Maoists: ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో భారీగా పేలుడు సామాగ్రి స్వాధీనం

ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మెటగూడెం, డ్యూలర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 203 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్ ఆధ్వర్యంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ జరిగింది. 

Saif Ali Khan: సైఫ్ దాడి సీన్ ను రీక్రియేట్ చేసిన పోలీసులు..ఏసీ కండక్టర్ నుంచి..

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు నిందితుడు షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతనిని విచారిస్తున్నారు. ఇందులో నిందితుడు కీలక విషయాలను వెల్లడించాడు. అతనిని సైఫ్ ఇంటికి తీసుకెళ్ళి సీన్ రీ క్రియట్ చేశారు పోలీసులు. 

Gariyaband Encounter: ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది చంద్రహాస్ కాదు.. ఇతనే

గరియబంద్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత చంద్రహాస్ అలియాస్ పాండు చనిపోలేదని పోలీసులు వెల్లడించారు. చినిపోయింది ధమరీ-గరియా బంద్-నౌపాడా డివిజనల్ కమిటీ కార్యదర్శి సత్యం గాన్దే అని తెలిపారు. చనిపోయిన వారి ఫొటోలు, వివరాలను పోలీసులు వెల్లడించారు.

Eknath Shinde: అలా చేస్తే మీ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలే ఉంటారు : ఏక్‌నాథ్ షిండే

శివసేన (UBT) పార్టీపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాయుతి కూటమిపై విమర్శలు చేయడం మానకపోతే ఆ పార్టీలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో చివరికి ఇద్దరే మిగులుతారని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Indian Voters: భారత్‌ సంచలనం.. 99.1 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య

భారత్‌లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 99.1 కోట్లకు చేరుకుంది. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయానికి 96.88 కోట్ల ఓటర్లు ఉండేవారు. తాజాగా ఆ సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది.త్వరలోనే ఇది 100 కోట్లకు చేరుకోనుందని సమాచారం.

ఇండియా బార్డర్‌లో బంగ్లాదేశ్ ఆర్మీ బంకర్..!

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని సుఖ్‌దేవ్‌పూర్ గ్రామం సమీపంలో బంగ్లాదేశ్ బంకర్‌ను నిర్మిస్తోందని దేశ రైతులు ఆరోపిస్తున్నారు. ఆ బంకర్‌లో ఆయుధాలు ఉన్నాయని, అటుగా వెళ్లిన రైతులను కొన్ని రోజులు బంకర్‌లో బంధించారని వారు అంటున్నారు.

Guillain Barre Syndrome: పూణేని వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.. 59 కేసులు

మహారాష్ట్రలోని పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 59 మంది గులియన్ బారే సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. వారిలో 12 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. నగరంలో అకస్మాత్తుగా పెరుగడంతో ఆరోగ్య శాఖ పరిశీలించడానికి ఓ టీంను ఏర్పాటు చేసింది.

Web Stories
web-story-logo nabha himalayas shoot వెబ్ స్టోరీస్

హిమాలయాల్లో సేద తీరుతున్న నభా!

web-story-logo Arthritis వెబ్ స్టోరీస్

ఆరు ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణాలు..అజాగ్రత్త వద్దు

web-story-logo   After eating వెబ్ స్టోరీస్

తిన్న తర్వాత ఈ 7 అలవాట్లను అలవర్చుకోండి

web-story-logo Constipation వెబ్ స్టోరీస్

మలబద్ధకం ఉందా అయితే గంజి బెటర్‌

web-story-logo drink cold water after a meal వెబ్ స్టోరీస్

భోజనం చేసిన తర్వాత చల్లటి నీరు తాగితే?

web-story-logo Workouts వెబ్ స్టోరీస్

వ్యాయమానికి సమయం లేదా.. ఇలా చేయండి

web-story-logo Nagasadhus9 వెబ్ స్టోరీస్

నాగ సాదువులు నగ్నంగా ఎందుకు ఉంటారు?

web-story-logo  Lemonjuice in meat curry వెబ్ స్టోరీస్

మాంసం కూరలో నిమ్మ రసం పిండుకుంటున్నారా?

web-story-logo Raashii khanna latest looks వెబ్ స్టోరీస్

లెహంగాలో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న రాశీ హాట్ లుక్స్!

web-story-logo Glucose in fruits వెబ్ స్టోరీస్

ఒక్కో పండుతో ఒక్కోవ్యాధి దూరం

Advertisment

Greenpeace: దావోస్‌లో సంపన్నుల ప్రైవేటు జెట్‌లు స్వాధీనం.. పర్యావరణ ప్రేమికుల వినూత్న నిరసన

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ గ్రీన్‌పీస్‌ సంస్థకు చెందిన సభ్యులు అత్యంత సంపన్నుల ప్రైవేటు జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

ఇండియా బార్డర్‌లో బంగ్లాదేశ్ ఆర్మీ బంకర్..!

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని సుఖ్‌దేవ్‌పూర్ గ్రామం సమీపంలో బంగ్లాదేశ్ బంకర్‌ను నిర్మిస్తోందని దేశ రైతులు ఆరోపిస్తున్నారు. ఆ బంకర్‌లో ఆయుధాలు ఉన్నాయని, అటుగా వెళ్లిన రైతులను కొన్ని రోజులు బంకర్‌లో బంధించారని వారు అంటున్నారు.

Trump Birthright Citizenship: ట్రంప్‌ నిర్ణయంతో అమెరికాలో హాస్పిటళ్లకు క్యూ కడుతున్న ఇండియన్స్

బర్త్ సిటిజన్‌షిప్ రద్దు చేస్తూ అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశాడు. ఇది ఫిబ్రవరి 20నుంచి అమలు కానుంది. అక్కడి ఇండియన్స్‌ తల్లిదండ్రులు అంతకంటే ముందే పిల్లల్ని కనాలని హాస్పిటల్‌లో నెలలు నిండకముందే సిజేరియన్ చేయిస్తున్నారు.

China Artificial Sun: చైనా మరో రికార్డ్.. 1000 సెకన్లపాటు ఆర్టిఫిషియల్ సన్

అంతరిక్ష రంగంలో చైనా మరో రికార్డ్ నెలకొల్పింది. న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని సృష్టించడానికి EAST కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది. 1000 సెకన్లపాటు చైనా ఈ ఆర్టిఫిషియల్ సూర్యుడిని మండించి 100 మిలియన్ డిగ్రీల ఉష్టోగ్రత సృ‌ష్టించారు శాస్త్రవేత్తలు.

Thailand: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా  థాయిలాండ్‌!

థాయిలాండ్‌ స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసింది. దీనికి సంబంధించి ఓ చట్టం కూడా చేసింది. దీంతో థాయిలాండ్‌ ఆగ్నేయాసియాలో మొదటి దేశంగా , గే వివాహాలను చట్టబద్దం చేసిన ఆసియాలో మూడో దేశంగా అవతరించింది.

Donald Trump: నాకు ఆ అధికారం ఉన్నా కూడా...ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు!

అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి మాట్లాడారు.మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ తన కుమారుడు,తన కుటుంబ సభ్యులు, పలువురు అధికారులకు క్షమాభిక్ష ప్రసాదించుకున్నారని విమర్శించారు. తనకు అవకాశం ఉన్నా దానిని ఉపయోగించుకోలేదన్నారు.

Donald Trump: దూకుడు పెంచిన ట్రంప్‌..మెక్సికో కు 1500 మంది సైనికులు!

అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తరువాత మెక్సికో, కెనడా, అమెరికా మధ్య ఉద్రిక్తత బాగా పెరిగింది.దీని పై ట్రంప్ తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. మెక్సికన్ సరిహద్దుకు 1,500 మంది అదనపు సైనికులను పంపుతుందని వైట్ హౌస్ తెలిపింది.

Advertisment

TS:రెండు ప్రాజెక్టులకు పేరు మార్చిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాజెక్టుల పేర్లను మార్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్, సింగూరు ప్రాజెక్టుల పేర్లను మార్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.

