/rtv/media/media_files/2025/06/13/mpMgMEONZLABRdJa966v.jpg)
గుజరాత్ అహ్మదాబాద్లోని విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలింది. విమాన ప్రమాదంపై కేంద్రం దర్యాప్తు చేపట్టింది. ఇంజిన్లు ఫెయిల్ కావడంతోనే కూలిపోయినట్లు DGCA ప్రాథమిక అంచనా వేశారు. ఫ్లైట్ క్రాష్ అవ్వడంపై సోషల్ మీడియాలో నెటిజన్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ క్రమంలోనే నేరుగా భారత సైన్యాన్ని ఎదుర్కొనలేక పాకిస్తాన్ ఇలాంటి కుట్ర పన్నిందా లేక ఇది ఉగ్రవాదుల కుట్రనా అని కామెంట్లు చేస్తు్న్నారు నెటిజన్లు.
🚨🚨🚨 Sarah Adams - ex CIA - wrote this post in anger to some ongoing Twitter battle. If we leave the last part away - what she writes is remarkable.
— Naren Mukherjee (@NMukherjee6) June 10, 2025
That India is to get the biggest attack “ever” on its soil and it’s being planned in Afghanistan. pic.twitter.com/vrDLKlAYOD
3 రోజుల క్రితం అమెరికాకు చెందిన మాజీ CIA ఏజెంట్ సారా అడమ్స్ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఆల్ఖైదా సౌత్ క్యాంప్లో ఇండియాపై దాడికి కుట్ర జరుగుతుందన్న సారా అడమ్స్ పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో సారా అడమ్స్ ట్వీట్ వైరల్గా మారింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్పై దాడులు చేసి నాశనం చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దీంతో పాకిస్తాన్కు అంతర్జాతీయంగా అవమానం మిగిలింది. పాకిస్తాన్ నడిపించే ఆల్ఖైదా ఉగ్రవాదులే ఈ విమాన ప్రమాదానికి కుట్ర పన్ని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.