author image

B Aravind

Hyderabad: కోకాపేటలో కాసుల వర్షం.. ఎకరం భూమి రూ.151 కోట్లు
ByB Aravind

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. తాజాగా ఎకరం భూమి ఏకంగా రూ.151.25 కోట్లు ధర పలికింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Floods: భారీ వరదలు.. 145 మంది మృతి
ByB Aravind

థాయ్‌లాండ్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సౌత్‌ థాయ్‌లాండ్‌లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటిదాకా 145 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Maoists: మావోయిస్టుల లొంగుబాటు, నెరవేరనున్న కేంద్రం లక్ష్యం.. ఇంక ఎంతమంది మిగిలారంటే?
ByB Aravind

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. కేంద్రం పెట్టుకున్న ఈ లక్ష్యం మొత్తానికి త్వరలో నెరవేరనున్నట్లు కనిపిస్తుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం
ByB Aravind

అయ్యప్ప భక్తులకు భారత పౌరవిమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమానంలో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 128 మంది మృతి
ByB Aravind

హంకాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా 128 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Vladimir Putin: భారత్‌కు పుతిన్‌.. షెడ్యూల్ ఖరారు
ByB Aravind

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్నిరోజుల్లో భారత్‌కు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Telangana: సర్పంచ్ ఎన్నికలు.. ఈసీ కీలక అప్‌డేట్
ByB Aravind

తెలంగాణలో మొదటి దశ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికలసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Rajasthan: పొలంలో రూ.500 నోట్లు నాటిన రైతు.. ఎందుకిలా చేశాడంటే ?
ByB Aravind

సాధారణంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో వరి, మొక్కజొన్న, పత్తి, గోధుమ లాంటి పంటలు పండిస్తుంటారు. కానీ ఓ రైతు మాత్రం వినూత్నంగా తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. Latest News In Telugu | నేషనల్ | Short News

Supreme Court: దివ్యాంగులకూ.. ఆ చట్టం కావాలి: సుప్రీంకోర్టు
ByB Aravind

దివ్యాంగులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాళ్లను కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు ఎస్సీ/ఎస్టీ లాంటి కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు