పందించారు. బై ఎలక్షన్‌లో బీఆర్ఎస్ ఓటమిపై ఆమె సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆమె కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు.

Bihar results: సారీ నితీష్ జీ.. ఈసారి బీహార్ సీఎం BJP లీడరే!

బిహార్‌లో NDAని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు కూడా బాగా పని చేశారు. దీంతో ఈసారి సీఎం కుర్చీ కమలం పువ్వు నాయకులే కావాలని పట్టుబట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. పవర్ ఫుల్ లీడర్లు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరిలో ఎవరో ఒకరు సీఎం కావచ్చు.

Salumara Timmakka: 114 ఏళ్ల ‘వృక్షమాత’ సాలుమరద తిమ్మక్క మృతి.. పవన్ ఎమోషనల్

కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Vijayawada crime news: నడిరోడ్డు మీద పట్టపగలు.. భార్య గొంతు కోసం దారుణంగా హత్య చేసిన భర్త.. కారణమేంటంటే?

విజయవాడలో దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్‌ (40), నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30) ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాదిన్నరగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు.

Pavan Kalyan: అటవీ భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో రిలీజ్

చిత్తూరు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమించారని ఆరోపిస్తూ డిప్యూటీ CM పవన్ వీడియో విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఏరియల్ సర్వేలో తేలిందని ఆయన కార్యాలయం వెల్లడించింది.

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Air Pollution: వామ్మో.. వాయు కాలుష్యం..! ఈ సిటీలకు హై అలర్ట్.. జాగ్రత్తలు తప్పనిసరి!

విశాఖలో గాలి కాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఫార్మా పరిశ్రమలు, చలి వాతావరణం కారణంగా గాలిలో దుమ్ము, పొగ స్థాయులు పెరిగి శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయి. వైద్యులు మాస్క్ ధరించాలి, ధూమపానం మానుకోవాలి, అవసరమైతే వ్యాక్సిన్‌లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలు గజగజ.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. ఏపీలో మళ్లీ వర్షాలు!

ఈ చలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.

Kurnool Bus Accident: షాకింగ్ విజువల్స్.. కర్నూలు బస్సు ప్రమాదం - వెలుగులోకి సంచలన వీడియో

ఏపీలోని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతై.. దాదాపు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటనకు బైక్ ప్రమాదమే అసలైన కారణమని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు.

Gold Rates: బంగారం ప్రియులకు అదిరిపోయే వార్త.. 10 గ్రాముల గోల్డ్‌పై భారీగా తగ్గిన ధరలు!

నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.770 తగ్గి రూ.1,28,620 నుంచి రూ.1,27,850కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.700 తగ్గి రూ.1,17,900 నుంచి రూ.1,17,200కి చేరుకుంది.

Moto G67 Power 5G: మోటో నుంచి పవర్ ఫోన్.. 50MP కెమెరా, 7,000 mAh బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా భారతదేశంలో Moto G67 Power 5Gని విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది.

Best Mileage Bikes: వెరీ చీపెస్ట్ బైక్.. రూ.55,100లకే 70కి.మీ పైగా మైలేజ్ - పరుగో పరుగు

మార్కెట్‌లో టీవీఎస్ కంపెనీకి భారీ డిమాండ్ ఉంది. ఈ కంపెనీలోని ద్విచక్ర వాహనాలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ కొత్త కొత్త మోడళ్లలో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకు వస్తుంది.

Amazon Mobile Offers: గూగుల్ ఫోన్ పై రూ.40వేల భారీ తగ్గింపు.. ఆఫర్ వదిలితే మళ్లీ రాదు బ్రో..!

అమెజాన్ లో గూగుల్ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు కొత్త Google Pixel 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఈ ఫోన్ పై Amazonలో భారీ తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లు సద్వినియోగం చేసుకోవచ్చు.

US Woman: అదృష్టం కలిసొచ్చి.. ఆరేళ్ల తర్వాత రూ.కోటిగా నడిసొచ్చింది

అమెరికాలో ఉత్తర కరోలినాలోని హోప్ మిల్స్‌కు చెందిన బార్బరా సుమారు 6 సంవత్సరాల క్రితం కొన్ని లాటరీ నంబర్లను ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన డ్రాలో, లాకీ స్టాప్ అనే స్టోర్ నుండి ఆమె కొనుగోలు చేసిన కేవలం $1 టికెట్‌కు అక్షరాలా $1,54,168 గ్రాండ్ ప్రైజ్ దక్కింది.

Vivo Y500 Pro: వివో మావ కుమ్మేశాడు మచ్చా.. 200MP కెమెరాతో ఊరమాస్ స్మార్ట్‌ఫోన్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన లైనప్‌లో ఉన్న మరొక స్మార్ట్‌ఫోన్ Vivo Y500 Proను విడుదల చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

New Smartphone: రేసింగ్ బ్రాండ్ మొబైల్.. 200MP కెమెరా, 7,000mAhతో రప్పా రప్పా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తన Realme GT 8 Pro Aston Martin F1 Edition సేల్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు రియల్‌మి GT 8 Pro మాదిరిగానే ఉన్నాయి. ఇది 16 GB RAM, 1 TB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల అయింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2