RCB vs PBKS: ఉత్కంఠ మ్యాచ్‌.. ఆర్సీబీ స్కోర్ ఎంతంటే ?

ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43), రజత్ పాటిదార్(26), లియామ్ లివింగ్‌స్టోన్(25), మయాంక్ అగర్వాల్(24), జితేష్ శర్మ (24) పరుగులు చేశారు.

New Update
RCB vs Punjab

RCB vs Punjab

అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 9  వికెట్ల నష్టానికి  190 పరుగులు చేసింది.  విరాట్ కోహ్లీ(43), రజత్ పాటిదార్(26), లియామ్ లివింగ్‌స్టోన్(25), మయాంక్ అగర్వాల్(24), జితేష్ శర్మ (24) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామిసన్ చెరో మూడు వికెట్లు తీయగా,  అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశక్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు