RCB VS PBKS: మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్..శ్రేయస్ ఔట్

 అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ లో ప్రసత్తుం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది.  మొదట లేకపోయినా ఆర్సీబీ నెమ్మదిగా ఫామ్ లోకి వచ్చింది. వరుసగా రెండు వికెట్లను తీసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు.

New Update
ipl

Shreyas Ayyar

  ఆర్సీబీ, పంజాబ్ పోరు ఉత్కంఠగా నడుస్తోంది. మొదట్లో భయపెట్టిన ఆర్సీబీ నెమ్మదిగా ఫామ్ లోకి వచ్చింది. వరుస వికెట్లు తీస్తూ పంజాబ్ ను కట్టడి చేస్తోంది. ప్రభ్ మన్ సింగ్, ప్రియాంశ్, శ్రేయస్ అయ్యర్ లాంటి ముఖ్యమైన వికెట్ను తీసింది. కృనాల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లు తీయడంతో పాటూ రన్ ను కూడా తక్కువ ఇస్తూ పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. షెపర్ట్ ఇప్పుడే బౌలింగ్ కు దిగాడు. రాగానే ఒక ఫోర్ ఇచ్చిన ఈ బౌలర్ మూడో బంతికి శ్రేయస్ ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు