నేషనల్ PM Modi: చైనా వద్దు..స్వదేశీ వస్తువులనే వాడదాం..ప్రధాని మోదీ విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ లోని తయారయ్యే వస్తువులనే వాడాలని చెప్పారు. హోలీ, దీపావళి, వినాయక చవితి వంటి పర్వదినాల్లో దిగుమతి వస్తువులపై ఆధారపడటాన్ని ప్రతిఒక్కరూ తగ్గించుకోవాలన్నారు. By Manogna alamuru 27 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Live Breakings: కొత్త పార్టీ పెడుతున్నా.. జాగృతి నేతలతో కవిత సంచలన భేటీ! Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 27 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ High Court: దేశవ్యాప్తంగా 21 మంది హైకోర్టు జడ్జిలు బదిలీ సుప్రీం కోర్టు కొలీజియం దేశవ్యాప్తంగా ఉన్న పలు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫార్సు చేసింది. CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి కొలీజియం ప్రతిపాదించింది. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. By K Mohan 27 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jammu and Kashmir Cabinet Meeting: జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సంచలనం.. పహల్గామ్ అటాక్ జరిగిన చోటే కేబినెట్ మీటింగ్ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన చోటే కేబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. పిరికిపంద చర్యలకు తాము ఏమాత్రం భయపడబోమనే సందేశం టెర్రరిస్టులకు చేరేలా జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించింది. By K Mohan 27 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Jyoti Malhotra: ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్.. 12GB డాటా డిలీట్: జ్యోతి ఫోన్లో సంచలనాలు ! పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ఫోన్లో 12GB డాటా డిలీట్ చేసినట్లు వెల్లడించారు. డాటా రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. By srinivas 27 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. 18 మం ది PLGA సభ్యులు లొంగుబాటు! మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 18 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో నలుగురు PLGA సభ్యులున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. 10 మందిపై మొత్తం రూ.38 లక్షల రివార్డు ప్రకటించినట్లు చెప్పారు. By srinivas 27 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: కొంపముంచిన ప్రేమ వివాహం.. సుఖం కోసం సుపారీ ఇచ్చి భర్తను లేపేసిన భార్య! బెంగళూరులో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను హతమార్చింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుపారి ఇచ్చి మరీ లేపేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. By Seetha Ram 27 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Covid -19: దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.. ఒక్క నెలలోనే వెయ్యికి పైగా మృతి ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1270 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 12 మంది కరోనాతో మృతి చెందగా వెయ్యి మందికిపైగా కరోనా పాజిటివ్ వచ్చింది. బ్యాంకాక్ వెళ్లి వస్తున్న వారి వల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది. By Kusuma 27 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Vizianagaram Terror Case : దేశంలో మరో 20 మంది ఉగ్రవాదులు...సిరాజ్, సమీర్ విచారణలో షాకింగ్ విషయాలు విజయనగరం ఉగ్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్లను పోలీసులు విచారిస్తున్నారు. వీరి గ్రూపులో ఉన్న20 మంది సభ్యుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పేద నిరుద్యోగ యువకులను టార్గెట్ గా చేసుకొని డబ్బు ఆశ చూపించి స్లిపర్స్ సేల్స్ గా మారుస్తున్నారని వెల్లడైంది. By Madhukar Vydhyula 27 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn