Prakash Raj: అమ్ముడుపోవడం అంటే ఇది.. ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చిన జనసేన

హిందీ భాషపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన పార్టీకి చెందిన జనసేన శతగ్ని అనే సోషల్ మీడియా విభాగం ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చింది.

Crime: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. నవజాత చిన్నారి మృతి చెందిందని వైద్యులు చెప్పటంతో తల్లిదండ్రులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే ఖననం చేసే టైంలో శిశువు గట్టిగా ఏడ్చాడు. వెంటనే బాబును ఆస్పత్రికి తరలించారు.

A-171 Flight Crash: బాధితులకు అండగా ఉంటామన్న బోయింగ్..నో కామెంట్ అన్న ఎయిర్ ఇండియా

అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ పై ఏఏఐబీ ప్రథమిక నివేదికు ఇచ్చింది. రెండు ఇంజిన్లు స్విచ్ఛాఫ్ అవ్వడంవ ల్లనే ప్రమాదం అని చెప్పింది. దీనిపై బోయింగ్ బాధితులకు అండా ఉంటామంటూ ప్రకటన విడుదల చేసింది. కానీ ఎయిర్ ఇండియా మాత్రం నో కామంట్ అని చెప్పింది. 

Building collapse : ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!

ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. శనివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలోని జనతా మజ్దూర్ కాలనీలో జరిగింది.

Tesla: టెస్లా ఇండియాకు వచ్చేస్తోంది..కొత్త పోస్టర్ విడుదల చేసిన కంపెనీ

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కార్ల కంపెనీ టెస్లా ఇండియాకు వచ్చేస్తోంది తన మొదటి షోరూంను ముంబైలో జూలై15 న ప్రారంభించనున్నట్లు ఆ కంపెనీ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో తన మొదట ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించనుంది. 

Air India Crash: ఇంజిన్లు ఆగిపోయాయి.. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఏఏఐబీ ప్రాథమిక నివేదిక

రెండు ఇంజన్ స్విచ్ లు సెకన్ పాటూ ఆగిపోవడమే అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ కు కారణమని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే స్పందించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని చెప్పింది. 

Chirag Paswan: నిన్ను చంపేస్తాం..కేంద్రమంత్రికి హత్య బెదిరింపులు

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు సోషల్ మీడియా ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయి. ఆయన పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజేష్ భట్ ఈ మేరకు పాట్నాలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.

Web Stories
web-story-logoStrong Teeth Foodsవెబ్ స్టోరీస్

ఆరోగ్యకరమైన దంతాల కోసం ఇవి తినండి

web-story-logobulkingవెబ్ స్టోరీస్

బరువులు ఎత్తడం వల్ల పొట్ట ఆకారం మారుతుందా..?

web-story-logovarun tej vacationవెబ్ స్టోరీస్

ప్రెగ్నెన్సీలో భార్యతో వరుణ్ వెకేషన్! ఫొటోలు వైరల్

web-story-logorashmika mandannaవెబ్ స్టోరీస్

రష్మిక మందన్న పాదాల సంరక్షణ రహస్యం ఇదే

web-story-logoSleeping Earlyవెబ్ స్టోరీస్

రాత్రి 10 గంటలకే నిద్రపోతే అనేక లాభాలు

web-story-logoLizardsవెబ్ స్టోరీస్

బల్లి పడితే శుభమా..అశుభమా తెలుసుకోండి

web-story-logoJwala Gutta daughter naming ceremony pic fourవెబ్ స్టోరీస్

జ్వాలా గుత్తా కూతురికి అమీర్ ఏం పేరు పెట్టారో చూడండి! కపుల్ ఎమోషనల్

web-story-logoHoney waterవెబ్ స్టోరీస్

వ్యాయమం ముందు హనీ వాటర్ తాగితే ఏమవుతుంది

web-story-logoSandalwood face packవెబ్ స్టోరీస్

గంధంతో చర్మం కాంతివంతంగా మారుతుందా..?

web-story-logoMusical childrenవెబ్ స్టోరీస్

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..?

