Toxic Gas Leak: ఏపీలో తీవ్ర విషాదం.. విషవాయువు లీకై ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని బుధవారం అర్ధరాత్రి SS ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. రసాయన వ్యర్థాల నిర్వాహణ కోసం ముగ్గురు కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని బుధవారం అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద లెవెల్స్‌ను చెక్ చేయడానికి ముగ్గురు కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో ఇద్దరు కార్మికులు  మృతి చెందారు.

Toxic Gas Leak At Factory

చంద్రశేఖర్, కుమార్ అస్వస్థతకు గురై మృతి చెందారు. మరొక కార్మికుడి పరిస్థితి విషయంగా ఉండడంతో చికిత్స కోసం షీలానగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. పరవాడ సీఐ మల్లికార్జునరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  రెడ్ జోన్ లో స్టాక్ మార్కెట్లు.. ఫ్లాట్ గా ట్రేడింగ్

Also Read :  అక్కడ పూజలు చేశాకే ఫస్ట్ నైట్.. హనీమూన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు

Also Read :  అయ్యో వంగ.. అప్పుడు దీపిక .. ఇప్పుడు అల్లు అర్జున్ ఔట్!

Also Read :  టెన్త్‌లో టాప్ మార్కులు.. ప్రేమోన్మాది వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య!

anakapalle | factory | latest-telugu-news | anakapalle crime | toxic gas leak | telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news

Advertisment
Advertisment
తాజా కథనాలు