Delhi: మహిళలు రాజ్యమేలిన వేళ...ఢిల్లీలో నాలుగోసారి మహిళా సీఎం

దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఢిల్లీకి ఉంది. ఇక్కడ సీఎంలుగా పురుషులు పని చేసిన కాలం కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రేఖాగుప్తా మహిళా సీఎం కావడం రికార్డ్ అనే చెప్పాలి.  వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కవ కాలం మహిళా పాలనలో ఉన్న ఢిల్లీనే.

Rekha Gupta: ఫస్ట్ టైం MLAకే CM పదవి.. స్టూడెంట్ లీడర్ నుంచి ఢిల్లీ సీఎం పీఠం

రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నుంచి ఆప్ అభ్యర్థిపై 30వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. స్టూడెంట్ లీడర్‌ నుంచి ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఫస్ట్ ‌టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె నాయకత్వం చూసి బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎంగా ప్రకటించింది.

Delhi CM Rekha Gupta : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ MLAలు ఏకగ్రీవ తీర్మానం

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఢిల్లీ రామ్ లీలీ మైదాన్‌లో ఘనంగా రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమెతోపాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Yashtika Acharya: 270Kg బరువు మెడపై పడి.. జిమ్‌లోనే కుప్పకూలిన అథ్లెట్ (viral video)

జిమ్‌లో బరువులు ఎత్తుతూ నేషనల్ పవర్‌లిఫ్టింగ్ అథ్లెట్ మృతి చెందింది. 17 ఏళ్ల యష్టిక ఆచార్య 270 కేజీల బరువు ఎత్తుతూ పవర్‌లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ జిమ్‌లోనే  కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌లోని జిమ్‌లో చోటుచేసుకుంది.

Punjab Police: సీఎం సంచలన నిర్ణయం.. అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్

అవినీతికి పాల్పడిన అధికారులపై పంజాబ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో 52 మందిని అవినీతికి పాల్పడుతున్నందుకు సస్పెండ్ చేశారు. పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తోంది.

కుంభమేళాలో 90వేలపైగా ఖైదీలకు పుణ్యస్నానాలు.. పాపాలు కడిగేయనున్న యూపీ సర్కార్

ఉత్తరప్రదేశ్‌లోని 75 జైళ్లలో ఉన్న 90వేలకు పైగా ఖైదీలకు కుంభమేళా పుణ్యస్నానాలు చేయించనున్నారు. ఫిబ్రవరి 21న త్రివేణి సంగమంలో పవిత్ర జలాల్ని తీసుకొచ్చి కారాగారాల్లో నీటితో కలపనున్నట్లు రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ చౌహన్ తెలిపారు.

కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా స్కామ్‌లో లోకాయుక్తా క్లీన్ చీట్

ముడా స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త క్లీన్ చీట్ ఇచ్చింది. సిద్ధ రామయ్య, ఆయన కుటుంబ సభ్యులు మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూకుంభకోణానికి పాల్పడనట్లు ఎలాంటి ఆధారాలు లేవని లోకాయుక్త పోలీసులు తేల్చి చెప్పారు.

Web Stories
web-story-logo Remedy with lemon juice వెబ్ స్టోరీస్

నిమ్మ రసంతో ఇంట్లో దోమలు పరార్.. ఇంకా చాలా లాభాలు

web-story-logo Jasmine plants వెబ్ స్టోరీస్

ఇంట్లో ఎందుకు మల్లెపూల చెట్టు పెట్టుకోరో తెలుసా?

web-story-logo Jaggery With Chana వెబ్ స్టోరీస్

బెల్లంతో కలిపి శనగలు తింటున్నారా..?

web-story-logo Bhagyashri Borse offers వెబ్ స్టోరీస్

బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే!

web-story-logo Protein food  Hair Care వెబ్ స్టోరీస్

అకారణంగా జుట్టు రాలిపోతుందా..?

web-story-logo Red Chillies Side Effects వెబ్ స్టోరీస్

ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటున్నారా..?

web-story-logo tea powder వెబ్ స్టోరీస్

మిగిలిన టీ పొడితో ఎన్నో ప్రయోజనాలు

web-story-logo Raisins వెబ్ స్టోరీస్

ఎండుద్రాక్షతో మలబద్దకం, రక్తపోటు ఫసక్

web-story-logo actor Dhananjaya marriage celebrations వెబ్ స్టోరీస్

పుష్ప ఫేమ్ ధనుంజయ పెళ్లి ఫొటోలు.. ఇక్కడ చూడండి

web-story-logo divi stunning photos in blue saree వెబ్ స్టోరీస్

నడుము వంపులతో కవ్విస్తున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?

Advertisment

Trump: ఆ నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉండందంటున్న పెద్దన్న!

డొనాల్డ్‌ ట్రంప్‌ ..తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ కు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అంతరిక్షానికి సంబంధించిన వ్యవహారాల్లో మస్క్‌ జోక్యం ఉండదని ఆయన స్పష్టంచేశారు.

Trump: భారత్ దగ్గర బోలెడు డబ్బులు.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వృథా వ్యయం కట్టడి కోసం రూపొందించిన డోజ్‌ విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ను రద్దు చేయడం గురించి ట్రంప్‌ స్పందించారు.

Elon Musk:ఇంటర్వ్యూ కోసం వెళ్లి రొమాన్స్ చేశా.. అందుకు బదులుగా మస్క్ నాకు ఏమి ఇచ్చాడో తెలుసా!

ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో తన ప్రేమ, బంధం ఎలా ప్రారంభం అయిందో ఆష్లీ సెయింట్ క్లెయిర్ తాజాగా వెల్లడించారు. ఇటీవలే ఆయన వల్ల తనకు బిడ్డ పుట్టిందని చెప్పిన ఆమె.. ఓ ఇంటర్వ్యూ కోసం మస్క్ వద్దకు వెళ్లి అతడితో ప్రేమలో పడినట్లు చెప్పింది.

USA: అమెరికా నుంచి పనామాకు అక్రమవలసదారులు..భారతీయులు కూడా

అమెరికా నుంచి తరలిస్తున్న పలు దేశాల అక్రమవలసదారులను తమ దేశంలోకి రానిస్తామని పనామా దేశం ప్రకటించింది. దాదాపు 300 మంది వలసదారులు తమ దేశానికి చేరారని..ఇందులో భారతీయులు కూడా ఉన్నారని పనామా మంత్రి ఫ్రాంకా అబ్రెగో తెలిపారు. 

Zelenskyy: 500 బిలియన్‌ డాలర్ల ఆఫర్‌ వద్దొన్న జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌లో భూగర్భ ఖనిజాలను బయటకి తీసేందుకు ట్రంప్‌ 500 బిలియన్‌ డాలర్ల డీల్‌ను ఆ దేశానికి ప్రతిపాదించినట్లు బ్రిటన్‌ చెందిన ఓ వార్తాసంస్థ తెలిపింది. కానీ జెలెన్‌స్కీ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

USA Road Accident: దక్షిణ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 31 మంది మృతి

దక్షిణ అమెరికాలోని బొలివియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యోకల్లా నైరుతి జిల్లాలోని పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 800 మీటర్ల లోయలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

America: అమెరికాలో సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి!

అమెరికాలో 360 నుంచి 369 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఒకరు ఉన్నట్లు మస్క్ తెలిపారు.ఈ విషయాన్ని అక్కడి సోషల్‌ సెక్యూరిటీ డేటా విభాగం చెబుతోంది.ఈ విషయాన్ని డోజ్‌ బృందం ధ్రువీకరించింది.చరిత్రలోనే ఇది అతి పెద్ద మోసమని ఎలాన్ మస్క్‌ పేర్కొన్నారు.

Advertisment

Miss World : 120 దేశాల అందగత్తెలు హైదరాబాద్ కు ...ఎందుకో తెలుసా?

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు ఈసారి హైదరాబాద్‌ వేదిక కానున్నది. ప్రతిష్టాత్మక మిస్ వ‌రల్డ్ పోటీలను హైద‌రాబాద్ లో నిర్వహించాని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. దీంతో 72వ మిస్ వరల్డ్ పోటీల‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది.

Kaleshwaram Case: కేసీఆర్ పై కేసు.. పిటిషనర్ హత్య

భూపాలపల్జి జిల్లా కేంద్రంలో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు గుత్తేదారు కంపెనీలపై రాజలింగమూర్తి కేసు నమోదు చేసి వెలుగులోకి వచ్చాడు.

School Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు స్కూల్స్ కు సెలవులు

స్కూళ్లకు సెలవులు అంటే పిల్లలెవరైనా ఎగిరి గంతేస్తారు. మరి ఇది వారి కోసమే. ఈ నెల చివరిలో వరుసగా రెండురోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 26న మహా శివరాత్రి సందర్భంగా అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇక 27న ఎమ్మెల్సీ ఎన్నికలున్న జిల్లాల్లో సెలవును ప్రకటించింది.

Counter to KCR : కేసీఆర్‌కు పదేళ్లు అధికారం కల్లా...పొన్నం, పొంగులేటి కౌంటర్‌

చాలాకాలం తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించారు. తక్కువకాలంలో కాంగ్రెస్‌ పార్టీపై వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.

Harish Rao : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు కు ఊరట

ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరెస్టు చేయవద్దు ఆదేశాలు జారీ చేసింది.

KCR: ఆ పదిస్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేసీఆర్ సంచలన కామెంట్స్

చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈరోజు తెలంగాణ భవన్‌లో విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల్లో జోష్‌ నింపే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట్ల ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు.

కాంగ్రెస్ అట్టర్ ప్లాప్.. వంద శాతం గెలిచేది మనమే.. KCR స్పీచ్ హైలైట్స్ ఇవే!

ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. 100 శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisment

తల్లితో అక్రమ సంబంధం.. 10వ తరగతి కూతురికి కడుపు చేసిన కిరాతకులు

నెల్లూరు జిల్లాలో తల్లితో వివాహేత సంబంధం, ఆమె కుతుర్నే గర్భవతి చేసిన దారుణం వెలుగుచూసింది. వెంటకగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో షేక్ రబ్బానీ(38) బాధితురాలి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని, కూతురిపై కన్నేశాడు. మరో వ్యక్తితో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు.

Srisailam Maha Shivaratri Brahmotsavam: ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..ఏపీ టూరిజం కీలక నిర్ణయం

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం నుంచి మార్చి ఒకటి వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

APSRTC ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. రూ.10 లక్ష బెనిఫిట్!

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రమాద బీమా చేయనున్నారు. దీనికోసం ఒక్కొక్కరికి రూ.499 చొప్పున ప్రీమియం చెల్లించనున్నారు.

Y. S. Sharmila : నేరస్తులను కలిసే టైముంది కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదు ..జగన్‌ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకి వెళ్లి పరామర్శించే జగన్ కు అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యానించారు. ఈ రోజు ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ పై ఫైర్‌ అయ్యారు.

YS Jagan: రేపు శ్రీకాకుళంలో జగన్ పర్యటన.. ఎందుకో తెలుసా?

ఏపీ మాజీ సీఎం జగన్ ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్నారు. రేపు ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. ఇటీవల మరణించిన పార్టీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం జిల్లా ముఖ్య నేతలతో సమావేవం అయ్యే అవకాశం ఉంది.

Chilkur Balaji Temple: రంగరాజన్‌కు వైఎస్‌ జగన్‌ పరామర్శ..ఏమన్నారంటే...

రామరాజ్యం సంస్థ పేరుతో చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ పై వీర రాఘవరెడ్డి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్చకులు రంగరాజన్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

YS Jagan Mohan Reddy : అన్నదాతలకు నష్టాలు, కష్టాలే మిగిలాయి : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగిలాయని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు, పంటలకు మద్దతు ధర దేవుడెరుగు..కనీసం కొనేవారు లేరని ఆరోపించారు. ఈ రోజు గుంటూరు మార్కెట్‌ యార్డులో మిర్చి రైతులను ఆయన పరామర్శించారు.

Advertisment

Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్!

గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీడిస్కౌంట్ అందిస్తోంది. దీని 8GB/128GB వేరియంట్‌ను రూ. 52,999కి బదులుగా డిస్కౌంట్‌తో రూ.37,999కి కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లను కలుపుకుని మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు.

Stock Market Today: నష్టాల్లో సూచీలు.. 22,900 దిగువకు నిఫ్టీ

స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో నుంచి తేరుకోవడం లేదు.  నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్లు ఈరోజు ఉదయం కూడా అదే డౌన్ ట్రెండింగ్ తో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 230 పాయింట్ల నష్టంతో.. నిఫ్టీ 22,900 కింద ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి.

IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

నిర్దేశిత గడువులోగా రిటర్నులు దాఖలు చేయడం ఆలస్యమైతే రిఫండ్‌ రాదా? . కొత్త ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంట్‌ లో  ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే చర్చ. తాజాగా దీని పై ఐటీ శాఖ స్పష్టతనిచ్చింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

Tesla: భారత్ లో టెస్లా ఉద్యోగాల జాతర మొదలు..

భారత్ లో టెస్లా కంపెనీ నియామకాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి లింక్డిన్ లో ప్రకటన రిలీజ్ అయింది. ఈ మధ్యనే అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను కలిశారు.

Vivo V40e 5G Price Drop: వివో ఫోన్‌పై రూ.9వేల డిస్కౌంట్.. ఆఫర్ వదిలారో మళ్లీ రాదు బాసూ!

ఫ్లిప్‌కార్ట్‌లో వివో వి40ఇ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. రూ.33,999 ధరగల ఈ ఫోన్ ఇప్పుడు రూ.7000 తగ్గింపుతో రూ.26,999కి లభిస్తుంది. అలాగే బ్యాంక్ కార్డ్‌పై మరో రూ. 2000 తగ్గింపు ఉంది. దీంతో ఇది రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు.

Gold Prices: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త...వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు వరసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర స్వల్పంగా తగ్గింది. నిన్న 10 గ్రాములకు రూ.100 తగ్గిన గోల్డ్ ధర రూ.10లు తగ్గింది.

Honor 200 5G Price Drop: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. 5జీ ఫోన్‌పై రూ.16వేల డిస్కౌంట్‌: డోంట్ మిస్ బ్రో!

హానర్ 200 5జీ ఫోన్‌పై అమెజాన్‌లో రూ.16వేల తగ్గింపు లభిస్తోంది. ఇది రూ.34,999కి బదులుగా రూ.24,998కి లిస్ట్ అయింది. రూ.3,000 కూపన్ తగ్గింపును పొందొచ్చు. పలు బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌‌లపై రూ. 3,000 అదనపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో రూ.18,998కి కొనుక్కోవచ్చు.

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2