Air India Plane Crash :  అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అది ఎందుకు కీలకం?

విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి మనకు వినవచ్చే మాట బ్లాక్‌ బాక్స్. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్‌బాక్స్‌ కీలకమని భావిస్తారు. విమానంలో అగ్నిప్రమాదం జరిగితే అందులోని పరిస్థితులను తెలుసుకోవడానికి కాక్‌ పిట్‌కమ్యూనికేషన్‌ విశ్లేషణ అత్యంత కీలకం.

🔴Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. లైవ్ అప్డేట్స్!

ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్‌లో కూలిపోయింది.

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి

అహ్మదాబాద్ లో విమానం బీజే మెడికల్ కాలేజీ  హాస్టల్ బిల్డింగ్ పైన కూలిపోవడంతో 24 మంది మెడికల్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. కాగా మరో 50 మంది గాయాలపాలై చికిత్స పొందుతుండగా వారిలో నలుగురు చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.

Air India Plane Crash : భార్య చివరి కోరిక తీర్చి...తిరిగి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..

అహ్మదాబాద్‌లో విమానం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మరణించినవారిలో అమ్రేలీకి చెందిన అర్జున్‌ భాయ్‌ కూడా ఉన్నారు. ఆయన తన భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలు నిమజ్జనం చేయడానికి భారత్‌కు వచ్చారు. తిరిగివెళ్తూ ప్రమాదంలో మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు.

Flight Accident: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!

అహ్మదాబాద్‌ ప్రమాదంలో షార్లాబెన్ ఠాకూర్ అనే మహిళ BJ మెడికల్ కాలేజీ, హాస్టల్ క్యాంటీన్‌లో వంట మనిషితోపాటు ఓ చిన్నారి మృతి చెందారు. తల్లి కూర్చున్న ప్రదేశం పూర్తిగా కాలిపోయిందని తల్లి, కుమార్తె ఆధ్య మృతదేహాన్ని కనుగొనాలని ఆమె కొడుకు రవి ప్రార్థిస్తున్నాడు.

PM Modi : విజయ్ రూపానీ లేడంటే నమ్మలేకపోతున్నా.. మోదీ ఎమోషనల్ ట్వీట్!

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పరామర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.

BIG BREAKING : విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం.. బ్లాక్ బాక్స్ లభ్యం

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తేనే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయి.

Web Stories
web-story-logo green almonds వెబ్ స్టోరీస్

పచ్చి బాదంపప్పుతో ఆ సమస్యలు వస్తాయా.?

web-story-logo mobile offers 8 వెబ్ స్టోరీస్

Poco X7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌‌పై భారీ డిస్కౌంట్!

web-story-logo Asafoetida Water వెబ్ స్టోరీస్

రాత్రి ఈ నీరు తాగితే ఆ సమస్య పరార్

web-story-logo Braided Hair వెబ్ స్టోరీస్

జుట్టును రక్షించుకోవడానికి గొప్ప మార్గం

web-story-logo Walking Benefits వెబ్ స్టోరీస్

ఎక్కువ వాకింగ్ అవసరమా.?

web-story-logo Ice Cream వెబ్ స్టోరీస్

శరీరం చల్లబడాలంటే ఐస్‌క్రీం తినాలా..?

web-story-logo vivo v50 3 వెబ్ స్టోరీస్

అరాచకమైన ఆఫర్.. Vivo V50 ఫోన్‌పై రూ.4500 డిస్కౌంట్!

web-story-logo Purple Cabbage వెబ్ స్టోరీస్

పర్పుల్‌ క్యాబేజీతో పవర్ ఫుల్ లాభాలు

web-story-logo Black Coffee వెబ్ స్టోరీస్

అలసిపోయే మహిళలకు బ్లాక్ కాఫీ బెస్ట్ తెలుసా..?

web-story-logo resize image akhil వెబ్ స్టోరీస్

అక్కినేని పెళ్ళిలో ఉపాసన- రామ్ చరణ్ స్పెషల్ ఫొటోలు!

Advertisment

🔴Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. లైవ్ అప్డేట్స్!

ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్‌లో కూలిపోయింది.

BIG BREAKING: ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్..?

థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే థాయ్‌ల్యాండ్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు సిబ్బంది. విమానంలో బాంబ్ స్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.

Iran -Israel: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదం ఏంటి..ఎందుకు దాడులు చేసుకుంటున్నాయి?

ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వాళ్ళ అణుస్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగిస్తోంది. అసలెందుకు ఈ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు ఎందుకు బద్ధ శత్రువులయ్యాయి.

త్వరలోనే ఇండియా నుంచి చైనాకు విమాన ప్రయాణాలు.!

చైనా విదేశాంగశాఖ ఉప మంత్రి సన్‌ వీడాంగ్‌తో భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భేటీ అయ్యారు. కైలాస్ మానస సరోవర యాత్రకు చైనా అందిస్తున్న సహకారాన్ని మిస్రీ అభినందించారు. త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని ఆయన అన్నారు.

Plane Crash VIDEO: జస్ట్ మిస్.. అమెరికాలో మరో విమాన ప్రమాదం..!

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్‌లోని గాన్ ఎయిర్‌పోర్టులో ఫైట్ ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి విమానం పక్కకు దూసుకెళ్లింది. అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా ఫ్లైట్‌ను అదుపు చేశాడు. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్యాసింజర్లును సురక్షితంగా కిందకి దించారు.

మూడు రోజుల ముందే ప్లాన్ లీక్.. ప్లైట్ క్రాష్‌ కుట్ర పన్నిన ఆల్‌ఖైదా..?

మూడు రోజుల క్రితం అమెరికాకు చెందిన మాజీ CIA ఏజెంట్ సారా అడమ్స్ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆల్‌ఖైదా సౌత్ క్యాంప్‌లో ఇండియాపై దాడికి కుట్ర జరుగుతుందన్న సారా అడమ్స్ పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో సారా అడమ్స్ ట్వీట్ వైరల్‌గా మారింది.

Iran: ఆపరేషన్ రైజింగ్ లయన్..ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ మృతి..

మిడిల్ ఈస్ట్ మళ్ళీ రగులుతోంది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. రాజధాని టెహ్రాన్ మీద కూడా దాడులు జరిగాయి. ఈ భీకర దాడుల్లో ఇరాన్‌ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.

Advertisment

MLA Rajasingh : మరోసారి బెదిరింపులు.. పోలీసులు పట్టించుకోవడం లేదంటున్న రాజాసింగ్!

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఈ బెదిరింపులపై ఆయన మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Formula E Case: ఫార్ములా ఈ కేసు.. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు

తెలంగాణలో ఫార్ములా ఈ-కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం రోజున ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.

ఉత్తమ్, వెంకట్ రెడ్డి, కొండా సురేఖ ఔట్.. ముగ్గురు మంత్రులకు CM రేవంత్ బిగ్ షాక్..!

ముగ్గురు సీనియర్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖలకు జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు నుంచి తొలగించారు. వారి స్థానంలో కొత్త మంత్రులకు జిల్లా ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు.

HYD Rape: ఓరెయ్ కామాంధుల్లారా.. తెలంగాణలో 90 ఏళ్ల వృద్ధురాలిపై రేప్

రంగారెడ్డి జిల్లా యాచారంలో కామాంధులు రెచ్చిపోయారు. ఒంటరిగా జీవిస్తున్న90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది. రాత్రి 12 గంటలకు ఆమెను రేప్ చేశారు. ఉదయం పనిమనిషి చూసి పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై కేసు నమోదు చేశారు.

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం జరిగితే ఎయిరిండియా పరిహారం ఎంత?.. ప్రయాణ బీమా లేకపోతే ఏమవుతుంది? నియమాలు ఏంటి?

