Pakistan: భారత్‌పై యుద్ధం చేయక తప్పదు !.. పాక్‌ సంచలన వార్నింగ్

పాకిస్థాన్‌కు సింధూ జలాలను నిలిపివేయడంపై పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ బుట్టో జర్దారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగిస్తే మరోసారి భారత్‌పై యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు.

Bike Taxi: గిగ్ వర్కర్లకు షాక్.. ఆ రాష్ట్రంలో బైక్‌ ట్యాక్సీ సేవలు బంద్‌

కర్ణాటకలో బైక్ ట్యాక్సి సేవలు నిలిచిపోయాయి. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలు ఆపేశాయి.

Crime News: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ యువతి తుపాకీతో రెచ్చిపోయి పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రాణహానికీ గురిచేయాలన్న స్థాయికి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PM Modi: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

సైప్రస్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. పశ్చిమాసియా, యూరప్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యుద్ధాలు చేసుకొనే యుగం కాదని మేము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.

Tickets: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!

జూలై 1 నుంచి తత్కాల్‌ రైలు టికెట్ల బుకింగ్‌ ప్రక్రియలో భారతీయ రైల్వే కీలక మార్పులు తీసుకొస్తోంది. ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్‌ ద్వారా తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకునే ప్రయాణికులందరూ తమ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది.

భారీ మంటల్లోంచి వస్తున్న రమేశ్ విశ్వాస్‌ కుమార్.. బయటపడ్డ మరో సంచలన వీడియో

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో ప్రయాణించిన వారిలో రమేశ్‌ విశ్వాస్‌ కుమార్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన భారీ పొగలు, మంటల్లోంచి నడుచుకుంటూ వస్తున్న మరో వీడియో బయటపడింది.

Crime News: గొంతు కోసి.. కాలువలో పడేసి.. మోడల్ దారుణ హత్య!

హర్యానాలోని పానిపట్‌కు చెందిన మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శీతల్ దారుణ హత్యకు గురైంది. సోనిపట్ జిల్లాలోని ఖండా సమీపంలోని రిలయన్స్ కాలువలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు కనిపిస్తోంది.

Web Stories
web-story-logo Snake Repellent Plants వెబ్ స్టోరీస్

ఇంట్లో ఈ చెట్టు ఉంటే పాములు పరార్

web-story-logo Food poisoning tips వెబ్ స్టోరీస్

ఫుడ్‌ పాయిజనింగ్ కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

web-story-logo r mint water 2nd వెబ్ స్టోరీస్

పుదీనా నీటితో ఇన్ని ప్రయోజనాలా!

web-story-logo raja saab teaser photos 4 వెబ్ స్టోరీస్

Raja Saab టీజర్‌లో ప్రభాస్ లుక్స్ చూశారా? ఫిదా అయిపోతారు

web-story-logo iQOO Neo 10R7 వెబ్ స్టోరీస్

ఈ మొబైల్ డిస్కౌంట్ తెలిస్తే వెంటనే కొనెస్తారు..!

web-story-logo Tulsi face pack వెబ్ స్టోరీస్

తులసి చర్మ సంరక్షణను పెంచుతుందా..?

web-story-logo skipping 15 minutes వెబ్ స్టోరీస్

స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

web-story-logo Rudraksha వెబ్ స్టోరీస్

వర్క్‌ని బట్టి రుద్రాక్ష.. వృత్తిలో గెలుపు మీదే..!!

web-story-logo Birds Migration వెబ్ స్టోరీస్

వలస పక్షుల దారి వెనుక కారణం తెలుసా..?

web-story-logo hibiscus plant వెబ్ స్టోరీస్

ఈ మొక్క ఇంట్లో పెంచితే డబ్బులే డబ్బులు

Advertisment

Israel-iran War: ఇరాన్‌ న్యూస్‌ ఛానెల్‌ బిల్డింగ్‌పై ఇజ్రాయెల్ దాడి.. పారిపోయిన యాంకర్

ఇరాన్ లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్ పై ఇజ్రాయెల్ మిసైల్ తో దాడి చేసింది. స్టూడియోలో మహిళా యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సైల్ భవనంపై పడటంతో ఆమె భయంతో పరుగులు తీసింది.

Pakistan: భారత్‌పై యుద్ధం చేయక తప్పదు !.. పాక్‌ సంచలన వార్నింగ్

పాకిస్థాన్‌కు సింధూ జలాలను నిలిపివేయడంపై పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ బుట్టో జర్దారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగిస్తే మరోసారి భారత్‌పై యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు.

Israel: ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం.. నెక్స్ట్ పాకిస్థాన్‌పై దాడులు !

ఇప్పటికే ముస్లిం దేశాలైన గాజా, యెమెన్, సిరియా, లెబనాన్ దేశాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ తర్వాతి టార్గెట్‌ పాకిస్థానేనని ఆ దేశ ఎంపీ అసద్‌ క్వైజర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Trump: ట్రంప్‌కు బిగ్‌ షాక్.. తిరగబడ్డ అమెరికన్ ఆర్మీ !

అమెరికాలో 250వ వార్షిక వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అయితే ట్రంప్‌ను అమెరికన్ ఆర్మీ చాలా లైట్‌గా తీసుకుంది. ఎలాంటి ఉత్సాహం, జోష్ లేకుండానే ఆర్మీ పరేడ్ నీరసంగా సాగింది.

America : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో తుపాకి సంస్కృతి రాజ్కమేలుతోంది. తాజాగా మరోసారి కాల్పులతో అమెరికాలో కలకలం రేగింది. ఉటాలోని సెంటినియర్‌ పార్క్‌లో నిర్వహించిన వెస్ట్‌ఫెస్ట్‌ కార్నివాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మరణించారు.

Iran Israel Conflict : మమ్మల్ని తీసుకెళ్లండి ప్లీజ్‌.. ఇరాన్‌లో భయాందోళనలో భారతీయ విద్యార్థులు

ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌ దద్దరిల్లుతోంది. ఎడతెరపి లేని సైరన్ల మోతతో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment

BIG BREAKING: హరీశ్‌ రావుకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరికాసేపట్లో కేటీఆర్ బేగంపేట్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకోనున్నారు.

KTR: నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా: కేటీఆర్‌

రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటానని పేర్కొన్నారు.

Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్.. రైతుభరోసా నిధులు జమ

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు.

KTR: ఫార్ములా ఈ కారు రేసు కేసు.. ముగిసిన కేటీఆర్ విచారణ

ఫార్ములా-ఈ కారు రేసింగ్‌ కేసులో కేటీఆర్‌పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు.

BIG BREAKING: అంతా నీ ఇష్టమేనా?: పొంగులేటిపై పీసీసీ చీఫ్ సీరియస్!

స్థానిక ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న ఈ అంశంపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని పొంగులేటి ఇటీవల ప్రకటించారు.

తిరగబడ్డ గిరిజనులు.. ఏటూరునాగారం అడవుల్లో హైటెన్షన్!

ఏటూరు నాగారంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్, పోలీసు అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు, అటవీశాఖ అధికారులకు గాయాలైనట్లు తెలుస్తోంది.

Advertisment

BIG BREAKING: చంద్రబాబు హెలీకాప్టర్ లో సాంకేతిక లోపం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరచుగా వినియోగించే హెలీకాప్టర్లో మరోసారి సాంకేతిక సమస్యలు బయటపడడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ హెలీకాప్టర్ ను అసలు వినియోగించాలా? వద్దా అన్న అంశంపై నివేదిక ఇవ్వాలని అధికారులను డీజీపీ ఆదేశించారు.

AP Crime: భార్య కళ్ళ ముందే రాళ్లతో కొట్టి కొట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య!

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్‌ను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. అతడి భార్య వనిత కళ్ళ ముందే రాళ్లతో కొట్టి కొట్టి చంపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

AP Crime: ఏపీలో హార్ట్‌బ్రేకింగ్ ఘటన.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నెల తిరగకముందే ప్రాణాలు వదిలేశారు!

ఏపీలోని వైజాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నెల క్రితం మ్యారేజ్ అయిన కొత్త జంట సాయినాగేంద్ర, శాలిని ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ చిరుద్యోగులు. హాస్పిటల్‌లో పనిచేస్తూ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. కానీ ఇంతలోనే మృతి చెందారు.

AP: తిరుపతి విమానంలో భారీగా పొగలు.. ఆందోళనలో 65 మంది ప్రయాణికులు - హై టెన్షన్!

శంషాబాద్‌ నుంచి తిరుపతికి బయల్దేరిన విమానంలో నిన్న సాంకేతిక లోపం తలెత్తింది. రన్‌వేపై వెళ్తుండగా పొగలు వచ్చాయి. గమనించిన పైలట్ విమానాన్ని ఆపేశారు. ఇంజిన్‌లోని సమస్యను సరి చేసి.. మళ్లీ స్టార్ట్ చేయగా వాసన రావడంతో నిలిపివేశారు. మొత్తంగా రాత్రి బయల్దేరింది.

Kannappa: కన్నప్ప సినిమాకు షాక్.. రిలీజ్‌కు బ్రేక్‌ !

కన్నప్ప సినిమా విడుదలకు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినిమాలో బ్రహ్మణులను అవమానపరిచేలా సీన్లు ఉన్నాయని ఆ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సినిమాలోని 13 సీన్లు తొలగించనున్నారు. దీంతో జూన్‌ 27న రిలీజ్‌ చేయాలనుకున్న సినిమాకు బ్రేక్ పడే అవకాశం ఉంది.

Temples : దేవాలయాలకు పోటెత్తిన భక్తులు..వేలాదిగా జనం రావడంతో...

వరుసగా రెండురోజులు సెలవులు రావడంతో రెండు రాష్ట్రాల్లోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో దేవాలయాలు జనసందోహంగా మారాయి. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisment

Sukanya Samriddhi Yojana scheme: నెలకు రూ.2 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.11 లక్షలు.. ఎలాగంటే?

సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు లక్షల్లో డబ్బులు వస్తాయి. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్, 10 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అమ్మాయి పేరు మీద ఈ ఖాతాను తెరవొచ్చు. ఖాతా తెరిచిన 21 ఏళ్లకు పథకం మెచ్యూరిటీ అవుతుంది.

BIG BREAKING: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. విమానానికి ఇకపై ఆ నెంబర్ ఉండదు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా కంపెనీ AI 171 నెంబర్‌ని భవిష్యత్‌లో విమానాకు కేటాయించకుడదని నిర్ణయించుకుంది. దీనికి బదులుగా AI 159 నెంబర్‌ను ఈ ఫ్లైట్‌కు పేరు పెట్టనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

Today Gold Rates: రూ. లక్ష దాటిన బంగారం ధర.. నాలుగు రోజుల్లోనే రూ.4వేలకు పైగా హైక్!

HYDలో 24క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.280 పెరిగి రూ.1,01,680గా నమోదైంది. 22క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.250 పెరిగి రూ.93,200గా ఉంది. కేజీ వెండిపై రూ.100 పెరిగి తొలిసారి రూ.1,20,000కు చేరింది. 4రోజుల్లోనే 10గ్రా 24 క్యారెట్ గోల్డ్‌పై రూ.4100 పెరిగింది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment