Telangana : పరువు హత్య.. 9 నెలల గర్భిణిని గొడ్డలితో నరికి చంపేసిన మామ
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దహేగాం మండలంలోని, గెర్రే గ్రామంలో రాణి అనే 9 నెలల గర్భిణిని ఆమె మామ సత్యనారాయణ అతి దారుణంగా హత్య చేశాడు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దహేగాం మండలంలోని, గెర్రే గ్రామంలో రాణి అనే 9 నెలల గర్భిణిని ఆమె మామ సత్యనారాయణ అతి దారుణంగా హత్య చేశాడు.
గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు గతి తప్పుతున్నారు. పసివారు అని చూడకుండా ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాగా, విద్యార్థినీపై లైంగికదాడి చేసిన ఉపాధ్యాయుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది.
పంజాబ్ గరీబ్ రథ్ రైలులో అగ్ని ప్రమాదం భయందోళనకు గురి చేసింది. లూధియానా-ఢిల్లీ మార్గంలో సర్హింద్ వద్ద ఒక ఏసీ కోచ్లో మంటలు చెలరేగాయి. లోకో పైలట్ అప్రమత్తతతో రైలును ఆపి, ప్రయాణికులను సురక్షితంగా దించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగలేదు.
హైదరాబాద్ లోని సైదాబాద్ జువెనైల్ హోంలో బాలురపై జరిగిన లైంగికదాడి విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. జువెనైల్ హోం లో స్టాఫ్ గార్డ్ గా ఉన్న రహమాన్ బాలురపై అకృత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. వీరిసంఖ్య 18 కి చేరుకుంది.
చోరీ కేసులో నిందితుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేందుకు వెళ్లిన కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేయడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడు మరికొంతమందిపై దాడి చేసి పారిపోయాడు.
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ పులి పొలంలో పనిచేస్తున్న రైతులను వెంబడించింది. దీంతో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు చెట్లు ఎక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సముద్రంలో చేపలు పడుతుండగా ఒక చేప ఎగిరొచ్చి అతడి కడుపులో పొడిచింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ మత్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని కార్వర్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.