BREAKING: తెలంగాణలో మరో బస్సు ప్రమాదం..స్పాట్లో...
సంగారెడ్డి జిల్లా కందిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కవలంపేట సమీపంలో ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సంగారెడ్డి జిల్లా కందిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కవలంపేట సమీపంలో ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎనిమిదేళ్ల బాలుడి హృదయం తల్లి చావుని కళ్లారా చూసి కకావికళమైంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహితను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. 300 క్వింటాళ్ల పత్తి మంటల్లో కాలిపోయింది. తన పంట కాలిపోవడాన్ని చూసి రైతు పడిన ఆవేదన అందర్ని కంటతడి పెట్టిస్తోంది.
సాధారణంగా కొందరికి పాములంటే భయం, ఇంకొందరికి కప్పలు, తేల్లు అంటే భయం ఉంటుంది. వాటిని చూడగానే అమ్మో అంటూ పరుగులు పెడుతుంటారు. అయితే అదే భయం కొందరిలో ఫోబియాకి దారితీస్తుంది. దీని కారణంగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
రాష్ట్రంలో తుపాకీ సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా భూ వివాదం నేపథ్యంలో తుపాకీ గురిపెట్టి బెదిరించిన విషయం కలకలం సృష్టించింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేని కుటుంబసభ్యులు అబ్బాయి ఫ్యామిలీపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పుపెట్టారు.
రూ.5 కోట్ల విలువచేసే 2.7 ఎకరాల భూమిని ఓ వ్యక్తి హైదరాబాద్లోని సరస్వతీ విద్యాపీఠం ట్రస్టుకు విరాళంగా ఇచ్చాడు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డి 2.7 ఎకరాల వ్యవసాయ భూమిని ట్రస్టుకు విరాళంగా రాసిచ్చారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు, కేటీఆర్, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్, వివిధ పార్టీల నేతలు ఘనంగా నివాళులర్పించారు.
కర్నూల్ జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం రెండు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిబూడిదైపోయారు.