Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలివే.. ఎయిరిండియా అధికారిక ప్రకటన

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టేకాఫ్ సమయంలో విమానంలో 242 మంది ఉన్నారని వెల్లడించింది. 24 మంది మెడికల్ విద్యార్థులతో కలిపి మొత్తం 265 మంది మరణించారు.

New Update
Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts

Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టేకాఫ్ సమయంలో విమానంలో 242 మంది ఉన్నారని వెల్లడించింది. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడిగా పేర్కొంది. మొత్తం మృతుల్లో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది చనిపోయారు.

Also Read :  ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్..!

Air India Officially Announces Death Toll

Also Read :  ప్రాణాలకు గ్యారెంటీ లేదు బ్రో.. మొన్న పహల్గామ్, నిన్న బెంగళూరు, నేడు అహ్మదాబాద్..!

మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్, కెనడియన్తోపాటు 12 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. 24 మంది మెడికల్ విద్యార్థులతో కలిపి మొత్తం 265 మంది మరణించారు. BJ మెడికల్ కాలేజ్ పై ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం గురువారం దాదాపు 1.15 నిమిషాలకు కూలిపోయింది. విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. 

Also Read :  ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదం ఏంటి..ఎందుకు దాడులు చేసుకుంటున్నాయి?

Also Read :  త్వరలోనే ఇండియా నుంచి చైనాకు విమాన ప్రయాణాలు.!

 

air india | air india crashes | Ahmedabad Plane Crash | Ahmedabad-London flight crash | ahmedabad | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు