Rishi Sunak: ఐపీఎల్‌ మ్యాచ్‌కు బ్రిటన్ మాజీ అధ్యక్షుడు రిషి సునాక్..

ఐపీఎల్‌లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌ వచ్చారు. తన భార్యతో కలిసి మ్యాచ్‌ చూస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్ జై షా పక్కనే వాళ్లు కూర్చోని మ్యాచ్‌ వీక్షిస్తున్నారు.

New Update
Britain Ex PM Rsihi sunak Appears in ipl final Match

Britain Ex PM Rsihi sunak Appears in ipl final Match

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా అనేదానిపై క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్‌లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌ వచ్చారు. తన భార్యతో కలిసి మ్యాచ్‌ చూస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్ జై షా పక్కనే వాళ్లు కూర్చోని మ్యాచ్‌ వీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి.   
Advertisment
Advertisment
తాజా కథనాలు