author image

B Aravind

Musi River: మూసీ ప్రక్షాళనపై  సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

మూసీ నది ప్రక్షాళనపై తాజాగా సీఎం రేవంత్ మాట్లాడారు. ఏడాది మొత్తం మూసీలో నీల్లు ప్రవహించేలా ప్లాన్‌ చేశామని తెలిపారు. మూసీ ప్రక్షాళన కోసం గ్లోబల్‌ టెండర్లు కూడా పిలిచామని పేర్కొన్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Economic Crisis: మొన్న బంగ్లాదేశ్, నేపాల్‌.. ఇప్పుడు ఇరాన్‌లో జెన్‌ జడ్‌ ఆందోళనలు..
ByB Aravind

ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో చెలరేగిన నిరసనలు ప్రభుత్వాలనే మార్చేశాయి. తాజాగా ఇరాన్‌లో కూడా జెన్‌ జడ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Pakistan: న్యూఇయర్ వేళ పాక్ ఉగ్రకుట్ర.. డ్రోన్లతో పేలుడు పదార్థాలు సరఫరా
ByB Aravind

కొత్త సంవత్సరం వేళ ప్రపంచ దేశాలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోగా పాకిస్థాన్‌ మాత్రం తన దొంగబుద్ధిని మాత్రం వదలలేదు. Latest News In Telugu | నేషనల్ | Short News

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం..  యూనస్‌పై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా యూనస్ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు. అక్రమ దోపిడీదారులు దేశ ప్రజలను బందీలుగా చేసుకున్నారని విమర్శించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Floods: భారీ వరదలు.. 17 మంది మృతి
ByB Aravind

అఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు సంభవించాయి. దీని ప్రభావంతో 17 మంది మ-ృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. డిసెంబర్ 29 నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Taiwan: తైవాన్‌తో యుద్ధం వద్దు.. చైనాకు అమెరికా వార్నింగ్
ByB Aravind

తైవాన్, చైనా మధ్య ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు మళ్లీ చెలరేగింది. ఇటీవల తైవాన్ జలసంధి చుట్టూ చైనా భారీగా యుద్ధ విన్యాసాలు చేయడం దుమారం రేపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Vande Bharat: కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన.. ఈ ఏడాదికి మరో 12 వందేభారత్‌ రైళ్లు
ByB Aravind

కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మరో 12 వందేభారత్ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

NEET Student: ఫాస్ట్ ఫుడ్ తిని విద్యార్థిని మృతి
ByB Aravind

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీట్‌కు సిద్ధమవుతున్న ఇల్మా(17) అనే విద్యార్థిని ఫాస్ట్‌ఫుడ్‌ తిని అస్వస్థకు గురై మరణించడం కలకలం రేపింది. క్రైం | Latest News In Telugu | Short News

Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం
ByB Aravind

బళ్లారిలో గాలి జనార్థన్‌ రెడ్డిపై హత్యయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్‌ రెడ్డి అనుచరుడు ఆయనపై కాల్పులు జరిపాడు. 8 రౌండ్ల వరకు కాల్పులు జరపగా ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి.. 24 మంది మృతి
ByB Aravind

రష్యా ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా రష్యాపై ఉక్రెయిన్‌ భారీ డ్రోన్‌ దాడి చేపట్టింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు