PM Modi: చైనా వద్దు..స్వదేశీ వస్తువులనే వాడదాం..ప్రధాని మోదీ

విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ లోని తయారయ్యే వస్తువులనే వాడాలని చెప్పారు. హోలీ, దీపావళి, వినాయక చవితి వంటి పర్వదినాల్లో దిగుమతి వస్తువులపై ఆధారపడటాన్ని ప్రతిఒక్కరూ తగ్గించుకోవాలన్నారు.

High Court: దేశవ్యాప్తంగా 21 మంది హైకోర్టు జడ్జిలు బదిలీ

సుప్రీం కోర్టు కొలీజియం దేశవ్యాప్తంగా ఉన్న పలు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫార్సు చేసింది. CJI బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి కొలీజియం ప్రతిపాదించింది. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.

Jammu and Kashmir Cabinet Meeting: జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సంచలనం.. పహల్గామ్ అటాక్ జరిగిన చోటే కేబినెట్ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన చోటే కేబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. పిరికిపంద చర్యలకు తాము ఏమాత్రం భయపడబోమనే సందేశం టెర్రరిస్టులకు చేరేలా జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించింది.

Jyoti Malhotra: ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్.. 12GB డాటా డిలీట్‌: జ్యోతి ఫోన్‌లో సంచలనాలు !

పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ఫోన్‌లో 12GB డాటా డిలీట్‌ చేసినట్లు వెల్లడించారు. డాటా రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

Maoist: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. 18 మం ది PLGA సభ్యులు లొంగుబాటు!

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 18 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో నలుగురు PLGA సభ్యులున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. 10 మందిపై మొత్తం రూ.38 లక్షల రివార్డు ప్రకటించినట్లు చెప్పారు. 

Crime News: కొంపముంచిన ప్రేమ వివాహం.. సుఖం కోసం సుపారీ ఇచ్చి భర్తను లేపేసిన భార్య!

బెంగళూరులో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను హతమార్చింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుపారి ఇచ్చి మరీ లేపేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.

Web Stories
web-story-logo white skin tips వెబ్ స్టోరీస్

సౌందర్య పోషణకు ఇలా ఓపిక, శ్రద్ధ పెట్టండి

web-story-logo Garlic Benefit వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు

web-story-logo almond వెబ్ స్టోరీస్

శరీరానికి పోషకాలు ఫుల్‌గా కావలా..?

web-story-logo Chia Seeds వెబ్ స్టోరీస్

చియా విత్తనాలతో అద్భుత ప్రయోజనాలు

web-story-logo Chayote for Cancer వెబ్ స్టోరీస్

క్యాన్సర్‌కు సీమ వంకాయతో దివ్యౌషధం

web-story-logo sleep and Avocado వెబ్ స్టోరీస్

రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

web-story-logo Pomegranate వెబ్ స్టోరీస్

దానిమ్మ గింజల్లో దాగి ఉన్న రహస్యాలు

web-story-logo beautiful-young-millennial-woman-drinking-a-glass-2025-01-07-06-15-04-utc వెబ్ స్టోరీస్

వాటర్ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు

web-story-logo Soap In Family వెబ్ స్టోరీస్

ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?

web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Advertisment

Trump: నిప్పుతో ఆడుకుంటున్నారు..పుతిన్ పై ట్రంప్ మండిపాటు

రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద అమెరికా అధ్యక్షడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. పుతిన్ నిప్పుతో ఆడుకుంటున్నారని అన్నారు. ఉక్రెయిన్ మీద దాడులకు పాల్పడుతూ భారీ సంఖ్యలో ప్రజలను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

China blast: చైనాలో భారీ పేలుడు.. కెమికల్ ఫ్యాక్టరీలోనే 500 మంది

చైనా ఈస్ట్ ప్రావిన్స్ షాన్‌డాంగ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఆ టైంలో 500 మంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. పేలుడు ధాటికి వేల కార్లు, భవనాల అద్దాలు ధ్వంసమైయ్యాయి.

Jyoti Malhotra: ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్.. 12GB డాటా డిలీట్‌: జ్యోతి ఫోన్‌లో సంచలనాలు !

పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ఫోన్‌లో 12GB డాటా డిలీట్‌ చేసినట్లు వెల్లడించారు. డాటా రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

BIG BREAKING: భారత విద్యార్థులకు ట్రంప్ మరో బిగ్ షాక్.. అలా చేసినా వీసా రద్దు!

అమెరికాలోని భారత విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ప్రతిరోజు క్లాసులకు హాజరు కాకుంటే వీసా రద్దయ్యే అవకాశం ఉందని ఇండియాలోని అమెురికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది.

Covid -19: దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.. ఒక్క నెలలోనే వెయ్యికి పైగా మృతి

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1270 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 12 మంది కరోనాతో మృతి చెందగా వెయ్యి మందికిపైగా కరోనా పాజిటివ్ వచ్చింది. బ్యాంకాక్ వెళ్లి వస్తున్న వారి వల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది.

