ISRO: రాకెట్‌ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?

ఇస్రో ప్రయోగించిన ఈఓఎస్‌-09 శాటిలైట్‌ నింగిలోకి వెళ్లిన కాసేపటికే ఈ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే శాటిలైట్‌ శకలాలు భూమిపై పడితే ప్రమాదమా ? అనేది తెలుసుకునేందుకు టైటిల్‌పై క్లిక్ చేయండి.

Kailash Manasarovar Yatra-2025 : ఐదేండ్ల తర్వాత  కైలాష్ మానసరోవర్ యాత్ర

ప్రపంచాన్ని వణికించిన కోవిద్‌-19 మహమ్మారితో పాటు చైనాతో ఏర్పడిన సైనిక ప్రతిష్టంభన మూలంగా నిలిచిపోయిన కైలాస్‌ మానస సరోవర్‌ యాత్ర తిరిగి ఈ జూన్‌ నెలలో ప్రారంభం కానుంది. సుమారు ఐదేండ్ల తర్వాత ఈ యాత్రను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

BREAKING: చార్మినార్ అగ్ని ప్రమాద బాధితులకు మోదీ పరిహారం

చార్మినార్ గుల్జార్ హౌస్‌ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మోదీ పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ వెల్లడించారు. 

JYOTHI MALHOTRA: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!

పాక్‌కు యూట్యూబర్ జ్యోతి గూఢచర్యం చేసిందని ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. రెండుసార్లు పాక్‌లో పర్యటించిన ఆమెను ఎవరైనా హనీ ట్రాప్ చేశారా? దేశంలో ఈమె ఎవరిని అయినా హనీ ట్రాప్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Indian Army: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత ఆర్మీ కీలక ప్రకటన

ఇండియా పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేటితో ముగుస్తుంది. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది.

BIG BREAKING: అరుణాచల్ ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని దిబాంగ్‌ లోయలో ఆదివారం ఉదయం 05:06:33 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌ పై 3.8 గా నమోదైంది. కాగా భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభించినట్లు NCS నివేదించింది.

🔴LIVE BREAKINGS: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం

క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Web Stories
web-story-logo Rice వెబ్ స్టోరీస్

రైస్ మళ్లీ వేడి చేసి తింటున్నారా?

web-story-logo Meditation వెబ్ స్టోరీస్

ధ్యానం చేస్తే ఆయుష్షు పెరుగుతుందా..?

web-story-logo mouth breathing వెబ్ స్టోరీస్

నోటితో శ్వాస తీసుకుంటే తీవ్ర పరిణామాలే

web-story-logo Yellow Watermelon వెబ్ స్టోరీస్

ఎడారి రాజుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Chocolate Face Mask వెబ్ స్టోరీస్

చాక్లెట్ ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై బెస్ట్ రిజల్ట్

web-story-logo varun tej pizza video 3rd వెబ్ స్టోరీస్

భార్య కోసం వరుణ్ తేజ్ పిజ్జా.. వీడియో వైరల్

web-story-logo bottle guard juice 5th pic వెబ్ స్టోరీస్

సొరకాయ జ్యూస్ తో బోలెడు లాభాలు!

web-story-logo vaishanavi chaitanya35 వెబ్ స్టోరీస్

మరో క్లాసిక్ లవ్ స్టోరీతో 'బేబీ' జంట.. ఫొటోస్ పిచ్చ క్లాస్

web-story-logo alarm వెబ్ స్టోరీస్

వామ్మో అలారంతో రక్తపోటు వస్తుందా..?

web-story-logo Roasted cashews వెబ్ స్టోరీస్

వేయించిన జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా..?

Advertisment

Global Contest: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి

కంటెంట్‌ క్రియేటర్ల కోసం టెలిగ్రామ్‌ అంతర్జాతీయ పోటీకి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ క్రియేటర్ల కోసం తొలిసారి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ కాంటెస్ట్‌లో గెలుపొందితే 50,000 డాలర్ల విలువల చేసే బహుమతులు అందజేస్తామని తెలిపింది.

🔴LIVE BREAKINGS: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం

క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Bomb Blast : కాలిఫోర్నియాలో బాంబు పేలుడు.. ఒకరు మృతి

అమెరికాలోని కాలిఫోర్నియాలో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి మరణించారు. కాలిఫోర్నియాలోని అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్ అనే సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా FBI దీన్ని ఉగ్రవాద దాడిగా పేర్కొంది.

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ విజేతగా ఎస్తోనియా భామ ఎలిస్‌ రాండ్మా

హైదరాబాద్‌ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి క్రీడల ఛాలెంజ్‌ పోటీల్లో మిస్‌ వరల్డ్‌ ఎస్తోనియా ఎలిస్‌ రాండ్మా విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 1999 తర్వాత ప్రపంచ సుందరి పోటీల్లో తదుపరి రౌండ్‌కు చేరుకోవడం ఎస్తోనియా దేశానికి ఇదే మొదటిసారి.

India-Pakistan War: ఇండియా పాక్‌ యుద్ధం..పాకిస్థాన్ గెలిచిందంటూ ఆఫ్రిది, అక్తర్ సంబురాలు

ఇండియా పాకిస్తాన్ యుద్దం ముగిసిన తర్వాత ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. ఇండియా పై గెలిచామంటూ నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది.

AI Doctor: వైద్య విధానంలో కొత్త ఆవిష్కరణ.. ప్రపంచంలోనే తొలి ఏఐ డాక్టర్‌!

ప్రపంచంలోనే ఏఐతో పరీక్షించే క్లినిక్‌ను మొదటిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభించింది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ ఏఐతో అల్‌మూసా హెల్త్‌ గ్రూప్‌ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 30 రకాల శ్వాసకోశ రుగ్మతలకు సేవలు అందిస్తున్నారు.

USA: పౌరసత్వం కావాలంటే గేమ్ ఆడాలి..అమెరికా ట్రంప్ ప్రభుత్వం చెత్త ఐడియా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనలకు హద్దు లేకుండా పోతోంది. ఇప్పటికే వలసదారులను పంపించేస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు మరో చెత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు అమెరికాలో ఒక రియాలిటీ షో ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది.

Advertisment

TG Crime: భీమానదిలో విషాదం..మొసలి దాడిలో రైతు గల్లంతు

నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని కుసుమర్తిలో రైతు తిప్పణ్ణ(50) భీమా నదిలో గల్లంతు అయ్యాడు. పొలానికి నీరు రావడం లేదని గుర్తించి నదిలోకి దిగానే మొసలి ఆకస్మాత్తుగా దాడి చేసి నదిలోకి లాక్కెళ్లింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

BIG BREAKING: హైదరాబాద్ లో ఉగ్రదాడికి కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు!

హైదరాబాద్‌లో ఉగ్రదాడికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇక్కడ బ్లాస్టులు చేసేందుకు ప్లాన్ చేసిన ఇద్దరు నిందితుల్ని తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.

Operation Pahalgam: సంగారెడ్డిలో పాక్ టెర్రరిస్ట్?

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో అస్సాంకు చెందిన ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సిమ్ కార్డులను పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులకు అమ్మడం, ఇక్కడి నుంచి విలువైన సమాచారాన్ని అక్కడికి చేరవేయడం తదితర అభియోగాలు ఆయనపై ఉన్నాయి.

🔴Charminar Fire Accident: చార్మినార్ లో భారీ అగ్ని ప్రమాదం - లైవ్ అప్డేట్స్!

హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో కొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

BREAKING: చార్మినార్ అగ్ని ప్రమాద బాధితులకు మోదీ పరిహారం

చార్మినార్ గుల్జార్ హౌస్‌ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మోదీ పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ వెల్లడించారు. 

Charminar Fire Accident: గుల్జారీ హౌజ్ అగ్ని ప్రమాదం.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన

హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రమాదంపై ఆరాతీశారు. ప్రమాద ఘటన పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మాట ఇచ్చారు.

Fire Accident: గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం..మృతులు వీరే

చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. కాగా భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగి విస్తరించడంతో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. వారి వివరాలను అధికారులు వెల్లడించారు,

Advertisment

AP Crime: ప్రియుడి కోసం తల్లిని చంపిన కూతురు.. టాయ్‌లెట్‌కు తీసుకెళ్లి, బావిలో నూకేసి!

ఏపీ విజయనగరంలో ఘోరం జరిగింది. వెంకటరమణపేటకు చెందిన రుచిత తన తల్లి లక్ష్మిని చంపేసింది. ప్రేమ పెళ్లికి నో చెప్పిందనే కోపంతో ప్రియుడు హరికృష్ణతో కలిసి బావిలో నూకేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Kodali Nani: కొడాలికి సీరియస్.. అమెరికాలో ట్రీట్మెంట్?

మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని తెలుస్తోంది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్ట్ సర్జరీ తర్వాత నాని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Nara Lokesh-Modi: మోదీని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ-PHOTOS

ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. మోదీ 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ ‌ని ఆవిష్కరించారు. ఏపీకి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు.

Summer Holidays 2025: ఈ విద్యాసంస్థల విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు పెంపు

ఏపీలోని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీలకు మే 5 నుంచి సెలవులు మొదలయ్యాయి.ఈ క్రమంలో వీరికి జూన్ 30వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. అయితే కేవలం విద్యార్ధులకు మాత్రమే కాకుండా ట్రిపుల్ ఐటీ సిబ్బందికి కూడా సెలవులు ఇచ్చారు.

🔴LIVE BREAKINGS: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం

క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Annamayya: అన్నమయ్య జిల్లాలో విషాదం.. బావిలోకి కారు స్పాట్‌లోనే ముగ్గురు!

అన్నమయ్య జిల్లా పిలేరు మండలంలో కారు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణించడం వల్ల కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Weather Update: ఐఎండీ బిగ్ అలర్ట్.. శక్తి తుపాను ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇది తుపానుగా మారనుంది. నేటి నుంచి ఒక వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisment

🔴LIVE BREAKINGS: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం

క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

RBI సంచలన ప్రకటన..మార్కెట్ లోకి కొత్త రూ. 20 నోటు..మరీ పాతవి చెల్లవా?

దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌ కింద రూ. 20 నోట్లను రిలీజ్ చేయనున్నట్లుగా ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. వాటిపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. పాత నోట్ల లాగే కొత్త నోట్లు ఉంటాయి.

Jio Cheapest Recharge Plan: జియో మామ బిగ్గెస్ట్ ఆఫర్.. తక్కువ ధరకే 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్!

జియో సంస్థ తమ యూజర్ల కోసం లాంగ్ టెర్మ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.1958తో రీఛార్జ్ చేసుకుంటే 365రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రూ.458ల ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. రెండింటిలోనూ డేటా ప్రయోజనం లేదు. ఓన్లీ కాల్స్, sms బెనిఫిట్స్ లభిస్తాయి.

Flash News :రూ.1200 పెరిగిన బంగారం... హైదరాబాద్ లో ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 2025 మే 16వ తేదీ శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 పెరిగి రూ.  87 వేల 200కు చేరుకుంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  1200 పెరిగి రూ.  95 వేల 130కి చేరుకుంంది.

Stock Market Losses Today: వరుసగా రెండో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ ఫలితాల నడుమ వారం క్లోజింగ్ డే మార్కెట్లు డౌన్ తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా క్షీణతతో 82,300 స్థాయిలో ఉండగా..నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగింది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2