Maoists : అడవిని వీడుతున్న అన్నలు..రేపు మరో 140 మంది లొంగుబాటు
మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో అగ్రనాయకుడు. కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు ఈరోజు లొంగిపోయారు. కాగా రేపు మరికొంతమంది లొంగుబాటుకు సిద్ధమయ్యారు.