SFDR : భారత్‌ అమ్ముల పొదిలో మరో ఆయుధం..‘ఎస్‌ఎఫ్‌డీఆర్‌’ పరీక్ష విజయవంతం

దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్‌ మరో విజయం సాధించింది. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధికి కీలకమైన ‘సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్’ (SFDR) సాంకేతికతను డీఆర్‌డీవో(DRDO) విజయవంతంగా పరీక్షించింది.

Video Viral : బాబు పడ్డాడని చెప్పి డ్రైనేజీ మొత్తం క్లీన్ చేయించింది..వీడియో వైరల్!

సామాన్యుల సమస్యలు అధికారులకి విన్నవించినా పట్టించుకోకపోతే ఏం చేయాలి? వినతులు ఇచ్చి అలసిపోవాలా? లేక కొత్తగా ఆలోచించాలా? ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక మహిళ రెండో ఆప్షన్ ఎంచుకుంది.

Ajit Pawar's Funeral : అజిత్ పవార్ అంత్యక్రియల్లో బరితెగించిన దొంగలు..ఏడుగురు అరెస్ట్!

అజిత్ పవార్ అంత్యక్రియల వద్ద దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. విమాన ప్రమాదంలో మరణించిన పవార్‌కు నివాళులర్పించేందుకు వేలాది మంది తరలిరాగా, ఆ రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు భారీ దోపిడీకి పాల్పడ్డారు.

Rahul Gandhi : మోడీ కాంప్రమైజ్ .. దేశాన్ని అమ్మేశాడు.. రాహుల్ సంచలన ఆరోపణలు!

ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

Drinkers: మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. తాగిపడిపోతే ఆ సేవలు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. మద్యం సేవించి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వాళ్లకోసం డ్రైవర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

JEE Mains final : జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ - 2025 తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి పరీక్షల షెడ్యూళ్లను  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు (సోమవారం) విడుదల చేసింది.

Yogi Adityanath: యోగి ఆధిత్యనాథ్‌ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు బ్రేక్

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలను అందించాలని సూచనలు చేశారు. అవినీతి రహిత పాలన దిశగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Sergio Gor : టారిఫ్‌ల తగ్గింపు... కీ రోల్ ప్లే చేసిన ఈ అమెరికా రాయబారి ఎవరు?

రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లే ఈ డీల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.

Green card holders : అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ బిగ్ షాక్!

ఇప్పటివరకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నవారు కూడా తక్కువ వడ్డీకి ప్రభుత్వ సాయంతో వ్యాపార రుణాలు పొందే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీలో ఒక్క శాతం వాటా గ్రీన్ కార్డ్ హోల్డర్ పేరు మీద ఉన్నా సరే, ఆ కంపెనీకి ప్రభుత్వ రుణాలు ఇవ్వరు.

Balochistan : పాక్ సైన్యానికి సింహస్వప్నం ..  ఎవరీ మజీద్ బ్రిగేడ్? ఎందుకంత పవర్ ఫుల్?

పాకిస్థాన్‌లో మరోసారి తిరుగుబాటు మంటలు రేగుతున్నాయి. బలోచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న వరుస దాడులు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.

Russian : భారత్ మాకు ఏమీ చెప్పలేదు..  ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా రియాక్షన్

భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం ముదిరింది. భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదు అని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ప్రభుత్వం స్పందించింది.

Mahatma Gandhi : ఆస్ట్రేలియాలో దారుణం.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని కోసుకుని ఎత్తుకెళ్లారు!

ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసుకుని ఎత్తుకెళ్లారు.

India Tariffs : మోదీ ప్లాన్ కు భయపడ్డ ట్రంప్.. అందుకే వెనక్కి తగ్గాడా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తగ్గారు. భారత్ నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్ ను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.

Inida-US Trade Deal: 18 శాతానికి టారిఫ్‌లు తగ్గింపు.. భారత్‌కు లాభనష్టాలేంటో తెలుసా ?

ట్రంప్‌ టారిఫ్‌ల తగ్గింపుతో ఎగుమతిదారులకు భారీ ఊరట లభిస్తుంది. టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు ఇది పెద్ద వరంగా చెప్పొచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Ram Reddy passes away : మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మృతి..కన్నీరు పెట్టిన ఆత్మీయులు

మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి అనారోగ్యంతో కనుమూశారు. కాంగ్రెస్‌ కంచుకోటగా పిలవబడే  మంథని నియోజకవర్గంలో రాజకీయ ఉద్ధండుడు ప్రస్తుత ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తండ్రి, మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావును 1994లో రాంరెడ్డి ఓడించారు.

TG : జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మహిళలు దుర్మరణం

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పసుపులోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది.

Typhoid : తెలంగాణలో టైఫాయిడ్ టెర్రర్.. భారీగా నమోదవుతున్న మరణాలు.. అసలేం జరుగుతోంది?

దేశవ్యాప్తంగా నమోదవుతున్న టైఫాయిడ్ మరణాల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో టైఫాయిడ్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రతీ ఐదుగురిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు ఉంటున్నారని ఒక నివేదిక వెల్లడించడం సంచలనంగా మారింది.

