వాతావరణం Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. By Kusuma 29 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Covid 19 Latest Update: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. గుంటూరులో ముగ్గురికి కరోనా సోకగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భయపెట్టిన కరోనా మళ్లీ ప్రజలను వణికిస్తోంది. By Kusuma 29 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Police Viral Video: నడి రోడ్డుపై యువకులను చితక్కొట్టిన తెనాలి పోలీసులు.. వీడియో వైరల్! ఏపీ తెనాలీలో పోలీసులు యువకులను నడిరోడ్డుపై చితకబాదారు. గంజాయి మత్తులో తనపై దాడిచేశారనే కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు లంచం అడిగితే ఇవ్వనందుకే తప్పుడు కేసు పెట్టి చావగొట్టారని బాధితులు చెబుతున్నారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 26 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో కొత్తింటికి గృహప్రవేశం చేశారు. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు భార్య, కుమారుడు లోకేష్ దంపతులుతో గృహ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. By Kusuma 25 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు? మాజీ మంత్రి కొడాలి నాని నేడో, రేపు అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణాలతో ఇప్పటికే నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే కొడాలి నానిపై ఏపీలో పలు కేసులు ఉన్నాయి. By Kusuma 25 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Palnadu: ఏపీలో ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య.. వెంటపడి కొడవలితో నరికి..! పల్నాడులో ఇద్దరు టీడీపీ నేతలను వేరే వర్గానికి చెందిన వారు దారుణంగా హత్య చేశారు. వెంకట్రామయ్య వర్గం వ్యక్తిపై వెంకటేశ్వర్లు దాడి చేశాడు. దీన్ని తట్టుకోలేని వెంకట్రామయ్య ప్లాన్ చేసి వెంకటేశ్వర్లు, కోటేశ్వరావులను వెంటపడి కొడవలితో నరికి దారుణంగా చంపేశారు. By Kusuma 24 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు మృతి చెందారు. స్కార్పియో ఢీకొనడంతో ద్విచక్రవాహంనపై వెళ్తోన్న వీరిద్దరూ మృతి చెందారు. By Manoj Varma 24 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: దైవదర్శనానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్డెడ్ ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు. మృతులంతా స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. మహానంది వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. By K Mohan 23 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం భారీ ఎన్కౌంటర్.. మరో కీలకనేత మృతి నారాయణపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు. By Kusuma 22 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn