Rahul Gandhi: 'ట్రంప్‌కి మోదీ సరెండర్' అయ్యారు.. రాహుల్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శించారు. నరేందర్‌.. సరెండర్ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని సెటైర్లు వేశారు.

BIG BREAKING : ప్రశాంత్‌ కిశోర్‌పై పరువునష్టం దావా

ప్రశాంత్ కిషోర్ కు బిగ్ షాక్ తగిలింది. తన కుమార్తెకు ఎంపీ టికెట్‌ కోసం కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశవాన్‌కు అశోక్‌ చౌదరీ లంచం ఇచ్చారని పీకే ఆరోపించారు. డబ్బులు ఇచ్చినట్లు నిరూపించాలని అశోక్‌ చౌదరీ సవాల్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పై పరువు నష్టం దావా వేశారు.

BIG BREAKING : శర్మిష్టకు బిగ్ షాక్.. బెయిల్ రిజెక్ట్

శర్మిష్ట పనోలికి బిగ్ షాక్ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోల్‌కతా హైకోర్టు నిరాకరించింది. జూన్ 5న శర్మిష్ట  అరెస్టుకు సంబంధించి కేసు డైరీని సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Maharashtra: ఇకనుంచి ఒకటవ తరగతి నుంచే బేసిక్‌ మిలిటరీ శిక్షణ !

మహారాష్ట్ర ప్రభుత్వం ఇకనుంచి 1వ తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్ మిలటరీ శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం వంటి లక్షణాలు పెంపొందించేదుకు బేసిక్ మిలిటరీ శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే తెలిపారు.

Rajasthan : ఏం మనిషివిరా..  తినేది ఇండియా సొమ్ము..పాకిస్తాన్కు గూఢచర్యం

పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో జైసల్మేర్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం భద్రతా సంస్థలు అతన్ని విచారిస్తున్నాయి. నిందితుడిని షకుర్ ఖాన్  గా గుర్తించారు.

Jammu and Kashmir: ఆర్మీ సమాచారం లీక్‌.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

భద్రతా దళాలకు సంబంధించిన సమాచారాన్ని ఉగ్ర సంస్థలకు చేరవేస్తున్నారనే ఆరోపణలో జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీళ్లు ముగ్గురు ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

Web Stories
web-story-logo Workout వెబ్ స్టోరీస్

పొద్దున్నే వర్కవుట్స్ చేస్తున్నారా..?

web-story-logo Bath and boredom వెబ్ స్టోరీస్

స్నానం చేసిన వెంటనే నీరసంగా ఉందా..?

web-story-logo banana 30 days వెబ్ స్టోరీస్

రోజుకో అరటిపండు తింటే ఏమౌతుంది

web-story-logo Eggs and health వెబ్ స్టోరీస్

గుడ్లు వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా..?

web-story-logo Sprouts వెబ్ స్టోరీస్

మొలకలతో ఎన్నో చర్మ సౌందర్య లాభాలు

web-story-logo jelebi వెబ్ స్టోరీస్

జిలేబితో ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా..?

web-story-logo Lemon Oil వెబ్ స్టోరీస్

నిమ్మ నూనె పనులను ఈజీగా చేస్తుందా..?

web-story-logo bird nest వెబ్ స్టోరీస్

మనిషి జీవితానికి ప్రకృతి సంకేతాలు

web-story-logo dates Benefits వెబ్ స్టోరీస్

ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

web-story-logo Tender Tamarind Leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకుల కషాయంతో ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం

Advertisment

Israel-gaza: గాజాలో మారణహోమం.. మరో 27 మంది మృతి

గాజాలో మానవతా సహాయ కేంద్రం వద్ద ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది ప్రజలు గాయాలపాలయ్యారు. గత 3 రోజుల నుంచి సహాయ కేంద్రాల వద్ద ఈ దాడులు జరుగుతున్నాయి.

Drone Wars: యుద్ధాల్లో దుమ్ము రేపుతోన్న డ్రోన్లు.. వేల కి.మీ దాటి శత్రువులపై దాడులు

ఒకప్పుడు యుద్ధాలు అంటే మనుషుల మధ్యే జరిగేది. ఇప్పుడు గగనతలంలోనే దేశాల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి యుద్ధ వాతావరణంలో డ్రోన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. చాలా దేశాలు ఇప్పుడు వీటినే వినియోగిస్తున్నాయి.

Russia Ukraine War: 24 గంటల్లో 1,430 మంది సైనికులు హతం

గత 24 గంటల్లో తామ చేసిన దాడుల్లో 1430 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కీవ్‌లో డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేశామని పేర్కొంది.

Pakistan: పాకిస్థాన్ టిక్ టాక్ స్టార్‌ దారుణ హత్య..

పాకిస్థాన్‌లోని 17 ఏళ్ల టిక్‌టాక్‌ స్టార్ సనా యూసఫ్‌ హత్యకు గురయ్యారు. ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో ఓ దుండగుడు కాల్చి చంపినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఇటీవల భారత్‌-పాక్‌ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె వీడియోలు వైరలయ్యాయి.

BIG BREAKING: ఇండియాకు చైనా వార్నింగ్.. ‘పాక్ లాగే మీకూ నీళ్లు ఉండవు’

సెంటర్‌ ఫర్‌ చైనా అండ్‌ గ్లోలైజేషన్‌ ఉపాధ్యక్షుడు విక్టర్‌ జికాయ్‌ గవో ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్‌కు సిందూ నదీ జలాలు ఇవ్వకుంటే.. చైనా కూడా భారత్‌‌కు బ్రహ్మపుత్ర నీళ్లను రాకుండా అడ్డుకోగలదని విక్టర్‌ జికాయ్‌ గవో అన్నాడు.

Pakistan: హఫీజ్ సయీద్ కొడుకుతో పాకిస్తాన్ స్పీకర్.. ఉగ్రవాదులతో లింకుల విషయంలో మరో సాక్ష్యం

పాకిస్తాన్ కు టెర్రరిజానికి ఉన్న సంబంధాలు మళ్ళీ మళ్ళీ బయటపడుతున్నాయి. తాజాగా మరో సారి ఈ విషయం బహిర్గతమైంది. పాకిస్తాన్ లోని పంజాబ్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, లష్కరే తోయిబా చీఫ్ కుమారుడుతో వేదికను పంచుకున్నారు.

Advertisment

Telangana: దళిత పిల్లలను చీట్ చేసిన RS ప్రవీణ్.. కాంగ్రెస్ నేత సామ సంచలన ఆరోపణలు!

పీసీసీ అధికార ప్రతినిధి సామాR రామ్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్‌ నేత, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ దళిత పిల్లలను మోసం చేశారంటూ విమర్శలు చేశారు. దళిత పిల్లలకు దక్కాల్సిన నిధులు మళ్లించారంటూ మండిపడ్డారు.

Nirmal : నిర్మల్‌లో చెక్‌ డ్యామ్‌ పేల్చివేత..నువ్వంటే నువ్వని....

నిర్మల్ జిల్లాలో స్వర్ణవాగుపై నిర్మించిన సాకేర చెక్‌డ్యామ్‌ పేల్చివేతపై వివాదం నెలకొంది. దీనిపై మాజీ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

Kadiyam Srihari : కడియం కాళ్లు మొక్కిన దక్కని ఇందిరమ్మ ఇల్లు

తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలంటూ ఎల్లమ్మ అనే మహిళ స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేకడియం శ్రీహరికాళ్లపై పడిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనగామలో కడియం పలువురికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హత పత్రాలను అందజేశారు.

TG Crime : ఏపీ కానిస్టేబుల్ పాడు పని....రెడ్ హ్యాండేడ్ గా దొరికి..

రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ ను తరలిస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Bhoobharati : ప్రజల వద్దకే భూ పరిపాలన..నేటి నుంచి రెవెన్యూ సదస్సులు

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు గాను నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. అలాగే కొత్తగా తీసుకొచ్చిన భూ భారతిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా  భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.  

Bike Accident: అయ్యో పాపం.. బైక్‌ అదుపుతప్పి......

హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ శిల్పారామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ లోని అమలాపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి చింతలపూడి సాయిమాధవ్‌ బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయమై మృతిచెందాడు.

Advertisment

Bike Accident: అయ్యో పాపం.. బైక్‌ అదుపుతప్పి......

హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ శిల్పారామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ లోని అమలాపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి చింతలపూడి సాయిమాధవ్‌ బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయమై మృతిచెందాడు.

Mrs Telugu USA: మిస్‌ అండ్‌ మిసెస్‌ తెలుగు యూఎస్‌ఏ రన్నరఫ్ గా ఏపీ మహిళ

ప్రతిభ ఉంటే  ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన మహిళ. దేశం కానీ దేశంలోనూ తన అందంతో అందరినీ ఆకట్టకోవడమే కాదు, అందానికి వయసుతో పనిలేదని నిరూపించింది కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక.

Lokesh: మంత్రి పదవికి లోకేష్ రాజీనామా.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్‌  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పాపం కొడాలి నాని ఎలా అయ్యారో చూడండి.. కొత్త ఫొటో వైరల్!

ఏపీ వైసీపీ నేత కొడాలి నాని లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆయన ఛాతికి బెల్ట్ ధరించి ఉన్నారు. హార్ట్ సర్జరీ తర్వాత నాని బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నానికి సంబంధించిన ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్ అవుతోంది.

Religious conversion: భద్రాచలంలో అన్యమత ప్రచారం.. దేశవ్యాప్తంగా హిందువుల ఆందోళనకు కారణం ఇదేనా?

భద్రాచలంలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాల ప్యాకేజ్‌పై ఇతర మత ప్రచార నినాదాలు ఉన్నాయి. బలవంతపు మతమార్పిడితో హిందూ జనాభా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. 1950 నుంచి 2015 వరకూ హిందూ జనాభా వాటా 7.82% తగ్గింది.

AP News: ఆ రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్లతో జగన్ దోస్తీ.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!

విజయవాడ జగన్, సజ్జలపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జాగన్‌కి, సజ్జల రామకృష్ణారెడ్డికి లేదన్నారు. రౌడీ షీటర్లకు, గంజాయి సరఫరా చేసే వారికి వైసీపీ మద్దతుగా నిలుస్తోందని ఫైర్‌ అయ్యారు.

Advertisment

Stock Markets: నష్టాల్లో ఊగిసలాడుతున్న దేశీ మార్కెట్లు

అన్నీ బాగానే ఉన్నాయి. అంతర్జాతీయమార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. కానీ దేశీ మార్కెట్లు మాత్రం నష్టల్లోకి జారుకున్నాయి. ప్రారంభమైనప్పుడు లాభాల్లోనే ఉన్నా వాణిజ్య ఆందోళనల కారణంగా ఒడిదుడుకుల్లో తేలియాడుతున్నాయి. 

Stock Market:  నిన్న చివర్లో తేరుకున్న సూచీలు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి..

అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా ట్రేడ్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో..నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment