నేషనల్ Bangalore Stampede: బెంగుళూరు తొక్కిసలాటలో వారికి రూ.25లక్షలు పరిహారం బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచింది. 11మంది మృతులకు ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. By K Mohan 08 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manipur: మణిపూర్ లో మరోసారి టెన్షన్స్..ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్ మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కుకీ, మైటీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అరంబై టెంగోల్ సభ్యుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మైటీలు ఆందోళనలకు దిగారు. ఇంఫాల్లోని క్వాకీథెల్ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. By Manogna alamuru 08 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bengaluru: బెంగళూరు తొక్కిసలాటలో కుట్రకోణం? ఎన్ఐఏ దర్యాప్తు బెంగళూరు ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో కుట్రకోణం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విధాన సౌధ వద్ద జరిగిన విజయోత్సవంలో ఓ మంత్రి కుమారుడు పాల్గొనడం..మ్యాచ్ కు ముందే విజయోత్సవ సంబరాల కోసం అనుమతి అడగడం లాంటివి సందేహాలకు దారి తీస్తున్నాయి. By Manogna alamuru 08 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Poverty: ఇండియాలో గణనీయంగా తగ్గిన పేదరికం..వరల్డ్ బ్యాంక్ భారత్ లో గత పదేళ్ళల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని అని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది. 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరిక రేటు 2022-23లో 5.3 శాతానికి తగ్గిందని తాజా ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడించింది. By Manogna alamuru 08 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా! Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 07 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crime News: పుణెలో విషాదం.. 21వ ఫ్లోర్ నుంచి దూకి సాఫ్ట్వేర్ యువతి ఆత్మహత్య పుణెలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అభిలాశ భౌసాహెబ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్.. 21వ అంతస్థు పై నుంచి దూకి ప్రాణాలను విడించిది. ఈ విషాదకర ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 07 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డియర్ EC.. ఎలక్షన్ కమిషన్కు రాహుల్ గాంధీ 2 డిమాండ్లు మహారాష్ట్రతో సహా ఇటీవల జరిగిన అన్నీ రాష్ట్రాల ఓటరు లిస్ట్ ప్రచురించాలి. మహారాష్ట్ర పోలింగ్ బూత్లో సాయంత్రం 5 గంటల తర్వాత అన్ని CCTV ఫుటేజ్లను విడుదల చేయాలని రాహుల్ గాంధీ ECని డిమాండ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. By K Mohan 07 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Meerut Murder : కూతురి తల నరికి, మొండెం చేతులు వేరుచేసిన తల్లి.. కారణం తెలిస్తే షాకే! యూపీలోని మీరట్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు బాయ్ఫ్రెండ్తో మాట్లాడిందని.. తల్లి మరికొందరితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఆపై తల, మొండెం వేరు చేసి కాలువలో పడేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలి తల్లి సహా పలువురిని అరెస్ట్ చేశారు. By Seetha Ram 07 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: మహారాష్ట్రలో జరిగిందే.. బీహార్లోనూ జరుగుతుంది: రాహుల్ సంచలన ఆరోపణలు 2024 నవంబర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ విధంగానే ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్ జరుగుతుందని ఆయన Xలో పోస్ట్ చేశారు. By K Mohan 07 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn