Sigachi Industries : పాశమైలారం పేలుడు..మృతులు 16 కాదు 111 మంది?
పటాన్చెరులోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ లో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 16 మంది చనిపోగా.. మరో 35 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం సమయంలో పరిశ్రమలో 163 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటపుడు మిగిలిన 111 మంది జాడ ఏదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.