Mahakumbh:కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే

కుంభమేళాలో అఖాడాల ప్రస్తావన లేకుండా ఉండదు. ఈ అఖాడాలు లేకుండా కుంభమేళాను ఊహించుకోలేం. ఈ అఖాడాల సాధువుల వల్ల కుంభమేళా ఎంతో వైభవంగా జరుగుతుంది. అసలు అఖాడాలు అంటే ఏంటి? వాటి చరిత్ర ఏంటి ఈ స్టోరీలో!

కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఆయన్ను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌పై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.  

Kamala Jobs: స్టీవ్ జాబ్స్ కోరిక తీర్చిన భార్య..కుదుటపడిన ఆమె ఆరోగ్యం

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు స్టీవ్ జాబ్స్ భార్య కమలా వచ్చారు. కుంభమేళాకు రావడం స్టీవ్ జాబ్స్  ఎప్పటిదో కల అని...ఆయన రాలేకపోయినా తాను వచ్చి ఆయన కోరిక తీర్చానని కమలా చెప్పారు. ఇప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉందని ఆమె చెప్పారు. 

Crime: హరియాణా బీజేపీ అధ్యక్షుడు, గాయకుడిపై అత్యాచార కేసు

హరియాణా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ, గాయకుడు రాకీ మిట్టల్ మీద ఓ అమ్మాయి అత్యాచారం కేసు నమోదు చేసింది. 2023 జూలై 3న తనను వారిద్దరూ రేప్ చేశారని ఆమె ఫిర్యాదులో రాసింది. తన స్నేహితురాలితో హిమాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పింది. 

Delhi: 400 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో 400లకు పైగా విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చిన కేసులో.. అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వెనుక ఉన్నది 12వ తరగతి విద్యార్థి తండ్రి ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నట్లు తేలింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌ లో..

Olympics Medals: మనుబాకర్ పతకాలు కూడా వెనక్కు...పూత పోతోంది

ఒలింపిక్స్‌లో ఇచ్చిన పతకాలు నాసిరకంగా ఉన్నాంటూ ఫిర్యాదుల వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత అథ్లెట్ మను బాకర్ కూడా ఈ లిస్ట్‌లో చేరారు. ఈమెకు ఇచ్చిన పతకాలపై కూడా పూత పోతోందని వాటిని వెనుకకు తిరిగి పంపిస్తామని  భారత ఒలింపిక్స్ సంఘం చెప్పింది. 

India: రష్యాలో భారతీయుని మృతిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం..

రష్యా యుద్ధంలో కేరళ యువకుని మరణాన్ని కేంద్రప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆ దేశంలో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. వీలైనంత తొందరగా వారిని అక్కడి నుంచి పంపించేయానలి డిమాండ్ చేశామని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. 

Web Stories
web-story-logo ipomoea carnea tree వెబ్ స్టోరీస్

కేటీఆర్‌ ప్రస్తావించిన లొట్టపీసు చెట్టు కథ ఇదే

web-story-logo  Apply ice to face వెబ్ స్టోరీస్

ముఖానికి ఐస్ అప్లై చేస్తే మొటిమలు మాయం

web-story-logo Pig Fight వెబ్ స్టోరీస్

కోడిపందాలకు ధీటుగా పందుల పోటీలు

web-story-logo  Otzempic drink వెబ్ స్టోరీస్

అధిక బరువు తగ్గించే డ్రింక్‌కు పెరుగుతోన్న క్రేజ్

web-story-logo walking10 వెబ్ స్టోరీస్

సాయంత్రం వాకింగ్‌తో ప్రయోజనాలు

web-story-logo blood-pressure వెబ్ స్టోరీస్

బిపీ కంట్రోల్‌లో ఉండాలంటే?

web-story-logo sneezing వెబ్ స్టోరీస్

జలుబుతో బోలెడు లాభాలున్నాయి

web-story-logo Diabetes patient Snacks వెబ్ స్టోరీస్

షుగర్‌ రోగులు ఈ స్నాక్స్‌ని రోజూ ట్రై చేయండి

web-story-logo OnePlus Nord CE 3 Lite 5G వెబ్ స్టోరీస్

108MP Camera Phones: 108mpతో కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్..వెరీచీప్ గురూ!

web-story-logo beautiful eyebrows follow these tips వెబ్ స్టోరీస్

కనుబొమ్మలు అందంగా ఉండాలంటే?

