/rtv/media/media_files/2025/06/12/ydKJTZEsu7xZQfhKBzo4.jpg)
CM Revanth
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రులను మార్చింది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని పేర్కొన్నారు.
Also Read: విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్
జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వీళ్లే
ఆదిలాబాద్ - జూపల్లి కృష్ణారావు
మెదక్ - వివేక్ వెంకటస్వామి
మహబూబ్నగర్ - దామోద రాజనర్సింహ
రంగారెడ్డి - దుద్దిళ్ల శ్రీధర్బాబు
హైదరాబాద్ - పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ - సీతక్క
కరీంనగర్ - తుమ్మల నాగేశ్వరరావు
వరంగల్ - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ- అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఖమ్మం - వాకిటి శ్రీహరి
Also read: నేను ఎలా బతికి బయటపడ్డానంటే? ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్కడు రమేష్ సంచలన విషయాలు..