చంద్రబాబువి బ్యాక్ డోర్ పాలిటిక్స్.. రాముడి మాన్యాలు ఏపీలో.. కవిత సంచలన వ్యాఖ్యలు!
ఏపీ సీఎం చంద్రబాబు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి తెలంగాణలోని ఏడు మండలాలు దక్కించుకున్నాడని కవిత ధ్వజమెత్తారు. ఏపీలో కలిపిన గ్రామాల్లో ఐదింటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందన్నారు.