Women Murder: నడిరోడ్డుపై మహిళ గొంతు కోసి చంపిన దుర్మార్గులు.. కిడ్నాప్ చేసి!

మహారాష్ట్రాలో దారుణం జరిగింది. థానేలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక మహిళ(35)ను గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. కొద్దిరోజుల క్రితం ఆమె బంధువులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

Madhya Pradesh: విద్యార్థులకు మద్యం తాగించిన ఉపాధ్యాయుడు..ఆ తర్వాత ఏం జరిగిందంటే...

ఉపాధ్యాయ వృత్తికి క‌ళంకం తెచ్చేలా ప్రవర్తించాడో టీచ‌ర్‌. ఏకంగా త‌ర‌గ‌తి గదిలో మద్యం సేవించాడు. అంతేకాదు విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘ‌ట‌న సంచలనంగా మారింది. దీంతో ఉపాధ్యయుడిని స‌స్పెండ్ చేశారు.  

Crime: 12 ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం కేసు.. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు!

12ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి ఓ వ్యక్తి లైంగిక సంబంధం పెట్టుకున్న కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఇలాంటి నేరం మానవ విలువలను దెబ్బతీస్తుందని, నేరస్థుడిని సమాజం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని పేర్కొంది.

Communist Party of India (Maoist) : మావోయిస్టుల మరో లేఖ..హింసను ఆపాలంటూ..

ఛత్తీస్ గఢ్ లో కాగర్ పేరుతో జరుగుతున్న మారణకాండను ఆపడమే లక్ష్యంగా ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీనిపై పార్టీ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో నాయకుడు రూపేష్ మరో లేఖ విడుదల చేశారు.

Maoist: చరిత్రలో తొలిసారి.. సుక్మా జిల్లాలో నక్సల్స్ రహిత గ్రామం.. కోటి రూపాయల విరాళం!

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని బడేశెట్టి తొలి నక్సల్ రహిత గ్రామంగా నిలిచింది. తాజాగా ఆ గ్రామానికి చెందిన 11మంది మావోయిస్టులు లొంగిపోవడంతో నక్సల్స్ ఫ్రీ విలేజ్ గా పోలీసులు ప్రకటించారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. కోటి అందించనుంది.

Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ

కూతురి మామగారితో మహిళ లేచిపోయింది. 43ఏళ్ల వయసులో మమత 46ఏళ్ల వీయ్యంకుడైన శైలేంద్రతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. మమత భర్త లారీ డ్రైవర్. ఏడాది నుంచి మమత, శైలేంద్ర మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. 

Heart Attack In Gym: షాకింగ్ వీడియో.. జిమ్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

జబల్పూర్‌లో 52ఏళ్ల యతీష్ సింఘై జిమ్‌లో వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనకి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. అయితే, జిమ్ లోని సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Web Stories
web-story-logo Infinix Note 50s 5G new phones వెబ్ స్టోరీస్

16జీబీ ర్యామ్, 64MP కెమెరాతో కొత్త ఫోన్.. ధర వెరీ చీప్!

web-story-logo warm water వెబ్ స్టోరీస్

ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగితే ఏమవుతుంది?

web-story-logo Watermelon వెబ్ స్టోరీస్

ఈ సమస్యలు ఉంటే పుచ్చకాయకు దూరంగా ఉండండి!

web-story-logo anasuya photo shoot with husband viral వెబ్ స్టోరీస్

భర్తతో అనసూయ ఫొటో షూట్.. ఫొటోలు చూశారా

web-story-logo stress వెబ్ స్టోరీస్

ఒత్తిడి తగ్గాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి

web-story-logo vida v2 lite వెబ్ స్టోరీస్

స్కూటీపై రూ.32వేల భారీ తగ్గింపు.. ఆఫర్లు అదిరిపోయాయ్ గురూ

web-story-logo Vivo వెబ్ స్టోరీస్

Vivo T4 5G: కెవ్ కేక.. వివో నుంచి మరో హైక్లాస్ మొబైల్- ఫీచర్లు బుర్రపాడు

web-story-logo Sweets వెబ్ స్టోరీస్

రోజూ తీపి తినడం వల్ల శరీరంపై వచ్చే ప్రభావాలు

web-story-logo Black cumin వెబ్ స్టోరీస్

నల్ల జీలకర్ర గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Green tea వెబ్ స్టోరీస్

గ్రీన్ టీతో ఇన్ని లాభాలా!

Advertisment

Woman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్

ప్రియుడి పింటూతో కలిసి భర్తకు టీలో ఎలుకల మందు కలిపి, గొంతు నులిమి రేఖ చంపేసింది. తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాలనుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అసలు నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఫతేగంజ్‌లో ఏప్రిల్ 13న ఇది జరిగింది.

Baba Venga: ‘ప్రపంచాన్ని అంతంచేసే ఆయుధాన్ని తయారు చేస్తున్న అమెరికా’

బల్గేరియాకు చెందిన బాబా వంగా ప్రపంచం అంతం కాబోతుందని చెప్పింది. 2066 నాటికి అమెరికా కనిపెట్టిన భయంకరమైన ఆయుధం కారణంగా మానవాళి ప్రమాదంలో పడుతుందని ఆమె చెప్పింది.

Trump Viral video: 'బలగం' పాటకు ట్రంప్ మామ యాక్షన్.. వీడియో చూస్తే ఫిదా అవుతారు!

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సాధారణ రైతులా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సైకిల్‌పై గడ్డిమోపు, పొలంనుంచి ఆవును తోలుకొస్తూ, పిల్లలతో దీపావళీ సెలబ్రేషన్స్ చేస్తూ ఔరా అనిపించాడు. ఏపీ సీఎంతోనూ సైకిల్‌పై ప్రయాణించారు. AI వీడియో నవ్వులు పూయిస్తోంది.

America-Russia: క్రిమియా పై రష్యా నియంత్రణకు సరే అన్న అగ్రరాజ్యం!

రష్యా-ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా,క్రిమియా పై రష్యా నియంత్రణను గుర్తించడానికి అమెరికా సిద్ధంగా ఉంది.ఈ శాంతి ప్రతిపాదన వల్ల రెండు దేశాల మధ్య తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి రానుంది.

Bangladesh: బంగ్లాదేశ్ లో దారుణం.. హిందూ నేతను కిడ్నాప్ చంపేసిన దుండగులు!

బంగ్లాదేశ్‌ లో ఘోరం చోటుచేసుకుంది. హిందూ నేత బాబేశ్ చంద్రను ముష్కరులు కిడ్నాప్ చేసి, కొట్టి చంపేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నలుగురు వ్యక్తులు ఆయనను ఇంటి వద్ద నుంచే కిడ్నాప్‌ చేసి తీసుకుని వెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

USA: పాస్ట్ పోర్ట్, సోషల్ మీడియాల్లో గాజా అని ఉంటే వీసా రద్దు..అమెరికా కొత్త రూల్

వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం రోజుకో కొత్త మార్పు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఎవరైనా గాజా వెళితే వారు యూఎస్ కు రాలేరని కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. పాస్ట్ పోర్ట్ లో గాజా పేరు ఉంటే వారి వీసా క్యాన్సిల్ చేస్తారు. 

Advertisment

Cricket Betting : బెట్టింగ్ భూతానికి యువకుడు బలి..

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కొంతమంది. వ్యసనంగా మారి మరికొందరు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఏం చేయలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ రాక్షసి మరో యువకుడ్ని మింగేసింది.

1981 Indravelli massacre : ఇంద్రవెల్లి ఘటన స్ఫూర్తితో....

ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 45 ఏళ్లు. ఏప్రిల్ 20,1981 నఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో రైతు కూలీ సంఘం' సమావేశం నిర్వహించింది. ఆ క్రమంలో జరిపిన కాల్పుల్లో పలువురు ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు

Indravelli : ఇంద్రవెల్లి అమర ఆదివాసీల అసువులు బాసిన దినం!

ఈనెల 20 న ఇంద్రవెల్లి లో ఆదివాసీల పై కాల్పులు జరిగి పదుల సంఖ్యలో మరణించిన దినం! వ్యాపారుల దోపిడీ, కూలీ రేట్లు, అటవీ భూములు లాంటి అంశాలపై రైతుకూలీసంఘం ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20, 1981 నాడు సమావేశం నిర్వహించింది. సమావేశంపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు.

HYD RAIN:  హైదరాబాద్‌లో భారీ వర్షం .. ఆ ఏరియల్లో దంచికొడుతున్న వాన

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తు వర్షంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ECIL, కాప్రా, అల్వాల్, నాగారం, శామీర్‌పేట్, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం వలన రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్!

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పనుంది. GPO పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టేందుకు సిద్ధమైంది. భూ భారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా 10,954 జీపీవో నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

AIG Hospital : బంజారాహిల్స్‌లో యువతి హల్‌చల్.. AIG ఆసుపత్రి బిల్డింగ్ పైనుంచి దూకేస్తానంటూ...

హైదరాబాద్  బంజారాహిల్స్ లో యువతి హల్ చల్ చేస్తోంది. సిటీ సెంటర్ మాల్ పక్కనే ఉన్న ఏఐజి ఆసుపత్రి భవనం పైకి ఎక్కిన ఓ యువతి  దూకుతానంటూ బెదిరిస్తోంది. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఆ యువతిని కిందకు దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

K. T. Rama Rao : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది...కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుపాను వేగంతో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల పండుగ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని తెలిపారు. .

Advertisment

BIG BREAKING : పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌కు శ్రీరెడ్డి..!

కూటమి నేతలపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో శ్రీరెడ్డి శనివారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరైంది. ఈక్రమంలో ఆమెను అరెస్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గతకొన్నిరోజులుగా శ్రీరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటుంన్నారు.

Home Minister Anitha : గోరంట్ల మాధవ్‌పై హోంమంత్రి సీరియస్..కేసులు పెట్టి లోపలెయ్యాలంటూ…

ఐదేండ్ల వైసీపీ పాలనలో పోలీస్ శాఖలో ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని హోంమంత్రి అనిత ఆరోపించారు. గుంటూరు రేంజ్ పరిధిలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోమంత్రి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఉద్దేశించి మండిపడ్డారు

Annamalai: అన్నామలైకి బీజేపీ బంపరాఫర్.. ఏపీ నుంచి రాజ్యసభకు..!

తమిళనాడు బీజేపీ నేత అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన స్థానంలో అధిష్ఠానం ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేయనుంది. ఇటీవల ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలను నుంచి ఆయన తప్పుకున్నారు.

ఒంగోలులో TTD గోవుల అమ్మకం.. కమిషన్ల కోసం ఏం చేశారంటే.. టీటీడీ చైర్మన్ సంచలన ఆరోపణలు!

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు.  ఐదేళ్లలో తిరుమలలో అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు.

YS Jagan: విశాఖ మేయర్ పీఠం మాదే.. జగన్ సంచలన ప్రకటన!

ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో YCP గతంలో 58 స్థానాలను కైవసం చేసుకుందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. అయితే.. ఇప్పుడు కూటమికి మేయర్ పదవి ఎలా వస్తుందని ప్రశ్నించారు.

రాజమండ్రిలో హైటెన్షన్.. భారీగా తరలివచ్చిన పాస్టర్లు.. హర్షకుమార్ అరెస్ట్!

పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో నేడు రాజమండ్రిలో తలపెట్టిన శాంతి ర్యాలీ సందర్భంగా హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే హర్షకుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. భారీగా తరలివచ్చిన పాస్టర్లు ఇప్పటికే క్యాండిల్ ర్యాలీ ప్రారంభించారు.

Raj Kasireddy Audio: విజయసాయి చరిత్ర త్వరలో బయటపెడతా...కసిరెడ్డి సంచలన ఆడియో

ఏపీ లిక్కర్‌ స్కాంలో సిట్‌ అధికారుల నోటీసులపై వివరణ ఇస్తూ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి ఒక ఆడియో సందేశాన్ని పంపారు. పరారీలో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ విడుదల చేసిన ఆడియో సంచలనంగా మారింది. విజయసాయి చరిత్ర త్వరలో బయటపెడుతానంటూ ఫైర్ అయ్యారు.

Advertisment

Grok Memory Feature: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

ఎలాన్ మస్క్ xAI సంస్థ గ్రోక్‌కి మెమరీ ఫీచర్ అందించింది. ఇది వినియోగదారుల సమాచారాన్ని గుర్తుంచుకుని వ్యక్తిగత ప్రతిస్పందనలు ఇస్తుంది. మెమరీను యూజర్లు తొలగించే వీలు కూడా ఉంది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లో grok.com, iOS, Android యాప్‌లలో అందుబాటులో ఉంది.

GST on UPI: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లుకు భారీ షాక్..!

యూపీఐ పేమెంట్స్ చెల్లించే వారిపై జీఎస్టీ వసూలు చేయనుంది. రూ.2వేలకు పైబడి చెల్లింపులు చేస్తే 18శాతం ట్యాక్స్ వసూలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇదే జరిగితే సామాన్య ప్రజల నుంచి చిరువ్యాపారుల దాకా అందరిపై భారం పడుతుంది. యూపీఐ పేమెంట్స్ తగ్గిపోతాయి.

Infosys Jobs: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్..ఇన్ఫోసిస్లో భారీగా ఉద్యోగాలు!

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది.  2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జయేష్ వెల్లడించారు.  

Elon Musk- PM Modi: ఎలన్ మస్క్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?

స్పేస్ ఎక్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కు ప్రధాని శుక్రవారం ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ పోస్ట్ చేశారు. టెస్లా ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో మోదీ ఫోన్ సంభాషణ ఆకర్షణగా నిలిచింది.

TG Excise: మందుబాబులకు మత్తెక్కించే వార్త.. 50 రూపాయలకే మద్యం ప్యాకెట్!

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మత్తెక్కించే వార్త చెప్పనుంది. ఫ్రూట్‌ జ్యూస్‌ తరహాలో మద్యం అమ్మకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. రూ.50 లిక్కర్‌ టెట్రా ప్యాక్‌ అందించనుండగా 60, 90, 180 ఎంఎల్‌ ప్యాకెట్లు లభించనున్నాయి. కర్ణాటక తరహాలో ప్రయోగం చేయనున్నారు.

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2