BIG BREAKING: ఆ దేశాల్లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

మయన్మార్, టిబెట్, పిలిప్పిన్స్‌లో మంగళవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. మయన్మార్‌, టిబెల్‌లో 3.4, పిలిప్పిన్స్‌లో 5.1 తీవ్రతతో భూప్రకంపనాలు సృష్టించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

Advertisment

High Court: దేశవ్యాప్తంగా 21 మంది హైకోర్టు జడ్జిలు బదిలీ

సుప్రీం కోర్టు కొలీజియం దేశవ్యాప్తంగా ఉన్న పలు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫార్సు చేసింది. CJI బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి కొలీజియం ప్రతిపాదించింది. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్.. వారికి కీలక ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 90శాతం ధాన్యం సేకరణకు కృష్టి చేసినందుకు అధికారులను రేవంత్ రెడ్డి అభినంధించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులు, ఎరువులు, విత్తనాల పంపిణీపై పర్యక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

BIG BREAKING: 'జూన్ 2న కవిత కొత్త పార్టీ.. ఆ తర్వాత పాదయాత్ర'

జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందన్నారు. బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ ను అర్ధరాత్రి బయటకు గెంటేస్తే బీసీల హక్కులు ఎందుకు గుర్తు రాలేదని కవితపై ఫైర్ అయ్యారు రఘునందన్. 

Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణకు KCR

కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే న్యాయనిపుణులతో ఆయన చర్చించినట్లు సమాచారం. జూన్ 5న విచారణకు రావాలని కాళేశ్వరంపై కేసీఆర్‌కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తొలిసారి ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లనున్నారు.

Telugu Political News: NTR నుంచి KCR వరకూ.. ముక్కలైన పొలిటికల్ ఫ్యామిలీస్ ఇవే..!

NTR, YSR, KCRల పేర్లు చెప్పుకుంటూ పురందేశ్వరీ, షర్మిలా, కవిత రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయ అధికారాన్ని కోసం కుటుంబంతో వేరై పురందేశ్వరీ, షర్మీలా ఉన్నారు. త్వరలోనే కవిత కూడా ఆబాటలో నడుస్తారని చర్చ. కవిత లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

BIG BREAKING: సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్.. వారి డిమాండ్ ఇదే!?

తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఉప కులాలకు చెందిన వారిని కాకుండా అసలైన మాదిగకు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైకమాండ్ పై ఒత్తిడి తేవాలని మీటింగ్ లో నిర్ణయించారు.

Advertisment

AP High Court Recruitment 2025: ఏడవ తరగతి అర్హతతో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు.

Ap Crime News: చిటికెలో మోసం.. పెళ్లి కొడుకు బైక్‌పై వెళ్లి - ప్రియుడితో లేచిపోయిన పెళ్లికూతురు!

ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే పెళ్లికూతురు తన ప్రియుడితో పారిపోయింది. దాదాపు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, పెళ్ళికొడుకు మొబైల్‌తో జంప్ అయిపోయింది. ఈ ఘటనతో సత్యసాయి జిల్లా హాట్ టాపిగా మారింది.

TDP Mahanadu: ఆ కసి, ఉత్సాహం తగ్గలేదు.. మహానాడు సభలో చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్!

కార్యకర్తలే టీడీపీకి అసలు సిసలైన అధినేతలని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలేనని, ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం తగ్గలేదంటూ కడప మహానాడు సభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అన్నారు. 

Telugu Political News: NTR నుంచి KCR వరకూ.. ముక్కలైన పొలిటికల్ ఫ్యామిలీస్ ఇవే..!

NTR, YSR, KCRల పేర్లు చెప్పుకుంటూ పురందేశ్వరీ, షర్మిలా, కవిత రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయ అధికారాన్ని కోసం కుటుంబంతో వేరై పురందేశ్వరీ, షర్మీలా ఉన్నారు. త్వరలోనే కవిత కూడా ఆబాటలో నడుస్తారని చర్చ. కవిత లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Jana Sena Party Latest News: పవన్ సంచలన నిర్ణయం.. జనసేన నుంచి ఆ కీలక నేత సస్పెండ్!

రాజమండ్రి జనసేన సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో పాలు పంచుకున్నారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది.

Vizianagaram Terror Case : దేశంలో మరో 20 మంది ఉగ్రవాదులు...సిరాజ్, సమీర్ విచారణలో షాకింగ్ విషయాలు

విజయనగరం ఉగ్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్‌లను పోలీసులు విచారిస్తున్నారు. వీరి గ్రూపులో ఉన్న20 మంది సభ్యుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పేద నిరుద్యోగ యువకులను టార్గెట్ గా  చేసుకొని డబ్బు ఆశ చూపించి స్లిపర్స్ సేల్స్ గా మారుస్తున్నారని వెల్లడైంది.

Advertisment

Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ శుభవార్త.. చౌకన రీఛార్జ్ ప్లాన్‌లు - 25కి పైగా OTT సబ్‌స్క్రిప్షన్స్!

టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఆల్-ఇన్-వన్ OTT ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు ప్రకటించింది. వీటిలో రూ.179, రూ. 279, రూ.598, రూ.1,729 ప్లాన్‌‌లు ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్‌లు దాదాపు 25 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి.

Stock Markets: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు..వెంటాడుతున్న కరోనా భయం?

ఈరోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల భయం స్టాక్ మార్కెట్ ను కూడా ప్రభావితం చేస్తోంది.  సెన్సెక్స్‌ 750 పాయింట్లు,నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 24,818 వద్ద ఉన్నాయి.

Amazon: ఆర్డర్ చేసిన గంటలోనే డోర్ డెలివరీ చేసే అమెజాన్‌ డ్రోన్లు

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ డ్రోన్‌‌తో డోర్ డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేసింది. లాజిస్టిక్స్ రంగంలో ప్రైమ్ ఎయిర్ అనే డ్రోన్ ఆధారిత డెలివరీ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఆర్డర్ చేసిన వస్తువులను గంటలోపే అందించాలనేది దీని లక్ష్యం.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment