Wife killed Husband: ప్రియుడితో శృంగారం మోజు.. భర్త గొంతు కోసి చంపిన భార్య!

యూపీలో మరో భర్త భార్య చేతిలో బలయ్యాడు. బోడ్లాకు చెందిన నీతు తన ప్రియుడు విష్ణుతో కలిసి జితేంద్రను గొంతుకోసి చంపింది. గ్రామానికి 65 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని పడేసి మిస్సింగ్ కేసు పెట్టింది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేశారు.  

Sunita Williams : గుజరాత్‌లో సునీతా విలియమ్స్ బావ యజ్ఞం

సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోడానికి గుజరాత్‌లో ఆమె తండ్రి తరుపు బంధువులు యజ్ఞం చేస్తున్నారు. ఆమె సేఫ్‌గా ల్యాండ్ అవ్వాలని గుజరాత్‌లోని దేవాలయాల్లో ఆమె బంధువులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇండియా మూలాలు ఉన్న ఆమె తండ్రిది గుజరాత్.

Fake Notes: బంగ్లాదేశ్ To గుజరాత్.. నకిలీ నోట్ల కట్టల రవాణా.. భారీ మొత్తంలో సీజ్!

బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు రవాణా చేస్తున్న వేలాది ఇండియన్ కరెన్సీ నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. గుజరాత్‌లోని సూరత్ నగరంలో రూ.6 లక్షల విలువైన 500 నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Goa University: గోవా యూనివర్సిటీలో ఘోరం.. గర్ల్ ఫ్రెండ్ కోసం పేపర్ లీక్ చేసిన ప్రొఫెసర్: ట్విస్ట్ అదిరింది!

గోవా యూనివర్సిటీలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రొఫెసర్ ప్రణవ్ నాయక్ తన స్నేహితురాలిని టాపర్‌గా నిలబెట్టడానికి మాస్టర్స్ పేపర్‌ లీక్ చేశాడు. ప్రొఫెసర్ల లాకర్ల నుంచి ప్రశ్నాపత్రాలను దొంగిలించిన ఆ వివాహిత టాపర్‌గా నిలిచింది. వీరిపై కేసు నమోదైంది.

Nagpur violence : మహారాష్ట్రను మరో మణిపూర్‌లా చేయాలని BJP ప్లాన్: ఆదిత్య ఠాక్రే

మహారాష్ట్రని మరో మణిపూర్‌‌లా మార్చాడమే BJP ప్లాన్ అని శివసేన లీడర్ ఆదిత్య ఠాక్రే అన్నారు. నాగ్‌పూర్‌ హింసపై ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపించడం చేతకాకుంటే BJP హింస, అల్లర్లు సృస్టింస్తుందని ఆరోపించారు. BJP ప్రతి చోటా ఇదే ఫార్ములా ఫాలో అవుతుందన్నారు.

Dihuli Dalit massacre: 24 మంది దళితుల ఊచ కోత.. 1981 దిహులి కేసులో హంతకులకు మరణశిక్ష!

దిహులి ఊచకోత కేసులో 4 దశాబ్దాల తర్వాత మెయిన్‌పురి కోర్టు తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. 1981 ఉత్తరప్రదేశ్‌లో 24 మంది దళితులను దారుణంగా చంపిన 17 మంది దోషుల్లో ముగ్గురికి మరణశిక్ష విధించింది. 13 మంది ఇప్పటికే మరణించగా ఒక నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు.

Grok : ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌పై AIతో ప్రకాశ్‌రాజ్ సెటైర్లు

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఏఐ చాట్‌బాట్‌ను వాడుకొని ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు. మోదీని ట్రోల్ చేసిన ఓ ఎడిటింగ్ వీడియో పోస్ట్ చేసి అందులో ఎంతవరకు నిజం ఉందని ఎక్స్ గ్రోక్‌ను ప్రకాశ్ రాజ్ అడిగారు. ప్రస్తుతం ఎక్స్ గ్రోక్ ట్రెండ్ అవుతోంది.

Web Stories
web-story-logo namratha inagurated వెబ్ స్టోరీస్

మహేష్ బాబు మరో ఛారిటీ.. శిశువుల కోసం మదర్స్ మిల్క్ బ్యాంక్‌

web-story-logo Pumpkin Juice వెబ్ స్టోరీస్

వేసవిలో ఈ జ్యూస్ లు తాగితే మెరిసిపోతారు

web-story-logo sam day routine drinking juice వెబ్ స్టోరీస్

సామ్ డే రొటీన్ గురించి మీకు తెలుసా.. ఇక్కడ చూడండి!

web-story-logo fresh-feta-cheese-with-spices-2024-10-18-06-38-55-utc (1) వెబ్ స్టోరీస్

వీరు పనీర్ తింటే ప్రమాదమే!

web-story-logo Diabetes patients వెబ్ స్టోరీస్

డయాబెటిస్ రోగులు ఈ 4 పండ్లను ఎప్పుడూ తినకూడదు

web-story-logo almond వెబ్ స్టోరీస్

బాదం తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి

web-story-logo Grapes వెబ్ స్టోరీస్

Grapes: ద్రాక్ష పండ్లను రాత్రిపూట తినాలా వద్దా?

web-story-logo nani with team వెబ్ స్టోరీస్

'కోర్ట్' మూవీ సక్సెస్ మీట్ ఫొటోస్

web-story-logo disha stunning poses వెబ్ స్టోరీస్

బోల్డ్ నెక్ లైన్ తో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ

web-story-logo Vitamin E capsule వెబ్ స్టోరీస్

విటమిన్-ఇ క్యాప్సూల్‌తో నిమిషాల్లో హోలీ రంగు మాయం

Advertisment

USA: చైనా డీప్ సీక్ పై అమెరికా ఉక్కుపాదం..ప్రభుత్వ డివైజ్ లలో వద్దంటూ..

డీప్ సీక్ ను కట్టడి చేయడానికి అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా డీప్ సీక్ ను ప్రభుత్వ, అధికార డివైజ్ లలో ఇన్ స్టాల్ చేయవద్దని యూఎస్ వాణిజ్య శాఖ తన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. 

USA: పుతిన్ కు ట్రంప్ కాల్...యుద్ధం ముగింపుకు చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...రష్యా అధ్యక్షడు పుతిన్ కు కాల్ చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగించే దిశగా చర్చలు నిర్వహించారు. దాదాదాపు ఫోనలోనే రెండు గంటలపాటూ చర్చలు జరిగియాని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. 

Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు

అంతరిక్షంలో అత్యధికంగా గడిపిన వారిలో సునీతా విలియమ్స్ ఆరో స్థానంలో ఉన్నారు. 1వ స్థానంలో ఫ్రాంక్ రూబియో 371 రోజులున్నారు. సునీతా విలియమ్స్ కంటే ఎక్కువ రోజులు ఇద్దురు మహిళలు స్పేస్‌లో గడిపారు. క్రిస్టినా కోచ్ 328 రోజులు, పెగ్గీ విట్సన్ 289 రోజులు ఉన్నారు.

Grok AI: రాకి రా.. సార్‌కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

ఎలాన్ మస్క్ ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ ను టోకా అనే ఎక్స్ యూజర్ ‘నా బెస్ట్ 10 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు?’ అని అడగగా, గ్రోక్ సమాధానం ఇవ్వకపోవడంతో టోకా హిందీలో తిట్టాడు. దానికి గ్రోక్ తిరిగి అదే తిట్టుతో అతడికి రిప్లై ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది.

Isreal:ఇజ్రాయెల్‌ మాకు చెప్పే చేసింది: వైట్‌ హౌస్‌!

ఈ భీకర దాడులకు ముందు నెతన్యాహు ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని తాజాగా యూఎస్‌ అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ వెల్లడించింది.

Advertisment

CM Chandrababu: కేసీఆర్, జగన్‌కు భిన్నంగా చంద్రబాబు ధోరణి.. సక్సెస్ సీక్రెట్ అదే అంటున్న విశ్లేషకులు!

ఒక రాజకీయ పార్టీ గెలుపు, ఓటమికి అనేక కారణాలుంటాయి. కేసీఆర్ కాంగ్రెస్‌పై, జగన్ ఈవీఎంలపై ఆరోపిస్తే చంద్రబాబు మాత్రం ప్రతి ఓటమికి తానే కారణమని అంగీకరించారు. దీంతో ఓటమికి బాధ్యతపడిన వ్యక్తికే కూటమి గెలుపు క్రెడిట్ దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Betting App Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ED ఎంట్రీ.. వణికిపోతున్న సెలబ్రిటీలు!

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా 11 మందికిపైగా సెలబ్రెటీలపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఆరా తీసింది.

Hydra: హైడ్రా స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే కటకటాలపాలే!

