BIG BREAKING: బీజేపీకి షాక్.. ఎంపీ అర్వింద్ సంచలన ప్రకటన!
నేడు జరిగే BJP తెలంగాణ కొత్త అధ్యక్షుడు రాంచంద్రరావు సన్మాన కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ఎంపీ అర్వింద్ ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అధ్యక్ష పదవి రాకపోవడంతోనే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.