Advertisment

Tibet: టిబెట్‌లో ఆగని భూ ప్రకంపనలు..168 గంటల్లో 3600 సార్లు..

జనవరి 7న టిబెట్‌లో భూకంపం వచ్చింది. 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి 126 మంది చనిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భూ ప్రకంపనలు ఆగలేదు. మొత్తం 3600 సార్లు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చెబుతోంది. 

క్రిటికల్ కండిషన్‌లో లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు..మరింత వేగంగా గాలులు..

లాస్ ఏంజెలెస్‌లో మంటలు ఇంకా చల్లారలేదు. దానికి తోడు ఈరోజు నుంచి శాంటా ఆనా గాలులు మరింత బలంగా వీస్తాయని...దీని వల్ల అక్కడ పరిస్థితులు క్రిటికల్‌గా మారనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. లాస్‌ ఏంజెలెస్ బయటకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టు..ఎమర్జెన్సీ తంటా!

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ ఇప్పటికే అభిశంసనకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మార్షల్‌ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్‌ ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Kate Middleton: క్యాన్సర్‌ నుంచి బయటపడ్డాను: వేల్స్ యువరాణి!

బ్రిటన్‌ యువరాజు విలియమ్‌ భార్య, ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ ఓ కీలక ప్రకటనను ప్రజల ముందుకు తీసుకుని వచ్చారు. తాను క్యాన్సర్‌ నుంచి బయటపడ్డట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్టు చేశారు.

Zucker Berg: మెటాలో భారీగా ఉద్యోగ కోతలు...ప్రకటించిన జుకర్‌ బర్గ్‌!

దిగ్గజ టెక్‌ సంస్థ మెటా భారీగా కోతలు విధించేందుకు రెడీ అయ్యింది. తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించినట్లు, వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేయనున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ వెల్లడించింది.మొత్తం 3,600 మందిని తొలగించనున్నట్లు సమాచారం.

South Africa: ఘోర ప్రమాదం.. 100 మంది మృతి

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బంగారు గనిలో చిక్కుకొని ఏకంగా 100 మంది కార్మికులు మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లు ఆకలి, డీహైడ్రేషన్‌తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

ఆన్‌లైన్ లవర్ కోసం ఆశపడి భర్తకు విడాకులు.. తీరా చూస్తే అది AI స్కామ్

ఆన్‌లైన్‌లో పరిచమైన హాలీవుడ్ హీరో కోసం అన్నా అనే ఫ్రెంచ్ మహిళ భర్తను, డబ్బులను పోగొట్టుకుంది. బ్రాడ్‌పిట్ ఏఐ ఫొటోలు వాడి అన్నా మోసం చేసి రూ.7కోట్ల స్కామ్ చేశాడు. అన్నా బ్రాడ్‌పిట్ కోసం బిలియనీర్ భర్తకు విడాకులు ఇచ్చి వచ్చిన భరణాన్ని అతనికి పింపింది.

Advertisment

KTR: ఈరోజు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేశారు. 

Hyderabad: ఫ్లైఓవర్‌పై నుంచి దుంకిన దొంగ.. వీడియో వైరల్!

తాగిన మత్తులో ఓ దొంగ ఫ్లైఓవర్‌పై నుంచి దూకిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అంబర్‌పేట్ వంతెన రాడ్లు దొంగిలించబోతుంటే స్థానికులు కేకలు వేశారు. దీంతో ఫలక్‌నుమాకు చెందిన రాములు(55) అమాంతం దూకేయగా గాయాలపాలయ్యాడు. వీడియో వైరల్ అవుతోంది.

Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌..

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్‌ అరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.

సంక్రాంతి ముగ్గులు వేసిన ఎమ్మెల్సీ కవిత-PHOTOS

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కవిత స్వయంగా ముగ్గులు వేసి రంగులు అద్దారు. భర్త, కుమారులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కవిత జరుపుకున్న సంక్రాంతి ఫొటోలు వైరల్ గా మారాయి.

రేవంత్ రెడ్డి నన్నేం చేయలేడు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ!

ప్రజల కోసం పోరాటం చేస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి మోసం చేయడంతోనే కాంగ్రెస్ పార్టీని వీడాన్నారు. RTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు వెల్లడించారు. పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో..

Maoist: దండకారణ్యంలో హై టెన్షన్.. హిడ్మాను చుట్టుముట్టిన భద్రతా బలగాలు

ఛత్తీష్‌గఢ్ దండకారణ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బిగ్ టాస్క్‌గా మారిన మావోయిస్టు కీలక నేత హిడ్మా జాడను పోలీసులు కనిపెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 2వేల మంది బలగాలు హిడ్మా క్యాంపును చుట్టిముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇది గేమ్ ఛేంజర్ సంక్రాంతి.. తెలంగాణలో పాలిటిక్స్ లో రానున్న ఊహించని మార్పులివే!

కుల గణన, ఎస్సీ వర్గీకరణ, మంత్రివర్గ విస్తరణ, స్థానిక ఎన్నికలు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తదితర అంశాలతో ఈ నెల రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ లో కీలక మార్పులు రానున్నాయి. బీజేపీకి కొత్త అధ్యక్షుడు కూడా రానున్నాడు. కేటీఆర్ అరెస్ట్ అంశం కూడా ఈ నెలలోనే తేలనుంది.

Advertisment

Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. మద్యం ధరలు తగ్గాయోచ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు సంక్రాంతి పండగ వేళ మద్యం కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యం ధరలను తగ్గించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16 రకాల బ్రాండ్ల మద్యం దొరుకుతుండగా.. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలను తగ్గించారు.

జగన్ కు బిగ్ షాక్.. మరో కీలక నేత ఔట్.. ఈ నెలలోనే జంప్?

ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మర్రి రాజశేఖర్ YCPని వీడేందుకు సిద్ధం అయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గ బాధ్యతలను మరోసారి విడుదల రజినికే అప్పగించడంతో అయన అసంతృప్తిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆయన TDPలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

తిరుమలలో ఇంటి దొంగ..రెండేళ్లలో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎంత కొట్టేశాడంటే?

శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన బంగారు బిస్కెట్‌ దొంగతనంలో కేసు కొత్త మలుపు తిరిగింది.నిందితుడు వీరిశెట్టి పెంచులయ్య గత రెండు సంవత్సరాలలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగలించినట్లు సమాచారం.

AP: ఆ ఊళ్లో సంక్రాంతి జరుపుకోరు..స్నానాలు కూడా చేయరు..ఎందుకంటే!

సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు. కానీ సంక్రాంతి పండగను జరుపుకోని ఓ గ్రామం ఉందని మీకు తెలుసా. అది కూడా ఏపీలోనే అనే విషయం తెలుసా..అసలు ఈ కథేంటి..ఆ ఊరు ఎక్కడ ఉందనే విషయాలు ఈ స్టోరీలో..

Sankranthi: కొత్త అల్లుడికి అదిరిపోయే విందు.. 500 రకాల ఐటమ్స్!

