Omar Abdullah: వాళ్లకెందుకు నీళ్లు ఇవ్వాలి?: సీఎం ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

అదనపు జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లించడాన్ని జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా వ్యతిరేకించారు. ముఖ్యంగా పంజాబ్‌కు నీటిని విడుదల చేయడానికి ఆయన ఆసక్తి చూపించడం లేదు. గతంలో తమ రాష్ట్రానికి అవసరమైన నీటిని ఆ రాష్ట్రం అందించకుండా తమను ఏడిపించిందని ఆరోపించారు.

Sextortion Racket : కిలాడీ ఆంటీలు. అందాలతో వల..ఆ తర్వాత..

ఆ ఆంటీలు ఇద్దరూ అందంగా ఉంటారు. ఆ అందాలనే ఎరగా వాడుకొని కోట్లు సంపాదిస్తున్నారు. ధనవంతులను టార్గెట్‌గా చేసుకుని వారి వద్ద డబ్బు సూలు చేస్తున్న ఇద్దరు ఆంటీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైపూర్‌లో వెలుగు చూసిన సెక్స్‌టార్షన్ కేసు నెట్టింట వైరల్ అవుతోంది.

Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ తో వివాదాలు కోరుకోవడం లేదు : సీఎం రేవంత్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలు కోరుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బనకచర్లపై  ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.  

PM Modi : ట్రంప్‌ ఆహ్వానాన్ని తిరస్కరించా: ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్‌ ఫోన్‌ చేశారు. వాషింగ్టన్‌ మీదుగా వెళ్లాలని సూచించారు. విందులో పాల్గొని చర్చించుకుందామని పిలిచారన్నారు.

Karnataka : కర్నాటకలో దారుణం.. గర్భంతో ఉన్న భార్యను చంపిన భర్త

కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను ఢీకొట్టిన పక్షి.. తప్పిన పెను ప్రమాదం!

ఈ మధ్యకాలంలో ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ వరుస వివాదాల్లో చిక్కుకొంటుంది. వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల గుజరాత్‌లోని అహమ్మదాబాదులో జరిగిన ప్రమాదంలో రెండువందలమందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో విమానాన్ని పక్షి ఢీకొట్టింది.

Web Stories
web-story-logo Grocery Kitchen వెబ్ స్టోరీస్

వర్షాకాలంలో కిరాణా సామాగ్రి త్వరగా పాడైపోతుందా..?

web-story-logo Vivo Y400 Pro 5G 5 వెబ్ స్టోరీస్

vivo నుంచి కొత్త ఫోన్.. ధర తక్కువ - ఫీచర్లు ఎక్కువ

web-story-logo friedfood6 వెబ్ స్టోరీస్

వేయించిన ఆహారాలతో తీవ్రమైన వ్యాధులు

web-story-logo Siri Hanumanthu 7th pic వెబ్ స్టోరీస్

లుక్ మార్చిన బిగ్ బాస్ బ్యూటీ.. పొట్టి డ్రెస్ లో ఫోజులు!

web-story-logo HHVM Trailer వెబ్ స్టోరీస్

జూన్ 25న ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్!

web-story-logo Legender Facelift4 వెబ్ స్టోరీస్

రూ.65 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు హైక్లాస్!

web-story-logo Children strong వెబ్ స్టోరీస్

పిల్లలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ అలవాట్లు బెస్ట్

web-story-logo kidneys వెబ్ స్టోరీస్

కంటిలో ఈ లక్షణాలు కిడ్నీలకు ప్రమాదమా..?

web-story-logo Snake Repellent Plants వెబ్ స్టోరీస్

ఇంట్లో ఈ చెట్టు ఉంటే పాములు పరార్

web-story-logo Food poisoning tips వెబ్ స్టోరీస్

ఫుడ్‌ పాయిజనింగ్ కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

Advertisment

Iran : తెరుచుకున్న గగనతలం..1000 మంది ఇండియన్స్‌ రిటర్న్‌

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్దం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. దీంతో భారతీయులు ఇరాన్‌ నుంచి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. భారతీయులను తమ దేశానికి తీసుకెళ్లడానికి భారత్‌ సిద్దమవడంతో ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల కోసం తన గగనతలాన్ని తెరిచింది. 

