Spam Messages: స్పామ్ సందేశాలు ఇకనుంచి ఈజీగా గుర్తుపట్టచ్చు

మొబైల్ ఫోన్లకు తరచుగా స్పామ్ సందేశాలు వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. వీటిని సులభంగా గుర్తించడం కోసం టెలికాం సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నిజమైన మెసేజ్‌లు, స్పామ్ మెసేజ్‌ల మధ్య తేడాను ఈజీగా గుర్తించేందుకు ఆ సందేశం చివర్లో ఓ లెటర్‌ను జోడిస్తున్నాయి.

Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి

ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లాలో ఈరోజు సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న కార్ అదుపు తప్పి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8మంది అక్కడక్కడే మృతి చెందారు. 

Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ

ఇండియన్ స్టూడెంట్స్ కు గూగుల్ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఏడాది పాటూ ఫ్రీగా ఏఐ టూల్స్ ను వాడుకోవచ్చని చెప్పింది. జెమినీ ఫర్‌ స్టూడెంట్స్ పేరుతో 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు ఉచిత  సబ్ స్క్రిప్షన్ పొందవచ్చును. 

KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం

కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉరిశిక్ష పడకుండా తానే ఆపానని ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ అన్నారు. నిమిషను కాపడటంలో 8 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

Fake News: సమోసా.. జిలేబీలపై లేబుల్స్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

సమోసా, జిలేబీలో కొవ్వు, చక్కెర, నూనె శాతం ఎంత ఉందని తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలనే న్యూస్ ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ పీబీఐ తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం సూచనలు మాత్రమే చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

UIDAI: తల్లిదండ్రులకు అలెర్ట్.. చిన్నారుల ఆధార్ కార్డుపై కేంద్రం కీలక సూచన

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDA) చిన్నారుల ఆధార్‌ కార్డ్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌కు సంబంధించి కీలక సూచనలు చేసింది. చిన్నారికి ఏడేళ్లు వచ్చినా కూడా బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించింది.

Indian Techie: విదేశాల్లో బతకడం అంత ఈజీ కాదు, కాస్త ఆలోచించండి.. భారతీయ టెకీ పోస్ట్ వైరల్

విదేశాల్లో ఉండటం అంత ఈజీ కాదని ఐరాపాలో ఉంటున్న ఓ భారతీయ టెకీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అధిక ధరల నుంచి ఒంటరితనం దాకా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని తన అనుభవాలను ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు.

Web Stories
web-story-logoRaai Laxmi pic twoవెబ్ స్టోరీస్

రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా!

web-story-logoSreeleela pose with cart pic oneవెబ్ స్టోరీస్

కార్ట్ లో శ్రీలీల ఫోజులు.. పిక్స్ భలే ఉన్నాయి!

web-story-logoStrong Teeth Foodsవెబ్ స్టోరీస్

ఆరోగ్యకరమైన దంతాల కోసం ఇవి తినండి

web-story-logobulkingవెబ్ స్టోరీస్

బరువులు ఎత్తడం వల్ల పొట్ట ఆకారం మారుతుందా..?

web-story-logovarun tej vacationవెబ్ స్టోరీస్

ప్రెగ్నెన్సీలో భార్యతో వరుణ్ వెకేషన్! ఫొటోలు వైరల్

web-story-logorashmika mandannaవెబ్ స్టోరీస్

రష్మిక మందన్న పాదాల సంరక్షణ రహస్యం ఇదే

web-story-logoSleeping Earlyవెబ్ స్టోరీస్

రాత్రి 10 గంటలకే నిద్రపోతే అనేక లాభాలు

web-story-logoLizardsవెబ్ స్టోరీస్

బల్లి పడితే శుభమా..అశుభమా తెలుసుకోండి

web-story-logoJwala Gutta daughter naming ceremony pic fourవెబ్ స్టోరీస్

జ్వాలా గుత్తా కూతురికి అమీర్ ఏం పేరు పెట్టారో చూడండి! కపుల్ ఎమోషనల్

web-story-logoHoney waterవెబ్ స్టోరీస్

వ్యాయమం ముందు హనీ వాటర్ తాగితే ఏమవుతుంది

Advertisment

BREAKING: సంచలనం.. ఆ దేశ ప్రధాని రాజీనామా

ఉక్రెయిన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ (39) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన టెలిగ్రాం పేజీలో పోస్ట్ చేశారు.

Trump U Turn: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలియడం లేదు. నిన్న రష్యాకు తీవ్ర వార్నింగ్ ఇచ్చిన ట్రంప్  ఈరోజు యూటర్న్ తీసుకున్నారు. జెలెన్ స్కీ మాస్కోను లక్ష్యం చేసుకోకూడదు అన్నారు. 

Russia-Ukraine War: ఏం చేసుకుంటారో చేసుకోండి..ట్రంప్ వార్నింగ్ పై రష్యా

ఉక్రెయెన్ తో యుద్ధాన్ని 50 రోజుల్లో ముగించాలంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ను రష్యా కొట్టిపారేసింది. దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. అదనపు ఆంక్షలను ఫేస్ చేస్తామని తెలిపింది. 

Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్

భారత్ లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచమంతా చూసిందని, జమ్మూకశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు జరిపిన దాడిగానే పరిగణించాల్సిందేనని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.

KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం

కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉరిశిక్ష పడకుండా తానే ఆపానని ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ అన్నారు. నిమిషను కాపడటంలో 8 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

Indian Techie: విదేశాల్లో బతకడం అంత ఈజీ కాదు, కాస్త ఆలోచించండి.. భారతీయ టెకీ పోస్ట్ వైరల్

విదేశాల్లో ఉండటం అంత ఈజీ కాదని ఐరాపాలో ఉంటున్న ఓ భారతీయ టెకీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అధిక ధరల నుంచి ఒంటరితనం దాకా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని తన అనుభవాలను ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు.

America Floods: అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ

అమెరికాలో ఆకస్మికంగా సంభవించిన భారీ వరదల వల్ల న్యూయార్క్, న్యూజెర్సీలో మొత్తం ప్రజా జీవనం స్తంభించిపోయింది. రోడ్లు, ఎయిర్‌పోర్టులు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ కరోలినాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.

Advertisment

Muralidhar Rao: కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కీలక పరిణామం...మాజీ ఈఎన్‌సీ మురళీధరరావు అరెస్ట్‌

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహారించిన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీ (ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌) మురళీధరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు.

TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ

ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి ఛైర్మన్‌గా, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా గల ఎపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఇద్దరు సీఎంలకు పిలుపువచ్చింది.

Surveyor Tejeshwar Case: బెడ్రూంలో స్పై కెమెరా.. ఏడ్చేందుకు గ్లిజరిన్.. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్‌లు!

జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త చనిపోతే తన కంట్లో కన్నీళ్లు రావడానికి తేజేశ్వర్ భార్య ఐశ్వర్య గ్లిజరిన్ వాడినట్లు పోలీసులు గుర్తించారు.

She Teams:  బోనాల వేడుకల్లో బుద్ధిలేని పనులు.. షీ టీమ్స్ కు ఎన్ని వందల మంది చిక్కారంటే?

అకతాయిలకు అవకాశం వస్తే సమయం, సందర్భం చూడకుండా ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం సర్వసాధారణమైంది. మొహరం, బోనాల పండుగ సందర్భంగా పలుచోట్ల అకతాయిలు ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ షీటీమ్స్‌ కు దొరికిపోయారు. అలా ఏకంగా 478 మంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.  

Maoist Party: మావోయిస్టు పార్టీకి బిగ్‌ షాక్‌..లొంగిపోయిన అగ్రనేత దంపతులు

తెలంగాణలో నక్సలైట్ల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుండగా, మరో ఇద్దరు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న, బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీ ఆత్రం అరుణ  మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్‌ ఎదుట లొంగిపోయారు.

MLA Attack:  ఎమ్మెల్యేపై వాటర్‌ బాటిల్‌తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్..

క్యూన్యూస్‌ కార్యాలయంపై దాడి నేపథ్యంలో గన్‌మెన్‌ కాల్పులు జరిపిన ఘటన మరవకముందే మరో గన్‌మెన్ ఫైర్‌ ఓపెన్‌ చేసేందుకు సిద్ధపడ్డ ఘటన కలకలం సృష్టించింది. చివరినిమిషంలో గన్‌మెన్‌ తన ప్రయత్నాన్ని విరమించుకోవడంతో మరో ఫైరింగ్‌ ఘటన తప్పిందన్న  ప్రచారం సాగుతోంది.

BREAKING:  భట్టికి బిగ్‌ షాక్‌..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్‌ నోటీసులు

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టికి బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు పరువు నష్టానికి సంబంధించి లీగల్‌ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు లీగల్ నోటీసు జారీ చేశారు.

Advertisment

TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ

ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి ఛైర్మన్‌గా, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా గల ఎపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఇద్దరు సీఎంలకు పిలుపువచ్చింది.

Andhra Pradesh: యూట్యూబ్‌ చూసి 16 బుల్లెట్‌ బైక్‌లు చోరి.. ఏడుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అరెస్టు

బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు యూట్యూట్‌లో బుల్లెట్‌ బైక్‌ల తాళాలు ఎలా తీయాలో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.

నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO

నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. తనపై అవినీతి ఆరోపణలు చేసే అర్హత నానికి లేదన్నారు. తాతల కాలం నుండే తమ ఫ్యామిలీ వ్యాపార రంగంలో ఉందన్నారు.

Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!

అనారోగ్య సమస్యలతో మరణించిన విద్యార్థుల కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.3లక్షలు ఆర్థిక సాయం చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇటీవల బాలుర గురుకుల పాఠశాలలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?

నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆయన మనస్థాపానికి గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.

Kadapa Girl Murder: ఏపీలో దారుణం.. ముళ్లపొదల్లో బట్టలు లేకుండా బీటెక్ యువతి శవం

కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్‌ వద్ద ప్రొద్దుటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. గొంతు బిగించి హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

AP Forest Department Jobs: ఏపీ అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. పోస్టులు, అర్హత, చివరితేదీ వివరాలివే

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఏపీలోని అటవీశాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు.

Advertisment

Tesla Cars Price: ఆకాశాన్ని తాకుతున్న టెస్లా ధరలు.. అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఎందుకు ఎక్కువ?

అమెరికాలో టెస్లా కారు ధర రూ.38.63 లక్షలు ఉండగా, ఇండియాలో రూ.61.07 లక్షలకి విక్రయించనున్నారు. అయితే అమెరికాతో పోలిస్తే భారత్‌లో ధరలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం అధిక దిగుమతి సుంకాలు. టెస్లా కార్లు దేశంలో తయారు అయితే వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.

Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ బిల్డింగ్‌కు బాంబు బెదిరింపు

మ‌హారాష్ట్ర‌ ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వ‌చ్చింది. ఈ-మెయిల్ ద్వారా అక్కడ భారీ పేలుడు సంభవిస్తోందని బెదిరింపు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ ఐడీ కేరళ సీఎం కామ్రేడ్ పిన‌ర‌యి విజ‌య‌న్ పేరుతో ఉందట.

Tesla Showroom: ఇండియాలో మొదటి టెస్లా షోరూం ఓపెన్.. అదిరిపోయే ఈ-కార్లని చూడండి (VIDEO)

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా, ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. జూలై 15 (మంగళవారం) ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి CM దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు.

Stock Market: మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు..లాభాల్లో సూచీలు

దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో మొదలై..అదే ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 25,150 స్థాయిలో ఉంది.

ట్రంప్ మాస్టర్ ప్లాన్.. టమోటాలపై అమెరికా 17శాతం ట్యాక్స్

అమెరికా ప్రభుత్వం మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% సుంకాన్ని విధించింది. టమాటా దిగుమతులపై సుంకం విధించకుండా అడ్డుకునేందుకు జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా టమాటో ఉత్పత్తి పెంచాలని అమెరికా ఇలా చేసింది.

Anand Mahindra: 44 ఏళ్ల జీవితంలో నేర్చుకుంది ఇదే: ఆనంద్ మహీంద్రా

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో మరో కీలక ట్వీట్ చేశారు. కఠినంగా ఉండే క్షణాలు, ఒత్తిళ్లు, వైఫల్యాలు అనేవి జీవితంలో శాశ్వతం కాదని అన్నారు. తన 44 ఏళ్ల జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఇదేనని పేర్కొన్నారు.

Amazon Now Service: అమెజాన్ మాస్ ఎంట్రీ.. నిమిషాల్లో ఇంటికి సరుకులు - ఎక్కడెక్కడంటే?

అమెజాన్ క్విక్ కామర్స్‌లోకి ప్రవేశించి ‘అమెజాన్ నౌ’ సేవలను ప్రారంభించింది. నిమిషాల్లో ఇంటికి సరుకులు చేరవేస్తుంది. ఈ సేవలు మొదట బెంగళూరులో ప్రారంభమై, ఇప్పుడు ఢిల్లీకి విస్తరించాయి. త్వరలో ఇతర నగరాలకూ విస్తరించనుంది. బ్లాంకిట్, జెప్టోలకు పోటీ ఇవ్వనుంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
    Advertisment
    Image 1Image 2