Madhya Pradesh: ఇక నుంచి రాష్ట్రంలో ఆ పట్టణాల్లో మద్యం బంద్‌!

మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని మోహన్ యాదవ్ స్వయంగా ప్రకటించారు.ఓంకారేశ్వర్, ఓర్చా, ఉజ్జయిని, చిత్రకూట్ వంటి మతపరమైన నగరాలలో మద్యం నిషేధిస్తామని తెలిపారు.

Khargpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌‌లో థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య

ఐఐటీ ఖరగ్పూర్‌‌లో విషాదం చోటు చేసకుంది. థర్డ్ ఇయర్ విద్యార్థి షాన్‌ మాలిక్‌ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహ్య చేసకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 

Delhi: ఢిల్లీలో అంబరాన్నింటిన సంక్రాంతి వేడుకలు

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటాయి. ప్రధాని మోదీ, చిరంజీవి మరికొంత మంది మంత్రులు ఇందులో పాల్గొన్నారు. కిషన్‌రెడ్డి పల్లెటూరులా తన ఇంటిని అలంకరించి..సంక్రాంతి సంబరాలను జరిపించారు.

BIG BREAKING: యూజీసీ నెట్ పరీక్ష వాయిదా.. !

జనవరి 15న (బుధవారం) జరగాల్సిన యూజీసీ నెట్‌ పరీక్షను NTA వాయిదా వేసింది. అభ్యర్థుల వినతి మేరకు సంక్రాంతి పండుగల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. 16న జరగాల్సిన పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.

మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ ఒక్కటే : రాహుల్ గాంధీ

ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధానితో పోల్చారు రాహుల్ గాంధీ. సోమవారం ఈశాన్య ఢిల్లిలోని సీలంపూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు.

కుంభమేళకు యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్‌జాబ్స్ భార్య

యాపిల్ కంపెని యజమాని స్టీవ్‌జాబ్స్ భార్య ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళకు హాజరైయ్యారు. స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్‌(61) ప్రయాగ్‌రాజ్ కుంభమేళ కోసం జనవరి 11నే ఇండియాకు వచ్చారు. సోమవారం 40 మంది బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది.

Ashwini Vaishnaw: జూకర్‌బర్గ్ చెప్పింది తప్పు.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

భారత్‌తో సహా అనేక దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓడిపోయాయని మర్క్ జూకర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. జూకర్‌బర్గ్ తప్పుగా చెప్పారని.. భారత్‌లో ప్రజలు ఎన్డీయేపై విశ్వాసంతో మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు.

Web Stories
web-story-logo  Otzempic drink వెబ్ స్టోరీస్

అధిక బరువు తగ్గించే డ్రింక్‌కు పెరుగుతోన్న క్రేజ్

web-story-logo walking10 వెబ్ స్టోరీస్

సాయంత్రం వాకింగ్‌తో ప్రయోజనాలు

web-story-logo blood-pressure వెబ్ స్టోరీస్

బిపీ కంట్రోల్‌లో ఉండాలంటే?

web-story-logo sneezing వెబ్ స్టోరీస్

జలుబుతో బోలెడు లాభాలున్నాయి

web-story-logo Diabetes patient Snacks వెబ్ స్టోరీస్

షుగర్‌ రోగులు ఈ స్నాక్స్‌ని రోజూ ట్రై చేయండి

web-story-logo OnePlus Nord CE 3 Lite 5G వెబ్ స్టోరీస్

108MP Camera Phones: 108mpతో కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్..వెరీచీప్ గురూ!

web-story-logo beautiful eyebrows follow these tips వెబ్ స్టోరీస్

కనుబొమ్మలు అందంగా ఉండాలంటే?

web-story-logo These are the foods that children should stay away from వెబ్ స్టోరీస్

పిల్లలకు దూరం పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే!

web-story-logo Cold Sho werin Winter వెబ్ స్టోరీస్

చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా?

web-story-logo Green tea health వెబ్ స్టోరీస్

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా..?

Advertisment

Russia: రష్యాలో మరో భారతీయుడు మృతి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపునే కొందరి ప్రాణాలు పోతున్నాయి. తాజాగా రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మరణించాడు. 

South Korea: అభిశంసనకు గురైనా..ఆ అధ్యక్షుడి జీతం పెరిగిందోచ్‌!

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.2025 ఏడాదికి గాను ఆయన వార్షిక వేతనం సుమారు 3 శాతం పెరగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

AI Robo: ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్ వచ్చేసింది.. సింగిల్స్‌కు పండగే

అమెరికాకు చెందిన ఓ టెక్‌ కంపెనీ ఏకంగా ఓ ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చింది. ధర 1,75,000 డాలర్లు (రూ.1.5 కోట్లు).పురుషుల ఒంటరితనాన్ని దూరం చేసే సహచరిగా ఈ రోబో ఉండగలదని దీన్ని తయారుచేసిన రియల్ బోటిక్స్ అనే కంపెనీ తెలిపింది.

BIG BREAKING: జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు

దక్షిణ జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం 37 కి. మీ లోతులో ఉందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. క్యుషు, షికోకు దీవులను భూకంపం ప్రభావితం చేసింది.

Los Angeles Wildfire: లాస్ ఏంజిల్స్‌ కార్చిచ్చు.. ఖైదీలకు బంపర్ ఆఫర్..

లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు మంటలు ఆర్పేందుకు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పంపిస్తున్నారు. అగ్నిమాపక శాఖకు సహకరించే ఖైదీలకు శిక్ష కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

నడి సముద్రం నుంచి చైనా రాకెట్ ప్రయోగం

చైనా సముద్రంలో షిప్‌పై నుంచి రాకెట్ లాంచ్ చేసింది. తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి స్మార్ట్ డ్రాగన్ 3 అనే శాటిలైట్‌ను ఆఫ్ షోర్ జలాల నుంచి అంతరిక్షంలో పంపింది. ఈ స్మార్ట్ డ్రాగన్ 3ని చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెవలప్ చేసింది.

చైనా, ఇండియా సరిహద్దులో గన్ వాడకూడదు.. ఎందుకంటే?

సరిహద్దు సమీపంలో చైనా సైనిక విన్యాసాలు చర్చనీయాంశమైయ్యాయి. చైనా, భారత్ ల మధ్య సైనిక ఒప్పందం జరిగి 4 నెలలు కూడా కాలేదు అప్పుడే చైనా బార్డర్‌లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. 1996 ఒప్పందం ప్రకారం LACలో గన్స్, పేలుడు పదార్థాలు ఉపయోగించడాన్ని నిషేధించారు.

Advertisment

Telangana: అత్యవసరమైతేనే తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకోండి!

తెలంగాణ వ్యాప్తంగా తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. ఐదు రోజులు రాష్ట్రంలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలే ఉంటాయన్నారు.అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయోద్దన్నారు.

Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్టు.. డీజీపీకి కాల్‌ చేసిన హరీశ్‌ రావు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో డీజీపీ జితేందర్ రెడ్డికి హరీష్ రావు ఫోన్ చేశారు. అరెస్ట్ చేయదగిన కేసు కాకపోయినప్పటికీ.. అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తక్షణమే స్టేషన్ బెయిల్‌పై కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని కోరారు.

CM Revanth: సీఎం రేవంత్ దావోస్ పర్యటన ఖరారు.. ! పెట్టుబడులపై సమీక్ష

పెట్టుబడులకు గమ్య స్థానంగా తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. పరిశ్రమల శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు సీఎం దావోస్‌లో పర్యటించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్టు.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ రెడ్డి అరెస్టుపై కేటీఆర్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. రోజుకో బీఆర్ఎస్‌ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్‌ సర్కార్‌కు అలవాటైందని విమర్శించారు.

గుడ్‌‌న్యూస్.. కొత్త రేషన్ కార్డులకు గైడ్‌లైన్స్ విడుదల

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు తేదీని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26 నుంచి కులగణన సర్వే ఆధారంగా కార్డులు లేనివారికి కొత్త రేషన్ కార్డులకు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు సోమవారం కొత్త రేషన్ కార్డుల అప్లైకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.

BIG BREAKING: పండగ వేళ తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం పసుపు రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటించింది.

Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్!

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ లో ఓ మీడియా ఆఫీస్ వద్ద కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కరీంనగర్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Advertisment

Sankranthi: కొత్త అల్లుడికి అదిరిపోయే విందు.. 500 రకాల ఐటమ్స్!

సంక్రాంతి సందర్భంగా ఏపీ యానాంలో కొత్త అల్లుడికి అత్తగారు అదిరిపోయే విందు ఇచ్చారు. 500 రకాల ఐటమ్స్‌ ఏర్పాటు చేసి సత్యభాస్కర్-వెంకటేశ్వరి దంపతులు ఔరా అనిపించారు. ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందంటూ సాకేత్ సంతోషం వ్యక్తం చేశాడు. 

Tirupati: తిరుపతిలో ఆర్టీసీ బస్సులు ఢీ.. 20 మందికి పైగా!

