Chandrababu: రాయలసీమకు హైకోర్టు బెంచ్.. ఆ పరిశ్రమలు కూడా.. మోదీ మీటింగ్ లో చంద్రబాబు గుడ్ న్యూస్!
కేంద్ర సహకారంతో రాష్ర్టానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని, త్వరలో రాయలసీమకు హైకోర్టు బెంచ్ తో పాటు మరిన్ని పరిశ్రమలు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సెమీ కండక్టర్ యూనిట్, క్వాంటం వ్యాలీ తదితర పరిశ్రమలు వచ్చాయన్నారు.