IndiGo flight: హైదరాబాద్ వచ్చే విమానంలో సాంకేతిక లోపం.. భయంతో 222 మంది ప్రయాణికులు
బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం విమానం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 222 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.