Jeevan Reddy : అసలైన కార్యకర్తలకు టికెట్లు దక్కలేదు..మాజీమంత్రి జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల జిల్లాలో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు టికెట్లు దక్కలేదని, వలసవాదులకే సీట్లు దక్కాయని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ రోజు ఆయన జగిత్యాల లో ఏర్పాటు చేసిన  ప్రెస్ మీట్ లో విలేకరులతో మాట్లాడారు.

Communists : మున్సిపాల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు షాక్‌.. బీఆర్‌ఎస్‌తో జతకట్టిన కమ్యూనిస్టులు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల మధ్య విచిత్ర పొత్తులు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో జతకట్టిన లెఫ్ట్​ పార్టీలు ఇప్పుడు తలో దారి వెతుక్కున్నాయి. మీటింగుల్లో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు.  

Common Bill : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో ఇకమీదట ‘కామన్ బిల్’

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

BJP Targets : మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ మాస్టర్ ప్లాన్..ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఆయా స్థానాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు టీ బీజేపీ హై కమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది.

BIG BREAKING: పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!

జనసేన పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆవిర్భావం నుండి ఆ పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Mohan Babu : విద్యార్థినాయకుల కిడ్నాప్‌..వరుస వివాదాల్లో మోహన్‌బాబు..కేసునమోదు

ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి నాయకులను మోహన్‌బాబు కిడ్నాప్‌ చేయించారని తిరుచానూరు పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. 

Andhra Pradesh : అమెరికా టారిఫ్ తగ్గింపు..ఏపీ రైతులకు గుడ్ న్యూస్!

ఏపీ ఆక్వా రంగానికి అమెరికా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న 25 శాతం టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

AP Cabinet Meeting: టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణం..ఆధారాలివిగో : పయ్యావుల

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్నఆరోపణలపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన విషయాలు వెల్లడించారు.

Crime : భార్య వివాహేతర సంబంధం..గొంతుకోసి చంపిన భర్త

ఐదేళ్లక్రితం పెళ్లిచేసుకున్న ఒక జంట మధ్యలో మరో వ్యక్తి రావడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి దూరమయ్యారు. ఈ క్రమంలోనే గొడవలు ఎక్కువై భార్యను గొంతుకోసి చంపాడు. కాగా నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Travel Scam : ఆధ్యాత్మిక యాత్రల పేరుతో ట్రావెల్ ఏజెన్సీ మోసం..

ఆధ్యాత్మిక యాత్రల పేరుతో పర్యాటకులను విదేశాలకు తీసుకుపోయి అక్కడే వారిని వదిలేసి వచ్చిన ఒక ట్రావెల్‌ ఏజెన్సీ మోసం కడప జిల్లాలో వెలుగు చూసింది. కడపకు చెందిన 'గో న్యూ హాలిడేస్ ట్రావెల్ ఏజెన్సీ శ్రీలంక టూర్ ప్యాకేజీ పేరుతో పర్యాటకులను నమ్మించి మోసం చేసింది.

ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు!

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి TDP శ్రేణులు నిప్పు పెట్టారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువక ముందే, ఇప్పుడు జోగి రమేష్ టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ట్రంప్ టారిఫ్‌ల తగ్గింపు.. 15 నిమిషాల్లోనే రూ. 13 లక్షల కోట్ల లాభం

భారత్‌పై విధించిన సుంకాలను ట్రంప్ 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది దేశీయంగా మదుపర్లలో సానుకూల ఎఫెక్ట్‌ చూపించింది. దీంతో భారత స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Budget 2026: MGNREGAతో పోలిస్తే, జీ రామ్ జీ స్కీమ్ కు భారీగా నిధులు.. ఉపాధి హామీకి ఎంత బడ్జెటో తెలుసా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌కు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా మార్చిన ఉపాధి హామీ పథకమనైన "వికాసిత్ భారత్-జీ రామ్ జీ'' కోసం రూ.95,692 కోట్లు బడ్జెట్‌ కేటాయించారు.

Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కేవి ఇవే.. పూర్తి వివరాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చేలా కొన్ని ప్రకటనలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Budget 2026: బడ్జెట్ వేళ కుప్పకూలిన బంగారం ధరలు.. ఇవే కారణాలు!

కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు బడ్జెట్ నిర్ణయాలు భారీగా బ్రేక్ వేశాయి. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి.

Budget 2026: వేతన జీవులకు నిరాశ.. ఆదాయపు పన్నుపై మార్పులు లేకుండా బడ్జెట్

2026 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గింపుపై ఎన్నో ఆశలు పెట్టకున్న వేతన జీవులకు నిరాశే ఎదురయ్యింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా పన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు.

BUDGET 2026: పాక్, చైనాలకు ఇక చుక్కలే..ఈ వార్త చూస్తే ఆ దేశాలకు వణుకు పుట్టాల్సిందే!

కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రక్షణ రంగానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. సైనిక ఆధునీకరణకు పెద్దమొత్తంలో కేటాయింపులు చేసింది. ఈ ఏడాది మొత్తంగా రూ.7.85 లక్షల కోట్లు కేటాయించింది.

BUDGET 2026: బడ్జెట్లో నిర్మలమ్మ ఏం చెప్పింది.. స్టాక్ మార్కెట్ క్రాష్‌కు కారణం అదేనా?

ప్రత్యేక బడ్జెట్ సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన పన్ను సవరణలు మదుపర్లను కోలుకోలేని దెబ్బ తీశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలు నమోదు చేశాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    UNION BUDGET 2026