Karnataka: మెట్రో ప్రయాణికులకు బిగ్‌ షాక్‌..భారీగా ఛార్జీలు పెంపు!

బెంగళూరు మెట్రో ప్రయాణికులకు పెద్ద షాకిచ్చింది.మెట్రో రైలు ఛార్జీలను పెంచుతున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది.పెంచిన ఛార్జీలు జనవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి.

Telecom: స్పామ్ కాల్స్‌కు చెక్..సంచార్ సాథీ మొబైల్ యాప్

మోసపూరిత కాల్స్, మేసేజ్‌లు చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికాం శాఖ రంగంలోకి దిగింది.స్పామ్ కాల్స్ కోసం సంచార్ సాథీ అనే యాప్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా స్పామ్ నంబర్లను బ్లాక్ చేసుకోవచ్చును.ఈ యాప్‌ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా రిలీజ్ చేశారు.

ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ద రామయ్యకు ED షాక్

కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు ముడా స్కామ్‌లో ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన సతీమణికి చెందిన రూ.300 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ యాక్ట్ కింద పార్వతమ్మ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు జవవరి 17న ఈడీ ప్రకటించింది.

Group-2 Key: రేపే గ్రూప్ 2 'కీ' విడుదల.. టీజీపీఎస్సీ కీలక సూచనలు

జనవరి 18న గ్రూప్-2 రాత పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. జనవరి 18 నుంచి 22 వరకు కీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు అభ్యంతరాలు తెలపాలనుకుంటే ఆన్‌లోన్‌లేనే తెలియజేయాలని సూచించింది.

బై ఎలక్షన్స్ బహిష్కరించిన విజయ్ దళపతి కొత్త పార్టీ

యాక్టర్ విజయ్ దళపతి కొత్త పార్టీ తమిఝగ వెట్రి కజగం ఈరోడ్ తూర్పు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికను బహిష్కరించింది. ఉప ఎన్నికలో గెలవడానికి సీఎం ఎంకే స్టాలిన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ ఆరోపించాడు.

కుంభమేళలో 7ఫీట్స్ బాడీ బిల్డర్ బాబా.. వైరల్

కుంభమేళ 2025కు రష్యా నుంచి వచ్చిన ప్రేమ్ గిరి మహారాజ్ 7 అడుగుల ఎత్తు, సిక్స్ ప్యాక్‌తో బాడీ బిల్డర్‌లా ఉన్నాడు. కాషాయ దుస్తువులు ధరించి.. రుద్రాక్ష మాల వేసుకున్న ఆయన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మస్క్యులర్ బాబాగా ట్రెండ్ అవుతున్నాడు. 

Arvind Kejriwal: బీజీపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్.. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

బీజేపీ మేనిఫెస్టోపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ ప్రకటించిన హామీలు ఆప్ నుంచి కాపీ చేశారంటూ విమర్శలు చేశారు. ఉచితాలు ఇస్తున్నందకు తనపై విమర్శలు చేయడం తప్పని ప్రధాని మోదీ అంగీకరించాలంటూ డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Web Stories
web-story-logo vomiting వెబ్ స్టోరీస్

మనం ఎందుకు వాంతి చేసుకుంటాం?

web-story-logo Banana Tea 1 వెబ్ స్టోరీస్

బనానా టీతో బోలెడన్నీ ప్రయోజనాలు

web-story-logo shiva jyothi sankranthi photos వెబ్ స్టోరీస్

సెలెబ్రెటీల సంక్రాంతి స్పెషల్.. ఫొటోలు వైరల్

web-story-logo Headache- Migraine వెబ్ స్టోరీస్

సరిగ్గా నుదుటిపై తలనొప్పికి కారణం

web-story-logo Periods-Fruits వెబ్ స్టోరీస్

పీరియడ్స్‌ సమయంలో వీటిని తప్పక తినాలి

web-story-logo Cigarette addiction వెబ్ స్టోరీస్

సిగరెట్ తాగే వ్యసనాన్ని ఇలా వదిలించుకోవాలి

web-story-logo RO water వెబ్ స్టోరీస్

RO నీటిలో TDS ఎంత ఉండాలి?

web-story-logo Black Sesame వెబ్ స్టోరీస్

సంక్రాంతి రోజు నువ్వులతో ఇలా చేస్తే ప్రయోజనాలు

web-story-logo ipomoea carnea tree వెబ్ స్టోరీస్

కేటీఆర్‌ ప్రస్తావించిన లొట్టపీసు చెట్టు కథ ఇదే

web-story-logo  Apply ice to face వెబ్ స్టోరీస్

ముఖానికి ఐస్ అప్లై చేస్తే మొటిమలు మాయం

Advertisment

Ceasefire: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు, బందీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాలని సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.

