ఇంటర్నేషనల్ లాస్ ఏంజిల్స్లో ఖరీదైన కార్చిచ్చు.. లక్షల కోట్లు బూడిదపాలు కాలిఫోర్నియాలో కార్చిచ్చు కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రకృతి విపత్తులో 11-13లక్షల కోట్ల విలువైన సంపద బూడిదపాలైంది. ఓ పక్క మంచు తుఫాను, మరో కార్చిచ్చు అమెరికాని అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి కారణం.. హెడింగ్పై క్లిక్ చేసి లాంగ్ ఆర్టికల్ చదవండి. By K Mohan 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ తాజాగా మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై ఓ గ్రామ సర్పంచ్ సామాజిక బహిష్కరణ విధించడం కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: తిరుపతి తొక్కిసలాటపై జగన్ సంచలన పోస్ట్! తిరుపతి ఆలయ తొక్కిసలాటపై మాజీ ఏపీ సీఎం జగన్ సంచలన పోస్ట్ పెట్టారు. ఘోరమైన ఘటనను సీరియస్గా తీసుకోకుండా తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందుతులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Shehbaz Sharif: పాఠశాల విద్యకు దూరంగా పాకిస్థాన్ పిల్లలు.. షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు పాకిస్థాన్లో 2.2 కోట్ల మందికి పైగా పిల్లలు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారని ప్రధాని షెహబాద్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం దేశాలు బాలికల విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MAZAKA: హీరోయిన్లకు అవి పెద్దగా ఉండాలి.. తెలుగు డైరెక్టర్ వల్గర్ కామెంట్స్! హీరోయిన్లపై డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వల్గర్ కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది. 'మజాకా' మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో హీరోయిన్స్ సైజులు పెంచాలంటూ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తెలుగు వాళ్లకు అన్నీ పెద్దవిగా ఉండాలనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్లు.. లిస్ట్ ఇదే! ఢిల్లీలో జనవరి 26న జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే తెలంగాణ అతిథుల లిస్ట్ ఖరారు అయింది. ఈసారి ఏకంగా 41 మందికి ఆహ్వానం అందింది. మన్ కీ బాత్ లో పాల్గొన్న 15 మందితో పాటు కేంద్ర పథకాల లబ్ది పొందిన వారితో మొత్తం 41 మంది వేడుకలకు హాజరుకానున్నారు. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ HMPV: తగ్గుముఖం పడుతున్న HMPV వైరస్ కేసులు..! చైనా ఆరోగ్యశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఉత్తర ప్రాంతంలో HMPV కేసులు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. 14 ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసున్నవారిలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని తెలిపారు. By B Aravind 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. సిలబస్, ఎగ్జామ్స్పై TGPSC కీలక నిర్ణయం! టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ పద్ధతిని ప్రవేశపెట్టాలని భావిస్తోందట. అలాగే పోటీ పరీక్షల సిలబస్ కూడా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గుండెపోటుతో మాజీ ఎంపీ కన్నుమూత నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. ట్రీట్మెంట్ కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. చికిత్స తీసుకుంటూ ఆయన ఆదివారం (ఈరోజు) సాయంత్రం కన్నుమూశారు. By K Mohan 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ajith Kumar: దుబాయ్ కార్ రేసింగ్ లో అజిత్ అరుదైన ఫీట్.. ఆనందంలో హీరో ఫ్యాన్స్ కోలీవుడ్ హీరో అజిత్ దుబాయ్ కార్ రేసింగ్లో సత్తా చాటారు. అజిత్ కు చెందిన టీమ్ ఈ రేస్లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను పట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. By Anil Kumar 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections: ఢిల్లీ ఎన్నికల్లో కీలక పరిణామం.. బరిలోకి దిగనున్న ఎన్సీపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్పవార్కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కూడా పోటీ చేయనుంది. 25 నుంచి 30 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer: గేమ్ చేంజర్ బ్లాక్ బాస్టర్.. ఇదిగో ప్రూఫ్, దిల్ రాజు టీం సంచలన వీడియో 'గేమ్ ఛేంజర్' మూవీకి నార్త్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. అక్కడి ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే విషయాన్ని దిల్ రాజు టీమ్ ప్రకటించింది. 