హైడ్రా కీలక ప్రకటన విడుదల చేసింది. హైడ్రా పేరుతో ఎవరైనా లావాదేవీలు, అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలుంటాయ‌ని హైడ్రా కమీషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ప్రత్యక్షంగా లేదా ప‌రోక్షంగా హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడ్డవారిపై కేసులు పెట్టినట్లు తెలిపారు. 

CM Revanth: ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం.. అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు.. రేవంత్ శుభవార్త!

ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.

BIG BREAKING: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం!

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం తెలిపింది. సోమవారం ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కాగా దీనికి సంపూర్ణ మద్ధతు ఇస్తామని బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేసింది. 

Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు!

ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం సిగ్గుచేటని, బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు.

Advertisment

AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డ మరో సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. గన్నవరంలో మైనర్ బాలికను మూడు రోజుల పాటూ నిర్బంధించి రేప్ చేశారు. దీంట్లో పాల్గొన్న ఎనిమిది మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు- వైజాగ్ యువకుడు మృతి!

ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మార్టూరు జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న 7గురిలో వైజాగ్‌కు చెందిన భీమన నవీన్(32) మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Ap news: వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్! ఏప్రిల్ 1 వరకూ రిమాండ్

YCP లీడర్ వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆయనకు మరో కేసులో గన్నవరం కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం కిడ్నాప్‌ కేసులో వంశీ విజయవాడ జైల్లో రిమాండ్‌‌లో ఉన్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఈరోజు కోర్టు రిమాండ్ విధించింది.

CM Chandrababu: కేసీఆర్, జగన్‌కు భిన్నంగా చంద్రబాబు ధోరణి.. సక్సెస్ సీక్రెట్ అదే అంటున్న విశ్లేషకులు!

ఒక రాజకీయ పార్టీ గెలుపు, ఓటమికి అనేక కారణాలుంటాయి. కేసీఆర్ కాంగ్రెస్‌పై, జగన్ ఈవీఎంలపై ఆరోపిస్తే చంద్రబాబు మాత్రం ప్రతి ఓటమికి తానే కారణమని అంగీకరించారు. దీంతో ఓటమికి బాధ్యతపడిన వ్యక్తికే కూటమి గెలుపు క్రెడిట్ దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Betting App Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ED ఎంట్రీ.. వణికిపోతున్న సెలబ్రిటీలు!

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా 11 మందికిపైగా సెలబ్రెటీలపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఆరా తీసింది.

Grok : ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌పై AIతో ప్రకాశ్‌రాజ్ సెటైర్లు

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఏఐ చాట్‌బాట్‌ను వాడుకొని ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు. మోదీని ట్రోల్ చేసిన ఓ ఎడిటింగ్ వీడియో పోస్ట్ చేసి అందులో ఎంతవరకు నిజం ఉందని ఎక్స్ గ్రోక్‌ను ప్రకాశ్ రాజ్ అడిగారు. ప్రస్తుతం ఎక్స్ గ్రోక్ ట్రెండ్ అవుతోంది.

Advertisment

Grok AI: రాకి రా.. సార్‌కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

ఎలాన్ మస్క్ ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ ను టోకా అనే ఎక్స్ యూజర్ ‘నా బెస్ట్ 10 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు?’ అని అడగగా, గ్రోక్ సమాధానం ఇవ్వకపోవడంతో టోకా హిందీలో తిట్టాడు. దానికి గ్రోక్ తిరిగి అదే తిట్టుతో అతడికి రిప్లై ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ ఎన్ని పాయింట్ల లాభంలో ఉందంటే?

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 380 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,600 వద్ద ట్రేడింగ్‌ మొదలయ్యింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్‌ 473 పాయింట్లు లాభంతో 74,641 వద్ద ఉంది.

జియో గుడ్ న్యూస్... రూ. 299 ప్లాన్ అదుర్స్.. IPL అభిమానులకు పండగే!

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న వేళ జియో గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో ఎంపిక చేసిన వాటిని రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు ఉచితంగా జియో-హాట్‌స్టార్ మొబైల్/టీవీ4K సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని వెల్లడించింది.  

బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

బంగార ధరలు నేడు కాస్త తగ్గాయి. మార్కెట్‌లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,660 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,11,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

Gold Rate Today: రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,02,968 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఏయే నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,310గా ఉంది. వెండి కూడా కేజీ రూ.103,100 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2