Weather Update: మరో గంటలో తెలుగు రాష్ట్రాల్లో కండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, మన్యం, కోనసీమ, అనకాపల్లిలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.