Advertisment

BLF: పాక్ పై బలూచిస్తాన్ దాడి..50 మంది సైనికులు మృతి, 9 మంది ISI ఏజెంట్లు మృతి

పాకిస్తాన్ పై బెలూచిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా BAM పేరుతో మూడు రోజుల పాటూ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన 50 మంది సైనికులు, తొమ్మిది మంది ఐఎస్ఐ ఏజెంట్లు మరణించారు. 

Myanmar : మయన్మార్‌లో మఠంపై దాడి..23 మంది మృతి

గత కొంతకాలంగా మయన్మార్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. సైన్యం,ప్రజాస్వామ్య అనుకూల శక్తుల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలో నిరాశ్రయులైన ప్రజలు స్థానికంగా ఒక మఠంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ మఠంపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో 23 మంది మరణించారు.

Chinese dam water bomb: ఇండియాపై డ్రాగన్ కంట్రీ భారీ కుట్ర.. చైనా వాటర్ బాంబ్‌ గురించి తెలుసా..?

చైనా టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్ ఆనకట్టను నిర్మిస్తుండటం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ ప్రాజెక్టును 'వాటర్ బాంబ్'గా అభివర్ణించారు. చైనా సైనిక ముప్పు కంటే ఈ ఆనకట్టే ప్రమాదకరమని హెచ్చరించారు.

Japan Miracle: జపాన్ అద్భుత సృష్టి.. సెకన్‌కు 150 జీబీ డేటా డౌన్‌లోడ్.. 1.02 పెటాబిట్స్ స్పీడ్!

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సెకనుకు 1.02 పెటాబిట్స్‌ను జపాన్ పరిశోధకులు గుర్తించారు. ఈ ఇంటర్నెట్ స్పీడ్‌తో సంగీతం, సినిమాలు, గేమ్‌లు ఇలా మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లోని లైబ్రరీలను కేవలం కొన్ని క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

NIA Most wanted Terroist: కపిల్ శర్మ కేఫ్‌పై మెస్ట్ వాంటెంట్ టెర్రరిస్ట్ ఎటాక్.. అతని చరిత్ర తెలిస్తే వణుకుతారు

కెనడాలో నటుడు కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు జరిపింది మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డి అని భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇతనిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. వికాస్ ప్రభాకర్ హత్య కేసులోనూ ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి

Operation Baam: పాక్ మిలిటరీ స్థావరాలపై భీకర దాడులు.. 18 చోట్ల బాంబ్ బ్లాస్ట్‌లు

పాకిస్థాన్‌పై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. బలూచిస్థాన్‌లోని పలు జిల్లాల్లో మిలిటరీ భీకర దాడులకు పాల్పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా 'ఆపరేషన్‌ బామ్‌' పేరుతో ఏకకాలంలో దాడులు చేసింది బీఎల్ఏ.

140 కోట్ల మందిని గాలికి వదిలేసి.. ప్రధాని మోదీపై పంజాబ్ సీఎం తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీ ఇటీవల 5 దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్‌ను వదిలేసి.. కేవలం 10 వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించడాన్ని ఆయన విమర్శించారు.

Advertisment

Sajjanar Video: ఈ వీడియోను మీ పిల్లలకు ఒక్కసారి తప్పక చూపించండి.. సజ్జనార్ పోస్ట్ వైరల్!

టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ సోషల్ మీడియాలో ఎప్పటికప్పడు  సామజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు.  తాజాగా చిన్నారుల భద్రత గురించి ఆయన షేర్ చేసిన వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది.

TG Crime: మెదక్‌లో దారుణం..మంత్రాల నెపంతో అన్నను చంపిన తమ్ముడు

మెదక్‌ జిల్లా కొల్చారం మండలం అంశానిపల్లిలో అన్నను తమ్ముడు కిరాతకంగా హత్య చేశాడు. రామావత్‌ మంత్యా (46) అనే వ్యక్తిని తమ్ముడు మోహన్‌ గతంలో ట్రాక్టర్‌ను ఉపయోగించగా ఆ కిరాయి డబ్బులు ఇవ్వలేదు.. అంతేకాకుండా ఇతనికి మంత్రాలు వస్తాయని కోపం హత్య చేసినట్లు సమాచారం.

Warangal MGM Hospital : అంత్యక్రియల్లో ఆగమాగం శవాలు తారుమారు!

వరంగల్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం ఆ శవాన్ని బంధువులకు అప్పగించారు. తీర అంత్యక్రియల సమయంలో అది తమది కాదని గుర్తించి సిబ్బందిపై మండిపడ్డారు.

TG Crime: హైదరాబాద్ శివారుల్లో చిరుతల సంచారం కలకలం

హైదరాబాద్‌లో చిరుత పులుల కలకలం రేపింది. నగర శివారు బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంతాల్లో రెండు చిరుతపులు సంచారం చేస్తున్నట్లు డిఫెన్స్‌ వర్గాల అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.

ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందే.. రఘునందన్ రావు వార్నింగ్!

FTLలో నిర్మించిన ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందేనని ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా చట్టం ముందు సమానమేనన్నారు. ఫాతిమా కాలేజీని కూల్చడానికి హైడ్రా రంగనాథ్‌కు ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు కానీ తాము విడిచిపెట్టమన్నారు.

GHMC Breakfast: మిల్లెట్ ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్.. జీహెచ్ఎంసీ రూ.5 బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో పేదల ఆకలి తీరుస్తున్న అన్న పూర్ణ ఐదురూపాయల భోజన కేంద్రాల్లో ఇక నుంచి ఉదయం అల్పాహారం, మిల్లెట్‌ టిఫిన్స్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు.

Aghori First Wife Interview: అఘోరీ పచ్చి మోసగాడు.. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటాడు - ఫస్ట్ వైఫ్ సంచలన ఇంటర్వ్యూ

లేడీ అఘోరి మొదటి భార్య రాధిక, అఘోరిపై సంచలన ఆరోపణలు చేసింది. ‘‘అఘోరికి రాష్ట్రానికో అమ్మాయి ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు పిల్లల తల్లితో సంబంధం ఉంది’’ అని రాధిక పేర్కొంది. అఘోరి మోసగాడని, అమ్మాయిలను వాడుకుని వదిలేస్తాడని పేర్కొంది.

Advertisment

Bhumana Karunakar Reddy : బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక కుట్ర .. భూమన ఫైర్!

టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.  బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

BIG BREAKING: జనసేన నుంచి కీలక నేత ఔట్.. సస్పెండ్ చేసిన పవన్!

శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాయుడు అనే యువకుడి హత్య చేసులో వినుతతో పాటు ఆమె భర్తను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

Perni Nani: ఏందీరా రప్పా రప్పా.. మన ప్రభుత్వం వచ్చాక నరికేయండి.. పేర్ని నాని సంచలన కామెంట్స్!

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు.  మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని ఫైరయ్యారు. చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికెయ్యాలని కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ ప్రసంగించారు.

BIG BREAKING : మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీ వీడింది. చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Prakash Raj : ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తరచుగా విమర్శలు చేసే ప్రకాష్ రాజ్ మరోసారి రెచ్చిపోయారు.  జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రకాశ్ రాజ్.  హిందీ భాషను సమర్ధిస్తూ పవన్ చేసిన కామెంట్స్‌పై సెటైర్లు వేశారు.

AP Crime: డబ్బులు పంపడి.. దోషాలు పోగొడతాం.. శ్రీకాళహస్తిలో బరితెగించిన పూజారులు!

శ్రీకాళహస్తిలో డబ్బులు పంపితే మేమే మీ పేరుతో పూజలు చేయిస్తాం అంటూ ప్రైవేటు వ్యక్తులు భక్తులను మభ్యపెడుతున్నారు. ఉద్యోగం, వివాహం, సంతాన సమస్యలు ఉన్న భక్తుల దగ్గర నుంచి హోమాలు, శాంతి పూజలు, యాగాలని చెప్పి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

Aghori First Wife Interview: అఘోరీ పచ్చి మోసగాడు.. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటాడు - ఫస్ట్ వైఫ్ సంచలన ఇంటర్వ్యూ

లేడీ అఘోరి మొదటి భార్య రాధిక, అఘోరిపై సంచలన ఆరోపణలు చేసింది. ‘‘అఘోరికి రాష్ట్రానికో అమ్మాయి ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు పిల్లల తల్లితో సంబంధం ఉంది’’ అని రాధిక పేర్కొంది. అఘోరి మోసగాడని, అమ్మాయిలను వాడుకుని వదిలేస్తాడని పేర్కొంది.

Advertisment

Amazon Now Service: అమెజాన్ మాస్ ఎంట్రీ.. నిమిషాల్లో ఇంటికి సరుకులు - ఎక్కడెక్కడంటే?

అమెజాన్ క్విక్ కామర్స్‌లోకి ప్రవేశించి ‘అమెజాన్ నౌ’ సేవలను ప్రారంభించింది. నిమిషాల్లో ఇంటికి సరుకులు చేరవేస్తుంది. ఈ సేవలు మొదట బెంగళూరులో ప్రారంభమై, ఇప్పుడు ఢిల్లీకి విస్తరించాయి. త్వరలో ఇతర నగరాలకూ విస్తరించనుంది. బ్లాంకిట్, జెప్టోలకు పోటీ ఇవ్వనుంది.

కెనడాపై పగపట్టిన ట్రంప్.. ట్యాక్సుల రూపంలో చుక్కలే

ఆగస్టు 1 నుంచి కెనడా ఎగుమతులపై 35 శాతం సుంకాన్ని ఎదుర్కోనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీకి లేఖ రాశాడు. అమెరికాతో కలిసి పనిచేయడానికి బదులుగా, కెనడా తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంది.

Bill Gates AI Comments: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై బిల్‌గేట్స్ షాకింగ్ కామెంట్స్

రాబోయే వందేళ్లలో ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదని బిల్‌గేట్స్ అన్నారు. కోడింగ్‌కు కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మాత్రమే అవసరమని ఓ ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. ప్రోగ్రామింగ్‌ రంగంలో AI మనకు అసిస్టెంట్‌గా మాత్రమే వ్యవహరిస్తుంది.

Stock Market Today: ఫ్లాట్ గా మొదలై.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్

ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద ఇంకా చూపిస్తోంది. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ దేశీ మార్కెట్లు ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు తగ్గి 83,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో ఎటువంటి మార్పు లేకుండా 25,520 పైన ట్రేడవుతోంది.

Mobile tariff hike: మొబైల్‌ యూజ్ చేసే వారికి బిగ్ షాక్.. ఊహించని విధంగా భారీగా ధరలు పెరుగుదల

ఏడాది కింద టెలికాం సంస్థలు ఛార్జీలను పెంచగా ఇప్పుడు మరోసారి పెంచాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టారిఫ్ ప్లాన్‌లను పెంచాలని చూస్తున్నాయి. ఈ సారి 10 నుంచి 12 శాతం వరకూ టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Nehal Modi: అమెరికాలో నీర‌వ్ మోదీ తమ్ముడు అరెస్టు

డైమండ్ వ్యాపారి నేహ‌ల్ మోదీని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ స‌మ‌ర్పించిన అభ్యర్థన ఆధారంగా అత‌న్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసిన‌ట్లు నేహ‌ల్ మోదీపై కేసు న‌మోదైంది.

Jio Cheapest Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

టెలికాం కంపెనీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.1234 ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రూ.1899 ప్లాన్‌లో 336 రోజులు, రూ.1,958 ప్లాన్‌లో 365 రోజులు, రూ.3,599 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
    Advertisment
    Image 1Image 2