PM Modi: అహ్మదాబాద్‌లో ప్రధాని పర్యటన.. ఫ్లైట్ క్రాష్‌‌కి కారణమేంటి..?

ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆయన ఉదయం 8:30 గంటలకు అక్కడికి చేరుకొని ప్రమాదానికి కారణాలు, సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

New Update
PM Modi

PM Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (ఈరోజు) అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆయన ఉదయం 8:30 గంటలకు అక్కడికి చేరుకొని ప్రమాదానికి కారణాలు, సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. తర్వాత అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

Also Read :  ఈ 4 గాడ్జెట్‌లను విమానంలో తీసుకెళ్తే చాలా డేంజర్.. ప్రాణాలే పోతాయ్!

PM Modi To Visit Ahmedabad Plane Crash Site

Also Read :  జర్నలిస్ట్ కొమ్మినేని విడుదల.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే ఇంతపెద్ద ఘోర ప్రమాదం జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జరిగిన విమాన ప్రమాదంతో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టేకాఫ్ సమయంలో విమానంలో 242 మంది ఉన్నారని వెల్లడించింది. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడిగా పేర్కొంది. గురువారం విమానం క్రాష్ కాగా.. వెంటనే హోం మంత్రి అమిత్ షా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతోపాటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్‌లో పర్యటించారు. 12 ఫైర్ ఇంజన్లతో మంటలను వెంటనే ఆర్పించారు. తర్వాత గాయపడ్డవారిని సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. 

Also Read :  ‘రాజాసాబ్‌’ టీజర్‌ లీక్‌.. ప్రభాస్‌ లుక్ చూస్తే!

Also Read :  ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్..?

 

latest-telugu-news | air india crashes | pm modi | Ahmedabad Plane Crash | Ahmedabad-London flight crash

Advertisment
Advertisment
తాజా కథనాలు