నాల్గో స్థానంలో హిందువులు.. ప్రపంచంలో ఏ మతం వారు ఎక్కువున్నారో తెలుసా..?

ప్రపంచంలో అత్యంతవేగంగా వృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. 2010, 2020 మధ్య కాలంలో ప్రపంచ జనాభా తీరును పరిశీలించి, ఈ నెల 9న ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది.

Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు

మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్‌ కేసులో మరో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీతో సహా ఐదుగురుని షిల్లాండ్‌ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు విచారణలో సోనమ్ తన భర్తను తానే లోయలోకి తోసేసినట్లు అంగీకరించింది.

UPSC: సివిల్స్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC సివిల్స్‌ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25న ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.

Tickets: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!

భారతీయ రైల్వే వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. తుది చార్ట్‌ను సిద్ధం చేసి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు. రైలు బయలుదేరే 24 గంటల ముందే తుది చార్ట్‌ను సిద్ధం చేయాలనే ఆలోచనకు మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Caretaker : కేర్‌ టేకర్‌ ముసుగులో రూ.6కోట్లు కొట్టేసి...

ఓ ఎనభై రెండేళ్ల విశ్రాంత ప్రొఫెసర్‌ తన సంరక్షణ చూసుకునేందుకు నియమించుకున్న కేర్‌ టేకర్ చేతిలో మోస పోయాడు. తనను నమ్మి అన్ని అప్పగించినందుకు ఆయన ఆస్తులన్నింటిని తన పేరుమీద రాయించుకుని ఆయనను వృద్ధాశ్రమంలో చేర్పించి కేర్ టేకర్ పారిపోయింది.

Tatkal New Rule: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ బుకింగ్‌కు కొత్త రూల్!

కేంద్ర ప్రభుత్వం తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. ఐఆర్‌సీటీసీ సాంకేతిక మార్పులు వల్లన.. జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీని తప్పనిసరి చేస్తున్నారు.

Web Stories
web-story-logo Purple Cabbage వెబ్ స్టోరీస్

పర్పుల్‌ క్యాబేజీతో పవర్ ఫుల్ లాభాలు

web-story-logo Black Coffee వెబ్ స్టోరీస్

అలసిపోయే మహిళలకు బ్లాక్ కాఫీ బెస్ట్ తెలుసా..?

web-story-logo resize image akhil వెబ్ స్టోరీస్

అక్కినేని పెళ్ళిలో ఉపాసన- రామ్ చరణ్ స్పెషల్ ఫొటోలు!

web-story-logo Priya Prakash Varrier 2 వెబ్ స్టోరీస్

బీచ్‌లో బుసలు కొడుతున్న ప్రియా ప్రకాష్

web-story-logo bread వెబ్ స్టోరీస్

బ్రెడ్ తినే అలవాటు ప్రమాదకరమా..?

web-story-logo Onions cutting వెబ్ స్టోరీస్

ఆ టైంలో కనీళ్లు ఎందుకు వస్తాయో తెలుసా..?

web-story-logo eggplants లైఫ్ స్టైల్

పోషకాలతో నిండిన వంకాయ చరిత్ర ఇదే

web-story-logo jamun tree leaves వెబ్ స్టోరీస్

నేరేడు ఆకుల‌తో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo oukitel wp55 pro5 వెబ్ స్టోరీస్

108MP కెమెరా, 11,000mAh బ్యాటరీతో కొత్త మొబైల్ లాంచ్!

web-story-logo Subhashree Rayaguru engagement  7th pic వెబ్ స్టోరీస్

బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ కాబోయే భర్తను చూశారా?

Advertisment

LA: ఆరోరోజూ చల్లారని మంటలు..లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ, 200మంది అరెస్ట్

లాస్ ఏంజెలెస్ లో అక్రమ వలసల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. నగరాన్ని విముక్తి చేస్తానని ట్రంప్ చెప్తున్నారు. కానీ నిరసనలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ విధించారు.

నాల్గో స్థానంలో హిందువులు.. ప్రపంచంలో ఏ మతం వారు ఎక్కువున్నారో తెలుసా..?

ప్రపంచంలో అత్యంతవేగంగా వృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. 2010, 2020 మధ్య కాలంలో ప్రపంచ జనాభా తీరును పరిశీలించి, ఈ నెల 9న ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది.

USA: అమెరికా ఆర్మీ డే వేడుకలకు పాక్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌‌..

అమెరికా ఏం చేస్తేందో అర్ధం కావడం లేదు.భారత్ కు సపోర్ట్ ఇస్తున్నట్టే ఇస్తూ పక్క నుంచీ పాకిస్తాన్ను నెత్తి మీద పెట్టుకుంటోంది. యూఎస్ తో జరగనున్న ఆర్మీ డే కు పాక్ ఆర్మీ ఛీఫ్ ను పిలిచింది.అయితే దీని వెనుక వేరే పెద్ద స్కేచ్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Floods in South Africa : వరదల బీభత్సం.. 49 మంది మృతి!

దక్షిణాఫ్రికాలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. తూర్పు కేప్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు 49 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాలు భారీ వర్షం, మంచుతో అతలాకుతలం అయ్యాయని తెలిపారు. అనేక ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి,

Trump: అమెరికా, చైనా మధ్య కీలక ఒప్పందం.. ట్రంప్‌ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. చైనా.. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికాకు అరుదైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఒప్పుకుందని పేర్కొన్నారు. అలాగే తాము కూడా చైనా విద్యార్థులకు వీసాలు జారీ చేస్తామని తెలిపారు.