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ప్రయాణబీమా నుండి ఒక వ్యక్తి ఎంత ప్రయోజనం పొందుతారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ప్రయాణ బీమా లేకపోయినా మృతులకు పరిహారం లభిస్తుందా? లేదా?, విమానయాన సంస్థల పరిహారం గురించి నియమాలు ఏంటి? అనేది పూర్తిగా తెలుసుకుందాం.

TG Crime: ఓయో రూములో వ్యభిచారం..అరెస్ట్‌ చేసిన పోలీసులు

బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. అనుమతి లేకుండా ఓయో గదులను ఏర్పాటు చేయడంతో పాటు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది.

Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు మార్పు

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను మార్చింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని పేర్కొన్నారు.

Advertisment

Road Accident: ఏపీలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కారు అదుపుతప్పి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి, మరో వ్యక్తి మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

BIG BREAKING : జర్నలిస్ట్ కొమ్మినేని విడుదల.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జర్నలిస్ట్ కొమ్మనేనిని సుప్రీంకోర్టులో ఉరట లభించింది. కొమ్మనేనికి సుప్రీకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.  విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాస్‌కు సంబంధం లేదని ఉన్నత న్యాయస్తానం తేల్చి చెప్పింది. 

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం జరిగితే ఎయిరిండియా పరిహారం ఎంత?.. ప్రయాణ బీమా లేకపోతే ఏమవుతుంది? నియమాలు ఏంటి?

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ప్రయాణబీమా నుండి ఒక వ్యక్తి ఎంత ప్రయోజనం పొందుతారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ప్రయాణ బీమా లేకపోయినా మృతులకు పరిహారం లభిస్తుందా? లేదా?, విమానయాన సంస్థల పరిహారం గురించి నియమాలు ఏంటి? అనేది పూర్తిగా తెలుసుకుందాం.

Thalliki vandanam :  67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు ఖర్చు  : సీఎం చంద్రబాబు నాయుడు

ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో అతి ముఖ్యమైన తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి నుంచి తల్లికి వందనం అమలు చేస్తామన్నారు.

Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రూ.13వేలే.. రూ.2వేలు కట్ - ఎందుకంటే?

ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద నిధుల్ని రిలీజ్ చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనుంది. మిగిలిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి ఉపయోగిస్తారు. పథకం అమలుకు ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌లో ఈ విషయం తెలిపింది.

Talliki Vandanam Guidelines: రేషన్ కార్డు మస్ట్.. కారు ఉంటే రాదు - తల్లికి వందనం గైడ్‌లైన్స్

ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. దాని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. రైస్ కార్డు తప్పనిసరి. ఫోర్ వీలర్ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రాదు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 75శాతం హాజరు ఉండాలి.

Advertisment

Gold Price: మరోసారి లక్ష దాటినా బంగారం ధర!

బంగారం ధర మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంధర  రూ.1,00,210కు పలుకుతోంది. అలాగే వెండి ధర రూ.1,08,700 చేరింది. 

Stock Market: రెడ్ జోన్ లో స్టాక్ మార్కెట్లు..ఫ్లాట్ గా ట్రేడింగ్

 దేశీయ స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా ఏమీ కనిపించడం లేదు. అంతర్జీతీయ మిశ్రమ సంకేతాల మధ్యన ఫ్లాగ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా క్షీణించి 25,100 దగ్గర ఉంది.

Online Payments: ఫోన్‌పై, గూగుల్ పే ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ!!

ఇటీవల యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులపై కేంద్రం ఛార్జీలు విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. UPI లావాదేవీలపై ట్యాక్స్ లేదా ఛార్జీలు వసూలు చేస్తారంటూ కథనాలు తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. 

Stock Markets: లాభాల్లో స్టాక్ మార్కెట్లు..100 పాయింట్లతో సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా దేశీ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 50 పెరిగాయి. ఐటీ, ఇంధన స్టాక్స్ బాగా బూమ్ లో ఉన్నాయి. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment