/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి నాయకులకు గుడ్న్యూస్ చెప్పింది అధికార పార్టీ. పెద్దమొత్తంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరో అడుగు పడింది. 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామాకాలు చేపట్టింది. అందులో 9 జనసేన, 4 బిజెపి నేతకు బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. 66 చైర్మన్ పదవుల్లో 17బిసిలకు, 10 ఎస్సీలకు, 5ఎస్టీలకు, 5 మైనారిటీ లీడర్లకు చోటు ఇవ్వనున్నారు. 66 మార్కెట్ కమిటీ చైర్మన్ పదువుల్లో 35 మహిళలకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
🚨Breaking news 🚨
— మన ప్రకాశం (@mana_Prakasam) July 17, 2025
కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీలో మరో అడుగు..
-66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఖరారు
-9 ఎఎంసిలలో జనసేన వారికి, 4 ఎఎంసిలలో బిజెపి వారికి చైర్మన్ లుగా అవకాశం
-66 చైర్మన్ పదవుల్లో 17 మంది బిసిలకు, 10 మంది ఎస్సీలకు, 5 గురు ఎస్టీలకు, 5 గురు మైనారిటీలకు చోటు… pic.twitter.com/E0LTVsqc8N