తిరగబడ్డ గిరిజనులు.. ఏటూరునాగారం అడవుల్లో హైటెన్షన్!
ఏటూరు నాగారంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్, పోలీసు అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు, అటవీశాఖ అధికారులకు గాయాలైనట్లు తెలుస్తోంది.