Fire Accident in Kurma Village : అగ్నికి అహుతైన కూర్మగ్రామం..నిప్పు పెట్టిన దుండగులెవరో?
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని అధ్యాత్మిక కూర్మగ్రామం అగ్నికి అహుతైంది. గ్రామంలోని ఆధ్యాత్మిక మందిరానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ నెల 10న రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగి వర్ణాశ్రమ కృష్ణమందిరం పూర్తిగా దగ్ధమైంది.