Chinese dam water bomb: ఇండియాపై డ్రాగన్ కంట్రీ భారీ కుట్ర.. చైనా వాటర్ బాంబ్‌ గురించి తెలుసా..?

చైనా టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్ ఆనకట్టను నిర్మిస్తుండటం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ ప్రాజెక్టును 'వాటర్ బాంబ్'గా అభివర్ణించారు. చైనా సైనిక ముప్పు కంటే ఈ ఆనకట్టే ప్రమాదకరమని హెచ్చరించారు.

Crime: హర్యానాలో దారుణం.. పద్ధతిగా ఉండమన్నందుకు.. ప్రిన్సిపల్‌ను పొడిచి చంపిన స్టూడెంట్స్!

హర్యానాలోని బస్ బాద్‌షాహ్‌పూర్‌లో గురు పౌర్ణమి రోజూ విద్యార్థులు గురువునే హత్య చేశారు. కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జగ్‌బీర్ సింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ మాటలు నచ్చక ఇంత దారుణంగా హత్య చేశారు.

Tesla car factory in India: ఇండియాలో టెస్లా షోరూం ఓపెనింగ్ డేట్ ఫిక్స్

భారత్‌లో తమ కార్ల విక్రయాలు ప్రారంభించడానికి మస్క్‌ టెస్లా కంపెనీ జులై 15న ముంబయిలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా షోరూంను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tennis player Radhika Murder Case: హత్యకేసులో షాకింగ్ విషయాలు.. గ్రామస్థులు అలా అన్నందుకే కూతుర్ని చంపిన తండ్రి

టెన్నిస్ ప్లేయర్ రాధిక హత్య కేసు FIRలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తండ్రి దీపక్ ఏపని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. కూతురి సంపాదనతో బతుకుతున్నాడని గ్రామస్థులు హేళన చేయడంతో అతను అవమానంగా భావించాడు. దీంతో కూతుర్ని కాల్చి చంపాడు.

Maharashtra: ఎంజాయ్ కోసం కొండపై కారుతో స్టంట్‌లు.. చివరకు 300 అడుగుల లోయలో పడి..!

మహారాష్ట్రలోని సదావాఘపూర్ ప్రాంతానికి సరదాగా ఫ్రెండ్స్‌తో వెళ్లి ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సాహిల్ కారు స్టీరింగ్ తిప్పి, బ్రేక్‌లు వేయకపోవడంతో కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో సాహిల్ జాదవ్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

140 కోట్ల మందిని గాలికి వదిలేసి.. ప్రధాని మోదీపై పంజాబ్ సీఎం తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీ ఇటీవల 5 దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్‌ను వదిలేసి.. కేవలం 10 వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించడాన్ని ఆయన విమర్శించారు.

నటుడు కపిల్ శర్మ కేఫ్‌పై ఉగ్రవాదుల కాల్పులు

ప్రముఖ యాంకర్, కమెడియన్ కపిల్ శర్మపై కాల్పులు జరిగాయి. కెనడాలో కపిల్ కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ KAP'S CAFE పై గుర్తుతెలియని దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. ఫైరింగ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Web Stories
web-story-logorashmika mandannaవెబ్ స్టోరీస్

రష్మిక మందన్న పాదాల సంరక్షణ రహస్యం ఇదే

web-story-logoSleeping Earlyవెబ్ స్టోరీస్

రాత్రి 10 గంటలకే నిద్రపోతే అనేక లాభాలు

web-story-logoLizardsవెబ్ స్టోరీస్

బల్లి పడితే శుభమా..అశుభమా తెలుసుకోండి

web-story-logoJwala Gutta daughter naming ceremony pic fourవెబ్ స్టోరీస్

జ్వాలా గుత్తా కూతురికి అమీర్ ఏం పేరు పెట్టారో చూడండి! కపుల్ ఎమోషనల్

web-story-logoHoney waterవెబ్ స్టోరీస్

వ్యాయమం ముందు హనీ వాటర్ తాగితే ఏమవుతుంది

web-story-logoSandalwood face packవెబ్ స్టోరీస్

గంధంతో చర్మం కాంతివంతంగా మారుతుందా..?

web-story-logoMusical childrenవెబ్ స్టోరీస్

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..?

web-story-logostressవెబ్ స్టోరీస్

ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా..?

web-story-logoSalivaవెబ్ స్టోరీస్

ఆ టైంలో లాలాజలం ఎందుకు బయటకు వస్తుంది

web-story-logosoaked Peanutsవెబ్ స్టోరీస్

నానబెట్టిన పల్లీలతో బోలెడన్ని ప్రయోజనాలు

Advertisment

Chinese dam water bomb: ఇండియాపై డ్రాగన్ కంట్రీ భారీ కుట్ర.. చైనా వాటర్ బాంబ్‌ గురించి తెలుసా..?

చైనా టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్ ఆనకట్టను నిర్మిస్తుండటం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ ప్రాజెక్టును 'వాటర్ బాంబ్'గా అభివర్ణించారు. చైనా సైనిక ముప్పు కంటే ఈ ఆనకట్టే ప్రమాదకరమని హెచ్చరించారు.