13ఏళ్ల స్టూడెంట్‌తో బిడ్డని కన్న టీచర్ అరెస్ట్.. ఎందుకంటే?

USAలోని న్యూజెర్సీ స్కూల్లో 5 క్లాస్ టీచర్ లారా కారన్ 13ఏళ్ల విద్యార్థిని లైంగికంగా వేధించింది. ఊరెళ్తూ.. 2016 నుంచి 2020 మధ్య తల్లిదండ్రులు బాలుడిని ఆమె దగ్గర వదిలి వెళ్లారు. లారా మైనర్‌తో 2019లో ఓ బిడ్డని కూడా కన్నది. 2025 జనవరి 16న ఆమె అరెస్టైంది.

Obama and Michelle: ఒబామా దంపతుల విడాకులు ?.. క్లారిటీ ఇచ్చిన మిషెల్‌ టీమ్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలపై మిషెల్ టీం స్పందించింది. వాళ్లిద్దరీ మధ్య వైవాహిక జీవితంపై నిరాధార ఆరోపణలు చేయొద్దని కోరింది. ఒబామా దంపతులు విడాకులు తీసుకోనున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

రష్యా ఆర్మీలో 12 మంది ఇండియన్స్ మృతి, 16 మంది మిస్సింగ్

రష్యా కోసం పోరాడుతున్న ఆర్మీలో 126 మంది భారతీయులు పని చేసినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వారిలో 12 మంది మరణించగా, 16 మంది తప్పిపోయారని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు తెలిపారు. 96 మంది సైనికులు ఇండియాకు తిరిగి వచ్చారు.

Imran Khan: పాకిస్థాన్​ మాజీ ప్రధాని​కి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కి స్థానిక కోర్టు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అతని భార్య బుష్రా బీబీకి కూడా కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష వేసింది. భూ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో కోర్టు తీర్పును వెలువరించింది.

Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?

అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు.ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు 50 శాతం టికెట్ రాయితీ అమలు చేయాలని కోరారు. రాయితీ వల్ల పడే ఆర్థిక భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరించాలన్నారు.

భూమివైపే దూసుకొస్తున్న పవర్‌ఫుల్ బ్లాక్ హోల్.. ప్రళమేనా?

విశ్వంలో పెద్ద బ్లాక్ హోల్ భూమివైపే దూసుకొస్తుంది. 700 మిలియన్ల సూర్యుని ద్రవ్యరాశితో J0410-0139 అనే బ్లాక్ హోల్(చనిపోయిన నక్షత్రం) భూమికి 12.9 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. NASAలోని చంద్ర అబ్జర్వేటరీ, చిలీలోని వెరీ లార్జ్ టెలిస్కోప్‌తో దీన్ని గుర్తించారు.

Advertisment

Breaking: సూర్యాపేటలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో నుంచి ఎగిరిపడి..!

సూర్యాపేటలో రెండు బస్సులు ఢీకొడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్న బస్సును మరో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

TG Weather Updates: అయ్య బాబోయ్.. తెలంగాణాలో చలికి చుక్కలే..!

తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. జనవరి 18న పటాన్‌చెరులో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో వరుసగా ఉష్ణోగ్రతలు 15.8 డిగ్రీలు, 17.2 డిగ్రీలకు పడిపోయాయి. నల్గొండలో 17.4, హైదరాబాద్‌లో 18.6 డిగ్రీల టెపరేచర్ నమోదు.

KCR: ఇది ముమ్మాటికీ కేసీఆర్ విజయమే.. ట్విట్ట‌ర్‌లో కవిత, హరీష్ సంచలన పోస్ట్!

పదేళ్ల పాటు నిర్విరామంగా కేసీఆర్ చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులని హరీష్ రావు పేర్కొన్నారు. బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని ఉద్యమ నేత కేసీఆర్ చేసిన కృషి ఫలించిందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

CM Revanth: రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్-PHOTOS

తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సీఎం సందర్శించారు.

Ponnala Laxmaiah: మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ..పండగకి ఊరెళ్లిన సమయంలో

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్షన్నర నగదు, ఆభరణాలు దోపిడీకి గురైనట్టు తెలుస్తోంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్...ధరల పెంపు!

తెలంగాణలో మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ రంగం సిద్దం చేస్తోంది.6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి నిర్ణయించనుంది.

Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisment

ఏపీలో కేంద్ర హోమంత్రి అమిత్ షా 2 రోజుల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2 రోజులు పర్యటించనున్నారు. శనివారం రాత్రి ఆయన ముఖ్యమంత్రి ఇంట్లో భోజనం చేయనున్నారు. డిన్నర్‌లో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొననున్నారు. ఆదివారం గన్నవరంలో NDRF, SDRF క్యాంపులను ఆయన ప్రారంభించనున్నారు.

Tirumala: తిరుమలలో మరో అపచారం.. కొండపైకి ఆ కూరను తీసుకుని వచ్చిన భక్తులు!

తిరుమల కొండపై మరో అపచారం చోటు చేసుకుంది.కొండపైకి కొంతమంది ఇతర మతానికి చెందిన బృందం చేరుకుంది. అక్కడి వరకు బాగానే ఉన్నా వారి వెంట కోడిగుడ్ల కూర తీసుకురావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.

Fire Accident: : తిరుపతి-తిరువూరు బస్సు అగ్నికి ఆహుతి..20 మంది ప్రయాణికులు!

ఏపీలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరువూరు వస్తున్న ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.ఆ సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు

Ap Govt: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌  విచారణకు ఆదేశాలు!

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై విచారణ అథారిటీని నియమించింది. ఆర్పీ సిసోదియా, హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Nara Lokesh: క్షమించండి.. మళ్లీ అలా జరగనివ్వను.. నారా లోకేష్ సంచలన ట్వీట్!

విజయవాడ కనవిజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని.. తాను నీరు లేదని పలువురు భక్తులు ఎక్స్ లో చేసిన పోస్టుకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. అసౌకర్యానికి గురైన భక్తులకు క్షమాపణలు చెప్పారు.

AP Cabinet: తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ.. ఏపీ కేబినెట్ వరాల జల్లు!

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన రోజే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ నిధులు సైతం రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది.

AP BJP: పురంధేశ్వరికి బిగ్ షాక్.. ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ ఎవరంటే?

ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ ను నియమించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. కడప నుంచి రామచంద్రారెడ్డి, విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, నెల్లూరు నుంచి ఇసక సునీల్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంపిక పూర్తి అయ్యే అవకాశం ఉంది.

Advertisment

Realme: మార్కెట్‌లోకి వచ్చేసిన రంగుల మార్చే ఫోన్.. ధర ఎంతంటే?

రియల్‌మీ కంపెనీ మార్కెట్‌లోకి తాజాగా కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్‌ అనే రెండు వేరియంట్లను కలర్‌ ఛేంజింగ్‌ వెర్షన్‌తో లాంఛ్ చేసింది. ఒక్కో వేరియంట్ ధర ఒక్కోలా ఉంటుంది. ఇప్పటికే వీటి బుకింగ్స్ సార్ట్ అయ్యాయి.

జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ నుంచి నింగిలోకి ఫస్ట్ టెస్ట్ రాకెట్‌

జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ అంతరిక్ష కంపెనీ గురువారం తన మొదటి టెస్ట్ ఫ్లైట్‌లో న్యూ గ్లెన్ రాకెట్‌ను ప్రారంభించింది. ఫ్లోరిడాలో ఈ రాకెట్‌ను లాంచ్ చేసింది. భూమికి వేల మైళ్ల కక్ష్యలో ఉండేలా ప్రోటోటైప్ ఉపగ్రహాన్ని ఇది మోసుకెళ్లింది.

Gold Rates Today: బిగ్ షాక్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే ?

బంగారం ధరలు ఊహించని షాక్ ఇచ్చాయి.  2025 జనవరి 16వ తేదీ గురువారం రోజున భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500  పెరగగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.550  పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2000 పెరిగింది.

Stock Market: లాభాల బాటలో అదానీ షేర్లు...19శాతం పైకి..

స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ 19శాతం పెరిగాయి. దీంతో ఇంట్రాడేలో టాక్ వాల్యూ గరిష్ట స్థాయి రూ.2,422.90కి చేరుకుంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ వారసుడు ఇతనే

వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ తన వారసుడిని ప్రకటించాడు. ఆయన రెండో సంతానం హువర్డ్ బఫెట్ బెర్క్ షైర్ హత్‌వే కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నటు ఆయన చెప్పారు. హువర్డ్ కంపెనీ బోర్డులో దాదాపు 30 సంవత్సరాలు పని చేశారు.

వామ్మో.. డేంజర్ యాప్స్, ఇవి ఇన్‌స్టాల్ చేస్తే డేటా లీక్

ఫ్రేమస్ గేమింగ్ యాప్ క్యాండీ క్రష్ సాగా, డేటింగ్ యాప్ టిండర్ లాంటి యాప్స్ యూజర్ల డేటాను హ్యాకర్స్‌కు లీక్ చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇవి వినియోగదారులపై నిరంతరం నిఘా పెట్టి వారి లొకేషన్, డేటాను హ్యాకర్లుకు విక్రయిస్తున్నాయి.

బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే!

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.  10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  100 పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 పెరిగింది. ముందు రోజు అంటే సోమవారం రోజున బంగారం ధర రూ. 400 పెరిగింది. పూర్తి డీటెయిల్స్ కోసం ఆర్టికల్ లోపల చదవండి.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2