BIG BREAKING: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
అక్రమ ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్ లను తనిఖీలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
అక్రమ ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్ లను తనిఖీలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
హీరో విజయ్ దేవరకొండ మహా కుంభమేళను సందర్శించుకున్న ఫొటోలను పంచుకున్నారు. విజయ్ ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా కుంభమేళాకు వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వెళ్ళలేదు. కేవలం అయన భార్య మాత్రమే వెళ్లారు.
శివకార్తికేయన్ - మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న SK23 టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. 'మధరాసి' అనే టైటిల్ తో గ్లిమ్ప్స్ విడుదల చేశారు. బాంబు పేలుళ్లు, కాల్పుల, యాక్షన్ సన్నివేశాలతో గ్లిమ్ప్స్ ఆసక్తికరంగా కనిపించింది.
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే.. అల్పాహారంలో ఎక్కువ ప్రోటీన్ను చేర్చాలి. సరైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అధికంగా ఉండే సమతుల్య అల్పాహారం తింటే జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇవి కండర దృఢత్వం కూడా ఎక్కువకాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లాల్లో ఓ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుటుంబానికి పెద్ద షాకిచ్చింది. పెళ్లి అయిన రాత్రే వరుడి కుటుంబం విందు ఏర్పాట్లలో ఉండగా..కొత్త పెళ్లి కూతురు 3.5 లక్షల విలువైన నగలతో పారిపోయింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా బీజేపీ ఇంకా సీఎం అభ్యర్ధిని ఖరారు చేయకపోవడంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 మంది ఎమ్మెల్యేలలో ప్రభుత్వాన్ని నడిపించే దమ్ము ఒక్కరికి కూడా లేదా అని ఆమె ప్రశ్నించారు.
వైరల్ గర్ల్ మొనాలిసాకు మరో అదృష్టం కలిసొచ్చింది. ఈనెల 26న నేపాల్ లో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. ఇటీవలే కేరళలోని ఓ జ్యూవెలరీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి కూడా వెళ్ళింది.
బ్లూబెర్రీస్లో అనేక పోషకాలు, విటమిన్ సి పుష్కలం. బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను తగ్గించడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, శక్తిని ఇవ్వడం, రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు చర్మాన్ని అందంగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో యువతరంగ్ పోస్టర్ ఆవిష్కరణలో జూనియర్ సీనియర్స్ మధ్య వివాదం చెలరేగింది . కర్రలతో రౌడీలా సీనియర్స్, జూనియర్ విద్యార్థులు కొట్టుకున్నారు. ఘర్షణపై పలువురు విద్యార్ధులపై బీఎన్ ఎస్ 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.