Breaking News : దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 17వ తేదీన స్వల్ప భూప్రంకపనలు వచ్చాయి.  భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా  తెలిపింది. ప్రకంపనలు ఉదయం 5:36 గంటలకు సంభవించాయని వెల్లడించింది.

Kumbh Mela: మరో తొమ్మిదే రోజులే ఉన్నా..ఏ మాత్రం తగ్గని జనం...రైల్వేశాఖ అలర్ట్‌!

ప్రయాగ్ రాజ్‌ లో కొనసాగుతున్న కుంభమేళా మరో 9 రోజులు మాత్రమే జరగనున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటి వరకు భక్తులు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. వారాంతం కావడంతో భక్తుల రద్దీ నిన్నటి వరకు విపరీతంగా కొనసాగింది.

Special Trains: చేతులు కాలాక ఆకులు..తొక్కిసలాట తర్వాత రైల్వేశాఖ కీలక నిర్ణయం

కుంభమేళా రైళ్ళ కోసం జనం ఎగబడ్డంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాగ్ రాజ్ కు మరో నాలుగు స్పెషల్ ట్రైన్స్ ను వేసింది. 

KTR: నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ సంచలన లేఖ.. ఏమన్నారంటే ?

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.ఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్‌ రాష్ట్రమేనన్నారు. కేంద్రం పదేళ్లలో చేసిన రూ.125 లక్షల కోట్లు అప్పులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

PM Modi: వాటిని రూ.9 లక్షల కోట్లకు పెంచడమే టార్గెట్‌: ప్రధాని మోదీ

టెక్స్‌టైల్‌ రంగంలో వార్షిక ఎగుమతులను 2030 కన్నా ముందే రూ.9 లక్షల కోట్ల టార్గెట్‌ను సాధిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఈ రంగానికి బ్యాంకులు సహకారం అందించాలని, దీనిద్వారా ఉపాధి పెంచేందుకు సహకరించాలని కోరారు.

Delhi: రేపే ఢిల్లీ కొత్త సీఎం పేరు ఖరారు.. ఎవరంటే ?

ఫిబ్రవరి 17న (సోమవారం) ఢిల్లీ బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే సీఎం పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

AI టెక్నాలజీతో గూగుల్‌ పేలో సూపర్ అప్‌డేట్.. వారు కూడా వాడొచ్చు

గూగుల్ పే వినియోగదారుల కోసం త్వరలో ఏఐ కొత్త ఫీచర్ తీసుకురానున్నారు. వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి UPI చెల్లింపులు చేసుకునే విధంగా అప్‌డేట్ తీసుకురానున్నారు. గూగుల్ పేలో వాయిస్ కమాండ్‌లను ప్రవేశపెట్టడంతో నిరక్షరాస్యులు కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ ఈజీ అవుతాయి.

Web Stories
web-story-logo actor Dhananjaya marriage celebrations వెబ్ స్టోరీస్

పుష్ప ఫేమ్ ధనుంజయ పెళ్లి ఫొటోలు.. ఇక్కడ చూడండి

web-story-logo divi stunning photos in blue saree వెబ్ స్టోరీస్

నడుము వంపులతో కవ్విస్తున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?

web-story-logo shoe washing machine వెబ్ స్టోరీస్

షూలను వాషింగ్ మెషీన్‌లో వేయవచ్చా?

web-story-logo peanut chutney వెబ్ స్టోరీస్

బ్రేక్‌ ఫాస్ట్‌లో ప్రతిరోజు పల్లీ చట్నీ తింటే?

web-story-logo Cockroach Milk వెబ్ స్టోరీస్

బొద్దింక పాలల్లో అంత మ్యాటర్‌ ఉందా..?

web-story-logo Girlstoes వెబ్ స్టోరీస్

అమ్మాయిల కాలి వేళ్లను బట్టి ఎలాంటి వారో తెలుసుకోవచ్చా?

web-story-logo donkey milk వెబ్ స్టోరీస్

గాడిద పాలు తాగడం వల్ల అందం రెట్టింపు

web-story-logo sreemukhi yellow dress వెబ్ స్టోరీస్

బాబోయ్.. శ్రీముఖి ఏంటి ఇలా ఉంది! చూస్తే అంతే

web-story-logo Moringa Leaves skin వెబ్ స్టోరీస్

మునగాకు రసంతో అందమైన ముఖం మీ సొంతం

web-story-logo fruits stress వెబ్ స్టోరీస్

ఒత్తిడిని తగ్గించే సూపర్ ఫుడ్స్..తింటే అన్ని సమస్యలు పరార్

Advertisment

Mauritius:మారిషస్‌ మాజీ ప్రధాని ప్రవింద్‌ అరెస్ట్‌!

నగదు అక్రమ రవాణా కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద జగన్నాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన భార్యను కూడా అరెస్ట్ చేశారు.ఆమెను తరువాత విడిచిపెట్టారు. కానీ ప్రవింద మాత్రం ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.

