కుంభమేళకు యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్‌జాబ్స్ భార్య

యాపిల్ కంపెని యజమాని స్టీవ్‌జాబ్స్ భార్య ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళకు హాజరైయ్యారు. స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్‌(61) ప్రయాగ్‌రాజ్ కుంభమేళ కోసం జనవరి 11నే ఇండియాకు వచ్చారు. సోమవారం 40 మంది బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది.

Ashwini Vaishnaw: జూకర్‌బర్గ్ చెప్పింది తప్పు.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

భారత్‌తో సహా అనేక దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓడిపోయాయని మర్క్ జూకర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. జూకర్‌బర్గ్ తప్పుగా చెప్పారని.. భారత్‌లో ప్రజలు ఎన్డీయేపై విశ్వాసంతో మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు.

చైనా, ఇండియా సరిహద్దులో గన్ వాడకూడదు.. ఎందుకంటే?

సరిహద్దు సమీపంలో చైనా సైనిక విన్యాసాలు చర్చనీయాంశమైయ్యాయి. చైనా, భారత్ ల మధ్య సైనిక ఒప్పందం జరిగి 4 నెలలు కూడా కాలేదు అప్పుడే చైనా బార్డర్‌లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. 1996 ఒప్పందం ప్రకారం LACలో గన్స్, పేలుడు పదార్థాలు ఉపయోగించడాన్ని నిషేధించారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళా.. యూపీకి రూ.2 లక్షల కోట్ల ఆదాయం !

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా వల్ల యూపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఉత్సవం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. బ్రాహ్మణ దంపతులకు బంపర్ ఆఫర్..

మధ్యప్రదేశ్‌లో బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన పరుశురామ్‌ కల్యాణ్ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు పిల్లల్ని కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బ్రాహ్మణుల జనాభా తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వేతనాలు పెంపు

ఇన్ఫోసిస్‌ కంపెనీ ఉద్యోగులకు ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉద్యోగులకు కూడా త్వరలోనే ఈ సమాచారం అందనుంది. ముందుగా జాబ్‌ లెవెల్ 5లో ఉన్నవారికి వేతనాల పెంపు ఉంటుందని తెలుస్తోంది.

Mahakumbh Mela: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?

అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. అందులో 12 చుక్కల అమృతం ఒలికి 4 చుక్కలు భూమిపై,8 చుక్కలు స్వర్గంలో పడ్డాయి. ఆ 4 చుక్కలు నదుల్లో పడ్డాయి. 12ఏళ్ల ఓ సారి అక్కడ కుంభమేళ నిర్వహిస్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి.

Web Stories
web-story-logo  Otzempic drink వెబ్ స్టోరీస్

అధిక బరువు తగ్గించే డ్రింక్‌కు పెరుగుతోన్న క్రేజ్

web-story-logo walking10 వెబ్ స్టోరీస్

సాయంత్రం వాకింగ్‌తో ప్రయోజనాలు

web-story-logo blood-pressure వెబ్ స్టోరీస్

బిపీ కంట్రోల్‌లో ఉండాలంటే?

web-story-logo sneezing వెబ్ స్టోరీస్

జలుబుతో బోలెడు లాభాలున్నాయి

web-story-logo Diabetes patient Snacks వెబ్ స్టోరీస్

షుగర్‌ రోగులు ఈ స్నాక్స్‌ని రోజూ ట్రై చేయండి

web-story-logo OnePlus Nord CE 3 Lite 5G వెబ్ స్టోరీస్

108MP Camera Phones: 108mpతో కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్..వెరీచీప్ గురూ!

web-story-logo beautiful eyebrows follow these tips వెబ్ స్టోరీస్

కనుబొమ్మలు అందంగా ఉండాలంటే?

web-story-logo These are the foods that children should stay away from వెబ్ స్టోరీస్

పిల్లలకు దూరం పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే!

web-story-logo Cold Sho werin Winter వెబ్ స్టోరీస్

చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా?

web-story-logo Green tea health వెబ్ స్టోరీస్

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా..?

Advertisment

BIG BREAKING: జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు

దక్షిణ జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం 37 కి. మీ లోతులో ఉందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. క్యుషు, షికోకు దీవులను భూకంపం ప్రభావితం చేసింది.

Los Angeles Wildfire: లాస్ ఏంజిల్స్‌ కార్చిచ్చు.. ఖైదీలకు బంపర్ ఆఫర్..

లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు మంటలు ఆర్పేందుకు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పంపిస్తున్నారు. అగ్నిమాపక శాఖకు సహకరించే ఖైదీలకు శిక్ష కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

నడి సముద్రం నుంచి చైనా రాకెట్ ప్రయోగం

చైనా సముద్రంలో షిప్‌పై నుంచి రాకెట్ లాంచ్ చేసింది. తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి స్మార్ట్ డ్రాగన్ 3 అనే శాటిలైట్‌ను ఆఫ్ షోర్ జలాల నుంచి అంతరిక్షంలో పంపింది. ఈ స్మార్ట్ డ్రాగన్ 3ని చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెవలప్ చేసింది.