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా రంగంపేట సమీపంలోని కళ్యాణీ డ్యాం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఒక డ్రైవర్‌ తోపాటు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రూయా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. 

తొక్కిసలాటపై TTD చైర్మన్, ఈవో, ఏఈవో కీలక ప్రెస్ మీట్!

టీటీడీ చైర్మన్, ఈవో మధ్య ఎలాంటి మనస్పర్థలు లేని ఈవో స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ ను తాను ఏకవచంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ఎక్కడైనా జన రద్దీని పూర్తిగా అదుపు చేయాల్సిన బాధ్యత ఎస్పీ చేతిలో ఉంటుందన్నారు.

TTD: పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు.. TTD చైర్మన్ కీలక ప్రకటన!

పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు లేవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. కొన్ని మాధ్యమాలల్లో టీటీడీ పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. అసత్య వార్తలు, ప్రచారాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Breaking: తిరుమల లడ్డూ కౌంటర్‌ లో అగ్ని ప్రమాదం

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ పై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు

మసీదు వీధిలో ఘోరం.. క్షణికావేశంలో కన్నతల్లే ఇద్దరు పిల్లలకు..

చిత్తురు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తతో గొడవ పెట్టుకొని కరిష్మ క్షణికావేశంలో ఇద్దరు కూతుర్లకు ఉరివేసి.. ఆమె కూడా ఆత్మహత్యయత్నం చేసింది. ఇద్దురు పిల్లలు చనిపోయారు. కరిష్మకు ఆస్పత్రితో చికిత్స అందిస్తున్నారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

YS Jagan: తిరుపతి తొక్కిసలాటపై జగన్ సంచలన పోస్ట్!

తిరుపతి ఆలయ తొక్కిసలాటపై మాజీ ఏపీ సీఎం జగన్ సంచలన పోస్ట్ పెట్టారు. ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోకుండా తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందుతులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 

Advertisment

బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే!

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.  10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  100 పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 పెరిగింది. ముందు రోజు అంటే సోమవారం రోజున బంగారం ధర రూ. 400 పెరిగింది. పూర్తి డీటెయిల్స్ కోసం ఆర్టికల్ లోపల చదవండి.

కుంభమేళకు యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్‌జాబ్స్ భార్య

యాపిల్ కంపెని యజమాని స్టీవ్‌జాబ్స్ భార్య ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళకు హాజరైయ్యారు. స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్‌(61) ప్రయాగ్‌రాజ్ కుంభమేళ కోసం జనవరి 11నే ఇండియాకు వచ్చారు. సోమవారం 40 మంది బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది.

ఆఫర్‌ అదిరింది గురూ.. సంక్రాంతి పండుగకు జియో గుడ్‌న్యూస్

బంపర్ ఆఫర్‌తో జియో మళ్లీ వచ్చింది. జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్ ఫైబర్  పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది.  ఈ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. వివరాల కోసం ఈ వార్త చదవండి.

Gold Rates: అబ్బా సాయిరాం : పండగపూట గుడ్ న్యూస్.. దిగొచ్చిన గోల్డ్ రేట్స్

గోల్డ్ రేట్స్ దిగొచ్చాయి. జనవరి 13వ తేదీన 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.  100 తగ్గింది. ఇక  10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 తగ్గింది. దీనికి ముందు వరుసగా రూ. 150, రూ. 250, రూ. 350, రూ. 100 చొప్పున పెరుగుతూ వచ్చాయి.

IRCTC: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. IRCTC సేవలకు అంతరాయం

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బిగ్ షాక్ ఇచ్చింది. సరిగ్గా తత్కాల్ బుక్ చేసుకునే సమయానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అధికారులపై మండిపడుతున్నారు.

సంక్రాంతికి ఏపీ వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. స్పెషల్ వందేభారత్!

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఇండియన్ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్-వైజాగ్-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్లో (No. 20707/20708) కోచ్ లను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుంది.

Best Camera Mobiles @ Rs 15k: బెస్ట్ 108MP కెమెరా ఫోన్లు.. కేవలం రూ.15 వేల లోపే!

ఫ్లిప్‌కార్ట్‌లో ది బెస్ట్ కెమెరా 5జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. POCO, REDMI, Infinix, OnePlus వంటి ఫోన్లను 108MP కెమెరాతో రూ.15 వేలలోపే కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు సైతం లభిస్తున్నాయి. దీంతో మరింత తక్కువకే కొనేయొచ్చు.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2