'గేమ్ ఛేంజర్' నార్త్ ఆడియన్స్ పబ్లిక్ టాక్ కు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంది. By Anil Kumar 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు.. భారత్ తరఫున ఎవరు వెళ్లనున్నారంటే ? జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. వివిధ దేశాలకు అమెరికా ఆహ్వానం పంపుతోంది. భారత్ తరఫున కేంద్ర మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. By B Aravind 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Who is Sayali Satghare: అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టేసింది! అరంగేట్రం మ్యాచ్ లోనే అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టింది మహిళ క్రికెటర్ సయాలీ సత్ఘరే. ఐర్లాండ్తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ జట్టులోకి వచ్చిన 24 ఏళ్ల యువతి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో సయాలీ గురించి నెట్టింట తెగ వెతుకుతున్నారు క్రికెట్ లవర్స్. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Working Hours: ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలేంటో తెలుసా ? L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఉద్యోగులు వారానికి 90 గంటల పనిచేయాలని అనడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అయితే ప్రపంచంలో అత్యధిక పనివేళలు ఉన్న దేశాలేంటి ? తక్కువ పని వేళలున్న దేశాలేంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daaku Maharaj: 'డాకు మహారాజ్' ప్రీక్వెల్.. నిర్మాత సంచలన ప్రకటన బాలయ్య 'డాకు మహారాజ్' నేడు థియేటర్స్ లో రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత నాగవంశీ..'డాకు మహారాజ్' ఫ్రీక్వెల్ చేయాలని అనుకుంటున్నాం. ప్రీక్వెల్ కోసం ఓ ఐడియా కూడా ఉందని అన్నారు. By Anil Kumar 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. బీసీసీఐ అధికారిక ప్రకటన! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18 షెడ్యూల్ రిలీజైంది. ఈ మెగాటోర్నీ మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ అనంతరం వెల్లడించిన ఆయన ఫైనల్ మ్యాచ్ మే25న జరగనున్నట్లు తెలిపారు. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Delhi: మురికి వాడల పని ఇక అంతే..బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్ నేషనల్ By Manogna alamuru ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మంచి జోరు మీద నడుస్తున్నాయి. పార్టీ ఆప్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.ఒకరిపై ఒకరు విపరీతమైన నేరారోపణలు చేసుకుంటున్నారు.తాజాగా బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీలో జరగబోయేది అదే అంటూ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ఇంకా చదవండి
దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ నేషనల్ By B Aravind తాజాగా మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై ఓ గ్రామ సర్పంచ్ సామాజిక బహిష్కరణ విధించడం కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. ఇంకా చదవండి
Delhi: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్లు.. లిస్ట్ ఇదే! నేషనల్ By srinivas ఢిల్లీలో జనవరి 26న జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే తెలంగాణ అతిథుల లిస్ట్ ఖరారు అయింది. ఈసారి ఏకంగా 41 మందికి ఆహ్వానం అందింది. మన్ కీ బాత్ లో పాల్గొన్న 15 మందితో పాటు కేంద్ర పథకాల లబ్ది పొందిన వారితో మొత్తం 41 మంది వేడుకలకు హాజరుకానున్నారు. ఇంకా చదవండి
Delhi Elections: ఢిల్లీ ఎన్నికల్లో కీలక పరిణామం.. బరిలోకి దిగనున్న ఎన్సీపీ నేషనల్ By B Aravind ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్పవార్కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కూడా పోటీ చేయనుంది. 25 నుంచి 30 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు నేషనల్ By K Mohan ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 17 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలో ఆదివారం యాక్సిటెంట్ జరిగింది. పోలీసులు, అధికారులు అక్కడకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా చదవండి
Working Hours: ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలేంటో తెలుసా ? నేషనల్ By B Aravind L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఉద్యోగులు వారానికి 90 గంటల పనిచేయాలని అనడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అయితే ప్రపంచంలో అత్యధిక పనివేళలు ఉన్న దేశాలేంటి ? తక్కువ పని వేళలున్న దేశాలేంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. ఇంకా చదవండి
