Meta: భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన మెటా..

2024 ఎన్నికలకు సంబంధించి ఇటీవల మార్క్ జూకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటా సంస్థ స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. మెటా కంపెనీకి భారత్‌ ఎంతో ప్రాముఖ్యమైనదని పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

కొత్త టెలికాం రూల్.. సిమ్ కార్డ్ తీసుకునేవారికి వారికి ఇది పక్కా

PM ఆఫీస్ నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌కు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి కొత్త సిమ్ కార్డు తీసుకునే వారి ఆధార్ బేస్ బయోమెట్రిక్ తప్పని సరి చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్‌తో SIM కనెక్షన్స్ అరికట్టడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Global Internet Outage: జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం.. !

2025 జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడుతుందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన 'ది సింప్సాన్స్' అనే కార్టూన్ టీవీ షో ఎపిసోడ్‌లో దీన్ని చూపించారు. మరింత సమాచారం ఈ ఆర్టికల్ చదవండి.

BREAKING NEWS : సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.  స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.

ఎంత పనిచేశారమ్మ... అప్పుల బాధకు ఐదుగురు బలి!

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది.  అప్పుల బాధ నుంచి వేధింపులు భరించలేక ఓ జంట తాము విషం తీసుకుని,  తమ పిల్లలకు కూడా విషమిచ్చారు.  ఇందులో మహిళ ఆమె కుమారుడు మృతి చెందగా, ఆమె భర్త, మరో ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు.

BREAKING NEWS : కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరగాలని అభిప్రాయపడింది.

Mahakumbh:కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే

కుంభమేళాలో అఖాడాల ప్రస్తావన లేకుండా ఉండదు. ఈ అఖాడాలు లేకుండా కుంభమేళాను ఊహించుకోలేం. ఈ అఖాడాల సాధువుల వల్ల కుంభమేళా ఎంతో వైభవంగా జరుగుతుంది. అసలు అఖాడాలు అంటే ఏంటి? వాటి చరిత్ర ఏంటి ఈ స్టోరీలో!

Web Stories
web-story-logo RO water వెబ్ స్టోరీస్

RO నీటిలో TDS ఎంత ఉండాలి?

web-story-logo Black Sesame వెబ్ స్టోరీస్

సంక్రాంతి రోజు నువ్వులతో ఇలా చేస్తే ప్రయోజనాలు

web-story-logo ipomoea carnea tree వెబ్ స్టోరీస్

కేటీఆర్‌ ప్రస్తావించిన లొట్టపీసు చెట్టు కథ ఇదే

web-story-logo  Apply ice to face వెబ్ స్టోరీస్

ముఖానికి ఐస్ అప్లై చేస్తే మొటిమలు మాయం

web-story-logo Pig Fight వెబ్ స్టోరీస్

కోడిపందాలకు ధీటుగా పందుల పోటీలు

web-story-logo  Otzempic drink వెబ్ స్టోరీస్

అధిక బరువు తగ్గించే డ్రింక్‌కు పెరుగుతోన్న క్రేజ్

web-story-logo walking10 వెబ్ స్టోరీస్

సాయంత్రం వాకింగ్‌తో ప్రయోజనాలు

web-story-logo blood-pressure వెబ్ స్టోరీస్

బిపీ కంట్రోల్‌లో ఉండాలంటే?

web-story-logo sneezing వెబ్ స్టోరీస్

జలుబుతో బోలెడు లాభాలున్నాయి

web-story-logo Diabetes patient Snacks వెబ్ స్టోరీస్

షుగర్‌ రోగులు ఈ స్నాక్స్‌ని రోజూ ట్రై చేయండి

Advertisment

Meta: భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన మెటా..

2024 ఎన్నికలకు సంబంధించి ఇటీవల మార్క్ జూకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటా సంస్థ స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. మెటా కంపెనీకి భారత్‌ ఎంతో ప్రాముఖ్యమైనదని పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Global Internet Outage: జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం.. !

2025 జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడుతుందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన 'ది సింప్సాన్స్' అనే కార్టూన్ టీవీ షో ఎపిసోడ్‌లో దీన్ని చూపించారు. మరింత సమాచారం ఈ ఆర్టికల్ చదవండి.

Musk: ఆ విషయం లేట్‌ గా చెప్పారు..మస్క్‌ పై అమెరికా రెగ్యులేటర్‌ దావా!

