మధ్యప్రదేశ్‌లో దారుణం.. క్రైమ్ షోలు చూసి భార్యను ఏం చేశాడంటే?

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ భర్త భార్యను దారుణంగా చంపాడు. వరకట్నం కోసం ఆమెను వేధిస్తూ హతమార్చాడు. అయితే క్రైమ్ షోలు చేసి దారుణంగా హతమార్చి దాన్ని ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా స్టోరీ మలిచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

MH: నాగ్ పూర్ లో ఉద్రిక్తత..ఔరంగజేబు సమాధి కోసం ఘర్షణ

నాగ్ పూర్ లోని ఔరంగజేబు సమాధిని కూల్చేయాలంటూ మహారాష్ట్రలోని వీహెచ్ పీ నిర్వహించింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముస్లిమ్ ల పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారంటూ వదంతులు వ్యాపించడంతో రెండు గ్రూపులు ఘర్షణకు పాల్పడ్డాయి. 

Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

భారత్‌కు వస్తే తనకు ఇంట్లో ఉన్నట్లే ఉంటుందని అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్ అన్నారు.రెండున్నర రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన ఆమె ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తో భేటీ అయ్యారు.

sunita williams: ఇండియన్స్‌తో సునీతా విలియమ్స్ రేర్ ఫొటోలు.. చూశారంటే నిజమేనా అనడం పక్కా!

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ రేపు భూమి మీదకు రానున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన రేర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో సోనియా గాంధీ, వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా, నంబి నారాయణన్ తో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె భారతీయ మూలాలు ఎక్కడంటే?

నాసా ఆస్ట్రానాట్ సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యాది గుజరాత్‌. ఆయన అమెరికాలో న్యూరో అనాటమిస్ట్‌గా సెట్టిలై ఉర్సులిన్ బోనీ పెళ్లి చేసుకున్నారు. వారు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. సునీతా ఫెడరల్ పోలీస్ ఆఫీసర్‌ మైఖేల్ జె. విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంది.

Professor Harassment: ప్రొఫెసర్ కాదు కామాంధుడు... వీడియోలు తీసి కోరికలు తీర్చాలంటూ టార్చర్!

UP హత్రాస్‌లో ఓ ప్రొఫెసర్ స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏడాదిగా ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడు. విసిగిపోయిన ఓ మహిళ పోలీసులకు లెటర్ ద్వారా ఫిర్యాదు చేసింది. జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్‌‌ అరచకాలను వీడియో రూపంలో బయట పెట్టింది.

Web Stories
web-story-logo Pumpkin Juice వెబ్ స్టోరీస్

వేసవిలో ఈ జ్యూస్ లు తాగితే మెరిసిపోతారు

web-story-logo sam day routine drinking juice వెబ్ స్టోరీస్

సామ్ డే రొటీన్ గురించి మీకు తెలుసా.. ఇక్కడ చూడండి!

web-story-logo fresh-feta-cheese-with-spices-2024-10-18-06-38-55-utc (1) వెబ్ స్టోరీస్

వీరు పనీర్ తింటే ప్రమాదమే!

web-story-logo Diabetes patients వెబ్ స్టోరీస్

డయాబెటిస్ రోగులు ఈ 4 పండ్లను ఎప్పుడూ తినకూడదు

web-story-logo almond వెబ్ స్టోరీస్

బాదం తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి

web-story-logo Grapes వెబ్ స్టోరీస్

Grapes: ద్రాక్ష పండ్లను రాత్రిపూట తినాలా వద్దా?

web-story-logo nani with team వెబ్ స్టోరీస్

'కోర్ట్' మూవీ సక్సెస్ మీట్ ఫొటోస్

web-story-logo disha stunning poses వెబ్ స్టోరీస్

బోల్డ్ నెక్ లైన్ తో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ

web-story-logo Vitamin E capsule వెబ్ స్టోరీస్

విటమిన్-ఇ క్యాప్సూల్‌తో నిమిషాల్లో హోలీ రంగు మాయం

web-story-logo hot water వెబ్ స్టోరీస్

వేసవిలో వేడినీరు తాగితే ఏమవుతుంది?

Advertisment

Israel: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి

గాజా స్ట్రిప్, దక్షిణ లెబనాన్, దక్షిణ సిరియాలపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికి 59 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రముప్పు పొంచి ఉన్న కారణంగానే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.

Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన చివరి రోజుల్లో అనేక మంది నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదించారుతాజాగా ట్రంప్ దీనిపై స్పందించారు. బైడెన్ చేసిన ఈ క్షమాభిక్షలు చెల్లవని ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఓ షాకింగ్ విషయం తెలిపారు.

Earthquake: భారీ భూకంపం.. 6 తీవ్రత నమోదు

ఇండోనేషియాలోని మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం, మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 5.32 UTC వద్ద 132 కి.మీ దూరంలో భూమి కంపించింది. భూమి ఉపరితలం క్రింద 32కి.మీ లోతులో ఇది సంభవించింది.

sunita williams: ఇండియన్స్‌తో సునీతా విలియమ్స్ రేర్ ఫొటోలు.. చూశారంటే నిజమేనా అనడం పక్కా!

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ రేపు భూమి మీదకు రానున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన రేర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో సోనియా గాంధీ, వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా, నంబి నారాయణన్ తో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె భారతీయ మూలాలు ఎక్కడంటే?

నాసా ఆస్ట్రానాట్ సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యాది గుజరాత్‌. ఆయన అమెరికాలో న్యూరో అనాటమిస్ట్‌గా సెట్టిలై ఉర్సులిన్ బోనీ పెళ్లి చేసుకున్నారు. వారు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. సునీతా ఫెడరల్ పోలీస్ ఆఫీసర్‌ మైఖేల్ జె. విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంది.

Advertisment

Telangana: మందుబాబులకు అదిరిపోయే వార్త... మార్కెట్లోకి ఏకంగా 37 కొత్త బ్రాండ్లు..!

తెలంగాణలోని మందుబాబులకు కిక్కెక్కించే వార్త వినిపించనుంది ఎక్సైజ్ శాఖ.37 కొత్త బ్రాండ్లు మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో 15 విదేశీ బ్రాండ్లు కాదు.. మరో 15 దేశీయ బ్రాండ్లుగా తెలుస్తోంది. ఇక మిగిలినవి కొత్త బీర్ల బ్రాండ్లుగా సమాచారం.

TS: తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు!

తెలంగాణకు ప్రస్తుత సీఎస్ గా ఉన్న శాంతి కుమారి పదవీకాలం వచ్చే నెల ఏప్రిల్ తో ముగిస్తోంది ఈ నేపథ్యంలో తర్వాతి సీఎస్ గా కె. రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు.

Liquor prices : మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌..మరోసారి పెరగనున్న ధరలు

ఎండలు మండిపోతున్నాయి. చల్లగా ఓ బీరేసీ బజ్జుందామనుకుంటున్నారా? అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌. అదెంటంటే తెలంగాణలో మద్యం ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ పాటికే మద్యం వ్యాపారస్తులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Habsiguda: హబ్సిగూడలో తగలబడుతున్న కార్.. డ్రైవర్‌కు ఏమైందంటే?

హబ్సిగూడ‌లో భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ కారును నిలిపివేసి బయటకు వచ్చేయడంతో ప్రమాదం తప్పింది. కారు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుండగా హబ్సిగూడ చౌరస్తాకు సమీపంలో ఇది జరిగింది.

Revanth Reddy letter: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ!

సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్, BRS, MJP, MIM, CPI నాయకులతో మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు  42శాతానికి పెంచే బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.

Summer Effect : చిల్డ్ బీర్ వేసి చిల్ అవుతున్నారు.. సేల్స్ డబుల్!

తెలుగు రాష్ట్రాల్లో బీర్ల సెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని షాపు యజమానులు చెబుతున్నారు. వీకెండ్స్ డిమాండ్ మరింత ఎక్కువైందని, గత వారంతో పోలిస్తే సేల్స్ 25 శాతం పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. మున్మందు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని అంటున్నారు.  

Advertisment

AP Govt: ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్..మూడు కేటగిరీలుగా ఎస్సీలు

అనేక ఏండ్లుగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణకు ఏపీ సర్కార్‌ అమోదముద్ర వేసింది. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్‌రంజన్‌ మిశ్రా ఇచ్చిన నివేదికతో పాటు మంత్రుల కమిటీ నివేదికపై కేబినెట్‌ చర్చించింది.

Ap Crime: నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం..కాలయములవుతున్న కన్నతండ్రులు!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు బిడ్దలను కాలువలో తోశాడు. ఈ ఘటనలో కుమారుడు సందీప్ ప్రాణాలతో బయటపడగా.. కుమార్తె కారుణ్య నీళ్లల్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది.

TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌ న్యూస్‌..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, ఉగాది ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఉగాది రోజు సహస్ర దీపాలంకార సేవ మినహా మిగతా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు.

Cm Chandra Babu: సీఎం చంద్రబాబు షాకింగ్ నిర్ణయం.. YSR జిల్లా పేరు మారుస్తూ నిర్ణయం

ఏపీ సీఎం చంద్రబాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న పేరును మారుస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాగా నిర్ణయం తీసుకున్నారు.

Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల్లో బ్లాస్టింగ్.. ఒకరు మృతి!

భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు లోపల రహదారుల నిర్మాణం చేపడుతుండగా బండరాళ్లు అడ్డు వచ్చాయి. వాటిని తొలగించేందుకు బ్లాస్టింగ్ చేశారు. ఈ ఘటనలో బోర కొత్తయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలతో మృతి చెందాడు.

AP News:  సీఎం చంద్రబాబుతో పవన్ కీలక భేటీ.. అన్న పదవికోసమేనంటూ!

సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లిన పవన్.. నాగబాబు మంత్రి పదవిపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాజధాని పున:ప్రారంభ పనులు, మోదీని ఆహ్వానించే అంశం గురించి డిష్కస్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisment

జియో గుడ్ న్యూస్... రూ. 299 ప్లాన్ అదుర్స్.. IPL అభిమానులకు పండగే!

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న వేళ జియో గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో ఎంపిక చేసిన వాటిని రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు ఉచితంగా జియో-హాట్‌స్టార్ మొబైల్/టీవీ4K సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని వెల్లడించింది.  

బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

బంగార ధరలు నేడు కాస్త తగ్గాయి. మార్కెట్‌లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,660 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,11,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

Gold Rate Today: రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,02,968 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఏయే నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,310గా ఉంది. వెండి కూడా కేజీ రూ.103,100 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

JioHotstar: జియో ఎఫెక్ట్.. యూట్యూబ్‌కు అంబానీ మావ షాక్‌.. ఆ వీడియోలు తొలగింపు!

జియో హాట్ స్టార్ తమ యూజర్లను పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ నుంచి తమ కంటెంట్ ని తొలగించేందుకు సిద్ధమవుతోంది. మే 1 నుంచి నుంచి ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

భగ్గుమంటున్న పసిడి ధరలు.. హైదరాబాద్‌లో ఈ రోజు తులం ఎంతుందంటే?

నేడు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,450గా ఉంది. పది గ్రాముల బంగారం మొదటిసారి 90 వేలకు పైగా దాటింది. మున్ముందు ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2