congress: కాంగ్రెస్ గాయబ్ పోస్ట్ గాయబ్..

తల లేని ప్రధాని మోదీ పోస్ట్ ను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర విమర్శులు వెలువడడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అంతేకాక బీజేపీ సపోర్టర్లు కూడా కాంగ్రెస్ ను ఈ పోస్ట్ తో ఏకిపారేశారు. 

Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

జమ్మూ కశ్మీర్ బుద్గామ్ జిల్లాలో CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది జవాన్లు గాయపడ్డారు. లోయలోపడ్డ వాహనం 181 బెటాలియన్‌కు సంబంధించిందిగా తెలుస్తోంది. తంగనర్ కొండ ప్రాంతంలో వాహనం వెళుతూ ఉండగా అదుపు తప్పింది.

BIG BREAKING: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా.. జస్టిస్ బీర్‌ గవాయ్ నియామకం..

రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా.. జస్టిస్‌ భూషన్ రామకృష్ణ (BR) గవాయ్‌ను నియమించారు. మే 14 నుంచి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సేవలందించనున్నారు.

Indian Railway: మే1 నుంచి మారనున్న రైల్వే రూల్స్ ఇవే..!

ఇండియన్ రైల్వేస్ మే1 నుంచి టికెట్‌ నిబంధనలను కఠినతరం చేయబోతున్నది. వెయిటింగ్‌ లిస్ట్‌ ప్యాసింజర్లు స్లీపర్‌, ఏసీ కోచ్‌లలో ప్రయాణించేందుకు ఇకపై అనుమతి ఉండదు. వారికి భారీగా ఫైన్ విధించనున్నారు. బెర్త్ కన్ఫర్మ్ అయితేనే రిజర్డ్వ్‌లో సీటులో కూర్చోవాలి.

Pahalgam Attack: పహల్గామ్ దాడి ఖచ్చితంగా పాక్ సైన్యం పనే.. ఇదిగో ప్రూఫ్స్!

పహల్గామ్ దాడికి తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. కానీ అది చేయించింది పాక్ సైన్యమే అన్న ఫ్రూఫ్ ను భారత దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసా పాక్‌ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తేలింది. 

BIG BREAKING: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, ఏకిపారేయ్యండి .. ప్రధాని మోదీ సంచలనం

పహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. దాడికి సమయం, తేదీని సైన్యమే నిర్ణయిస్తుందని తన నివాసంలో ఏర్పాటుచేసిన భేటీలో పేర్కొన్నారు.

పాక్ మాజీ మంత్రి లేకిపని.. మోదీ తల తీసిన ఫొటో‌ షేర్ చేస్తే కాంగ్రెస్ ఏం చేసిందంటే?

పాక్ మాజీ మంత్రి ఫవాద్ అహ్మద్ హుస్సేన్ తలలేని మోదీ ఫొటో Xలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌ను కాంగ్రెస్ ఉగ్రదాడిపై ఆల్ పార్టీ మీటింగ్ ప్రధాని రాలేదని ‘గాయబ్’ అని రీట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తోందని బీజేపీ లీడర్లు ఫైర్ అవుతున్నారు.

Web Stories
web-story-logo IPHONE 17 LATEST MOBILE వెబ్ స్టోరీస్

క్లాసిక్ డిజైన్‌తో ఐఫోన్ 17 రెడీ.. లాంచ్ ఎప్పుడంటే?

web-story-logo Raisins వెబ్ స్టోరీస్

వేసవిలో ప్రతిరోజూ ఎండుద్రాక్ష తింటే లాభాలు

web-story-logo tea stop వెబ్ స్టోరీస్

నెల రోజులు టీకి దూరంగా ఉంటే ఏమవుతోంది..?

web-story-logo anasuya seventh pic వెబ్ స్టోరీస్

శేఖర్ మాస్టర్ తో అనసూయ ఫోజులు

web-story-logo jaggery summer లైఫ్ స్టైల్

వేసవిలో ప్రతిరోజూ బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

web-story-logo Oats Fruit Salad వెబ్ స్టోరీస్

ఓట్స్ ఫ్రూట్ సలాడ్‌ను ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?

web-story-logo Grilled Makhana వెబ్ స్టోరీస్

వేసవిలో సాయంత్రం కాల్చిన మఖానా తింటే ప్రయోజనాలు

web-story-logo Cucumbers వెబ్ స్టోరీస్

రోజుకు ఎన్ని కీర దోసకాయలు తినడం మంచిది

web-story-logo Vitamin b 12 వెబ్ స్టోరీస్

విటమిన్ బి12 ఈ పదార్థాల్లోనే ఎక్కువ?

web-story-logo Weight Loss వెబ్ స్టోరీస్

ఈజీగా బరువు తగ్గండిలా!

Advertisment

Breaking:  న్యూజిలాండ్ లో భారీ భూకంపం..

గత కొన్ని రోజులుగా భూకంపాలతో ప్రపంచం వణికిపోతోంది. రోజూ ఎక్కడో ఒక చోట భూకంపం సంభవిస్తూనే ఉంది. తాజాగా ఈరోజు న్యూజిలాండ్ లో భూమి కంపించింది. 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 

🔴 Pahalgam Terror Attack Live Updates: సరిహద్ధుల్లో హైటెన్షన్.. ఏ క్షణమైనా వార్.. లైవ్ అప్డేట్స్!

సరిహద్ధుల్లో హైటెన్షన్.. ఏ క్షణమైనా వార్.. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

BIG BREAKING: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

న్యూజిలాండ్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ తీరంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. న్యూజిలాండ్‌లోని ఇన్వర్‌కార్గిల్‌కు నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో, సముద్రం అడుగున 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉంది.

పాక్ మాజీ మంత్రి లేకిపని.. మోదీ తల తీసిన ఫొటో‌ షేర్ చేస్తే కాంగ్రెస్ ఏం చేసిందంటే?

పాక్ మాజీ మంత్రి ఫవాద్ అహ్మద్ హుస్సేన్ తలలేని మోదీ ఫొటో Xలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌ను కాంగ్రెస్ ఉగ్రదాడిపై ఆల్ పార్టీ మీటింగ్ ప్రధాని రాలేదని ‘గాయబ్’ అని రీట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తోందని బీజేపీ లీడర్లు ఫైర్ అవుతున్నారు.

Indian Army: పాకిస్థాన్‌కు షాక్.. ఇజ్రాయెల్ సాయంతో భారత్ సరికొత్త ప్లాన్ !

పాకిస్థాన్‌లో ఉన్న అణుస్థావరాలే లక్ష్యంగా భారత్‌ వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో ఆ దేశంలో న్యూక్లియర్‌ స్థావరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కరాచీ, చస్మా, లాహోర్‌, సర్గోదా, రావల్పిండిలో పాక్‌ న్యూక్లియర్ స్థావరాలు గుర్తించినట్లు సమాచారం.

Pakistan: పాకిస్థాన్ దొంగబుద్ధి.. భారత్‌పై సైబర్‌ దాడికి యత్నం..

పాకిస్థాన్‌ సైబర్ నేరగాళ్లు.. భారత సైబర్‌ నెట్‌వర్క్‌పై దాడి చేయడంలో విఫలమయ్యారు. ఇంటర్నెట్ ఆఫ్‌ ఖలీఫా (IOK) అనే గ్రూప్.. భారత ఆర్మీ వెబ్‌సైట్లను హ్యాక్‌ చేయాలని ప్రయత్నించింది. కానీ భారత సైబర్ సెక్యూరిటీ వాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టింది.

BIG BREAKING : చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. స్పాట్లో 22మంది మృతి!

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  లియోయాంగ్‌ నగరంలోని రెస్టారెంట్‌లో మధ్యాహ్నం 12:25 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా స్పాట్లో 22మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisment

విద్యార్థినులపైకి దూసుకెళ్లిన బొలేరో వాహనం.. ఇద్దరు మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్‌స్టాప్‌లో నిలబడి ఉన్న నర్సింగ్‌ విద్యార్థినులపై ఆ వాహనం దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో ఇద్దరు విద్యార్థినులు అక్కడిక్కడే మృతి చెందారు.

నేను చచ్చానా.. మంత్రి తుమ్మలకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే-VIDEO

తన నియోజకవర్గంలో తనకు చెప్పకుండానే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ఫైర్ అయ్యారు. నేను చచ్చానా? అంటూ ప్రశ్నించారు. మంత్రి తుమ్మల సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా MLA శాంతించలేదు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Chamala Vs Pawan: పవన్ మంచిగ మాట్లాడు.. ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్! (VIDEO)

పవన్ కల్యాణ్ కాస్త ఆలోచించి మాట్లాడాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. నరేందర్ మోదీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే రెండు సినిమాలు తీయాలి కానీ.. కాంగ్రెస్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లొడద్దన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని అన్నారు.

KCR Cutout : కేసీఆర్ కటౌట్కు నిప్పు.. తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్!

తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కటౌట్ కు ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు. పార్టీ కార్యాలయం వద్ద ఉన్న కార్యకర్తలు నేతలు వెంటనే నిప్పుపెట్టిన వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో కటౌట్ పాక్షికంగా కాలిపోయింది.

Telangana: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు షాక్.. రేవంత్ సర్కార్‌ కీలక షరతు

ఇందిరమ్మ ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే కట్టుకోవాలని ప్రభుత్వం షరతు పెడుతోంది. దీంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. 280 మందికి పైగా 600 చదరపు అడుగులకు పైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు గుర్తించారు.

Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్.. కర్మణ్యేవాధికారస్తే అంటూ.. !

IAS స్మితా సబర్వాల్ బదిలీ అయ్యారు. మంగళవారం పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆమె చివరిరోజు. దీంతో ఆమె Xలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన’ అని ట్వీట్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలు మరో వారం రోజులుంగానే ఆమె పర్యటక శాఖకు దూరమైయ్యారు.

BIG BREAKING: రేపు విజయవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకో తెలుసా?

విజయవాడలో రేపు జరగనున్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ఈ ఇరువురి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Advertisment

IPS Anjaneyulu Group 1 Case: AP గ్రూప్ 1 2018 నోటిఫికేషన్‌లో IPS ఆంజనేయులుపై కేసు.. ఎందుకంటే..?

APPSC గ్రూప్ 1 2018 నోటిఫికేషన్ YCP హయంలో అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలపై కేసు నమోదైంది. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పని చేసిన ఆంజనేయులుపై విజయవాడలో సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. రహస్యంగా విచారణ జరిగుతోంది.

Dog Missing: నిజమేరా బాబు.. కుక్క పేరు నియో - పట్టుకుంటే రూ.10వేలు

నేను పెంచుకుంటున్న పెట్ డాగ్ తప్పిపోయింది. ఎవరైనా వెతికి పెడితే వారికి రూ.10వేల బహుమతి ఇస్తాను అని నూజివీడు మండలంలోని రామన్న గూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తెలిపాడు. ఈ మేరకు పోస్టర్లను రోడ్లపై అతికించాడు. ఇప్పుడు అవి వైరల్‌గా మారాయి.

పహల్గామ్ అమరులకు డిప్యూటీ సీఎం పవన్ ఘన నివాళి-PHOTOS

మంగళగిరిలో జనసేన పార్టీ నిర్వహించిన పహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో కలిసి అమరులకు నివాళులర్పించారు.

BIG BREAKING: తిరుపతిలో మరో ఘోర ప్రమాదం.. భవనంపై నుంచి పడి ముగ్గురు స్పాట్ డెడ్!

తిరుపతి నగరంలోని మంగళం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగురు కార్మికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మంగళంలోని తుడా క్వార్టర్స్‌లో నిర్మాణంలో ఉన్నహెచ్ఐజీ భవనం పైనుండి పడి ముగ్గురు కార్మికులు మృతిచెందారు.

BIG BREAKING: కాంగ్రెస్ నేతలు పాక్ ప్రేమికులు.. పహల్గామ్ ఘటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు!

మత ప్రాతిపదికన 25 మందిని ఉగ్రవాదులు చంపినా కాంగ్రెస్‌ నాయకులు పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. భారత్‌లో ఉంటూ పాక్‌ను ప్రేమిస్తామని కొందరు కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారని మండిపడ్డారు.

BIG BREAKING: ఏపీలో ఎన్ కౌంటర్.. హోరాహోరీగా కాల్పులు!

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కాకులమామిడి, కంటారం దగ్గర పోలీసులకు తారపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.

Rayalaseema Express : రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్‌--తిరుపతి -రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు.  ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను అపహరించారు. 

Advertisment

IndusInd Bank CEO: ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో రాజీనామా!

ఇండస్ఇండ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి సుమంత్ కథ్పాలియా తన పదవికి రాజీనామా చేశారు,  బ్యాంకులో అకౌంటింగ్‌ లోపానికి నైతిక బాధ్యత వహిస్తూ  రాజీనామా చేశారు. ఇప్పటికే బ్యాంక్‌ డిప్యూటీ సీఈఓ అరుణ్‌ ఖురానా తన పదవి నుంచి సోమవారం తప్పుకున్నారు.

Jio Free Gold Offer: జియో ఫ్రీ గోల్డ్ ఆఫర్.. ‘అక్షయ తృతీయ’ వేళ కొత్త సేల్ - ఎలా పొందాలంటే?

అక్షయ తృతీయ వేళ ‘జియో గోల్డ్ 24K డేస్’ సేల్‌ను జియో ప్రకటించింది. రూ.1000-రూ.9,999 వరకు ఇన్వెస్ట్ చేస్తే ప్రోమోకోడ్ ద్వారా 1%, రూ.10వేల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే 2%ఎక్స్‌ట్రా గోల్డ్ వస్తుంది. జియోఫైనాన్స్ యాప్ లేదా మైజియో యాప్ కొనుక్కోవాల్సి ఉంటుంది.

Stock Market: లాభాల్లో దేశీ మార్కెట్లు..400 దాటిన సెన్సెక్స్

దేశీయ మార్కెట్లో సూచీలు మంచి ఊపు మీదున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ స్టాక్స్ రాణిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,500 పైన ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 24,400 స్థాయిలో ఉంది.

అక్షయ తృతీయకు గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,530గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.680 తగ్గింది. ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

Condom: గొర్రె పేగుతో కండోమ్.. అత్యంత ఖరీదు.. ధ‌ర తెలిస్తే షాక్ అవుతారు!

గొర్రె పేగుతో చేసిన కండోమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు క్రియేట్ చేసింది. 18వ శతాబ్దానికి చెందిన కండోమ్‌ స్పెయిన్‌లో జరిగిన ఓ వేలంలో రూ.44 వేలకు అమ్ముడుపోయింది. 7అంగుళాలు ఉండే ఇది సుఖవ్యాధులకు కారణమవుతుందని వైద్యులు సిఫార్సు చేయట్లేదు.

Stock Market Today: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. కానీ ఈ షేర్లు మాత్రం నష్టాల్లో?

నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో స్టార్ట్ కాగా.. నిఫ్టీ 24,100 దగ్గర మొదలైంది. మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

Amazon Great Summer Sale: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

Advertisment

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2