/rtv/media/media_files/2025/05/17/8s5s4C184yvl8OgfvFVq.jpg)
LIVE BLOG
https://rtvlive.com/cinema/tollywood-actor-fish-venkat-best-telugu-comedy-movies-9511673
Also Read: ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి
ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. టూరిస్టుల మీద విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. ప్రపంచమంతా ఆ దాడిని ఖండించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్..పాక్ పై దాడులు చేపట్టింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. తర్వాత పాక్ కూడా కాల్పులు నిర్వహించింది. తరువాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఘటనపై అమెరికా ఇప్పుడు మళ్ళీ స్పందించింది.
Also Read: ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థే..
పహల్గాందాడిని తామే చేశామని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే గ్రూప్ ప్రకటించింది. పాకిస్తాన్ లోని లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఆధ్వర్యంలో ఇది పని చేస్తోంది. అయితే ఈ దాడి ముందు వరకు దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు అమెరికా ఈ టీఆర్ఎఫ్ ను ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇది లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కూ రూబియో చెప్పారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్’ను విదేశీ ఉగ్రవాద సంస్థ గా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అమెరికా గుర్తిస్తున్నట్లు తెలిపారు.
Also Read: షాకింగ్ వీడియో.. పాముని మెడలో వేసుకుని పోజులు.. ఒక్క కాటుతో ప్రాణాలే పోయాయ్
2008 తర్వాత భారత్ లో ముంబయ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన అతి పెద్ద అటాక్ పహల్గామేనని మార్క్ రూబియో అధికారిక ప్రకటన చేశారు. అలాగే అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇది తమ పరిపాలన నిబద్ధత అని చెప్పారు.
Also Read: మా సంగతి మేం చూసుకుంటాం..నాటో చీఫ్ కు భారత్ ఘాటు సమాధానం
- Jul 18, 2025 21:18 IST
నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు
ఇటీవల నలుగురు రష్యా సైనికులు తోటి సిబ్బంది ముందు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లు విషం కలిపిన నీళ్లు తాగడం వల్లే ఇలా మృతి చెందినట్లు తెలిసింది. దీంతో రష్యా సైనికులు ఇప్పుడు నీళ్ల భయం పట్టుకుంది. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపిస్తోంది.
Ukrainian sabotage suspected as Russian soldiers die from poisoned water in Donetsk - Jul 18, 2025 21:17 IST
నారాయణ్పూర్లో ఎన్కౌంటర్. ఆరుగురు మృతి
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
- Jul 18, 2025 21:17 IST
హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా
- Jul 18, 2025 19:09 IST
కేసీఆర్ ఎందుకు ఏడుపు, పాలమూరుకు ఏం చేశావ్.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- Jul 18, 2025 19:09 IST
మా పాలమూరు ప్రాజెక్టుకు అడ్డొస్తే.. చంద్రబాబుకు సీఎం రేవంత్ స్ట్రెయిట్ వార్నింగ్!
- Jul 18, 2025 19:08 IST
యూపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్కౌంటర్
- Jul 18, 2025 18:12 IST
SIIMA 2025: 'సైమా' ఉత్సవానికి డేట్స్ ఫిక్స్ .. ఈ సారి కూడా అక్కడే?
- Jul 18, 2025 18:11 IST
పోలీసు స్టేషన్లోనే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం
- Jul 18, 2025 17:50 IST
ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్ రాజకీయాల్లో పెను మార్పులు
- Jul 18, 2025 16:55 IST
అక్రమ సంబంధం పెట్టుకుందని.. తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు!
- Jul 18, 2025 16:23 IST
బీజేపీ లో మాధవీలత చిచ్చు.. పార్టీ లైన్ దాటి...
- Jul 18, 2025 15:24 IST
భారత అమ్ములపొదిలో మరో ఆయుధం..ఏకే 203..
- Jul 18, 2025 15:23 IST
కారులో వృద్ధుడిని కట్టేసి.. తాజ్మహల్ చూసేందుకు వెళ్లిన ఫ్యామిలీ!
మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం తాజ్ మహల్ సందర్శన కోసం వెళ్లారు. కారును శిల్ప్గ్రామ్ పార్కింగ్లో ఉంచి.. 80 ఏళ్ల వృద్ధుడిని కారులోనే వదిలేసి వెళ్లారు. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్న అతడిని పార్కింగ్ సిబ్బంది బయటకు తీసి రక్షించారు.
- Jul 18, 2025 14:53 IST
మహారాష్ట్రలో మారుతున్న రాజకీయాలు.. బీజేపీలోకి ఉద్ధవ్ ఠాక్రే ?
ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయాలు మారిపోతున్నాయి. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే.. మళ్లీ బీజేపీతో కలవనున్నట్లు ప్రచారం నడుస్తోంది. గురువారం ఆయన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అవ్వడమే ఇందుకు ఉదాహరణగా తెలుస్తోంది.
Uddhav Thackeray meets Devendra Fadnavis day after 'join us after 2029' remark - Jul 18, 2025 14:52 IST
హైదరాబాద్లో అరాచక భర్త.. భార్య పుట్టింటికి పోయొచ్చేలోగా.. ఏం చేశాడో తెలుసా!?
- Jul 18, 2025 13:57 IST
Best 5 Camera Smartphones: ఉఫ్ ఉఫ్.. రూ.20వేల లోపు బెస్ట్ 5 కెమెరా స్మార్ట్ఫోన్స్ - ఏకంగా 108MPతో
- Jul 18, 2025 13:21 IST
HYD Software Employee: అయ్యో బిడ్డా.. నెలకు రూ.2లక్షల జీతగాడు.. లవర్ వదిలేసిందని సూసైడ్
- Jul 18, 2025 13:20 IST
BIG BREAKING: టీడీపీకి అశోక్ గజపతిరాజు రాజీనామా!
- Jul 18, 2025 12:43 IST
Telangana Villages : అప్పుడు 5 మండలాలు.. ఇప్పుడు 14 గ్రామాలు.. తెలంగాణకు బీజేపీ సర్కార్ మరో షాక్?
- Jul 18, 2025 11:23 IST
Bangladesh: ముజీబ్, ఠాగూర్, ఇప్పుడు సత్యజిత్ రే..భారత్ తో బంగ్లాదేశ్ తెగతెంపులు చేసుకుంటోందా?
- Jul 18, 2025 11:23 IST
Assam CM: రాహుల్ కోసం అస్సాం జైళ్ళు వెయిటింగ్..విరుచుకుపడ్డ సీఎం హిమంత బిస్వా
- Jul 18, 2025 09:42 IST
USA: ట్రంప్ లో ఆ లోపం ఉంది..వైట్ హౌస్
- Jul 18, 2025 09:42 IST
Cricket: మరో 101 పరుగులు చేస్తే..61 ఏళ్ళ రికార్డ్ రిషబ్ సొంతం
- Jul 18, 2025 09:40 IST
AAIB: ఏం జరిగిందో చెప్పాం..దర్యాప్తు ఇంకా పూర్తవలేదు..ఏఏఐబీ
ఇంధన స్విచ్ లు ఆఫ్ అయ్యాయంటూ ఏఏఐబీ ప్రథమిక దర్యాప్తు ఇచ్చింది. దీనిపై అంతర్జాతీయ మీడియాలో విపరీత కథనాలు వచ్చాయి. పైలెటే స్విచాఫ్ చేశాడంటూ రాశాయి. దీంతో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని..అప్పుడే నిర్ధారణకు రావొద్దంటూ ఏఏఐబీ స్పష్టం చేసింది.
Air India Crash victims' families claim forced financial disclosures - Jul 18, 2025 09:39 IST
USA: ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
- Jul 18, 2025 08:02 IST
BIG BREAKING: సిద్ధరామయ్య కన్నుమూత.. షాకింగ్ పోస్ట్
- Jul 18, 2025 08:01 IST
ఢిల్లీ కోర్టులో వింత శిక్ష.. ఏంటో తెలిస్తే షాక్!
- Jul 18, 2025 08:01 IST
Telangana Rain Update: తెలంగాణలో జోరువాన.. ఈ జిల్లాల్లో దంచికొట్టేస్తుంది
- Jul 18, 2025 07:03 IST
Ind Vs Eng: టీమిండియాకు బిగ్ షాక్.. అర్ష్దీప్ సింగ్ ఔట్!
ఇంగ్లాండ్తో నాలుగోటెస్టుకు ముందు భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ గాయపడ్డాడు. నెట్స్ ప్రాక్టీస్లో బౌలింగ్ చేస్తుండగా చేతివేలికి గాయమైంది. దీంతో అతని టెస్టు అరంగేట్రంపై సందిగ్ధత నెలకొంది. బుమ్రాకు విశ్రాంతిస్తే అర్ష్దీప్కు అవకాశం లభించే అవకాశం ఉంది.
arshdeep singh injured ahead of 4th test team india fast bowler - Jul 18, 2025 07:02 IST
Snake Bite: షాకింగ్ వీడియో.. పాముని మెడలో వేసుకుని పోజులు.. ఒక్క కాటుతో ప్రాణాలే పోయాయ్
మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ దీపక్ మహావర్ పాము కాటుకు గురై మరణించాడు. వేలాది పాములను రక్షించి, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో దీపక్ మహావర్ పేరుపొందాడు. ప్రజలకు సేవ చేసిన ఆయన మరణం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
Deepak Mahawar died after being bitten by snake in Madhya Pradesh - Jul 18, 2025 07:01 IST
Road Accident: ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి