Thane Engineer : పాక్‌కు గూఢచర్యం..మరో ఇంటిదొంగ అరెస్ట్‌... భారత యుద్ధ నౌకల సమాచారం చేరవేసిన ఇంజినీర్

ఉగ్రవాదుల కంటే దుర్మర్గంగా వ్యవహరిస్తున్న ఇంటిదొంగలు ఒక్కరొక్కరే పట్టుబడుతున్నారు. తాజాగా భారత యుద్ధ నౌకల సమాచారం పాకిస్థానీ నిఘా ఏజెంట్లకు అందజేసిన మహారాష్ట్ర కు చెందిన యువకుడు రవీంద్ర వర్మను పోలీసులు అరెస్టు చేశారు.

Corona Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే?

భారతదేశంలో కరోనావైరస్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,000 కేసులు పెరిగాయి. నిన్న 1,828 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా 2,710కి చేరింది. కేరళలో 1,147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 494, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. 

Naa Anveshana: మనదేశం ఏమైనా పర్వాలేదా? సన్నియాదవ్‌ పై ప్రపంచ యాత్రికుడు ఫైర్‌

బైక్ రైడ‌ర్, యూట్యూబ‌ర్ భ‌య్యా స‌న్నీయాద‌వ్‌కు మనదేశం ఏమైపోయినా పర్వాలేదని డబ్బులు వస్తే చాలనుకుంటున్నాడని యూట్యూబ‌ర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మండిపడ్డారు. కాగా సన్నీ యాదవ్‌ను ఇటీవల చైన్నై ఎయిర్‌పోర్టులో ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  

India-Turkey: టర్కీతో మరో తెగతెంపులు..టర్కిష్ ఎయిర్ లైన్స్ తో భాగస్వామ్యం రద్దు

పాకిస్తాన్ కు టర్కీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టర్కీతో భారత ప్రభుత్వం తెగతెంపులు చేసుకుంటోంది. తాజాగా కేంద్రం ఇండిగోను టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తన విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా ముగించాలని ఆదేశించింది.

National Defence Academy: ఇండియా హిస్టరీలో ఫస్ట్ టైం.. NDAలో నారీశక్తి నిరూపించిన 17 మంది అమ్మాయిలు

మహారాష్ట్ర పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటిసారిగా 17 మందితో మహిళా క్యాడెట్స్‌ బ్యాచ్ పాస్‌అవుట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఉమెన్ ఆఫీసర్లు పురుషులతో సమానంగా త్రివిధ దళాల్లో దేశానికి సేవలందించనున్నారు.

Web Stories
web-story-logo Lemon Oil వెబ్ స్టోరీస్

నిమ్మ నూనె పనులను ఈజీగా చేస్తుందా..?

web-story-logo bird nest వెబ్ స్టోరీస్

మనిషి జీవితానికి ప్రకృతి సంకేతాలు

web-story-logo dates Benefits వెబ్ స్టోరీస్

ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

web-story-logo Tender Tamarind Leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకుల కషాయంతో ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం

web-story-logo Peacock Feather వెబ్ స్టోరీస్

ఇంట్లో చిన్న నెమలి ఈకతో సంపద అధికం

web-story-logo Guava leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకులతో స్పీడ్‌గా బరువు తగ్గుతారు..?

web-story-logo white skin tips వెబ్ స్టోరీస్

సౌందర్య పోషణకు ఇలా ఓపిక, శ్రద్ధ పెట్టండి

web-story-logo Garlic Benefit వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు

web-story-logo almond వెబ్ స్టోరీస్

శరీరానికి పోషకాలు ఫుల్‌గా కావలా..?

web-story-logo Chia Seeds వెబ్ స్టోరీస్

చియా విత్తనాలతో అద్భుత ప్రయోజనాలు

Advertisment

Miss World 2025: ప్రపంచం చూపులన్నీ HITEX మీదే! ఈరోజు గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఇవే

మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లోని హైటెక్స్ లో ఈరోజు సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభంమవుతుంది. 40 మంది ఫైనలిస్టులు, రెడ్ కార్పెట్ షో, సెలబ్రిటీల సందడితో వేదికగా సందడిగా మారనుంది. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Moscow: పాకిస్తాన్ తో రష్యా డీల్స్.. భారత్ తో సంబంధాలు చెడగొట్టేందుకేనా?

పాకిస్తాన్ కు రష్యా ఆయుధాలను సప్లై చేస్తోంది ..దీని కోసం బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది...ఈ వార్తలకు చెక్ పెట్టింది మాస్కో. పాక్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని...భారత్ తో తమ సంబంధాలు చెడగొట్టేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది. 

DOGE: ఎలాన్ మస్క్ తర్వాత డోజ్ పరిస్థితి ఏంటి? మూతబడుతుందా?

అమెరికా ప్రభుత్వ బాధ్యతలకు ఎలాన్ మస్క్ టాటా బైబై చెప్పేశారు.  డోజ్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు డోజ్ పరిస్థితి ఏంటి? ట్రంప్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుని..సమూల మార్పులు చేపట్టిన డోజ్ ను ఏం చేయనున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Big Diplomatic Win: భారత్ దౌత్యం ఫలించింది..పాక్ గురించి తెలుసుకున్నామన్న కొలంబియా

భారత్ దాడుల్లో చనిపోయిన పాకిస్తానీయులకు సంతాపం తెలియజేస్తూ ప్కటన చేసిన కొలంబియా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన దౌత్య ఫలితమే ఇదంతా అని తెలుస్తోంది. 

Naa Anveshana: మనదేశం ఏమైనా పర్వాలేదా? సన్నియాదవ్‌ పై ప్రపంచ యాత్రికుడు ఫైర్‌

బైక్ రైడ‌ర్, యూట్యూబ‌ర్ భ‌య్యా స‌న్నీయాద‌వ్‌కు మనదేశం ఏమైపోయినా పర్వాలేదని డబ్బులు వస్తే చాలనుకుంటున్నాడని యూట్యూబ‌ర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మండిపడ్డారు. కాగా సన్నీ యాదవ్‌ను ఇటీవల చైన్నై ఎయిర్‌పోర్టులో ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  

USA: ఎలాన్ మస్క్ కు ట్రంప్ వీడ్కోలు..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అధ్యక్షుడు

అమెరికా ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్న ఎలాన్ మస్క్ కు అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా వీడ్కోలు పలికారు. దాంతో పాటూ మస్క్ కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని బహుమతిగా ఇచ్చారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్‌ తెలిపారు.

Advertisment

Bandi Sanjay: బీఆర్ఎస్‌ను బీజేపీతో కలిపేందుకు చూశారు: బండి సంజయ్

కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎప్పుడూ కలవవని అన్నారు. కవిత అరెస్టు అవ్వకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీతో కలిసేందుకు యత్నించిందని తెలిపారు.

Nagarjuna and CM Revanth : రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున.. వివాదం సద్దుమణిగినట్టేనా?

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అగ్ర కథానాయకుడు నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి త్వరలో జరగనున్న తన చిన్న కుమారుడు అఖిల్‌ వివాహ వేడుకకు ఆహ్వానించారు. ఇద్దరి మధ్య విభేధాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో వారిద్దరూ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

BRS MLC Kavitha: కవిత దూకుడు.. కొత్త ఆఫీస్ ప్రారంభం.. 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా!

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈరోజు ఆమె తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్‌ను ప్రారంభించనున్నారు. కేసీఆర్‌పై కాళేశ్వరం విచారణకు వ్యతిరేకంగా జూన్‌ 4న ధర్నా చేయనున్నారు. 

Maoists surrender : మావోయిస్టులకు బిగ్‌ షాక్‌...17 మంది లొంగుబాటు

కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్‌ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం క్యాడర్‌కు చెందిన ఇద్దరు, పార్టీ సభ్యులు నలుగురు, మిలీషియా సభ్యులు 11 మంది ఉన్నట్లు వివరించారు.

Road Accident: బైక్ అదుపుతప్పి మూడేళ్ల బాలుడి దుర్మరణం... తల్లికి తీవ్రగాయాలు

బైక్‌ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న స్టీల్‌ రెయిలింగ్‌ను ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల బాబు మృతి చెందగా తల్లికి తీవ్రగాయలయ్యాయి. ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే కనుమూయడంతో ఆ తల్లిదండ్రుల శోకం అందరినీ కలిచివేసింది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Corona Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే?

భారతదేశంలో కరోనావైరస్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,000 కేసులు పెరిగాయి. నిన్న 1,828 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా 2,710కి చేరింది. కేరళలో 1,147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 494, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. 

Advertisment

Sexual Harassment: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో

మచిలీపట్నంలో వృద్ధ ఉపాధ్యాయుడు తిక్కిసెట్టి నట దేవేంద్రరావు నీచమైన చర్యకు పాల్పడ్డాడు. మైనర్ బాలికను లైంగిక వేధించాడు. సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి చేశాడు. అతడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Big breaking : ఏలూరులో కరోనా డేంజర్ బెల్స్

ఏలూరు జిల్లా కేంద్రంలో కరోనామహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్‌ ఉద్యోగులకు కరోనా సోకింది. కలెక్టరేట్‌ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న నలుగురుకి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కలెక్టరేట్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి.   

Big Breaking: విజయవాడ శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్.. సీసీ కెమెరాలో  అంతా రికార్డ్..

విజయవాడలో శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్‌ కిడ్నాప్‌ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాలపాటి శ్రీనివాస్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Corona Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే?

భారతదేశంలో కరోనావైరస్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,000 కేసులు పెరిగాయి. నిన్న 1,828 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా 2,710కి చేరింది. కేరళలో 1,147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 494, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. 

Ap Crime News: ‘నిన్ను ప్రేమిస్తున్నా’.. మాయమాటలతో బాలిక న్యూడ్ వీడియోలు సేకరించి - ఛీ ఛీ

బాలిక న్యూడ్ వీడియోలు సేకరించి డబ్బులు గుంజేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఓ బాలికను ప్రేమిస్తున్నట్లు నమ్మించి కారు డ్రైవర్ రాజు న్యూడ్‌వీడియోలు సేకరించాడు. వాటితో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడు. పోలీసులు అతడిపై కేసు నమోదుచేశారు.

AP 10th Class Result Controversy: తప్పుల తడకగా పదవ తరగతి ఫలితాలు.. ఐదుగురు వాల్యూయేటర్లు సస్పెండ్

ఏపీలో పదవ తరగతి ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. పాసయి, మంచి మార్కులు వచ్చే విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇప్పుడు రీ వాల్యూయేషన్ లో లోపాలు అన్నీ బయటపడుతున్నాయి. దీంతో 5 మంది వాల్యూయేటర్లను విద్యాశాఖ సస్పెండ్ చేసింది.

Advertisment

Stock Market:  నిన్న చివర్లో తేరుకున్న సూచీలు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి..

అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా ట్రేడ్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో..నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది.

US President Trump: భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!

ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్‌కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment