Odisha: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఒడిశా మాజీ సీఎం నీవన్ పట్నాయక్
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డీ హైడ్రేషన్ కారణంగా ఆసుత్రిలో చేరారు. శనివారం రాత్రి నుంచి ఆయన తనకుబాలేదని చెబుతూ ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం నవీన్ ఆరోగ్యం బాగానే ఉందని..కోలుకుంటున్నారని చెప్పారు.