BIG BREAKING : జర్నలిస్ట్ కొమ్మినేని విడుదల.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జర్నలిస్ట్ కొమ్మనేనిని సుప్రీంకోర్టులో ఉరట లభించింది. కొమ్మనేనికి సుప్రీకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.  విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాస్‌కు సంబంధం లేదని ఉన్నత న్యాయస్తానం తేల్చి చెప్పింది. 

New Update
Kommineni Srinivasa Rao

జర్నలిస్ట్ కొమ్మనేనిని సుప్రీంకోర్టులో ఉరట లభించింది. కొమ్మనేనికి సుప్రీకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.  విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాస్‌కు సంబంధం లేదని ఉన్నత న్యాయస్తానం తేల్చి చెప్పింది. కొమ్మినేని శ్రీనివాస్ రావుని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 70ఏళ్లు ఉన్న వ్యక్తిని అలా ఎలా అరెస్ట్ చేస్తారని సుప్రీం కోర్టు పోలీసులను ప్రశ్నించింది. 

‘అమరావతి దేవతల రాజధాని కాదు. వేశ్యల రాజధాని.’ అంటూ సాక్షి చానల్‌ చర్చలో జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

అమరావతి మహిళలను అమవానించారంటూ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, వీవీఆర్‌ కృష్ణంరాజు, సాక్షి టీపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్‌ చేయగా.. మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. జూన్ 11 కృష్ణం రాజు కూడా అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాస్ రావు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆక్రమంలో ఆ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాస్ రావును విడుదల చేశాని పోలీసులను ఆదేశించింది.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు