author image

B Aravind

By B Aravind

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సూది మర్చిపోయారు. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | ఇంటర్నేషనల్

By B Aravind

ఇరాన్ అణు ముప్పును తాము ఓ వ్యూహాత్మకంగా అణిచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు చెప్పాయి. ఇప్పటికే ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు IDF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇరాన్‌కు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. 1978-79లో ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవానికి ముందు ఆ దేశం ఎలా ఉండేదో ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సరెండర్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రక్తానికి రక్తమే సమాధామని అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

పాకిస్థాన్‌కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఓ రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. దీంతో ఆ వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెహ్రాన్‌లోని అణు స్థావరాలు, సైనిక మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

తమ దేశంలో ఉండే ప్రజలు వెంటనే స్మార్ట్‌ఫోన్ల నుంచి వాట్సాప్‌ను తొలిగించాలని ఇరాన్ సూచనలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్‌ సేకరించి ఇజ్రాయెల్‌కు పంపిస్తోందని తెలిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

మాజీ సీఎం జగన్‌ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్‌పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By B Aravind

2023 ఎన్నికలకు రెండు నెలల ముందు భారీ సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్‌ గుర్తించింది. ఇప్పటిదాకా మొత్తం 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని అధికారుల విచారణలో తేలింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామంలో మావోయిస్టులు ముగ్గురు వ్యక్తులను హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పెద్దకోర్మ గ్రామంలో జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు