బోధన్ MLA సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ ర్యాంక్ ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లీయర్ అయినట్లు తెలుస్తోంది.
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
మంత్రిగా రేపు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయడానికి రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతుంటే.. మరో వైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ | Short News | Latest News In Telugu
ByNikhil
జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయిన హైకమాండ్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ByNikhil
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ నిర్వహించారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో తుఫాన్ బాధితులను, పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలను పరామర్శించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.
ByNikhil
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో డివిజన్ బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించడానికి సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది.
ByNikhil
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | మెదక్
ByNikhil
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి నామకరణ మహోత్సవం నిన్న ఢిల్లీలో వైభవంగా జరిగింది. శ్రీకాకుళం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
ByNikhil
జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత నేడు నిజామాబాద్ నుంచి ప్రారంభించారు. తనను స్వాగతించి అక్కున చేర్చుకున్న నిజామాబాద్ జిల్లా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఘన స్వాగతం పలికిన యువతకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
ByNikhil
ఎమ్మెల్సీ కవిత నేడు జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
ByNikhil
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లో నిర్మాణంలో ఉన్న GHMC పార్కు పనులను సీఎం రేవంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో చెత్తా చెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా.. పార్కు నిర్మాణం చేయాలని కొద్ది రోజుల క్రితం సీఎం ఆదేశించారు.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/31/komatireddy-rajagopal-reddy-1-2025-10-31-17-17-59.jpg)
/rtv/media/media_files/2025/10/30/azaharuddeen-2025-10-30-18-30-29.jpg)
/rtv/media/media_files/2025/10/29/komatireddy-rajagopal-reddy-2025-10-29-19-08-20.jpg)
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-effected-areas-2025-10-29-18-31-19.jpg)
/rtv/media/media_files/2025/10/28/jubilee-hills-election-2025-10-28-17-13-54.jpg)
/rtv/media/media_files/2025/10/28/kcr-brs-harish-rao-father-2025-10-28-15-12-40.jpg)
/rtv/media/media_files/2025/10/27/erramnaidu-2025-10-27-18-26-00.jpg)
/rtv/media/media_files/2025/10/25/fb_img_1761412009663-2025-10-25-22-37-38.jpg)
/rtv/media/media_files/2025/10/25/m-lc-kalvakuntla-kavitha-2025-10-25-11-54-23.jpg)
/rtv/media/media_files/2025/10/24/telangana-ghmc-2025-10-24-18-57-40.jpg)