Congress: పటాన్‌చెరులో టెన్షన్ టెన్షన్

 పటాన్‌ చెరు కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యే మహిపాల్ వర్సెస్ కాంగ్రెస్ సీనియర్లుగా విడిపోయి వీధులకెక్కారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన కాంగ్రెస్ సీనియర్లు మహిపాల్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

GHMC MAYOR : గ్రేటర్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారం చేజారడంతో నగర మేయర్‌, డిప్యూటీ మేయర్‌తోపాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే ఫిబ్రవరి 10 నాటికి కౌన్సిల్ ఏర్పడి నాలుగేళ్లవుతుండటంతో మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 

Kidney Rocket: హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్‌ వ్యవహారం.. వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరిధిలో అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్‌కేసులో మరో విషయం బయటపడింది.ఈ వ్యవహారంలో మొత్తం 8 మంది దళారులను పోలీసులు గుర్తించారు. ఈ తతంగం గత ఆరు నెలల నుంచి నడుస్తున్నట్లు పేర్కొన్నారు.

Meerpet Incident: భార్యను కుక్కర్‌లో ఉడికించిన ఘటన.. గురుమూర్తి సెల్‌ఫోన్‌లో సంచలన విషయం

మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా చేసిన ఘటనలో మరో సంచలన విషయం బయటపడింది. గురుమూర్తి సెల్‌ఫోన్‌ను మరో మహిళ ఫొటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళతో సంబంధం వల్లే భార్య అడ్డు తొలగిచేందుకు ఈ పనికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు.

BC Reservation In Local Bodies: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంత కాలం ?  సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని సీఏం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమంటూ సీఎంకు బహిరంగ లేఖ రాశారు.

Infosys Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇన్ఫోసిస్‌లో కొత్తగా 17 వేల ఉద్యోగాలు..!

ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌.. తెలంగాణలో మరింత విస్తరించనుంది. దావోస్‌ వేదికగా జరిగిన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పోచారంలో క్యాంపస్‌ను విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీనివల్ల మరో 17 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు పేర్కొంది.

Advertisment

AP Cabinet Meeting: ఫిబ్రవరి 6న ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపైనే చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 6న సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీలో 2025-26 బడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు వివిధ అంశాలపైనా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Inter Student Suicide: క్లాస్‌ రూం నుంచి బయటికొచ్చి, మూడవ అంతస్తు నుంచి దూకి ఇంటర్ విద్యార్థి సూసైడ్

అనంతపురం జిల్లాలో ఓ ఇంటర్‌ విద్యార్థి క్లాస్‌ రూం నుంచి బయటికి వచ్చి మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Nara Lokesh: లోకేష్ బర్త్ డే గొడవ.. బ్యానర్లు చించి తన్నుకున్న తమ్ముళ్లు!

ఏపీ మంత్రి లోకేష్ బర్త్ డే సందర్భంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్‌,  జై చంద్రారెడ్డి వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. శంకర్ ఏర్పాటుచేసిన బ్యానర్లు చించేసి, కేకు కిందపడేసి తొక్కేశారు చంద్రారెడ్డి వర్గం. 

East Godavari: రాజమండ్రి గామన్‌ వంతెన పై ట్రావెల్ బస్సు బోల్తా..యువతి మృతి..18మందికి సీరియస్‌!

రాజమండ్రి సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైజాగ్ కు చెందిన యువతి మృతి చెందగా… 18 మంది వరకూ గాయపడ్డారు

CM Chandra Babu: వారసత్వం వల్ల ఏమీ అవదు..సీఎం చంద్రబాబు

రాజకీయం, వ్యాపారం, సినిమాలు...ఏదైనా వారసత్వం వల్ల ఏమీ జరగదు. మహా అయితే అవకాశాలు వస్తాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడం అనేది వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది.  దావోస్ పర్యటనలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు పై విధంగా స్పందించారు. 

AP: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా!

ఏపీ కొత్త డీజీపీ ఎవరనే  చర్చ జోరుగా నడుస్తోంది. నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.  1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా  ఉన్నారు.

Passport Office in Araku : అరకులో పాస్‌పోర్టు ఆఫీస్‌ ప్రారంభం

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్‌పోర్టు ఆఫీస్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లో కొత్త గా ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు ఆఫీస్ ను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి అరకు ఎమ్మెల్యే రెగ మత్స్యలింగం ప్రారంభించారు.

Advertisment

Samsung Galaxy S25 Ultra: సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ ధరలు అనౌన్స్.. ఆఫర్లు అదుర్స్!

సామ్‌సంగ్ కంపెనీ తన గెలాక్సీ ఎస్25, ఎస్25+, ఎస్ 25 అల్ట్రా ఫోన్లను లాంచ్ చేసింది. మోడల్‌‌ను బట్టి ధరను నిర్ణయించింది. వీటి ప్రీ ఆర్డర్‌లు నేటి నుంచి ప్రారంభం కాగా రూ.21,000 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. ఫిబ్రవరి 4 నుండి ముందస్తు డెలివరీ చేస్తారు.

Infinix Smart 9 HD: కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. దీన్ని కొట్టేదే లేదు.. లాంచ్ ఎప్పుడంటే?

టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ జనవరి 28న తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. Infinix Smart 9 HD ఫోన్‌ను అధునాతన ఫీచర్లతో భారతదేశంలో ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు అఫీషియల్‌గా అనౌన్స్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో కొన్ని ఫీచర్లు వైరలవుతున్నాయి.

Hyderabad Housing Sales: ఎవరు కొంటలేరు.. హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు!

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. 2023 అక్టోబర్- డిసెంబరులో 20,491 ఇళ్లు అమ్ముడవగా.. 2024 చివరి 3 నెల్లలో 13,179 ఇళ్లు మాత్రమే సేల్ అయ్యాయని రియల్ ఎస్టేట్ సంస్థల సర్వేలో తేలింది. ఇండియాలో 9 నగరాల్లో 2 సిటీల్లో మాత్రమే ఇళ్ల అమ్మకాలు పెరిగాయి.

Jio Recharge Plans: వారెవ్వా.. జియో నుంచి రెండు బ్లాక్ బస్టర్ రీఛార్జ్ ప్లాన్స్.. రచ్చ రచ్చే!

జియో రెండు రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. రూ.458 ప్లాన్‌లో 84రోజుల వాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, 1000 SMSలను పొందొచ్చు. రూ.1958 ప్లాన్‌లో 365రోజుల వాలిడిటీ, అన్‌లిమిటెడ్స్ కాల్స్, 3600 SMSలు పొందొచ్చు. వీటిలో జియో యాప్స్‌కు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

China Artificial Sun: చైనా మరో రికార్డ్.. 1000 సెకన్లపాటు ఆర్టిఫిషియల్ సన్

అంతరిక్ష రంగంలో చైనా మరో రికార్డ్ నెలకొల్పింది. న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని సృష్టించడానికి EAST కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది. 1000 సెకన్లపాటు చైనా ఈ ఆర్టిఫిషియల్ సూర్యుడిని మండించి 100 మిలియన్ డిగ్రీల ఉష్టోగ్రత సృ‌ష్టించారు శాస్త్రవేత్తలు.

Notices to Uber, Ola: ఉబర్, ఓలాకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు

ఉబర్, ఓలా యాప్‌లు రైడ్ బుక్ చేసుకునే స్మార్ట్‌ఫోన్‌ను బట్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్‌ల్లో ఒకే దూరానికి వేర్వేరు ధరలు చూపిస్తున్నాయని వినియోగదారులు Xలో పోస్ట్ చేశారు. ఇది CCPA దృష్టికి వెళ్లింది. వివరణ ఇవ్వాలని కంపెనీలకు నోటీసులు అందాయి.

రూ. 1000 పెట్టుబడితో రూ.11 కోట్లు.. మీ పిల్లలు కోటీశ్వరులు కావడం ఖాయం!

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పిల్లల పేరిట ఓ గొప్ప పథకాన్ని అమలు చేసింది. దాని పేరు ఎన్‌పీఎస్‌ వాత్సల్య యోజన.  ఈ ఫథకాన్ని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకోండి.

Advertisment

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2