Gujarat: ఇదెక్కడి మాస్‌ రా మావా.. బీరు తాగుతూ వాదించిన న్యాయవాది.. VIDEO

గుజరాత్‌లో ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ న్యాయవాది బీర్‌ తాగుతూ క్లయింట్ తరఫున వాదనలు వినిపించారు. దీంతో గుజరాత్ హైకోర్టు చర్యలకు దిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Kidnap: ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

పశ్చిమాఫ్రికాలోని మాలిలో మంగళవారం ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న గ్రూప్ జమాత్‌ నుస్రత్ అల్‌ఇస్లాం వాల్‌ ముస్లిమీన్ దీనికి బాధ్యత వహించింది

Crime: ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. మరిదిలతో అక్రమ సంబంధం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళా ఆస్తి కోసం తన అత్తనే హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి నగలు ఎత్తుకెళ్లింది. చివరికి ఈ హత్యకు సహకరించిన ఆమె చెల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

Spicejet: విమానం గాల్లో ఉండగా తెరుచుకున్న కిటికీ.. వీడియో వైరల్

గోవా నుంచి పుణె వెళ్తున్న స్పేస్‌జెట్‌ విమానంలో గాల్లో ఉండగానే ఓ కిటికీ ఫ్రేమ్‌ తెరుచుకుంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. చివరికి ఆ విమానం పుణె ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

Delivery Boy Died: దారుణం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి డెలివరీ బాయ్ మృతి.. 22వ అంతస్తులో ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి!

ముంబైలో పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. 22వ అంతస్తుకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లగా.. ఒక్కసారిగా అదుపుతప్పి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. రక్షించేవారు లేకపోవడంతో ప్రాణాలు విడిచాడు.

BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్!

జమ్ము కశ్మీర్‌లో బుధవారం కాల్పులు కలకలం రేపాయి. కిష్త్వార్ ఛాత్రు ఏరియాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైషె-ఎ-ముహమ్మద్‌ ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా బలగాలు అంచనా వేశాయి. ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు, CRPF జవాన్లు ఈ  ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

Infosys Techie: లేడీస్ బాత్‌రూమ్‌లో ఏపీ టెకీ పాడుపని.. చివరికి ఇలా దొరికేశాడు

ఏపీకి చెందిన నగేష్‌ స్వప్నిల్‌ మాలి అనే టెకీ బెంగళూరులో పాడుపని చేస్తూ పట్టుబడ్డాడు. ఇన్ఫోసిస్‌‌ కంపెనీలోని వాష్‌రూమ్‌లో సీక్రెట్‌గా మహిళల వీడియోలు రికార్డ్ చేస్తూ చిక్కాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.

Web Stories
web-story-logoPriyanka jain 27th birthday pic sevenవెబ్ స్టోరీస్

బిగ్ బాస్ బ్యూటీ 27th బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు భలే ఉన్నాయి!

web-story-logohome plantవెబ్ స్టోరీస్

అందం పెరగాలంటే ఇంట్లో ఈ మొక్కలు ఉండాల్సిందే

web-story-logobuddhas hand fruitవెబ్ స్టోరీస్

బుద్ధ హస్తం పండు ఎప్పుడైనా తిన్నారా..?

web-story-logoMale Ear Piercingవెబ్ స్టోరీస్

అబ్బాయిలు చెవులు కుట్టించుకుంటే లాభాలున్నాయా..?

web-story-logosinger mangli bonalu pic eightవెబ్ స్టోరీస్

బొనమెత్తి అమ్మవారిలా దర్శనమిచ్చిన మంగ్లీ! ఎంత బాగుందో

web-story-logoBrain healthవెబ్ స్టోరీస్

మెదడు ఆరోగ్యం కోసం బెస్ట్ ఫుడ్స్

web-story-logoNeck Painవెబ్ స్టోరీస్

ఈ చిట్కా పాటిస్తే చిటికెలో ఆ నొప్పి పరార్

web-story-logokiran abbavaram  k ramp projectవెబ్ స్టోరీస్

K-Ramp తో అదరగొడుతున్న కిరణ్!

web-story-logoPeach Fruitవెబ్ స్టోరీస్

ఈ పండు తింటే ఊహించని లాభాలు

web-story-logodandruff2వెబ్ స్టోరీస్

చుండ్రుతో నరకం చూపిస్తోందా..?

Advertisment

Kidnap: ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

పశ్చిమాఫ్రికాలోని మాలిలో మంగళవారం ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న గ్రూప్ జమాత్‌ నుస్రత్ అల్‌ఇస్లాం వాల్‌ ముస్లిమీన్ దీనికి బాధ్యత వహించింది

Bali Boat Capsized: బోటు బోల్తా.. నలుగురు మృతి - 61 మంది గల్లంతు

ఇండోనేషియాలోని రిసార్ట్ ద్వీపం బాలిలో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. 65 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందిని రక్షించగా.. 38 మంది కోసం రెస్క్యూ టీం వెతుకుతుంది. 

BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్!

జమ్ము కశ్మీర్‌లో బుధవారం కాల్పులు కలకలం రేపాయి. కిష్త్వార్ ఛాత్రు ఏరియాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైషె-ఎ-ముహమ్మద్‌ ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా బలగాలు అంచనా వేశాయి. ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు, CRPF జవాన్లు ఈ  ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

America: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్యార్థి వీసాలపై టైం లిమిట్ విధించారు. ప్రస్తుతం F-1 వీసాలపై అమెరికాలో విదేశీ విద్యార్థులు చదివినంత కాలమే ఉండే వెసులుబాటు కల్పించారు. ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలో మార్పులకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అమెరికా నుంచి 3 అపాచీ హెలికాప్టర్లు.. ఎందుకో తెలుసా?

భారత రక్షణ రంగంలోకి పవర్‌ఫుల్ హెలికాఫ్టర్లు వచ్చి చేరనున్నారు. అమెరికా నుంచి మూడు అపాచీ చాపర్లు జూలై నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉంది. 2020లో 600 మిలియన్ల డాలర్ల ఒప్పందం కింద ఆరు అపాచీలను భారతదేశం ఆర్డర్ చేసింది.

China President Jinping: చైనాలో ఏం జరుగుతోంది.. అధ్యక్షుడు జిన్ పింగ్‌కు చెక్!

పొరుగు దేశం చైనాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను పదవిలో నుంచి తప్పించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. డ్రాగన్ కంట్రీలో నాయకత్వ మార్పుకు సంకేతాలు వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

BREAKING: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

పాకిస్తాన్‌లోఖైంబర్‌ పంఖ్త్వాలో కారులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో స్పాట్‌లోనే నలుగురు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ మృతుల్లో పోలీస్ కమిషనర్ ఉన్నట్లు కూడా సమాచారం. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Advertisment

Telangana Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫిల్మ్‌నగర్‌ ఎస్సై స్పాట్ డెడ్

తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఫిల్మ్‌నగర్‌ ఎస్సై రాజేశ్వర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

HYD Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. రబ్బర్ ఫ్యాక్టరీలో ఎగసిపడిన మంటలు

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున కాటేదాన్‌లోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. స్థానికులు భయాందోళనకు గురై వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

TG Good News: వారికి కూడా రుణమాఫీ.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందు కోసం రూ. 33 కోట్లను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

TG Crime: కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో ఓ కుమారుడు తన తండ్రిని హత్య చేశాడు. మృతుడు హన్మంత్ నాయక్‌ (38)గా పోలీసులు గుర్తించారు. కుమారుడు రవీందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిగాచీ ఫ్యాక్టరీ పేలుడుపై కమిటీ దర్యాప్తు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్త బి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రమాదంపై నెలరోజుల్లో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది.

BIG BREAKING: చేసేదంతా ఆ ముగ్గురే.. రాజాసింగ్ ఫోన్ కాల్ లీక్!

బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. ఓ కార్యకర్త రాజాసింగ్ కు ఫోన్ చేసి పార్టీలో కొనసాగాలని కోరారు. స్పందించిన రాజాసింగ్ హైకమాండ్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. ఆ ముగ్గురే పార్టీని నాశనం చేస్తున్నారన్నారు

నారా లోకేష్ కు థాంక్స్ చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్.. ఎందుకో తెలుసా?

తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎన్నికైన రాంచంద్రరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మంత్రి, టీడీపీ కీలక నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇందుకు రాంచంద్రరావు స్పందించారు. లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisment

Tirupathi Fire Accident: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో భక్తులు పరుగో పరుగు

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. భారీగా పొగ, మంటలు వ్యాపించడంతో భక్తులు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది.

నారా లోకేష్ కు థాంక్స్ చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్.. ఎందుకో తెలుసా?

తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎన్నికైన రాంచంద్రరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మంత్రి, టీడీపీ కీలక నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇందుకు రాంచంద్రరావు స్పందించారు. లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు హెవీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాాలని వెల్లడించింది.

Singayya Incident: నా భర్తను ఏదో చేశారు.. సింగయ్య మృతిపై భార్య సంచలన ఆరోపణలు!

సింగయ్య మృతిపై ఆయన సతీమణి లూర్దుమేరి సంచలన కామెంట్స్ చేశారు. తన భర్తను అంబులెన్సులో ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదన్నారు. లోకేష్ మనుషులు 50 మంది వచ్చి.. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారన్నారు.

BIG BREAKING: ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా

ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని.. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

AP Crime: లవర్‌ మోజులో భార్యపై మర్డర్ స్కెచ్..చివరికి కుటుంబ సభ్యులు మొత్తం..

అన్నమయ్య జిల్లా బండార్లపల్లెలో ఇందుజ అనే యువతిని ఆమె భర్త విజయ్‌ శేఖర్‌ రెడ్డి హత్య చేసిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. మొదట ఈ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ.. పోలీసుల దర్యాప్తులో నిజాలు ఒప్పుకున్నారు నిందితులు.

CM Chandrababu: సామాన్యుడు పోశిబాబు ఇంట్లో చంద్రబాబు.. అక్కడ ఏం చేశారో చూడండి! ఫొటోలు వైరల్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిన్న తూర్పు గోదావరి జిల్లా కొవ్వురును పర్యటించారు. అక్కడ ప్రజల చెంతకే వెళ్లి వారి వ్యాపారాలు బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న చర్మకారుడు పోశిబాబును ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి.

Advertisment

Jio Cheapest Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

టెలికాం కంపెనీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.1234 ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రూ.1899 ప్లాన్‌లో 336 రోజులు, రూ.1,958 ప్లాన్‌లో 365 రోజులు, రూ.3,599 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.

Microsoft Lay Off: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. రోడ్డున పడ్డ 9వేల మంది ఉద్యోగులు

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇంత భారీగా స్థాయిలో ఉద్యోగుల తొలగింపు చేయడం ఇది రెండోసారి. దాదాపు 4 శాతం లేదా 9వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుందని తెలిపింది.

No GST: మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే న్యూస్.. వీటిపై ఇక నో జీఎస్టీ?

ప్రస్తుతం ఉన్న 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ శ్లాబును 5 శాతం శ్లాబులోకి మార్చాలని కేంద్రం చూస్తోంది. అయితే దీనివల్ల ప్రభుత్వానికి సుమారుగా రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లు నష్టం వస్తుందట.

USA: మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

మోదీకి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌పై 500 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే యూఎస్‌ సెనేట్‌లో దీనిపై బిల్లు తెస్తామని లిండ్సే తెలిపారు.

TTD: ఆన్‌లైన్ టికెట్లపై TTD కీలక ప్రకటన!

ఆన్‌లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Railway: ఈ అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు.. ఎంత పెరిగాయంటే!

ఈ అర్థరాత్రి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలుకాబోతున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. అలాగే టికెట్‌బుకింగ్‌ నిబంధనలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ తప్పనిసరి చేస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. 

July Month New Rules: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!

జూలై 1వ తేదీ నుంచి యుపీఐ ఛార్జ్, కొత్త పాన్ కార్డులకు ఆధార్ కార్డు, తత్కాల్ టికెట్ బుకింగ్‌లో రూల్స్ మారనున్నాయి. కొత్త పాన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలి. అలాగే జనన ధృవీకరణ పత్రం, ఆధార్ వెరిఫికేషన్ ఉంటేనే జరుగుతుంది. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
    Advertisment
    Image 1Image 2