J&K Terror Attack: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

జమ్మూ కాశ్మీర్‌‌ టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27మంది మృతి చెందారు. పర్యటకులను వరసులో నిల్చేబెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి జరిపారని ఓ మహిళ తెలిపారు. తన భర్త పేరు, మతం అడిగిన ఉగ్రవాదులు అతనిపై కాల్చి చంపారని ఆమె చెప్పారు.

BIG BREAKING : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌ లో 27మంది మృతి చెందారు.  మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.  సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం.  చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా.

J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

అప్పుడే పెళ్లైన జంట హనీమూన్ కోసమని జమ్మూ కాశ్మీర్‌ కు వచ్చారు. కానీ అదే వారిని వీడదీస్తుందని అనుకోలేదు. కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా ఉగ్రవాదులు ఆమె భర్తను పాయింట్ బ్లాక్ లో కాల్చారు.  కళ్లముందే  భర్త చనిపోవడం చూసిన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది.

J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని  ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్‌లో వచ్చి మరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో  ఐదుగురు పర్యాటకుల మృతి  చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

BIG BREAKING: కేంద్రమంత్రి అరెస్టు.. !

పశ్చిమబెంగాల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్‌ అల్లర్ల బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి సుకాంత మజుందార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మిగతా బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

Mamata Benarjee: వక్ఫ్‌ బోర్టుకు వ్యతిరేకంగా అల్లర్లకు వారే కారణం: మమతా బెనర్జీ

వక్ఫ్‌ బోర్డ్‌కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చిన కొందరు దుండగులు యువకులను రెచ్చగొట్టారన్నారు.

Mamata Benarjee: మీరు ఉద్యోగాలకు వెళ్లండి.. నాదీ గ్యారెంటీ : దీదీ

పశ్చిమ బెంగాల్‌లో 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మరోసారి స్పందించిన మమతా బెనర్జీ వాళ్ల ఉద్యోగాలకు గ్యారంటీ ఇస్తున్నాని తెలిపారు. తిరిగి విధుల్లో చేరాలని కోరారు.

Web Stories
web-story-logo upma half quality వెబ్ స్టోరీస్

ఉప్మాతో బోలెడు ప్రయోజనాలు! తెలిస్తే వదలరు

web-story-logo dont sleep వెబ్ స్టోరీస్

రోజూ సరిగా నిద్రపోకపోతే కలిగే నష్టాలు ఇవే

web-story-logo Fiber food వెబ్ స్టోరీస్

ఆహారంలో ఫైబర్ ఎక్కువైతే శరీరానికి కలిగే లాభాలు

web-story-logo Urfi latest fashion వెబ్ స్టోరీస్

మరో కొత్త ఫ్యాషన్ లుక్ తో ఉర్ఫీ.. ఫొటోలు చూస్తే ఫ్లాట్!

web-story-logo IQ Power వెబ్ స్టోరీస్

ఐక్యూ పవర్‌ను మెరుగుపరిచే బెస్ట్ చిట్కాలు

web-story-logo Infinix Note 50s 5G new phones వెబ్ స్టోరీస్

16జీబీ ర్యామ్, 64MP కెమెరాతో కొత్త ఫోన్.. ధర వెరీ చీప్!

web-story-logo warm water వెబ్ స్టోరీస్

ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగితే ఏమవుతుంది?

web-story-logo Watermelon వెబ్ స్టోరీస్

ఈ సమస్యలు ఉంటే పుచ్చకాయకు దూరంగా ఉండండి!

web-story-logo anasuya photo shoot with husband viral వెబ్ స్టోరీస్

భర్తతో అనసూయ ఫొటో షూట్.. ఫొటోలు చూశారా

web-story-logo stress వెబ్ స్టోరీస్

ఒత్తిడి తగ్గాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి

Advertisment

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

BIG BREAKING: గుజరాత్‌లో విమాన ప్రమాదం

గుజరాత్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా గిరియా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ప్లేన్ కుప్పకూలిపోయింది. విమానం కూలిపోగానే భారీ పేలుడు సంభవించింది.

Pope Fransis: పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు జరిగేది అప్పుడే.. హాజరుకానున్న ట్రంప్

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇటలీ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ వెల్లడించింది. అలాగే ఆయన భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్ పీటర్స్‌ బసిలికాకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు.

New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

పోప్ ఫ్రాన్సిస్ ఎన్నికకు ఇండియా నుంచి నలుగురు కార్డినల్స్ పాల్గొననున్నారు. 135 మంది కార్డినల్స్ కొత్త పోప్‌కు ఓటు వేసి ఎన్నుకోనున్నారు. ఫిలిప్ నేరి ఫెర్రావ్ , బసేలియోస్ క్లీమిస్, ఆంథోనీ పూల, జార్జ్ జాకబ్ కూవాకాడ్ లు ఎలక్షన్ లో పాల్గొంటారు.

TG News: హైదరాబాద్‌కు రండి..  నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్ వారికి కీలక పిలుపు!

తెలంగాణలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలున్నాయని సీఎం రేవంత్ అన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి నవ ప్రపంచాన్ని నిర్మిద్దామంటూ వీదేశీ కంపెనీలను ఆహ్వానించారు. ప్రభుత్వం స్థిరమైన, సులభతర పారిశ్రామిక విధానాలను అనుసరిస్తోందన్నారు. 

AI: ఏఐతో కష్టమే, భారీ నష్టం తప్పదు..బిల్ గేట్స్, ఒబామా

ఏఐతో కష్టమే అంటున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. దీని వలన చాలా ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ జరగనంత నష్టం ఏఐతో సంభవిస్తుందని బిల్ గేట్స్ అంటున్నారు.  

Advertisment

Jagga Reddy : గొప్ప మనసు చాటుకున్న జగ్గారెడ్డి.. క్యాన్సర్ పేషంట్కు రూ.10 లక్షలు!

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు.  క్యాన్సర్ తో పోరాడుతున్న మహిళకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని అనే మహిళ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది.

TG Jobs: తెలంగాణ యువతకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. 30 వేల జాబ్స్.. వివరాలివే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగిసింది. రేపు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు తిరిగి రానుంది. ఈ పర్యటనలో దాదాపు 12 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

HYDRAA: హైడ్రాకు జై కొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. రంగనాథ్ ను కలిసి ప్రశంసలు!

హైడ్రా పనితీరు బాగుందని కుకట్ పల్లి BRS ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కితాబిచ్చారు. న‌గ‌రంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా చేస్తున్న కృషిని అభినందించారు. ఈ రోజు హైడ్రా చీఫ్ రంగనాథ్ ను కలిసిన కృష్ణారావు కబ్జాలకు పాల్పడిన వారిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు.

Official బిగ్ బ్రేకింగ్: యూపీలో అఘోరీ అరెస్ట్

లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాసును మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. నగ్న పూజలు పేరుతో మహిళ నుండి రూ.10 లక్షలు వసూలు చేసిన కేేసులో శ్రీనివాస్‌ను అదుపులోకి  తీసుకున్నారు.

Chennamaneni Ramesh : చెన్నమనేని రమేష్కు మరో బిగ్ షాక్.. CID కేసు నమోదు!

మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు మరో బిగ్ షాక్ తగిలింది.  ఆయనపై తాజాగా సీఐడీ కేసు నమోదు చేసింది.  భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశారనే దానిపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Formers fire: సూర్యపేటలో హైటెన్షన్.. రోడ్డుపై ధాన్యం తగలబెట్టిన రైతులు.. ఏం జరిగిందంటే!

సూర్యాపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దంతాలపల్లి రహదారిపై ఆందోళనకు దిగిన రైతులు ధాన్యాన్ని తగలబెట్టారు.15 రోజులైనా వడ్లు కొనట్లేదంటూ రోడ్డుపై కంచెవేసి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు. 

Bandla Krishna Mohan Reddy : కాంగ్రెస్ కు బిగ్ షాక్...గద్వాల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోన్న వేళ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ముమ్మాటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు.

Advertisment

ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

సీనియర్ IPS ఆంజనేయులు YCP హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. జైత్వానీని 42రోజు జుడ్యీషియల్ కస్డడీలో చిత్ర హింసలు పెట్టారని ఆమె ఆరోపించారు.YCP లీడర్ కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో ఆమెను వేధించారని తెలిసింది.

AP News: ఏపీలో రాజ్యసభ ఎన్నిక.. చంద్రబాబు, అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం.. అభ్యర్థి ఎవరంటే?

ఏపీలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగనుంది. ఈ రోజు అమిత్ షాతో చంద్రబాబు భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు బీజేపీ మీజీ చీఫ్ అన్నామలై, స్మృతీ ఇరానీలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.

YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!

IPS అధికారి ఆంజనేయులు అరెస్ట్ రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోవడానికి నిదర్శనమని YCP అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చంద్రబాబు చూస్తున్నాడని ఆరోపించారు.

Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

విజయనగరంలోని 'రఘు ఇంజనీరింగ్ కాలేజీలో' విద్యార్థిని టీచర్ ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ గా మారింది. టీచర్ ఫోన్ తీసుకుందని బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇవ్వను అనేసరికి సహనం కోల్పోయిన విద్యార్థిని టీచర్ పై చెప్పుతో దాడి చేసింది.

Robbery InTemple : అమ్మవారి తాళిబొట్టు తెంచేసి..కాకినాడలో కలకలం..!

ఈ మధ్య కాలంలో గుడి బడి అని తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ సమీపంలోని సముద్ర తీర ప్రాంతమైన పి. అగ్రహార గ్రామ అమ్మవారి మెడలో మంగళ సూత్రాలు, తలపై కిరీటాన్ని సైతం దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

AP Liquor scam : లిక్కర్​స్కాంలో మరో కొత్త పేరు..ఎవరంటే?

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని సిట్ విచారిస్తుంది.ఈ విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్​చీఫ్ రాజశేఖర్ విచారిస్తున్నారు. ఈ కేసులో బల్లం సుధీర్‌ అనే పేరు తెరపైకి వచ్చింది.

Advertisment

Stock Market: 5రోజుల లాభాల పరుగుల తర్వాత నెమ్మదించిన దేశీ స్టాక్ మార్కెట్లు

ఐదు రోజుల లాభాల పరుగులు కాస్త నెమ్మదించాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 10 పాయింట్లు తగ్గి 79,650 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 24,200 స్థాయిలో ఉంది.

BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

నటుడు మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మహేష్ రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. 

Gold Rates Today: ఆల్‌టైమ్ రికార్డ్.. లక్ష దాటిన బంగారం ధర

బంగారం ధరకు రెక్కలొచ్చాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, డాలర్‌ బలహీనపడటం వంటి కారణాల వల్ల మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఆల్‌టైం రికార్డ్స్

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి షేర్లలో నిఫ్టీ ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 350 పాయింట్లు, నిఫ్టీ 23,900తో ట్రేడ్ అయ్యింది.

TG News: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌.. తెలంగాణలో జపాన్‌ భారీ పెట్టుబడులు!

జపాన్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. హైదరాబాద్‌లో ఎకోటౌన్ ఏర్పాటుకు ఈఎక్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్‌ఎల్‌సీ, నిప్పాన్‌ స్టీల్‌ ఇంజినీరింగ్, న్యూ కెమికల్‌ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్‌ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి.

Google layoffs : ఇండియాలోని ఉద్యోగులకు గూగుల్‌ బిగ్‌షాక్‌... వాళ్లంతా ఔట్!

ఇండియాలోని ఉద్యోగులకు గూగుల్‌ బిగ్‌షాక్‌ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఇండియాలో భారీగా ఉద్యోగుల తొలగింపుకు గూగుల్‌ సిద్ధమవుంది. బెంగళూరు, హైదరాబాద్‌ ఆఫీసుల్లోని ఉద్యోగుల తొలగింపునకు రెడీ అవుతోంది.  

Advertisment

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2