కేబినెట్ కీలక నిర్ణయం.. అక్కడ మద్యం అమ్మకాలు నిషేదం

మధ్య ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం విధిస్తూ మధ్యప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీరాముడు అడుగుపెట్టిన ప్రదేశంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్టు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.

ఆపరేషన్ చేస్తుండగా హాస్పిటల్‌లో పవర్ కట్.. చివరికి

పేషెంట్‌కు ఆపరేషన్ చేస్తుండగా హాస్పిటల్‌లో 15 నిమిషాల పాటు కరెంట్ పోయింది. ఈ ఘటన పంజాబ్‌ పాటియాలాలోని రాజింద్ర హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. డాక్టర్లు దీనిపై ఫైర్ అవుతున్నారు. వపర్ కట్‌పై ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ స్పందించారు.

అన్నీ ట్విస్టులే : సేమ్ ఇలాగే.. డెడ్‌బాడీ ముక్కలు చేసిన కేసులు

మీర్‌పేట్‌లో గురుమూర్తి భార్యను అత్యంత కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. అలాంటి కొన్నికేసులు ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ ఆర్టికల్‌లో చదవండి. షీనా బోరా మర్డర్ కేసు 10ఏళ్లు అయినా తేలలేదు. బంగ్లాదేశ్ ఎంపీ, ఢిల్లీలో శ్రద్ధా వాకర్, గ్వాలియర్‌లో మరో కేసు ఇలాంటివే.

TDS: టీడీఎస్‌ రద్దుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

టీడీఎస్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫండమెంటల్ రైట్స్‌కు భంగం కలుగుతోందంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. అభ్యంతరాలుంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

Asaduddin Owaisi: అసదుద్దీన్‌ ఓవైసీకి బిగ్‌షాక్.. సస్పెన్షన్‌ వేటు!

MIM చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి బిగ్‌షాక్ తగిలింది. వక్ఫ్‌ చట్టం మార్పులపై పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీంతో అసద్‌తోపాటు మొత్తం 10 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. 

Kejriwal: కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ నేతల కుట్ర.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్లాన్!

అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారంటూ ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేజ్రీని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. పోలీసులు బీజేపీ కార్యకర్తల్లాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

Maoist: ఈ నేలపై నక్సలిజం చావదు.. ప్రభుత్వాలవి నీటిపై రాతలే: RTVతో పౌరహక్కుల నేత!

మావోయిజం అంతం చేయాలనుకోవడం నీటిపై రాతలేనని పౌరహక్కుల నేత చిలక చంద్రశేఖర్ అన్నారు. చలపతి, చంద్రహాస్‌ను చంపినంత మాత్రానా ఈ నేలపై నక్సలిజం చావదన్నారు. తలలకు వెలకట్టి, తూట్లు పోడవడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు.  

Web Stories
web-story-logo MOTOROLA g35 5G.. వెబ్ స్టోరీస్

BEST 5G PHONES: కిర్రాక్ 5జీ ఫోన్లు.. రూ.10 వేల కంటే తక్కువే!

web-story-logo greencity వెబ్ స్టోరీస్

టాప్ 10 గ్రీన్ సిటీస్.. అందులో ఇండియా ఉందా?

web-story-logo hansika poses with rose వెబ్ స్టోరీస్

గులాబీ చాటున దాక్కున్న ఈ బ్యూటీ ఎవరు?

web-story-logo ram charan సినిమా

సక్సెస్ ఫుల్ నిర్మాతలుగా స్టార్ హీరోలు

web-story-logo nabha himalayas shoot వెబ్ స్టోరీస్

హిమాలయాల్లో సేద తీరుతున్న నభా!

web-story-logo Arthritis వెబ్ స్టోరీస్

ఆరు ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణాలు..అజాగ్రత్త వద్దు

web-story-logo   After eating వెబ్ స్టోరీస్

తిన్న తర్వాత ఈ 7 అలవాట్లను అలవర్చుకోండి

web-story-logo Constipation వెబ్ స్టోరీస్

మలబద్ధకం ఉందా అయితే గంజి బెటర్‌

web-story-logo drink cold water after a meal వెబ్ స్టోరీస్

భోజనం చేసిన తర్వాత చల్లటి నీరు తాగితే?

web-story-logo Workouts వెబ్ స్టోరీస్

వ్యాయమానికి సమయం లేదా.. ఇలా చేయండి

Advertisment

Donald Trump: భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. వందేళ్లుగా అమల్లో ఉన్న పౌరసత్వ చట్టాన్ని రద్దు చేశారు. అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోతే ఇకపై అమెరికా పౌరసత్వం వర్తించదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ భారతీయులను కలవరపెడుతున్నాయి.

Japan: మనుషులు కనిపించక బెంగపెట్టుకున్న చేప

మనుషులకే కాదు ఎమోషన్స్ జంతువులకు చేపలకు కూడా ఉంటాయి. పెంపుడు జంతువుల్లో వీటని మనం తరుూ చూస్తూనే ఉంటాము. ఇప్పుడు చేపలకు కూడా ఎమోషన్స్ ఉంటాయని తెలుస్తోంది. జపాన్ లో జరిగిన ఈ సంఘటనే దానికి ఉదాహరణ.

