/rtv/media/media_files/2025/05/23/wNWLg2h56JEBdYe79bol.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
AP: తిరుపతి విమానంలో భారీగా పొగలు.. ఆందోళనలో 65 మంది ప్రయాణికులు - హై టెన్షన్!
శంషాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరిన విమానంలో నిన్న సాంకేతిక లోపం తలెత్తింది. రన్వేపై వెళ్తుండగా పొగలు వచ్చాయి. గమనించిన పైలట్ విమానాన్ని ఆపేశారు. ఇంజిన్లోని సమస్యను సరి చేసి.. మళ్లీ స్టార్ట్ చేయగా వాసన రావడంతో నిలిపివేశారు. మొత్తంగా రాత్రి బయల్దేరింది.
/rtv/media/media_files/2025/06/16/HBrFJRtyInKZlKfCsXYt.jpg)
మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి తిరుపతికి నిన్న (ఆదివారం) రాత్రి వెళ్లవలసిన ఓ విమాన సర్వీస్లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీంతో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులంతా గగ్గోలు పెట్టారు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
విమానంలో దట్టమైన పొగలు
స్పైస్జెట్ SG-2138 విమానం ఆదివారం రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ నుంచి బయల్దేరి తిరుపతికి వెళ్లాల్సి ఉంది. కానీ శంషాబాద్ ఎయిర్పోర్టుకు విమానం గంట ఆలస్యంగా చేరుకుంది. రాత్రి 8.30 గంటలకు వచ్చింది. అనంతరం 65 మంది ప్రయాణికులతో తిరుపతికి బయల్దేరింది. ఇంజిన్ స్టార్ట్ చేసి రన్వే వైపు మెల్లగా కదిలింది.
Also Read:ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!
ఇంజిన్లో వాసన
ఈ క్రమంలో ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడం స్టార్ట్ చేశాయి. అది గమనించిన పైలట్ ATC అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇంజిన్లో ఉన్న టెక్నికల్ ఇష్యూని సరిచేశారు. ఆ తర్వాత కూడా ప్రయాణికులను సేఫ్గా గమ్యస్థానాలకు దించేందుకు మళ్లీ ఇంజిన్ స్టార్ట్ చేయగా వాసన రావడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశారు.
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?
ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోలన చెందారు. విమానం బయల్దేరడానికి సుమారు మూడున్నర గంటల పాటు పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ప్రయాణికులను మూడుసార్లు విమానంలోకి ఎక్కించి కిందకు దించారు. ఎట్టకేలకు రాత్రి 10.54 గంటలకు విమానం తిరుపతికి బయల్దేరి క్షేమంగా వెళ్లింది.
Also Read:దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య
- Jun 16, 2025 14:00 IST
BIG BREAKING : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం
- Jun 16, 2025 13:59 IST
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. భార్య మాట విని బతికిపోయిన భర్త
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ఉమాంగ్ పటేల్ అనే డాక్టర్ త్రుటిలో తప్పించుకున్నారు. జ్వరం రావడంతో అతడు తన భార్య, ఫ్యామిలీ మాట విని టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం తన భర్య, ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పారు.
Gujarat Doctor Cancels Air India Flight Ticket To London That Later Crashed - Jun 16, 2025 11:24 IST
Raja Saab Teaser Day: 'రాజాసాబ్' టీజర్ డే.. గ్రాండ్ సెలబ్రేషన్స్ షురూ..!
- Jun 16, 2025 07:59 IST
Dhanush: ధనుష్ డైరెక్షన్ లో పవన్.కళ్యాణ్ ... 'కుబేరా' హీరో కామెంట్స్ వైరల్!
- Jun 16, 2025 07:58 IST
Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!
- Jun 16, 2025 07:58 IST
Telangana: తెలంగాణలో దారుణం.. ‘నేను చాలా రిచ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా’ - మహిళను రేప్ చేసి రూ.24 లక్షలతో పరార్!
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ముంబైకి చెందిన కల్పేష్ శశికాంత్ బేగంపేటకు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రేప్ చేశాడు. అనంతరం ఆమె నుంచి రూ.24 లక్షలు వసూళు చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Hyderabad Begumpet Women sexually assaulted name of marriage - Jun 16, 2025 07:57 IST
Hyderabad: బట్టతలపై జుట్టు అనగానే బుట్టలో పడ్డారు...తీరా చూస్తే...
- Jun 16, 2025 07:56 IST
Telugu Pastors: అనుమతి లేకుండా మత ప్రచారం..ఖతర్ పోలీసుల అదుపులో తెలుగు పాస్టర్లు