చైనా, ఇండియా సరిహద్దులో గన్ వాడకూడదు.. ఎందుకంటే?

సరిహద్దు సమీపంలో చైనా సైనిక విన్యాసాలు చర్చనీయాంశమైయ్యాయి. చైనా, భారత్ ల మధ్య సైనిక ఒప్పందం జరిగి 4 నెలలు కూడా కాలేదు అప్పుడే చైనా బార్డర్‌లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. 1996 ఒప్పందం ప్రకారం LACలో గన్స్, పేలుడు పదార్థాలు ఉపయోగించడాన్ని నిషేధించారు.

California: ఖైదీలకు కలిసొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు!

కాలిఫోర్నియా , లాస్ ఏంజిల్స్ అడవుల్లో వ్యాపించిన మంటలు కాలక్రమేణా మరింత తీవ్రంగా తయారవుతున్నాయి.కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ జైలు విభాగం బంపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఖైదీలు సహాయం చేసినందుకు బదులుగా శిక్షను రెండు రోజులు తగ్గించే ఒప్పందం కుదుర్చుకుంది.

Maha Kumbh 2025: గత 48 గంటల్లో 85 లక్షల మంది పుణ్యస్నానాలు.. చరిత్రలో అతి పెద్ద ఉత్సవంగా కుంభమేళ

నేటి నుంచి ప్రయాగ్ రాజ్ లో మహా మహాకుంభ్ 2025 ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే లక్షలాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.  గత 48 గంటల్లో 85 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది.

Ukrain: దొరికే సూచనలుంటే మీరే చచ్చిపోండి: ఉత్తర కొరియా

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంలో పోరాడుతున్న దాదాపు 300 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారు. ఈ సైనికులు పట్టుబడకుండా ఉండటానికి తమను తాము చంపుకోవాలని ఉత్తర కొరియా నుంచి ఆదేశాలున్నాయి.

Advertisment

Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్!

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ లో ఓ మీడియా ఆఫీస్ వద్ద కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కరీంనగర్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కేసీఆర్‌కు క్లోజ్ ఫ్రెండ్ బిగ్ షాక్.. రేవంత్ పై పొగడ్తల వర్షం.. అసలేం జరుగుతోంది?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రతిమా శ్రీనివాసరావు నిన్న జరిగిన ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో శ్రీనివాసరావు రేవంత్ కు దగ్గర అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

KTR: కేటీఆర్ బంధువు హోటల్‌పై పోలీసుల దాడి.. 35 మంది ఒకేసారి!

మాజీ మంత్రి కేటీఆర్ మరో ఊహించని షాక్ తగిలింది. ఆయన బంధువుకు చెందిన హోటల్ సెరాయ్ గ్రాండేలో డ్రగ్స్, చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు దాడులు చేశారు. అయితే అక్కడ ఏమీ దొరకలేదని సమాచారం.

Sajjanar: పెళ్లి పేరుతో న్యూడ్ వీడియో కాల్స్.. మ్యాట్రిమోనితో జాగ్రత్త

మ్యాట్రిమోనిలో పెళ్లి సంబంధాలు చూసుకునే యువతీయువకులకు సజ్జనార్ కీలక సూచన చేశారు. అందమైన ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నారంటూ ఓ వీడియోను షేర్ చేశారు. న్యూడ్ వీడియో కాల్స్ వస్తే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. 

TG: డమ్మీ చెక్కులిస్తున్న సీఎం రేవంత్.. హరీష్ రావు సంచలన ఆరోపణలు!

సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ కోసం ఇచ్చిన చెక్కులు డమ్మీ కావొచ్చంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించాలన్నారు. మాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రేవంత్ కు బిగ్ షాక్.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి BRSలోకి!

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు నలుగురు తిరిగి సొంత గూటికి చేరుతున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దానం నాగేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఈ లిస్ట్ లో ఉన్నారు.

TG: కౌశిక్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్న పోలీసులు.. పీడీ యాక్ట్ కేసు, రెండ్రోజుల్లో అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేసిన కౌశిక్ రెడ్డిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

Advertisment

Sankranthi: కొత్త అల్లుడికి అదిరిపోయే విందు.. 500 రకాల ఐటమ్స్!

సంక్రాంతి సందర్భంగా ఏపీ యానాంలో కొత్త అల్లుడికి అత్తగారు అదిరిపోయే విందు ఇచ్చారు. 500 వందల రకాల ఐటమ్స్‌ ఏర్పాటు చేసి సత్యభాస్కర్-వెంకటేశ్వరి దంపతులు ఔరా అనిపించారు. ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందంటూ సాకేత్ సంతోషం వ్యక్తం చేశాడు. 

Tirupati: తిరుపతిలో ఆర్టీసీ బస్సులు ఢీ.. 20 మందికి పైగా!

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా రంగంపేట సమీపంలోని కళ్యాణీ డ్యాం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఒక డ్రైవర్‌ తోపాటు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రూయా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. 

తొక్కిసలాటపై TTD చైర్మన్, ఈవో, ఏఈవో కీలక ప్రెస్ మీట్!

టీటీడీ చైర్మన్, ఈవో మధ్య ఎలాంటి మనస్పర్థలు లేని ఈవో స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ ను తాను ఏకవచంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ఎక్కడైనా జన రద్దీని పూర్తిగా అదుపు చేయాల్సిన బాధ్యత ఎస్పీ చేతిలో ఉంటుందన్నారు.

TTD: పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు.. TTD చైర్మన్ కీలక ప్రకటన!

పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు లేవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. కొన్ని మాధ్యమాలల్లో టీటీడీ పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. అసత్య వార్తలు, ప్రచారాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Breaking: తిరుమల లడ్డూ కౌంటర్‌ లో అగ్ని ప్రమాదం

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ పై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు

మసీదు వీధిలో ఘోరం.. క్షణికావేశంలో కన్నతల్లే ఇద్దరు పిల్లలకు..

చిత్తురు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తతో గొడవ పెట్టుకొని కరిష్మ క్షణికావేశంలో ఇద్దరు కూతుర్లకు ఉరివేసి.. ఆమె కూడా ఆత్మహత్యయత్నం చేసింది. ఇద్దురు పిల్లలు చనిపోయారు. కరిష్మకు ఆస్పత్రితో చికిత్స అందిస్తున్నారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

YS Jagan: తిరుపతి తొక్కిసలాటపై జగన్ సంచలన పోస్ట్!

తిరుపతి ఆలయ తొక్కిసలాటపై మాజీ ఏపీ సీఎం జగన్ సంచలన పోస్ట్ పెట్టారు. ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోకుండా తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందుతులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 

Advertisment

కుంభమేళకు యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్‌జాబ్స్ భార్య

యాపిల్ కంపెని యజమాని స్టీవ్‌జాబ్స్ భార్య ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళకు హాజరైయ్యారు. స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్‌(61) ప్రయాగ్‌రాజ్ కుంభమేళ కోసం జనవరి 11నే ఇండియాకు వచ్చారు. సోమవారం 40 మంది బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది.

ఆఫర్‌ అదిరింది గురూ.. సంక్రాంతి పండుగకు జియో గుడ్‌న్యూస్

బంపర్ ఆఫర్‌తో జియో మళ్లీ వచ్చింది. జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్ ఫైబర్  పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది.  ఈ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. వివరాల కోసం ఈ వార్త చదవండి.

Gold Rates: అబ్బా సాయిరాం : పండగపూట గుడ్ న్యూస్.. దిగొచ్చిన గోల్డ్ రేట్స్

గోల్డ్ రేట్స్ దిగొచ్చాయి. జనవరి 13వ తేదీన 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.  100 తగ్గింది. ఇక  10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 తగ్గింది. దీనికి ముందు వరుసగా రూ. 150, రూ. 250, రూ. 350, రూ. 100 చొప్పున పెరుగుతూ వచ్చాయి.

IRCTC: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. IRCTC సేవలకు అంతరాయం

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బిగ్ షాక్ ఇచ్చింది. సరిగ్గా తత్కాల్ బుక్ చేసుకునే సమయానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అధికారులపై మండిపడుతున్నారు.

సంక్రాంతికి ఏపీ వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. స్పెషల్ వందేభారత్!

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఇండియన్ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్-వైజాగ్-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్లో (No. 20707/20708) కోచ్ లను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుంది.

Best Camera Mobiles @ Rs 15k: బెస్ట్ 108MP కెమెరా ఫోన్లు.. కేవలం రూ.15 వేల లోపే!

ఫ్లిప్‌కార్ట్‌లో ది బెస్ట్ కెమెరా 5జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. POCO, REDMI, Infinix, OnePlus వంటి ఫోన్లను 108MP కెమెరాతో రూ.15 వేలలోపే కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు సైతం లభిస్తున్నాయి. దీంతో మరింత తక్కువకే కొనేయొచ్చు.

Flipkart Republic Day deals 2025: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. వాటిపై 70 శాతం డిస్కౌంట్స్!

ఫ్లిప్‌కార్ట్ తాజాగా మాన్యుమెంటల్ రిపబ్లిక్ డే 2025 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందు అంటే 13న ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో ఫోన్లు, ఛార్జర్లు, లాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2