USA: అక్రమ వలసదారుల నిర్బంధ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం

ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు చేశారు అందులో అక్రమ వలసదారుల నిర్భంధ బిల్లు ఒకటి.  దీనికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం కూడా లభించింది. దీంతో ట్రంప్ సంతకం చేయబోయే తొలి బిల్లు అదే అయ్యే ఛాన్స్ ఉంది. 

Donald Trump : ట్రంప్కు బిగ్ షాక్.. భారతీయులకు బిగ్ రిలీఫ్!

అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత: వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సియాటెల్ కోర్టు జడ్డి జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

Musk-Pakisthan: మస్క్‌ క్షమాపణలు చెప్పాల్సిందే!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తమ దేశంపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

Greenpeace: దావోస్‌లో సంపన్నుల ప్రైవేటు జెట్‌లు స్వాధీనం.. పర్యావరణ ప్రేమికుల వినూత్న నిరసన

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ గ్రీన్‌పీస్‌ సంస్థకు చెందిన సభ్యులు అత్యంత సంపన్నుల ప్రైవేటు జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

ఇండియా బార్డర్‌లో బంగ్లాదేశ్ ఆర్మీ బంకర్..!

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని సుఖ్‌దేవ్‌పూర్ గ్రామం సమీపంలో బంగ్లాదేశ్ బంకర్‌ను నిర్మిస్తోందని దేశ రైతులు ఆరోపిస్తున్నారు. ఆ బంకర్‌లో ఆయుధాలు ఉన్నాయని, అటుగా వెళ్లిన రైతులను కొన్ని రోజులు బంకర్‌లో బంధించారని వారు అంటున్నారు.

Advertisment

Balmur Venkat : కేటీఆర్ కు ENO ప్యాకెట్లు పంపించిన బల్మూర్ వెంకట్.. ఎందుకో తెలుసా?

తెలంగాణ రాష్ర్టాన్ని తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల కడపుమంట తగ్గడం కోసం కేటీఆర్ కు ENO ప్యాకెట్లు పంపిస్తున్నట్లు వెంకట్‌ తెలిపారు.

Big shock for Brs Party : కరీంనగర్‌లో గులాబీ పార్టీకి బిగ్‌ షాక్.. మేయర్‌ జంప్‌

రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు హైదరాబాద్‌ మేయర్‌ , డిప్యూటీ మేయర్‌ పార్టీని వీడారు. తాజాగా కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు

కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌‌లో సంచలనం రేపుతున్న కిడ్నీ రాకెట్‌ కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈమేరకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

Benami Shock For a Politician : రాజకీయనాయకుడికి బినామీ ఝలక్‌...వెయ్యికోట్లతో పరారీ...

నమ్మి నానబోస్తే...పుచ్చి పురుగులైందన్నట్లు...ఓ రాజకీయ నాయకుడిని తను నమ్ముకున్న బినామీనే నిలువెల్లా ముంచాడు. రాజకీయ నేతకు చెందిన వెయ్యికోట్లతో యూరప్‌ కు పరారయ్యాడు. ఆ నేతను పక్కనపెడుతూ చుక్కలు చూపెడుతున్నాడు. ఇది రెండు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 

Ghanta Chakrapani: ఘంట చక్రపాణి నియామకంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఓపెన్ యూనివర్సిటీ VCగా ఘంట చక్రపాణికి అర్హతలు లేవని హనుమకొండ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ బీ.కుమారస్వామి హైకోర్టులో కోవారెంటో పిటిషన్‌ వేశారు. జనవరి 23న పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఫిబ్రవరి 11లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు.

MEGHA Fraud: తెలంగాణలో మేఘా పెట్టుబడుల వెనుక సీక్రెట్ ఇదే.. అసలు బాగోతం బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే!

మేఘా సంస్థ కమిషన్లు ఇచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడుతోందని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఆ సంస్థ ఓనర్ కృష్ణారెడ్డి అతిపెద్ద అవినీతిపరుడని ఆరోపించారు. వెంటనే మేఘాను తెలంగాణలో బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు.

Kishan Reddy: రేవంత్ సర్కార్ వ్యాపారవేత్తలను వేధిస్తోంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దావోస్ పర్యటనలో విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి కానీ, ప్రభుత్వం సొంతరాష్ట్రం వారికే కాంట్రాక్టులు కట్టబెడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందని అందుకే వ్యాపారవేత్తలు ఇతర రాష్ట్రాలకి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.

Advertisment

AP Politics: లోక్ సభ, రాజ్యసభల్లో వైసీపీ ఖతం.. బీజేపీ సంచలన వ్యూహం!

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. త్వరలోనే లోక్ సభ, రాజ్యసభల్లో వైసీపీని బీజేపీ ఖతం చేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విజయసాయి ప్రకటన అని తెలుస్తోంది.

Gambhiram Reservoir : గంభీరం రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్‌లో మునిగి గాయత్రి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామానికి చెందిన మీసాల నాని కొమ్మాది గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీర్ థర్డీయర్ చేస్తున్నాడు.

Kodali Nani: పాలిటిక్స్ కు గుడ్ బై... 25న వైసీపీకి రాజీనామా.. కొడాలి నాని సంచలన ప్రకటన?

అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరం అవుతున్నానని.. ఈ నెల 25న వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని.. కొడాలి నాని పేరుతో ఓ ఫేక్ వార్త వైరల్ అవుతోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Bandla Ganesh vs Vijayasai: పాపం జగన్ ను వదిలేస్తావా.. విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ సెటైర్లు!

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై బండ్ల గణేష్ తన X ఖాతాలో స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం వదిలి వెళ్ళిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకి  ఫ్యాషన్ అయిపోయిందని ఫైర్ అయ్యారు.

YCP MP Vijayasai Reddy: రాజకీయాలకు రాం రాం.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన!

వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 'X' లో పోస్ట్ చేశారు విజయసాయి.

Accident in Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం

రాజమండ్రి మధురపూడి విమానశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్యాహ్నం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్‌లో ప్రమాదం నెలకొన్నది. క్రెయిన్‌వైర్‌ తెగి టెర్మినల్‌లోని కొంతబాగం కూలిపోయింది. ప్రమాద సమయంలో కార్మికలెవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Benami Shock For a Politician : రాజకీయనాయకుడికి బినామీ ఝలక్‌...వెయ్యికోట్లతో పరారీ...

నమ్మి నానబోస్తే...పుచ్చి పురుగులైందన్నట్లు...ఓ రాజకీయ నాయకుడిని తను నమ్ముకున్న బినామీనే నిలువెల్లా ముంచాడు. రాజకీయ నేతకు చెందిన వెయ్యికోట్లతో యూరప్‌ కు పరారయ్యాడు. ఆ నేతను పక్కనపెడుతూ చుక్కలు చూపెడుతున్నాడు. ఇది రెండు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

5G Phones Under @ 10k: మైండ్ బ్లోయింగ్ 5జీ ఫోన్స్.. కేవలం రూ.10 వేలలోపే!

ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మోటో జి35 ఫోన్‌ను రూ.9,999లకే కొనొచ్చు. ఇన్ఫినిక్స్ హాట్ 50 ఫోన్‌ను రూ.9,499లకి, రెడ్‌మి 13సి ఫోన్‌ను రూ.10,180లకి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు మరిన్ని ఫోన్లను కొనుక్కోవచ్చు.

TDS: టీడీఎస్‌ రద్దుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

టీడీఎస్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫండమెంటల్ రైట్స్‌కు భంగం కలుగుతోందంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. అభ్యంతరాలుంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

Amazon Mobile Offers: అమెజాన్‌లో కిర్రాక్ ఆఫర్.. ఏకంగా రూ.8వేల డిస్కౌంట్!

అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ ఫోన్‌పై కిర్రాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ.24,999లకే కొనుక్కోవచ్చు. దీని 8/256GB వేరియంట్ ధర రూ.32,999 కాగా.. ఇప్పుడు అమెజాన్‌లో రూ.24,999లకే లిస్ట్ అయింది. ICICI బ్యాంక్ కార్డుపై రూ.4వేల తగ్గింపు ఉంది.

Samsung Galaxy S25 Ultra: సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ ధరలు అనౌన్స్.. ఆఫర్లు అదుర్స్!

సామ్‌సంగ్ కంపెనీ తన గెలాక్సీ ఎస్25, ఎస్25+, ఎస్ 25 అల్ట్రా ఫోన్లను లాంచ్ చేసింది. మోడల్‌‌ను బట్టి ధరను నిర్ణయించింది. వీటి ప్రీ ఆర్డర్‌లు నేటి నుంచి ప్రారంభం కాగా రూ.21,000 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. ఫిబ్రవరి 4 నుండి ముందస్తు డెలివరీ చేస్తారు.

Infinix Smart 9 HD: కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. దీన్ని కొట్టేదే లేదు.. లాంచ్ ఎప్పుడంటే?

టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ జనవరి 28న తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. Infinix Smart 9 HD ఫోన్‌ను అధునాతన ఫీచర్లతో భారతదేశంలో ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు అఫీషియల్‌గా అనౌన్స్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో కొన్ని ఫీచర్లు వైరలవుతున్నాయి.

Hyderabad Housing Sales: ఎవరు కొంటలేరు.. హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు!

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. 2023 అక్టోబర్- డిసెంబరులో 20,491 ఇళ్లు అమ్ముడవగా.. 2024 చివరి 3 నెల్లలో 13,179 ఇళ్లు మాత్రమే సేల్ అయ్యాయని రియల్ ఎస్టేట్ సంస్థల సర్వేలో తేలింది. ఇండియాలో 9 నగరాల్లో 2 సిటీల్లో మాత్రమే ఇళ్ల అమ్మకాలు పెరిగాయి.

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2