ట్విటర్‌ లో ఈ వాటాల కొనుగోలు విషయాన్ని అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ కు మస్క్‌ గడువులోగా తెలియజేయలేదట. దీంతో ఆయన పై యూఎస్‌ ఎస్‌ఈసీ తాజాగా దావా వేసింది.

Tibet: టిబెట్‌లో ఆగని భూ ప్రకంపనలు..168 గంటల్లో 3600 సార్లు..

జనవరి 7న టిబెట్‌లో భూకంపం వచ్చింది. 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి 126 మంది చనిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భూ ప్రకంపనలు ఆగలేదు. మొత్తం 3600 సార్లు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చెబుతోంది. 

క్రిటికల్ కండిషన్‌లో లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు..మరింత వేగంగా గాలులు..

లాస్ ఏంజెలెస్‌లో మంటలు ఇంకా చల్లారలేదు. దానికి తోడు ఈరోజు నుంచి శాంటా ఆనా గాలులు మరింత బలంగా వీస్తాయని...దీని వల్ల అక్కడ పరిస్థితులు క్రిటికల్‌గా మారనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. లాస్‌ ఏంజెలెస్ బయటకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టు..ఎమర్జెన్సీ తంటా!

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ ఇప్పటికే అభిశంసనకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మార్షల్‌ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్‌ ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Kate Middleton: క్యాన్సర్‌ నుంచి బయటపడ్డాను: వేల్స్ యువరాణి!

బ్రిటన్‌ యువరాజు విలియమ్‌ భార్య, ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ ఓ కీలక ప్రకటనను ప్రజల ముందుకు తీసుకుని వచ్చారు. తాను క్యాన్సర్‌ నుంచి బయటపడ్డట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్టు చేశారు.

Advertisment

Khammam: కిడ్నాప్ కేసు విషాదాంతం.. శవమై తేలిన సంజయ్, గ్రామస్థుల ఆందోళన

ఖమ్మం యువకుడి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. పోలెపల్లికి చెందిన సంజయ్‌ను దుండగులు చంపేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ కుటుంబసభ్యులు, స్నేహితులు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. 

Telangana Politics: తెలంగాణలో ఈ ముగ్గురు మంత్రుల పదవి ఊస్ట్..!

తెలంగాణలో ముగ్గురి మంత్రుల పదవులు ఊడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూపల్లి కృష్ణరావు, కొండా సురేఖతోపాటు మరో మంత్రిని కేబినెట్ నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫూర్తి కేబినెట్ ఏర్పాటుకు ఢిల్లీ పెద్దలు ఒకే చెప్పారట.

మోహన్ బాబు కాలేజీకి మంచు మనోజ్.. టెన్షన్.. టెన్షన్!

మోహన్ బాబు కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. మంచు మనోజ్ అక్కడికి వస్తున్నాడన్న సమాచారంతో మోహన్‌ బాబు యూనివర్సిటీని క్లోజ్ చేశారు. గేట్లు సిబ్బంది పూర్తిగా మూసివేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది.

BREAKING NEWS : కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరగాలని అభిప్రాయపడింది.

🔴 KTR Quash Petition SC Judgment Live Updates: కేటీఆర్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు!

ఫార్ములా ఈ రేసు కేసుపై కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను విచారించనుంది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

KTR: ఈరోజు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేశారు. 

Hyderabad: ఫ్లైఓవర్‌పై నుంచి దుంకిన దొంగ.. వీడియో వైరల్!

తాగిన మత్తులో ఓ దొంగ ఫ్లైఓవర్‌పై నుంచి దూకిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అంబర్‌పేట్ వంతెన రాడ్లు దొంగిలించబోతుంటే స్థానికులు కేకలు వేశారు. దీంతో ఫలక్‌నుమాకు చెందిన రాములు(55) అమాంతం దూకేయగా గాయాలపాలయ్యాడు. వీడియో వైరల్ అవుతోంది.

Advertisment

Srisailam: శ్రీశైలం ఆలయంలో కొట్లాట.. ఈవో Vs అర్చకులు!

శ్రీశైలం ఆలయంలో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. ఆరుద్రోత్సవ సుప్రభాతం, హారతి సేవల్లో ఈవో శ్రీనివాసరావు పాల్గొనడం శాస్త్ర విరుద్ధమని అర్చకులు అడ్డుకున్నారు. వెకిలి నవ్వులు నవ్వుతూ ఎగతాళి చేశారు. దీంతో పూజారులపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు.

Srisailam: నిన్న తిరుమల..ఈరోజు శ్రీశైలం.. సిబ్బంది చేతివాటం!

