/rtv/media/media_files/2025/06/03/zEZ258uO7DGS1uuKUedu.jpg)
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ తో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి వరుసగా రెండు బిగ్ షాకులు తగిలాయి. ఆర్సీబీ హిట్టర్లు ఫిల్ సాల్ట్ (16), మయాంక్ అగర్వాల్ (24) పరుగులకే ఔటయ్యారు. కైల్ జేమీసన్ వేసిన రెండో ఓవర్ లో ఫిల్ సాల్ట్.... శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా చాహల్ వేసిన 6 వ ఓవర్లో అర్ష్ దీప్ కి క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆర్సీబీ 58 పరుగులుకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (17) పటిదార్ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లకు స్కోరు 61గా ఉంది.
चहल के चक्रव्यूह में फस रहे RCB के योद्धा #RCBvsPBKS#iplfinal2025 pic.twitter.com/4AHiKalU1r
— Mithilesh Yadav 𝕏 (@Mithilesh1319) June 3, 2025