author image

Kusuma

By Kusuma

నల్గొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. కల్లు ప్యాకెట్ దొరకడంతో భయపడి ముగ్గురు స్టూడెంట్స్ పారిపోయారు. Short News | హైదరాబాద్ | తెలంగాణ | నల్గొండ

By Kusuma

తిరుమల లడ్డూ వివాదంపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. లడ్డూలో చేప నూనె, జంతువుల మాంసం వంటివి ఉపయోగించడం పాపమని ఎంపీ శబరి అన్నారు. Short News తిరుపతి | ఆంధ్రప్రదేశ్

By Kusuma

Short News | ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూ కల్తీ నేపథ్యంలో టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో లడ్డూలో  కల్తీ జరిగిందని, భక్తుల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయన్నారు.

By Kusuma

Short News | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూలో కల్తీ ఉందనే వార్త తీవ్ర దుమారం రేపుతుంది. ఏఆర్ డెయిరీ ఫుడ్ స్పందించింది. 

Advertisment
తాజా కథనాలు