Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌కు రోనిత్ రాయ్ సెక్యూరిటీ..

దాడి, కీలక ఆపరేషన్ల తర్వాత నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంటికి తిరిగి వచ్చారు. ఈరోజ మధ్యాహ్న ఆయన డిశార్జ్ అయ్యారు. ప్రస్తుతం పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన కుటుంబం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంది. బాలీవుడ్ నటుడు రోనిత్రాయ్‌కు ఈ బాధ్యతను అప్పగించింది. 

Encounter: మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో 27కు పెరిగిన మృతుల సంఖ్య

ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌‌లో మృతుల సంఖ్య 27కు చేరింది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు గరియాబంద్‌ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో 27 మంది మవోయిస్టులను హతమార్చారు.

Andhra Pradesh: విషాదం.. ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి

చిత్తూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. నార్త్ జమ్మూ కశ్మీర్‌లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ చికత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Watch Video: కారుపై ప్రతీకారం తీర్చుకున్న కుక్క.. వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఓ కుక్కను కారు ఢీకొనడంతో.. దానిపై అది ప్రతీకారం తీర్చుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ పూర్తి ఆర్టికల్‌ను చదవాల్సిందే.

Artificial Intelligence: ఇండియాలో 26 శాతం ఉద్యోగాలు AI కారణంగా ప్రభావితం

ఇండియాలో 26 శాతం మంది జాబ్స్ ఏఐ టెక్నాలజీ కారణంగా కోల్పోతారని IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అన్నారు. స్విట్జర్లాండ్‌ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మంగళవారం ఆమె మాట్లాడారు. 14 శాతం ఉద్యోగులు ఏఐ వాడకంతో ప్రయోజనం పొందుతారంది ఆమె.

Donald Trump Decision: ట్రంప్ నిర్ణయంతో 36 లక్షల ఇండో అమెరికన్లకు నష్టం

అమెరికాలో వలసదారులపై ట్రంప్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపనుంది. జన్మతహా పౌరతస్వం రద్దు చేస్తూ ట్రంప్ సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇది చట్టంగా మారితే 36 లక్షల మంది ఇండియన్స్‌కు యూఎస్ సిటిజన్‌షిప్ రావడం కష్టమైతుంది.

Rahul Gandhi: పేపర్‌ లీకులు.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్‌ గాంధీ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పేపర్‌ లీక్‌లు చేస్తూ యువత హక్కులను హరించే ఆయుధంగా కాషాయ పార్టీ మార్చుకుందని ఆరోపణలు చేశారు.

Web Stories
web-story-logo drink cold water after a meal వెబ్ స్టోరీస్

భోజనం చేసిన తర్వాత చల్లటి నీరు తాగితే?

web-story-logo Workouts వెబ్ స్టోరీస్

వ్యాయమానికి సమయం లేదా.. ఇలా చేయండి

web-story-logo Nagasadhus9 వెబ్ స్టోరీస్

నాగ సాదువులు నగ్నంగా ఎందుకు ఉంటారు?

web-story-logo  Lemonjuice in meat curry వెబ్ స్టోరీస్

మాంసం కూరలో నిమ్మ రసం పిండుకుంటున్నారా?

web-story-logo Raashii khanna latest looks వెబ్ స్టోరీస్

లెహంగాలో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న రాశీ హాట్ లుక్స్!

web-story-logo Glucose in fruits వెబ్ స్టోరీస్

ఒక్కో పండుతో ఒక్కోవ్యాధి దూరం

web-story-logo Emotions1 వెబ్ స్టోరీస్

ఈ భావోద్వేగాల వల్ల మీ శరీరానికి హాని జరుగుతుంది

web-story-logo potato6 వెబ్ స్టోరీస్

బంగాళదుంపలతో బరువు భారీగా పెరుగుతారు

web-story-logo ntr death anniversary photos purandeshwari వెబ్ స్టోరీస్

ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీ నివాళులు.. ఫొటోలు వైరల్

web-story-logo Tongue వెబ్ స్టోరీస్

నాలుకపై మచ్చలు ఉంటే ఏం అవుతుందో తెలుసా..?

Advertisment

Israel: హమాస్ ఎటాక్ ఎఫెక్ట్...ఐడీఎఫ్ ఛీఫ్ రాజీనామా

ఇజ్రాయెల్ సైన్యం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ రాజీనామా చేశారు. హమాస్ దాడి చేసినప్పుడు దాన్ని నివారించడంలో తాను విఫలమయ్యాయని...అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. దాడిపై దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. 

USA and Talibans: అమెరికా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం..

అమెరికాకు, తాలిబన్ల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఖైదీగా ఉన్న అఫ్గాన్ ఫైటర్.. ఖాన్ మహమ్మద్‌ను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న ఇద్దరు అమెరికా ఖైదీలను విడుదల చేస్తామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.

Donald Trump Decision: ట్రంప్ నిర్ణయంతో 36 లక్షల ఇండో అమెరికన్లకు నష్టం

అమెరికాలో వలసదారులపై ట్రంప్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపనుంది. జన్మతహా పౌరతస్వం రద్దు చేస్తూ ట్రంప్ సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇది చట్టంగా మారితే 36 లక్షల మంది ఇండియన్స్‌కు యూఎస్ సిటిజన్‌షిప్ రావడం కష్టమైతుంది.

Lion Viral Video: సింహం బోనులోకి వెళ్లిన యువకుడు.. చివరికీ

పాకిస్థాన్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా సింహం బోనులోకే ప్రవేశించాడు. సరదాగ టిక్‌టాక్‌ వీడియో చెద్దామని వెళ్లిన ఆ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

Rahul Gandhi: పేపర్‌ లీకులు.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్‌ గాంధీ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పేపర్‌ లీక్‌లు చేస్తూ యువత హక్కులను హరించే ఆయుధంగా కాషాయ పార్టీ మార్చుకుందని ఆరోపణలు చేశారు.

Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి

తుర్కియేలోని కర్టల్ అనే హోటల్‌ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 66 మంది మృతి చెందారు. మరో 51 మంది గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

IRAN: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!

మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. గతంలో ఇదే కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఇతడిపై.. దేశ ద్రోహానికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి

Advertisment

TGRTC: ఎలక్ట్రికల్ బస్సులు ఉన్న డిపోలు ప్రైవేట్ సంస్థ చేతికి ..!

తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థలో డిపోలను ప్రైవేట్ సంస్ధకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని డిపోలకు ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ ఎలక్ట్రికల్ బస్సులను సరఫరా చేసింది. ఆయా డిపోలకు BJMకు అప్పగించనున్నందట ప్రభుత్వం.

Telangana Singer Madhu Priya : వివాదంలో సింగర్ మధుప్రియ

తెలంగాణకు చెందిన ప్రముఖ సింగర్‌ మధుప్రియ వివాదంలో చిక్కుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో మధుప్రియపై ఒక ప్రైవేటు పాటను చిత్రీకరించడం వివాదానికి కారణమైంది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

Hyderabad: హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్‌ స్కామ్‌ కలకలం.. ఆ ఆస్పత్రి సీజ్‌

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం సంచలనం రేపింది. అమాయకులకు డబ్బు ఆశ చూపిస్తూ కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

MLA Padmarao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల డెహ్రాడూన్ టూర్ వెళ్లిన పద్మరావుకు అక్కడే గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షలు చేసి స్టంట్ వేసిన వైద్యులు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.

Venu Swamy Apology: ఉమెన్ కమిషన్ ను క్షమాపణ కోరిన వేణుస్వామి..

వివాదాల జ్యోతిష్యుడు వేణు స్వామి తెలంగాణ మహిళా కమిషన్‌కు బహిరంగ క్షమాపణలు కోరారు.  హీరో నాగచైతన్య, శోభితల వివాహం పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి మహిళా కమిషన్‌ ముందు వెల్లడించారు.

TG News: లోకల్ బాడీ ఎలక్షన్లపై ఫేక్ ప్రచారం.. మరో మూడు నెలలు ఆగాల్సిందేనట!

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నారనే ప్రచారం ఫేక్ అని తెలుస్తోంది. రిజర్వేషన్ ప్రతిపాదికన చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తాజా సమాచారం. ఏప్రిల్‌ లేదా మేలో ఉంటాయి.

Grama Sabha : రాష్ట్రంలో కొనసాగుతొన్న గ్రామ సభలు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తోన్న గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతొన్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకోసం గ్రామ సభల్లో ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Advertisment

Andhra Pradesh: విషాదం.. ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి

చిత్తూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. నార్త్ జమ్మూ కశ్మీర్‌లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ చికత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Nara Lokesh : సంప్రదాయేతర ఇంధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణ

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేశ్ బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస  సమావేశాల్లో పాల్గొంటున్నారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా స్వనీతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టెబుల్ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు.

Group-1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ ఏడాది మే 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. మెయిన్స్‌ ప్రశ్నపత్రాన్ని ట్యాబుల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పేర్కొన్నారు.

AP BJP: ఏపీ బీజేపీ చీఫ్ మార్పు.. పురంధేశ్వరి సంచలన కామెంట్స్!

ఏపీలో బీజేపీ చీఫ్ మార్పు అంశంపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. దీనిపై తాను కామెంట్ చేయలేనన్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని అమిత్ షా ఇటీవల తన పర్యటనలో దిశా నిర్దేశం చేశారన్నారు.

NBK: కన్నీరు పెట్టుకున్న బాలకృష్ణ

హిందూపూర్ కు చెందిన టీడీపీ నాయకుడు వెంకటస్వామి ఇటీవల మరణించగా.. నేడు బాలకృష్ణ వారి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అండగా ఉంటానని వెంకటస్వామి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.

Fire Accident: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో మరో భారీ అగ్నిప్రమాదం!

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

AP: బుర్రుందా..ఏం మాట్లాడుతున్నారు..నేతలపై చంద్రబాబు సీరియస్

యూరోప్ తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమావేశం తర్వాత ఆయనను మందలించారని తెలుస్తోంది. ఎందుకు వచ్చామో ఆ పని చేయాలని హితవు పలికారు. 

Advertisment

Amitabh Bachchan: బిగ్ బీకి కలిసొచ్చిన రియల్‌ఎస్టేట్.. రూ.83 కోట్లకు అపార్ట్‌మెంట్

అమితాబ్ బచ్చన్‌కు రియల్ఎస్టేట్‌లో కాసుల పంట పడింది. ముంబైలోని అపార్ట్‌మెంట్‌ అమ్మితే 168 శాతం లాభం. 2021లో రూ.31 కోట్లకు కొన్న అపార్ట్‌మెంట్‌ను జనవరి 17న రూ.83 కోట్లకు అమ్మాడు. ఇన్నిరోజులు దీన్ని నటి కృతి సనన్‌కు నెలకు రూ.10 లక్షల రెంట్‌కు ఇచ్చారు.

Bit Coin: ట్రంప్ రాకతో ఊపందుకున్న క్రిప్టో కరెన్సీ..బిట్ కాయిన్‌కు మహర్దశ

ట్రంప్ అధికారంలోకి వచ్చారు. బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది.డోనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారు.అంతేకాదు అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో బిట్ కాయిన్ ధర భారీగా పెరిగింది.

Iphone: బెస్ట్ ఆఫర్ అంటే ఇదే భయ్యా.. కేవలం రూ.16 వేలకే ఐఫోన్ 15

ఐఫోన్ ప్రియులకు అమెజాన్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్ 15 256జీబీ వేరియంట్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.16 వేలకే ఇస్తోంది. ఐఫోన్ 15 ధర రూ.89,600 ఉండగా 23 శాతం తగ్గింపుతో రూ.68,999కి వస్తుంది. దీనికి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ పెడితే రూ.16 వేలకి వస్తుంది.

TG News: మందుబాబులకు మత్తెక్కించే వార్త.. KF మళ్లీ వచ్చేస్తోంది!

తెలంగాణ మందుబాబులకు మరో గుడ్ న్యూస్ వెలువడింది. బీర్ల తయారీ సంస్థ UBL రాష్ట్రంలో కేఎఫ్ బీర్ల సరఫరా తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది. బకాయిలపై ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. 

Jupiter CNG Scooter: వచ్చేస్తున్న సీఎన్‌జీ స్కూటర్.. వావ్ అనిపించేలా ఫీచర్లు

ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ ఆధారిత స్కూటర్‌ను జూపిటర్ భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2025లో ప్రదర్శించింది. కాన్సెప్ట్ మోడల్‌గా ప్రస్తుతం దీన్ని ఆవిష్కరించారు. పూర్తి స్థాయిలో ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.

ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు హాజరవ్వనున్నారు. నీతా, ముఖేష్ అంబానీ జనవరి18 (శనివారం) వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Realme: మార్కెట్‌లోకి వచ్చేసిన రంగుల మార్చే ఫోన్.. ధర ఎంతంటే?

రియల్‌మీ కంపెనీ మార్కెట్‌లోకి తాజాగా కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్‌ అనే రెండు వేరియంట్లను కలర్‌ ఛేంజింగ్‌ వెర్షన్‌తో లాంఛ్ చేసింది. ఒక్కో వేరియంట్ ధర ఒక్కోలా ఉంటుంది. ఇప్పటికే వీటి బుకింగ్స్ సార్ట్ అయ్యాయి.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2