Mumbai: ఉద్యోగం కోసం డిజిటల్ చీటింగ్.. చివరికి ఏమైందంటే? క్రైం By Kusuma ఎలాగైనా కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలని ఓ యువకుడు డిజిటల్ చీటింగ్కి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి పరీక్ష జరుగుతుండగా మైక్రో ఇయర్ పీస్ పెట్టుకుని రాశాడు. పరీక్ష సమయంలో యువకుడిని గుర్తించి చీటింగ్ చేసు నమోదు చేశారు. ఇంకా చదవండి
LA: మరింత మండుతాయి..లాస్ ఏంజెలెస్ కార్చిచ్చుపై వాతావరణ శాఖ ఇంటర్నేషనల్ By Manogna alamuru ఇప్పటికే ఆరు రోజులై మంటలలో కాలిపోతున్న లాస్ ఏంజెలస్ రానున్న రెండు రోజుల్లో మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళుతుందని అంటోంది అక్కడ వాతావరణ శాఖ. సోమవారం నుంచి గాలులు వేగం ఇంకా ఎక్కువ పెరగడం వలన దావాగ్ని మరింత వ్యాపించొచ్చని చెబుతోంది. ఇంకా చదవండి
లాస్ ఏంజిల్స్లో ఖరీదైన కార్చిచ్చు.. లక్షల కోట్లు బూడిదపాలు ఇంటర్నేషనల్ By K Mohan కాలిఫోర్నియాలో కార్చిచ్చు కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రకృతి విపత్తులో 11-13లక్షల కోట్ల విలువైన సంపద బూడిదపాలైంది. ఓ పక్క మంచు తుఫాను, మరో కార్చిచ్చు అమెరికాని అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి కారణం.. హెడింగ్పై క్లిక్ చేసి లాంగ్ ఆర్టికల్ చదవండి. ఇంకా చదవండి
Shehbaz Sharif: పాఠశాల విద్యకు దూరంగా పాకిస్థాన్ పిల్లలు.. షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు ఇంటర్నేషనల్ By B Aravind పాకిస్థాన్లో 2.2 కోట్ల మందికి పైగా పిల్లలు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారని ప్రధాని షెహబాద్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం దేశాలు బాలికల విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. ఇంకా చదవండి
HMPV: తగ్గుముఖం పడుతున్న HMPV వైరస్ కేసులు..! ఇంటర్నేషనల్ By B Aravind చైనా ఆరోగ్యశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఉత్తర ప్రాంతంలో HMPV కేసులు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. 14 ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసున్నవారిలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని తెలిపారు. ఇంకా చదవండి
Trump: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు.. భారత్ తరఫున ఎవరు వెళ్లనున్నారంటే ? ఇంటర్నేషనల్ By B Aravind జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. వివిధ దేశాలకు అమెరికా ఆహ్వానం పంపుతోంది. భారత్ తరఫున కేంద్ర మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇంకా చదవండి
వాక్ వే అనుకొని లగేజ్ కన్వేయర్ బెల్ట్పై ఎక్కి.. వీడియో వైరల్ వైరల్ By K Mohan విమానాశ్రయంలో ఓ వృద్ధురాలు వాక్ వే అనుకోని చెక్ ఇన్ ఏరియాలో లగేజ్ కన్వేయర్ బెల్ట్ ఎక్కింది. ఇది రష్యాలోని వ్లాదికావ్కాజ్ జరిగింది. కన్వేయర్ బెల్ట్పై ఎక్కిన ముసలావిడ కిందపడి లగేజ్ తోపాటు బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా చదవండి
Maha Kumbamela 2025: రేపటి నుంచి మహాకుంభమేళ ఉత్సవాలు.. మొదటి రాజ స్నానం ఎప్పుడు చేయాలి? శుభ సమయం ఏంటి? ఇంటర్నేషనల్ By Archana మహా కుంభమేళ రేపటి నుంచి ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. కుంభమేళాలో పుష్కర స్నానానికి గల ప్రాముఖ్యత, మహా కుంభంలో మొదటి రాజ స్నానం ఎప్పుడు చేయాలి అనే విషయాలు అనే విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి ఇంకా చదవండి
TGSRTC: 5 లక్షల మందిని తీసుకెళ్ళిన టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ By Manogna alamuru సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ నుంచి ఆంధ్రాకు జనాలు విపరీతంగా తరలి వెళుతున్నారు. హైదరాబాద్ నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా సొంతూళ్ళకు వెళ్ళి ఉంటారని అంచనా. దీంట్లో ఒక్క టీజీఎస్ఆర్టీసీనే 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఇంకా చదవండి
BIG BREAKING: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ముప్పు.. పేలిన కారు టైర్లు! తెలంగాణ By B Aravind మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కారుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలడంతో వాహనం అదుపుతప్పింది.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంకా చదవండి
గుండెపోటుతో మాజీ ఎంపీ కన్నుమూత తెలంగాణ By K Mohan నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. ట్రీట్మెంట్ కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. చికిత్స తీసుకుంటూ ఆయన ఆదివారం (ఈరోజు) సాయంత్రం కన్నుమూశారు. ఇంకా చదవండి
Delhi: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్లు.. లిస్ట్ ఇదే! నేషనల్ By srinivas ఢిల్లీలో జనవరి 26న జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే తెలంగాణ అతిథుల లిస్ట్ ఖరారు అయింది. ఈసారి ఏకంగా 41 మందికి ఆహ్వానం అందింది. మన్ కీ బాత్ లో పాల్గొన్న 15 మందితో పాటు కేంద్ర పథకాల లబ్ది పొందిన వారితో మొత్తం 41 మంది వేడుకలకు హాజరుకానున్నారు. ఇంకా చదవండి
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. సిలబస్, ఎగ్జామ్స్పై TGPSC కీలక నిర్ణయం! జాబ్స్ By srinivas టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ పద్ధతిని ప్రవేశపెట్టాలని భావిస్తోందట. అలాగే పోటీ పరీక్షల సిలబస్ కూడా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
బీఆర్ఎస్ పార్టీపై దాడికి కారణమిదే: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! తెలంగాణ By Nikhil బీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి కేసీఆర్ మెప్పు పొందేందుకు స్థాయిని మరిచి సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేశాడని ఎమ్మెల్యే కుంభం అనిల్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. కావాలని తమ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు. ఇంకా చదవండి
TG News: కలెక్టరేట్లో రసాభాస.. అందరిముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు! తెలంగాణ By srinivas కరీంనగర్ కలెక్టరేట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరగటంతో తోపులాటకు దారితీసింది. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ఇంకా చదవండి
మసీదు వీధిలో ఘోరం.. క్షణికావేశంలో కన్నతల్లే ఇద్దరు పిల్లలకు.. ఆంధ్రప్రదేశ్ By K Mohan చిత్తురు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తతో గొడవ పెట్టుకొని కరిష్మ క్షణికావేశంలో ఇద్దరు కూతుర్లకు ఉరివేసి.. ఆమె కూడా ఆత్మహత్యయత్నం చేసింది. ఇద్దురు పిల్లలు చనిపోయారు. కరిష్మకు ఆస్పత్రితో చికిత్స అందిస్తున్నారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా చదవండి
YS Jagan: తిరుపతి తొక్కిసలాటపై జగన్ సంచలన పోస్ట్! ఆంధ్రప్రదేశ్ By srinivas తిరుపతి ఆలయ తొక్కిసలాటపై మాజీ ఏపీ సీఎం జగన్ సంచలన పోస్ట్ పెట్టారు. ఘోరమైన ఘటనను సీరియస్గా తీసుకోకుండా తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందుతులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఇంకా చదవండి
AP Politics: పవన్ కన్నా చంద్రబాబే బెటర్.. వైసీపీ సంచలన ట్వీట్! ఆంధ్రప్రదేశ్ By Nikhil అబద్ధాలు చెప్పడంలో పవన్ తన గురువు చంద్రబాబునే మించిపోయాడని YCP సెటైర్లు వేసింది. రోడ్లు నిర్మాణం విషయంలో YCP, కూటమి ప్రభుత్వాలు పెట్టిన ఖర్చులో తేడాలను వివరిస్తూ ఈ రోజు పవన్ చేసిన ట్వీట్ కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది. ఇంకా చదవండి
తిరుమల టికెట్ల డబ్బులతో రోజాకు బెంజ్ కారు.. జేసీ సంచలన ఆరోపణలు! ఆంధ్రప్రదేశ్ By Nikhil తిరుమల టికెట్లు అమ్ముకున్న డబ్బులతో రోజా బెంజ్ కారు కొనుక్కుందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శనానికి వెళ్లిన ప్రతీ సారి వందల మందిని వెంట తీసుకెళ్లిందన్నారు. రోజాను రాజకీయాల్లోకి తెచ్చి చంద్రబాబు తప్పు చేశాడన్నారు. ఇంకా చదవండి
AP Weather Updates: పండుగ పూట ఏపీకి షాకింగ్ న్యూస్.. భారీ వర్షాలు! వాతావరణం By Kusuma నేడు, రేపు ఏపీలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావం వల్ల వర్షాలు కురవనున్నట్లు తెలుస్తోంది. ఏపీ, యానంలో గాలులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా చదవండి
TG NEWS: హైదరాబాద్లో చిరుత..ఏపీలో పులి..సంక్రాంతి వేళ హైటెన్షన్! తెలంగాణ By Vijaya Nimma రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత కలకలం రేపింది. చిరుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి..చెట్లల్లోకి వెళ్లింది. చిరుత పాద ముద్రలు సైతం చూసిన మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంకా చదవండి
AP: 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్ విజయవాడ By Manogna alamuru నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు. ఇంకా చదవండి
IRCTC: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. IRCTC సేవలకు అంతరాయం బిజినెస్ By Kusuma రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బిగ్ షాక్ ఇచ్చింది. సరిగ్గా తత్కాల్ బుక్ చేసుకునే సమయానికి ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఐఆర్సీటీసీ అధికారులపై మండిపడుతున్నారు. ఇంకా చదవండి
సంక్రాంతికి ఏపీ వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. స్పెషల్ వందేభారత్! బిజినెస్ By Nikhil సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఇండియన్ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్-వైజాగ్-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్లో (No. 20707/20708) కోచ్ లను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుంది. ఇంకా చదవండి
Best Camera Mobiles @ Rs 15k: బెస్ట్ 108MP కెమెరా ఫోన్లు.. కేవలం రూ.15 వేల లోపే! బిజినెస్ By Seetha Ram ఫ్లిప్కార్ట్లో ది బెస్ట్ కెమెరా 5జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. POCO, REDMI, Infinix, OnePlus వంటి ఫోన్లను 108MP కెమెరాతో రూ.15 వేలలోపే కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు సైతం లభిస్తున్నాయి. దీంతో మరింత తక్కువకే కొనేయొచ్చు. ఇంకా చదవండి
Flipkart Republic Day deals 2025: ఫ్లిప్కార్ట్ కొత్త సేల్.. వాటిపై 70 శాతం డిస్కౌంట్స్! బిజినెస్ By Seetha Ram ఫ్లిప్కార్ట్ తాజాగా మాన్యుమెంటల్ రిపబ్లిక్ డే 2025 సేల్ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందు అంటే 13న ప్రారంభమవుతుంది. ఈ సేల్లో ఫోన్లు, ఛార్జర్లు, లాప్టాప్లు ఇతర గాడ్జెట్స్పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఇంకా చదవండి
Poco X7 5G series: ఒప్పో నుంచి కిర్రాక్ స్మార్ట్ఫోన్.. ఫస్ట్ సేల్లో భారీ డిస్కౌంట్! బిజినెస్ By Seetha Ram టెక్ బ్రాండ్ పోకో తన ఎక్స్7 5జీ సిరీస్ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇందులో ఎక్స్7 5జీ, ఎక్స్7 ప్రో 5జీ మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల సేల్స్ వరుసగా ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 17న జరగనున్నాయి. ఫస్ట్ సేల్లో పలు బ్యాంక్ కార్డులపై భారీ డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా చదవండి
Oppo Reno 13 series: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి.. ఏంటి బ్రో ఈ ఫీచర్లు! బిజినెస్ By Seetha Ram టెక్ బ్రాండ్ ఒప్పో తాజాగా రెనో 13 సిరీస్ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇందులో రెనో 13, రెనో 13 ప్రో మోడళ్లు ఉన్నాయి. జనవరి 11 నుంచి సేల్స్ జరగనున్నాయి. ఈ ఫస్ట్ సేల్లో భాగంగా భారీ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. ఇంకా చదవండి
Amazon: అమెజాన్ కొత్త సేల్.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై ఆఫర్లే ఆఫర్లు! బిజినెస్ By Seetha Ram అమెజాన్ కొత్త సేల్ను తీసుకొచ్చింది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ను ప్రకటించింది. జనవరి 13 నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు ప్రారంభం కానుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై 40శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఇంకా చదవండి
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్ నేషనల్ By Manogna alamuru ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును. ఇంకా చదవండి
Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే వైరల్ By Lok Prakash ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంకా చదవండి
Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్! ఆంధ్రప్రదేశ్ By srinivas విజయవాడ మాజీ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇంకా చదవండి
Cricket: క్రికెట్కు గుడ్ బై.. ధోనీ ఫ్రెండ్ షాకింగ్ డెసిషన్! స్పోర్ట్స్ By Bhavana వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి general By Archana హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఇంకా చదవండి
హైదరాబాద్లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే! general By Vijaya Nimma హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు. ఇంకా చదవండి
Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్... general By Manogna alamuru గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చదవండి