BIG BREAKING: తెలంగాణలో దారుణం.. నలుగురి ప్రాణం తీసిన టిప్పర్.. రాంగ్ రూట్లో వచ్చి..!-VIDEO
కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నేషనల్ హైవే పై టిప్పర్ స్కూటీనీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.