Talliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ మరో ఛాన్స్.. డబ్బులు రాలేదా? ఇలా చేయండి
‘తల్లికి వందనం’ డబ్బులు రానివారికి ప్రభుత్వం మరోఛాన్స్ కల్పించింది. ఈనెల 20 వరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నారు. జూన్ 28లోపు అందిన ఫిర్యాదులను వెరిఫై చేసి.. జూన్ 30న అర్హుల కొత్త జాబితాను ప్రదర్శిస్తారు. జులై 5న డబ్బులు వేస్తారు.