Nalgonda: దొంగ టీచర్లు.. ఏడాది జీతం దొబ్బి తిన్నారు.. స్కూల్కు వెళ్లకుండానే ఫుల్ శాలరీ!
ఏడాది కాలంగా విధులకు డుమ్మా కొడుతూ ప్రభుత్వ జీతం తీసుకుంటూ సుల్తానా దర్జాగా లైఫ్ ఎంజాయ్ చేసింది. సుల్తానా అవినీతిలో హెడ్ మాస్టర్ వేణు మాధవ్, ఇన్ ఛార్జ్ మాజీ ఎంఈవో సామ్యా నాయక్ కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకున్నారు