Mahakumbh Mela: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?

అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. అందులో 12 చుక్కల అమృతం ఒలికి 4 చుక్కలు భూమిపై,8 చుక్కలు స్వర్గంలో పడ్డాయి. ఆ 4 చుక్కలు నదుల్లో పడ్డాయి. 12ఏళ్ల ఓ సారి అక్కడ కుంభమేళ నిర్వహిస్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి.

PM Modi: మోదీ చేతుల మీదుగా నేడు జడ్‌ మోడ్‌ టన్నెల్ ఓపెనింగ్

ప్రధాని మోదీ ఇవాళ జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌- మోడ్‌ సొరంగాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 11.45 నిమిషాలకు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మోదీ పర్యటన నేపథ్యంలో  భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు.

Viral Video: అసలు మనిషేనా వీడు.. గిరిజన విద్యార్థినులు చేత టాయిలెట్లు కడిగించాడు!

తమిళనాడు పాలక్కోడులోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ గిరిజన విద్యార్థినులతో టాయిలెట్లను కడిగించడం వివాదాస్పదమైంది. వీడియో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రకటించింది.

Kumbh Mela: నేటినుంచే మహా కుంభ మేళా..దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు!

మహా కుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించేందుకు యూపీ సర్కార్‌ భారీ ఏర్పాట్లు చేసింది. మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వేశాఖ 13,000 రైళ్లను నడపనుంది.

పది రూపాయల కోసం లొల్లి.. మాటమాట పెరిగి తన్నుకున్నారు

రూ. 10 కోసం 75 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై  ఓ బస్సు కండక్టర్ దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్లో చోటు చేసుకుంది. దాడి చేసిన కండక్టర్ ను సస్పెండ్ చేశారు ఆర్టీసీ అధికారులు.

Delhi: మురికి వాడల పని ఇక అంతే..బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మంచి జోరు మీద నడుస్తున్నాయి. పార్టీ ఆప్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.ఒకరిపై ఒకరు విపరీతమైన నేరారోపణలు చేసుకుంటున్నారు.తాజాగా బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీలో జరగబోయేది అదే అంటూ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.

దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ

తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై ఓ గ్రామ సర్పంచ్ సామాజిక బహిష్కరణ విధించడం కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Web Stories
web-story-logo  Otzempic drink వెబ్ స్టోరీస్

అధిక బరువు తగ్గించే డ్రింక్‌కు పెరుగుతోన్న క్రేజ్

web-story-logo walking10 వెబ్ స్టోరీస్

సాయంత్రం వాకింగ్‌తో ప్రయోజనాలు

web-story-logo blood-pressure వెబ్ స్టోరీస్

బిపీ కంట్రోల్‌లో ఉండాలంటే?

web-story-logo sneezing వెబ్ స్టోరీస్

జలుబుతో బోలెడు లాభాలున్నాయి

web-story-logo Diabetes patient Snacks వెబ్ స్టోరీస్

షుగర్‌ రోగులు ఈ స్నాక్స్‌ని రోజూ ట్రై చేయండి

web-story-logo OnePlus Nord CE 3 Lite 5G వెబ్ స్టోరీస్

108MP Camera Phones: 108mpతో కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్..వెరీచీప్ గురూ!

web-story-logo beautiful eyebrows follow these tips వెబ్ స్టోరీస్

కనుబొమ్మలు అందంగా ఉండాలంటే?

web-story-logo These are the foods that children should stay away from వెబ్ స్టోరీస్

పిల్లలకు దూరం పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే!

web-story-logo Cold Sho werin Winter వెబ్ స్టోరీస్

చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా?

web-story-logo Green tea health వెబ్ స్టోరీస్

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా..?

Advertisment

California: ఖైదీలకు కలిసొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు!

కాలిఫోర్నియా , లాస్ ఏంజిల్స్ అడవుల్లో వ్యాపించిన మంటలు కాలక్రమేణా మరింత తీవ్రంగా తయారవుతున్నాయి.కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ జైలు విభాగం బంపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఖైదీలు సహాయం చేసినందుకు బదులుగా శిక్షను రెండు రోజులు తగ్గించే ఒప్పందం కుదుర్చుకుంది.

Maha Kumbh 2025: గత 48 గంటల్లో 85 లక్షల మంది పుణ్యస్నానాలు.. చరిత్రలో అతి పెద్ద ఉత్సవంగా కుంభమేళ

నేటి నుంచి ప్రయాగ్ రాజ్ లో మహా మహాకుంభ్ 2025 ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే లక్షలాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.  గత 48 గంటల్లో 85 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది.

Ukrain: దొరికే సూచనలుంటే మీరే చచ్చిపోండి: ఉత్తర కొరియా

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంలో పోరాడుతున్న దాదాపు 300 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారు. ఈ సైనికులు పట్టుబడకుండా ఉండటానికి తమను తాము చంపుకోవాలని ఉత్తర కొరియా నుంచి ఆదేశాలున్నాయి.

China: భారత్ను రెచ్చగొడుతున్న చైనా.. సరిహద్దులో విన్యాసాలు

తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఎసి సమీపంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది. యుద్ధ సన్నద్ధత, లాజిస్టిక్స్‌ సరఫరా వంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని పీఎల్‌ఏ వీటిని నిర్వహిస్తోంది. ఇండియన్‌ ఆర్మీ ఫౌండేషన్‌ డేకి కొన్ని రోజుల ముందు చైనా వీటిని మొదలుపెట్టింది.

Hollywood: హాలీవుడ్‌ ప్రముఖులపై మండిపడుతున్న జనాలు!

కాలిఫోర్నియాలో వరుసగా మూడేళ్లుగా ఎన్నడూ లేనంత నీటి కరువు నమోదవడంతో.. అక్కడి అధికారులు 2022లో నీటి సంరక్షణ నిమిత్తం కఠిన నిబంధనలు పెట్టారు. కానీ హాలీవుడ్‌ ప్రముఖులు మాత్రం నీటిని విచ్చలవిడిగా వినియోగించడంతో ప్రజలు మండిపడుతున్నారు.

Maha Kumbh 2025: మహాకుంభంలో రాజ స్నానం ప్రత్యేక తేదీలివే.. ఎందుకంత విశిష్టత?

మహాకుంభంలో రాజ స్నానం ఎప్పుడు జరుగుతుంది? దీనికి సంబంధించిన ప్రత్యేక తేదీలు ఏంటి? అక్కడ పుష్కర స్నానం చేయడానికి గల విశిష్టత ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Fire Accident: గ్యాస్‌ స్టేషన్‌ లో పేలుడు..15 మంది మృతి!

యెమెన్‌లోని ఒక గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు.67 మంది తీవ్రంగా గాయపడ్డారు, వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisment

TG: కౌశిక్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్న పోలీసులు.. పీడీ యాక్ట్ కేసు, రెండ్రోజుల్లో అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేసిన కౌశిక్ రెడ్డిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వివాదాన్ని మళ్లీ గెలికిన డైరెక్టర్.. వీడియో వైరల్!

మాజాక టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తీరు వివాదస్పదమైంది. మా సెకండ్ హీరోయిన్ అంటూ... కాసేపు ఆగి నీళ్లు తాగి ఆమె పేరు చెప్పారు. ఇది అల్లు అర్జున్ సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి

TG Crime: తెలంగాణలో దారుణం.. ఇద్దరు భార్యలు భర్తను ఎంత కిరాతకంగా చంపారంటే?

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అతని ఇద్దరు భార్యలు రోకలి బండతో కొట్టి కిరాతకంగా హతమార్చారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

BRS MLA: కలెక్టరేట్‌ రసాభాస ఘటన..కౌశిక్‌ రెడ్డి పై మూడు కేసులు నమోదు!

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి పై పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు అయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌ తో దురుసుగా ప్రవర్తించారని..ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అదిరింది కదూ .. ఆంధ్రా అల్లుడికి తెలంగాణ స్టైల్లో విందు

సంక్రాంతి పండగకు హైదరాబాద్కు వచ్చిన ఓ ఆంధ్రా అల్లుడికి తెలంగాణ స్టైల్లో 130 రకాల వంటకాలతో ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు అత్తింటివారు. వంటల లిస్ట్‌లో పిండివంటలు, నాన్ వెజ్,  వెజ్ , స్వీట్స్ ,పండ్లు, పులిహోర, బాగారా రైస్‌ లతో పాటుగా విభిన్న రకాలున్నాయి. 

Sankranti 2025: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!

సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లేవారికి పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. దొంగల నుంచి ఇళ్లను కాపాడుకోవడానికి సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో సరిగ్గా చెక్ చేసుకోవాలని. ఇంట్లోని నగదు, బంగారాన్ని బ్యాంక్ లాకర్‌లో ఉంచడం మంచిదని సూచించారు.

ఇంటర్ స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

ఇంటర్ స్టూడెంట్స్కు  రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది.  ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు మిడ్డే మీల్స్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఈ స్కీమ్ ను అమలు చేయాలని నిర్ణయించింది.

Advertisment

పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు.. TTD చైర్మన్ కీలక ప్రకటన!

పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు లేవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. కొన్ని మాధ్యమాలల్లో టీటీడీ పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. అసత్య వార్తలు, ప్రచారాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Breaking: తిరుమల లడ్డూ కౌంటర్‌ లో అగ్ని ప్రమాదం

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ పై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు

మసీదు వీధిలో ఘోరం.. క్షణికావేశంలో కన్నతల్లే ఇద్దరు పిల్లలకు..

చిత్తురు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తతో గొడవ పెట్టుకొని కరిష్మ క్షణికావేశంలో ఇద్దరు కూతుర్లకు ఉరివేసి.. ఆమె కూడా ఆత్మహత్యయత్నం చేసింది. ఇద్దురు పిల్లలు చనిపోయారు. కరిష్మకు ఆస్పత్రితో చికిత్స అందిస్తున్నారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

YS Jagan: తిరుపతి తొక్కిసలాటపై జగన్ సంచలన పోస్ట్!

తిరుపతి ఆలయ తొక్కిసలాటపై మాజీ ఏపీ సీఎం జగన్ సంచలన పోస్ట్ పెట్టారు. ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోకుండా తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందుతులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 

AP Politics: పవన్ కన్నా చంద్రబాబే బెటర్.. వైసీపీ సంచలన ట్వీట్!

అబద్ధాలు చెప్పడంలో పవన్ తన గురువు చంద్రబాబునే మించిపోయాడని YCP సెటైర్లు వేసింది. రోడ్లు నిర్మాణం విషయంలో YCP, కూటమి ప్రభుత్వాలు పెట్టిన ఖర్చులో తేడాలను వివరిస్తూ ఈ రోజు పవన్ చేసిన ట్వీట్ కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది.

తిరుమల టికెట్ల డబ్బులతో రోజాకు బెంజ్ కారు.. జేసీ సంచలన ఆరోపణలు!

తిరుమల టికెట్లు అమ్ముకున్న డబ్బులతో రోజా బెంజ్ కారు కొనుక్కుందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శనానికి వెళ్లిన ప్రతీ సారి వందల మందిని వెంట తీసుకెళ్లిందన్నారు. రోజాను రాజకీయాల్లోకి తెచ్చి చంద్రబాబు తప్పు చేశాడన్నారు.

AP Weather Updates: పండుగ పూట ఏపీకి షాకింగ్ న్యూస్.. భారీ వర్షాలు!

నేడు, రేపు ఏపీలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావం వల్ల వర్షాలు కురవనున్నట్లు తెలుస్తోంది. ఏపీ, యానంలో గాలులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisment

ఆఫర్‌ అదిరింది గురూ.. సంక్రాంతి పండుగకు జియో గుడ్‌న్యూస్

బంపర్ ఆఫర్‌తో జియో మళ్లీ వచ్చింది. జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్ ఫైబర్  పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది.  ఈ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. వివరాల కోసం ఈ వార్త చదవండి.

Gold Rates: అబ్బా సాయిరాం : పండగపూట గుడ్ న్యూస్.. దిగొచ్చిన గోల్డ్ రేట్స్

గోల్డ్ రేట్స్ దిగొచ్చాయి. జనవరి 13వ తేదీన 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.  100 తగ్గింది. ఇక  10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 తగ్గింది. దీనికి ముందు వరుసగా రూ. 150, రూ. 250, రూ. 350, రూ. 100 చొప్పున పెరుగుతూ వచ్చాయి.

IRCTC: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. IRCTC సేవలకు అంతరాయం

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బిగ్ షాక్ ఇచ్చింది. సరిగ్గా తత్కాల్ బుక్ చేసుకునే సమయానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అధికారులపై మండిపడుతున్నారు.

సంక్రాంతికి ఏపీ వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. స్పెషల్ వందేభారత్!

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఇండియన్ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్-వైజాగ్-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్లో (No. 20707/20708) కోచ్ లను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుంది.

Best Camera Mobiles @ Rs 15k: బెస్ట్ 108MP కెమెరా ఫోన్లు.. కేవలం రూ.15 వేల లోపే!

ఫ్లిప్‌కార్ట్‌లో ది బెస్ట్ కెమెరా 5జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. POCO, REDMI, Infinix, OnePlus వంటి ఫోన్లను 108MP కెమెరాతో రూ.15 వేలలోపే కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు సైతం లభిస్తున్నాయి. దీంతో మరింత తక్కువకే కొనేయొచ్చు.

Flipkart Republic Day deals 2025: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. వాటిపై 70 శాతం డిస్కౌంట్స్!

ఫ్లిప్‌కార్ట్ తాజాగా మాన్యుమెంటల్ రిపబ్లిక్ డే 2025 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందు అంటే 13న ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో ఫోన్లు, ఛార్జర్లు, లాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.

Poco X7 5G series: ఒప్పో నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌!

టెక్ బ్రాండ్ పోకో తన ఎక్స్7 5జీ సిరీస్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇందులో ఎక్స్7 5జీ, ఎక్స్7 ప్రో 5జీ మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల సేల్స్ వరుసగా ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 17న జరగనున్నాయి. ఫస్ట్ సేల్‌లో పలు బ్యాంక్ కార్డులపై భారీ డిస్కౌంట్ పొందొచ్చు.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2