సంక్రాంతి సందర్భంగా ఏపీ యానాంలో కొత్త అల్లుడికి అత్తగారు అదిరిపోయే విందు ఇచ్చారు. 500 రకాల ఐటమ్స్‌ ఏర్పాటు చేసి సత్యభాస్కర్-వెంకటేశ్వరి దంపతులు ఔరా అనిపించారు. ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందంటూ సాకేత్ సంతోషం వ్యక్తం చేశాడు. 

Tirupati: తిరుపతిలో ఆర్టీసీ బస్సులు ఢీ.. 20 మందికి పైగా!

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా రంగంపేట సమీపంలోని కళ్యాణీ డ్యాం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఒక డ్రైవర్‌ తోపాటు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రూయా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. 

తొక్కిసలాటపై TTD చైర్మన్, ఈవో, ఏఈవో కీలక ప్రెస్ మీట్!

టీటీడీ చైర్మన్, ఈవో మధ్య ఎలాంటి మనస్పర్థలు లేని ఈవో స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ ను తాను ఏకవచంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ఎక్కడైనా జన రద్దీని పూర్తిగా అదుపు చేయాల్సిన బాధ్యత ఎస్పీ చేతిలో ఉంటుందన్నారు.

Advertisment

వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ వారసుడు ఇతనే

వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ తన వారసుడిని ప్రకటించాడు. ఆయన రెండో సంతానం హువర్డ్ బఫెట్ బెర్క్ షైర్ హత్‌వే కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నటు ఆయన చెప్పారు. హువర్డ్ కంపెనీ బోర్డులో దాదాపు 30 సంవత్సరాలు పని చేశారు.

వామ్మో.. డేంజర్ యాప్స్, ఇవి ఇన్‌స్టాల్ చేస్తే డేటా లీక్

ఫ్రేమస్ గేమింగ్ యాప్ క్యాండీ క్రష్ సాగా, డేటింగ్ యాప్ టిండర్ లాంటి యాప్స్ యూజర్ల డేటాను హ్యాకర్స్‌కు లీక్ చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇవి వినియోగదారులపై నిరంతరం నిఘా పెట్టి వారి లొకేషన్, డేటాను హ్యాకర్లుకు విక్రయిస్తున్నాయి.

బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే!

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.  10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  100 పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 పెరిగింది. ముందు రోజు అంటే సోమవారం రోజున బంగారం ధర రూ. 400 పెరిగింది. పూర్తి డీటెయిల్స్ కోసం ఆర్టికల్ లోపల చదవండి.

కుంభమేళకు యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్‌జాబ్స్ భార్య

యాపిల్ కంపెని యజమాని స్టీవ్‌జాబ్స్ భార్య ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళకు హాజరైయ్యారు. స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్‌(61) ప్రయాగ్‌రాజ్ కుంభమేళ కోసం జనవరి 11నే ఇండియాకు వచ్చారు. సోమవారం 40 మంది బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది.

ఆఫర్‌ అదిరింది గురూ.. సంక్రాంతి పండుగకు జియో గుడ్‌న్యూస్

బంపర్ ఆఫర్‌తో జియో మళ్లీ వచ్చింది. జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్ ఫైబర్  పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది.  ఈ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. వివరాల కోసం ఈ వార్త చదవండి.

Gold Rates: అబ్బా సాయిరాం : పండగపూట గుడ్ న్యూస్.. దిగొచ్చిన గోల్డ్ రేట్స్

గోల్డ్ రేట్స్ దిగొచ్చాయి. జనవరి 13వ తేదీన 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.  100 తగ్గింది. ఇక  10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 తగ్గింది. దీనికి ముందు వరుసగా రూ. 150, రూ. 250, రూ. 350, రూ. 100 చొప్పున పెరుగుతూ వచ్చాయి.

IRCTC: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. IRCTC సేవలకు అంతరాయం

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బిగ్ షాక్ ఇచ్చింది. సరిగ్గా తత్కాల్ బుక్ చేసుకునే సమయానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అధికారులపై మండిపడుతున్నారు.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2