Crime News: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. నిద్రమాత్రలిచ్చి.. అతికిరాతంగా గొంతు నులిమి చంపిన భార్య!
శ్రీకాకుళం జిల్లాకు చెందిన నల్లి రాజు(27)కు మౌనికతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఉదయ్తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రవర్తన మార్చుకోమని భర్త చెప్పడంతో నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.