Maha Kumbh Mela: మహాకుంభమేళాకు..73 దేశాల నుంచి దౌత్యవేత్తలు!
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్ రాజ్ కు రానున్నట్లు అధికారులు తెలిపారు.
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్ రాజ్ కు రానున్నట్లు అధికారులు తెలిపారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది మర్ము దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం కొనసాగుతోందన్నారు. జమిలి ఎన్నికల విధానం సుపరిపాలన అందేంచేందుకు తోడ్పడుతుందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా 'పద్మ శ్రీ' పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వాళ్లని అవార్డులను ఎంపిక చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పుణే ప్రజల్లో గులియన్ బారే సిండ్రోమ్ గుబులు పుట్టిస్తోంది. పెద్ద ఎత్తున ఈ వ్యాధి కేసులు నమోదు అవుతుండగా.. వైద్యారోగ్య శాఖ కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పుణే జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వేలు చేస్తూ.. జీబీఎస్ సోకిన వాళ్లను గుర్తిస్తోంది.
ఢిల్లీలో సంకల్ప పత్ర పార్ట్ -3 పేరుతో బీజేపీ మరో మేనిఫెస్టో విడుదల చేసింది. మూడేళ్లలో యమునా నదిని శుభ్రం చేయిస్తామని.. 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, గిగ్ వర్కర్ల కోసం బోర్డును వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామంటూ పలు హామీలు ప్రకటించింది.
మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని కాల భైరవుని ఆలయంలో మద్యం ప్రసాదంగా పెడతారనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది.అయితే తాజాగా అక్కడి సర్కారు రాష్ట్రంలోని 17 పుణ్యక్షేత్రాల్లో మద్యపాన నిషేధం విధించింది. మరి స్వామి వారికి ఏం ప్రసాదం పెట్టాలని భక్తులు ఆలోచనలో పడ్డారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన జమ్మూకశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన సంగతి తెలిసిందే. తొలిసారిగా వందేభారత్ రైలు ఈ చీనాబ్ రైల్వే వంతెనపై పరుగులు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
భారత స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26లకే ప్రోవాచ్ జెఎన్ స్మార్ట్ వాచ్, ప్రోబడ్స్ టీ24 ఇయర్ బడ్స్ను ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ మొదటి 100 మందికి మాత్రమే. దీని తర్వాత ప్రోవాచ్, ప్రోబడ్స్పై దాదాపుగా 76 శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వనుంది.