Iran : మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్.. అమెరికాపై ఇరాన్ సంచలన ప్రకటన!

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రతిరోజూ కొత్త మలుపులు తిరుగుతోంది. రెండు దేశాల మధ్య వివాదం ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి భీకరంగా దాడి చేసుకుంటూనే ఉన్నాయి.

Trump: పాకిస్తాన్ భుజాలపై తుపాకి పెట్టి ఇరాన్‌కి దెబ్బ.. దిమ్మతిరిగిపోయే ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఇదే!

తన మాట వినని ఇరాన్‌ను దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్‌ను వాడుకోవాలని ట్రంప్ భావిస్తున్నాడు. అందుకే పాకిస్తాన్‌తో స్నేహ్నం చేస్తున్నాడు. ఇజ్రాయిల్‌, ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా పాక్‌ను దగ్గర తీస్తోందని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అంటున్నారు.

మరో యుద్ధం.. దక్షిణ కొరియా Vs ఉత్తర కొరియా.. వీరి వివాదానికి కారణమిదే!

ఉత్తర కొరియా గురువారం తమపై క్షిపణి దాడులకు దిగిందని దక్షిణ కొరియా ఆరోపించింది. ఈ రెండు దేశాల మధ్య వైరం ఇప్పటిది కాదు. 1945లో నార్త్​ కొరియా, సౌత్​ కొరియాలు విడిపోయాయి. రెండింటికి వేరువేరు ప్రభుత్వాలు వచ్చాయి. 

Air India Flights Cancel: షాకింగ్.. మరో 8 ఎయిర్ ఇండియా విమానాలు క్యాన్సిల్

ఎయిర్ ఇండియా ఈరోజు 8 అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. వాటిలో 4 అంతర్జాతీయ విమానాలు, మరో 4 దేశీయ విమానాలు ఉన్నాయి. మెయింటెనెన్స్ కారణంగా వీటిని క్యాన్సిల్ చేశారు. కాగా విమాన ప్రమాదం తర్వాత జూన్ 12 - 17 మధ్య మొత్తం 83 విమానాలు రద్దు చేశారు.

Doomsday aircraft: ఏ దేశానికో మూడింది.. ఆకాశంలో అమెరికా అరుదైన యుద్ధ విమానం

ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలోకి అమెరికా వెళ్తోందని వార్తలు వస్తున్నాయి. అమెరికా అత్యంత శత్రు దర్భేద్య విమానం డూమ్స్ డే ఎయిర్ క్రాఫ్ట్ మంగళవారం కనిపించింది. లూసియానాలోని బోస్సియర్‌ వైమానిక స్థావరం నుంచి మేరీల్యాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌కు చేరుకుంది.

Advertisment

Road Accident: టిప్పర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

హైదరాబాద్‌ నగరం హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక ట్రాఫిక్‌కానిస్టేబుల్‌ మృతిచెందాడు. పెద్దఅంబర్‌పేట శివారులోని ఔటర్‌ రింగురోడ్డు సర్వీస్‌ రోడ్డులో సడెన్‌గా ఆపిన టిప్పర్‌ను బైక్‌ పై వస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఢీకొట్టాడు.

Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందుకు బండి సంజయ్

తెలంగాణ లో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు సంచలనలు సృష్టిస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారిస్తోంది. తాజాగా విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్ ను పిలిచినట్లు తెలిసింది.

ENC Anil Kumar : నీటి పారుదల శాఖ ENC అనిల్ కుమార్ పై బదిలీ వేటు

తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్(ENC) ఎం. అనిల్ కుమార్‌ పై ప్రభుత్వం  బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ప్రస్తుత పదవి నుంచి తప్పించిన ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకపోవడం గమనార్హం.

D K Aruna : నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు..ఎంపీ డీకే అరుణ సంచలన ఆరోపణ

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తన ఫోన్‌ను ట్యాప్ చేశారని బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ సంచలన ఆరోపణ చేశారు. తన ఫోన్‌ ట్యాప్‌ అవుతుందని ఐ ఫోన్‌ కంపెనీ వారు తనను అలెర్ట్‌ చేశారన్నారు. దీంతో తను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నానని అరుణ వివరించారు.

konda surekha : కడియం నల్లికుట్లోడు .. మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్లోడు అంటూ సంబోధించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె..  తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి కడియం నామోషీగా ఫీల్ అవుతున్నాడంటూ వ్యాఖ్యనించారు.

Bomb Threat : వరంగల్‌ కోర్టులో బాంబుల కలకలం..హై అలెర్ట్‌ ప్రకటించిన పోలీసులు

వరంగల్‌ కోర్టులో బాంబుల కలకలం రేగింది. కోర్టు ఏరియాలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేయడంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆరు డిటోనేటర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisment

MLA vs Mayor : ఎమ్మెల్యే Vs మేయర్.. కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ

కడప మున్సిపాల్‌ కార్పోరేషన్‌ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చగా మారింది. జనరల్‌ బాడీ మీటింగ్‌ వేదికగా మేయర్‌, ఎమ్మెల్యే మధ్య మరోసారి వివాదం రాజుకుంది. సమావేశం మందిరంలో కాదని మేయర్ తన ఛాంబర్లో సమావేశం నిర్వహించడం వివాదస్పదమైంది.

AP News: ఏపీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం.. సోషల్‌ మీడియాలో దృశ్యాలు వైరల్‌

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బొమ్మ కూడలిలో గంజాయి మత్తులో యువకులు కలకలం రేపారు. కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దుర్భాషలు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

pawan kalyan : జగన్ రప్పా.. రప్పా.. డైలాగ్ కు పవన్ కౌంటర్.. ఏమన్నారంటే?

ఏపీ పాలిటిక్స్‌లో పుష్పరాజ్ రప్పా రప్పా డైలాగ్ అగ్గి రాజేసింది.  సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మాజీ సీఎం జగన్  నోట రప్పా రప్పా అంటూ పలికిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Kakani: మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు

కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్‌గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడిన ఘటనపై ముత్తుకూరు పోలీస్‌ స్టేషన్‌లో కాకాణిపై కేసు నమోదైంది. అయితే రిమాండ్‌లో ఉన్న కాకాణిని పీటీ వారెంట్‌పై నేడు కోర్టులో హాజరుపర్చగా వచ్చే నెల 3 వరకు రిమాండ్‌ విధించింది.

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వళ్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతుండగా అధికారులు ఆయన్ను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.  

Tangirala Sowmya : లాసెట్ ఫలితాల్లో మెరిసిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

ఏపీలో వెలువడిన లాసెట్ ఫలితాల్లో ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ టీడీపీ మహిళా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రతిభ చూపించారు.  మొత్తం 95 మార్కులు సాధించి 739వ ర్యాంకు సాధించారు.  దీంతో ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తుత్తున్నారు.

Advertisment

Phone Users: స్మార్ట్‌ఫోన్ ఉందా.. అయితే ఈ అదిరిపోయే శుభవార్త మీ కోసమే!

స్మార్ట్‌ఫోన్లకు నేరుగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు వోడాఫోన్ ఐడియా నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన శాటిలైట్ల తయారీ సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలోనే ఈ సేవలు దేశంలో ప్రారంభం కానున్నాయి.

Zelio E Mobility: చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ మైలేజ్!

ప్రముఖ జెలియో-ఇ మొబిలిటీ కంపెనీ మరో లెజెండర్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. బేస్ జెల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.65వేలు, లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.75,000, హైరేంజ్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.79,000గా కంపెనీ నిర్ణయించింది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2