BIG BREAKING: 10, 12 తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!

2024–25 విద్యా సంవత్సరం ICSE 10, ISC 12వ తరగతి ఫలితాలను 'కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ బోర్డు' విడుదల చేసింది. విద్యార్థులు cisce.org , results.cisce.org వెబ్‌సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు.

Hidma: పోలీసుల వలయం నుంచి తప్పించుకున్న హిడ్మా.. ములుగు అడవుల్లోకి PLGA బెటాలియన్!

ఆపరేషన్ కర్రెగుట్ట నుంచి మరో బిగ్ అప్‌డేట్ వెలువడింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మద్వి హిడ్మా భద్రతాబలగాల వలయం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముగులు అడవుల్లోకి హిడ్మాతోపాటు PLGA బెటాలియన్ ప్రవేశించినట్లు నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Super Cabinet: యుద్ధం మొదలైనట్టే..మరికాసేపట్లో సూపర్ క్యాబినెట్ భేటీ

యుద్ధం ఇవాళో , రేపో మొదలయ్యే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. నిన్న త్రిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇచ్చేసిన ప్రధాని ఈరోజు సూపర్ క్యాబినెట్ భేటీలో పాల్గొననున్నారు. పుల్వామా తరువాత ఈ క్యాబినెట్ ఇప్పుడు సమావేశం అవుతోంది. 

Pahalgam Attack: పహల్గామ్ దాడికి ముందు సోషల్ మీడియాలో ఉగ్రవాదుల పోస్ట్ లు...తుపాకీ కావాలంటూ..

పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదుల గురించి ఎన్ఐఏ తీవ్ర దర్యాప్తు చేస్తోంది. ఇందులో అనేక ముఖ్య విషయాలను కనుగొంది. దాడికి ముందు ఉగ్రవాదులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారని..రెసిస్టెన్స్ టైమ్ అనే ఒక గ్రూప్ తో కనెక్ట్ అయ్యారని చెబుతోంది. 

అక్షయ తృతీయ.. భారీగా తగ్గిన బంగారం ధరలు

అక్షయ తృతీయ నాడు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గి రూ.97,910గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి రూ.89,750గా ఉంది. అలాగే కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.1,09,000గా ఉంది.

BIG BREAKING: మమ్మల్ని కాపాడండి...ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాక్

మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తమ పై భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆ దేశం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. పాక్ పీఎంషాబాజ్ షరీఫ్ యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్‌ను తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.

IAS Ashok Khemka: 34 ఏళ్లలో 57సార్లు ట్రాన్స్‌ఫర్.. నేడే ఐఏఎస్ అశోక్ ఖేమ్కా పదవీ విరమణ!

హర్యానా కేడర్ IAS అశోక్ ఖేమ్కా నేడు పదవి విరమణ చేస్తున్నారు. 34ఏళ్ల సర్వీస్‌లో 57సార్లు బదిలీ కాగా రాబర్ట్ వాద్రా గురుగ్రామ్ భూ ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఈయన జాతీయ స్థాయిలో గుర్తింపుపొందారు. డైరెక్టర్ జనరల్‌, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.

Web Stories
web-story-logo IPHONE 17 LATEST MOBILE వెబ్ స్టోరీస్

క్లాసిక్ డిజైన్‌తో ఐఫోన్ 17 రెడీ.. లాంచ్ ఎప్పుడంటే?

web-story-logo Raisins వెబ్ స్టోరీస్

వేసవిలో ప్రతిరోజూ ఎండుద్రాక్ష తింటే లాభాలు

web-story-logo tea stop వెబ్ స్టోరీస్

నెల రోజులు టీకి దూరంగా ఉంటే ఏమవుతోంది..?

web-story-logo anasuya seventh pic వెబ్ స్టోరీస్

శేఖర్ మాస్టర్ తో అనసూయ ఫోజులు

web-story-logo jaggery summer లైఫ్ స్టైల్

వేసవిలో ప్రతిరోజూ బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

web-story-logo Oats Fruit Salad వెబ్ స్టోరీస్

ఓట్స్ ఫ్రూట్ సలాడ్‌ను ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?

web-story-logo Grilled Makhana వెబ్ స్టోరీస్

వేసవిలో సాయంత్రం కాల్చిన మఖానా తింటే ప్రయోజనాలు

web-story-logo Cucumbers వెబ్ స్టోరీస్

రోజుకు ఎన్ని కీర దోసకాయలు తినడం మంచిది

web-story-logo Vitamin b 12 వెబ్ స్టోరీస్

విటమిన్ బి12 ఈ పదార్థాల్లోనే ఎక్కువ?

web-story-logo Weight Loss వెబ్ స్టోరీస్

ఈజీగా బరువు తగ్గండిలా!

Advertisment

🔴 Pahalgam Terror Attack Live Updates: సరిహద్దుల్లో హై టెన్షన్.. ఏ క్షణమైనా వార్.. లైవ్ అప్డేట్స్!

Pahalgam Terror Attack: సరిహద్ధుల్లో హైటెన్షన్.. ఏ క్షణమైనా వార్.. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇంటర్నేషనల్

BIG BREAKING: మమ్మల్ని కాపాడండి...ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాక్

మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తమ పై భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆ దేశం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. పాక్ పీఎంషాబాజ్ షరీఫ్ యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్‌ను తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.

Pakistan: యుద్ధానికి ప్రధాని ఫుల్ పర్మిషన్..పాకిస్తాన్ కు మొదలైన దడ

పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం ఇవి తారస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు నిన్న ప్రధాని మోదీ భారత సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో భయం మొదలైంది. 

Subhansh Sukla: మే 29న స్పేస్ కు శుభాంశు శుక్లా..

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎన్ఎస్ కు వేళ్ళే ఖరారు అయింది. మే 29న శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి యాక్సియమ్-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు. 

Breaking:  న్యూజిలాండ్ లో భారీ భూకంపం..

గత కొన్ని రోజులుగా భూకంపాలతో ప్రపంచం వణికిపోతోంది. రోజూ ఎక్కడో ఒక చోట భూకంపం సంభవిస్తూనే ఉంది. తాజాగా ఈరోజు న్యూజిలాండ్ లో భూమి కంపించింది. 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 

BIG BREAKING: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

న్యూజిలాండ్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ తీరంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. న్యూజిలాండ్‌లోని ఇన్వర్‌కార్గిల్‌కు నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో, సముద్రం అడుగున 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉంది.

పాక్ మాజీ మంత్రి లేకిపని.. మోదీ తల తీసిన ఫొటో‌ షేర్ చేస్తే కాంగ్రెస్ ఏం చేసిందంటే?

పాక్ మాజీ మంత్రి ఫవాద్ అహ్మద్ హుస్సేన్ తలలేని మోదీ ఫొటో Xలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌ను కాంగ్రెస్ ఉగ్రదాడిపై ఆల్ పార్టీ మీటింగ్ ప్రధాని రాలేదని ‘గాయబ్’ అని రీట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తోందని బీజేపీ లీడర్లు ఫైర్ అవుతున్నారు.

Advertisment

Hidma: పోలీసుల వలయం నుంచి తప్పించుకున్న హిడ్మా.. ములుగు అడవుల్లోకి PLGA బెటాలియన్!

ఆపరేషన్ కర్రెగుట్ట నుంచి మరో బిగ్ అప్‌డేట్ వెలువడింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మద్వి హిడ్మా భద్రతాబలగాల వలయం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముగులు అడవుల్లోకి హిడ్మాతోపాటు PLGA బెటాలియన్ ప్రవేశించినట్లు నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Yadadri Bhuvanagiri : ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్స్ లో ఘోరప్రమాదం..ముగ్గురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది.

TG TET 2025 : టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

తెలంగాణ టెట్ 2025 (జూన్ సెషన్) దరఖాస్తు గడువు నేటి (ఏప్రిల్ 30)తో ముగుస్తుంది. జూన్ 15 నుంచి పరీక్షలు ప్రారంభమై జూన్ 30 వరకు జరుగుతాయి. ఫలితాలు జూలై 22న విడుదలవుతాయి. నేటితో టెట్ దరఖాస్తు గడువు ముగియనుంది. ఇంకా అప్లై చేసుకోని వారికి ఈ రోజే చివరి అవకాశం.

TGSRTC: టీజీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్‌...ఆ రోజు నుంచి బస్సులు బంద్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో సమ్మె సైరన్‌ మోగనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జనవరి 27న నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, దీంతో మే 7నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ఆర్టీసీజేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న తెలిపారు.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

TG SSC Result: నేడు తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పదవతరగతి ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హజరయ్యారు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా రవీంద్రభారతి వేదికగా ఫలితాలను ప్రకటించనున్నారు.

విద్యార్థినులపైకి దూసుకెళ్లిన బొలేరో వాహనం.. ఇద్దరు మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్‌స్టాప్‌లో నిలబడి ఉన్న నర్సింగ్‌ విద్యార్థినులపై ఆ వాహనం దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో ఇద్దరు విద్యార్థినులు అక్కడిక్కడే మృతి చెందారు.

Advertisment

🔴Simhachalam Temple Tragedy Live Updates: సింహాచలంలో 8 మంది భక్తులు స్పాట్‌డెడ్‌ -లైవ్ అప్‌డేట్స్

సింహాచలంలో చందనోత్సవం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి 8 భక్తులు మృతి చెందారు. 10 మందికి గాయాలు అయ్యాయి. రిస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనపై హోంమంత్రి, కలెక్టర్ సమీక్షించారు.

Actor Jethwani Case : మరో ఇద్దరు ఐపీఎస్‌ల అరెస్ట్‌?

ముంబై నటి జత్వానీకేసు విచారణలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం వారిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. వారిలో ఆంజనేయులును అరెస్ట్ చేయగా కాంతిరాణా తాతా, విశాల్ గున్నిలకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

Big breaking : వైఎస్ షర్మిల అరెస్ట్

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిలను పోలీసులు  హౌస్ అరెస్టు చేశారు. ఈరోజు ఉద్దండరాయునిపాలెంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఈ క్రమంలో ఆమెను హౌస్‌ అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

AP: సింహాచలం ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి..2 లక్షల పరిహారం

సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. 

BIG BREAKING: సింహాచలం గోడకూలిన ఘటన.. భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

సింహాచలం గోడి కూలి 8 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.3 లక్షలు, బాధిత కుటుంబ సభ్యులకు దేవదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

విషాదం.. బైక్‌పై వెళ్తుండగా చున్నీ చుట్టుకుని మహిళ మృతి

అనకాపల్లిలో విషాదం జరిగింది. భర్తతో బైక్‌ మీద ఆసుపత్రిగా వెళ్తుండగా రామదుర్గ మెడకు చున్నీ చుట్టుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. రామదుర్గకు 9 నెలల కిందటే వివాహం జరిగింది. అకాల మరణంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు.

BIG BREAKING: సింహాచలం గోడకూలిన ఘటన.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

సింహాచలం చందనోత్సవంలో గోడకూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, అచ్చెన్నాయుడు స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Advertisment

అక్షయ తృతీయ.. భారీగా తగ్గిన బంగారం ధరలు

అక్షయ తృతీయ నాడు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గి రూ.97,910గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి రూ.89,750గా ఉంది. అలాగే కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.1,09,000గా ఉంది.

IndusInd Bank CEO: ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో రాజీనామా!

ఇండస్ఇండ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి సుమంత్ కథ్పాలియా తన పదవికి రాజీనామా చేశారు,  బ్యాంకులో అకౌంటింగ్‌ లోపానికి నైతిక బాధ్యత వహిస్తూ  రాజీనామా చేశారు. ఇప్పటికే బ్యాంక్‌ డిప్యూటీ సీఈఓ అరుణ్‌ ఖురానా తన పదవి నుంచి సోమవారం తప్పుకున్నారు.

Jio Free Gold Offer: జియో ఫ్రీ గోల్డ్ ఆఫర్.. ‘అక్షయ తృతీయ’ వేళ కొత్త సేల్ - ఎలా పొందాలంటే?

అక్షయ తృతీయ వేళ ‘జియో గోల్డ్ 24K డేస్’ సేల్‌ను జియో ప్రకటించింది. రూ.1000-రూ.9,999 వరకు ఇన్వెస్ట్ చేస్తే ప్రోమోకోడ్ ద్వారా 1%, రూ.10వేల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే 2%ఎక్స్‌ట్రా గోల్డ్ వస్తుంది. జియోఫైనాన్స్ యాప్ లేదా మైజియో యాప్ కొనుక్కోవాల్సి ఉంటుంది.

Stock Market: లాభాల్లో దేశీ మార్కెట్లు..400 దాటిన సెన్సెక్స్

దేశీయ మార్కెట్లో సూచీలు మంచి ఊపు మీదున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ స్టాక్స్ రాణిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,500 పైన ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 24,400 స్థాయిలో ఉంది.

అక్షయ తృతీయకు గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,530గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.680 తగ్గింది. ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

Condom: గొర్రె పేగుతో కండోమ్.. అత్యంత ఖరీదు.. ధ‌ర తెలిస్తే షాక్ అవుతారు!

గొర్రె పేగుతో చేసిన కండోమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు క్రియేట్ చేసింది. 18వ శతాబ్దానికి చెందిన కండోమ్‌ స్పెయిన్‌లో జరిగిన ఓ వేలంలో రూ.44 వేలకు అమ్ముడుపోయింది. 7అంగుళాలు ఉండే ఇది సుఖవ్యాధులకు కారణమవుతుందని వైద్యులు సిఫార్సు చేయట్లేదు.

Stock Market Today: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. కానీ ఈ షేర్లు మాత్రం నష్టాల్లో?

నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో స్టార్ట్ కాగా.. నిఫ్టీ 24,100 దగ్గర మొదలైంది. మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2