శ్రీశైలంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. దీంతో మొత్తం 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

BREAKING NEWS : సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.  స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.

Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. మద్యం ధరలు తగ్గాయోచ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు సంక్రాంతి పండగ వేళ మద్యం కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యం ధరలను తగ్గించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16 రకాల బ్రాండ్ల మద్యం దొరుకుతుండగా.. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలను తగ్గించారు.

జగన్ కు బిగ్ షాక్.. మరో కీలక నేత ఔట్.. ఈ నెలలోనే జంప్?

ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మర్రి రాజశేఖర్ YCPని వీడేందుకు సిద్ధం అయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గ బాధ్యతలను మరోసారి విడుదల రజినికే అప్పగించడంతో అయన అసంతృప్తిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆయన TDPలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

తిరుమలలో ఇంటి దొంగ..రెండేళ్లలో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎంత కొట్టేశాడంటే?

శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన బంగారు బిస్కెట్‌ దొంగతనంలో కేసు కొత్త మలుపు తిరిగింది.నిందితుడు వీరిశెట్టి పెంచులయ్య గత రెండు సంవత్సరాలలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగలించినట్లు సమాచారం.

AP: ఆ ఊళ్లో సంక్రాంతి జరుపుకోరు..స్నానాలు కూడా చేయరు..ఎందుకంటే!

సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు. కానీ సంక్రాంతి పండగను జరుపుకోని ఓ గ్రామం ఉందని మీకు తెలుసా. అది కూడా ఏపీలోనే అనే విషయం తెలుసా..అసలు ఈ కథేంటి..ఆ ఊరు ఎక్కడ ఉందనే విషయాలు ఈ స్టోరీలో..

Advertisment

Stock Market: లాభాల బాటలో అదానీ షేర్లు...19శాతం పైకి..

స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ 19శాతం పెరిగాయి. దీంతో ఇంట్రాడేలో టాక్ వాల్యూ గరిష్ట స్థాయి రూ.2,422.90కి చేరుకుంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ వారసుడు ఇతనే

వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ తన వారసుడిని ప్రకటించాడు. ఆయన రెండో సంతానం హువర్డ్ బఫెట్ బెర్క్ షైర్ హత్‌వే కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నటు ఆయన చెప్పారు. హువర్డ్ కంపెనీ బోర్డులో దాదాపు 30 సంవత్సరాలు పని చేశారు.

వామ్మో.. డేంజర్ యాప్స్, ఇవి ఇన్‌స్టాల్ చేస్తే డేటా లీక్

ఫ్రేమస్ గేమింగ్ యాప్ క్యాండీ క్రష్ సాగా, డేటింగ్ యాప్ టిండర్ లాంటి యాప్స్ యూజర్ల డేటాను హ్యాకర్స్‌కు లీక్ చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇవి వినియోగదారులపై నిరంతరం నిఘా పెట్టి వారి లొకేషన్, డేటాను హ్యాకర్లుకు విక్రయిస్తున్నాయి.

బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే!

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.  10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  100 పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 పెరిగింది. ముందు రోజు అంటే సోమవారం రోజున బంగారం ధర రూ. 400 పెరిగింది. పూర్తి డీటెయిల్స్ కోసం ఆర్టికల్ లోపల చదవండి.

కుంభమేళకు యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్‌జాబ్స్ భార్య

యాపిల్ కంపెని యజమాని స్టీవ్‌జాబ్స్ భార్య ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళకు హాజరైయ్యారు. స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్‌(61) ప్రయాగ్‌రాజ్ కుంభమేళ కోసం జనవరి 11నే ఇండియాకు వచ్చారు. సోమవారం 40 మంది బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది.

ఆఫర్‌ అదిరింది గురూ.. సంక్రాంతి పండుగకు జియో గుడ్‌న్యూస్

బంపర్ ఆఫర్‌తో జియో మళ్లీ వచ్చింది. జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్ ఫైబర్  పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది.  ఈ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. వివరాల కోసం ఈ వార్త చదవండి.

Gold Rates: అబ్బా సాయిరాం : పండగపూట గుడ్ న్యూస్.. దిగొచ్చిన గోల్డ్ రేట్స్

గోల్డ్ రేట్స్ దిగొచ్చాయి. జనవరి 13వ తేదీన 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.  100 తగ్గింది. ఇక  10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.  100 తగ్గింది. దీనికి ముందు వరుసగా రూ. 150, రూ. 250, రూ. 350, రూ. 100 చొప్పున పెరుగుతూ వచ్చాయి.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2