Congress : 43 మంది కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం నోటీసులు

బిహార్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 43 మంది నాయకులకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

PM Kisan : రైతులకు శుభవార్త: మరి కొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు!

రైతులకు శుభవార్త..  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) కింద రైతులకు అందే 21వ విడత నిధులు నేడు (నవంబర్ 19, బుధవారం) విడుదల కానున్నాయి.

Crime: లవర్ వదిలేసి వెళ్లాడని.. ఇద్దరు పిల్లల తల్లి సూసైడ్

తమిళనాడు కన్యాకుమారి జిల్లా అరుమనై సమీపంలోని పున్నియంలో దారుణం చోటుచేసుకుంది. బిందు(34) ఈమె భర్త పేరు జయకుమార్‌. భర్య మరణాంతరం మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనితో కూడా ఓ పాప పుట్టాక వారికి మనస్పర్థలు వచ్చాయి. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టింది.

Prashant Kishor: బిహార్‌ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. మొదటి సారి మీడియాతో ప్రశాంత్ కిషోర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించకపోవడంపై జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌ కిశోర్‌ తొలిసారి స్పందించారు. నిజాయతీగా ప్రయత్నించినప్పటికీ ఫైయిల్ అయ్యానని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

BUS ACCIDENT: ఘోర బస్సు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా - 25 మంది స్పాట్‌లోనే..!

కాన్పూర్‌లో భారీ బస్సు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుండి వస్తున్న స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు పిల్లలు సహా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 ఏళ్ల చిన్నారితో సహా ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు.

Maoist Hidma: చావనైనా చస్తాను గానీ తలవంచను.. హిడ్మా హిస్టరీ తెలిస్తే షాక్..!

అందరు అన్నల్లా హిడ్మా తుపాకి పట్టుకొని ఫైట్ చేయడు. ఆయన మాస్టర్ మైండ్‌తో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తాడు. హిడ్మా స్కెచ్ వేశాడంటే 10కి పైనే డెడ్‌బాడీలు లేవాల్సిందే. హిడ్మా అనేక మారణహోమాలకు నేతృత్వం వహించినట్లు భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి.

Hidma: అమ్మ మాట వింటే హిడ్మా బతికి ఉండేవాడు.. నవంబర్ 11న ఏం జరిగిందో తెలుసా?

గత వారం ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ హిడ్మా తల్లి మద్వి పుంజీని కలిశారు. హిడ్మా తల్లి మద్వి పుంజీతో ఓ వీడియో రికార్డ్ చేయించారు. అందులో ఆమె తన కొడుకుతో, "నువ్వు ఎక్కడ ఉన్నావు కొడకా? ఇంటికి తిరిగి రా. లొంగిపో" అని చెప్పింది.

Web Stories
web-story-logookraవెబ్ స్టోరీస్

ఈ కాయల నీరు తాగితే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

web-story-logoMan Periodsవెబ్ స్టోరీస్

ఏంటీ పురుషులకు పీరియడ్స్ పేయిన్‌ వస్తుందా..?

web-story-logoturmericవెబ్ స్టోరీస్

మిరియాలు, పసుపు వాటర్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్

web-story-logoPoco M7 5G (9)వెబ్ స్టోరీస్

Poco 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్..!

web-story-logoHonda Dio 110 (2)వెబ్ స్టోరీస్

వారెవ్వా.. రూ.69వేలకే హోండా స్కూటీ.. మైలేజ్ అదిరిపోయింది..!

web-story-logoPriyanka Chopra (2)వెబ్ స్టోరీస్

దేవ‌క‌న్య‌లా దేసి గర్ల్!.. ‘వారణాసి’ ఈవెంట్‌లో ప్రియాంక రాయల్ ఎంట్రీ

web-story-logosamosaవెబ్ స్టోరీస్

చలికాలంలో సమోసా తింటున్నారా..?

web-story-logoblack raisinsవెబ్ స్టోరీస్

వృద్ధాప్యంలో సమస్యలు తగ్గాలంటే ఇలా చేయండి

web-story-logoCherry fruitsవెబ్ స్టోరీస్

పోష‌కాహార లోపం నుంచి బ‌య‌ట ప‌డాలనుకుంటున్నారా..?

web-story-logoOnePlus 15 (2)వెబ్ స్టోరీస్

వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కుమ్మేశాయ్ భయ్యా..!

