Encounter: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో ఎన్ కౌంటర్..ముగ్గురు మావోలు మృతి
ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ తో పాటు మరో మావోయిస్టు హతమయ్యారు.