KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉరిశిక్ష పడకుండా తానే ఆపానని ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ అన్నారు. నిమిషను కాపడటంలో 8 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉరిశిక్ష పడకుండా తానే ఆపానని ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ అన్నారు. నిమిషను కాపడటంలో 8 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
విదేశాల్లో ఉండటం అంత ఈజీ కాదని ఐరాపాలో ఉంటున్న ఓ భారతీయ టెకీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అధిక ధరల నుంచి ఒంటరితనం దాకా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని తన అనుభవాలను ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.
అమెరికాలో ఆకస్మికంగా సంభవించిన భారీ వరదల వల్ల న్యూయార్క్, న్యూజెర్సీలో మొత్తం ప్రజా జీవనం స్తంభించిపోయింది. రోడ్లు, ఎయిర్పోర్టులు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ కరోలినాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.
యాక్సియం-4 మిషన్లో భాగంగా ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు వెళ్లిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా బృందం తాజాగా భూమిపైకి దిగింది. శుక్లా నేతృత్వంలోని టీమ్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది.
సింగపూర్లో బబుల్గమ్ తినడం నేరం. దేశం శుభ్రంగా ఉండటానికి ఈ బబుల్గమ్ను నిషేధించారు. ఇక్కడ బబుల్గమ్ను తయారు చేయరు.. విక్రయించరు. అయితే ఇటలీలో గుండ్రని జాడీలో చేపలను పెంచడం నిషేధం. తక్కువ ప్లేస్లో చేపలకు సరిపడా ఆక్సిజన్ అందదని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ నిలిచింది. ఇక రెండో స్థానంలో లండన్ ఉండగా.. హాంగ్ కాంగ్ మూడో స్థానానికి పరిమితమైంది. సింగపూర్ వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోవడం మరో విశేషం.
అమెరికాలో టెస్లా కారు ధర రూ.38.63 లక్షలు ఉండగా, ఇండియాలో రూ.61.07 లక్షలకి విక్రయించనున్నారు. అయితే అమెరికాతో పోలిస్తే భారత్లో ధరలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం అధిక దిగుమతి సుంకాలు. టెస్లా కార్లు దేశంలో తయారు అయితే వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.
యాక్సియం-4 మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు వెళ్లిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా బృందం తాజాగా భూమిపైకి దిగింది. శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు 18 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, కెనడా, మెక్సికోలపై టారిఫ్లు విధించడం వల్ల భారత్కు కలిసి వస్తుందని ఇటీవల ‘ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ’ ఓ నివేదికలో తెలిపింది. అమెరికా దిగుమతుల్లో 22 విభాగాల్లో భారత్కు ప్రయోజనం లభిస్తుంది.