Mali Gold Mine: పెను విషాదం.. 42 మంది మృతి

పశ్చిమాఫ్రికాలోని మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలో ఓ బంగారు గని కుప్పకూలింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 42 మంది కార్మికులు మృతి చెందారు. అనేకమంది గాయాలపాలయ్యారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం కలకలం రేపుతోంది.

Zelenskyy: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మద్దతు లేకుండా తాము బతికే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపారు. పుతిన్ తమతో యుద్ధాన్ని ముగించాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. విరామ సమయంలో రష్యా మరింతగా యుద్ధానికి రెడీ అవుతోందన్నారు.

భారత్‌కు అమెరికా మెండి చేయి.. 21 మిలియన్ డాలర్ల నిధులు రద్దు

అమెరికా నుంచి ఇండియాకు అందాల్సిన 21 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ట్రంప్ బ్రేక్ వేశాడు. ఎలన్ మస్క్ అధ్యక్షతన కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఎఫీషియన్సీ తయారు చేసిన బడ్జెట్ ప్రణాళికలో విదేశీ సహయ నిధుల్లో 723 మిలియన్ డాలర్లు రద్దు చేశారు.

MK-84 Bombs: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు MK-84 బాంబులు చేరుకున్నాయి. 2000 ఫౌండ్ల MK-84 బాంబులు శనివారం రాత్రి ఇజ్రాయిల్‌లోని అష్డోడ్ ఓడరేవుకు చేరుకున్నాయి. వీటిని ఇజ్రాయిల్ సైన్యం వైమానిక స్థావరాలకు తరలిస్తోంది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం మొదలైంది.

USA: ఒబామా గే..ఆయన భార్య పురుషుడు..ఎలాన్ మస్క్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక గే అని..ఆయన భార్య మిషెల్ ఒబామా ఆడ వేషంలో ఉన్న పురుషుడు అని అని ఎర్రోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 

Pakistan: పాకిస్తాన్ లో భూకంపం..భారత్ సరిహద్దుల్లో కూడా..

నిన్న రాత్రి పాకిస్తాన్ లో భూకంప సంభవించింది. ఇస్లామాబాద్‌లలో శనివారం రాత్రి 10:48 గంటలకు భూకంప ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావం భారత సరిహద్దు అయిన పీవోకే మీద కూడా పడింది. 

Advertisment

KTR: నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ సంచలన లేఖ.. ఏమన్నారంటే ?

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.ఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్‌ రాష్ట్రమేనన్నారు. కేంద్రం పదేళ్లలో చేసిన రూ.125 లక్షల కోట్లు అప్పులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay: రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన కామెంట్స్

రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాతా ముస్లీం, తల్లి క్రిస్టియన్ అయినా రాహుల్ గాంధీ బ్రహ్మాణుడని చెప్పుకుంటున్నాడన్నారు. హిందూ BCలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తే కేంద్రం రిజర్వేషన్‌కు సహకరిస్తుందని సంజయ్ చెప్పాడు.

Guillain Barre Syndrome : భయపెడుతున్న జీబీఎస్.. లక్షణాలివి

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో భయపడుతోన్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఈ సిండ్రోమ్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో మహిళ మరణించారు.

CM Revanth: కలెక్టర్లకు చురకలంటించిన సీఎం రేవంత్

గతంలో ఐఏఎస్‌ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారని ఇప్పుడు ఏసీ రూముల్లో నుంచి బయటకు రావడం లేదని సీఎం రేవంత్ అన్నారు . హైదరాబాద్‌లో ‘లైఫ్‌ ఆఫ్ ఏ కర్మ యోగి- మెమైర్‌ ఆఫ్‌ ఏ సివిల్‌ సర్వెంట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Big Scam :  తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమని...ఏకంగా రూ. రూ.850 కోట్లు ...

నగరంలో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలని అమాయకులను నమ్మించారు.

Harish Rao: ఏపీకి కృష్ణా జలాల తరలింపు.. ప్రభుత్వం ఏం చేస్తోంది.. సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్‌

తెలంగాణ నీటిని ఏపీ సర్కార్ తరలించుకుపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు.

ganja gang : పోలీసును ఢీకొట్టి బైక్ పై గంజాయితో.....

భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణాదారులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. వారిని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి నిందితులు పరారైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది.

Advertisment

TTD: తిరుమలలో ఆ ఐదు రోజులు ఆర్జిత సేవలు రద్దు.. !

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి నెలలో ఐదు రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.మార్చి 9 నుంచి 13 వరకూ సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు.

Fake Currency: రాజమండ్రిలో దొంగ నోట్ల కలకలం రూ. కోటి ఆరు లక్షలు సీజ్‌..

తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సేవలు రద్దు!

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య సూచనలు చేసింది. మార్చి నెలలో 5 రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేసింది. మార్చినెలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగునున్నాయి. దీంతో ఆర్జిత సేవలను తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

Guillain Barre Syndrome : భయపెడుతున్న జీబీఎస్.. లక్షణాలివి

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో భయపడుతోన్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఈ సిండ్రోమ్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో మహిళ మరణించారు.

ఏపీలో కొత్త వైరస్ కలకలం.. గుంటూర్‌లో తొలి మరణం

ఆంధ్రప్రదేశ్‌లో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ సోకి తొలి మరణం సంభవించింది. గుంటుర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కమలమ్మ జీబీఎస్ వైరస్ బారిన పడి ఆదివారం చనిపోయింది. ప్రకాశం జిల్లా కోమరఓలు మండలం ఆలసందపల్లి గ్రామస్తురాలు కమలమ్మ 10 రోజులుగా చికిత్స తీసుకుంది.

Srisailam : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..వారికి లడ్డూ ఫ్రీ

మహాశివరాత్రి వేడుకలకు దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా శైవ క్షేత్రాలు శివ కళ్యాణానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఈ క్రమంలోనే శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Big Scam :  తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమని...ఏకంగా రూ. రూ.850 కోట్లు ...

నగరంలో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలని అమాయకులను నమ్మించారు.

Advertisment

Honor 200 5G Price Drop: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. 5జీ ఫోన్‌పై రూ.16వేల డిస్కౌంట్‌: డోంట్ మిస్ బ్రో!

హానర్ 200 5జీ ఫోన్‌పై అమెజాన్‌లో రూ.16వేల తగ్గింపు లభిస్తోంది. ఇది రూ.34,999కి బదులుగా రూ.24,998కి లిస్ట్ అయింది. రూ.3,000 కూపన్ తగ్గింపును పొందొచ్చు. పలు బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌‌లపై రూ. 3,000 అదనపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో రూ.18,998కి కొనుక్కోవచ్చు.

Samsung Upcoming Smartphone: సామ్‌సంగ్ ఫోన్ల జాతర.. మార్కెట్‌లోకి రానున్న మొబైల్స్ ఇవే!

ప్రముఖ టెక్ బ్రాండ్ సామ్‌సంగ్ త్వరలో తన లైనప్‌లో ఉన్న పలు ఫోన్లను లాంచ్ చేయనుంది. గెలాక్సీ ఎ06 5జీ, గెలాక్సీ ఎ36 5జీ, గెలాక్సీ ఎ56 5జీ మొబైళ్లను రిలీజ్ చేయనుంది. వీటికి సంబంధించిన ఫీచర్లు, స్పెషిఫికేషన్లు తాజాగా వెల్లడయ్యాయి.

AI టెక్నాలజీతో గూగుల్‌ పేలో సూపర్ అప్‌డేట్.. వారు కూడా వాడొచ్చు

గూగుల్ పే వినియోగదారుల కోసం త్వరలో ఏఐ కొత్త ఫీచర్ తీసుకురానున్నారు. వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి UPI చెల్లింపులు చేసుకునే విధంగా అప్‌డేట్ తీసుకురానున్నారు. గూగుల్ పేలో వాయిస్ కమాండ్‌లను ప్రవేశపెట్టడంతో నిరక్షరాస్యులు కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ ఈజీ అవుతాయి.

Nita Ambani: నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌవరం

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆమె మసాచుసెట్స్ గవర్నర్ నుంచి ప్రశంసాపత్రం పొందారు. బోస్టన్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ ప్రశంసాపత్రం అందజేశారు.

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఇక్కడే!

వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీనిలో వాట్సాప్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ లింక్ చేయవచ్చని మెటా కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధిలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు సోషల్ మీడియా అకౌంట్లు ఏవైనా వాట్సాప్‌కి లింక్ చేసుకోవచ్చు. 

మార్చి 19న భూమి మీదకు సునీతా విలియమ్స్.!

ISSలో చిక్కుకున్న సునితా విలియమ్స్ మార్చి 19న భూమి మీదకు రానున్నట్లు నాసా తెలిపింది. మార్చి 12 సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ భూమి మీదకు బయలుదేరనున్నారు. ఇందుకోసం స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్‌ క్యాప్సూల్‌ ఎండేవర్‌ వినియోగించనున్నారు.

IPL 2025: ఐపీఎల్ లవర్స్ కు జియో బిగ్ షాక్.. డబ్బులు కట్టాల్సిందే !

ఐపీఎల్ లవర్స్కు జియో  బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై క్రికెట్ మ్యాచ్ లను ఫ్రీగా చూడలేం. ఎందుకంటే.. జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనం అయిన సంగతి తెలిసిందే.  ఐపీఎల్ తో సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది.

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2