BIG BREAKING: హైదరాబాద్ లో మంచినీళ్లు, ప్రసాదాల్లో విషం.. బయటపడ్డ భయంకర ఉగ్రకుట్ర!

హైదరాబాద్ లో మరో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన డాక్టర్ అహ్మద్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్లు తెలిసింది.

Bihar Polls: 3.7 కోట్లమంది ఓటర్లు.. బిహార్ రెండో దశ పోలింగ్ స్టార్ట్!

బిహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో 1302 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ఈ రెండో దశలో ఓటింగ్ చేయడానికి దాదాపుగా 3.70 కోట్ల మంది ఉన్నారు.

DELHI BLAST: ఢిల్లీ పేలుళ్లకు పుల్వామా లింకులు.. బయటపడుతున్న షాకింగ్ నిజాలు!

ఢిల్లీలో నిన్న పేలిన కారు బాంబు వెనుక షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. దీనిని ఉగ్రదాడి కిందన అనుమానిస్తున్నారు. బాంబు దాడిలో వాడిన కారును పలుసార్లు కొనడం, అమ్మడం చేశారని..పుల్వామాకు చెందిన తారీఖ అనే వ్యక్తి విక్రయించినట్లు తెలుస్తోంది.

Explosives Found: భారీ ఉగ్ర కుట్ర భగ్నం..2,900 కేజీల పేలుడు పదార్ధాలు స్వాధీనం

ఢిల్లీ కారు బాంబు పేలుడు తర్వా మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు జమ్మూ-కాశ్మీర్ పోలీసులు. హరియాణాలో ఫరీదాబాద్ లో ముగ్గురు డాక్టర్లతో పాటూ 2,900 కేజీల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.

Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మృతులు సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడిలో మృతుల సంఖ్య 13కి పెరిగింది. 30 మందికి పైగా గాయాలపాలయ్యారు.

Delhi Bomb Blast: బాంబ్ బ్లాస్ట్‌పై తొలిసారి స్పందించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ - షాకింగ్ విషయాలు వెల్లడి

దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 సమీపంలో జరిగిన ఒక్క బాంబ్ బ్లాస్ట్ యావత్ దేశాన్ని కుదిపేసింది. దీంతో పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ అయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

Bihar Polls: 122 స్థానాలు.. 3.7 కోట్లమంది ఓటర్లు..బీహార్‌ భవితవ్యం తేల్చేది వీరే

రెండు జాతీయ పార్టీలకు అత్యంత కీలకమైన బీహార్‌ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ మంగళవారం జరగనుంది. మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో 1,302 మంది అభ్యర్థుల భవితవ్యం మంగళవారం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఈసారి పోటీలో నీతీశ్‌ సర్కారులోని పలువురు మంత్రులు ఉన్నారు.

Web Stories
web-story-logoBlack carrotsవెబ్ స్టోరీస్

నల్ల క్యారెట్‌ తింటే నమ్మలేని బెనిఫిట్స్

web-story-logoPoori Tipsవెబ్ స్టోరీస్

క్రిస్పీ పూరీలు తినాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

web-story-logoMotorola Edge 60 5G  (6)వెబ్ స్టోరీస్

మోటో ఎడ్జ్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. అస్సలు వదలొద్దు మావా..!

web-story-logohoney face packవెబ్ స్టోరీస్

ముఖానికి తేనా రాయటం వల్ల లాభం ఉందా..?

web-story-logoGrapesవెబ్ స్టోరీస్

అతిగా ఈ పండ్లు తింటే అనారోగ్యానికి గురైనట్లే

web-story-logoBlack coffeeవెబ్ స్టోరీస్

ఈ డ్రింక్‌తో లివర్‌లో పేరుకుపోయిన కొవ్వు పరార్

web-story-logoTurmeric water and milkవెబ్ స్టోరీస్

ఈ రెండు సరైన టైంలో తాగితే రెట్టింపు లాభాలని తెలుసా..?

web-story-logosleepవెబ్ స్టోరీస్

ఈ అలవాట్లే నిద్రకు ఆటంకాలు

web-story-logoCoffee (3)వెబ్ స్టోరీస్

నిజం రా బాబు.. కాఫీ వల్ల కలిగే నష్టాలు తెలిస్తే వెంటనే మానేస్తారు..!

web-story-logoHuawei Mate 70 Air (5)వెబ్ స్టోరీస్

మార్కెట్‌లోకి కొత్త సరుకు.. ఊరమాస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్..!

Earthquake: మరో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో నమోదు

వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇవాళ మరో భారీ భూకంపం ప్రజలను గజగజ వణికించింది. సోమవారం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో తెలిపింది.

Philippines: వణికిస్తున్న తుపాను.. 14 లక్షల మంది నిరాశ్రయులు

ఫిలిప్పిన్స్‌ను ఫుంగ్‌ వంగ్‌ తుపాను వణికిస్తోంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటిదాక 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

America shutdown: ముగింపు దిశగా అమెరికా షట్‌డౌన్‌.. 40రోజుల తర్వాత తెరుచుకోనున్న ఆఫీసులు!

అమెరికాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న షట్‌డౌన్ ఎట్టకేళకు ముగింపు పలికే దిశగా సెనేట్ తొలి అడుగు వేసింది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం, అంటే 40 రోజులకు పైగా కొనసాగిన ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించిన నిధుల బిల్లుకు సెనేట్‌లో ఆమోదం లభించింది.

పాక్ కుట్రని తిప్పికొట్టిన రష్యా.. S-400 టెక్నాలజీ చోరీకి ISI ప్లాన్

పాకిస్తాన్ ISI రష్యా సైనిక సాంకేతికతను దొంగిలించడానికి పన్నిన కుట్రని మాస్కో భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పాకిస్తాన్ రష్యా కీలకమైన వైమానిక రక్షణ వ్యవస్థల టెక్నాలజీని, మిలిటరీ హెలికాప్టర్లకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.

Social Media : 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. !

అస్ట్రేలియా గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ భద్రతను నిర్ధారించడానికి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది.

ట్రంప్ బంపరాఫర్.. అమెరికాలో ప్రతి పౌరుడికి 2వేల డాలర్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఈసారి అగ్రరాజ్య పౌరులకు బంపరాఫర్ ఇచ్చాడు. టారిఫ్‌ల ద్వారా వసూలు చేసిన ఆదాయం నుంచి ప్రతి అమెరికన్ పౌరుడికి ఏటా $2,000 డాలర్ల చొప్పున "డివిడెండ్‌లు" అందిస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.

Asim Munir: పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. అసీమ్‌ మునీర్‌కు మరిన్ని అధికారాలు

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌కు అక్కడి ప్రభుత్వం మరిన్ని అధికారులు కట్టబెట్టనుంది. త్రివిధ దళాలను ఏకీకృత కమాండ్‌ కిందకి తీసుకొచ్చేలా చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ అనే కొత్త పోస్టును ఏర్పాటు చేసింది.

Jubilee Hills By Poll 2025: మొరాయించిన EVMలు.. రహమత్ నగర్, షేక్ పేట్ లో ఆగిపోయిన పోలింగ్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం అయింది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. చలి చంపేస్తున్న ఓటు వేయడానికి ఉత్సహంగా వస్తున్నారు. అయితే షేక్ పేట్ డివిజన్ లో ఈవీఎంలు మొరాయించాయి.

Jubilee Hills By Poll 2025: జూబ్లీహిల్స్లో ఓటేసిన మాగంటి సునీత

బీఆర్ఎస్ అభ్యర్థి  మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డి గూడ లోని నవోదయ కాలనీ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు  సునీత. ఆమె కుమారుడు, కూతురు కూడా ఓటు వేశారు.

Jubilee Hills By Poll 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభం. పోలీసు, పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరిగాయి. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.

Jubilee Hills By Election : జాబ్లీహిల్స్ పేరుకే రిచ్ ... ఓటర్లు వెరీ లేజీ!

జాబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అంతా సిద్ధమైంది. మరికాసేపట్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Maoist party: మల్లోజుల, ఆశన్నలు ముమ్మాటికీ ద్రోహులే.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

మావోయిస్టు పార్టీని మోసం చేసిన సోను సతీష్‌ల లొంగుబాటు నిర్ణయం వాళ్ళ దిగజారుడు తనానికి నిదర్శనమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. రాజకీయంగా దిగజారిన ద్రోహులు సోను, సతీష్ లకు మా పార్టీ పంథాను తప్పు పట్టే హక్కు లేదని స్పష్టం చేసింది.

High alert in Hyderabad : భారీ పేలుడుతో ఉలిక్కిపడిన దేశ రాజధాని..హైదరాబాద్‌ లో హైఅలర్ట్‌

దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోనూ హై అలర్ట్ ప్రకటించారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Karimnagar: మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు.. స్పాట్ లో 17 మంది విద్యార్థులు..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం  తెలిసిందే. తాజాగా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులు భోజనం వికటించి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు..

Maoist party: మల్లోజుల, ఆశన్నలు ముమ్మాటికీ ద్రోహులే.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

మావోయిస్టు పార్టీని మోసం చేసిన సోను సతీష్‌ల లొంగుబాటు నిర్ణయం వాళ్ళ దిగజారుడు తనానికి నిదర్శనమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. రాజకీయంగా దిగజారిన ద్రోహులు సోను, సతీష్ లకు మా పార్టీ పంథాను తప్పు పట్టే హక్కు లేదని స్పష్టం చేసింది.

AP Crime : ఏలూరులో దారుణం..అత్త కుటుంబంపై అల్లుడి దాడి..స్పాట్‌లో..

ఏలూరు జిల్లా గొల్లలకోడేరులో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రామచంద్రరావు తన మేనమామ కృష్ణతో కలిసి భార్య శ్రీలక్ష్మి, మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్ లపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Tirumala Ghee Adulteration: నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం..అది నకిలీదేనని తేల్చిన సీబీఐ

టీటీడీ నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీకీ నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు సీబీఐ తేల్చింది. పామాయిల్‌కు రసాయనాలు కలిసి..ఆవునెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి.. TTDకి సరఫరా చేశారని కోర్టుకు CBI నివేదిక అందజేసింది.

KADAPA TENSION : కడప జిల్లాలో టెన్షన్ టెన్షన్..మార్చురీ తలుపులు బద్దలు కొట్టి డెడ్ బాడీతో...

కడప శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్‌లో ఒక విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. 9వ తరగతి చదువుతున్న జశ్వంతి  ఆత్మహత్యపై మృతురాలి తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం రిమ్స్ ఆస్పత్రికి తరలించడంపై బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

Crime: అయ్యో.. ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య

ఏపీలోని విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా కొర్లాంకు చెందిన సంపత్‌ కుమార్‌ (31)గా గుర్తించారు.

Aadhaar New App: ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ మార్చుకోవాలా.. కొత్త యాప్ వచ్చేసిందిగా

దేశ వ్యాప్తంగా ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఏ చిన్న పనైనా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. ఈ పనుల్లో ముఖ్యంగా ఆధార్ కార్డు ప్రామాణికంగా పరిగణించబడుతుంది. బ్యాంక్, బస్ బుకింగ్, ట్రైన్ బుకింగ్, జాబ్స్ దరఖాస్తు.. ఇలా ప్రతి పనికి ఆధార్ కార్డు ఉండాల్సిందే.

APNews: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. తాను చనిపోతూ 50 మందిని కాపాడి..

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అలాంటి ఘటనే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. కాలేజీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అయితే తను మరణిస్తూ మరో 50 మందిని కాపాడిన ఘటన అందర్నీ కదిలించింది.

Vivo Y500 Pro: వివో మావ కుమ్మేశాడు మచ్చా.. 200MP కెమెరాతో ఊరమాస్ స్మార్ట్‌ఫోన్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన లైనప్‌లో ఉన్న మరొక స్మార్ట్‌ఫోన్ Vivo Y500 Proను విడుదల చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

New Smartphone: రేసింగ్ బ్రాండ్ మొబైల్.. 200MP కెమెరా, 7,000mAhతో రప్పా రప్పా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తన Realme GT 8 Pro Aston Martin F1 Edition సేల్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు రియల్‌మి GT 8 Pro మాదిరిగానే ఉన్నాయి. ఇది 16 GB RAM, 1 TB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల అయింది.

New Electric Scooter: రూ.64,999లకే ఎలక్ట్రిక్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 109 కి.మీ మైలేజ్

ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. డబ్బు ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ స్కూటీలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొత్త కొత్త కంపెనీలు అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో తమ మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి.

GOOD NEWS: వెండిపై కూడా బ్యాంక్‌ లోన్స్.. RBI కొత్త మార్గదర్శకాలు విడుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో వెండి ఆభరణాలు, వెండి నాణేలపై కూడా రుణాలు అందించేందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటివరకు ప్రధానంగా బంగారు రుణాలకే పరిమితమైన ఈ సౌకర్యం, త్వరలో వెండిపైనా లభించనుంది.

New Smartphone: రెడ్‌మీ నుంచి మరో కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. ధర చాలా తక్కువ..!

రియల్‌మీ త్వరలో భారత మార్కెట్లో తన బడ్జెట్ 5G ఫోన్ Realme C85 5Gని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే వియత్నాంలో లాంచ్ అయింది. ఇప్పుడు ఇది భారత్‌లో లాంచ్‌కు సిద్ధమైంది. కంపెనీ తన C-సిరీస్ లైనప్‌ను దేశంలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. Edge 60 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా పాపులర్ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం లాంచ్ అయిన Motorola Edge 60 5G అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ.31,999 ఉండగా.. ఇప్పుడు భారీగా తగ్గింది.

Room Heater Offers: ఓరి దేవుడా.. రూ.879లకే రూమ్ హీటర్ - శీతాకాలంలో వేడి వేడిగా ఫుల్ చిల్

శీతాకాలం వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. ప్రజలు పగటిపూట కూడా చలితో వణికిపోతున్నారు. అందువల్ల శీతాకాలం ఎక్కువకాకముందే.. మీరు మీ రూమ్‌ను వేడిగా మార్చుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ఆన్‌లైన్‌‌లో మంచి రూమ్ హీటర్లు అందుబాటులో ఉన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2