BREAKING: నంద్యాలలో ఘోర ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురు మహిళలు!
నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట సమీపంలో నేషనల్ హైవేపై ఓ మహిళను కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందింది. హైవేపై రోడ్డు దాటడానికి నలుగురు మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో రోడ్డు పక్కన నిల్చోని ఉన్న నలుగురు మహిళల్లో ఒకరు స్పాట్లోనే మృతి చెందారు.