Pochampally Srinivasa Reddy : ఆ భూమినాదే కానీ...ఎనిమిదేళ్లుగా...ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ పరిధిలోని తోల్కట్ట గ్రామంలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. కోడి పందేలు నిర్వహించిన ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిదని తేలటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.