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఖైదీల మార్పిడి

రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌ అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బందీలైన ఖైదీలను ఇరుదేశాలు విడుదల చేశాయి.

Social Media: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !

ఫ్రాన్స్‌ ప్రభుత్వం.. సోషల్ మీడియా ప్రభావాన్ని పిల్లల్లో తగ్గించడం కోసం చర్యలకు దిగుతోంది. త్వరలో 15 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించేలా నిర్ణయం తీసుకోనున్నామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తెలిపారు.

Advertisment

Telangana: తెలంగాణలో గుండె పగిలే ఘోరం.. ముగ్గురు అన్నదమ్ముల మృతి - కన్నీళ్లు మిగిల్చిన బర్త్ డే వేడుక

తెలంగాణలో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. సరదాగా గడిపేందుకు వెళ్లిన స్నేహితులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సాయితేజ, వాసా పవన్‌కుమార్‌, వాసా రాఘవేందర్‌ మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు.

BIG BREAKING: కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్!

ఎట్టకేలకు తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. వివేక్ కు మైనింగ్ కార్మిక శాఖ, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ యూత్, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు.

Big breaking: బర్త్డే పార్టీ వివాదంపై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్!

ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న బర్త్డే పార్టీ వివాదంపై ప్రముఖ సింగర్ మంగ్లీ స్పందించారు. పార్టీలో మద్యం వినియోగం డీజే గురించి పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని తెలిపారు.

ACB Raids : శ్రీధర్ అవినీతి తిమింగళం...కోట్లల్లో ఆస్తులు

ఏసీబీ దాడులు చేసిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ నివాసం, కార్యాలయం, బంధువుల ఇండ్లల్లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఆయన పేరుతో పలు జిల్లాల్లో ఉన్న ఆస్తుల విలువ రూ. వందల కోట్లల్లోనే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది.

Cabinet expansion: కొత్త మంత్రుల శాఖలు ఇవే...ఎవరెరికీ ఏ శాఖంటే?

తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చాలా కాలానికి మంత్రివర్గాన్ని విస్తరించారు. క్యాబినెట్‌లో ఆరు ఖాళీలు ఉండగా ముగ్గురికి మాత్రమే మంత్రులుగా అవకాశం కలిపించారు. కాగా వారికి ఈ రోజు శాఖలు కేటాయించారు. వీరు రేపు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Schools Re open : తెలంగాణ, ఏపీలో తెరుచుకోనున్న స్కూల్స్.. కొత్త రూల్స్‌ ఇవే...

ఎండకాలం సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూల్స్‌ తిరిగి తెరుచుకోనున్నాయి. సెలవుల్లో హాయిగా, ఆనందంగా గడిపిన చిన్నారులు ఇక భుజాన బ్యాగులు వేసుకుని బడికి వెళ్లే సమయం ఆసన్నమైంది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ రేపటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Pre-primary classes : మరో సంచలన నిర్ణయం... ప్రభుత్వ బడుల్లో ప్రీ పైమరీ క్లాసులు

తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  ప్రీ-ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ  విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisment

BIG BREAKING: ఏపీలో తీవ్ర విషాదం.. విషవాయువు లీకై ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని బుధవారం అర్ధరాత్రి SS ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. రసాయన వ్యర్థాల నిర్వాహణ కోసం ముగ్గురు కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

Talliki Vandanam: నేడే అకౌంట్లోకి రూ.15వేలు.. డబ్బులు పడాలంటే ఇలా చేయాల్సిందే?

ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. మొత్తం 67 లక్షల మందికి డబ్బులు అందనున్నాయి. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఈ స్కీమ్ ద్వారా డబ్బులు అందించనున్నారు. ఈ స్కీమ్ కింద ఇవాళ తల్లుల అకౌంట్లలో రూ.8745 కోట్లు జమ చేయనున్నారు.

Breaking: జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్!

జర్నలిస్ట్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్‌లో కృష్ణంరాజు అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో శ్రీకాకుళం ప్రాంతంలో కృష్ణంరాజును అదుపులోకి తీసుకుని గుంటూరుకు తీసుకొస్తున్నారు.

Schools Re open : తెలంగాణ, ఏపీలో తెరుచుకోనున్న స్కూల్స్.. కొత్త రూల్స్‌ ఇవే...

ఎండకాలం సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూల్స్‌ తిరిగి తెరుచుకోనున్నాయి. సెలవుల్లో హాయిగా, ఆనందంగా గడిపిన చిన్నారులు ఇక భుజాన బ్యాగులు వేసుకుని బడికి వెళ్లే సమయం ఆసన్నమైంది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ రేపటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Thalliki Vandanam : సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్..వారి ఖాతాల్లోకి రూ.15 వేలు

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుక గా తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకం నిధులు 67 లక్షల మందికి రేపు ఖాతాల్లో ప్రభత్వం జమ చేయనుంది.

AP Politics: పొదిలిలో ఉద్రిక్తత.. జగన్ పర్యటనను అడ్డుకున్న మహిళలు

ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ కు వ్యతిరేకంగా కొందరు మహిళలు ఆందోళన చేయగా.. వారిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో రాళ్ల దాడి చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి.

Advertisment

Stock Markets: లాభాల్లో స్టాక్ మార్కెట్లు..100 పాయింట్లతో సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా దేశీ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 50 పెరిగాయి. ఐటీ, ఇంధన స్టాక్స్ బాగా బూమ్ లో ఉన్నాయి. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment