Bihar Elections: బీహార్లో ఎన్డీయేను గెలిపించిన మహిళా ఓటర్లు
బీహార్లో మరోసారి ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టనుంది. 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీయే.. 34 స్థానాల్లో మహాగఠ్బంధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
బీహార్లో మరోసారి ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టనుంది. 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీయే.. 34 స్థానాల్లో మహాగఠ్బంధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నవీన్ యాదవ్ అన్నారు. విజయం సాధించిన అనంతరం నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ కార్యకర్తలు నన్ను గెల్పించుకున్నారు.వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యనన్నారు.
జేడీయూ తమ అధికారిక ఎక్స్లో సంచలన పోస్ట్ చేసింది. నితీష్ కుమారే మా సీఎం అని రాసుకొచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని నిమిషాలకే ఆ పోస్టును డిలీట్ చేసింది. మరోవైపు బీజేపీ కూడా నితీశ్ కుమార్ సీఎం అని అధికారికంగా ప్రకటించలేదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరోక్షంగా స్పందించారు. బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓటమిపై ఆమె సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆమె కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు.
బిహార్లో NDAని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు కూడా బాగా పని చేశారు. దీంతో ఈసారి సీఎం కుర్చీ కమలం పువ్వు నాయకులే కావాలని పట్టుబట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. పవర్ ఫుల్ లీడర్లు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరిలో ఎవరో ఒకరు సీఎం కావచ్చు.
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటి కామిని కౌశల్ 98 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. చివరిగా ఆమె మృత్యు ఒడికి చేరుకున్నారు. దీంతో కామిని కౌశల్ మరణం మొత్తం పరిశ్రమలో శోకసంద్రాన్ని నింపింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు.అందరూ ఊహించినట్లే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. ఏ దశలోనూ బీజేపీ పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అనూహ్యంగా డిపాజిట్ కోల్పోవడం గమనార్హం.
కొన్ని సినిమాల కథలు రొటీనే అయినా.. టేకింగ్, మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా అద్భుతమైన రెస్పాన్స్ను అందుకుంటాయి. అలాంటి ఒక సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. ఆ సినిమా పేరే ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’. ఈ చిత్రం రోహిత్ & శశి దర్శకత్వంలో రూపొందింది.
సౌతాఫ్రికాతో జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ అదరగొడుతోంది. స్వదేశంలో జరుగుతోన్న ఈ మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ బౌలింగ్తో చెలరేగిపోయాడు. 5 వికెట్లు తీసి తొలి ఇన్నింగ్స్లో టాప్ బౌలర్గా నిలిచాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీవ్ యాదవ్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
జూబ్లీహిల్స్ బై పోల్ లో కాంగ్రెస్ ఘన విజయం.. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్పై భారీ మెజార్టీతో గెలుపొందారు.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. కాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించనుంది..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తోంది. 38 జిల్లాల్లో 243 అసెంబ్లీ సీట్లు రెండు విడతలలో పోలింగ్ జరిగాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీహార్లోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కాగా నవీన్ యాదవ్ గెలుపుతో హైదరాబాద్లో కాంగ్రెస్కు మొదటి విజయం సాధించినట్లయింది.
భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆసక్తికరంగా కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. ఆలౌట్ అయింది. 159 పరుగులకే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో బుమ్రా 5 వికెట్లతో దుమ్ము దులిపేశాడు.