AP Tirupathi: శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఇక తిరుపతి వెల్లడం మరింత ఈజీ!
కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్ను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో విమానయాన శాఖ ఈ సర్వీస్ను తీసుకొచ్చింది.