Japan Miracle: జపాన్ అద్భుత సృష్టి.. సెకన్‌కు 150 జీబీ డేటా డౌన్‌లోడ్.. 1.02 పెటాబిట్స్ స్పీడ్!

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సెకనుకు 1.02 పెటాబిట్స్‌ను జపాన్ పరిశోధకులు గుర్తించారు. ఈ ఇంటర్నెట్ స్పీడ్‌తో సంగీతం, సినిమాలు, గేమ్‌లు ఇలా మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లోని లైబ్రరీలను కేవలం కొన్ని క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

NIA Most wanted Terroist: కపిల్ శర్మ కేఫ్‌పై మెస్ట్ వాంటెంట్ టెర్రరిస్ట్ ఎటాక్.. అతని చరిత్ర తెలిస్తే వణుకుతారు

కెనడాలో నటుడు కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు జరిపింది మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డి అని భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇతనిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. వికాస్ ప్రభాకర్ హత్య కేసులోనూ ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి

Operation Baam: పాక్ మిలిటరీ స్థావరాలపై భీకర దాడులు.. 18 చోట్ల బాంబ్ బ్లాస్ట్‌లు

పాకిస్థాన్‌పై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. బలూచిస్థాన్‌లోని పలు జిల్లాల్లో మిలిటరీ భీకర దాడులకు పాల్పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా 'ఆపరేషన్‌ బామ్‌' పేరుతో ఏకకాలంలో దాడులు చేసింది బీఎల్ఏ.

140 కోట్ల మందిని గాలికి వదిలేసి.. ప్రధాని మోదీపై పంజాబ్ సీఎం తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీ ఇటీవల 5 దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్‌ను వదిలేసి.. కేవలం 10 వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించడాన్ని ఆయన విమర్శించారు.

USA: ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాలు..రష్యాపై కోపంతోనే

ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధ రవాణాను తిరిగి ప్రారంభించింది. 155 ఎంఎం షెల్స్, జిఎంఎల్‌ఆర్‌ఎస్ రాకెట్ల సరఫరాను తిరిగి ప్రారంభిస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఆత్మరక్షణకు మద్దతుగా నిలవడం అవసరమని వైట్ హౌస్ తెలిపింది.

కెనడాపై పగపట్టిన ట్రంప్.. ట్యాక్సుల రూపంలో చుక్కలే

ఆగస్టు 1 నుంచి కెనడా ఎగుమతులపై 35 శాతం సుంకాన్ని ఎదుర్కోనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీకి లేఖ రాశాడు. అమెరికాతో కలిసి పనిచేయడానికి బదులుగా, కెనడా తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంది.

Advertisment

Raja Singh: రాజాసింగ్ రాజీనామా ఆమోదం!

రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించింది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన రాజీనామాను ఆమోదించారు. రాంచందర్‌ రావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల రాజాసింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

MLA Raja Singh: బండి సంజయ్‌కి రాజాసింగ్ సంచలన ట్వీట్.. అన్నా అంటూ..

గోషామహాల్ MLA రాజాసింగ్ రాజీనామా సంచలనంగా మారింది. జూలై 11న బండి సంజయ్ బర్త్ డే సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం X వేదికగా MLA  రాజాసింగ్.. బండి సంజయ్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

Kaleshwaram Commission: కాళేశ్వరం విచారణలో హరీష్ రావు బిగ్ ట్విస్ట్.. కమిషన్ కు ఆ వివరాలు అందజేత!

బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావు శుక్రవారం BRK భవన్‌కు వెళ్లారు. జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షత కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై అదనపు సమాచారాన్ని హరీశ్ రావు విచారణ కమిషన్‌కు అందించారు.

Weather Update: ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

GHMC: కేవలం రూ.5 కే బ్రేక్ ఫాస్ట్.. హైదరాబాద్ వాసులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. ఒక్కో ప్లేట్‌కి రూ.19 ఖర్చు అవుతుండగా ప్రజల నుంచి కేవలం రూ. 5 మాత్రమే తీసుకుంటారు.

TG Crime: సిగాచీ పేలుడులో మాయమైన మేనల్లుళ్ల కోసం ఎదురు చూపులు..చివరికి మేనత్త ప్రాణాలు!!

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమలో పేలుడు ఘటన మరొక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. యూపీకి చెందిన అన్నదమ్ములు అఖిలేష్ నిషాంత్, విజయ్‌కుమార్ నిషాంత్ సిగాచీ ఇండస్ట్రీస్‌ ప్రమాదంలో జాడ దొరకలేదు. వీరి రాక కోసం ఎదురుచూసిన మేనత్త చివరికి ప్రాణాలు విడిచారు.

TG Surpanch Elections: ఫస్ట్ ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్.. స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ వ్యూహం ఇదే!

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదట పరిషత్‌ ఎన్నికలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ZPTC, MPTC ఎన్నిలక తర్వాతే సర్పంచ్‌ ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది.

Advertisment

Kakinada: మెడికల్ కాలేజీలో కామ పిశాచి.. సీరియస్ అయిన సీఎం చంద్రబాబు

కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీలో విద్యార్థినులతో ల్యాబ్ సిబ్బంది కళ్యాణ్ చక్రవర్తి అసభ్య ప్రవర్తన చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై అధికారులను నివేదిక కోరారు.

AP Crime: చెన్నైలో ఏపీ యువకుడి భారీ మోసం.. చివరికి ఏం చేశాడంటే

చెన్నైలోని మాధవరంలో పనిచేస్తున్న తిరుమల డెయిరీ ట్రెజరీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు విశాఖపట్నానికి చెందిన బొలినేని నవీన్‌గా గుర్తించారు. రూ.40 కోట్ల నిధులు అక్రమంగా తన అకౌంట్‌లో వేసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించలేక ఇలా చేసినట్లు సమాచారం.

AP Crime: ఏపీలో దారుణం.. యజమానిని హతమార్చి పరారైన పనిమనిషి

విజయవాడలోని మాచవరంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి యజమాని బొద్దులూరి వెంకట రామారావును హతమార్చి ఇంట్లో ఉన్న బంగారం, నగలతో పనిమనిషి పరారైంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Weather Update: ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

AP Police Jobs: ఏపీ కానిస్టేబుల్ జాబ్స్.. ఫైనల్ రిజల్ట్స్ విడుదల.. లింక్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలో 33,921 మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవడానికి https://slprb.ap.gov.in/UI/index లోకి వెళ్లాండి.

BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

ఏపీ మద్యం కేసులో విజయసాయిరెడ్డికి సిట్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది. జూలై 12న విచారణకు రావాలని ఆదేశించింది. ఉదయం 10 గంటలకు సిట్‌ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో సిట్‌ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే.

AP Crime: ఏపీలో దారుణం.. భార్యను నరికి.. గొంతు కోసుకున్న భర్త!

ఏలూరు జిల్లా ఎస్‌ఆర్‌పి అగ్రహారంలో దారుణం జరిగింది. కుటుంబ ఆస్తుల విషయంలో కట్టా జయలక్ష్మి (47)ను ఆమె భర్త పెద్దిరాజు కత్తితో నరికి చంపి.. తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment

కెనడాపై పగపట్టిన ట్రంప్.. ట్యాక్సుల రూపంలో చుక్కలే

ఆగస్టు 1 నుంచి కెనడా ఎగుమతులపై 35 శాతం సుంకాన్ని ఎదుర్కోనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీకి లేఖ రాశాడు. అమెరికాతో కలిసి పనిచేయడానికి బదులుగా, కెనడా తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంది.

Bill Gates AI Comments: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై బిల్‌గేట్స్ షాకింగ్ కామెంట్స్

రాబోయే వందేళ్లలో ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదని బిల్‌గేట్స్ అన్నారు. కోడింగ్‌కు కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మాత్రమే అవసరమని ఓ ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. ప్రోగ్రామింగ్‌ రంగంలో AI మనకు అసిస్టెంట్‌గా మాత్రమే వ్యవహరిస్తుంది.

Stock Market Today: ఫ్లాట్ గా మొదలై.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్

ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద ఇంకా చూపిస్తోంది. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ దేశీ మార్కెట్లు ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు తగ్గి 83,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో ఎటువంటి మార్పు లేకుండా 25,520 పైన ట్రేడవుతోంది.

Mobile tariff hike: మొబైల్‌ యూజ్ చేసే వారికి బిగ్ షాక్.. ఊహించని విధంగా భారీగా ధరలు పెరుగుదల

ఏడాది కింద టెలికాం సంస్థలు ఛార్జీలను పెంచగా ఇప్పుడు మరోసారి పెంచాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టారిఫ్ ప్లాన్‌లను పెంచాలని చూస్తున్నాయి. ఈ సారి 10 నుంచి 12 శాతం వరకూ టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Nehal Modi: అమెరికాలో నీర‌వ్ మోదీ తమ్ముడు అరెస్టు

డైమండ్ వ్యాపారి నేహ‌ల్ మోదీని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ స‌మ‌ర్పించిన అభ్యర్థన ఆధారంగా అత‌న్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసిన‌ట్లు నేహ‌ల్ మోదీపై కేసు న‌మోదైంది.

Jio Cheapest Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

టెలికాం కంపెనీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.1234 ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రూ.1899 ప్లాన్‌లో 336 రోజులు, రూ.1,958 ప్లాన్‌లో 365 రోజులు, రూ.3,599 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.

Microsoft Lay Off: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. రోడ్డున పడ్డ 9వేల మంది ఉద్యోగులు

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇంత భారీగా స్థాయిలో ఉద్యోగుల తొలగింపు చేయడం ఇది రెండోసారి. దాదాపు 4 శాతం లేదా 9వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుందని తెలిపింది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
    Advertisment
    Image 1Image 2