Twitter Down: ట్విట్టర్ X డౌన్.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X భారతదేశంలో స్తంభించిపోయింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది వినియోగదారులు అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్, డౌన్‌డెటెక్టర్‌లో X తో సమస్యలను నివేదిస్తున్నారు.

Gaza Peace Plan: ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక ముసాయిదాను అంగీకరించిన ఐక్యరాజ్యసమితి..

అమెరికా నేతృత్వంలోని గాజా శాంతి ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు అంతర్జాతీయ ఆదేశం లభించింది . మరోవైపు హమాస్ తీర్మానాన్ని తోసిపుచ్చింది.

Bangla-Pak: యూనస్, ఆసిఫ్ మునీర్‌లు కలిసి భారత్ పై కుట్ర..అందుకే షేక హసీనాకు మరణశిక్ష?

ప్రస్తుతం బంగ్లాదేశ్, పాకిస్తాన్ మంచి దోస్తులయిపోయాయి. ఈ రెండూ కలిపి భారత్ కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించారనే టాక్ వినిపిస్తోంది.

BREAKING: మరో ఘోర విమాన ప్రమాదం.. స్పాట్‌లోనే 20 మంది..?

ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌వేజీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం రన్‌వేపై జారిపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై 20 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో విమానం మొత్తం పూర్తిగా దగ్ధమైంది.

Sheikh Hasina: పెళ్ళి రోజునే మరణశిక్ష..నవంబర్ 17 షేక్ హసీనాకు స్పెషల్ డే

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు నిన్న మరణశిక్ష విధించింది.  మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ శిక్షను విధించారు. ఆమె వివాహ వార్షికోత్సవం నాడే హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడటం గమనార్హం.

BREAKING: విషాదం.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

వియత్నాం ఆర్థిక రాజధాని హో చి మిన్‌లో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. 50 మంది మృతి!

బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధించిన తర్వాత దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగి 50 మంది మరణించినట్లు సమాచారం. మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులు ప్రస్తుత తాత్కాలిక ప్రధాని అయిన యూనస్ మద్దతుదారుల మధ్య ఈ హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి.

Indiramma Sarees: నేటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ...తొలి దశలో వారికి మాత్ర‌మే..

మాజీ ప్రధాని ఇందిరా జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో డిసెంబరు 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

నవీన్ యాదవ్‌ను కలిసిన BRS ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిశారు. తలసారి శ్రీనివాస్ యాదవ్ తమ్ముడి కూతురినే నవీన్ యాదవ్ వివాహం చేసుకున్నారు.

Surveyor: ఛీ.. చీ ఇదేం పని.. అయ్యప్ప మాలలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్

పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఇద్దరు ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. సర్వేయర్ రూ.1లక్ష లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. హైదరాబాద్–సికింద్రాబాద్ MRO ఆఫీస్‌లో సర్వేయర్, అతని సహచరుడు అవినీతికి పాల్పడ్డారు.

Indiramma Sarees: తెలంగాణ మహిళలకు శుభవార్త.. రేపే ఇందిరమ్మ చీరల పంపిణీ

కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Duddilla Sridhar Babu: డిజిటల్ తెలంగాణ.. ఇక నుంచి వాట్సాప్‌లోనే మీసేవా సర్టిఫికెట్లు

తెలంగాణలో వాట్సప్ మీ సేవ సర్వీసులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇందులో 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కిపైగా సర్వీసులను వాట్సప్ ద్వారా పొందేలా మీసేవ ఏర్పాట్లు చేసింది. మెటా, మీ సేవ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

iBomma కేసులో ED ఎంట్రీ.. రవి ఖాతాలో వేల కోట్ల డబ్బు?

పైరసీ మాఫియా ఐ బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ CPకి ఈడీ లేఖ రాసింది. ఐ బొమ్మ కేసులో మనీలాండరింగ్ కూడా జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు లేఖ చేసింది.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Minor Girl Marriage: వీడసలు తండ్రేనా.. మైనర్ కూతుర్ని తాగుబోతుకు అమ్మేశాడు..!

గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి తన భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు. దీంతో అతడు మద్యానికి బాగా బానిసయ్యాడు. ఈ క్రమంలోనే తనకున్న పొలాన్ని అమ్ముకుని.. దాంతో వచ్చిన డబ్బుతో తాగుడు, జల్సాలు చేసేవాడు. అతడి నాగరాజు అనే స్నేహితుడు ఉన్నాడు.

TTD: తిరుమల భక్తులకు అలర్ట్.. మారిన దర్శనం రూల్స్.. కొత్త రూల్స్ ఇవే!

ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాన్ని డిసెంబర్ 30వ తేదీ నుంచి పది రోజుల పాటు కొనసాగించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనంలో 164 గంటలను ప్రత్యేకంగా సాధారణ భక్తులకే కేటాయించినట్లు టీటీడీ ప్రకటించింది.

Hidma Team: APలో 31 మంది మావోస్టులు అరెస్ట్.. 60 మంది హిడ్మా టీం ఆంధ్రాలోకి!

కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. పట్టుబడిన మావోయిస్టులు అంతా హిడ్మా టీం అని తేల్చారు పోలీసులు.

AP Crime: ఏపీలో విషాదం.. రైలు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం

నెల్లూరు జిల్లా కావలిలో రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని కొండాపురం మండలం సాయిపేట గ్రామం అరుంధతివాడికి చెందిన పుండ్ల హవీలా షారోన్‌గా గుర్తించారు.

Mahesh Chandra Ladda: హిడ్మా మృతిపై అధికారిక ప్రకటన!

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా మృతి చెందినట్లు తెలిపారు.

Viral Video: రిపోర్టర్‌పై బాలయ్య ఫైర్.. వీడియో వైరల్!

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు నేడు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సమయంలో ఓ మీడియా ప్రతినిధి దగ్గరకు రావడంతో బాలయ్య సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Vijayawada : విజయవాడలో మావోయిస్టుల కలకలం!

విజయవాడ సమీపంలోని కానూరు ప్రాంతంలో మావోయిస్టుల సంచారం కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలో సుమారు 10 మంది మావోయిస్టులు రహస్యంగా సమావేశమయ్యారనే విశ్వసనీయ సమాచారం NSG అధికారులకు అందింది.

Moto G57 Power: మోటో నుంచి మరో సూపర్ ఫోన్.. అధునాతన ఫీచర్లతో రెడీ..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా త్వరలో భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Moto G57 Powerను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది. Moto G57 Power ఇటీవల ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ అయింది.

Geyser Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. గీజర్ వాడుతున్నారా? వీటి గురించి వెంటనే తెలుసుకోండి..!

శీతాకాలం వచ్చేసింది. చాలా మంది ఉదయం లేచి చల్లని నీళ్లతో స్నానం చేయాలంటే భయపడుతున్నారు. దీంతో గ్యాస్ లేదా వాటర్ హీటర్, గీజర్ వంటివి ఉపయోగించి వేడి నీళ్లతో ఉపశమనం పొందుతున్నారు. అందుకే చాలా ఇళ్లలో వాటర్ గీజర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

Twitter Down: ట్విట్టర్ X డౌన్.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X భారతదేశంలో స్తంభించిపోయింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది వినియోగదారులు అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్, డౌన్‌డెటెక్టర్‌లో X తో సమస్యలను నివేదిస్తున్నారు.

Oppo Find X9 Series: 200MP సహా నాలుగు కెమెరాలు, 7,500mAh బ్యాటరీతో కిర్రాక్ మొబైల్స్..!

Oppo భారతదేశంలో తన Find X9 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. అవి Oppo Find X9, Oppo Find X9 Pro. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి.

Cognizant: ఉద్యోగులపై కాగ్నిజెంట్ స్పై.. 5 నిమిషాలు ఖాళీగా ఉంటే.. జాబ్ పోయినట్లే?

ఐటీ ఉద్యోగులు ఎంత సమయం పని చేస్తున్నారు? ఎంత సమయం ఖాళీగా ఉంటున్నారని కనిపెట్టడానికి కాగ్నిజెంట్ సంస్థ ఉద్యోగులపై ఓ కన్ను వేసింది. ఈ క్రమంలోనే కొత్త మానిటరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. ల్యాప్‌ట్యాప్‌లు, డెస్క్‌టాప్‌ల ద్వారా ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తోంది.

Gold Rates: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.1740 తగ్గి.. రూ.1,23,660గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.1600 తగ్గి రూ.1,13,350గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

Post office Scheme: అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్.. ఇన్వెస్ట్ చేస్తే ఒక్కసాారిగా రూ.20 లక్షలు.. ఎలాగంటే?

పోస్టాఫీసులో ఉండే పథకాల్లో కిసాన్ వికాస్ పత్రా (KVP) ఒకటి. ఈ పథకం ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇందులో పెట్టిన డబ్బు ఒక నిర్దిష్ట కాలంలో రెట్టింపు అవుతుంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2