Diwali 2025: దీపావళి ఆఫర్లతో జాగ్రత్త మచ్చా.. రూ.8లక్షలు దోచేసిన కేటుగాళ్లు
దివాళి పండుగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఫేక్ నోటిఫికేషన్స్, URL లింకుల ద్వారా 390 మందిని మోసం చేసి, రూ. 8.5 లక్షలు కొట్టేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.